Category Archives: రచనలు

తిక్కన భారతం –25 శాంతి అనుశాసన అశ్వ మేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ –3

  తిక్కన భారతం –25  శాంతి అనుశాసన అశ్వ మేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ –3 తిక్కన మహాకవి కవితా సరస్వతీ స్రవంతి శాంతి ,అనుశాసన పర్వాలలో సాత్వికం గా ప్రత్యక్ష మైతే ,అశ్వ మేధం లో అంతర్వాహిని గా ,నిగూధం గా ప్రవహించింది .”ఇంద్రియములు దామ ఇచ్చ నట్టు నిట్టు ,–దిరిగె నేనియు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –24 శాంతి అనుశాసన అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -2

 తిక్కన భారతం –24 శాంతి అనుశాసన అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -2 ”మనుజులు సేయ నెవ్వరు సమస్తము నీశ్వరు నాజ్ఞ జెల్లెడు- న్వినుము  ,కుఠార పాణి ధరణీ రుహముల్ నరకంగ,బాప మొం-దునొకొ,కుఠారమున్ జనులు దోసము బొందరు  కర్త ,ఈశ్వరుం –డని యేడు నిశ్చయంబు ద్రుధమది నిల్చిన జాలు భూవరా ”,అని ధర్మజుని కి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –23 శాంతి ,అనుశాసనిక ,అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -1

 తిక్కన భారతం –23            శాంతి ,అనుశాసనిక ,అశ్వమేధ పర్వాలలో ధర్మ సూక్ష్మ విచారణ -1 కౌరవ ,పాండవ స్త్రీ ల ఆక్రందనం ఆధారం గాపోషించ బడిన ”నిర్వేదం ”ఆ తరు వాత ”శాంతి” గా మారింది .  శాంత రసానికి నిర్వేదమే స్తాయీ భావం అని ఆలంకారికుల భావన .అందుకనే ,శోక భరిత మైన స్త్రీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –22 స్త్రీ పర్వ నిర్వహణ -2-

 తిక్కన భారతం –22    స్త్రీ పర్వ నిర్వహణ -2- కౌరవ స్త్రీ లతో కలిసి ద్రుత రాష్ట్రుడు అపర కర్మలకు బయల్దేరే తీరు ను వర్ణిస్తాడు తిక్కన .దుర్భర హృదయ వేదన ,శోకా వేశం వెల్లి విరుస్తాయి .”చేలులైన జూడ బయ్యెద -దోలగుటకు సిగ్గు పడు వధూ జనసతి ,య –ట్టల నెదుర నేక … Continue reading

Posted in రచనలు | Tagged | 2 Comments

పరమాణు విశ్వ రూపం –2 క్వార్కులు

 పరమాణు విశ్వ రూపం –2 క్వార్కులు  యువాల్ నీమన్ అనే శాస్త్రజ్ఞుడు సబ్ అటామిక్ పార్తికల్సు ను సౌష్టవ గ్రూపులు గా వాటి విద్యుత్ చార్జి ల నాధారం గా పేర్చాడు.ఇందులో ఒక పార్టికల్ మిస్ అయిందని గ్రహించాడు . అది తప్పక ఈ శ్రేణి లో ఉండి ఉండాలని .కాని కానీ పించటం లేదని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

పరమాణు విశ్వ రూపం –1

పరమాణు విశ్వ రూపం –1 పదార్ధం లో చివరి కణం పరమాణువు అని అవికలిస్తే అణువు లేర్పడతాయని అణువుల కలయిక వల్ల పదార్ధమేర్పడుతుందని మనకు తెలుసు .పరమాణువు మధ్య భాగాన్ని కేంద్రకం అంటారని అందులో  ఉన్న ధన ఆవేశ కణాలను ప్రోటాన్లు అని, ప్రోటాన్ల సంఖ్య తో సమానం గా ఉండి రుణ విద్యుత్తు కలిగి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –21

తిక్కన భారతం –21                                                                                         … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –20 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –8

  తిక్కన భారతం –20  యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –8 భీష్ముడు తనను అర్ధ రధుని కింద జమ కట్టి నందుకు కోపించిన కర్ణుడు అస్త్ర సన్యాసం చేశాడు .కాని పిఠా  మహుడు శర తల్పం మీద పడి పోగానే ,సందర్శించి భక్తీ వినయాలతో ,పాదాలకు ప్రణామం చేశాడు . వినమ్రం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –19 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –7

 తిక్కన భారతం –19                           యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –7 ఆశ్వత్థామ    నారాయనా స్త్రాన్ని ప్రయోగించాడు .అర్జునుడు మొదలైన వారంతా రధాలు దిగి విల్లు బాణాలు మొదలైన ఆయుదా లన్ని వది లేసి దానికి నమస్కరించారు .కానీ భీముడు మాత్రం సైనికులతో –”దిగకుడు వాహనంబులు ,గడింది మగంటిమి గోలు పోవ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

విశ్వావిర్భావం

  విశ్వావిర్భావం  స్పేస్ టైం లో వ్రేలాడ దీయ బడిన స్పైరల్ గెలాక్సీ పై అంటించిన పోస్టర్ లో ”మీరు ఇక్కడ ఉన్నారు ”అని వ్రాసి ఉందట .విశ్వావిర్భావానికి బిగ్ బాంగ్ సిద్ధాంతం ఆధారం గా భావిస్తారు .దాన్ని పూర్తిగా నమ్మక పోయినా దానిని మించిన సిద్ధాంతం వచ్చినా దాన్ని వదలలేక పోతున్నారు .నక్షత్రాలకు ముందే మూలకాలు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –18 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –6

 తిక్కన భారతం –18                                       యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –6 పద్మ వ్యూహం లో అభి మన్యుడు మరనిన్చటాన్ని ధర్మ రాజు దిగ మింగు కో లేక పోయాడు .తన వల్లే ఇదంతా జరి గిందని తీవ్రం గా విల పిస్తాడు .ఇన్ని  కష్టాలు, కురుక్షేత్ర యుద్ధం అన్నీ తన తప్పిదం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –17 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –5

 తిక్కన భారతం –17 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –5 భీమ ,ఆశ్వతామ ల  యుద్ధ రీతి లోని భేదం చూశాం .ఇప్పుడు అర్జునుని యుద్ధం తీరు చూద్దాం .భీముడిని యుద్ధరంగం లో అనవసరం గా నినదించాడు కర్ణుడు .అప్పుడు కిరీటి ”ఎందుకు మా అన్నను ఊరికే తిడ తావు ?అతడు విజ్రుమ్భిస్తే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

‘పో”–పై చీకటి వెలుగులు

‘పో”–పై చీకటి వెలుగులు  ”అతను కవే కాని -తాగుబోతు ,జూదరి ,వ్యసన పరుడు ,గాంబ్లర్,దుఖం తో ఎప్పుడు కుంచించుకు పోతాడు ,మేలాంక లిస్టు ,భగ్న ప్రేమికుడు ,ప్రేమించి పెళ్లి చేసుకొన్న భార్య అకస్మాత్తు గా మరణం ,అప్పుల అప్పా రావు ,మాన్ ఆఫ్ మూడ్స్,నిరంతర చింతనా పరుడు ,ఉద్యోగాలలో స్తిరత్వం లేదు ,తండ్రి ఇద్దరు పిల్లల్ని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –16 యుద్ధ పర్వం లో వికశించిన మాన వ ప్రకృతి –4

  తిక్కన భారతం –16     యుద్ధ పర్వం లో వికశించిన మాన వ ప్రకృతి –4 ద్రోణా చార్యుడు ఇచ్చిన”పరా భేద్యం ”అనే కవచాన్ని తొడుక్కొని ,దుర్యోధనుడు అర్జునుని తో తల పడ టానికి యుద్ధరంగానికి చేరాడు .అర్జునుడు ఆ కవచాన్ని బాణాలతో చీల్చి ముక్కలు చేశాడు .యెడ తెరిపి లేకుండా ఆతని చేతులపై బాణ … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

తిక్కన భారతం –15 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి -3

   తిక్కన భారతం –15 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి -3 మేఘ ధర్మం కాంతి ,గర్జనలు .నలుపు రంగు ను వాచ్యం చెయ్య కుండానే వ్యంగ్యం తో చెప్పాడు తిక్కన .సహజ మనోహరాలైన ఉపమానా లతో ఉదాత్త మైన విశేషార్ధాలను ధ్వనింప జేయటం లో తిక్కన గడుసు వాడు .ఇదే ప్రౌఢ కవి లక్షణం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –14 యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –2

  తిక్కన భారతం –14                             యుద్ధ పంచకం లో వికశించిన మానవ ప్రకృతి –2 ప్రకట బలాధ్యులోక్కత దిరంబాయి ,పల్వురు వీక ,భూమి పా– లునకు నడ్డ  మైన దవులంబడి ,హుమ్మని నోరి కంద ,నా–చి గోన మ్రోగు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –13 యుద్ధ పంచకం లో విక సించిన మానవ ప్రకృతి-1

తిక్కన భారతం –13 యుద్ధ పంచకం లో విక సించిన మానవ ప్రకృతి-1 భీష్మ ,ద్రోణ ,కర్ణ ,శల్య ,సౌప్తిక పర్వాలను యుద్ధ పంచకం అంటారు .యుద్ధ రంగం జన జీవనానికి దూరం గా ఉంటుంది .యుద్ధం లో వీర ధర్మం ఆకర్షణీయం గా ఉండదు .జుగుప్స భీభత్సా లతో నిండి ఉంటుంది .అందుకని సామాన్యులకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

జులై మాస పత్రిక ప్రతీక ” సమకాలిన కవిత్వంలో – భావచిత్రాలు” పుస్తక పరిచయం

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం – 12 శ్రీ కృష్ణరాయ బారం -3

తిక్కన భారతం – 12 శ్రీ కృష్ణరాయ బారం -3 పాండవ వీర మాత  కుంతీ దేవి ఎన్నెన్నో కష్టాలను అనుభ వించింది .కృశించి వరుగు అయింది .పాలలో పడ్డ బల్లి లా ఉంది ఆమె స్తితి .ఆమె మాటలు వజ్ర ధారా లా గా ఉన్నాయి .ఇన్నాళ్ళు తన మనోవేదనను అత్యంత శక్తి వంత … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –11 శ్రీకృష్ణ రాయ బారం –2

                   తిక్కన భారతం –11 శ్రీకృష్ణ రాయ బారం –2 శ్రీ కృష్ణుడు సభలో చెప్పినవన్నీ ఊసర క్షేత్రం లో పడిన బీజాల్లా నిష్ప్రయోజన మైనాయి .దురాశకు ,పుత్రా వాత్సల్యానికి లోనైన వృద్ధ రాజు ధర్మాన్ని నిర్వర్తించలేక పోయాడు . నారదుడు మొదలైన మహర్షులు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –10 శ్రీ కృష్ణ రాయ బారం -1

తిక్కన భారతం –10 శ్రీ కృష్ణ రాయ బారం -1 సంజయుని ద్వారా ద్రుత రాష్ట్రునిని అంతరంగం ను పాండవులు పూర్తిగా గ్రహించారు .ఇంకా ముసలి రాజు దురాశ లోనే జీవిస్తున్నాడని అర్ధమైంది .కనుక తానే స్వయం గా రాయ బారానికి బయల్దేరాడు శ్రీ కృష్ణ పరమాత్మ .ఆయనకు తప్పని పరిస్తితి .సంజయుడు హితుడైనా ,వాక్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –9 సంజయ రాయ బారం — 2

తిక్కన భారతం –9 సంజయ రాయ బారం — 2 ధర్మ రాజు సంజయుడి తో ”ముందు మమ్మల్ని పోగిడావు .యుద్ధం లో కౌరవులను మేము జయించా లేము అన్నావు .ఆ తర్వాతా సంధి అని సంధి ప్రేలాపన లా మాట్లాడావు .అంత పక్ష పాతం గా మాట్లాడతా వేమిటయ్యా !”అని నిలదీశాడు .–”ఎదిరిం దమ యట్టుల … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –8 సంజయ రాయ బారం –1

తిక్కన భారతం  –8                                                      సంజయ రాయ బారం –1 సంజయుడు కౌరవ ,పానదవులకు ఇద్దరికీ కావలసిన వాడు .యుక్తాయుక్త వివేకం ఉన్న వాడు .రాజుల … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

తిక్కన భారతం – 7 ఉద్యోగ పర్వం లో తిక్కన శేముషీ గరిమ

                        తిక్కన భారతం –   7 ఉద్యోగ పర్వం లో    తిక్కన శేముషీ గరిమ        రాజకీయం గా కురుపాన్దవులతో బాటు సమస్త రాజ లోకానికి ఉద్యోగ పర్వం ప్రధానమైంది .లోక శాంతి కోసం సంధి కావాలో ,లోక అన్ర్దానికి విగ్రహమో అనే ప్రశ్న ,దానికి సమాధానం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –6 ఉత్తరాభి మన్యుల వివాహం

          తిక్కన భారతం –6                                        ఉత్తరాభి మన్యుల వివాహం విరాట పర్వం చివర వచ్చే ఉత్తరాభి మన్యుల వివాహ వర్ణన పరమ పవిత్రమై ,లలిత శృంగార బంధురమై ఆదర్శం గా నిలిచింది .సరస మైన రచన .రూపం ,వయస్సు ,విద్యా ,వంశం మొదలైన వాటిలో వారిద్దరూ సములు .లోకోత్తర మైన … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం -5 ఉత్తర గోగ్రహణం

         తిక్కన భారతం -5                                                               ఉత్తర గోగ్రహణం ఉత్తర గోగ్రహణం వీర రస ప్రధానం .భావి భారత యుద్ధానికి ప్రాతిపదిక .తాను చేయబోయే విశిష్ట రచనకు ఉపక్రమణిక .అర్జునుని కోదండం నుంచి సూర్య కిరణాలు యెడ తెరిపి లేకుండా వెలువడుతున్నాయి .అన్ని వైపులా నుంచి వచ్చి కౌరవ సైన్యాన్ని ముంచి వేస్తున్నాయి .అవధి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం -4 విరాట పర్వం లో తిక్కన విరాట్ స్వరూపం

 తిక్కన భారతం -4                                              విరాట పర్వం లో తిక్కన విరాట్ స్వరూపం ”హృదయాహ్లాది చతుర్ధ మూర్జిత కదో పేతంబు -నానా రసాభ్యుదాయో ల్లాసి విరాట పర్వము ”అని తిక్కనే విరాట పర్వం ప్రబంధ రచనకు అనుకూలం అనే విషయాన్ని ముందే చెప్పాడు .ఇందులో కద మన జీవితానికి చాలా దగ్గర .వీర శృంగార రస … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం –3 మహా భారతం -మహా విజ్ఞాన సర్వస్వం

  తిక్కన భారతం –3                                                                                           మహా భారతం -మహా విజ్ఞాన సర్వస్వం ప్రాచీన భారతీయుల విజ్ఞానాన్ని ,నాగరకత ను తెలియ జేసే గొప్ప గ్రంధమే వ్యాస భారతం .మానవుల భౌతిక ,మానసిక ,ఆధ్యాత్మిక జీవితం అంతా అందు లో ప్రతి బిమ్బించింది .సాధారణం గా ఏ సారస్వత మైనా మానవ జీవితానికి శబ్ద ,వర్ణ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

తిక్కన భారతం -2

        తిక్కన   భారతం -2 భారతాన్ని పరబ్రహ్మ రూపం గా భావించాడు తిక్కన .తాను ,ఆ తత్వాన్ని లోక కళ్యాణం కోసం ప్రచారం చేయాలని ,ఆంధ్రీకరణ కు పూనుకొన్నాడు .అదొక యజ్ఞం గా భావించి చేస్తేనే సత్ఫలితం కలుగు టుంది .అందుకే ముందుగా వైదిక యజ్న కర్మ దీక్షితుడు అయాడు.యజ్న రూపమైన ఈశ్వరుని నిష్టగా చిత్తాన్ని వశీకరణం చేసుకొని ,ప్రతిష్టించు కొన్నాడు .సోమయాజి అయ్యాడు కనుక ఈ వాజ్మయంయజ్నం సులభ మైంది .ఉత్కృష్ట సాధనమూ అయింది .చిత్త శాంతి లభించింది .కవిత్వ దీక్ష తీసుకొన్నాడు .వాజ్మయ యజ్న రూప మైనయోగ దీక్ష ను పొందాడు .భారత రచన ప్రారంభించారు .ఆతని ధ్యేయం ఆముష్మిక ఫలం ,జన్మ రాహిత్యం తపమునకు,విద్యకు ను ,జానూ స్తానమైన -జనన రహితుని యజ్ఞాత్ము శౌరి ,వాజ్మి యాధ్వరార్చితు జేసితి ణా జనార్ద–నుండు మద్భాజనమున బ్రీతుండు గాత” అని భీష్ముని చేత అనిపించినా ,అవి తిక్కన గారి మాటలే .విద్యా ,తపస్సుల జన్మ స్టాన మైన వాడూ ,జ్చావు పుట్టుకలు లేనివాడు,యజ్ఞమూర్తి ,అయిన పరబ్రహ్మం వాజ్మయ రూప యజ్ఞం తో తిక్కన పూజించాడు .దీనితో భగవంతుడు ప్రీతి చెందుతాడని నమ్మకం . ” శరణా గతుండ భక్తుడ -బరమ పదవి గోరేద ను శుభంబుగా నన్నున్ –బరికించి ఏది మేల -య్యిరవు దొరకోనంగా దలపవే కమలాక్షా”అని విశిష్ట జ్ఞానం తో ప్రార్ధిస్తాడు .భగవంతుని ప్రీతికై భక్తీ శ్రద్ధలతో సత్కర్మలు చేసి ,ఫలా పేక్ష లేకుండా ,జీవితాన్ని ఈశ్వరార్పణం చేసినఆదర్శ కర్మ యోగి తిక్కన .”ఏది మేలో అది చేయించు ”అన్న ప్రార్ధన -సర్వ సమర్పణా భావమే .వ్యాసుడు రాసిన గీతా తత్వాన్నివాచ్యం చేయకుండా ,ఆచరణ రూపం గా ,ఇలా బహిరంగ పరచాడు .అందుకే తిక్కన ఆదర్శ ప్రాయుడైనాడు .తిక్కనకు యోగం ,తపస్సు,యజ్ఞం అభిమాన విషయాలు .నిర్మల అంతఃకరణ సాధ్య మైన బ్రహ్మ జ్ఞానమే తిక్కన ధ్యేయం . ” యోగులకు యోగ బలమున -రాగంబు మొహమ్బును జిరస్నేహము,గామమముగ్రోధము గుణా–యోగము వరుస బెడ బాప నున్నతియొలయున్ ”అని యోగా వాసిష్టత ను చాటాడు .యోగం పొందిన వాడి ఆనందం వర్ణనా తీతం .అంటూ – ” యోగ నిరూదుండుడు సంగ -త్యాగా నందైక రతున్దతనికి ,జనన సంయోగము ,మృతి ,దైన్యమ్బును -భోగా భోగ సుఖ దుఃఖములులేవధిఅని చెప్పిస్తాడు .చాలా చోట్ల తపో యజ్ఞాల విశిష్టతను పాత్రల చేత చెప్పిస్తాడు .పరమేశ్వరుని ”యజ్ఞాత్మక రూప ,నిశ్చలా వ్యయరూపా ”అని సంబోదిస్తాడు .జనులందరికీ దానం ,తపం ,వృద్ధ సేవ అహింస నియతమైన పనులు అంటాడు .”యమ నియమ వికాసీ,వ్యాస చేతో నివాసీ అనీ ,యమ నియమ వికాసీ జ్ఞాన గేహ ప్రదీప ,దమ శమ కలితానంద ప్రకాశ స్వరూపా”అని పరమేశ్వరునిసంబోధించి ,తన జితెన్ద్రియత్వాన్ని తెలియ జేస్తాడు తిక్కన . ” ధర్మాధర్మ విదూర నీతి పర ,విద్వచ్చిత్త,యోగీ””అపగత కామ రోష హృదయాంతర ఖేలన కల్య ” వంటివి రాయటం వల్ల ఈద్వంద్వాలను దాటితే తప్ప ,మానసిక శాంతి లభించదని ,దాని వల్ల మాత్రమె పరబ్రహ్మ స్వరూప సిద్ధి కల్గుతుందని తెలియ జేస్తున్నాడు.”సకల నిగమ వేద్యా ,”,”వివృత నిగమ శాఖావిశ్రుతాగ్రైక వేద్యా ”,”ఉపనిషదగమ్యా,యోగ భావ్యైక రమ్యా ”అని రాయటం వల్ల వేద,ఉపనిషత్తు లలోని వేదాంత భావన ల మీద … Continue reading

More Galleries | Tagged | Leave a comment

తిక్కన భారతం –1

      తిక్కన భారతం –1 సాహితీ బంధువులకు –”తిక్కన భారతం ”శీర్షికను దారా వాహికం గా ప్రారంభిస్తున్నాను .దీనికి ముఖ్య ఆధారం స్వర్గీయ భూపతి లక్ష్మీ నారాయణ గారి రచన . ఇంద్రియాలను బాహ్యం గా ప్రవర్తించ నీయ కుండా ఆత్మ లో వ్రేల్చట మే యజ్ఞం .ఆత్మ- అగ్ని స్వరూపమూ ,నిర్మల మైనది .”యజ్ఞో వై పురుషః ”అన్నది శ్రుతి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అలెగ్జాండ్రియా గ్రంధాలయం

  అలెగ్జాండ్రియా  గ్రంధాలయం కొందరు కొన్ని పనుల కోసం కారణ జన్ములు గా పు డతారేమో నని పిస్తుంది .వారి వల్ల నే ఆ కార్యాలు పూర్తీ అయి ,లోకో పకారకమ్ అవుతాయి .అలాంటి వారిలో Demetrius Phalerius ఒకడు .క్రీ.పూ.350-360 మధ్య ఫేలేరిం లో జన్మించాడు .తండ్రి, కానేన్ అనే వాడి బానిస .ఏధెన్స్ కు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అలెగ్జాండర్ కాలం లో పర్షియా సమాజం

Gabbita Durga Prasad Rtd. head Master                                       అలెగ్జాండర్ కాలం లో పర్షియా సమాజం 300b.c.నాటికి పర్షియా రాజ్యం ప్రపంచం లోనే అతి పెద్ద రాజ్యం గా ఉంది .ఇవాల్టి మధ్య ఇరానే ఆనాటి పర్షియా .భారత దేశం వరకు వ్యాపించింది .పడమర మధ్య ధరా సముద్రం ,ఉత్తరాన నేటి తార్కి ,దక్షిణాన ఈజిప్ట్ ,లిబియా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

స్టేట్ లీడర్ లో వచ్చిన వ్యాసం – కల్ప వృక్ష స్త్రీలు

Posted in రచనలు | Tagged | Leave a comment

అలేగ్సాండర్ నాటి గ్రీకు సమాజం

     అలేగ్సాండర్ నాటి గ్రీకు సమాజం ఆకాలం లోగ్రీకుల ఇళ్ళు చిన్నవి గా ఉండేవి .కాల్చని మట్టి ఇటుకలతో ఇల్లు నిర్మించే వారు  .మధ్యధరా ప్రాంతపు ఎండ ప్రతి ఫలించటానికి వీలుగా తెల్ల రంగు వేసే వారు . కిటికీలు పైన ఎత్తులో ఉండేవి .పేదలకు ఒకటి లేక రెండు గదులున్న ఇల్లున్దేవి . ధనికుల ఇళ్లలోఆడ వారికి ,మగ వారికి వేరు వేరు గా గదులున్దేవి .ఇంటి మధ్య ఖ్ఖాలీ ప్రదేశానికి చుట్టూ గదులున్దేవి  .భోజనం సాధారణ భోజనమే .చాలాతాజా గా ,రుచి కరమైన వాటినే తినే వారు . వేడి ప్రాంతం కనుక పళ్ళు ,కూరగాయలు బాగా పండేవి .గోధుమ ,బార్లీ చేపలు సమృద్ధి గాలభించేవి .మాంసం తినటం తక్కువే . మేక పాలు తాగే వారు .పెరుగు ,వెన్న అన్నిటికీ మేక పాలే .ఆలివ్ ,ఆలివ్ నూనె వాడకం బాగాఉండేది .భోజనం లో ద్రాక్ష సారా తప్పని సరి . బానిసలు ఎక్కువ .యుద్ధాలలో పట్టు బడ్డ వారు ,వారి తార తరాల సంతానం ,బానిసలే .ఆట ,పాటధనిక ,పేద భేదం నాలుగవశతాబ్దానికి పెరిగింది .  అన్ని పనులు బానిసలే చేసే వారు .ప్రతి ఇంట్లో వాళ్ళు తప్పని సరి  .ధనిక పేదల భేదం నాల్గవ శతాబ్దం నాటికిపెరరిగింది.ఆడ వాళ్ల కు హక్కులు తక్కువే .మగ వాళ్ళ అధీనం లోనే ఆడబ్రతుకు ఉండేది . ఆమె ఇంటికే పరిమితం .వీధి లో తిరగటం నేరం .స్పార్టా లో మాత్రంస్త్రీలకు స్వాతంత్రం ఉండేది . అందుకే ఇక్కడి మహిళలు బలాధ్యమైన ,ఆరోగ్య వంత మైన పిల్లల్ని కనే వారు .ఆడవారు క్రీడలలో పాల్గొనేవారు . బాక్సింగ్ కూడా చేసే వారు .మగ పిల్లలు బడి కి వెళ్ళే వారు . ఆడ పిల్ల లకు ఇంట్లోనే చదువు .స్పార్టా లో ఆడ పిల్లలు బడికి వెళ్లిచదివే వారు .మగ వాళ్ళ తో పాటు అన్నిటికీ వారికి సమాన ప్రాధాన్యత ఉండేది . గ్రీకు దేశం లో కళల పట్ల ఆరాధన ఎక్కువ . నాటక శాలల్లో బహిరంగ ప్రదర్శనలు ప్రత్యక్షం గా జరిగేవి .కామెడీల ప్రదర్సనలు ఎక్కువ.అరిస్తోఫీనాస్ రాసిన కామెడీలు ,యూరిపిదాస్,సోఫోక్లాస్ రాసిన ట్రాజెడీలు ప్రదర్శిస్తే జనం బాగా చూసి ఆనందించే వారు .. కవిత్వంఅంటే మాంచి సరదా .700b.c.కాలం వాడిన అంధ కవి హోమర్ గొప్ప కవి . ఆయన రాసిన ఇలియడ్ ,ఒడిస్సీ లు 1200b.c.నాటిట్రోజన్ వార్ ఆ తర్వాతి కధలు .ఆ కాలం లో చాలా మంది విద్యా వేత్త లకు హోమర్ కావ్యాలు కన్తస్తం . క్రీడలు గ్రీకులోనే పుట్టి పెరిగాయి .ఒలింపిక్ ఆటలకు కేంద్రం .ఆటల్లో మత భావాలను చొప్పించే వారు  .దేవత లను ఆరాధించటం గ్రీకుసంప్ర దాయం .చాంపియన్ క్రీడా కారులకు ప్రత్యెక సత్కారం చేసే వారు .అదొక ”క్లాసికల్ పీరియడ్ ”గా గుర్తింపు పొందింది . ఇన్నీ ఉన్నా గ్రీకులకు ఆనందం కరువే .ఎప్పుడూ యుద్ధాలే .ఆ కాలం లో పర్షియా అనే ఆసియా రాజ్యం (ఇవాల్టి ఇరాన్ )అయోనియాభాగాన్ని ఆక్ర మించింది .ఇది ఏజియన్ సముద్ర తూర్పు తీరం . ఇదే ఇవాల్టి ట ర్కి .దీనిలో ఎన్నో గ్రీకు వలస దేశాలున్నాయి .ఇవిపర్షియా పై499 b.c.లో తిరుగు బాటు చేశాయి .ఏథెన్స్ లాంటి సిటి స్టేట్స్ సమర్ధించాయి .డేరియస్ 1 అనే పర్షియా రాజు వీటిని అణచివేశాడు . అంతటి తో ఆగ కుండా నావల మీద bay of marathan అనే ఏథెన్స్ దగ్గర ప్రాంతానికి దండెత్తి వచ్చాడు .ఎతియన్లకు,పర్శియన్లకు భీకర యుద్ధం జరిగింది .గ్రీకుల రణ కౌశలం పర్శియన్లను దెబ్బ తీసింది .ఓడియన్ ఒడి పోయి సముద్రం గుండాస్వదేశానికి పారి పోయాడు . .   480b.c.      లో మళ్ళీ అతని కొడుకు xerxes వచ్చి ,మీద పడ్డాడు . తెర్మో పైల్ అనే ఇరుకు ప్రాంతం లో యుద్ధం జరిగింది .స్పార్తాన్సైనికులుమొదటి రోజు యుద్ధం లో పర్షియన్ల అంతు చూశారు . ఒక గ్రీసు మోస గాడు పర్శియన్లకు వేరే మార్గం చూపించాడు . పర్షియన్లుగెలిచారు అయినా ఎక్కువ మంది చచ్చారు .ఏథెన్స్ చేరి ఆ మహా నగరాన్ని కాల్చి బూడిద చేశారు .అప్పటికే ఏథెన్స్ వాసులు పారిపోయారు . కనుక జన నష్టం జరగ లేదు తర్వాత సాలమిస్ వద్ద నెల రోజులనౌకా యుద్ధం లో ఏ అనుభవం లేని పర్షియన్లు చావు దెబ్బతిన్నారు . ఈత రాక సముద్రం లో మునిగి పోయారు .వంద లాది పర్షియన్ సైన్యాన్ని ఊచ కోత కోసేశారు .మరుసటి ఏడాది యుద్ధం లోపర్శియన్లను పూర్తిగా ఓడించేశారు . … Continue reading

Posted in రచనలు | Tagged | 3 Comments

రేడియేషన్ పోయెమ్స్ వ్యాసం – విహంగ లో

రేడియేషన్ పోయెమ్స్ వ్యాసం Posted on July,2012 by విహంగ                                        http://vihanga.com/?p=4440               సాధారణం గా కుటుంబం లో ఎవరి కైనా జబ్బు చేస్తే కాలూ ,చేయి ఆడక తన్ను కొంటాం .నానా కంగారు పడిపోతాం .మన కంగారుని ఇతరులకూ అంటించి ,వారినీ ఇబ్బంది పాలు చేస్తాం .మరి ఆ జబ్బు కుటుంబ పెద్ద ,భర్త అయితే ,అది కేన్సర్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

చరిత్ర –సాహిత్యం –5 (చివరి భాగం )

చరిత్ర –సాహిత్యం –5 (చివరి భాగం )             రవీంద్ర నాద టాగూర్ ‘’literature is really not reflections of social process ,but the essence ,the abrifgement and summary of history ‘’అన్నాడు .కనుకనే సంఘ సంస్కరణా పేక్ష తో స్త్రీ పునర్వివాహం ,కన్యా శుల్కం ,పాశ్చాత్య వ్యామోహం పై … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

చరిత్ర-సాహిత్యం — 4

 చరిత్ర-సాహిత్యం — 4                     పత్ర్రికలు ప్రజా బాహుళ్యానికి చేరువ గా ఉంటాయి .ఆంద్ర పత్రిక ,ప్రభ ,కృష్ణా పత్రికల సేవ నిరుప మానం .సంపాదకులైన కాశీ నాధుని ,ముట్నూరి ల సంపాదకీయాలను ప్రజల్ని చైతన్య పరచి కార్యోన్ముఖులను చేశాయి .బ్రిటీష వారికి అవి కొరడా దెబ్బలే .సినిమాలు జాతీయ ,రాష్ట్రీయ అభిమానాన్ని ప్రోది చేశాయి .సాంఘిక … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

చరిత్ర—సాహిత్యం –3

చరిత్ర—సాహిత్యం –3           అలాగే మహాభారత కాలం లో కురు పాండవుల మద్య దాయాది పోరు శిశుపాలుడు మొదలైన వారి దాష్టీకం ..సంఘం లో తగ్గి పోతున్న నైతిక విలువలు .జరిగిన ,జరుగుతున్నా ,జరుగ బోయే విషయాలను గ్రంధస్తం చేయాల్సిన అవసరం కల్గింది .వేదం లోని ధర్మ సూక్ష్మాలను అర్ధం చేసు కొ లేని సామాన్యులకు కధలుగా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

చరిత్ర-సాహిత్యం –2

 చరిత్ర-సాహిత్యం –2      ప్రకృతి మన ముందున్న సజీవ చరిత్ర .’’కళలన్ని ప్రక్రుతి కి అనుకరణలే ‘’అన్నాడు అరిస్టాటిల్ (art imitates nature ).ఏది చేస్తుందో అదే ప్రక్రుతి అన్నారు ..ఈ ప్రపంచం యేర్పడ టానికి మూల కారణం ప్రక్రుతి .అంటే నదులు ,పర్వతాలు ,సూర్యుడు సముద్రాలు ,చెట్లు ,అరణ్యాలు ,చంద్రుడు ,ఆకాశం ,పశువులు ,పక్షులు అనీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

చరిత్ర –సాహిత్యం –1

          చరిత్ర   –సాహిత్యం –1           భావి భారత పద నిర్దేశకులు ,శక్తి కణాలు ,ఉత్సాహ వంతులు ,ధైర్య సాహసో పెతులు ,విచక్షణా చతురులూ ,ఆవేశ అగ్ని కణాలు ,అయిన యువ విద్యార్ధినీ విద్యార్ధులకు –అభి నందనాలు .కాలేజికి వచ్చి లేజీ గా ఏదో వింటూ ,పరీక్షల ముందే చదివి పాస్ అవుదాం … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

నియంత ముసోలిని ప్రజా హిత కార్య క్రమాలు

  నియంత ముసోలిని ప్రజా హిత కార్య క్రమాలు     ఇటలి  నియంత ముసోలిని రాజకీయం గా కర్కశం గా ఉన్నా ప్రజలకు ఎంతో మేలు చేశాడు .ఈ విషయాలు ఎవరి దృష్టీ నీ ఆకర్షించి నట్లు లేదు ..అధికారం లోకి వచ్చిన రెండు నెలల్లో ముప్ఫై రెండు కేబినేట్ సమా వేశాలు నిర్వహించాడు ..రైలు  రోడ్ల నిర్మాణానికి గొప్ప అనువజ్నులను … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఆడదై పుట్టటమే నేరమైంది

 ఆడదై పుట్టటమే నేరమైంది     ఆమె గొప్ప గణిత శాత్ర వేత్త కుమార్తె .గణిత శాస్త్రం లో ప్రోఫెస్సర్ ,విజ్ఞాన శాస్త్ర వేత్త .ఆమె స్వయం వ్యక్తిత్వం మగవాళ్ళకు అసూయ పుట్టించింది .ఆమెను ఏమీ చేయ లేక నడి  బజార్లో కిరాతం గా చంపే శారు .ఆమెయే హిపాటి యా అనే గ్రీకు మేధావి .శాస్త్ర్రేయ పరిశోధనలు చేసినందుకు హత్య … Continue reading

Posted in రచనలు | Tagged | 4 Comments

సంస్కృతి అంటే ?

        సంస్కృతి అంటే ?         సంస్కృతి అనేది మానవ జీవితాలకు మాత్రమే సంబంధించింది .అది ఉండబట్టే మనల్ని మానవులు అంటున్నారు .లేకుంటే జంతువులతో సమానమే .సంస్కృటతి అంటే సభ్యతా ,సంస్కారం అని అనుకొంటాం ..ఇతరుల పట్ల మర్యాదా ,మన్ననా ,గౌరవం చూపటమే ఈ రెండు పదాలకు అర్ధం .అవి లేక పోయినా ,చూపక పోయినా … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

ట్రాయ్ పై కొత్త కోణం

    ట్రాయ్ పై కొత్త కోణం             ట్రాయ్ ,ట్రోజన్ వార లను గురించి హోమేర్ మహాకవి ఇలియడ్ ,ఒడిస్సి గ్రీక్  పురాణ గాధలలో విపు లంగా వివరించాడని అందరికి తెలిసిన విషయమే .అందాల రాసి హెలెన్ వల్లనే గ్రీకులకు ,ట్రోజన్లకు పదేళ్లు యుద్ధాలు జరిగాయి .అప్పుడు హెలెన్ ధరించిన బంగారు ఆభరణాలు ,రాజు ధరించిన వజ్రాలు పొదిగిన … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

కల్ప వృక్షపు స్త్రీలు –4(చివరి భాగం)

 కల్ప వృక్షపు స్త్రీలు –4(చివరి భాగం)                                                          సీతా సాధ్వి –       యుద్ధ కాండ లో ఇంద్రజిత్తు అందర్ని నాగ పాశం తో బంధించాడు .వీరందరూ చని పోయినట్లు రావణుడు ప్రచారం చేయిస్తాడు .సీతకు విషయం తెలిసింది .ఆమె నమ్మలేదు .కావాలంటే త్రిజట తో యుద్ధ రంగానికి వెళ్లి చూడమంటాడు పది తలల వాడు. … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment