Daily Archives: August 26, 2015

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 308-గీతా దిగంబర నాటక కర్త -వంశమణి (1655)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 308-గీతా దిగంబర నాటక కర్త -వంశమణి (1655) మైధిలీ బ్రాహ్మణ వంశం లో విల్వపంచ శాఖకు చెందిన వంశమణి రామచంద్రుని కొడుకు .నేపాల్ దేశ వాసి .ఖాట్మండు రాజు  ప్రతాప మల్ల దేవుడు  చేసిన తులాపురుష దాన సందర్భం గా ‘’గీతా దిగంబర ‘’నాటకం 1655లో  రాశాడు .తులాపురుష … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఐరాసా కు అతివ సారధ్యం ఎప్పుడు?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

డాక్టర్ ఈజ్ మై ఫ్రెండ్ అన్ననటి గౌతమి ఆరు పదుల కన్యా శుల్కం

గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చైనా తయారీ సంక్షోభం మరియు పరీక్షలు లేని చదువులు

  గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాట మరువం అన్న మోడీ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వణ కవుల కవితా గీర్వాణం-2 ౩౦౩-సామంత భద్ర (క్రీ శ100)

గీర్వణ కవుల కవితా గీర్వాణం-2 ౩౦౩-సామంత భద్ర (క్రీ శ100) క్రీ శకం మొదటి శతాబ్దపు  జైనకవి సామంత భద్ర .’’వీర వంశా వలి ‘’శ్వేతాంబరుల కావ్యం లో పదహారవ ఆచార్యుడిగా గుర్తింప బడ్డాడు .’’ఆరాధన కదా కోశం ‘’అనేప్రభ చంద్రుని  కదల గ్రంధం లో భద్రుని  గురించి ఉంది .కంచిలో ఆచార్యుడుగా ఉండి ఉండాలి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సమశ్యల పరిష్కారానికి – సామ,దాన ,బేధ, దండోపాయాలన్నది – భగవద్గీత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 292-కనక లత కావ్య నిర్మాత -కళ్యాణ రామ శాస్త్రి –(1862-)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 292-కనక లత కావ్య నిర్మాత -కళ్యాణ రామ  శాస్త్రి –(1862-) శుభ లక్ష్మి ,పార్దియూర్ కృష్ణ శాస్త్రి ల కుమారుడు కళ్యాణ రామ శాస్త్రి  . .తంజావూర్ రాజాస్థానం లో తండ్రి తాత పెద్ద ఉద్యోగాలో ఉండేవారు .మద్రాస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఆఫీసర్ గా పని చేసి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment