Category Archives: రచనలు

ప్రపంచ తొలి మహిళా ఫెడరలిస్ట్ ,హంగేరి దేశ ప్రధమ మహిళా రాయబారి –రోసికా హ్విమ్మర్

ప్రపంచ తొలి మహిళా ఫెడరలిస్ట్ ,హంగేరి దేశ ప్రధమ మహిళా రాయబారి –రోసికా హ్విమ్మర్ 01/04/2017 విహంగ మహిళా పత్రిక రోసికా ష్విమ్మర్ అని అందరూ పిలిచే రోసికా బడ్డీ ష్విమ్మర్ 11-9-1877 న హంగేరి లోని బుడా పెస్ట్ లో జ్యూయిష్ కుటంబం లో జన్మించిన ఫసిఫిస్ట్ ఫెమినిస్ట్ ,మహిళా ఓటు హక్కు ఉద్యమకారిణి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

వరద ‘’కవన కుతూహలం ‘’-3(చివరిభాగం )

వరద ‘’కవన కుతూహలం ‘’-3(చివరిభాగం ) శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ‘’మూడు తరాల రచయితల స్పందనలకీ సృష్టికీ ప్రత్యక్ష సాక్షి వరద .అవతలి తరం గి .రాం .మూర్తి నుంచి,తనతరం  బైరాగి వరకు 33 మంది పై వరద కవితా స్పందన .కేటలాగులు పట్టీలు లాగా కాకుండా రచయితల ఆలోచనా తీరుకు ప్రవర్తనల తీరుకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

పన్నీరు కన్నీరు మున్నీరు

  పన్నీరు కన్నీరు మున్నీరు     1-  సెల్వం పన్నీరు          కాల్వల కొద్దీ కన్నీరు          కార్చినా  చివరాఖరు          కు మునిగాడు మున్నీరు . 2- ఎవడో వేసిన ఎరకు గురై  తన్నుకున్నాడు  గిలగిల పధకం బెడిసి కొట్టి మళ్ళీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మైక్రో’’ నానీ’’పై మాక్రో పరిశోధన

మైక్రో’’ నానీ’’పై మాక్రో పరిశోధన ‘’బాబు చాలాబిజీ ‘’అన్న రేడియో మిర్చి లాగా అనుక్షణ సాహిత్య గవేషణలో చర్చలలో సాహితీ సభా నిర్వహణలో ,రమ్యభారతి పత్రికా ప్రచురణలో ,స్వంత పుస్తక ప్రచుణలతోపాటు  ఇతరు లెందరికోప్రచురణ సాయమందిస్తూ , మా సరసభారతి లాంటి సంస్థలకు పుస్తకాలను  డి .టి .పి .దగ్గర్నుంచి  ముద్రణ దాకా అన్నీ స్వయంగా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ధృతరాష్ట్ర లో(కౌ)గిలి -2

ధృతరాష్ట్ర లో(కౌ)గిలి  -2 భారత దేశ తత్వ వేత్తలు ఏదైనా ఒక అంశాన్ని పట్టు కోవటానికి 4 ప్రమాణాలను పాటిస్తారు .అవే ప్రత్యక్ష ,అనుమాన ,ఉపమాన ,శబ్ద ప్రమాణాలు .వీటిలో ఒక దానికంటే మరొకటి క్రమగా బలవత్తరాలు .సాధారణంగా వాదం లో స్వపక్షం ,పర పక్షం ,మధ్యమ పక్షం అనేవి ఉంటాయి .ఒక పక్షానికే చెందిన … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కంప్యూటర్ తిట్ల దండకం (సరదాకే )

కంప్యూటర్ తిట్ల దండకం (సరదాకే ) తీరికగా పేపర్ చదువుతున్నా .పక్కింటి పడుచు కుర్రాడు పరిగెత్తుకొచ్చి వగరుస్తూ కుర్చీలో కూల బడి ‘’అంకుల్ !నాకో హెల్ప్ చేయాలి ‘’అన్నాడు .వాడికి నేనంటే చనువు .తరుచూ వచ్చిపలకరిస్తాడు . నా మెయిల్స్ చదువుతాడు .ఫేస్ బుక్ లో కావలసినన్ని లైకులు పెట్టి కిక్కెక్కిస్తాడు .వాట్స్ అప్ లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఎందుకో అనుకొంటి గోంగూరకీ –‘’అందుకే ‘’అనుకొంటి గోంగూరకీ

ఎందుకో అనుకొంటి గోంగూరకీ –‘’అందుకే ‘’అనుకొంటి  గోంగూరకీ జల్లికట్టు సమర్ధనంటే గొంగూరకీ –జనం మీద ప్రేమనుకొంటి గోంగూరకి హోదా తో ముడిపెట్టుతుంటే  గొంగూరకీ –‘’అందుకే’’ అనుకొంటి గొంగూరకీ . రాజభవనాలున్నవి ఎందుకంటె గొంగూరకీ –రంజకం గా పాలించటాని కనుకోంటి  గొంగూరకీ రాసలీల కేంద్రమని తెలిసి గొంగూరకీ- ప్రజలలెట్లా సహి౦చేరు గొంగూరకీ  గ్గ్లోబర్ నొటోరియల్ పోస్టు కోరేది  … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గొ .గో ,గో.గోవిందా రామ

గొ .గో ,గో.గోవిందా రామ బందరులో పోర్టు కోసం గోవిందా రామ బెజవాడ నుంఛి  బందరు దాకా గోవిందారామ రోడ్లన్నీతెగ  వెడల్పు  చేస్తూ గోవి౦దారామ వందల ఏళ్ళ వృక్షాలన్నీ గోవి౦దారామ కూకటి వేళ్ళతోనూ  గోవిందా రామ కూల్చి  పారేస్తున్నారంటూ  గోవి౦దారామ పచ్చదనం ఏమైందని  గోవిందారామ? నాడు అశోకుడు నాటితే చెట్లు గోవిందారామ నేటి ఎన్జీవో నేత … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మహిళా మహిమ విహంగ -గబ్బిట దుర్గా ప్రసాద్

మహిళా మహిమ విహంగ -గబ్బిట దుర్గా ప్రసాద్  09/01/2017 గబ్బిట దుర్గాప్రసాద్  (11-1-17 న విహంగ వార్షికోత్సవం సందర్భంగా) సరైన వనరులు ,సాంకేతిక పరిజ్ఞానం లేని సమయం లో తెలుగులో ఒక వెబ్ మహిళా మాసపత్రికను స్థాపించి దిగ్విజయంగా ఆరేళ్ళు నడిపి విహంగ రెక్కలకు గట్టితనం చేకూర్చిన సంపాదకురాలు శ్రీ మతి పుట్ల హేమలత గారిని మనసారా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-2 గాన గ౦ధర్వ శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ

— ఇది విన్నారా ,కన్నారా !-2 గాన గ౦ధర్వ  శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ -శ్రీ మంగళం పల్లి బాల మురళీ కృష్ణ అసలు పేరు మురళీ కృష్ణ .కాని బాల్యం లోనే 9వ ఏట  మొదటి సంగీత కచేరీలు చేయటం తో ‘’బాల’’మురళీ కృష్ణ అని పిలవటం తో అదే స్థిరపడి … Continue reading

Posted in రచనలు | Tagged , | Leave a comment

ముగ్గురు ఫిన్నిష్ మహిళా రచయిత్రులు (వ్యాసం ) –

ముగ్గురు ఫిన్నిష్ మహిళా రచయిత్రులు (వ్యాసం ) – గబ్బిట దుర్గా ప్రసాద్  01/11/2016 గబ్బిట దుర్గాప్రసాద్ ఫిన్నిష్ సాహిత్య నేపధ్యం ఫిన్లాండ్ దేశం లో మొదటి రచన 13 వ శతాబ్దపు బర్చ్ బార్క్ లెటర్ గా గుర్తింపబడింది .అప్పటి రచనలు స్వీడిష్ ,లాటిన్ భాషలోనే ఉండేవి .16 వ శతాబ్దం నుండే ఫిన్నిష్ భాషాభి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సర్జికల్ దసరా సరదా

సర్జికల్ దసరా సరదా ఒగరుస్తూ ఆపసోపాలు పడుతూ చమటలు ,నురుగులు కక్కుకుంటూ పరి  గెత్తుకొచ్చాడు మా బావమరది బ్రహ్మం .వీడేదో కంగారులో ఉన్నాడనుకొని ‘’ఏమిట్రా విశేషాలు ‘’?అడిగా .మాట్లాడకుండా లోపలికెళ్ళి వాళ్ళ అక్కయ్య   ఇచ్చిన చెంబెడు కాఫీ తాగి చొక్కాతో మూతి తుడుచుకొంటూ త్రేనుస్తూ వచ్చి నా ప్రక్కన కుర్చీలో ఆసీసునుడయ్యాడు .’’అది కాదు బావా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

రామదాసుతో రామయ్య సొద

రామదాసుతో రామయ్య సొద భక్త రామదాసు భద్రాచల సీతారామ స్వామి సన్నిధిలో నిలుచున్నాడు .కాని రామచంద్ర మూర్తి దర్శనం కాలేదు .అందరికీ కనిపిస్తున్న తనకు ఎందుకు కనిపించటం లేదో అర్ధం కాలేదు .దీన దృక్కులతో చూస్తున్నాడు అయ్యవారిని .కాని లాభం కనిపించలేదు .అదేమిటి రామ దాసుగారు స్వామిపై కీర్తన పాడ కుండా గమ్మున ఎందుకుండిపోయాడో భక్తులకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మణిపూర్ మత,సాంఘిక స్వాతంత్రోద్యమ నాయకురాలు పద్మభూషణ్ రాణి గైదిన్లూ -గబ్బిట దుర్గాప్రసాద్

మణిపూర్ మత,సాంఘిక స్వాతంత్రోద్యమ నాయకురాలు పద్మభూషణ్ రాణి గైదిన్లూ -గబ్బిట దుర్గాప్రసాద్  01/10/2016 విహంగ మహిళా పత్రిక శుభ దేవ దూత 26-1-1915న పూర్వపు మణిపూర్ సంస్థానం లోని బారక్ ,నక్రు నదుల మధ్య ఉన్న కాలానాగ్ పర్వత శ్రేణులలోని నుంగ్ కావో గ్రామంలో రాణి గైదిన్లూ జన్మించింది .తండ్రి లోతో నాగ్,తల్లి కరోట్లీన్లూ .ఆగ్రామం లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అచ్చమైన ఉత్తరాంధ్ర దరిద్రం కధ శ్రీమతి శీలా సుభద్రాదేవి ‘’వానా వానా కన్నీళ్లు ‘’

అచ్చమైన ఉత్తరాంధ్ర దరిద్రం కధ శ్రీమతి శీలా సుభద్రాదేవి ‘’వానా వానా కన్నీళ్లు ‘’ అసలు శీర్షికలోనే కన్నీళ్ళ జడి వాన కురిపించారు శ్రీమతి సుభద్రాదేవి .కధకు శీర్షిక అంటే ఇలా ఉండాలి .ఉత్తరాంధ్ర దరిద్రాన్ని ఇద్దరు కుర్రాళ్ళ జీవిత సంఘటనలో ప్రత్యక్షం చేశారు .సాధారణం గా ఎలక్షన్లు వచ్చాయంటే మనవాళ్ళు రాసే కధలు సరదాల … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మణిపూర్ ఉక్కు మహిళ- ఐరాం షర్మిల – గబ్బిట దుర్గాప్రసాద్

మణిపూర్ ఉక్కు మహిళ- ఐరాం షర్మిల – గబ్బిట దుర్గాప్రసాద్  01/09/2016 గబ్బిట దుర్గాప్రసాద్ కల్లోల ఈశాన్య భారతం ‘’ నిరంతర కల్లోల ప్రాంతమైన ఈశాన్య భారతం’’ లోని 7రాష్ట్రాలలో 2005 నుండి 2015 వరకు దశాబ్దం పాటు విప్లవం హింస ,రాజకీయ దౌర్జన్యాలతో అట్టుడికి పోయి దాదాపుఆరు వేలమంది అమాయక ప్రజలు మరణించారు .భారత ప్రభుత్వం చేసేదేమీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

స్వాతంద్రోద్యమ అస్సాం అమర నారీమణులు -గబ్బిట దుర్గా ప్రసాద్ 28/07/2016 గబ్బిట దుర్గాప్రసాద్ -విహంగ ఆగస్టు

స్వాతంద్రోద్యమ అస్సాం అమర నారీమణులు -గబ్బిట దుర్గా ప్రసాద్  28/07/2016 గబ్బిట దుర్గాప్రసాద్ భారత స్వాతంత్ర్య సమరం లో వీర మరణం పొంది అమరులైన అస్సాం వీర నారీమణులు శ్రీమతి కనకలతా బారువా ,మరియు శ్రీమతి సతి జయమతి మొదలైనస్త్రీ మూర్తుల నిస్వార్ధ త్యాగాలను ఈస్వాతంత్ర్య దినోత్సవ సమయం లో స్మరించుకొందాం . కనకలతా బారువా: అస్సాం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

హోసూర్ తెలుగుల ఉసురు పోసుకో కండి

— తెలుగు సభలు శ్రీనివాసుని పాదాల వద్ద జరుగుతున్న నేపధ్యం లో మన సోదరులై, తమ తెలుగుని రక్షించుకొంటు సంస్కృతిని కాపాడు కొంటూ ,తమని ఎవరూ పట్టించుకోలేదని బాధ పడుతూ, ప్రతి వేదిక పైనా వారి వేదనను వెలి బుచ్చుతూ, తమిళ్ నాడు లో బల వంతం గా చేర్చ బడ్డ తెలుగు వారి ఘోష … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఇది విన్నారా ,కన్నారా !-14

ఇది విన్నారా ,కన్నారా !-14 27-వైణిక సార్వ భౌమ –పొడుగు రామ మూర్తి 201-1871లో జన్మించి విజయనగరం లో నివాసమున్న పొడుగు రామ మూర్తిగారు విజయనగర సంస్థాన ఆస్థాన విద్వాంసులైన శ్రీ సాలగ్రామం గోపాలం గారి వద్దా ,కట్టు వీరన్న గారి వద్దా వీణ నేర్చారు .దక్షిణ దేశానికి వెళ్లి కొనే రాజాపురం వైద్యనాధయ్యర్ ,తిరుకోడి … Continue reading

Posted in రచనలు | Tagged , | Leave a comment

జూన్ నెల రచన మాసపత్రికలో దర్శకడు వై వి రావు పై శ్రీ కవన శర్మ రచనకు నా స్పందన లేఖ

జూన్ నెల రచన మాసపత్రికలో దర్శకడు వై వి రావు పై శ్రీ కవన శర్మ రచనకు నా స్పందన లేఖ

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి షష్ట్యబ్ది పూర్తి మహోత్సవం లో ఆవిష్కార మవుతున్న ”బుద్ధయానం ”లో నా రచన

బుధ జన హృదయ సభాపతి   ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర  శాసన సభ  ఉప సభాపతి మాన్యశ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారి కి  మే నెల 26న  60  ఏళ్ళు నిండు తున్నసందర్భం గా  మే నెల 27వ తేదీ సాయంత్రం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ”ష ష్ట్యబ్ది పూర్తీ ”మహోత్సవాన్ని కిన్నెర ఆర్ట్ అకాడెమి అధ్యక్ష … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-5

 అని ,నేనన్నానంటే ఏమీ అనుకోకండి-5 18-18 పురాణాలూ చెప్పగల సమర్ధులు     ఒకదాని లోంచి ఇంకోదానిలోకి దూకే మహనీయులు     ఏది మొదలెట్టి ఏమి చెబుతున్నారో అర్ధంకాని అసహాయులు    ఈ మధ్యే ‘డ్రాయర్ పురాణం ‘’అరగంట సుమారు చెప్పారట    అసలు విషయం కంటే ఏదైనా చెప్పగల సమర్ధులు    భర్త స్నానం చేసి … Continue reading

Posted in కవితలు, రచనలు | Tagged , | Leave a comment

”రచన ”మే సంచిక లో” ఉత్తర రచన ”లో నా ఉత్తరం

”రచన ”మే సంచిక లో” ఉత్తర రచన ”లో నా ఉత్తరం

Posted in రచనలు | Tagged | Leave a comment

మే నెల ”తెలుగు వెలుగు ”లో గీర్వాణ కవుల కవితా గీర్వాణం ”పై చిరు సమీక్ష

Posted in రచనలు | Tagged | Leave a comment

సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’ -2(చివరి భాగం )

సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’ -2(చివరి భాగం ) సంపాదక చక్ర వర్తి సి రా .గారి’’ సిరా’’, అభిరుచి ,ప్రవృత్తీ,జీవనాధారం సంపాదకీయ రచనే .ఈ రచనలో క్లుప్తత స్పష్టత నిబద్ధత ,వార్తవిలువ,సమకాలీనత ప్రతి బి౦బిస్తాయి .నిష్టగా ఇష్టం తో రాశారు .సుమారు 5వేల సంపాదకీయాలు రాశారు .పత్రికా భాషగా తెలుగు ,పోతన జీవన రీతిలో నీతి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’

సంపాదకులకే సంపాదకులైన ‘’సి.రా’’ ఆజానుబాహు దేహం అరవింద దళాయ తాక్షం ,మిసిమి పసిమి ఛాయ దేహం ,స్పురద్రూపం ,ఆకట్టుకొనే చూపు ,నెమ్మది స్వభావం ,సరళ స్నేహ హృదయం తెల్లని గిరజాల జుట్టూ అంతకంటే మల్లెపూవు తెల్లదనం పైజమా చొక్కా ,వేదికకూ ,వేదిక ముందూ అలంకారం ,మహా నిశిత పరిశీలనం ,పరిశోధనం ,అనర్గళ వాగ్వైభవం ,చాందస భావాలకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

బ్రెజిల్ వీర నారి రాణి దందారా దాస్ పాల్మర్ (వ్యాసం) -గబ్బిట దుర్గాప్రసాద్

బ్రెజిల్ వీర నారి రాణి దందారా దాస్ పాల్మర్ (వ్యాసం) -గబ్బిట దుర్గాప్రసాద్  31/03/2016 గబ్బిట దుర్గాప్రసాద్ జాతుల మధ్య సామరస్యాన్ని సాధించటానికి తీవ్ర కృషి చేసిన ఆఫ్రో బ్రెజిల్ తెగనాయకులలో జుంబి పేరు తెలియని వారుండరు .అతనితో పాటు అంతే తీవ్ర స్థాయి లో పని చేసిన అతని భార్య దందారా దాస్ పాల్మర్ పేరును … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అరణ్య పర్వాన్ని నన్నయ్యే పూర్తిగా రాశాడు

అరణ్య పర్వాన్ని నన్నయ్యే పూర్తిగా రాశాడు అని ప్రముఖకవి శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజిగారి బావగారు,ఆయనకు దీటైన కవిత్వం తో వర్ధిల్లుతున్న శ్రీ కోడూరు  పాండురంగారావు గారు ఏ యూని వర్సిటీ కి పంపని తమ సిద్ధాంత వ్యాసం ‘’ఆదికవి –అరణ్య పర్వం ‘’గ్రంధం లో చాలా స్పష్టంగా ,ఉదాహరణ పూర్వకంగా  తెలియ జేశారు .ఆజన్మ … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -117

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -117 48- అమెరికన్ నేటివిజాన్ని నెత్తి కెత్తుకొన్న ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్ -2(చివరిభాగం) అకస్మాతుగా ఎడ్విన్ గార్దేనర్  లో నిలబడలేక కూర్చోలేక నిద్రరాక ,పని చేయలేక పోయాడు .అక్కడి వాతావరణాన్నే తట్టుకోలేక పోయాడు .హీర్మాన్ భార్య  అయిన వదిన తో ‘’నలభై ఏళ్ళు దాటి నేను బతుకుతాననుకోవటం లేదు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -116

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -116 48- అమెరికన్ నేటివిజాన్ని నెత్తి కెత్తుకొన్న ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్ కవిత్వం లో ను , మాటల్లోను  అసాధారణ సంక్షిప్తత  ,సిగ్గుపడే మనస్తత్వం ఉన్న అమెరికన్ కవి ఎడ్విన్ ఆర్లింగ్టన్ రాబిన్సన్ .సమకాలీన విలువలను   చాలెంజీ చేసి ,పొందిన విజయాలను ప్రశ్నించి ,ఆనాటి వరకు ఎవరూ ఎదిరించని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -7(చివరిభాగం

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -7(చివరిభాగం) 86-‘’ఎవరిని పండితుడు అనాలి “”? ‘’ధర్మం తెలిసిన వాడినే ‘’ 87-‘’నాస్తికుడెవడు ‘’? ‘’’’పరలోకం లేదనే వాడు ‘’ 88-‘’కామం అంటే ‘’? ‘’సంసార హేతువు ‘’ 89-‘’మత్సరం ‘’? ‘’హృదయ తాపం ‘’ 90-‘’అహంకారం ?’’ ‘’తీవ్ర మైన … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -6

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -6 66-ధర్మ రాజు   సామాన్య మానవులు ఊహించలేని లోతులకు వెడుతు సమాదానాలిస్తున్నాడు  .యక్షుడి ప్రశ్నలూ అలాగే ఉన్నాయి . ‘’తపస్సు లక్షణం ఏమిటి ?’’యక్ష ప్రశ్న ‘’స్వధర్మాచారణమే ‘’యుధిష్టిర సమాధానం . 67-‘’దమం అంటే’’ ? ‘’ మనసుని అదుపు చేసి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అమెరికాలో విద్యా వ్యవస్థలో అత్యున్నత పదవి పొందిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ మేరీ చర్చ్ టెరెల్ (విహంగ కు ప్రత్యేకం )

అమెరికాలో విద్యా వ్యవస్థలో అత్యున్నత పదవి పొందిన తొలి ఆఫ్రికన్ అమెరికన్ మహిళ మేరీ చర్చ్ టెరెల్ (విహంగ కు ప్రత్యేకం ) అమెరికాలోని మెంఫిస్ రాష్ట్రం లో టెన్నెసీలో మేరీ చర్చ్ రాబర్ట్ రీడ్ చర్చ్,లూసియా ఏయర్స్ కు మేరీ చర్చ్23-9-1863న జన్మించింది .ఇద్దరు పూర్వపు మిశ్రమజాతి బానిసలే .మేరీ కి ఆరేళ్ళు వచ్చేసరికి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -5

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -5 కామాన్ని త్యాగం చేస్తే మనిషి అర్ధ వంతుడవుటాడని ,కోరికలను వదిలేస్తే సంపన్నుడౌతాడని ధర్మరాజు భావం .నిరంతర కోరికలు నిరంతర దరిద్రానికి హేతువులు .కోరిక ఆగిపోతే మిగిలేది సంపన్నత ,అదీ ఆత్మ సంపన్నత .అదే అందరికీ కావాలి .తర్వాత దానం విషయమై … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -4

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -4 యక్షుడు  గూఢమైనవేకాక గాఢమైన మైన ప్రశ్నలూ వేశాడు. అంతే దీటుగా  ఘాటుగా లోతైన సమాధానాలు చెప్పాడు యుధిష్టిరుడు-ఆ వైనం చూద్దాం – 33-మానవుడికి ఆత్మ ఏది ?ప్రశ్న ‘’కొడుకే ఆత్మ’’ జవాబు 34-‘’మనిషికి దేవుడు అనుగ్రహించిన మిత్రుడెవరు’’ ? ‘’భార్య … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -3 యక్షుడు యజ్న సంబంధమైన ప్రశ్నలను ధర్మ రాజును అడుగుతున్నాడు – 10-రాజా ! యజ్ఞానికి సంబంధించి ఉన్న ఏకైక సామం ఏది ? ధర్మ రాజు –ప్రాణమే యజ్ఞానికి సంబంధించిన ఒకే ఒక్క సామం . 11-‘’తపస్సుకు ,యజ్ఞానికి చెందిన ఒకేఒక్క యజుస్సు ఏది ?’’ ‘’మనస్సు యజ్ఞానికి తపస్సుకు చెందిన ఏకైక యజుస్సు .’’ 12-‘’యజ్ఞాన్ని కోరే ఒకే ఒక విషయం ఏది ? ‘’రుక్కు యజ్ఞాన్ని వరిస్తుంది . 13-యజ్ఞం దేన్ని అతిక్రమించదు? ‘’రుక్కు ను యజ్ఞం అతిక్రమించదు . క్షత్రియ సత్పురుషుల ధర్మం యజ్ఞం అని ఇదివరకే ధర్మ రాజు తెలియజేశాడు .కనుక యజ్న పరిజ్ఞానం లోతులను తరచి అడిగాడు యక్షుడు .లోతైన సమాధానాలే చెప్పి ఒప్పించాడు యుదిస్టిరుడు .ఇపుడు శ్రేష్ట విషయాలపై ప్రశ్నలను సంధించ బోతున్నాడు . 14-రైతుకు ఏది శ్రేష్టమైనది ? ‘’ వర్షమే కృషీవలుడికి శ్రేష్టమైనది ‘’ 15-బీజావాపనం చేసే వారికి ఏది శ్రేష్టం ? ‘’విత్తనం ‘’ 16-ప్రతిజ్ఞా వంతులకు శ్రేస్టమైనదేది .? ‘’గోవు ‘’ 17-సంతాన వంతులకు ఏది శ్రేష్టం ? ‘’పుత్రుడే సర్వశ్రేస్టం.’’ ఇప్పుడు యక్షుడు ఎవరు ఏ సందర్భం లో మిత్రుడుగా ఉంటారో చెప్పమని అడుగుతున్నాడు . 18-ప్రవాసం లో ఉన్నవారికి మిత్రుడు ఎవరు? ‘’తనతో బాటు ప్రయాణం చేసేవాడే మిత్రుడు ‘’ 19-గృహస్తుకు మిత్రుడు ? ‘’ఇల్లాలే గృహమేదికి మిత్రుడు . 20- రోగికి ఎవరు స్నేహితుడు ? ‘’వైద్యుడే రోగికి మిత్రుడు ‘’ 21-చనిపోయేవాడికి మిత్రుడేవరు ? ‘’తాను చేసిన దానమే తన వెంట ఉండే మిత్రుడు .’’ లోకం లో స్నేహితుడు అన్నదానికి ఉన్న సాధారణ అర్ధాన్ని దాటి ధర్మ రాజు ధార్మిక సమాధానాలిచ్చి ,మార్మికత ను చమత్కారంగా అర్ధం చేసుకోవటమే విశేషం .ఇది పాండిత్య పరీక్ష కాదు .జిజ్ఞాసకు సంబంధించింది ;ధార్మిక విషయాలను జీవితాను భవాలకు అన్వయించి చెప్పాల్సిన సమాధానాలివి .తన కన్నా గొప్ప వాళ్ళ సత్సాంగత్యం వలన జ్ఞానాన్ని ఉన్నతీకరించు కొంటూ పరిణతి సాధించిన వాళ్ళు మాత్రమే చెప్పగల సమాధానాలివి .అంతటి పరిణతి ధర్మ రాజుకు ఉన్నదికనుక తేలికగా జవాబులు చెప్పాడని విశ్లేషకులు శ్రీ జి వి సుబ్రహ్మణ్యం గారి అభిప్రాయం సమంజసమైనదే . ఇప్పుడుధర్మ రాజుకు పంచ భూతాలపై ఉన్న పరిజ్ఞాన౦పై ప్రశ్నలను యక్షుడు అడుగ బోతున్నాడు . 22- ‘’రాజా !ఒంటరిగా తిరిగేది ఏది ?’’ ‘’యక్షుడా !ఒంటరి సంచారం చేసే ధీరుడు సూర్యుడు .’’ 23-‘’పుట్టి ,మళ్ళీ పుట్టేది ఏది ?’’ ‘’మళ్ళీ మళ్ళీ పుట్టేవాడు చంద్రుడే ‘’ 24-‘’శీతలత్వానికి మందు ?’’ ‘’అగ్నియే శీతలత్వానికి మందు . 25-మహా పాత్ర ఏది ? ‘’భూమి కంటే మహా పాత్ర వేరేది లేదు ‘’ 26-ప్రాణులన్నిటికి అతిధి ఎవరు ? ‘’అగ్ని ‘’ 27-‘’సనాతన ధర్మమేది ?’’ ‘’పాటించాల్సిన నిత్య ధర్మమే సనాతన ధర్మం ‘’ 28-జగత్తు అంతా వ్యాపించి ఉండేది ఏది ? ‘’వాయువు ‘’ ఇప్పుడు ఏ ఏ విషయాలు ఎక్కడ ఉంటాయో ప్రశ్నిస్తున్నాడు . 29-ధర్మానికి ముఖ్య స్థాననమేది ? ‘’దక్షత అనేది ధర్మానికి ముఖ్య స్థానం 30-కీర్తికి మూల స్థానం ? ‘’దానం . 31-స్వర్గానికి మూల స్థానం ?’’ ‘’సత్యం ‘’ 32-సుఖానికి ప్రధాన నెలవు ? ‘’శీలం ‘’ యక్షుని ప్రశ్నలలో మూల స్థానం అంటే మూల కారణం అన్నమాట . ఒకసారి యుదిస్టిరుని సమాధానాలను పర్యావలోకనం చేస్తే –ధర్మం దక్షతలో ఉందని ధర్మ రాజు చెప్పాడు .దక్షత అంటే నిర్వహణ సామర్ధ్యం .ధర్మం తెలిస్తే చాలదు అది ఆచరణ రూపం లోనే సార్ధక మవుతుందని వివరణ .ధర్మ౦ ధర్మ శాస్త్రాలలో ఉండదు జీవిత ఆచరణ లో కనిపిస్తుంది .అలాగే దానం చేయాల్సింది స్వయం గా సంపాదించిన కష్టార్జితాన్నే అని చెప్పాడు .దానం లో సృజన శీలం ఉండాలి. దాంతో తనను ,ఇతరులను నిర్మించుకోవాలి .దానం కీర్తికారకం .స్వర్గం సత్యం లో ఉందన్నాడు అంటే ఉన్నదాన్ని యదా తధంగా దర్శించటం అని అర్ధం .సుఖం అంటే భౌతిక పరమైనదికాదు .ధర్మ రాజు దృష్టిలో ధార్మిక పరమైనది .ఉత్తమ ప్రశ్న వేయటం సామాన్యులకు సాధ్యం కాదు .సంక్షిప్తంగా ప్రశ్న అడగాలి అంటే సమగ్ర పరిజ్ఞానం ఉండాలి .సంగ్రసమాధానం చెప్పాలన్నా ఇదే కావాలి కనుక ఇక్కడ ప్రశ్నించేవాడు సమాధానాలు చెప్పేవాడూ ఇద్దరూ ఇద్దరే .సరి జోదులు .అందుకే యక్ష ప్రశ్నలకు ఈనాటికీ అంతటి క్రేజ్ ఉంది .ప్రతి దాన్ని మూల తత్త్వం లోకి తీసుకు వెళ్లి సమాధానం చెప్పటం యుదిస్టిరుని గోప్పతనమే కాదు అభి రుచి కూడా . సశేషం మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -4-3-16-ఉయ్యూరు

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -3 యక్షుడు యజ్న సంబంధమైన ప్రశ్నలను ధర్మ రాజును అడుగుతున్నాడు – 10-రాజా ! యజ్ఞానికి సంబంధించి ఉన్న ఏకైక సామం ఏది ? ధర్మ రాజు –ప్రాణమే యజ్ఞానికి సంబంధించిన ఒకే ఒక్క సామం . 11-‘’తపస్సుకు ,యజ్ఞానికి చెందిన … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -2

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -2 మరింత లోతైన ప్రశ్నలను అడిగే ప్రయత్నం లో ఉన్నాడు యక్షుడు . 5-‘’ఇంద్రియ భోగాలు అనుభావిస్తూ ఊపిరి  పీలుస్తూకూడా నిర్జీవుడైన వాడేవడు? ‘’దేవతల్ని ,అతిధుల్ని ,స్వంత కుటుంబ సభ్యులని ,తండ్రి తాతల్ని ,చివరికి తనను తాను పోషించుకోలేని వాడే ,ఊపిరి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

యక్ష ప్రశ్నల సమాదానలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత

యక్ష ప్రశ్నల సమాదానలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత పాండవులు ద్వైత వనం లో ఉండగా దాహార్తి తీర్చటానికి సమీపం లో ఉన్న సరస్సునుండి నీరు తెమ్మని ధర్మ రాజు వరుసగా నకుల ,సహదేవ ,అర్జున భీములను పంపగా వారెవ్వరూ తిరిగి రాక పోయేసరికి అనుమానించి తానె స్వయంగా బయల్దేరాడు .అక్కడ విగత … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆత్మ జ్యోతి మార్చి -2016 లింగార్చన ఎందుకు ?

Aatmajyothi March 2016

Posted in రచనలు | Tagged | Leave a comment

జర్మనీలో ‘’భారత స్వాతంత్ర్య పతాక’’ను ఆవిష్కరించిన మేడం కామా – గబ్బిట దుర్గాప్రసాద్

జర్మనీలో ‘’భారత స్వాతంత్ర్య పతాక’’ను ఆవిష్కరించిన మేడం కామా – గబ్బిట దుర్గాప్రసాద్  27/01/2016 విహంగ మహిళా పత్రిక భారత స్వాతంత్ర్య సమరం లో మేడం కామా కు ప్రత్యేక స్థానం ఉంది .భికాజీ రుస్తుం కామా అనే పేరున్న ఈమె 24-9-1861న బొంబాయి లో బహు సంపన్న పార్శీ కుటుంబం లో సొరాబ్జీ ఫ్రాంజి పటేల్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

విద్యా సరస్వతీ దేవాలయం వర్గల్ -ఆత్మజ్యోతి -ఫిబ్రవరి సంచికలో నా వ్యాసం

విద్యా సరస్వతీ దేవాలయం వర్గల్ -ఆత్మజ్యోతి -ఫిబ్రవరి సంచికలో నా వ్యాసం

Posted in రచనలు | Tagged | Leave a comment

అనాధల పాలిటి అమ్మ సింధూ తాయ్ సప్కల్-గబ్బిట దుర్గాప్రసాద్

అనాధల పాలిటి అమ్మ సింధూ తాయ్ సప్కల్-గబ్బిట దుర్గాప్రసాద్  16/12/2015 గబ్బిట దుర్గాప్రసాద్ పశువుల కాపరి వంశం లో జన్మించి అనాధయై అనాదుల పాలిటి ఆపద్బా౦ధవిగా అమ్మగా నిలిచినా త్యాగ మూర్తి సింధూ తాయ్ సప్కల్ .మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో పింప్రి మేఘే అనే పల్లె టూరిలో 14-11-1948నపశువులకాపరి అభిమంజి సాతే కు సింధు జన్మించింది .కటిక … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తధ్యం కంటే సందేహాస్పదం మేలు

తధ్యం కంటే సందేహాస్పదం మేలు అని చెప్పే మహా భారతం లోని జరితారి కద తెలుసుకొందాం .మందపాలుడనే ముని వెయ్యేళ్ళు తీవ్ర తపస్సు చేసి యోగ బలం తో దేవలోకం చేరాడు . కాని స్వర్గ ప్రవేశం కలగలేదు .కారణం ఏమిటని అక్కడి దేవతలను ప్రశ్నించాడు.  అతనికి సంతానం లేదు కనుక సంతతి లేని వారికి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సఘాల్ మన్మోహిని జట్షి సంక్షేమ కార్యక్రమాలు – గబ్బిట దుర్గా ప్రసాద్

సఘాల్ మన్మోహిని జట్షి సంక్షేమ కార్యక్రమాలు – గబ్బిట దుర్గా ప్రసాద్  03/12/2015 గబ్బిట దుర్గాప్రసాద్ వివిధ సంక్షేమ కార్యక్రమాలలో సేవ చేసిన – సఘాల్ మన్మోహిని జట్షి మూర్తీభవించిన మానవత్వంతో కార్మిక సంఘాలను నిర్వహించి సాంఘిక సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించిన సఘాల్ ఉత్తర ప్రదేశ్ లోని అలహాబాద్ లో జన్మించి ,లాహోర్ లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

బేగం షా నవాజ్ – గబ్బిట దుర్గా ప్రసాద్

బేగం షా నవాజ్ – గబ్బిట దుర్గా ప్రసాద్  05/11/2015 గబ్బిట దుర్గాప్రసాద్ ఆసియా శాసన సభకు అధ్యక్షత వహించిన మొదటి మహిళ – బేగం షా నవాజ్ జహానారా అని పిలువ బడిన బేగం షా నవాజ్ ప్రముఖ ముస్లిం లీగ్ నాయకుడు మహమ్మద్ షఫీ కుమార్తె .1896 లో పాకిస్తాన్ లోని లాహోర్ లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment