Daily Archives: March 2, 2015

కశ్మీరంలో కొత్త చరిత్ర

కశ్మీరంలో కొత్త చరిత్ర కొలువుతీరిన బీజేపీ-పీడీపీ ప్రభుత్వం.. ముఖ్యమంత్రిగా ముఫ్తీ ప్రమాణం.. డిప్యూటీ సీఎంగా నిర్మల్‌ సింగ్‌ మంత్రులుగా 23 మంది.. బీజేపీ కోటాలో మాజీ వేర్పాటువాది లోన్‌కు పదవి.. హాజరైన ప్రధాని, ఆడ్వాణీ, షా పాక్‌ వల్లే ప్రశాంతంగా కశ్మీర్‌ ఎన్నికలు.. ఉగ్రవాదులు కూడా సహకరించారు: ముఫ్తీ పైన్‌ చెట్లకు కుంకుమ పువ్వు పూసినట్లు… … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మూగ రోదన యాతన – ‘మూలింటామె’ మాటలు – చిట్టి

మూగ రోదన యాతన – ‘మూలింటామె’ మాటలు – చిట్టి బర్‌ వన్‌ పుడింగి’ నామిని రాసిన ‘మూలింటామె’లో బూతు పురాణపు సంగతులేవీ లేవు! లేవు!. తిరుపతి పరిసర ప్రాంతపు పల్లెటూళ్ళో ఆడోళ్ళు మాట్లాడే పలుకులను పలికించాడే తప్ప, ఇంకిత జ్ఞానం లేకుండా కావాలని రాసి బిల్డప్‌ కొట్టలేదు మా మిట్టూరబ్బోడు. ఆడవాళ్ళను అనైతికంగా, అభాసుపాలు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నూరేళ్ళుగా ‘ఇంటా బయటా’

నూరేళ్ళుగా ‘ఇంటా బయటా’ రవీంద్రనాథ్‌ టాగోర్‌ నవల ‘ఘర్‌ బాహిరె’ నూరు శరత్తులు పూర్తి చేసుకొని కాల పరీక్షలో నెగ్గింది. టాగోర్‌ 1915లో తూర్పు బెంగాల్‌ (ఇప్పటి బంగ్లాదేశ్‌ ప్రాంతం)లోని సెలియాధా లో ఉంటూ ఈ నవలను పూర్తిచేశారు. టాగోర్‌ రేడికల్‌ మిత్రులు నిర్వహిస్తున్న ‘సబుజపత్ర’ పత్రికలో 1915-16లో ఈ నవల ధారావాహికగా అచ్చయింది. నిఖిలేశ్‌, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అద్భుత మానవతా వాడి గణేష్ పాత్రో -గొల్లపూడి

చిత్రసీమ హైదరాబాద్‌ రావడానికి నేనూ కారణమే- దాసరి ‘‘సినిమా పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలిరావడానికి తానే కారణమని ఒకాయన చెప్పుకున్నాడు. చెప్పింది పెద్దాయన కాబట్టి అందరూ నమ్మారు. స్టూడియోలు కట్టామన్నారు. వాటిని ప్రజల కోసం కట్టారా? వాళ్ల కోసం కట్టుకున్నారు. అంతా తామే చేశామని చెప్పుకునేవారి వల్ల చరిత్ర మరుగునపడిపోతుంది. సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment