ఉయ్యూరు శ్రీసువర్చలా౦జనేయ స్వామి వార్ల దేవాలయం లో శ్రీ పరాభవ నామసంవత్సర శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమం .

హనుమజ్జయంతి

ఉయ్యూరు శ్రీసువర్చలా౦జనేయ స్వామి వార్ల దేవాలయం లో శ్రీ పరాభవ నామసంవత్సర  శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమం .

శ్లోం -‘’సువర్చలాధిష్టిత వామభాగం -నిరస్త కందర్ప సురూప దర్శనం

భానుప్రభం రాఘవ కార్య దక్షం -అస్మత్కులేశం శ్రీ హానూమంత మీడే’’.

స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్సర వైశాఖ మాస బహుళ దశమి 12-5-26 మంగళవారం  శ్రీ హనుమజ్జయంతి సందర్భంగా ఉయ్యూరు శ్రీ సువర్చలాంజనేయ దేవాలయం లొ 10-5-26ఆదివారం  వారం నుంచి 12-5-26  మంగళ వారం  వరకు త్రయహ్నికంగా శ్రీ హనుమజ్జయంతి కార్యక్రమం జరురుతుంది  ప్రతిరోజూ సాయంత్రం సరసభారతి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి ..భక్తులు విశేషంగా పాల్గొని స్వామి వార్లను సేవించి తరించ ప్రార్ధన .

  కార్యక్రమమ వివరం

10-5-26 –ఆదివారం  -వైశాఖ బహుళ అష్టమి -ఉదయం6గం .లకు

 అష్టకలశ స్నపన ,మన్యుసూక్తంతో శ్రీ సువర్చలా౦జనేయస్వామికి అభిషేకం ,నూతన వస్త్ర ధారణ,అనంతరం గ౦ధ సిందూరం ,మల్లె పూలతో అష్టోత్తర సహస్ర నామార్చన  ,నైవేద్యం ,హారతి ,తీర్ధ ప్రసాద వితరణ .

సాయంత్రం 6-30 గం నుంచి 8గం వరకు  –సరసభారతి 198వ కార్యక్రమంగా సంగీత ,భజన విభావరి

6-30నుంచి 7గం ల వరకు –సంగీతం టీచర్ శ్రీమతి జి.మాధవి(ఉయ్యూరు ) బృదం చే- గానలహరి

సా-7గం –నుంచి 7-30 వరకు –శ్రీమతికామరాజు సరస్వతీ దీప్తి (విజయవాడ ) చే భక్తి సంగీత విభావరి .

సా.7-30నుంచి 8గం వరకు –శ్రీమతి రమాదేవి, శ్రీపెద్ద అప్పలనాయుడు బృందం (ఉయ్యూరు )  చే భజన కార్యక్రమం .

అనంతరం -1958-60లో విజయవాడ S.R .R.కాలేజిలో మాకు ఫిజిక్స్ బోధించిన గురు వరేణ్యులు ,శాతవాహన కాలేజి విశ్రాంత ప్రిన్సిపాల్ ,నిర్వాహకులు ,జ్ఞాన వయో వృద్ధులు  శ్ర్రే జి.ప్రజాపతిరావు , శ్రీమతి హైమవతి దంపతులకు స్వామి  వార్ల సమక్షం లో -గురు సత్కారం

 11-5-26-సోమవారం  – వైశాఖ బహుళ నవమి–ఉదయం 9గం.లకు –తమలపాకు లతో (నాగవల్లి పూజ ) విశేష పూజ , నైవేద్యం ,హారతి ,తీర్ధ ప్రసాద వితరణ .

సాయంత్రం6-30నుంచి -7-30  సరసభారతి 199వ కార్యక్రమంగా-

 శ్రీ కె.సుబ్రహ్మణ్య రాజు –వయోలిన్ ,శ్రీ అమ్ముల ఎస్.ప్రసాద్ ,మృదంగం  ,శ్రీ గోనుగుంట్ల యలమందరావు –డోలు(విజయవాడ ) బృందం చే సంగీత కచేరి .

12-5-26-మంగళ వారం  -వైశాఖ బహుళ దశమి -శ్రీ హనుమజ్జయంతి

                     ఉదయం 6గం .నుంచి 9-30గం .’’రసం మామిడి పండ్ల’’తో  స్వామి వారలకు విశేష అర్చన.

ఉదయం -9-30గంలకు -శ్రీ సువర్చలా౦జనేయ స్వామి వారలకు -శాంతి కళ్యాణ మహోత్సవం

                           అనంతరం నైవేద్యం ,హారతి ,తీర్ధ ప్రసాద వినియోగం.

 సాయంత్రం 6గ౦లకు-సరసభారతి 200 వ కార్యక్రమంగా –

కాలని మహిళా మండలి వారిచే -శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ –

శ్రీ స్వామివార్లకు ప్రత్యేక వడమాల .

అనంతరం నైవేద్యం ,హారతి ,తీర్ధ ప్రసాద వినియోగం.

గబ్బిట దుర్గా ప్రసాద్ -ఆలయ ధర్మకర్త -23-4–26-ఉయ్యూరు.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.