వీక్షకులు
- 1,148,902 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- అగ్నిపర్వతారోహణ(త్రివేణి)
- రెండవ లోక్ సభ స్పీకర్ బహుముఖ ప్రజ్ఞా శాలి, కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం అధ్యక్షులు శ్రీమాన్వమాడాభూషిఅనంతశయనం అయ్యంగార్ జీవిత చరిత్ర.2 వ భాగం.15.5.26.
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ గారి. నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.7 వ భాగం.15.5.26.
- శ్రీ వాసవి కన్యకాదేవి పురాణం.15 వ భాగం.15.5.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య. 196 వ భాగం.15.5.26.
- మొదటి లోక్ సభ డిప్యూటీ స్పీకర్, రెండవ లోక్ సభ స్పీకర్, బహుముఖ ప్రజ్ఞాశాలి, కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం అధ్యక్షులు. శ్రీమాన్ మాడభూషి అనంత శయనం అయ్యంగార్ జీవిత చరిత్ర.1 వ భాగం.14.5.26.
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ గారి. నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.6 వ భాగం.14.5.26.
- శ్రీ వాసవి కన్యకా దేవి పురాణం.14 వ భాగం.14.5.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.195 వ భాగం.14.5.26.
- యమన్ దేశ౦ లో ,‘’వుమెన్ జర్నలిస్ట్ వితౌట్ చైన్స్ “స్థాపించిన మానవహక్కుల ఉద్యమకారిణి , ‘’మానవత్వమే నా జాతి ‘’అనిప్రకటించి, మొదటి నోబెల్ శాంతి బహుమతి పొందిన మహిళ–, తవాకెల్ కర్మన్ (మహిళా మణులు ) – గబ్బిట దుర్గాప్రసాద్
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,006)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: కిరాతార్జునీయం
కిరాతార్జునీయం-9
కిరాతార్జునీయం-9 భీముడు ధర్మరాజుతో ఇంకా ఇలా చెబుతున్నాడు ‘’ఈ పాటికి నువ్వు ప్రయత్నం చేసి ఉ౦ టే శత్రువు ఆపదలపాలై ఉండే వాడు .నువ్వుకదిలితే నాలుగు దిక్కులా నాలుగు మహాసుద్రాలులాగా నీ సోదరులం సిద్ధంగా ఉన్నాం .నిన్నూ , మమ్మల్ని ఎదిరించేవాడులేడు.చివరగా ఒక్కమాట –బహుకాలం గా బాధలు భరించి విసిగి వేసారి ఉండటం వలన నీలో … Continue reading
కిరాతార్జునీయం-8
కిరాతార్జునీయం-8 పౌరుషహీనుడికి అనర్ధాలు ఒకదానిపై ఒకటి దాపరిస్తాయి .నిరుద్యోగికి పౌరుషహీనుకి సంపదలు నిలవవు .సమయం కోసం ఎదురు చూడటం నిరర్ధకం .కపటబుద్ధి కి రుజుమార్గ ప్రవర్తన ఉండదు .13ఏళ్ళుగా అనుభవిస్తున్న ఐశ్వర్యాన్ని వదులుకొనే బుద్ధిహీనుడుకాడు మనశత్రువు .యుద్ధం చేయకపోతే మన రాజ్యం మనకు ఇవ్వడు ,ఎప్పుడో చేయటం కంటే ఇప్పుడే యుద్ధం చేసి మనరాజ్యం దక్కించుకోవాలి … Continue reading
కిరాతార్జునీయం-7
కిరాతార్జునీయం-7 ద్వితీయ సర్గ ద్రౌపది ధర్మారాజుతో చెప్పినమాటలలో సారం ఉన్నదని గ్రహించి భీముడు అన్నగారితో ‘’ప్రభూ !క్షత్రియ సంజాత ద్రౌపది మనపై ఉన్న అభిమానంతో బాగా ఆలోచించి మన అభి వృద్ధి కోరి బృహస్పతి అయినా ఇలా పలకగలడా అన్నట్లు యుక్తి యుక్తంగా ,సశాస్త్రీయంగా చెప్పింది.అవి ఆశ్చర్యజనకాలు కనుక ఆమె మాటలు గ్రాహ్యాలు .అగాధమైన … Continue reading
కిరాతార్జునీయం-6
కిరాతార్జునీయం-6 ద్రౌపది పలికినపలుకులు ములుకుల్లా తాకినా నిబ్బరంగా తన సహజశాంత స్వభావంతో యుధిష్టిరుడు ఇలా బదులు పలికాడు –‘’ద్రౌపదీ !నువ్వు ఇంతగా విచారి౦చటానికి కారణం కనబడటం లేదు .నాకు ఏ ఆపదా లేదు .వ్యర్ధంగా విచారిస్తే నీకొచ్చే ఆపద ఏమిటో చెబుతావిను .నువ్వు ఇదివరకు అంతః పురం లో హంసతూలికాతల్పం పై శయనించి ఉంటె వైతాళికులు … Continue reading
కిరాతార్జునీయం-5
కిరాతార్జునీయం-5 ద్రౌపది ధర్మరాజుతో ఇంకా ఇలా చెబుతోంది ‘’దేవేంద్ర విభవ సమానులైన మీవంశంలో భరతుడు మొదలైన రాజుల చే చిరకాలం అవిచ్చిన్నంగా పాలింపబడిన భూమండలం నేడు నువ్వు మదపు టేనుగు పూలదండ ను పీకేసినట్లు నువ్వే నిష్కారణంగా కోల్పోయావు నీ ఔదాసీన్యం వలననే ఇన్ని కస్టాలుకలిగాయి .ఈ అనర్దాలన్నిటినీ పరిహరించటానికి ,శత్రు సంహారం చేసి ,మమ్మల్ని … Continue reading
కిరాతార్జునీయం-4
కిరాతార్జునీయం-4 ధర్మరాజుకు వనచరుడుఇంకా ఇలా చెప్పాడు ‘’రాజా !దుర్యోధనుని ఆజ్ఞను రాజులంతా పూలదండ లాగా శిరసావహిస్తూ ,అతడు ధనుస్సు ఎక్కు పెట్టటంకాని ,కోపం తో ముఖం చిట్లించటం కానీ చేయకుండా ప్రశాంతత కలిగిస్తున్నారు .రాజు మనసులో అనుకొన్న పని అతిశీఘ్రంగా నెరవేరుస్తున్నారు . ‘’స యౌవ రాజయ్ నవ యవ్వనోద్ధతం –నిధాయ దుశ్శాసన మిద్ద శాసనం … Continue reading
కిరాతార్జునీయం-3
కిరాతార్జునీయం-3 వనచరుడు ధర్మరాజుతో ‘’రాజా !ప్రజలను దండించటం ,క్రోధంగా చూడటం చేయకుండా విజ్ఞులకు తెలియ జేసి వారికి నేరవిషయాలు తెలిపి న్యాయశాస్త్రపరంగా విమర్శ చేయించి శత్రు ,మిత్ర భేదం లేకుండా ఇంద్రియాలను వశంలో ఉంచుకొని తగినశిక్ష విధిస్తున్నాడు .దీనితో ప్రజలకు మరీదగ్గరై వారు మిక్కిలి భక్తి ప్రకటిస్తున్నారు .(అంటే ఈకాలం నాటి కౌన్సెలింగ్ చేయి౦చా డన్నమాట).తనరాజ్యం … Continue reading
కిరాతార్జునీయం-2
కిరాతార్జునీయం-2 ధర్మరాజు రహస్య ప్రదేశం లో కూర్చుని శత్రు సంహార విధానం పై ఆలోచిస్తుండగా ఆ వనచరుడు దగ్గరకు వెళ్లి నమస్కరించి ‘’ప్రభూ !మీ అనుజ్ఞ ఐతే నాకు తెలిసిన విషయాలు విన్నవిస్తాను ‘’అనగానే అలాగే చెప్పమని ధర్మరాజనగానే వాడు ‘’రాజకార్యం కోసం నియమిప బడినవాడు ,ప్రభువుకు ఆగ్రహం కలిగితే తమకు ముప్పు జరుగుతుందని భయంతో … Continue reading
కిరాతార్జునీయం
కిరాతార్జునీయం సాహితీ బంధువులకు పవిత్ర మాఘమాసం ప్రారంభ శుభ కామనలు.ఈ మాఘమాసంలో సంస్కృతంలో భారవి మహాకవి రచించిన ‘’కిరాతార్జునీయం ‘’కావ్యాన్ని ధారావాహికంగా రాయాలని ప్రయత్నిస్తున్నాను .పెద్దగా సంస్కృత శ్లోకాల జోలికి పోకుండా శ్లోక భావాలను తెలుపుతూ సరళంగా అందరికి చేరువ చేసే విధంగా రాయాలని ప్రయత్నం .అద్భుతశ్లోకాలకు అవసరమైన చోట్ల వివరణ ఇస్తాను . దీనికి … Continue reading
