Daily Archives: March 13, 2015

శంకరంబాడి సుందరాచారి పై -పులికంటి కృష్ణా రెడ్డి -ప్రమిద

శంకరంబాడి సుందరాచారి పై -పులికంటి కృష్ణా రెడ్డి -ప్రమిద

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేర్చుకున్నదిది అన్న పఠాభి -ప్రమిద

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కుమారుడు రాహుల్ తో బుద్ధుడు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కోయజాతి గిరిజనులు సంస్క ృతి సంప్రదాయాలు

కోయజాతి గిరిజనులు సంస్క ృతి సంప్రదాయాలు Added At : Sun, 03/08/2015 – 03:11 భారతదేశంలో కోయజాతిగిరిజనులు ఎక్కువగా కోరాపుట్‌, బస్తర్‌, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌,బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లతో పాటు తెలుగువారున్న ఆంధ్ర, తెలంగాణాలో రాష్ట్రాలలోనూ ఉన్నారు. 2001 నాటి ఆంధ్రప్రదేశ్‌ జనాభా లెక్కలను బట్టి చూసినట్లైతే ఈ కోయజాతి జనాభా విశాఖ మొదలైన ఉత్తరాంధ్ర జిల్లాలలో 76,895 … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సమాజ హితం – చౌడప్ప శతకం

సమాజ హితం – చౌడప్ప శతకం Added At : Sun, 03/08/2015 – 03:26 వమన, సుమతీ పద్యాలను గురించి తెలిసిన వారికి కవి చౌడప్ప శతకంలోని పద్యాలను గురించి కొంతైన తెలిసి ఉంటుంది. చౌడప్ప పద్యాలు అంటే చాలా మంది వారివన్నీ బూతు పద్యాలేనని అనుకుంటారు. కానీ చౌడప్ప రాసిన పద్యాలు ఎక్కువగా నీతి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తీర్ధ యత్రలకూ సబ్సిడీ ఇవ్వాలి

కేంద్ర ప్రభుత్వం కొన్ని దశాబ్దాలనుండి ముస్లింల మతపరమైన మక్కాకు వెళ్లే హజ్‌ తీర్థయాత్రకు ప్రభుత్వపు సొమ్మును సబ్సిడీగా ఇస్తోంది. గత సంవత్సరం, రూ.1300 కోట్లు ఇలా ఇచ్చింది. ఏటేటా ఈ సబ్సిడీ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు హజ్‌ యాత్రికుల సౌకర్యార్థం, హజ్‌ హౌస్‌ లకై స్థలాన్ని, ధనాన్ని ఇస్తున్నాయి. (హైదరాబాద్‌లో ఒకటి, రెండోది శంషాబాద్‌ విమానాశ్రయం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సీత రాముడికి హితోపదేశం

రామలక్ష్మణులు సీతా సమేతంగా అడవిలో సుతీక్షుణ్ణి కలుసుకుని, ఆయన ఆశీర్వాదాలు పొంది మరలా ప్రయాణం సాగించారు. వారికి ఆ మహర్షి అందరి ఋషులను కలుసుకోమని చెప్పగా, అట్లేనని బయలు దేరారు. దండకారణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. సీతకు ఏదో సంకోచం మనస్సులో వుండిపోయింది. రామచంద్రమూర్తితో ఇలా అన్నది. రామా! ధర్మం అనే పదానికి వేర్వేరు అర్థాలున్నాయి కదా, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శమంతక పంచ తీర్ధం

శమంతక పంచతీర్థం లేదా శమంత పంచక క్షేత్రం అన్నా ఒక్కటే. అతి ప్రాచీన కాలంలో దేవతలు ఈ క్షేత్రానికి తరచుగా వచ్చి వెడుతూ ఉండేవాడు.ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఇప్పటికీ విలసిల్లుతూనే ఉంది. కురువంశానికి మూల పురుషుడు అయిన కురు మహారాజు శమంత పంచక క్షేత్రం సందర్శించటం జరిగింది. ఈ క్షేత్రంలో కాలిడగానే కురుమహారాజు అద్వితీయమైన అలౌకిక … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంక్షేమం పట్టని జైట్లీ బడ్జెట్ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మన స్మృతులు-శ్రీ అరవింద రావు మరియు కంచి ఆలయ జీర్ణోద్ధారణ వివరాలు

మన స్మృతులు మన సంప్రదాయంలో శ్రుతి, స్మృతి అనే మాటలు వింటూంటాం. ఇటీవలే మన ప్రధానమంత్రి ‘భారతరాజ్యాంగం మా యొక్క స్మృతిగ్రంథం’ అన్నారు. ఆ స్మృతులకున్న ప్రాధాన్యం ఏమిటో తెలుసుకుందాం. శ్రవణం అంటే వినడం. కావున శ్రుతి అంటే వినబడినది అని అర్థం. స్మరించడం అంటే గుర్తు తెచ్చుకోవడం. కావున స్మృతి అంటే గుర్తుకు తెచ్చుకోబడినది … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment