Daily Archives: August 6, 2015

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -70

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -70 30— నోబెల్ బహుమతి, అకాడెమీ అవార్డ్ పొందిన  -జార్జి బెర్నార్డ్ షా -2 షా లోని నాటక కర్త 1892 వరకు బయటపడలేదు .కానీ 18 8 5 లో 29 ఏళ్ల వయసులో విలియం ఆర్చర్ అనే తోటి విమర్శకుడు, స్నేహితునితో కలసి పారిషియన్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రచన పత్రిక బాపు 9వ ప్రత్యెక సంచిక -బాపు చిత్రించిన మైనేని గోపాల కృష్ణ గారి చిత్రం-బాపు గారికి మైనేని వారి ఉత్తరం ,బాపు గారు గోపాలక్రిష్ణగారికి రాసిన జాబు

                          బాపు చిత్రించిన మైనేని గోపాల కృష్ణ గారి చిత్రం       బాపు గారికి మైనేని వారి ఉత్తరం ,బాపు గారు గోపాలక్రిష్ణగారికి రాసిన జాబు             బాపు … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -69

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -69 30— నోబెల్ బహుమతి అకాడెమీ అవార్డ్ పొందిన  -జార్జి బెర్నార్డ్ షా -1 94 ఏళ్ళు జీవించి ఎదురులేని నాటక రచయతగా పేరుపొంది ఆ శతాబ్దపు యువ మేధావిగా ప్రసిద్ధి చెందిన ఐరిష్ నాటక రచయిత జార్జ్ బెర్నార్డ్ షా 2-11- 19 50 లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి – గురు పూజోత్సవ ఆహ్వానం

గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః –గురు స్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవేనమః శ్రీ మైనేని గోపాల కృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా)దంపతుల సౌజన్యం తో గురు పూజోత్సవ ఆహ్వానం సుమారు 70 సంవత్సరాల క్రితం ప్రాధమిక విద్య నేర్పిన మా గురు వరేన్యులు కీ .శే.కోట సూర్య నారాయణ శాస్త్రి గారి చిత్ర పట … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సుత్తి కొట్టకండి మహా ప్రభో ……

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఖరీఫ్ కు వరుణ గండం ,మరో ఉగ్ర దాడి ,ఉద్యమాలు -ఉస్మానియా

  గబ్బిట దుర్గా ప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అవనిగడ్డలో నాటక పోటీలు

గబ్బిట దుర్గా ప్రసాద్ https://sarasabharati.wordpress.com http://sarasabharativuyyuru.wordpress.com http://suvarchalaanjaneyaswami.wordpress.com Gabbita Durga Prasad

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అణ్వ అస్త్రాలు కాదు -అన్న వస్త్రాలు కావాలి ,మధ్య ప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం

    రైళ్లను కూల్చిన వర్షం… 06/08/2015 TAGS: ఉగ్రవాదుల హత్యాకాండకు అలవాటు పడినట్టుగానే మన దేశ ప్రజలు రైలు ప్రమాదాలకు సైతం అలవాటు పడిపోయారు. గాయాలు మొద్దుబారిపోతున్నాయి. ప్రకృతి బీభత్సం ప్రాణాలను తీస్తోంది, మానవ నిర్లక్ష్యం ప్రాణలను బలిగొంటోంది. ప్రకృతి బీభత్సం మానవ నిర్లక్ష్యం పెనవేసుకున్నప్పుడు సంభవించే భయంకర పరిణామం మధ్యప్రదేశ్‌లో మంగళవారం రాత్రి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment