Monthly Archives: January 2019

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 367-కామేశ్వర స్తోత్ర సుధ కర్త –సామవేదం రామమూర్తి శర్మ (1931)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 367-కామేశ్వర స్తోత్ర సుధ కర్త –సామవేదం రామమూర్తి శర్మ (1931) జీవిత విశేషాలు బ్రహ్మశ్రీ సామవేదం రామమూర్తి శర్మ గారు శ్రీకాకుళం జిల్లా కవిటి అగ్రహారంలో అప్పలనృసింహాచార్యులు, సత్యవతి దంపతులకు 1931 ఆగస్టు 25 న జన్మించారు. తన ఐదేళ్ళ వయస్సులో సంస్కృతంలో పంచకావ్యాలని తన తల్లిదండ్రులవద్ద నేర్చుకున్నారు.ఆయన బరంపురం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆంద్ర ప్రదేశ్ రచయిత్రుల ప్రథమ మహాసభలు -2(చివరి భాగం )

ఆంద్ర ప్రదేశ్ రచయిత్రుల ప్రథమ మహాసభలు -2(చివరి భాగం )  38 ఏళ్ళ తర్వాత మళ్ళీ విస్తృతంగా ఆంద్ర  రచయిత్రుల సభ  జరపటం అందులోనూ రాష్ట్రం నడిబొడ్డు ,ఒకరకంగా నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అయిన విజయవాడలో రెండు రోజుల సభ  కొత్తసంవత్సరం 2019 ప్రారంభ నెల జనవరిలో, అందునా మొదటివారం లోనే6,వ తేదీన ప్రారంభించటం ,సిద్ధార్ధ … Continue reading

Posted in సమయం - సందర్భం, సమీక్ష | Tagged | Leave a comment

బాపు గారి తమ్ముడు ,ప్రముఖ చిత్రకారులు శ్రీ  శంకర నారాయణగారి గ్రంథాల బహూకరణ 

ప్రసిద్ధ చిత్రకారులు ,చిత్ర దర్శకులు శ్రీ బాపు గారి తమ్ముడు,ప్రముఖ చిత్రకారులు ,రచయిత శ్రీ శంకర నారాయణ గారు తాము  రచించిన ,అపూర్వ రస లేఖలు లాంటి 3 చిత్ర గ్రంధాలు  ఉయ్యూరు ఎసి లైబ్రరీకి సరసభారతి చేతుల మీదుగా  ప్రదానం చేయమని  నాకు నిన్న పంపగా ,ఈరోజు 8-1-19 బుధవారం లైబ్రేరియన్ శ్రీ కృష్ణారావు గారికి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

వ్యక్తిత్వ వికాస రచయిత్రి ,దివ్యా0గురాలు కుమారి నిఖిల

వ్యక్తిత్వ వికాస రచయిత్రి ,దివ్యా0గురాలు కుమారి నిఖిల   విజయవాడలో రెండవ రోజు రచయిత్రుల సభలో వ్యక్తిత్వ వికాశం పై రచనలు చేసి,సన్మానింపబడిన  దివ్యా0గురాలు కుమారి చలామల శెట్టి నిఖిల

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

6-1-19ఆదివారం విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల ప్రథమ సదస్సు చిత్రమాలిక

6-1-19ఆదివారం విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రచయిత్రుల ప్రథమ సదస్సు చిత్రమాలిక https://plus.google.com/photos/115752370674452071762/album/6643344136982043649/6643344147643546258?authkey=CLHR2q3R3I-olQE   డా శ్రీమతి పుట్టపర్తి నాగ పద్మిని గారితో నేను -6-1-19 ఆదివారంవిజయవాడ రచయిత్రుల సభలో

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 367-మేకాదీశా శబ్దార్ధ కల్పతరుః కర్త –చర్ల భాష్యకార శాస్త్రి (1880-1949)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 367-మేకాదీశా శబ్దార్ధ కల్పతరుః కర్త –చర్ల భాష్యకార శాస్త్రి (1880-1949) 1880లో  గోదావరి జిల్లా కాకరపర్రు లో చర్ల భాస్కర శాస్త్రి జన్మించారు తండ్రి చర్ల  వెంకట శాస్త్రి .ఆరామ ద్రావిడ శాఖకు చెందినవారు .వీరిది లోహితస గోత్రం .చర్ల గణపతి శాస్త్రిగారికి బంధువులు .  భాష్యకార శాస్త్రి గొప్ప … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మను చరిత్ర -9 

ధ్వని కోణం లో మను చరిత్ర –9  మూడో ఆశ్వాసం లో చంద్రోదయాన్ని  వర్ణిస్తూ  పెద్దన కవి –‘’మరున కొసంగ గాలము తమశ్చట గాటుకగా ,నవోదయ స్పురదరుణ’’పద్యం లో  చీకటులు ముసిరిన వెంటనే  ఉదయారుణ కిరణ కాంతులు ఆకాశం లో ప్రసరించి ,అక్కడక్కడ చుక్కలు కనిపించి ,క్రమంగా చంద్రోదయం అయిందని  చెప్పాడు. అంటే ,వెంటనే మన్మధుడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 366- సంస్కృత నాటక  కర్త –డా .సాలగ్రామ కృష్ణ రామ చంద్ర రావు (1925-2006)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 366- సంస్కృత నాటక  కర్త –డా .సాలగ్రామ కృష్ణ రామ చంద్ర రావు (1925-2006) సాలగ్రామ కృష్ణ రామ చంద్రరావు 4-9-1925 న కర్నాటక లోని హసన్ లో జన్మించారు .చిన్నతనం బెంగుళూరు లో తాతగారి వద్ద గడిపారు .అక్కడే చదువు ప్రారంభించి, సంస్కృతం ను మహా సంస్కృత విద్వాంసుడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మను చరిత్ర -8 

ధ్వని కోణం లో మను చరిత్ర -8 ‘’అక్కట వాడు నా తలగుల మారిది సేసి ,దయా విహీనుడై –చిక్కక త్రోచిపోయె దరి చేరగరాని ,వియోగ సాగరం –బెక్కటనీదు దాన ?నీ కొర నోములు నోచినట్టి ,నే –నెక్కడ ?వాని కౌగిలది యెక్కడ?హా విధి ఏమి సేయుదున్ ?  విరహం తట్టుకోలేక వరూధిని అనేమాటలలో   అననురూప … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 357-వికృత వల్లి కర్త –యాడ్యా చార్య (క్రీ .పూ.600)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 357-వికృత వల్లి కర్త –యాడ్యా చార్య (క్రీ .పూ.600) అష్టాధ్యాయి రచించిన పాణిని ఆచార్యుని మేనమామ కుమారుడే ‘’వికృతవల్లి ‘’రాసిన యాడ్యా చార్యులు  .కనుక పాణిని కాలం తర్వాత వాడు .లేకఅదేకాలానికి చెందినవాడు అయి ఉండచ్చు .పాణిని ని క్రీపూ 3 శతాబ్ది వాడనికొందరు,క్రీ.పూ 5-6శతాబ్ది కాలం వాడని కొందరు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మేడవరం రామబ్రహ్మశాస్త్రి

మేడవరం రామబ్రహ్మశాస్త్రి మేడవరం రామబ్రహ్మశాస్త్రి తెలుగు కవి, పండితుడు. ఆయన ప్రముఖ కవి బలిజేపల్లి లక్ష్మీకాంతం కోరిక మేరకు ఆయన లక్ష్మీకాంతం ప్రారంభించి అసంపూర్తిగా వదిలివేసిన సుందరకాండము కావ్యం పూర్తిచేశారు. ప్రసిద్ధ కవి, పండితుడు వేలూరి శివరామ శాస్త్రికి శిష్యుడైన మేడవరం రామబ్రహ్మశాస్త్రి సంస్కృతాంధ్రాల్లో మంచి పండితునిగా పేరొందారు. మేడవరం రామబ్రహ్మశాస్త్రి సుందరకాండముతో పాటుగా జగన్నాథ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 357-’పాణినీయ వ్యాకరణోదహరణకోశః –డా.ఎస్.ఎల్.పి.ఆంజనేయ శర్మ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 357-’పాణినీయ వ్యాకరణోదహరణకోశః –డా.ఎస్.ఎల్.పి.ఆంజనేయ శర్మ వ్యాకరణం లో ఉద్దండ పండిత ప్రకా౦డుడుడా. ఎస్.ఎల్.పి.ఆంజనేయ శర్మ ‘’గజ సూత్ర’’అనే పాణిని అష్టాధ్యాయి ని దశాబ్దం పైగా  అధ్యయనం చేశారు .సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం లో పుట్టి సంస్కృతం లో ప్రాధమిక విద్య తండ్రి శ్రీ శ్రిస్టి శ్రీరామ శర్మవద్ద నేర్చి,తర్వాత ఆయన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

2-1-19 బుధవారం మా ఇంట్లో మా అల్లుడు శ్రీ asఅవధాని

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 356- ఆంజనేయ రామాయణం –కందాళ  వేంకటరామ నరసింహా చార్య ,కందాళ వేంకట రామ కృష్ణ మాచార్య (20 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 356- ఆంజనేయ రామాయణం –కందాళ  వేంకటరామ నరసింహా చార్య ,కందాళ వేంకట రామ కృష్ణ మాచార్య (20 వ శతాబ్దం )    శ్రీ ధర్మవరపు  సీతా రామాంజనేయులు  వ్యావహారిక తెలుగుభాష లో  రచించిన ఆంజనేయ రామాయణం ను శ్రీ కందాళ వేంకట రామ నరసింహా చార్య , శ్రీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గ్రంథాలయ సందర్శన యాత్ర అనే శ్రీ సరస్వతీ తీర్ధ యాత్ర -2(చివరి భాగం )

గ్రంథాలయ సందర్శన యాత్ర  అనే శ్రీ  సరస్వతీ తీర్ధ యాత్ర -2(చివరి భాగం ) విజయవాడ నుంచి వేటపాలెం 30వ తేదీ ఆదివారం తెల్లవారు జామున 3 గంటలకే లేచి ,స్నానం సంధ్యావందనం ,పూజా ముగించుకొని 5-45 కు ఉయ్యూరు సెంటర్ కి వెళ్లి 6-10కి బెజవాడ రైల్వే  స్టేషన్ కు వెళ్ళే 222 సిటీ … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

గ్రంథాలయ సందర్శన యాత్ర అనే శ్రీ సరస్వతీ తీర్ధ యాత్ర -1

గ్రంథాలయ సందర్శన యాత్ర  అనే శ్రీ  సరస్వతీ తీర్ధ యాత్ర -1 సారస్వత నికేతన్ స్థాపన ,ఉద్దేశ్యం ,అభివృద్ధి    ప్రకాశం జిల్లా వేటపాలెం లోని ‘’సారస్వత నికేతన్ ‘’గ్రంథాలయం కు వందేళ్ళ చరిత్ర ఉంది ,బాల సాహిత్య బ్రహ్మ ,మధుర కవి ,తెలుగు వైతాళికుడు ,సంఘ సంస్కర్త ,రాజమండ్రి ‘’గౌతమీ గ్రంథాలయ’’ స్థాపకులు,’’ మానవ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment