Daily Archives: August 3, 2015

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 226- తర్క చూడామణి- ఆనంద చరణ్

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 226- తర్క చూడామణి- ఆనంద చరణ్ కాళీ కింకర ఠాకూర్ కుమారుడైన ఆనంద్ చరణ్ బెంగాల్ కు చెందిన రాదియా శ్రేణి బ్రాహ్మణుడు. బెంగాల్ లోని నౌ  ఖాళీ జిల్లా సోమ్పాద గ్రామంలో 1862 లో జన్మించాడు. ఆ కుటుంబంలో తాంత్రిక స్వామి’’ సర్వానంద సర్వ విద్య’’ గొప్ప … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 216-కృష్ణ గీతి రాసిన –రాజా మనవేద

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 216-కృష్ణ  గీతి రాసిన –రాజా మనవేద కాలికట్ రాజు జమోరిన్ మన వేద లేక ఎరాల్పట్టి రాజా నారాయణ కవిపై గొప్ప అభిమానం కలవాడు .. కవి రచనలన్నీ చదివి అర్థం చేసుకున్నాడు. 17 వ శతాబ్ది వాడు. మానవేద రాజు “కృష్ణ గీతి” లేదా “కృష్ణ శతకం” … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కవితా శిల్పం లేని సాహిత్యం పేలవం -రామడుగు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

హోదా వంచకు లెవరు? దేశ యువతకు నిజమైన మార్గ దర్శి కలాం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దేశాన్ని కాదు హృదయాల్ని గెలుస్తాం హిందీ సినీపాటలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చివరికి సైన్స్ దే విజయం అన్న హేతువాది గోగినేని బాబు

గబ్బిట దుర్గా ప్రసాద్ https://sarasabharati.wordpress.com

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చలసానిపై వరవర రావు జగదీశ్వర రెడ్డి

  గబ్బిట దుర్గా ప్రసాద్ https://sarasabharati.wordpress.com

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 213-మహా పండితకవి- వాసుదేవుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 213-మహా పండితకవి- వాసుదేవుడు మహర్షి ,గోపాలి ల పుత్రుడు వాసుదేవుడు .పయ్యూరు భట్ట మన   బ్రాహ్మణ మహా విద్వాంసుడు .పదిహేనవ శతాబ్ది చివరి కవులలో సుప్రసిద్ధుడు .మహర్షికి తొమ్మిది మంది కొడుకులు .అందరూ అందరే మహా శాస్త్రాలలో నిపుణులు .కుమార్తె కొడుకు పేరు వాసుదేవుడు .మహా వ్యాకరణ వేత్త … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment