Daily Archives: March 25, 2015

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-1

‘’నవ్యాంధ్ర ప్రదేశ్ ‘’ పై సరసభారతి 15-3-15 ఆదివారం నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనం –కవితలు-1 1-‘’నవ్య భవ్యాంధ్రప్రదేశ్ ‘’ — శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్   అన్ని అవమానాలు భరించి ,అన్నీ వదులుకొని వచ్చి ‘’హూద్ హూద్ ‘’భయంకర జల రాకాసి బారిన పడినా మొక్కవోని ధైర్యం తో ,ఆత్మ విశ్వాసం … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

ఆధునిక ఆసియా స్ఫూర్తి – వనం జ్వాలా నరసింహారావు

ఆధునిక ఆసియా స్ఫూర్తి – వనం జ్వాలా నరసింహారావు ఆధునిక ఆసియా నిర్మాతలలో ఒకరు, సింగపూర్‌ ప్రప్రఽథమ ప్రధాన మంత్రి లీ క్వాన్‌ యూ మరణించారు. సింగపూర్‌ జాతి పితగా ప్రసిద్ధుడైన లీ క్వాన్‌ యూ మరణం పట్ల యావత్‌ ప్రపంచం దిగ్ర్భాంతిని వ్యక్త పరిచింది. తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు ఆయన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆశు కవి సమ్రాట్‌ రాళ్లబండి – సరస్వతి చలపతిరాజు

ఆశు కవి సమ్రాట్‌ రాళ్లబండి – సరస్వతి చలపతిరాజు అవకాశాలను ఒడిసి పట్టుకునే వ్యక్తే జీవితంలో రాణిస్తాడు. కృష్ణాజిల్లా గంపలగూడెం సమీపంలోని గానుగపాడు (కొణత మాత్కుర్‌)లో జన్మించిన కవితా ప్రసాద్‌ అవకాశాలను ఒడిసి పట్టుకుని ఉన్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి. ఏడవ తరగతి నుంచే పద్య రచనకు శ్రీకారం చుట్టారు. ఇంటర్మీడియట్‌లోనే చిరు కవితలు, గణితం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమెరికాలో తెలుగు సాహిత్యపీఠం – వేలూరి వేంకటేశ్వరరావు

అమెరికాలో తెలుగు సాహిత్యపీఠం – వేలూరి వేంకటేశ్వరరావు అమెరికాలోని ఎమరీ విశ్వవిద్యాలయంలో మార్చి 26న తెలుగు ఆచార్యపీఠం ప్రారంభమవనున్నది. విశ్వేశ్వర రావుగారి కోరిక మేరకు ఆయన కుటుంబం ఈ పీఠాన్ని స్థాపించేందుకు సంకల్పించడం తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ విషయం. ఒక్క తెలుగు కుటుంబ ధార్మిక సంస్థ ఒక యూనివర్శిటీలో తెలుగు ఆచార్య పదవికై మూలధనం ఇవ్వడం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రతిపక్షం ఒక మిథ్య – ఎ. కృష్ణారావు

ప్రతిపక్షం ఒక మిథ్య – ఎ. కృష్ణారావు కీలక ఆర్థిక సంస్కరణలు, ప్రైవేటీకరణ విషయంలో రాజకీయ పార్టీల మధ్య ఏ విభేదాలుండవన్న వాస్తవానికి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జరిగిన తీరే నిదర్శనం. రాజకీయ నాయకులకూ పారిశ్రామిక వేత్తలకూ మధ్య ఉండే సాన్నిహిత్యం కూడా రోజురోజుకూ బలపడుతోందని, అదే సామాజిక, రాజకీయ, ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తోందని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చక్కని తీర్పు!

చక్కని తీర్పు! భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు బాసటగా నిలిచినందుకు సర్వోన్నత న్యాయస్థానానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. పదిహేనేళ్ళ క్రితం నాటి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్‌ 66 ఎ రాజ్యాంగ విరుద్ధమంటూ ప్రకటించి న్యాయస్థానం అనేకమందిని కాపాడింది. దీనిని ఆయుధంగా చేసుకుని, దఖలు పడిన విస్తృతాధికారాలతో ఇటీవలి కాలంలో పోలీసులు ప్రదర్శించిన దూకుడుతో ఎంతో వివాదం చెలరేగింది. సామాన్యుడి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment