సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు

డా శ్రీ కొంపెల్ల శర్మ
సరసభారతి 78 వ సమావేశం రేపు అనగా 11-4-15 శనివారం సాయంత్రం 5 గం లకుఉయ్యూరులో ఫ్లోరా స్కూల్ ప్రిన్సిపాల్ మరియు సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలాదేవి గారి స్వగృహం (ఫ్లోరా స్కూల్ దగ్గర )నందు ఆత్మీయ సమావేశం గా జరుగుతుంది . ప్రముఖ కదా రచయిత డా. శ్రీ వేదగిరి రాంబాబు గారు ,”తెలుగు రధం ” అధ్యక్షులు డా శ్రీ కొంపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ గారు ఆత్మీయ అతిధులుగా పాల్గొంటారు . ఈ వేసవిలోఏర్పాటు చేసిన ఈ చల్లని ఆత్మీయ సాహితీ కార్యక్రమం లో సాహిత్యాభిలాషులందరు పాల్గొని సేద దీరవలసినదిగా ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాము .పాల్గొని జయప్రదం చేయ ప్రార్ధన .
జోశ్యుల శ్యామలాదేవి మాదిరాజు శివలక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గాప్రసాద్
-గౌరవాధ్యక్షులు – కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు -సరసభారతి
10-4-15 -ఉయ్యూరు
