11-4-15 శనివారం సాయంత్రం 6 గం కు సరసభారతి గౌరవాధ్యక్షురాలు శ్రీమతి జోశ్యుల శ్యామలా దేవి గారింట సరసభారతి ఫ్లోరా కలిసి 78 వ సమావేశం గా తెలుగు కధకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన స్వర్గీయ పాలగుమ్మి పద్మరాజు గారి శతజయంతి ,మరియు ఆత్మీయ సమావేశాన్నిజరిపాం .ప్రముఖ కదానికులు డా .శ్రీ వేదగిరి రాంబాబు ”,తెలుగు రధం ”అధ్యక్షులు శ్రీ కొంపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ .ప్రసిద్ధ కార్టూనిస్ట్ శ్రీ బాలి గార్లు ఆత్మీయ అతిధులు గా విచ్చేశారు జరిపాం .ప్రముఖ కదానికులు డా .శ్రీ వేదగిరి రాంబాబు ”,తెలుగు రధం ”అధ్యక్షులు శ్రీ కొంపెల్ల బాల సుబ్రహ్మణ్య శర్మ .ప్రసిద్ధ కార్టూనిస్ట్ శ్రీ బాలి గార్లు ఆత్మీయ అతిధులు గా విచ్చేశారు

