Category Archives: రచనలు

పాకిస్తాన్ లోని శ్రీ  హింగూ(గో)లా దేవి మహా శక్తిపీఠం

పాకిస్తాన్ లోని శ్రీ  హింగూ(గో)లా దేవి మహా శక్తిపీఠం అనగానే ఆశ్చర్యపోతున్నారా ?నిజంగానే ఉందంటే అవాక్కైపోతారా ?అవును ఉంది .ఇది బెలూచిస్తాన్ ,పాకిస్తాన్ హిందువులకు అత్యంత ముఖ్య యాత్రాస్థలి .అక్కడి ఇక్కడీ  క్షత్రియులకు కులదేవత దుర్గా మాత అనబడే హింగూలాదేవి ..కరాచీకి 250 కిలోమీటర్ల దూరం లో ఉంది .దాక్షాయణి శిరస్సు పడిన హింగోలా ప్రదేశం అవటం తో … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

కొండ గుహ తొలిచి కట్టిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం –తిరుప్పరం కుండ్రం

కొండ గుహ తొలిచి కట్టిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయం –తిరుప్పరం కుండ్రం       తమిళనాడు లో ఉన్న ఆరు సుప్రసిద్ధ మురుగన్ అంటే సుబ్రహ్మణ్య దేవాలయాలలో తిరుప్పరం కుండ్రం దేవాలయమూ ప్రసిద్ధమైనదే .6 వ శతాబ్ది  పాండ్య రాజులు కట్టిన దేవాలయమిది .ఇక్కడే శూరపద్ముడు అనే రాక్షసుడిని సంహరించి  ఇంద్రుని కుమార్తె దేవయాన ను కుమారస్వామి వివాహమాడాడు .షణ్ముఖుడు ఇక్కడే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

యోగాఢ్య బలి -కేశవస్వామి భాగా నాగర్కర్ నేను రాసిన సిద్ధ యోగిపు౦గవులు పుస్తకం లోని ”యోగాఢ్య బాలి-కేశవస్వామి భాగానార్కర్ వ్యాసం ఆగస్ట్ గురు సాయి స్థాన్ లో పునర్ముద్రితం

Posted in రచనలు | Tagged | Leave a comment

రెండవ ప్రపంచ యుద్ధం లో స్పెషల్ ఆపరేషన్స్ ఎక్సి క్యూటివ్ గా విఖ్యాతురాలైన – నూర్ ఇనాయత్ ఖాన్

రెండవ ప్రపంచ యుద్ధం లో స్పెషల్ ఆపరేషన్స్ ఎక్సి క్యూటివ్ గా విఖ్యాతురాలైన – నూర్ ఇనాయత్ ఖాన్ జనన విద్యాభ్యాసాలు: బ్రిటన్ లో మొదటి మహిళా వైర్లెస్ ఆపరేటర్ గా ఉన్న నూర్ ఇనాయత్ ఖాన్ బ్రిటిష్ ప్రభుత్వం ఆక్రమిత ఫ్రాన్స్ కు ఫ్రెంచ్ రెసిస్టన్స్ సాయం కోసం రెండవ ప్రపంచ యుద్ధం లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఎవరీ అర్యముడు ?

ఎవరీ అర్యముడు ? దీన్తస్సాదియ్యా ఏదైనా మనసు లో పడితే అదేమిటో తెలుసుకొనే దాకా తోచదు .మళ్ళీ ఇవాళ గీత విభూతి యోగం లో శ్లోకమొకటి ఆలోచనకు పదును పెట్టింది – ‘’అన౦తశ్చాస్మి నాగానాం ,వరుణోయాదసామహం –పిత్రూణామర్యమా చాస్మి యమః సంయతామహం ‘’ నాగులలో అనంతుడు అంటే ఆదిశేషు డను ,జలం ఇచ్చే వాళ్ళలో వరుణుడను … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ వి౦ధ్య వాసిని బీజసాన్ దుర్గా దేవి ఆలయం –హోషంగాబాద్

శ్రీ వి౦ధ్య వాసిని బీజసాన్ దుర్గా దేవి ఆలయం –హోషంగాబాద్ మధ్యప్రదేశ్ లో నర్మదా పురం అనబడే హోషంగా బాద్ నర్మదానదీ తీరాన ఉన్న అందమైన పట్టణం .ఇక్కడున్న నర్మదానది ఘాట్లు చూపరులను విశేషంగా ఆకర్షిస్తాయి .ముఖ్యంగా ‘’సెతాంగి ఘాట్ ‘’అందాలొలక బోస్తూ  పెద్ద ఆకర్షణగా నిలుస్తుంది .హోషా౦గ్ షా అనే మొదటి మాల్వా రాజు పేరిట … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

బ్రహ్మజ్ఞాన యోగి బ్రహ్మస్వామి -గబ్బిట దుర్గాప్రసాద్ -జులై -గురు సాయి స్థాన్ పత్రిక

బ్రహ్మజ్ఞాన యోగి బ్రహ్మస్వామి -జులై -గురు సాయి స్థాన్ పత్రిక ”సిద్ద యోగి పుంగవులు ”అని నేను రాసిన పుస్తకం లోని ”బ్రహ్మజ్ఞానయోగి  బ్రహ్మస్వామి ”వ్యాసం జులై నెల ”గురు సాయి స్థాన్” పత్రికలో పునర్ముద్రితం -దుర్గాప్రసాద్

Posted in రచనలు | Tagged | Leave a comment

 చారిత్రాత్మకమైన ప్రసిద్ధ దిగుడుబావులు     

   చారిత్రాత్మకమైన ప్రసిద్ధ దిగుడుబావులు 1-కొత్త వంద రూపాయల నోటుపై స్థానం పొందిన రాణీగారి ఏడంతస్తుల దిగుడుబావి ‘’రాణీ కా వావ్’’అనే ప్రఖ్యాతమైన్న ఏడు అంతస్తుల దిగుడుబావి గుజరాత్ లోని పఠాన్ లో సరస్వతీ నదీ తీరాన ఉంది .11 వ శతాబ్దం లో 1022 –1064కాలపు సోలంకి నేలిన చాళుక్య రాజు మొదటి భీమ దేవ్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గుజరాత్ దిగుడుబావుల  చరిత్ర  

గుజరాత్ దిగుడుబావుల  చరిత్ర గుజరాత్ రాష్ట్రం సోమనాద్ ,ద్వారక వంటి పుణ్యక్షేత్రాలు, గాంధీ పటేల్ మొరార్జీ వంటి రాజకీయనాయకులకు ,జౌళి పరిశ్రమకే కాక దిగుడుబావులకూ ప్రసిద్ధి చెందింది .ఇటువంటివి 120 దాకా ఉన్నాయి .సి౦ధునాగరకత కాలానికే ఇవి బహుళ వ్యాప్తమైనాయి .దోలావీర్ మొహంజదారో లలో ఇవి కనిపించాయి .ఇవి గుజరాత్ వాయవ్య భాగాన ఉన్నాయి.ఇక్కడినుండి ఉత్తరానున్న రాజస్థాన్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సుపరిపాలన ,వీరత్వం మూర్తీభవించిన ఇద్దరు గుజరాత్ మహా రాణులు – గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ వెబ్ పత్రిక జులై

సుపరిపాలన ,వీరత్వం మూర్తీభవించిన ఇద్దరు గుజరాత్ మహా రాణులు – గబ్బిట దుర్గాప్రసాద్  14/06/2018 గబ్బిట దుర్గాప్రసాద్ గుజరాత్ ను పాలించిన గొప్ప రాజ వంశాలున్నాయి .ప్రసిద్ధులైన రాజులెందరో ఉన్నారు .వారితో పాటు సుపరిపాలన అందించిన శేముషీ మణులైన మహా రాణీలు కూడా ఉండటం విశేషం .అలాంటి వారిలో,,మినాల్ దేవిసు పరిపాలనతో ప్రజా హృదయం చూరగొ౦టే , … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

”మూడవ జలప్రళయం ”నా సమీక్ష రమ్య భారతి లో

”మూడవ జలప్రళయం ”నా సమీక్ష రమ్య భారతి లో

Posted in రచనలు | Tagged | Leave a comment

రమ్యభారతిలో శ్రీ చింతలపాటి నరసింహ దీక్షిత శర్మగారిపై నా వ్యాసం

Posted in రచనలు | Tagged | Leave a comment

’మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-1

మూర్తి గారి లో’’నాకు కనిపించిన ‘’అపరిచితుడు ‘’-1 బహుశా నాకు గుర్తున్నంత వరకు మూర్తిగారిని మొదటిసారిగా హైదరాబాద్ లో శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారు అమెరికానుంచి వచ్చి   బాపు –రమణ ల స్నేహ షష్టి పూర్తి నీ,  రెండు రోజులు నిర్వహించిన ప్రపంచ తెలుగు సభలలో  చూశాను .నేను తీస్తున్న ఫోటోలు చూసి తన ఫోటోకూడా తీయమంటే తీయగా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

స్వర్గ దేవాలయం –బీజింగ్

స్వర్గ దేవాలయం –బీజింగ్ చైనా బీజింగ్ లో స్వర్గ దేవాలయం ఉన్నసంగతి చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు .మధ్య బీజింగ్ కు ఆగ్నేయభాగం లో ఉన్న ఈఆలయాన్నిమింగ్ ,క్వింగ్ వంశానికి చెందిన అనేకమంది చక్రవర్తులు సందర్శించి ,మంచి పంటలు పండి దేశం సుభిక్షంగా ఉండేట్లు చేయమని  ప్రార్ధించారు.ఇది ప్రసిద్ధ టావోయిస్ట్ దేవాలయంగా గుర్తింపు పొందింది .   ఈ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

త్రిమూర్తి దేవాలయాలు –ఇండోనేషియా

త్రిమూర్తి దేవాలయాలు –ఇండోనేషియా ఇండోనేషియాలో ప్ర౦బనాన్ వద్ద  త్రిమూర్తులకు దేవాలయాలున్నాయి .వీటిలో మధ్యలో ఉన్న శివాలయం అన్నిటికంటే ఎత్తైనది .మిగిలిన రెండు బ్రహ్మ విష్ణు దేవాలయాలు .ప్రతి ఆలయం లో ప్రధాన స్థానం లో ఆ దేవుని విగ్రహం ,దానికి ఆనుకుని అనేక గదుల సమూహం ఉంటాయి .10 వ శతాబ్దం లో నిర్మించబడిన ఈ త్రిమూర్తి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మాతృత్వ కర్తృత్వ నేతృత్వ ప్రబోధకురాలు –వందనీయ లక్ష్మీబాయ్ కేల్కర్ (వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

మాతృత్వ కర్తృత్వ నేతృత్వ ప్రబోధకురాలు –వందనీయ లక్ష్మీబాయ్ కేల్కర్ (వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్  21/04/2018 గబ్బిట దుర్గాప్రసాద్ పురుషులతో పాటు మహిళలూ భారత దేశ పురోగతిలో భాగస్వాములైతేనే గాంధీ జీ కలలు కన్న స్వర్ణభారతం సాధ్యం అని నమ్మి మహిళా సేవలో పునీతురాలైన మహిళా మాణిక్యం శ్రీమతి లక్ష్మీ బాయ్ కేల్కర్ .అందుకోసం’’రాష్ట్ర మహిళా సమితి ‘’ని ఏర్పాటు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కర్ణకఠోర భీభత్స ‘’రంగస్థలం ‘’ (‘’సౌండ్ ఇంజనీర్లు ‘’అవ్వాలనుకున్నవారు చూడచ్చు )

కర్ణకఠోర భీభత్స ‘’రంగస్థలం ‘’ (‘’సౌండ్ ఇంజనీర్లు ‘’అవ్వాలనుకున్నవారు చూడచ్చు ) మేరేజ్ డే ,పుట్టిన రోజున కోరి తెచ్చుకున్న తలకాయ నెప్పి ‘’వద్దురా బాబూ నేను ఆ సినిమా చూడలేను .ఇంతవరకు ఆ హీరో సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా చూసిన పాపానికి నోచుకోని వాడిని నన్ను బలవంత పెట్టొద్దు బాబో ‘’అని మొత్తుకున్నా … Continue reading

Posted in రచనలు, సినిమా | Tagged | 2 Comments

బ్రజిల్ ప్రధమ మహిళాధ్యక్షురాలు –దిల్మా వానా రౌసెల్ (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్

బ్రజిల్ ప్రధమ మహిళాధ్యక్షురాలు –దిల్మా వానా రౌసెల్ (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్  17/03/2018 గబ్బిట దుర్గాప్రసాద్ బ్రజిల్ దేశపు మొట్టమొదటి మహిళాధ్యక్షురాలు గా గుర్తింపు పొందిన దిల్మావానా రౌసెల్ 14-12-1947 జన్మించింది . ఆర్ధిక ,రాజకీయ వేత్తగా ప్రసిద్ధి చెందిన ఆమె బ్రజిల్ దేశపు 36 వ ప్రెసిడెంట్ అయింది .అంతేకాదు .ప్రజాస్వామ్య యుతంగా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

దక్షిణ కొరియా మహిళా తేజం -గబ్బిట దుర్గా ప్రసాద్

దక్షిణ కొరియా మహిళా తేజం -గబ్బిట దుర్గా ప్రసాద్  25/02/2018 విహంగ మహిళా పత్రిక 1-బాల్య నైన్ద్యాన్ని ఎదిరించిన యూన్ మీరే. ఆఫ్రికన్ అమెరికన్ తండ్రికి, కొరియన్ తల్లికి జన్మించిన గాయకు రాలుయూన్ మీరే . సుహృద్భావ వాతావరణం  నెలకొని ఉన్న దక్షిణ కొరియాలో క్రమంగా జాత్యహంకారం  వర్ణ విచక్షత పెరగటం సహించ లేక పోయింది .’’హిప్ హాప్’’ అనే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

దక్షులైన కొందరు దక్షిణ కొరియా మహిళలు(వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్

దక్షులైన కొందరు దక్షిణ కొరియా మహిళలు(వ్యాసం )- గబ్బిట దుర్గాప్రసాద్  30/01/2018 గబ్బిట దుర్గాప్రసాద్ ఆకాశం లో సగ భాగమైన దక్షిణ కొరియా మహిళలు తమ స్వీయ వ్యక్తిత్వం తో ఆ దేశ గౌరవాన్ని ఇనుమడింప జేశారు .అందులో కొందరు మహిళా మాణిక్యాల గురించి తెలుసు కుందాం . 1-కోరియాదేశ ప్రధమ మహిళా న్యాయ మూర్తి – … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

హోసూర్ జానపద గాథా షడ్వింశతిశతి –దణి

హోసూర్ జానపద గాథా షడ్వింశతిశతి  –దణి హోసూర్ తెలుగు జానపదుల గుండె చప్పుళ్ళ కమనీయ పాటల కతలే 20 17 లో  ‘’దణి’’గా ప్రతిధ్వనించి మనగుండెలను తాకాయి . తాను విన్నా ,కన్నా ,చేర్చిన ,కూర్చిన పాటలకు మినీకథానికా స్వరూపాన్ని అందంగా అమర్చి శ్రీ అగరం వసంత్ అందించిన మరొక హోసూరు సాహితీ ముత్యాలహారం .ఆయన … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మహిళా స్పీకర్ – శ్రీమతి సుశీలా నయ్యర్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక జనవరి 2018

గాంధీజీ వ్యక్తిగత డాక్టర్ ,కేంద్ర ఆరోగ్య మంత్రి,తొలి మహిళా స్పీకర్ – శ్రీమతి సుశీలా నయ్యర్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ -మహిళా వెబ్ మాసపత్రిక జనవరి 2018  14/12/2017 గబ్బిట దుర్గాప్రసాద్ సుశీల నాయర్ గా పిలువబడే శ్రీమతి సుశీలా నయ్యర్ గాంధీ మహాత్ముని ఆంతరంగిక కార్యదర్శి ప్యారేలాల్ కు చిన్న చెల్లెలు.గాంధీ జీకి వ్యక్తిగత డాక్టర్ . … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

  షట్కర్మ యుక్తా  

  షట్కర్మ యుక్తా    ఒక మొగుడు ఒక పెళ్ళాన్ని ఒక అంటే అనేకమంది పెళ్ళాలు న్నారను  కోవద్దు తన స్వంత పెళ్లాన్నే ఒక ”చానల్ రావు ” గారి ప్రవచనం విని శ్లోకం బట్టీ పట్టి భార్యను అందులో ఆమెవిధిగా చేయాల్సినపనులను  ,ఆపనులకు తగ్గ పేర్లతో  పురమాయిస్తున్నాడు . ఇంత సోది చెప్పి అసలు శ్లోకం శోకి౦చ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మనిషిలో మనిషి

— మనిషిలో మనిషి ‘’ కాంగ్రెస్ ను ‘’ మోదీ ‘’చావుదెబ్బలతో మోది మోది బిజెపి ని గుజరాత్ లో గెలిపించాడు పటేల్ కుంపటి పెట్టినా ,దానికి కాంగీ అంటకాగినా ఓట్ల నిప్పు కమలానికే రాజుకొని హస్తాన్ని ఆర్పేసింది ‘’యువ రాజు ‘’పట్టాభి షేకమైన రెండో రోజే గుజరాత్ ఎన్నిక చావు కబురు చల్లగా తెలిసింది నాడు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

       తిట్లు కన్నీటి బొట్లు ఓట్లు 

       తిట్లు కన్నీటి బొట్లు ఓట్లు  బెంబేలెత్తి పోతున్న దేశ ప్రధాని  గుజరాత్ ఎన్నికలలకు  పన్నిన  సరి కొత్త వ్యూహం  మచ్చ  లేని వారిపై బురద చల్లటం   తనను చ0పేందుకు పధకం సిద్ధం  అంటూ కన్నీటి బొట్లు రాల్చి  అవి ప్రవాహ వేగంతో కదిలిపోవటం  ఆక్రోశం ,ఆవేశం తో స్థాయి మరచి  నిందారోపణ … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

భారత తొలి మహిళా మంత్రి –రాజకుమారి అమృత కౌర్ – గబ్బిట దుర్గాప్రసాద్

భారత తొలి మహిళా మంత్రి –రాజకుమారి అమృత కౌర్ – గబ్బిట దుర్గాప్రసాద్  17/11/2017 గబ్బిట దుర్గాప్రసాద్ 1889 ఫిబ్రవరి 2 ఉత్తర ప్రదేశ్ లోని లక్నో నగరం లో రాజకుమారి అమృత కౌర్ జన్మించింది .పంజాబ్ ప్రాంత కపుర్తలా రాష్ట్ర రాజు హర్మమ్ సింగ్ , రాణి హర్నాం సింగ్ దంపతుల ఎనిమిది మంది సంతానం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

50 వ గ్రంథాలయ వారోత్సవాలలో నాకవిత ”మాధుర్య పాత్ర ”చదవండి –

50 వ గ్రంథాలయ వారోత్సవాలలో విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో 15-11-17 బుధవారం సాయంత్రం రమ్యభారతి సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ ఆధ్వర్యం లో ప్రముఖ కధానిక రచయిత్రి ,కవి శ్రీమతి కోపూరి పుష్పాదేవి నానీల సంకలనం ”పూలతోట ”ను డా శ్రీ గుమ్మా సాంబశివరావు ఆవిష్కరణ  ,అనంతరంకవి విశ్లేషకుడు శ్రీ వడ్డేపల్లి కృష్ణ సారధ్యం లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రపంచ రెండవ మహిళా రాయబారి – అలక్సాండ్రా మైఖలోవానా డోమంటో విచ్ – గబ్బిట దుర్గా ప్రసాద్

ప్రపంచ రెండవ మహిళా రాయబారి – అలక్సాండ్రా మైఖలోవానా డోమంటో విచ్ – గబ్బిట దుర్గా ప్రసాద్  02/11/2017 గబ్బిట దుర్గాప్రసాద్ అలక్సాండ్రా మైఖలోవానా డోమంటో విచ్ రష్యా లోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో 19-3-1872 లో జన్మించింది .తండ్రి జనరల్ మైఖేల్ అలెక్సీ డోమంటో విచ్ 13 వ శతాబ్ది యుక్రెయిన్ కొస్సాక్ సంతతి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -7

శ్రీ శంకరుల శివానంద లహరి ఆంతర్యం -7 అంతఃకరణ చతుస్టయ సమర్పణ విషయమైన శ్లోకాలు –మనస్సు, బుద్ధి,చిత్తం , అహంకారం అనే నాల్గింటిని అంతఃకరణ చతుస్టయ౦  అంటారు.ఇవి మనలోపల ఉన్నా వాటి చూపు మాత్రం బయటే ఉంటుంది .తాను పరమాత్మకంటే వేరు అనే భావం వలన ఇవి ప్రకోపిస్తాయి . వాటిని అణచి సమర్పణ చేయాలని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీశంకరుల శివానంద లహరి ఆంతర్యం -6

శ్రీశంకరుల శివానంద లహరి ఆంతర్యం -6 నాలుగు రకాల భక్తులకు ఉమా మహేశ్వరుడే శరణు అంటూ వారి  విషయమై శంకరాచార్య వివరిస్తున్నారు .’’ఆర్తో ,జిజ్ఞాసు ,రర్ధార్ధీ,జ్ఞానీ చ భరతర్షభ ‘’అని గీతలో భగవాన్ కృష్ణ పరమాత్మ నలుగురు భక్తులను పేర్కొన్నాడు . 1-ఆర్తుడు – ఆర్తుడు అంటే దుఖం తో బాధ పడేవాడు . ‘’అసారే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీశంకరుల శివానంద లహరి ఆంతర్యం -5

 శ్రీశంకరుల శివానంద లహరి ఆంతర్యం -5 శివానంద లహరిలో నవ విధ భక్తి కి శంకరులు చెప్పిన శ్లోకాలు 1-      వందనం –‘’కలాభ్యాం చూడాలంకృత శశి కలాభ్యాం నిజతఫః –ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యా మస్తోక త్రిభువన శివాభ్యాం హృది పున-ర్భవాభ్యామానంద స్పురదనుభవాభ్యాం  నతి రియం ‘’ శివునికి, శివా కు నమస్కారం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

  శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -4

శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -4 భక్తి ధేనువు ,రక్షా అని చెప్పిన శంకరులే భక్తిఒక తీగ ,ఒక సంకెల ,ఒక త్రాడు ,ఒక పంట అని కూడా చెప్పారు . ‘’ఆనందామృత పూరితా ,హర పదాంభోజా లవాలోద్యతా –స్థైర్యోపఘ్నముపేత్య ,భక్తిలతికా ,శాఖోపశాఖాన్వితా ఉచ్ఛైః  మానస కాయమాన పటలీ మాక్రమ్య నిష్కల్మషా-నిత్యాభీష్ట ఫలప్రదా  భవతు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -3

శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -3 ‘’అంకోలం నిజ బీజ సంతతి రాయస్కా౦తో పలం సూచికా ,-సాధ్వీ నైజవిభుం క్షితి రుహం సింధుః సరిద్వల్లభం ప్రాప్నో తీహ యధా తధా పశుపతేః పాదార వింద ద్వయం –చేతో వ్రుత్తి రుపేత్య తిస్టతిసదా సా భక్తిరిత్యుచ్యతే ‘’ ఇందులో జీవాత్మ ,పరమాత్మలస్థితి వర్ణన ఉంది.జీవుడు పరమాత్మను … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -2

శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -2 ‘’ఆద్యా యామిత తేజసే శ్రుతిపదైః వేద్యాయ సాధ్యాయతే –విద్యాయానంద మయాత్మనే ,త్రిజతస్సరంక్షణోద్యోగినే – ధ్యేయాయాఖిల యోగిభిః సుర గణైః గేయాయ మాయావినే –సమ్యక్ తాండవ సంభ్రమాయ జటినే సేయం నతిఃశంభవే ‘’ సృష్టికి పూర్వమే ఉన్న పరబ్రహ్మ ప్రళయ కాలం లోనూ నిశ్చలంగా ఉండే మహా జ్యోతిర్లింగ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -1

శ్రీ శంకరుల ‘’శివానంద లహరి ‘’ఆంతర్యం -1 శివానంద లహరి అనటం లోనే గొప్ప ఆంతర్యం ఉంది .శివఅంటే శివుని యొక్క ,  శివా అంటే అమ్మవారి యొక్క ఆనంద ప్రవాహం అని భావం . అంటే అయ్యగారి ,అమ్మగారి ఆనంద రస ప్రవాహం అన్నమాట . దాన్ని చదువుతుంటే మనం ఆ ఆనందాన్ని సంపూర్ణంగా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆఫ్ఘనిస్తాన్ లో చివురిస్తున్న మహిళాభ్యుదయం-గబ్బిట దుర్గాప్రసాద్

ఆఫ్ఘనిస్తాన్ లో చివురిస్తున్న మహిళాభ్యుదయం-గబ్బిట దుర్గాప్రసాద్  05/09/2017 విహంగ మహిళా పత్రిక 23 మిలియన్ల జనాభా తో 23 ఏళ్ళ యుద్ధం తో , , ఏడేళ్ల కరువుకాటకాలతో ,అయిదేళ్ల తాలిబన్ నిరంకుశ పాలనలో అణగదొక్కబడిన ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలో అతి నిరుపేద దేశమైపోయింది . ఇక్కడ స్త్రీ జీవితకాల రేటు చాలా ఎక్కువ కానీ విద్యలోమాత్రం వీరు … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

హాస్యపు ఉండ్రాళ్ళు

హాస్యపు ఉండ్రాళ్ళు               పొద్దున్నే వినాయక చవితి పూజ ఏర్పాట్లు చేసుకొ0టు ఉండగా మా బావ మరిది ”బ్రహ్మం ”ఏదో కొంప మునిగి పోయినట్లు హడావిడి పడుతూ వచ్చాడు .ఏరా ఏమిటి కధ అన్నాను .కదేమిటి బావా నువ్వు సహకరించాలి కాని అందరికి హాస్యపు  సుధ పంచాలని వచ్చాను … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న గోవా మహిళా మూర్తులు (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్

భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న గోవా మహిళా మూర్తులు (వ్యాసం )- గబ్బిట దుర్గా ప్రసాద్  01/08/2017 విహంగ మహిళా పత్రిక గోవాలో 1926 మే నెల 26 న ఆంటోనియో ఆలివర్ డీ సెల్వజార్ పోర్చుగల్ లో అధికారం లోకి రావటం తో రిపబ్లిక్ పాలనఅంతమైంది ..వాస్కోడి గామా ,ఆల్బు కెర్క్ లతర్వాత ఇతనితో క్రూరపాలన అంతమైంది … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అలంకారిక ఆనంద నందనం -3

అలంకారిక ఆనంద నందనం -3 భరత ముని -నాటకం లోని ప్రతి అంశానికీ అంటే పాత్రీకరణ ,నాటక ప్రణాళిక ,శైలి ,దుస్తులు ,సంగీతం నృత్యం వంటివి ఏదైనా రసం ప్రధానం అని నా అభిప్రాయం . అదే ప్రాణప్రదమైన ఊపిరి .అదిలేకపోతే కళ  నిర్జీవమే .రసం భావంతో విడదీయరాన0తగా పెనవేసుకొని ఉండటం వలన ఒకటి లేకుండా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అలంకారిక ఆనంద నందనం -1

అలంకారిక ఆనంద నందనం -1 సాహిత్య సాంస్కృతిక ప్రియులు  భాషాభిమాను లకు సరసభారతి నిర్వహిస్తున్న  ‘’అలంకారిక ఆనంద నందన0 ‘’ప్రత్యేక కార్యక్రమానికి సహృదయ స్వాగతం . ఇప్పటి దాకా ఎందరొ కవుల, రచయితలపై అనేక కార్యక్రయాలు నిర్వహించాం .ఎంతో అభిమానంగా విచ్చేసి జయప్రదం చేశారు .ఇంతవరకు మన ఆలంకారికులపై కార్యక్రమ0 నిర్వహించకపోవడం పెద్ద లోపమే నని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

భారతీయ కళా సంస్కృతులను విశ్వ వ్యాప్తం చేసిన -పుపుల్ జయకర్ – గబ్బిట దుర్గాప్రసాద్

— భారతీయ కళా సంస్కృతులను విశ్వ వ్యాప్తం చేసిన -పుపుల్ జయకర్ – గబ్బిట దుర్గాప్రసాద్  12/07/2017 గబ్బిట దుర్గాప్రసాద్ పుపుల్ జయకర్ ఉత్తర ప్రదేశ్ ఇటావాలో 1915 లో జన్మించింది తండ్రి భారత సివిల్ సర్వీస్ ఆఫీసర్ .ఉదారవాది అయిన మేధావి . తల్లి గుజరాత్ లోని సూరత్ బ్రాహ్మణ కుటుంబస్త్రీ .ఇక్కడే జయకర్ చిన్నతనం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

యథా —-తథా 

యథా —-తథా -ఆధునికకాలం లో  పెనం అట్లకాడ ఇడ్లీ పాత్ర   కుక్కర్ కంటైనర్  వంటి గృహోపకరణాలు  అన్నీ అయిపోయాయి ”నాన్ స్టిక్”  అలాగే జీవితం లో కూడా  ప్రేమలు ,పెళ్లిళ్లు ,దాంపపత్యాలు   స్నేహాలూ బాంధవ్యాలూ  మానాలు ,అభిమానాలూ ఆప్యాయతలు ,ఆధరణలు   అన్నీ కూడా అయిపోయాయి” నాన్ స్టిక్ ” గబ్బిట దుర్గాప్రసాద్ -18-6-17 -కాంప్-షార్లెట్ -అమెరికా

Posted in రచనలు | Tagged | Leave a comment

కాశ్మీర్ సర్వజ్ఞ శారదా శక్తిపీఠ0  

కాశ్మీర్ సర్వజ్ఞ శారదా శక్తిపీఠ0 ఆజాద్ కాశ్మీర్ లో నీలం నది ఒడ్డున శారదా గ్రామంలో శారదా దేవి శక్తిపీఠ ఆలయం ఉంది ..కాశ్మీర్ వేద వేదాంత శాస్త్ర విద్యలకు ప్రముఖ స్థానం అందుకే కాశ్మీర్ కు’’ శారదా దేశ0 అని  పేరు  అక్కడ కొలువైయున్న సరస్వతీ మాత యే శారదాంబ .ఆమెను ‘’కాశ్మీర పూర్వ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రసిద్ధులైన అయిదుగురు హవాయి మహిళలు-

ప్రసిద్ధులైన అయిదుగురు హవాయి మహిళలు-గబ్బిట దుర్గా ప్రసాద్  01/05/2017 విహంగ మహిళా పత్రిక హవాయి ద్వీప దీపకాంతులై వెలుగులు చిమ్మిన అయిదుగురు ప్రసిద్ధ మహాళామణులను గురించి తెలుసుకొందాం ..      1-మహిళా విద్య ఆరోగ్య దాయిని -క్వీన్ ఎమ్మా  హవాయి  ప్రజల ఆరోగ్యం రోజు రోజుకూ  క్షీణించి పోతున్న సందర్భాన్ని గుర్తించి క్వీన్ ఎమ్మా కాలానికా మాకా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

నేతి–నేతి-’’ఏతి’’

నేతి–నేతి-’’ఏతి’’ పరబ్రాహ్మం ను తెలుసుకోవటానికి ఇదికాదు అదికాదు అంటే నేతి నేతి -అంటే నా ఇతి ఇదికాదు అంటూ పోయి చివరికి ఆత్మయే పరమాత్మ అని తెలుసుకోమని వేదం ఉపనిషత్తులు బోధించాయి .ఇదే ఎలిమినేషన్ పధ్ధతి . అలాగే సుమారు 25 ఏళ్ళక్రితం హిమాలయాలలో మంచు మనిషి ఉన్నాడని అక్కడ కనిపించాడు ఇక్కడ కనిపించాడని పరిశోధకులకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment