Category Archives: రచనలు

కల్ప వృక్షపు స్త్రీలు –3

                        కల్ప వృక్షపు స్త్రీలు –3                                                                  సీతా సాధ్వి                                   రామాయణం అంటే రామ ఆయనమే కాదు   ‘’రామా ‘’అయనం ,సీతా చరితము కూడా .వారి ప్రేమ అద్వైతం .నిరంతరం .అందుకే ఇప్పటికీ సీతా రాముల ఆదర్శ దాంపత్యాన్ని గురించి చెప్పు కోవటం .ఆధునిక సాహిత్యం లో సీతా దేవిని గురించిన పద్యాలలో రెండే రెండు చాలా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కల్ప వృక్షపు స్త్రీలు –2

 కల్ప వృక్షపు స్త్రీలు –2           దశరధుని ముగ్గురు రాణుల గురించి చెప్తు  ,విశ్వనాధ- వారి రూప వర్ణన చేయడు .లక్షణాలను మాత్రమే చెప్పి ,మనల్నే ఆలోచించు కో మంటాడు .సుమిత్ర ను కౌసల్య తో ఒక సారి ,కైకతో ఒక సారి కలిపి చెప్తాడు .రామ లక్ష్మణులు ఒక జంటగా ,భరత శత్రుఘ్నులు ఒక జంటగా ప్రవర్తిస్తారనే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కల్ప వృక్షపు స్త్రీలు –1

                               కల్ప వృక్షపు స్త్రీలు –1              అంటే శ్రీ విశ్వ నాద సత్యనారాయణ గారు రచించిన శ్రీ రామాయణ కల్ప వృక్షం లో స్త్రీ పాత్ర చిత్రణ .   ‘’అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భాగ్యము ,అస్మాద్రుశుం –డలఘు స్వాదు రసావ తార దిషణా హంకార ,దో    హల బ్రాహ్మీ మయ మూర్తి శిష్యుడయినాడ … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

సత్య కధా సుధ—10 (చివరి భాగం)

సత్య కధా సుధ—10 (చివరి భాగం)            ఏ జన్మ  లో మానవుడు న్నా ,దాని పై మొహాన్ని వదులు కోలేడు  –దీన్ని వివ రించే ఒక కధ –ఒక గురువు గారికి చావు సమయం దగ్గర పడింది .శిష్యుడు   చుట్టూ విచారిస్తు న్నాడు   .ఆయన్ను ‘’మీరు సరాసరి మొక్షానికే పోతారా “?’’అని అడిగారు .దానికి ఆయన మోక్షానికి ఇంకో జన్మ అడ్డంగా ఉందని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సత్య కధా సుధ—9

  సత్య కధా సుధ—9           పుట్టిన బిడ్డ ఏడుపు కు ,తల్లి పాడే జోల పాటకు ఒక పండితుడు అర్ధం చెప్పాడు –చంటి వాడు ‘’క్వా ,క్వా ,క్వా’’అని ఎడుస్తాడని మనకు తెలిసిన విషయమే .సంస్కృతం లో ‘’క్వా’’అంటే ఎక్కడ?అని అర్ధం .అంటే ఈ లోకం లో ఆనందం ఎక్కడా?అని ప్రశ్నిస్తున్నాడ ట వాడు .తల్లి వాణ్ణి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సత్య కధా సుధ – 8

  సత్య కధా సుధ – 8             ఆశ కు అంతు  లేదు అని చెప్పటానికి ఒక చిన్న కధ .ఒకడు రాజు ను ఆశ్రయించి ,అనుగ్రహం పొంది భూమిని అంతటిని దానం గా పొందాడు .రాజ లాంచనాలతో ఏనుగు మీద ఎక్కి ఊరేగుతూ ఇంటికి వచ్చాడు .అందరు ఎంతో సంతోషించారు .అమాంతం గా గది  లోకి వెళ్లి ఎక్కి ఎక్కి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సత్య కధా సుధ –7

  సత్య కధా సుధ –7              ఒక గృహస్తు ఇంటికి భోజన సమయానికి ఒక అతిధి వచ్చాడు .తనతో పాటు ఆయనకు వడ్డించమని భార్యకు చెప్పాడు .అలానే చేసింది .తినటానికి ముందు అతిధిని ‘’బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మాజ్ఞౌ బ్రహ్మణా హృతం ‘’అని గీతా శ్లోకాన్ని తనతో పాటు అనమన్నాడు .నేను అననన్నాడు అతిధి .అనమని మళ్ళీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సత్య కధా సుధ -6

    భక్తుడు’’ రక్షించు మహా ప్రభో’’ అని ఆర్తిగా ప్రార్ధిస్తూ ఉంటె వీడు ఏమైనా  పుణ్య కర్మ చేశాడా అని భగవంతుడు ఆలోచిస్తాడట .దీనికి సంబంధించిన కధ తెలుసు కొందాం .             ఒక సారి పాండవులందరూ ద్రౌపది తో సహా సముద్ర స్నానానికి వెళ్లారట .దాదాపు అంతా గంటకు పైగా స్నానాలు చేసి పైకి వచ్చి కూర్చున్నారు … Continue reading

Posted in రచనలు | Tagged | 2 Comments

సత్య కధా సుధ -5

     సత్య కధా సుధ               దైవీ శక్తి ని గురించి ఒక ఆస్తికుడు ,నాస్తికుడు తీవ్రం గా వాదించు కొన్నారు .’’నేను అన్నం తినను ‘’అన్నాడు నాస్తికుడు ‘’నీతో దేవుడు తి ని పిస్తాడుగా ‘’అన్నాడు ఆస్తికుడు .దేవున్నితప్పించు కోవటానికి ఒక అడవి చేరి మర్రి చేట్టుమాటున దాక్కున్నాడు .అప్పుడు ఒక బాట సారి వచ్చి … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

సత్య కధా సుధ –3

  సత్య కధా సుధ –3                భగ వంతుడు ఏమి చేస్తాడో మానవునికి తెలియని ఒక లీల ను గురించి తెలియ జేస్తాను .ఒక రాజు గారి ఆశ్రయం లో ఇద్దరు పురోహితులున్నారు .అందులో ఒకడు ‘’దైవా దీనం జగత్ సర్వం ‘’అని నమ్మిన వాడు .రెండో వాడు రాజు గారి పరిపాలన బాగా ఉందని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సత్య కధా సుధ—2

                                      సత్య కధా సుధ—2             ‘’అదృష్ట వంతు లైన పుత్రుల్ని కని హాయిగా జీవించండి .బిడ్డలు విద్యా వంతులు ,శూరులు అయినంత మాత్రాన ఆనందం రాదు .నా కొడుకులు విద్యా వంతులు ,పరాక్రమ వంతులే ..వారి వల్ల నేను కాని వారు కాని ఏ సుఖమూ పొంద లేదు .అదృష్ట వంతులకు మాత్రమే సౌఖ్యాలు లభిస్తాయి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సత్య కధా సుధ—1

   సత్య కధా సుధ—1        ఒక రాజు గారికి దైవ భక్తీ ఎక్కువ .దేశం లో ఉన్న తన ప్రజల్లో దైవం మీద విశ్వాసం ఎలా ఉందొ తెలుసు కోవాలనే వింత కోరిక కలిగింది .మూడు ప్రశ్న లను  ఇచ్చి దండోరా వేయించాడు .మొదటి ప్రశ్న దేవుడున్నాడా ?.రెండోది ఉంటె ఎటు వైపు చూస్తుంటాడు ?మూడో ప్రశ్న … Continue reading

Posted in రచనలు | Tagged | 4 Comments

అన్నమాచార్య జయంతి

                                అన్నమాచార్య జయంతి        క్రీ.శ.1424 లో జన్మించి 79 ఏళ్ళు జీవించి  1503 లో శ్రీ వెంకటేశ్వర సాయుజ్యాన్ని పొందిన మహా భక్త శిఖామణి అన్నమాచార్యుల వారు .కడప జిల్లా తాళ్ళ పాకలో జన్మించిన కారణ జన్ముడు. అన్నమయ్య జయంతి వైశాఖ పౌర్ణమి నాడు దేశ వ్యాప్తం గా జరుపు కోవటం పరం పర  గా వస్తోంది . … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

వైశాఖ పౌర్ణమి – బుద్ధుడు అంటే ఎవరు ?

    వైశాఖ పౌర్ణమి               ఆ.కా.,మా.,వై .పౌర్ణమి లలో పవిత్ర సముద్ర స్నానాలను చేస్తాం .ఆ వరుస లో చివరి పున్నమి వైశాఖ .దీన్నే మహా వైశాఖి గా భావిస్తారు .దీని తరువాత వచ్చేది జ్యేష్ట పౌర్ణమి ని ఏరువాక పౌర్నమని ,ఆ తర్వాతా వచ్చే ఆషాఢపున్నమిని గురు పూర్ణమి లేక వ్యాస పూర్ణిమ లేక … Continue reading

Posted in రచనలు | Tagged | 3 Comments

వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –10(చివరి భాగం )

  వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –10(చివరి భాగం )      ఇవీ నూరేళ్ళ తెలుగు కధలో చూసిన అనేకానేక సామాజికాంశాలు .విస్తృత మైన వీటిని దాదాపు కధా రచయిత లంతా చిత్రీక రించారు .అనుభవైక వేద్యం గా రాశారు .సమస్యల లోతును తడి మారు .పరిష్కార మార్గాలూ చూపించారు .సంఘటిత పరచి ,సాధానా మార్గాలను … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సాహిత్య మొర్మరాలు

Posted in రచనలు | Tagged | Leave a comment

వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –9

  వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం —౯                                                                                                                                                                                                    ఎస్.ఏం.ఎస్.ల పాప్యులారిటి  పై మంచి కధ ”మాయాజాలం ”ను జీవన్ రాశాడు .తాను ప్రేమించిన అమ్మాయి ఐ లవ్ యు చెప్పక పోతే హత్య చేశాడు .అది నేరమా అని టి.వి.చానల్ ప్రశ్నిస్తుంది .కాదు అని తొంభై శాతం ,మంది ఎస్.ఏం.ఎస్.లు ఇచ్చారు .రైతు చావుకు ప్రభుత్వానిదే బాధ్యతా ? అని అడిగితే తొంభై మూడు శాతం  మంది కాదన్నారట .ఇదంతా చానళ్ళ మాయా జాలం గా చిత్రించాడు కధకుడు .ఇదంతా పనికి రాని ప్రసారాలకు అద్దం పడుతుంది .ఊరి దగ్గరున్న ఏటిలో, నది లో ఇసుక దొంగ రవాణా చేసే సిండి కేట్లు ఎక్కువయ్యారు .ఎక్కువగా తవ్వితే పంట కాలువలు మెరకై నీరు ప్రవహించదు .భూమి లోకి నీరు ఇంకదు .నీరు ప్రవహించి పారి పోతుంది .బోర్లలో నీరు రాదు .ఊరదు కూడా .ఈ సామాజికాంశాన్ని ”ఏటి పర్ర”కధ లో చోడవరం రామ కృష్ణ హెచ్చరిక గా చిత్రీకరించాడు .తిన టానికి పిడికెడు మెతుకులు లేక ,తాగటానికి గుక్కెడు నీళ్ళు దొరక్క ,పసి వాళ్లకు పాలు లేక ,వైద్యం ,భద్రతా ,సంతోషం ,విద్యా ,వికాసం ,విజ్ఞానం లేక కునారిల్లి పోతున్న జీవుల కన్నీటి కధలే ”పాలమూరు జిల్లా కధలు ”.ఉదయమిత్ర అనే రచయిత రాసిన కధలే ,వ్యధలే ఇవన్నీ .వాస్తవికత ,ఆ ప్రాంతపు యాస తో గుండెల్ని పిండేశాడు .బహుళ జాతి సంస్థ లో మన సామాజిక ,ఆర్ధిక స్తితి గతులపై పట్టు సాధించి వేధిస్తున్న వివ రాలన్నీ ”కొండ చిలువ ”కధ చెబుతుంది .ఆ బడుగుల చైతన్యానికి దారి చూపిస్తాడు రచయిత .                 … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

వందేళ్ళ తెలుగు కధ –8

                              వందేళ్ళ తెలుగు కధ –8                పెళ్లి సాంఘిక భద్రత నిస్తుంది .ప్రేమ తాత్కాలిక ఆనందమే .పెళ్లి అయితే ఇద్దరు ఒకటే నన్న భావన కలుగుతుంది .ప్రేమ ఒక్కటే ఉంటె విడి పోతామేమో నన్న భయం ఉంటుంది .అభద్రతా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

వందేళ్ళ తెలుగు కధ–సామాజికాంశం –7

  వందేళ్ళ తెలుగు కధ–సామాజికాంశం –7          కోస్తాంధ్ర అన్నీ ఉన్న విస్తరి లా అని పిస్తుంది .పెద్దగా జీవన పోరాటాలు లేవు .వనరులు పుష్కలం .వాటిని ఉపయోగించు కొనే మార్గాలూ అందు బాటు లో ఉన్నాయి .ధన బలమూ ఉంది .అధికారం ఉంటుంది .కనుక ఇక్కడి కధలు సవారి బండి లా హాయిగా ఉంటాయి .అయితే గుండె లోతుల్ని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –6

 వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –6       శాస్త్ర విజ్ఞానం ,సాంకేతిక పరిజ్ఞానం ,నాగరకత పెరిగే కొలదీ సమాజం లో సమస్యలు పెరుగుతూనే ఉంటాయి .పారిశ్రామిక ప్రగతి కూడా మనిషి జీవితం తో ఆటలాడు కొంటుంది .ఊర్ధ్వ స్థితికి కొని పోయే ఆలోచనలు పెరగవు .దిగ జారుడు ఎక్కువ అవుతుంది .మానవీయత దూరమై పోతుంది .ఆర్ధిక బంధాలేనిర్ణయాత్మక … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –5

  వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –5  తెలుగు నేల నాలుగు ప్రాంతాల లోగిలి .ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర ,రాయల సీమ ,తెలంగాణా .ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ప్రజల జీవన సరళి ,ఆచార వ్యవ హారాలు ,కట్టుబాట్లు ,వేరు వేరుగా ఉంటాయి .నైసర్గిక స్వరూపం ,పంటలు ,భూగర్భ నిక్షేపాలు ,,జలాశయాలు ,తాగు నీరు ,సాగు నీరు అందు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

వందేళ్ళ తెలుగు కధ-సామాజికాంశం-4

వందేళ్ళ తెలుగు కధ-సామాజికాంశం-4         శ్రీ శారద ,ఆలూరి భుజంగ రావు ,ధనికొండ హనుమంత రావు ,రావూరి భరద్వాజ –పేదరికం లోని వివిధ పార్శ్వాలను కధల్లో స్పృశించారు .స్వయం గా అనుభవించారు కనుక ,ఆ కధలు సజీవం గా ఉన్నాయి .మనుష్యులలో దాగొని ఉన్న మానవత్వాన్ని ,స్నేహ సౌరభాలను ,బాంధవ్యాలను ,మర్యాదలను ,ఆప్యాయతలను మల్లె పూల … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ శంకర స్మరణం

  శ్రీ శంకర స్మరణం                వైశాఖ శుద్ధ పంచమి అంటే ఈ నెల 26 వ తేదీ గురువారం ఆది శంకరా చార్యుల వారి జయంతి .కేరళ లోని కాలడి లో భూమిపై కాలిడిన అపర శంకర అవతార మూర్తి అయిన శంకర భగవత్పాదులు చిన్న తనం లోనే సన్యాసాశ్రమం స్వీకరించి ,పరమ గురు శుశ్రూష లో … Continue reading

Posted in రచనలు | Tagged | 2 Comments

వందేళ్ళ తెలుగు కధ -౩

  వందేళ్ళ తెలుగు కధ -౩          ‘’గ్రామీణ జీవన విధానం శిధిల మై పోతున్న తీరును పులికంటి కృష్ణా రెడ్డి కధలు గా రాసి ‘’మరపు రాని ఊరు ‘’ను చేశారు .మాదిగల ఆత్మ గౌరవాన్ని ప్రతి బిమ్బించే కధ ‘’ఊర బావి ‘’ కొలకలూరి ఇనాక్ రాశారు .వారికి మనో ధైర్యం కల్పించారు .మహిళ సంసారం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

వందేళ్ళ తెలుగు కధ–2

     వందేళ్ళ తెలుగు కధ–2  రచయిత  తన అవగాహన మేరకు ఆలోచించి ,ఆలోచిస్తూ రచనలు చేస్తాడు .చదివే వారు కూడా ఆలోచిస్తూ చదివి ,చదివిన తర్వాత కూడా ఆలోచిస్తారు .రచయిత రచనను నైతిక ఆయుధం గా భావిస్తాడు .సృష్టించే శక్తి పెరిగిన  కొద్దీ ,వ్యక్తీ రచయిత అయినట్లే ,చదివే శక్తి పెరిగిన కొద్దీ చదువరే . విమర్శకుడు అవుతాడు .ఇదే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –1

వందేళ్ళ తెలుగు కధ –సామాజికాంశం –1                 కృష్ణా జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యం లో 2009  మే లో నిర్వహింప బడిన”వందేళ్ళ తెలుగు కధ ”సదస్సులో నాకు ఇచ్చిన  ఈ విషయం పై నేను రాసి సమర్పించిన వ్యాసం ఇది .దాదాపు మూడేళ్ళ తరువాత మీకోసం వెలుగు చూస్తోంది .           కధ అనేది చెప్పటం ,వినటం తో ప్రారంభ మైంది .తర్వాత … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

సరస భారతి – దర్శనీయ దేవాలయాలు – జన వేమన – కొత్త పుస్తకాలు

pdf త్వరలో — అందిస్తాము

Posted in రచనలు, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అందరి నేస్తం డికెన్స్ –7 చివరి భాగం

 అందరి నేస్తం డికెన్స్ –7           లిటిల్ దొర్బిట్ నవల దాస్ కాపిటల్ ను మించిన తిరుగు బాటు నవల (seditious )   .అన్నాడు షా .సమాజం లోని దోపిడీ అణగ దోక్కటం ,జైలు ఈవితం ,స్తంభాన ,ఉక్కిరి బిక్కిరి  ,రాజకీయం అన్నీ కలబోశాడు .చదువు తుంటే ఉక్కిరి బిక్కిరై … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అందరి నేస్తం డికెన్స్ –6

 అందరి నేస్తం డికెన్స్ –6            బ్లీక్ హౌస్ నవల భయానక గమ్భేర్క నవల .౧౯ శతాబ్దపు ఆంగ్ల సాహిత్య మకుటం లో కలికి తురాయి .ఇందులో యదార్ధం తో బాటు బోలెడంత ఆశ్చర్యము వుంది .నగర్ర్కరణ నేపధ్యం గా రాసినది .లండన్ నగర వాస్తవ స్తితి కనిపిస్తుంది .దీనితో పాటు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అందరి నేస్తం డికెన్స్ -5

 అందరి నేస్తం డికెన్స్ -5            డికెన్స్ అద్భుత కామిక్ రచయిత .ప్రపంచ జ్ఞానాన్ని పెంచుతాడు .అతి నిజాలను జర్న లిస్టు దృక్పధం లో ఆవిష్కరిస్తాడు .లండన్ మహానగర మహా రచయిత .లండన్ ను పవిత్ర నాగరక దృక్పధం గల సిటీ గా మార్చాడు .చాలా ప్రామాదకర పరిస్తితితులకుఅన్వేషణకు  కామెడీని చక్కగా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అందరి నేస్తం డికెన్స్-4

          ఇతర నవలలు                                                  చార్లెస్ డికెన్స్ రాసిన ”ఆలివర్ ట్విస్ట్ ”నవల నెర చరిత్రకు సంబంధించింది . .లండన్ లోని అండర్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అందరి నేస్తం డికెన్స్ –3

అందరి నేస్తం డికెన్స్ –3          డికెన్స్ కు పన్నెండు మంది పిల్లలు .౨౨ ఏళ్ళ తర్వాత భార్య కాతేరిన్ తన్ను అసలే ప్రేమించలేదని ,ఆమె లో ప్రేమ మృగ్యం అని సంచలనాత్మక ప్రకటన చేశాడు .ఆరోజుల్లో ఇంగ్లీష్ మధ్య తరగతి కుతుమాల వారు పుస్తకాలను కోని చదివే వారు కాదు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అందరి నేస్తం డికెన్స్ –2

అందరి నేస్తం డికెన్స్ –2                                      రచనా వ్యాసంగం   1831 లో అంటే డికెన్స్ 19  వ ఏటనే ఫ్రీ లాన్స్ కోర్ట్  రిపోర్టర్ అయాడు .షార్ట్ హాండ్ అతి వేగం గా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అందరి నేస్తం డికెన్స్-01

 అందరి నేస్తం డికెన్స్-01      ఇంగ్లాండ్ కు చెందిన ప్రఖ్యాత రచయిత చార్లెస్ డికెన్స్ అందరి వాడు .అందుకే అతన్ని రచయిత గా భావించారు .రచన చదవ గానే అతడు మన నేస్తం అనిపిస్తుంది .అన్నాడు జార్జి ఆర్వెల్ . ఆయనలో అన్నీ వుండటం వల్ల అందరికి స్నేహితుదయాడు అంటాడు జూల్స్ వేర్న్స్ . ”న్యాయానికి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సకల కళా కల్ప వల్లి చల్ల పల్లి సంస్థానం –3

సకల కళా కల్ప వల్లి చల్ల పల్లి సంస్థానం –3                                      సాహిత్య పోషణ  అంకినీడు ప్రభువు కాలమ్ లోనే వేమూరి సుబ్బావధాని ,యడవల్లి అప్పా వధాని మద్దూరి క్రిష్ణావధాని ,కోతమర్తి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సకల కళా కల్ప వల్లి చల్ల పల్లి సంస్థానం –2

 సకల కళా కల్ప వల్లి చల్ల పల్లి సంస్థానం –2                                     సాహిత్య పోషణ           నోటితో పొగుడుతూ నొసలు తో వెక్కి రించటం లోక సహజం .కవులు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సకల కళా కల్ప వల్లి చల్ల పల్లి సంస్థానం -1

 సకల కళా కల్ప వల్లి చల్ల పల్లి సంస్థానం -1           చల్ల పల్లి ”దేవర కోట సంస్థానానికి ”రాజా దాని .కోట ౧౬ ఎకరాల విస్తీర్ణం లో నిర్మించ బడి ,శత్రు దుర్భేద్యం గా వుంటుంది .వందల సంవత్సరాల జమీందారి దర్జా ,దర్పాలకు చల్ల పాలి కోట సాక్షీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సాహిత్య సరస్వతి లీల -ముక్త్యాల సంస్థానం –2

 సాహిత్య సరస్వతి లీల -ముక్త్యాల సంస్థానం –2                                            సాహిత్య పోషణ    రాజా వాసిరెడ్డి చైనా వెంకటాద్రి ప్రభువు మంచి సాహిత్య పోషకులు .అప్పుడు తాతం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సాహిత్య సరస్వతి లీల- ముక్త్యాల సంస్థానం -1

 సాహిత్య సరస్వతి లీల- ముక్త్యాల సంస్థానం -1          పశ్చిమ కృష్ణా లో కృష్ణా నదీ తీరం లో వెలసిన సంస్థానం ముక్త్యాల .వాసి రెడ్డి వారిది .కమ్మ ప్రభువుల పాలన లోనిది .ఇక్కడి కోట శోభాయ మానం గా వుంటుంది .కృష్ణమ్మా నడుముకు అలంకరించిన మేఖల లోని మేలిమి బానారు … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

తల్లి లేని పిల్ల కదః

Posted in రచనలు | Tagged | Leave a comment

వృత్తి ప్రణాళికా కళ – career planning

Posted in రచనలు | Tagged | Leave a comment

నాటక రంగానికి వరం మైల వరం -2

నాటక రంగానికి వరం మైల వరం                                             నాయన గారు   ”నాయన గారు ”అని ప్రజలందరి చేత ఆప్యాయం గా  పిలువబడిన చివరి రాజు ఎస్.వి.ఎస్ .ఆర్ … Continue reading

Posted in రచనలు | Tagged | 2 Comments

నాటక రంగానికి వరం మైల వరం -1

నాటక రంగానికి వరం మైల వరం -1           కృష్ణా జిల్లా విజయవాడకు ముప్పై కి.మీ.దూరం లో వున్న మైలవరం సంస్థానాన్ని సూరానేని వంశస్తు లైన వెలమ దొరలూ పరి పాలించారు .మల్లాది అచ్యుత రామ శాస్త్రి వీరి ఆస్థాన కవి .”అహల్య ”మొదలైన నాటకాలు రాశాడు .జమీందార్లు నాటక కంపెనీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రాచీన కాశీ నగరం –5

ప్రాచీన కాశీ నగరం –5                                         పరిశ్రమలు  కాశి మొదట్నించి వర్తక వాణిజ్యాలకు ప్రసిద్ధి .కాశి పట్టు చీరలకు కేంద్రం .మెకాలే దీన్ని గురించి రాస్తూ ”కాశీ నుంచి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రాచీన కాశీ నగరం –4

  ప్రాచీన కాశీ నగరం –4                                       విద్యా కేంద్రం   నలంద ,తక్షశిల ,మధుర ,ఉజ్జయిని కంచి నగరాలు సంస్కృత విద్య లకు ఆలా వాలు .వీటి కై దీతింది … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment