సరసభారతి 78 వ సమావేశం -11-4-15 శనివారం సాయంత్రం 5 గం లకు

సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు

Inline image 1 My Photo
                                 డా    శ్రీ కొంపెల్ల శర్మ
సరసభారతి 78 వ సమావేశం రేపు అనగా 11-4-15 శనివారం సాయంత్రం 5 గం లకుఉయ్యూరులో  ఫ్లోరా స్కూల్ ప్రిన్సిపాల్ మరియు  సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి స్వగృహం (ఫ్లోరా స్కూల్ దగ్గర )నందు ఆత్మీయ సమావేశం గా జరుగుతుంది . ప్రముఖ కదా రచయిత డా.  శ్రీ వేదగిరి రాంబాబు గారు ,”తెలుగు రధం ” అధ్యక్షులు డా  శ్రీ కొంపెల్ల బాల సుబ్రహ్మణ్య  శర్మ గారు ఆత్మీయ అతిధులుగా పాల్గొంటారు . ఈ వేసవిలోఏర్పాటు చేసిన  ఈ చల్లని ఆత్మీయ సాహితీ కార్యక్రమం లో  సాహిత్యాభిలాషులందరు  పాల్గొని సేద దీరవలసినదిగా   ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాము  .పాల్గొని   జయప్రదం చేయ ప్రార్ధన . 

జోశ్యుల శ్యామలాదేవి  మాదిరాజు శివలక్ష్మి గబ్బిట  వెంకట రమణ  గబ్బిట దుర్గాప్రసాద్

-గౌరవాధ్యక్షులు –         కార్య దర్శి                     కోశాధికారి         అధ్యక్షులు -సరసభారతి

10-4-15 -ఉయ్యూరు
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.