వీక్షకులు
- 1,137,853 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- శ్రీ పోలాప్రగడ సత్యనారాయణ మూర్తి గారి షేక్స్పియర్ సాహిత్య వైభవం.22 వ భాగం.16.4.26.
- మహానటుడు సి.ఎస్.ఆర్. పూర్వ స్మృతులు.6 వ చివరి భాగం.16.4.26.
- శ్రీరామ కర్ణామృతం.18 వ భాగం.16.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.174 వ భాగం.16.4.26.
- మహానటుడు సి. ఎస్. ఆర్. పూర్వ స్మృతులు 5 వ భాగం.15.4.26.
- శ్రీ రామ కర్ణామృతం.17 వ భాగం.15.4.26.
- శ్రీ మద్రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.173 వ భాగం.15.4.26
- మహానటుడు సి. ఎస్. ఆర్ .పూర్వ స్మృతులు.4 వ భాగం.14.4.26
- శ్రీ రామ కర్ణామృతం.16 వ భాగం.14.4.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.172 వ భాగం.14.4.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,923)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
సంస్కృత ముక్తకాలు
సంస్కృత ముక్తకాలు
”ముక్తకం”ఆంటే విడువబడినది అని అర్ధం .ఆంటే ఒక రాశి గా ,మాలగా కూర్చబడనిది అని భావం .అంతే కాక అందులోని భావమూ ,పాథకునికే వదిలి వేయబడింది అనే తాత్పర్యము వుంది .ఇవన్నీ కూర్చి ఒక చోట చేరిస్తే ”ముక్తక మాల ”అవుతుంది .ఇలాంటివి సంస్కృత సాహిత్యం లో కోకొల్లలు .ఆ ముత్యాలను ఏరుకొనే ఓపిక ఉండాలే కాని ,అనంతం గా సంస్కృత సాహితీ సింధువు లో లభిస్తాయి .వాటికి విలువ కట్టలేం .వెలలేని ఆ పద సంపద అనూచానం గా సాహిత్యం లో వచ్చిచేరుతూనే వుంది .”హాలుని గాదా సప్తశతి ”చాలా ప్రశిద్ధమైంది .దేనికి అదే ఒక అందమైన భావ కుసుమం .దేని అందం దానిదే .ఆఘ్రాణించి అందం అనుభవించే సంస్కారం వుంటే ఎన్నో జీవిత సత్యాలు తెలుస్తాయి .మరెన్నో శృంగార కధనాలు సరసంగా కవ్విస్తాయి .ఇంకెన్నో హాస్యపు చిరుజల్లులూ పన్నీరై చల్లబరుస్తాయి .నీతి బోధకాలుగా ,జ్ఞానబోధకాలుగా కూడా ముక్తకాలున్నాయి .మహారాజు నుంచి ,సామాన్యుని వరకు గల జనజీవితం అందులో ప్రతి ఫలిస్తుంది .అనంత వైవిధ్యమూ కన్పిస్తుంది .వాని కర్తల పేర్లు తెలియక పోయినా కవిత్వం లోని తీరు సొబగు ఆశ్చర్య పరుస్తాయి
సంస్కృతం లోనే కాక ప్రాకృత భాష లోను ముక్తకాలు రత్నాలు గా భాశించాయి ..పథితల హృదయాలను అలరించాయి .ఇంచుమించుగా ఇవి ఆ తర్వాత తెలుగు లో ”చాటువులు”గా చెల్లుబాటు లోకి వచ్చాయి .ఏదో ఒక చాటువు రాని తెలుగు వాడు లేడు .అట్లాగే సంస్కృత ముక్తకం రాని వాడూ ఆ నాడు వుండే వాడు కాదు .ముక్తకం ఆ నాటి సాంఘిక ,రాజకీయ పరిస్థితులనే గాక ,మనుషుల మధ్య మానవీయ సంబంధాలను ,చిలిపి తనాలను ,చిలక్కోట్టుల్లను ,మోసాలను ,ఆవేశ కావేషాలను సరస సంభాషణలను ,దాంపత్య వైభావాన్నే ,చాటు మాటు ప్రేమల్ని చాల చక్కగా వివరిస్తాయి . ”వాక్యం రసాత్మకం కావ్యం ”అన్నట్లుగా ”ముక్తకం రసాత్మకం కావ్యం ”గా భావించ వచ్చు .అల్పాక్షరాల్లో అనంతార్ధం ఉండి ,అత్యద్భుత కవితా శిల్పం నిక్షిప్తమై ,జాతి ముత్యం గా ప్రకాశించింది ముక్తకం .జాతి ముక్తకం అయింది .జీవితం లోని అలుపును ,అలసటను ,దూరం చేసి ఆ బాధలకు విముక్తి కల్గించి ఆనంద రాసామ్రుతం పంచేవి ముక్తకాలు .
ప్రాచీన కాలమ్ లో ఎందరో మహానుభావులు ,కవి పండితులు ,సంస్కృత భాషా వ్యాప్తికి జవ జీవాల నిచ్చి ,ప్రజల మధ్యకు సంస్కృతాన్ని తెచ్చారు .వారికి వందనాలు ..ఆధునిక కాలమ్ లో అమరావానికి నీరాజనం పట్టి ,సులువుగా నేర్చుకొనే దారి చూపి ,ఆ భాషోద్ధరణకు బాలలు కూడా సులభం గా నేర్చుకొనే వీలుగా సంస్కృత ప్రబోదినులను రచించి జీవిత సర్వస్వం దేవభాషా సేవనం లో కరగించిన త్యాగధనుల్లో ఆస్థానకవి శ్రీ కాశీ కృష్ణాచార్యులు ,శ్రీ జమ్మల మడక మాధవ రామ శర్మ ,శ్రీ జటావల్లభుల పురుషోత్తం గార్లు చిరస్మరనీయులు ,ప్రాతస్మరనీయులు .వారికి ప్రత్యెక నమో వాకాలు .
ఇప్పుడు శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు వ్రాసిన కొని ముక్తకాలను మీకు పరిచయం చేస్తాను .వారు విజయ వాడ లో srr ,cvr కళాశాలలో సంస్కృత శాఖ ఆచార్యులు గా పని చేశారు .ఇవి ఈ నాటి సాంఘిక స్థితికి ,ధర్మ చ్యుతికి అద్దం పడతాయి .మన బాధ్యతనూ బాగా గుర్తు చేస్తాయి .చమత్కారం గానూ వుంటాయి .ముందుగా సంస్కృత భాషామతల్లికి వారి శ్లోకం తోనే వందనం చేస్తాను .
”సుధా స్రవంతీ సుర భాషి తాయా –సుచ్చానా సూక్తి సురత్న వార్ధిహ్—సుకావ్య సందోహ నిదిశ్చ వాణీ —సా సంస్క్రుతాఖ్యా ,సుకృతి కలాభ్యా ”
” మాతాహి భాష వితతెస్చ లోకే —మాతేవ రక్ష్య త్య పితాశ్రితాన్హి —నా మాత్రు భాషా భువి సంస్క్రు తాఖ్యా —వాచ్యః కదం మాత్రు పడేవ చాన్యాః /.”
01 -అపకారం చేసే వారికి కూడా ఉపకారం చేస్తుందట భారత దేశం .ఆమె ఉదాత్త బుద్ధి ,ఎత్తైన హిమాలయ శిఖరమనే శిరస్సు వల్లనే తెలిసి పోతుందట
”పున్యావనే ,ద్రోహమతీ న్విదేశ్యం ——సద్గర్భ నిష్టాన్ ,ఖలుసే హిషే ,త్వం —వుచ్చైస్శిరత్వం ,తవ శూచితం ,హి —హిమాద్రి శ్రుమ్గేన మహోన్నతేన ”
02 – ఆ పరబ్రహ్మను ప్రత్యక్షం గా చూసిన రమణ మహర్షి ,శ్రీ రామ కృష్ణ పరమహంస మున్నగు మహర్షులు ఈ భూమి మీద నే ఎందుకు పుట్టారు?అని ప్రశ్నించే వారికి సమాధానం ”నక్షత్రాలు ఆకాశం లోనే పుట్టి ఎందుకు ప్రకాశిస్తున్నాయి?”
”నాన్యస్య భూమే ర్భారతాస్య జాతాః -శ్రీ రామ కృష్ణో రమణాదయశ్చ –అత్రైవకిం ,బ్రహ్మవిదాం ,సుజన్మ –తారోదయః కిం గగనే న భూమౌ .”
03 – లోకం లో అందమైన వాటిని చూసి మానవుడు తృప్తి చెందుతాడు .కానే స్త్రీ ని చూసి వికారం చెందటం వాడి దౌర్భాగ్యం
”ద్రుస్తాహి శోభాం ,గగనే మలే తాం —-తార గానశ్యామ్భాసి పద్మ పన్క్తిహ్ –తుస్తో జనః స్కాత్కిమ భాగ్యమస్య —–స్త్రీ రత్న మాలోక్య వికార మేగతి ”
04 – కొత్తగా కాపురానికి వచ్చి నట్టింట్లో ఎప్పుడు తిరుగుతుందా అని వువ్విల్లూరిన అత్తా గారు –కోడలు రాగానే ఆమె వ్యక్తిత్వాన్ని సాహిన్చలేదట ఇది లోక సహజం ‘
”కదా స్నుశామే గృహవర్తినేశ్యాత్ -కదాను పుత్రస్య తయా శుఖం స్యాత్ –స్వశ్రూర్వి లపైవ మనల్ప కాలమ్ —సమాగాతాం న సహేత చిత్రం ”
05 – -భార్య అంతే ఎవరో కాదట .ధర్మం అనే గంగా ,కామం అనే యమునా ,అంతర్వాహిని గా దామ్పత్యమనే సరస్వతి తో కలిసే ప్రయాగ త్రివేణీ సంగమమే నట
”గంగా సమానః ఖాలు శుద్ధ ధర్మః–సత్కామ ఏవం యమునోపమస్చ –తన్మేలనం యత్ర తదేవ పూతం —క్షేత్రం ప్రయాగాస్య మహో గృహేస్తి .
06 – స్త్రీ కి గౌరవం ఇవ్వాలి అనే ప్రబుద్ధుడు తన కుమార్తె వంటత చేయటానికి ఒప్పు కోడు .కానీ వంటలక్క తో వండించుకొని తృప్తిగా తింటాడు .ఆమె కూడా స్త్రీ అన్న స్మృతి వాడికి వుండదు ఇదీ లోక రీతి
”చిత్రోహి వా దోస్తీ మదీయ కన్యా –మహానసే నైవ నియోజ నీయా –పూజ్యా శ్రియః స్థార్హి కధన్ను భుక్తి –ర్భ్రుత్యాహి పక్త్రీ ;వడకిం న సా స్త్రీ ;”
07 – ఈ రోజు మెడలోపోల దండ వేసి ,హారతు లిచ్చి ,గౌరవించి మెచ్చి మేక తోలు కప్పు తారు .రేపే ఏదో నెపం మోపి ఆ కన్తాన్నే నరికేస్తారు .అందుకని కీర్తిని నమ్మ రాదు
”కన్చిత్ప్రజానే ,త్రుపదేని వేశ్య –స్వదేశ విద్రోహిని ,మా మానమతి –కన్తేద్య నిక్షిప్యచ ,పుష్ప మాలాం —శ్వస్తీ ప్రదండం పరికల్ప ఏరన్ ”
08 -మానవుడు చిత్ర స్వభావుడు .తన కొడుకు చేసే దోషాలు తెలుసు కోడు .వాడిలో లేని మంచిగునాలన్నీ వున్నాయని భావిస్తాడు .వాడి కోసం ఎన్నో తప్పులు చసి లోకాప వాదం పొందుతాడు .పుత్ర ప్రేమ
గుడ్డిది .గుడ్డి రాజు ద్రుత రాష్ట్రుడు దీనికి మంచి ఉదాహరణ .
”జనో న జానాతి ,హి పుత్ర దోషాన్ —గునామ్స్చ తస్మిన్న సతోపి పశ్యేత్ –పాపం తదర్ధం i ,బహుదా కరోతి —బలీహి ,లోకే సుత మూల మోహః
మీ
దుర్గా ప్రసాద్
ఇది 30 -07 -1998 లో చేసిన ప్రసంగం
Posted in రచనలు
Leave a comment
రెండవ ప్రపంచ తెలుగు మహా సభ విజయవాడ – కృష్ణా జిల్లా రచయతల సంఘం ఆగస్ట్ 13,14,15
second world telugu conference at vijayavaada by krishnaa jilla rachayitala samgham on August 13,14,15
Posted in సభలు సమావేశాలు
Leave a comment
చంప దెబ్బల చండ్ర నిప్పుల చంద్ర బాబు
చంప దెబ్బల చండ్ర నిప్పుల చంద్ర బాబు ,
గత రెండు దశాబ్దాల కాలమ్ లో ఆంద్ర ప్రదేశ్ ను పరిపాలించిన ముఖ్య మంత్రులలో గొప్ప ఆలోచన విజన్ ,అంకిత భావం ,పట్టుదల అవగాహన ,కార్య శూరత ,ప్రజల్ని సేవలో పాల్గోనేట్లు చేసే నేర్పు ,పార్టీ మీద ప్రభుత్వం లో గట్టి పట్టు ,వ్యూహ రచన ,గెలిపించుకొనే తపనా ప్రకృతి వైఫల్యాలు వస్తే ,ఒక్క క్షణం కూడా వ్యర్ధం కాకుండా ,ప్రజల దగ్గరకు చేరి ,వారి బాధలు స్వయం గా విచారించి ,అధికారులకు తగిన శూచనలు ఇస్తూ ,ప్రభుత్వ యంత్రాంగాన్ని చిత్త శుద్ధి తో పని చేయించే చాక చక్యం ,అధికారులలో నిబద్ధత తీసుకొని రావటం లో పడిన ఆరాటం జన్మభూమికి ఏదో సేవ చేయాలనే భావం కల్గించటం లో చూపిన చొరవ ,వీటిని మించి ఆధునిక యుగం లో ప్రపంచ దేశాలకు దీటుగా మన రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలకంటే ముందుంచే ముందు చూపు ,,పారిశ్రామీకరణ తోనే అన్నీ సాధ్యం అనుకొన్న ఆలోచన నార చంద్ర బాబు నాయుడిని అందరి కంటే ముందు ఉంచింది .ఆయన సమీపం లోకి రా గలిగిన ముఖ్యమంత్రి లేదు అనిపించా గాలి గాడు .దేశం మొత్తం మీద పూర్వపు ముఖ్యమంత్రుల్లో ఇలా పేర్కొనదగిన వాళ్ళల్లో ,మహారాష్ట్ర లో చావాన్లు ,గుజరాత్ లో దేశాయ్ ,రాజస్థాన్ లో సుఖాడియ ,తమిళనాట అన్నాదురై ,రామచంద్రన్ ముదలైన వారు .అప్పటి పరిస్థితులు వేరు .చంద్ర బాబు నాటి పరిస్థితులు వేరు
పార్టీ ఒక స్త్రీ మూలం గా భ్రస్టు పట్టి పోతుంటే చూస్తూ ఊరుకోలేక అందర్నీ సంప్రదించి ,కలుపు కొని మామకు చెక్ పెట్టి అధికారం పొందిన వాడు బాబు .మామ వున్నప్పుడు కూడా తేరా వెనుక కధ నడిపించి తెలుగు దేశం పార్టీ ని బలోపేతం చేశాడు .కీలక నిర్ణయాలు బాబువే రామారావు వోట్ కాచెర్ మాత్రమే .పార్టీ లో ఏమి జరుగుతోందో ప్రభుత్వం ఎలా నడుస్తోందో నన్న అవగాహన అన్నగారికి తక్కువే .కనుక ప్రతి ఊళ్ళోనూ బాబుకు ,పార్టీ కి నమ్మక మైన వ్యక్తులు వున్నారు .వాళ్ళతో మంచి సంబంధాలు నేరిపాడు ..ప్రభుత్వం లో మంత్రి వర్గం లో పనిచేసినా దానికి మించిన అంతర్జాతీయ అవగాహన ఏర్పడింది కుర్రాడు కనుక .ప్రజలకు ఏమి కావాలో తెలిసింది .స్లోగన్లు ఎప్పుడు వోట్లు రాల్చవు అని అర్ధం చేసు కొన్నాడు .పకడ్బందీ వ్యూహం ,ఎత్తుగడ ,ప్రజా విశ్వాసం చూరగొనే పధకాలు కావాలి ,వుండాలి అప్పుడే పార్టీ అధికారం లోకి వస్తుందని తెలుసుకున్నాడు .మామ డొల్ల తనం ముందే అర్ధమయింది .పార్టీ లో ఆయన పట్టు క్రమంగా తగ్గింది లక్ష్మి పార్వతి ఉదంతం అందర్నీ ఆశ్చర్య పరచిజాగ్రుత పరచింది .ఇదే అదను అనుకోని మామకు ,కొత్త అత్తకు ముకు తాడు వేశాడు .పార్టీ అండగా నిల్చింది .పార్టీని రాష్ట్రాన్ని తగిన సమయం లో కాపాడి నిలబెట్టాడు .ఇంత సాహసం ,చొరవ లేక పోతే తెలుగుదేశం పార్టి పార్వతి పార్టి లాగా కాల గర్భం లో కలిసి పోయేదే .పార్టీకి ప్రాణ భిక్ష పెట్టి కాపాడిన ఘనత బాబుదే .పాపం ఈ వ్యవహారం లో వెన్ను పోతూ దారుడనీ ,మామ మరణానికి కారకుదనీ అప్పటినించి ఇప్పటి దాకా ప్రత్యర్ధులు దుమ్మెత్తి పోస్తూనే వున్నారు .పార్టీని సంక్షోభం లోంచి రక్షించాడని చెప్పక పోవటం బాధ గానే వుంటుంది.
ఇంతటి అపవాదు ను భరిస్తూ ,పార్టీని బలోపేతం చేస్తూ ప్రభుత్వ విధానాలలో మార్పులు తెస్తూ కొత్త ఆలోచనలను అమలు పరుస్తూ ముఖ్యమంత్రిగా అతి సమర్ధం గా పని చేసి ఏ రామ రావు ను దేవుడి గా భావించి ప్రజలు వెంట నడిచారో ఆప్రజల్ని తన పద కాలతో ఆకర్షించి తర్వాత వచ్చిన ఎన్నికలలో చంద్ర బాబు పార్టి చంద్ర బాబు ప్రభుత్వం అనిపించు కున్నాడంటే బాబు వ్యూహా శక్తి ,పాలనా సామర్ధ్యం ,పార్టీ క్రమశిక్షణ ,మిగిలిన పార్టీ లతో సఖ్యం ,అందర్నీ తనవెంట కదిలించిన చాణక్యం మరువ లేనిది negative నుంచి పూర్తి గా positive వైపు ప్రజా ద్రుష్టి ఆలోచన మార్చి ఎదురులేని సాహస వీరుడై చరిత్రలో నిలిచాడు .ఇంత దూర దృష్టి ,వ్యూహ రచన అలనాటి వి.బి .రాజు లాంటి వాళ్లలోనే చూశాం .పగ్గాలన్ని తన చేతి లో పెట్టుకొని ,మామ గారి బంధు గణాన్ని దారి లోకి తెచ్చుకొని ,
అవసరం వస్తే పదవి పారేస్తూ అక్కరలేడను కొన్నాప్పుడు కరివే పాకు లా తీసి పారేస్తూ నందుల కాలమ్ నాటి రాక్షస ,చాణక్య మంత్రులను తలపిస్తూ ముందుకు దూసుకు వెళ్ళాడు బాబు .తనే పార్టి ,పార్టీయేతాను . ..బెసిగే పని లేదు .అలావున్నాడు కనుకే పార్టి బాబు వెంట నడిచింది .బాబు పార్టీని నడిపాడు . అయితె సమర్దులయిన మంత్రుల్ని నియమించటం లో పప్పులో కాలు వేశాడు .కేండం తో మంచి సంబంధాలు నెల కోల్పాడు .బి.జే.పీ .తో జతకట్టి అందలం ఎక్కే అదృష్టం కేంద్రం లో వచ్చినా కింగ్ maker గా నే వుండి పోయాడు .అంది వచ్చిన అదృష్టాన్ని మోకాలితో అడ్డుకున్నాడు .ఇక్కడి నుంచి కధ రివర్స్ గేరు లో నడిచింది
కేంద్రం లో మంత్రి పదవులు ఇస్తానని పెద్దాయన వాజిపాయి ఆహ్వానించినా ,వద్దని తిరస్కరించటం తో కధ మారింది .కేంద్రం లో తన పార్టీ వాళ్ళు మంత్రులు గా వుంటే తన మాట వినరేమో నన్న భ్రమ ,అభద్రతా భావం చోటు చేసు కుంది .speaker పదవి కి నాయుడిని కాదని అందర్నీ ఆశ్చర్యం లో ముంచి ,బాలయోగి ని ఎన్నిక చేయటం పెద్ద పొరపాటే అయింది .రాష్ట్రం లో మంత్రులు యనమల రామ కృష్ణుడి తల తిక్క తనం వల్ల ప్రజా సంబందాలాల్ లో అతని వైఫల్యం వల్ల ఉద్యోగులకు రావాల్సిన కరువు భత్యాన్ని రెండేళ్ళు వాయిదా వేయటం వల్ల వుద్యోగ్గులు ,పెన్తిఒనెర్లు దూరం అయారు .వ్యతిరేకం గా వోట్ వేశారు .ప్రభుత్వాన్ని కుల్చేసారు .పంచె కట్టు కని కట్టు కు ఆకర్షితులయారు . ఇది చేజేతుల నాయకుడు అనుచర గణం చేసుకున్న స్వయం క్రుతాప రాదం .బి.జే.పీ .అంత రాని పార్టి అని ముద్ర వేసి ,కేంద్రాన్ని ఒత్తిడి తెచ్చి ముందస్తు ఎన్నికలు తెచ్చి అలిపిరి సంఘటన తనకు రాజ కీయ ఊపిరి తిరిగి పోస్తుందని నమ్మి పెద్దాయనను ముంచి తానూ మునిగాడు బాబు ..
2009 ఎన్నికల్లో బంచి ఊపు మీద ఉంది తెలుగు దేశం పార్టి పంచె ఊడి పాంట్ అధికారం లోకి వస్తుందని అంతా భావించారు ,రావాలని ఆశించారు కూడా అయితె అర్ధం లేని వాగ్దానాలు ,మాట నిలకడ లేని గులాబిలాబీ తో దోస్తీ కొంప ముంచింది .ప్రజా రాజ్యం పార్టి పంచకట్టు ఆయన బుర్రలోడే నని పేపర్లు కోడై కూసిన ,మీడియా కధనాలు కుమ్మరించినా తగిన వ్యూహం లేక అధికారానికి అడుగు దూరం లో నిలిచి పోవాల్సి వచ్చింది .ప్రజలు అప్పటికే భస్మాసుర హస్తానికి గుడ్బై చెప్పే మూడ్ లోకి వచ్చారు .కని గులాబి మోజు కొంప ముంచింది .మొత్త లావు వాళ్లకు రాజ్యసభ ,లోక సభా
సీట్లు ఇచ్చినా వారెవరు పార్టీకి ,బాబుకు ఉపయోగ పడింది లేదు .ఒక్క రామానాయుడు తప్ప .ఇక మూడవ ఫ్రంట్ మొహం పోయి నాల్గో ఫ్రంట్ తేరా మీదకు వచ్చింది .ఎవరితో చేతులు కలపాలో తెలియయని స్థితి .అసెంబ్లీలో పాత విషయాల చర్చే తప్ప అర్ధవంత మైన చర్చలు జరపటం లో తెలుగు దేశం వైఫల్యం .అవినీతి మీద అధినాయకుడి మీద దూకుడే కాని ప్రజా పక్షం వహించటం తగ్గింది అన్నిటికి తానె అందుకోవటం సభలో అవమానాలు భరించటం అలవాటై పోయింది ఎంచేసావు తోమ్మిదేల్లాల్లో అని దెప్పి పొడుస్తుంటే సమాధానం చెప్పనీయ స్థితి సవ్యం గా సకగని సభలు .దేప్పులు చెప్పులు బూతులు వ్యక్తీ గత నిందలు ఇవన్నిటికీ ప్రభుత్వానిది యెంత బాధ్యతో ప్రతి పక్షానికి అంతే బాధ్యత అది కనుమరుగైంది .
అధికారం లో వుందా గా it మోజు తో మానవీయ విలువలను తెలియ జెప్పే చరిత్ర పౌర శాస్త్రం మొదలయిన వాటికి గుంత కత్తి గంట వాయించాడు బాబు .దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం .మానవీయ కోణం లో చూసే చూపు పోయింది .కంప్యూటర్ కళ్ళ తో చూసే స్థితి వచ్చింది .మనిషి విలువ తగ్గి యంత్రానికి బానిసలవటం సంస్కృతిని దెబ్బ తీసింది .ఇందు లో బాబు పాత్ర చాలా ఉంది .humaanities చదవాల్సిన అవసరం లేదని తేల్చాడు .ఇదో దెబ్బ సంస్కృతీ పరమైన దెబ్బ ;దీన్ని జేర్నించుకో లేని వారు క్రమంగా దూరమయారు .రైతులను బుజానికి ఎత్తు కొన్నది లేదు .కార్మికులు దూరం అయారు .చేనేతని వుద్ధరించింది లేదు వీటికి మించి కరెంట్ కోత కస్టాలు .పులిమీద పుట్రలా చివరి నాలు గేళ్ళలోవర్షాభావం ,కరువు ,వరుసగా మీద పడ్డాయి ఇవన్నీ పాపం బాబును తీవ్ర వ్యధకు గురి చేసాయి .ఆత్మ స్థైర్యం దెబ్బతింది ..వరుసగా తప్పులు చేశాడు .కేడర్ దూరమయింది .కొటారి పెరిగింది .పని చేసే వాళ్ల కంటే పెత్తం దార్ల జులుం ఎక్కు వైంది సమీక్షల పేరుతో కాలయాపన పెరిగింది ఎవరుంటారో ఎవరు పోతారో అనే అభద్రతా భావం పెరిగింది నిర్ణయాలు ఆలస్యమైనాయి .జరగరాని అనర్ధం జరిగి పోయింది ఏడేళ్ళు అధికారానికి దూరం అవటం భరించ లేని బాధ అయింది అందుకే దూకు దు ,ఉద్రేకం పెరిగి తన కింది వాళ్ళు మాట్లాడాల్సిన మాటలు తానె మాట్లాడి పల్చని పోయాడు .లెఫ్ట్ ను నమ్మలేదు .నమ్మకుండా వుందా లేదు జయ ఎప్పుడు ఎవరి పక్షమో తెలీదు .ములాయం ఎవరికి గొడుగు పడతాడో అర్ధం కాదు లాలు ఎవరి లాలి పాప తింటాడో తెలియదు .పాశ్వాన్ ,ను నమ్మ లేదు .ఇదీ విచిత్ర మైన పరిస్థితి బాబుది
ఈ నేపధ్యం మహా నాడు జరిగింది .కొడుకు లోకేష్ ను లోకానికి పరిచయం చేయాలి వున్న ,డైరెక్ట్ గా చేసుకోలేడు .ఇప్పటి దాకా అందర్నీ వంశ పాలనపై తిట్టాడు కదా .ఒక బావ మరది అంటీ అంతనట్లు మీసం మేలి వేయటం వియ్యంకుడు మరీ పూసుకోక పోవటం బంధుత్వం కలుపుకున్నా మేనల్లుడు హ్యాండ్ ఇవ్వటం పైన పురందేస్వరి అధికారం లో ఉంది సన్నాయి నొక్కులు ,తోడల్లుడి పుస్తకం లో ఇంటి గుట్టు రాచ్చకీడ్వటం మండే ఎండలు ,విమర్శలు కారం రాచినట్లున్డటం మైసురా వోటమి ,అవినీతి పై గొంతు చించుకున్నా అదే రెండిట్లో గెలవటం బాబును కలవర పరిచింది .వెనక్కి తిరిగి చూసుకొనే వీలు కలిగింది కొత్త గెటప్ వుంటే తప్ప ఏది సాధ్యం కాదని తెలుసు కొన్నాడు .అందుకే చేసిన త్సప్పులకు చెంపలు వాయించు కున్నాడు మిగిలిన వారిపై కారాలు .మిరియాలు నూరి చంద్ర నిప్పులు చెరిగాడు ,విరుచుకు పడ్డాడు ..క్షమించి మళ్ళీ గద్దె మీద కూర్చో పెట్టమని కోరిక క్షమించి వదిలేద్దాం .అంత ఆలోచన వున్న వాడు మనకు దొరకడు ఆలోచించండి
పురందరేశ్వరిని రాష్ట్ర ముఖ్య మంత్రి గా కాంగ్రెస్ పార్టి చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది .లేడీ చీఫ్ మినిస్టర్ వస్తుంది ,పార్టీ విదేయురాలు అవగాహన వున్నది ,అనుభవం వున్నది ,బాబును దీకొనే శక్తి ,యుక్తి ఉంది ,బంధుత్వము కలిసి రావచ్చు ..కాని సోనియమ్మా కు కీలు బొమ్మలు కావాలి కాని ,వ్యక్తిత్వం వున్న వాళ్ళు పనికి రారు కదా .కనుక నా ఆశ అడియాశే ..చంద్ర బాబు వచ్చే దాకా ఆగండి ప్లీజ్
మీ
దుర్గా ప్రసాద్
నిత్య పరిశోధకుడు ఆరుద్ర
నిత్య పరిశోధకుడు ఆరుద్ర
తెలుగు సాహిత్యానికి సామాజిక నేపధ్యం లో సాహిత్య చరిత్ర రాసిన ఘనాఘనుడు ఆరుద్ర .సప్త సాహితీ సముద్రాలను తానొక్కడే అవలీలగా ఈది ఒడ్డుకు చేరిన వాడు .సామాన్యుడు సైతం చక్కగా ,కధలా చదూకోనేట్లు ”సమగ్రాంధ్ర సాహిత్యం ”సృష్టించిన బహుముఖ బ్రహ్మ .అనితర సాధ్యమైన దాన్ని తాను చేసి చూపాడు .మొదటి సారిగా పడి సంపుటాలు తెచ్చాడు ..ఆ త్తర్వాత రెఫెరెన్సు కోసం పది సంవత్చారాలు పరిశోధన చేసి ఇంగ్లాండ్ ,అమెరికా లైబ్రరీ లలో వున్న సమస్త విషయాలను సేకరించి మిగిలిన మూడు భాగాలు ప్రచురించాడు .కవి కాలమ్ పై చర్చలు ,కులం పై రాద్దాన్తాల అరణ్యం లో ,కొండల్లో చీకటి కోణం లో చిక్కుకున్న సాహితీ చరిత్ర అనే దివ్య గంగను భూమార్గం పట్టించి ,జనసామాన్యం కోసం జాతి తరించటం కోసం కృషి చేసిన ”సాహితీ భగీరధుడు ”ఆరుద్ర .పది universiteelu ,వెయ్యి అకాడెమీలు చేయలేని పనిని ఒంటరిగా ఆరుద్ర చేసిజాతికి అంకితమిచ్చి ధన్యుడైనాడు .తన ఆరోగ్య సర్వస్వాన్ని కోల్పోయాడు .
. ”ప్రపంచ వాజ్న్=మయాన్ని ప్రజాపరం చేసి ,ప్రస్తాన భేరి మోగించి ,బావుటా ఎగుర వేసిన ప్రజా కవి ఆరుద్ర ”అన్న మాట సత్యం యుగావిభజన చేయటం లో ఆరుద్ర కొత్త మార్గం తొక్కాడు .పోషకులను ఆధారం గా చేసుకొని యుగావిభజన చేసి తన marxeeya దృక్పధాన్ని నిల బెట్టుకున్నాడు .కవి ,పండితుడు ,విమర్శకుడు ,శాసన భాషావిష్కారుడు అన్నీ తానె కనుక సాహిత్య చరిత్ర అంత గొప్ప గా వచ్చింది .అందుకే సాహిత్య పండితుల్లో ఆరుద్ర అగ్రేసరుడు .”చుళికీ కృత సర్వ పాదోది పయస్కుడైన ముని ”అని నన్నయ గారు అగస్త్య మహర్షిని సంభావించారు .అలాగే బవిరి గడ్డం తో ,కాషాయ వస్త్రాల తో వున్న ఆరుద్ర నిజం గానే” సాహితీ ఆగస్తి యార్ ”. ,
నిరంతర పరిశీలనా వ్యసనుడు
తొమ్మిదవ ఆశియా క్రీడల సందర్భం గా పోస్టల్ శాఖ వారు ”మాత్య యంత్రాన్ని కొట్టే శ్రీ కృష్ణుని” చిత్రాన్ని స్టాంప్ గా వేశారు .దాన్ని చూసి చాలా మంది ఆక్షేపించారు .అయితె ఆరుద్ర ప్రాచీన తెలుగు కావ్యాలలో ఒక దాని నుంచి కృష్ణుడు మాత్య యంత్రాన్ని కొట్టే ఘట్టాన్ని వుదహరించి సమర్ధించాడు .
” శ్రీ కృష్ణుడు అసలు సిసలు ఆంధ్రుడు ”అని కూడా వివరించాడు
ఏకలవ్యుడు కుంతీ దేవి అక్క కొడకు అని సంస్కృత హరివంశం ఆధారంగా తెలిపాడు .
కుమార్తె కు పుత్రిక కు భేదం వుందని”మనుధర్మ శాస్త్రం ”ఆధారం గా వివరించాడు .కుమార్తె ఆంటే తోడబుట్టిన అన్నదమ్ములు కల అమ్మాయి .పుత్రిక ఆంటే సహోదరులు లేనిది ..ఈమెకు పుత్రుని అధికారాలన్నీ దక్కు తాయి .
” సీత రామునికి ఏమవుతుంది ?”అనే వ్యాసం లో వివిధ దేశాల లోని రామాయణాలను సాకల్యం గా పరిశీలించి వివరించాడు .
” వేమన్న ” పై పరిశోధన చేసి ”వేమన్న వేదం ”అనే అభినవ వేదం రాసాడు /.
” గురజాడ ”పై అంతులేని అభిమానం తో ”గురజాడ గురు పీఠం ”రాసి ఆయనకు మహోన్నత పీఠం కల్పించాడు . ‘
తెలుగు వాళ్ళు చేసుకొనే ప్రతి పండుగ వెనుక వున్న ప్రతి ఆచారం వెనకా వున్న పరమార్ధాన్ని తెలియ జేసిన sixth sense వున్న ఆరో రుద్రుడు ఆరుద్ర . చరిత్ర ,విజ్ఞానం ,దర్శనాలు ,నాట్య శాస్త్రం ,సంగీతం ,చదరంగం ,ఇంద్రజాలం మొదలయిన వాటన్నిటి పై సాధికారం గా రచనలు చేసిన సాహితీ విరాన్మూర్తి ఆరుద్ర .అయితే ప్రతి రచనను ” marxist దృక్పధం ”అనే గీటురాయి పై పరీక్షించాడు నిబద్ధత గల గొప్ప రచయిత అనిపించు కొన్నాడు ఆరుద్ర .
నామో రుద్రాయ ఆరుద్రాయ అని నమస్కరిస్తూ ప్రస్తు తానికి సెలవ్
మీ
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in రచనలు
Leave a comment
గణిత అష్టావధానం
గణిత అష్టావధానం
——————————————
ఉయ్యూరు లో సాహితీ మండలి ఆధ్వర్యం లో 15 -04 -97 ఉగాది పర్వ దిన సందర్భం గా మా డ్రాయింగ్ మేస్టారు శ్రీ తాడినాడ శేషగిరి రావు గారి కుమారుడు ,,నా శిష్యుడు ,లెక్కల మేస్టారు అయిన ఛి .తాడినాడ ఫణి రాజ మోహన్ చేసిన గణిత అష్టావధానం సందర్భం గా నేను చేసినఅధ్యక్ష ఉపన్యాసం
ప్రాచీన గనితాచార్యులు ఆర్య భటున్నీ (476ad ,బ్రహ్మ గుపటున్నీ (1108ad )లను స్మరిస్తూ ,ఆధునిక గనితాచార్యుడు ,మహామేధావి ,ప్రాచ్య పాశ్చాత్య దేశాల్లో తన అమోఘ మేధా సంపదను ,కీర్తి చంద్రికలను వ్యాపింపజేసిన శ్రీనివాస రామానుజం ను సంస్మరిస్తూ వారికి అంకితం గా ఈ గనితవదాన ప్రక్రియను ప్రారంభిస్తున్నాము
బీజ గణితాన్ని ఆర్యభాటుడు ,వర్గ సమీకరణాన్ని బ్రహ్మ గుప్తుడు ,అంక గణితాన్ని భాస్కరా చార్యుడు ప్రతి పాడించారు .square root ,cube root ,,mensuration ,interminate eqations ,continued fractions ఇవి అన్నీ ఆ భాస్కరుని విజ్ఞాన కిరణాలే .భాస్కరుడు గణించిన గణితమే ”లీలావతి గణితం ”.లాలిత్య లీలావతీం అని ముద్దుగా దాన్ని పిలుస్తారు .లాలిత్యం దాని అంతర్భాగం అని భావం .ఆయన చెప్పిన మొదటి శ్లోకం ఒక సారి గుర్తు చేసుకుందాము ఇది మనందరికీ ప్రార్ధనా శ్లోకమే . .
”ప్రీతిం భక్త జనస్య యో ,జనయతే ,విఘ్నం ,వినిఘ్న న్స్మత
.స్టం ,బృందారక బృంద వందిత పదం ,నత్వా మతంగాననం
పాటీం సద్గానితస్య ,వచ్మి చతుర ప్రీతి పదాం ప్రస్ఫుటాం
సంక్షిప్తాక్షర కొమలామల పదైర్లాలిత్య లీలావతీం ”
దీని లాగానే ఈ అవధానముకూడా లీలగా ,వినోదం గా లలితం గా వేగం గా ఆసక్తి భరితం గా జరగాలని కోరు తున్నానాను .
భాస్కరుడు లీలావతి ని శ్లోకాలలో రచిస్తే పావులూరి మల్లన కవి గణితాన్ని పద్య కావ్యం గా రాశాడు .గణితం తో సంబంధం లేకుండా ఛందస్సు లేదు .ఆంటే గనితానికీ ,అన్ని శాస్త్రాలకూ మంచి సంబంధం వుంది .మా సాహితీ మండలి కార్య క్రమం లో భాగం గా గణితానికి ప్రాధాన్యత నిస్తూ ఈనాటి ఉగాది కవి సమ్మేళనానికి ముందే గనితావదానాన్ని జరుపుతున్నాం
”That deeply emotional convictio of the presence of a superior reasoning power which revealed in the comprehensive universe forms my idea of God .”అంటాడు ప్రఖ్యాత శాస్త్ర వేత్త einstein .బుద్ధికి కనిపించని ,విశ్వం లో కనిపించేది అయిన ఉత్కృష్ట ప్రజ్ఞా శక్తిని గూర్చిన హృదయ పూర్వక గాఢ విశ్వాషమే నాకు ఈశ్వర భావాన్ని కల్గిస్తోంది అని ఆ మహా మహుని భావం .”పూర్ణ మదః ,పూర్ణ మిదం ,పూర్ణాత్ పూర్ణ ముడుచ్యతే -పూర్ణస్య పూర్ణ మాదాయ పూర్నమేవావ శిష్యతే ”ఆంటే బ్రహ్మం పూర్ణం .ప్రపంచమూ పూర్నమే .ఆ పూర్ణం నుంచే ఈ సంపూర్ణ జగత్తు ఏర్పడు తోంది .ఆ పూర్ణత తో ఈ పూర్ణతఏర్పడగా అసలు పూర్ణ పదార్దానికేమి కొరత ఏర్పడదు .అదెప్పుడు పరి పూర్ణం గానే వుంటుంది .ఈ భావాన్ని ప్రపంచానికి చాటింది భారతీయ మహర్షులే .సున్నా కు అస్తిత్వాన్ని సాధించింది మన వాళ్ళే .
శ్రీ బెజవాడ గోపాలరెడ్డి చాలా చిన్న వయసు లోనే వుమ్మడి మద్రాసు రాష్ట్ర మంత్రి అయారు .శ్రీ విశ్వనాధ సత్య నారాయణ రెడ్డి గారిని ”ద్రావిడావనీ బాల మంత్రీ”అని సంబోధించారు .అలాగే ఈ నాటి ఈ కుర్ర అవధానిని ”వుర్వరాపురీ బాల గణితావ దానీ ‘అని ఆంటే సముచితం గా వుంటుంది .ఇది ఇతని మొదటి సభా రంగ ప్రవేశం .ఆంటే అరంగేట్రం అన్న మాట..”గణిత అరంగేట్రం ”అందాం సరదాగా .ఇక్కడ తోడ గొట్టి గెలిచిన వాడు ఎక్కడైనా ,ఏ సవాలు నైనా ఎదుర్కొని నిలిచి ,ప్రజ్ఞా పాటవాలు చూపి ,మన్ననలు పొందు తాడు .అందుకే అతనికి ఈ వేదిక నిచ్చాం .అతను సంపాదించే కీర్తిచంద్రికలు మనందరివీ .
లెక్కలు ఆంటే భయ పడే వాళ్లకు ఈ అవధానం చూస్తె తేలికగా లెక్కలు నేర్చు కో గలం అనిపిస్తుంది .easiness అలవడి interest పెరుగు తుంది .అదీ దీని మహిమ .ప్రజ్న పాటవం ,ధారణా ,మననం ,సంక్షిప్తత ,ఆశువుగా మాట్లాదటటం ,సరస సంభాషనంతో మెప్పు పొందటమే అవధాన కళ
ఎనిమిది మంది పృచ్చకులు వృస్చికాల్లాగా ఆంటే తేళ్ళు లాగా ప్రశ్నలతో కుట్టి బాధిస్తుంటే ఆ విషాని హరించు కుంటూ ,ఆ బాధను తట్టు కుంటూ ,అమ్రుతోపమన మైన జవాబులు ఇస్తూ ,నవ్విస్తూ ,అవసరమైతే రెట్టిస్తూ ,వాళ్ల ఎత్తులు జిత్తులను చిత్తూ చేస్తూ పైఎత్తులు వేస్తూ ,వారి వలలో పడకుండా దాటి పోతూ మెప్పించతమే అష్టావధానం -కష్టావధానం -అందరికి ఇస్టావధానం చివరికి అందరికి మ్రుష్టావధానం .కోరి తెచ్చుకున్న తలబరువు .అయితె ఆ బరువు అంతా యిట్టె దిగి పోతుంది .ఇదొక కండూతి .ఆంటే దురద .”మాడు గుల పెడితే కవిత్వం తో అస్తావధానం ”.మేధ గుల పెడితే ”గనితాస్తావధానం ”.మేధమే ట్రిక్స్ -mathematics .మేధమే sticks కాకూడదు .mathematrix అయితె మహదానందం
ఈ ఆనందం లో పాలు పంచుకోవటానికి వచ్చిన రసజ్ఞులకు ,విద్యార్ధినే విద్యార్ధులకు గణితాభిమానులకు ప్రుచ్చకులకు అందరికి సహృదయ ఆహ్వానం .గణితాన్ని పోషిస్తే అది మనల్ని పోషిస్తుంది ”గణితో రక్షతి రక్షితః ”
సావదానం గా ఈ అవధానాన్ని అవధరించండి .అవధాని ప్రజ్ఞా విశేషాలు పరికించండి .సహృదయత తో అభినందించి ప్రోత్చహిమ్చండి అవధాని గారి ఈ దెబ్బ ”గోల్కొండ లో అబ్బా” అవాలి ..”గణిత మొరబ్బా ”అవాలి .అతని కీర్తి కిరీటం లో ఇది కలికి తురాయి అవాలి అతని ధీశక్తి ప్రతిభ” geometric progression ”లో వృద్ధి చెందాలి .మరిన్ని అవధానాలు చేసి మళ్ళీ ఇక్కడే ఘన సన్మానం అందు కోవాలి .”ఈ మచ్చిష్యుడు -వర్దిష్ణుడు ”గా వెలగాలి ” గణిత ఫణి రాజాన్ని ” మోహనం ”గా గణిత నాట్యావధానం చేసి అందర్నీ అలరించమని ఆశీర్వదిస్తున్నాను .
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in రచనలు
Leave a comment
టుమ్రీలు -(chiklets )–ద్విప్లేట్స్
టుమ్రీలు -(chiklets )–ద్విప్లేట్స్
————————————
01 – మనసు దోస్తే వాడు మగాడు
మానం దోస్తే వాడే పగాడు
02 -తమరి దయ వల్ల గర్భం వచ్చిందంటే తప్పు
ఏదో పై వాడి దయ వల్ల ఆంటే ఒప్పు
03 -అన్ని పరీక్షల్లో అవుతున్నాయి పేపర్లులీక్
పరీక్షా విధానం లోనే వుంది వీక్
04 -రామునికి రహీముకి వివాద వేదిక అయోధ్య
ఏ నాటికైనా అక్కడ వికశిస్తుందా సయోధ్య ?
05 అక్కర లేదనుకొనే వాడికి నేర్పటమే అక్షర కృష్ణ
అక్షరానికి అంటుకొని పరవశించే వాడిది అక్షర తృష్ణ
06 -ఆపన్నులపై పన్నులు వడ్డించే మన్మోహన సింగ్
సంపన్నులకు రాయితీ లిచ్చే సమ్మోహన సింగ్
07 -తెలుగు వాణికి ,బాణికి చుట్టిన శ్రీకారం
రాగ గోపాల రత్నం శ్రీరంగం నినదించే ఓంకారం
08 – తనువు స్పర్శ లేకుండా జన్మిస్తే అయోనిజ
మనువు కాకుండా జన్మిస్తే అయ్యో నీచ
09 – ఉచ్చులు బిగించి విదిలించే భిక్షం IMF
లబ్ది పొందని దేశం మన దృష్టిలో వుత్త ‘మఫ్’
10 – మానవ బాంబులు దాటింది స్కూటర్, కారు బాంబుల సంస్కృతి
మానవ మారణ హోమానికి లేదా ఎన్నడు నిష్కృతి?
11 – బొంబాయి తో తోడితే బొంబాయి లో పెట్రోలే
బోంబే లో నేడు ఎక్కడ చూచినాబాంబులే .
12 – చిందేస్తూ భక్తిని చిందించే లక్ష్మణ యతీంద్రులు
ఆముష్మిక భావ సంపన్నులు, నిజంగా వ్యాజ రామానుజులు
13 – విప్లవ భావాల చీలిక పేలిక నాయకుడు కొండపల్లి
వైక్లబ్య గీతాలాపనకు అవుతుందా వేదిక మళ్లీ
14 – అండం పిండం కడుపులో ఫలిస్తే పుడ్తుంది బేబీ
ప్రయోగం లో కలిపితే పుట్టేది టెస్ట్ ట్యూబ్ బేబీ
15 – రిక్షాల్లో కుక్కిన బస్తాల్లా పసిమొగ్గలు
వీపులపై కేజీల బరువుతో కుంగే పసి నిగ్గులు
16 – శ్రీరంగనాధ పదాంభోజ చంచరీకం
గోదావైభవ శ్రీ రంగం రాగ గోపాల రత్నం .
గబ్బిట దుర్గా ప్రసాద్
టుమ్రీల జననం —20 -03 -1993
Posted in రచనలు
Leave a comment
చిట్టి కవితల చిట్టా
చిట్టి కవితల చిట్టా
01 – భారత చరితం
వినరా భారత వీర కుమారా
వీరుల చరితంబు
వీరులు ,పాటు ధీరులు
ధీమంతులు మరి శ్రీమంతులును
కవి పండిత ఉద్దండులు
నీతి శాస్త్ర కోవిదులు
భారత దేశమందు
ఉదయించి నారు –వెలుగొంది నారు .—వినరా భారత
చాణక్యుడు చాక చక్యముతో
మగదేస్వరులగు నవ నందులను
అనగా ద్రొక్కే -ఆర్పే తన కోపాగ్ని
చంద్ర గుప్తుని రాజాది రాజుగా
చేసే నా బ్రహ్మ తేజంబు . — వినరా భారత
పరాక్రమంతో పరిపాలించే నశోకుడు
పరువెట్టిరి శాత్రవ వీరులు
విసుగేట్టేను కదన రంగము
మొలకేత్తెను ఆహిమ్సామ్కురము
ప్రబోధించే బుద్ధ సూక్తులు c
ప్రచారించే పాలు తావులందు —–వినర భారత 28 -05 -1957
02 – ఆంద్ర నందనం
పవిత్రదేశం -ఆంద్ర దేశం
పవిత్ర స్థలాలు పలు తావులు
విజయ నగరపు విజయ పతాక
కాకతి యుగపు కరాల కాళి
రెడ్డి రాజుల శిల్ప సంపద
వెలుగొందిన వేల్గారిన దేశం
వాగను శాసనుడు ,యోగి వేమన
పెద్దన తిక్కన ఆంద్ర భోజుడు
పెంచిన కవితా నందనారామం
విస్తరించిన విజయ భూమిరా
15 -12 -1957
03 – వక్కా పోచక్కా
వక్కా పోచక్కా
వొక్క పూట నీవు లేక
గడువదు భోజనానంతరం
వక్కా నిన్ను ముక్కలు చేసి
ఏలక్కులు లవంగాలు
మున్నగు సుగంధ ద్రవ్యాల పోపువేసి
పట్క్కు పటుక్కు మని నమలనిచో
మాకేదీ నాగరకత?
ఒక్క క్షణం నీవు లేక పాట రాదు గాయకునికి
ఒక్క క్షణం నీవు లేక పాఠం మాను పంతులు
ఒక్క పూట నీవు లేక గడువదు నవ దాంపత్యం
వక్కా నీవే దిక్కు
తక్కిన వారంతా నీ తర్వాతే
క్షణం కూడా మమ్ము విడువకుండా
కాచి రక్షించు మమ్మ -నిను విడువ మమ్మ
శ్రీదేవిని ఉదరమందున శేష శయ్య స్వామి
అర్ధ భాగ మందు అంబను ఆది శంకరుడు
నాల్క పైన వాణిని నలువ
తాల్చి నట్లు మేము నిన్నేల్లప్పుడు
బుగ్గ కింద దాతుమమ్మ
కావవమ్మా వక్కా పోచక్కా 01 -02 -1963
మీ
దుర్గా ప్రసాద్
Posted in కవితలు
Leave a comment
శ్రీ దేవరాజు మహా రాజు కలసినప్పుడు
గూగిలీయులకు హైదరాబాద్ లో ఉస్మానియా యూనివెర్సిటీ లో zoology ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ప్రముఖ కధకులు ,కవి ,నవలా రచయిత పర్యావరణ ,శాస్త్రీయ అంశాలపై నిత్యాన్వేషణం చేస్తూ ,పుంఖాను పుంఖాలుగా రచనలు చేస్తున్న
గారిని వారి ఇంటివద్ద కలిసినప్పటి ఫోటో ప్రక్కన వారి శ్రీమతి గారు
శ్రీ మహారాజు గారు యాభై ఏళ్ళకు పైగా చేస్తున్న సాహిత్య కృషి మీద సహృదయ స్పందనను ”ఆవరణం ”పేరిట త్వరలో వెలువరిస్తున్నారు .అందులో వారి కధలపై నా సమీక్ష కూడా చేర్చటం వారి సహృదయత .
— మీ దుర్గా ప్రసాద్
— మీ దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం
Leave a comment
కొమ్మ -బొమ్మ -అమ్మ
కొమ్మ -బొమ్మ -అమ్మ
వసంతం హసించని కొమ్మతో
బొమ్మ చేసి ,ఎత్తుగా వున్న పీఠం పై
మోజుగా ,ముద్దుగా ,కూర్చోబెడితే
”అమ్మవారై,ఎక్కించిన వారి పాలిటి
మహామ్మారై విజ్రుమ్భించింది
కొమ్మ బొమ్మైంది ,బొమ్మ అమ్మైంది.
కొమ్మ బొమ్మ అమ్మ ముగురమ్మల
మూలపుటంమై విజ్రుమ్భించింది
పంచన జేరిన వాణ్ని పన్నీట ముంచింది
వంచన పేరుతొ వాణ్ణీ పాతాళం లో దించింది
కల్ల కపటము లేనట్లు కపిల దేనువన్నట్లు
పల్లు మాటాడనట్లు పసిహృదయమట్లు
తన్ను తానేట్లో ప్రకటించు కుంది
అశరీర వానితో శృతి చేయించుకున్నది .
ఎటు చూసినా నేడు దైన్యం
హైన్యం నైచ్యం ,పరతంత్రత
స్వచ్చత లేని బ్రతుకుల్లో నిత్యం గచ్చ పొదలు
ప్రతిదీ అందరానంత దూరం –ఆకసాన కుసుమం
ప్రజ కదిలింది చైతన్య స్రవంతిలా
కబంధ హస్తాలు తెంచి
స్వేచ్చా పిపాసల నుంచి
జగతి నవ్య దివ్య స్ఫూర్తి వహించే
శుభ తరుణం చేరువైంది .
అమ్మ పతనం తప్పదు
బొమ్మ కావటం తప్పదు
వసంతం లేని కొమ్మ మళ్ళీ
నోరెత్తక పోవటం తప్పదు .
మీ
గబ్బిట దుర్గా ప్రసాద్
శ్రీ ప్రసాద రాయ కులపతి సంపాదకులు గా స్వర్గీయ ఆర్. ఎస్ .కే .మూర్తి (మచిలీ పట్నం ) ఉప సంపాదకులు గా నిర్వహింపబడిన ”సాందీపని ”మాస పత్రికలో నవంబర్ 1974 లో ప్రచురింపబడి ,,శ్రీ కందుకూరి వెంకటేశ్వర్లు గారి సంపాదకత్వం లో 1975 లో వెలువడిన కవితా సంపుటి ”నవ చేతన ” లో ప్రచురింపబడిన నా కవిత ఇది
Posted in రచనలు
Leave a comment
గద్య నన్నయ చిన్నయ సూరి
గద్య నన్నయ చిన్నయ సూరి
— సకల సాహితీ” సుజన రంజకమైన” పత్రికను పుత్రికా వాశ్చల్యం తో పెంచి ,ఎదుగుదలకు పులకించిన జనకునిగా ఆనందానుభూతి నంది ,పట్టరానంత సంబరాలతో అంబరాన్నంటే ఆనందం తో జరుపుకున్న సీమరాజు పట్టాభిషేకాన్ని అక్షరాభిషేకం తో అభినందించి ,భాట్టభానుని ,ముద్దు పట్టి కాదంబరిని అట్టహాసంగా ,ఆంద్ర కాదంబరిగా అవతరింప జేయటం లో తరించి ,గీర్వాణ కౌముదిని శాస్తాధ్యయన జనానికి వెన్నెల పర్వణం చేసి ,అమరలోకపు పారిజాతాన్ని తెలుగు భూరుహం గా నిలిపి ,పరిమళాలు నింపి ,గమ్మత్తు మత్తులో ఎదల నుయ్యాల లూగించి ,రంగు,రుచి వాసన గల తెలుగు అక్షరాలను గుది గుచ్చి అక్షరగుచ్చం చేసి ,శాస్వతకీర్తి నార్జించి ,ఆర్తజన బాన్ధవునిగా వర్ధిల్లమని పచ్చయప్ప నృపుని యశస్సు పదికాలాలు మండలాంతర విస్తృతి నందాలని మనసార ఆకాంక్షిమ్చి ,కృతజ్ఞత చాటించి ,బాలబోధకంగా సంస్కృత బాలబోధ సాధన చేసి ,ఆకుచాటు పిందేల్లా వుండి చేటల్తో అర్ధాన్ని భావాన్ని చెరిగి ,జాతి జీవనానికి పట్టుగొమ్మలై నిలిచిన చాటువులను ఏర్చి కూర్చి ముత్తెపు సరులుగా తెలుగు తల్లికి ఆభరణంగా అరణం గా అందించి అఘటన ఘటనా సమర్ధం గా ఒంటిచేత ”అకారాది నిఘంటు ”నిర్మాణంతో తెలుగులకు వెలుగుల దారి చూపి తన చేత ,రాత ,అంతటి తో ఆగిపోనీక విశ్వ వ్యాప్తిత మయ్యే తపనతో ,తపస్సు తో ,”విశ్వ నిఘంటు ”వు కు టీకాతిలకం తీర్చి దిద్ది ,యాదవకులతిలకుని అభ్యుదయ పరంపరగా యాదవాభ్యుదయ యశోచంద్రికలను భువికి దించి, అలక్ష్మీ నిరసనగా శ్రీ లక్ష్మీ నారాయణ తంత్ర యంత్ర స్థాపన చేసి, అర్థము, పరమార్థము, లక్షంగా పదాలను సార్థకత చేకూర్చే సార్ధక పద మంజరి’ని, శారద పద మంజీరంగా వేలయించి, అయోమయమైన దూమశకట విన్యాసాన్ని ధూం ధూం దండకంగా దండ గూర్చి , ప్రపంచ సర్వశాస్త్రాలకు ఆది, అనాది అనిపించుకున్న హిందూ ధర్మ శాస్త్రాన్ని అపర అగస్త్యునిగా సంగ్రహించి చుళికీ కృతం చేసి, సులభ గ్రహకంగా, నీతిని సంగ్రహించి, నీతి చంద్రికతో చిత్త శాంతిని సాధించి, సులభ భోధనకై విభక్త భోధిని కరతలా మలకం చేసి, ద్రావిడాంధ్ర గీర్వాణ ప్రాకృత భాషల పారమెరిగి, సారమెరిగి, సుసంస్క్రుతం అని చిరయశస్సు నార్జించిన సంస్కృత సూత్రాలకు ఆంద్ర వ్యాకరణాన్ని అక్షర రమ్యం గా మలచి ,”పద్యాంధ్ర వ్యాకరణం ”నిర్మించి ,శబ్ద శాసనుడైన నన్నయ్యకు సైదోడుగా ”ఆంద్ర శబ్ద శాసనాన్ని ”చేసి ,ప్రతిపర్వ మాధుర్య విలసిత మహాభారత నన్నయ కృత ఆదిపర్వానికి వన్నె ,చిన్నె లతో ,పరిపక్వ వచన రచన సొంపుల నందించి ,బాలలకే కాదు ,ఆబాల గోపాలానికి అవసరమయ్యే ,బాల వ్యాకరణాన్ని గ్రామ కరణం లెక్క గా నూలు అటూ ,యిటూ తేడా లేకుండా మంత్రాలల సూత్రబద్ధం చేసి ,,మననకు ,మాననీయతకు ,గణనీయతకు ,ఆదర్శంగా నిలిపి ,”తెలుగు వ్యాకరణ దీపం చిన్నది ”అన్న వారికి ”తెలుగు వ్యాకరణ దీపంచిన్నది కాదు చిన్నయ్యదే ”అని దాని కీర్తి చంద్రికలు పాణిని దాకా చేరేట్లు చేసి ,తెలుగు భాషకు వున్న నుడులు ,సంధులు ,సమాసాలు ,అలంకారాలను అద్భుతం గా ,కమనీయం గా మనోహరం గా కూర్చి ,కలకండ మాధుర్య ,గాంభీర్య వచన రచనకు మార్గ దర్శియై ,వచన విదాతయై ,తన వచన రచనతో ప్రాభవమ్ కల్పించి ,పోషించిన విష్ణువై,చివరికి తనలోనే ,తనతోనే లలయం చేసుకొన్న శివుడైన త్రిమూర్త్యాత్మక మూర్తి,తెలుగు గ్రాంధిక వచనావిన్యాసానికి చలువ కుటీరం నిర్మించిన వాస్తుశిల్పి శ్రీ పరవస్తు చిన్నయ సూరి .ఆ వాస్తు అప్పుడు అందరి వస్తువే .కాలక్రమాన అది ”పరవస్తు”వు అయింది .మీగడ పెరుగు ఆయన భాష ..ఆ తర్వాత వ్యావహారికం తో పల్చని మజ్జిగ అయింది .అదీ జీర్ణించుకోలేక సతమతమాయే జీర్ణాశయ బాధ మనది .ఆయన ఒక్క” సూరి ” మాత్రమే కాదు పన్నిద్దరు (12 ), సూర్యుల తేజో విరాజితుడు .పద్యం లో నన్నయకు వున్న గౌరవం గద్యం లో చిన్నయ సాధించారు .పేరుకు చిన్నయ్యే కాని ప్ర జ్ఞా ప్రాభవాలకు పెద్దయ్య పెద్దన్నే .ఆ మాధుర్య విలశిత మైన హృద్య గద్య వైభవ నిర్మాతకు వినమ్రం గా అంజలి ఘటిస్తూ సెలవ్ . i
మీ —————గబ్బిట దుర్గా ప్రసాద్
పరవస్తు చిన్నయసూరి పీఠం ,నాగార్జున విశ్వ విద్యాలయం ,కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్తం గా 17 -01 -08 ,18 -01 -08 తేదీలలో గుంటూరు లోని నాగార్జున విశ్వ విద్యాలయం తెలుగు శాఖలో నిర్వహించిన చిన్నయ సూరి ద్విశతాబ్ది ప్రారంభవ ఉత్చావ సమా వేశం లో చివరి రోజున జరిపిన ”అక్షరాభిషేకం ”లో నేను చదివినది .ఇది తర్వాత ఆకాశవాణి విఇజయవాడ కేంద్రం ద్వారా ప్రసారమైంది
Posted in రేడియో లో
Leave a comment
శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం
శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం
సాధారణం గా ఆంజనేయ స్వామి దేవాలయాలు భాక్తాన్జనేయం గానో దాసాన్జనేయం గానో వీరాన్జనేయం గానో ఎక్కువగా వుంటాయి సువర్చల తో కూడిన ఆంజనేయ దేవాలయాలు చాలా అరుదు .అలాంటి అరుదైన శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం ఆంద్ర ప్రదేశ్ లో కృష్ణ జిల్లలో వుయ్యూరు మండలం లోని వుయ్యూరు గ్రామం లో రావిచెట్టు బజారు చివర పుల్లేరు కాలువకు సమీపం లో వుంది అది గబ్బిట వారి దేవాలయం గా ప్రసిధి చెందింది ఆ ఆలయాన్ని మా తండ్రి గారు గబ్బిట మృత్యుంజయ శాస్త్రి గారి మాతా మహులు ఆంటే మా నాయనమ్మ నాగమ్మ గారి తండ్రి గారు గుండు లక్ష్మీ నరసిమ్హావధానులు గారు సుమారు రెండు వందల సంవత్చరాల క్రితం స్వంత ఖర్చులతో ఆ దేవాలయాన్ని నిర్మించి ,ధూప దీప నైవేద్యాలకు ఏర్పాటు చేసారు .వుత్శవ మూర్తులను కూడా ఏర్పాటు చేసి ధ్వజ స్థంభ ప్రతిష్ట చేసారు .వైశాఖ బహుళ దశమి ఆంజనేయ స్వామి జన్మదినం నాడు శ్రీ హనుమజ్జయంతిని సువర్చలాన్జనేయ కల్యాణాన్ని చాల వైభవం గా జరిపే వారట .కోరిన కోరికలను తీర్చే దైవం స్వామి అందరికి అండగా వుండేవారు ఆవరణ లో ఈశాన్య భాగాన ఎత్తైన కళ్యాణ మండపం వుండేది .అర్చక స్వాములు శ్రద్ధగా స్వామి సేవ చేస్తూ తరించేవారు .నరసిమ్హావదానుల మరణం తర్వాత వారి దౌహిత్రుడి గా మా నాన్న గారు వంశ పారంపర్య ధర్మ కర్తగా వున్నారు ..కార్యక్రమాలన్నీ బాగానే జరిగేవి ఆలయం బాగా ముందుకు వుండటం వ్వేనుక ఖాళీ ఎక్కువగా వుండటం వల్ల ఎక్కువ మంది కి దర్శన భాగ్యం కష్టం గా వుండేది .కళ్యాణం ,జయంతి తప్పక జరిగేవి .రోడ్డు ఎట్టు పెరగటం ఆలయం లోతుగా వుండటం వల్ల వర్షా కాలమ్ నీరంతా లోపలి చేరి చాల ఇబ్బందిగా వుండేది 1961 లో మా తండ్రి గారి నిర్యాణం తరువాత నేను వంశ పారంపర్య ధర్మ కర్త గా ఉంటున్నాను .ఆలయం శిధిలమై పోతోంది ,ఇరుకు గా కూడా వుండటం కూడా బాధాకరం గా వుండేది ఎన్నో సార్లు మంచి ఆలయాన్ని అక్కడే నిర్మించాలని అనుకున్నాము మా ఒక్కరి వల్ల ఆయె పనికాదు అందరి సహకారం కావాలి ప్రయత్నం చేసాం ..కని స్వామి అనుగ్రహం లేనిది ఏపనీ కాదు
ఇంతలో ఆ రోడ్ చివర వంతెన నిర్మాణం అయింది .అప్పుడు మకుటుంబ,సభ్యులకు శ్రేయోభిలాషులకు గ్రామస్తులకు బలీయమైన ఆలోచనా కలిగి స్వామి ఆశీర్వాదబలం తోడై ఒక కమిటీ గా ఏర్పడి ఆలయ నిర్మాణం చేయాలని ద్రుఢమైన సంకల్పం కలిగింది .వరుసగా సమావేశాలు జరపటం చందాలు వసూలు చేయటం వసూలైన ధనాన్ని బ్యాంకు లో వేయటం రసీదులు ఇవ్వటం చేసాము .దీనికి నాకు పూర్తి సహకారాన్ని అందించిన వారు స్వర్గీయ మండా వీరభద్ర రావు ,సంజీవరావు ,.కాలికి బలపం కట్టుకొని మేము ముగ్గురం తిరిగాము ,.మంచి సహకారం లభించింది .ధనం పోగాయింది స్వచ్చందం గా ముందుకు వచ్చి ధనం అందించారు శ్రీ సుబ్బారావు గారు నిర్మాణ పర్య వేక్షణ చేసారు .స్వస్తిశ్రీ చాంద్రమాన పరాభవ నామ సంవత్చర నిజ జ్యేష్ట నవమీ గురూ వారం హస్తా నక్షత్ర యుక్త కర్కాటక లగ్న పుష్కరామః యందు అనగా 23 -06 -1988 న స్వామి వారి పునః ప్రతిష్ట కార్యక్రమం వైఖానస ఆగమ విధానం లో శ్రీ వేదాంతం శ్రీ రామా చార్యుల వారి ఆధ్వర్యం లో నేను నా భార్య ప్రభావతి దంపతులం స్వామి వార్ల విగ్రహ ప్రతిష్ట చేసాము .ఆ నాటి కే.సి పీ ప్లాంట్ మేనేజర్ స్వర్గీయ ఇంజేటి జగన్నాధరావు గారు శాసన సభ్యులు స్వర్గీయ అన్నే బాబూరావు గారు ముఖ్యులుగా విచ్చేసి కార్యక్రమానికి ఘనత చేకూర్చారు కే.సి పీ వారి వదాన్యత వుయ్యూరు ,చుట్టుపక్కల గ్రామస్తుల దాతృత్వం సహాయం మరువలేము పువ్వాడ వారు వెంట్రాప్రగడ వారు ఊర వారు చోడవరపు వారు మండా వారు ఒకరేమిటి అందరు పెద్ద మనసు తో ఈ పవిత్ర భగవత్ కార్యానికి సహకరించారు వుత్శవ విగ్రహాలు తో ఆలయం శోభిల్లింది ఉచితం గా ఇసుక తోలారు కొందరు సిమెంట్ ,ఇచ్చారు కొందరు స్వామి మీద వున్న అచంచల విశ్వాసమేఇంత పని మా అందరితో చేయించింది .మా కుటుంబ సభ్యులు ధనం తో సేవతో సహకరించారు ..అదొక పండగ గా జరిగింది
ఇంత వున్న ధన లోపం వల్ల ధ్వజ స్థంభ నిర్మాణం చేయ లేక పోయాం .అయితె ప్రతి సంవత్షరం హనుమజ్జయంతిని వైభవోపేతం గా చేసి స్వామి వారి కళ్యాణం చేస్తూ తరించాము .భక్తులు పెరిగారు .ధనుర్మాస కార్య క్రమాలు ప్రారంభించాము .హనుమద్వ్రతం ప్రతి సంవత్చరం జరుపుతున్నాం. .చైనా వోగిరాల వాస్తవ్యులు ,వదాన్యులు స్వర్గీయ పాలడుగు నాగేశ్వర దాసు గారు ధ్వజస్తంభాన్ని ప్రదానం చేసారు స్వస్తీస్రే చాంద్రమాన శ్రీ ముఖ నామ సంవత్చర జ్యేష్ట బహుళ నవమి 13 -06 -93 ఆదివారం ఉదయం 07 -29 గంటలకు ఉత్తరాభాద్ర నక్షత్ర యుక్త మిధున ల్లగ్న పుష్కరాసము లో ధ్వజ ప్రతిష్టా మహోత్స్చావం అత్యంత వైభవం గా జరిగింది .శ్రీ దొడ్డ వెంకట రత్నం దంపతులు శ్రీ పరాశరం రామ కృష్ణ మాచార్యుల వారి ఆధ్వర్యం లో ధ్వజ ప్రతిష్ట జరిపారు .ఎందరో వదాన్యులు సహకరించారు .ఇత్తడి తొడుగు కూడా వేయించాము. మండా వీరభద్ర రావు సంజీవ రావు గారల,అవిశ్రాంత కృషి అనుక్షణ పర్యవేక్షణ నాకు కొండంత బలం .వారి సేవలు మరువ లేనివి .
నిత్యం వందలాది భక్తులు శ్రీ సువర్చలన్జనేయ స్వామి వార్లను సేవించి తరిస్తున్నారు తమల పాకుల పూజ ,పండ్లతో పూజ గంధ శింధురం తో అర్చనా విసేసం గా జరుగుతాయి ధనుర్మాసం నెల రోజులు వేలాది మంది ప్రదఖినలు చేసి తమ మనోభీస్తాన్ని స్వామి వారికి నివేదించుకొని సఫల మనోరదులవుతున్నారు భక్తుల పాలిటి కొంగు బంగారం స్వామి .భోగి నాడు శాంతి కల్యాణం జరుగుతుంది ఊరేగింపు చేస్తాము ఒంటె వాహనం మీద .లాడ్డులతో ప్రత్యెక పూజ కాయ గురాలతో విశేష అర్చన చూడ ముచ్చటగా వుంటుంది భజనలు హనుమాన్ చాలీసా పారాయణ ,విష్ణు ,లలితా పారాయణ సాముహిక కుంకుమ పూజ యే ఆలయం ప్రత్యేకత మాన్యు సూక్తం తో స్వామి వారికి అభిషేకం జరుగ్గుతుంది
మూడు సంవత్శరాల క్రితం పదకొండు రోజులు ప్రత్యెక కార్యక్రమం నిర్వహించాము,ఆలయం పునర్నిర్మించి ఇరవై ఏళ్ళు అవుతున్న సందర్భం గా .ప్రతిరోజూ ఉదయం మన్యుసుక్తంతో స్వామి వారికి అభిషేకం హోమం సహస్రనామార్చన సాయంత్రం మళ్ళీ హోమంశాంతి కల్యాణం ..అపూర్వ స్పందన లభించింది శ్రీ స్వర్ణ నాగేశ్వర రావు గారి నేతృత్వం లో ,ఏలూరు వెద పండిట్ల ఆధ్వర్యం లో మహత్తరం గా పదకొండు రోజుల కార్య క్రమాలు జరిగాయి .మంచి సహకారం లభించింది రోజు మా దంపతుల తో పాటు ఒకరిద్దరు దంపతులు కుర్చుని స్వామి వార్ల కల్యాణం చేయటటం మహద్భాగ్యం గా భక్తులు భావించారు ఆలయం లో భక్తులు అన్ని సౌకర్యాలు కల్గించా టానికి సహకరిస్తున్నారు
ఈ విధం గా వుయ్యూరు లోని శ్రీ సువర్చలాన్జనేయ స్వామి ధర్మ కర్తగా స్వామి సేవలో నా జీవితాన్ని పండించుకుంటున్నాను .
27 -05 -11 న వైశాఖ బహుళ దశమి శుక్రవారం శ్రీ హనుమజ్జయంతి సందర్భం గా అందరికి శుభా కాంక్షలు స్వామి వార్ల కృపా కటాక్ష ప్రాప్తి రస్తు
సర్వ్ జనః సుఖినో భవంతు .విశ్వ శాంతి రస్తు .లోక కళ్యాణ మస్తు .
మీ
గబ్బిట దుర్గా ప్రసాద్ ————-ధర్మ కర్త –శ్రీ సువర్చలాన్జనేయ దేవాలయం –వుయ్యూరు
Posted in సమయం - సందర్భం
Leave a comment
సువర్చలాన్జనేయం
సువర్చలాన్జనేయం
శ్రీ ఆంజనేయుడు అంజనా దేవి కి ,కేసరి కి
శ్రీ ఆంజనేయుడు అంజనా దేవి కి ,కేసరి కి
జన్మించిన కుమారుడు .బుద్ధిమంతుడు ,బలవంతుడు ,ప్రతాపశాలి .ఆయనకు చిన్న తనం లోనే వ్యాకరణం నేర్చుకోవాలని కోరిక కలిగింది .వ్యాకరణం ఆంటే ఒక్కటే కాదు .నవ విధ వ్యాకరనాలున్నాయి అవి పాణినీయం ,కలాపము ,సుపద్మము ,సారస్వతము ,ప్రాతి శాఖ్యము ,కుమారవ్యాకరణము ,ఇంద్రము వ్యాఘ్రభౌతికము శాకటాయనము .ఇవన్నీ నేర్చుకున్న వాడిని నవ వ్యాకరణ పండితుడు అంటారు .వీటిని పూర్తి అధ్యనము చేసి అధ్యాపనం (నేర్చుకోవటం ,బోధించటం )చేయగల నేర్పు వున్న వాడు సాక్షాత్తు ఆ సూర్య భగవానుడే ..హనుమంతుడు సూర్యుని దగ్గరకు వెళ్లి తనకు వ్యాకరణాలు బోధించ మని వేఉకున్నాడు .సూర్యుడు ”నేను ఉదయము నుంచి ,సాయంత్రం దాకా తూర్పు నుంచి పడమరకు ప్రయాణం చేస్తూంటాను .నిలకడ గా ఒక చోట ఉండను .నీకు నేర్పటం ఎలా సాధ్యం ?”అన్నాడు .దానికి మహా మతిమంతుడైన హనుమాన్ “”స్వామీ !నేను ఒక కాలు తూర్పుకొండ మీద ,రెందోకాలు పడమటి కొండ మీద వుంచి మీతోనే వుంటాను .కనుక నేర్పండి “‘అన్నాడు .సరే నని అయిదు వ్యాకరణాలు నేర్పాడు ఆ విధం గానే .మిగిలినవి కూడా మో నేర్పమని అడిగాడు .మారుతి .మిగిలినవి వివాహం అయిన వారికే నేర్పాలి అన్ననియమం వుంది అన్నాడు గురువు ..నేను బ్రహ్మ చారిని కదా ఎలా సాధ్యం అని అడిగాడు వాయుసుతుడు ..అయితే దీనికి ఒక పరిష్కారం వుంది ఆమెను నీకు ఇచ్చి వివాహం చేస్తాను అప్పుడు మిగిలిన వ్యాకరణా అన్నాడు రవి.
ఇంతకీ సూర్యుని కుమార్తె ఎవరు ఎలా పుట్టింది అని అనుమానం వచ్చింది హనుమకు .అప్పుడు సూర్యుడే సందేహ నివృత్తి చేశాడు .తాను చాలా తీవ్ర తేజంతో జ్వలిస్తుంటే తన భార్య చాయా దేవి భరించలేక పోయిందని ఆమె తండ్రి ,తన మామ గారు మయుడు తనను సాన పట్టాడని తీవ్రత తగ్గిందని ,సాన పట్టగా వచ్చిన రజను ఒక రాశి గా ఏర్పడిందని దేవతల వర ప్రభావం తో ఆ రాశి నుంచి మంచి వర్చసు దేహకాంతి తేజస్సు కల అపురూప సౌందర్య రాశి ఆవిర్భవించిందని ,ఆమెయే తమ కుమార్తె సువర్చల అని వివరం గా చెప్పాడు సూర్యుడు .మంచి వర్చస్సు వుండటం చేత సువర్చల గా నామ కారణం చేసామని చెప్పాడు ఆమె ను వివాహం చేసుకోమని కోరాడు సరే నని ఒక షరతు పెట్టాడు హనుమ .తాను వివాహం అయినా బ్రహ్మ చారి గానే ఉంటానని దాంపత్య సౌఖ్యం ఉండదని తనకుమార్తెకు ఈ విషయం చెప్పి ఆమె అంగీకరిస్తే తాను వివాహం చేసుకుంటానని నిర్మొహమాటం గా చెప్పాడు .సువర్చలకు. ,బలశాలి ,మతి మంతుడుబుద్ధిమంతుడు తనకు భర్తగా లభించటం తన అదృష్టమని దాంపత్య సౌఖ్యం లేక పోయినా తనకు అమ్గీకారమే నని ఆమె బదులు చెప్పింది .అందరు ఆనందించారు వారి వివాహం వైభవం గా జరిగింది అప్పటినుంచి ఆంజనేయుడు సువర్చలాన్జనేయుడు
అయ్యాడు . వచ్చే మన్వంతరం లో హనుమ బ్రహ్మ దేవుడవుతాడు అందుకే ఆయన సహస్రనామం లో ”భవిష్యత్ బ్రహ్మనేనమః”అని వుంది సూర్యుడు తన అల్లుడైన హనుమంతునికి మిగిలిన నాలుగు వ్యాకరణాలు నేర్పాడు .గురువుకు తగిన శిష్యుడని పించు కున్నాడు ..ఇదే అందుకే ఆయన్ను ”నవ వ్యాకరణ పండితుడు ”అంటారు సువర్చలాన్జనేయం .
హనుమ చిరంజీవి అని మనకు.ఆయన వైశాఖ మాసం లో కృష్ణ పక్షం లో దశమి నాడు జన్మించాడు “”వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే ”అని దీని వివరణ ఆ రోజునే శ్రీ హనుమజ్జయంతి దేశ మంతటా చేస్తారు ..ఆయన పుట్టిన వారం శని వారం .శనివారం మంగళ వారం హనుమకు ప్రీతి కరమైనవి .ఆ రోజుల్లో విశేషం గా స్వామిని అర్చించి తరిస్తారు .సువర్చలాన్జనేయ కల్యాణాన్ని వైశాఖ బహుళ దశమి నాడు ఆంటే హనుమజ్జయంతి నాడు జరపటం ఆచారం .తమల పాకులపూజ (నాగవల్లి )ఆయనకు ప్రీతికరం ..అప్పాలు నైవేద్యానికి శ్రేష్టం ..పానకం ఇష్టం .లడ్డూలు మరీ ఇష్టం ఆంజనేయుడు లంకను దాటి సీతా మాత ను దర్శించి స్వామి కార్య దురీనుదయాడు .రామ భక్త హనుమాన్ గా వీర హనుమాన్ గా దాసాంజనేయ స్వామిగా ,వీర ధీర హనుమాన్ గా సంజీవి పర్వతోద్ధారణ హనుమాన్ గా ,పంచముఖ అన్జనేయునిగా భక్తులచేత పూజలు అందుకుంటున్నాడు .ఆయన్ని సేవించితే భయాలు ఉండవు ,పాపాలు అంటవు . దుస్వప్నాలు రావు శత్రువుని జయించే కోరిక తీరుతుంది . అందుకే ఆయనకు ఊరూరా వీధి వీధినా దేవాలయాలు కత్తి భక్తీ శ్రద్ధలతో పూజించి సేవించి తరిస్తారు
ఆంజనేయ స్వామి ప్రవర తెలుసు కుందాము ఆయనది కౌన్డిన్యస గోత్రం ..వసిష్ఠ ,మైత్రావరణ కౌన్డిన్యస మహర్షులు ఆ గోత్ర ఋషులు .హనుమంతుని ముత్తాత గారి పేరు హేమగార్భ శర్మ ,తాత గారు పింగాక్ష శర్మ ,తండ్రి గారు కేసరి శర్మ .
సువర్చలా దేవి ప్రవర వినండి ఆమె గోత్రం కాస్యపస గోత్రం కాశ్యప ,వత్చార ,నైద్రువ అనే ముగ్గురు మహర్షులు ఆ గోత్రం లోని ఋషులు .ఆమె ముత్తాత గారు చతుర్ముఖ బ్రహ్మ .తాత గారు కశ్యపబ్రహ్మ .తండ్రి వివస్వత బ్రహ్మ అనే సూర్యభగవానుడు .
శ్రీ సువర్చలాదిస్గ్తిత వామ భాగం -నిరస్త కందర్ప సురూప దర్శనం
భాను ప్రభం రాఘవ కార్య దక్షం -అస్మత్కులేశం శ్రీ హనూమంత మీడే .
. శ్రీ హనుమజ్జయంతి 27 05 -11 సందర్భం గా అందరికి శుభాకాంక్షలు .శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వార్ల కృపా కటాక్ష సిద్ధి రస్తు.
మీ
దుర్గా ప్రసాద్
హనుమ చిరంజీవి అని మనకు.ఆయన వైశాఖ మాసం లో కృష్ణ పక్షం లో దశమి నాడు జన్మించాడు “”వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే ”అని దీని వివరణ ఆ రోజునే శ్రీ హనుమజ్జయంతి దేశ మంతటా చేస్తారు ..ఆయన పుట్టిన వారం శని వారం .శనివారం మంగళ వారం హనుమకు ప్రీతి కరమైనవి .ఆ రోజుల్లో విశేషం గా స్వామిని అర్చించి తరిస్తారు .సువర్చలాన్జనేయ కల్యాణాన్ని వైశాఖ బహుళ దశమి నాడు ఆంటే హనుమజ్జయంతి నాడు జరపటం ఆచారం .తమల పాకులపూజ (నాగవల్లి )ఆయనకు ప్రీతికరం ..అప్పాలు నైవేద్యానికి శ్రేష్టం ..పానకం ఇష్టం .లడ్డూలు మరీ ఇష్టం ఆంజనేయుడు లంకను దాటి సీతా మాత ను దర్శించి స్వామి కార్య దురీనుదయాడు .రామ భక్త హనుమాన్ గా వీర హనుమాన్ గా దాసాంజనేయ స్వామిగా ,వీర ధీర హనుమాన్ గా సంజీవి పర్వతోద్ధారణ హనుమాన్ గా ,పంచముఖ అన్జనేయునిగా భక్తులచేత పూజలు అందుకుంటున్నాడు .ఆయన్ని సేవించితే భయాలు ఉండవు ,పాపాలు అంటవు . దుస్వప్నాలు రావు శత్రువుని జయించే కోరిక తీరుతుంది . అందుకే ఆయనకు ఊరూరా వీధి వీధినా దేవాలయాలు కత్తి భక్తీ శ్రద్ధలతో పూజించి సేవించి తరిస్తారు
ఆంజనేయ స్వామి ప్రవర తెలుసు కుందాము ఆయనది కౌన్డిన్యస గోత్రం ..వసిష్ఠ ,మైత్రావరణ కౌన్డిన్యస మహర్షులు ఆ గోత్ర ఋషులు .హనుమంతుని ముత్తాత గారి పేరు హేమగార్భ శర్మ ,తాత గారు పింగాక్ష శర్మ ,తండ్రి గారు కేసరి శర్మ .
సువర్చలా దేవి ప్రవర వినండి ఆమె గోత్రం కాస్యపస గోత్రం కాశ్యప ,వత్చార ,నైద్రువ అనే ముగ్గురు మహర్షులు ఆ గోత్రం లోని ఋషులు .ఆమె ముత్తాత గారు చతుర్ముఖ బ్రహ్మ .తాత గారు కశ్యపబ్రహ్మ .తండ్రి వివస్వత బ్రహ్మ అనే సూర్యభగవానుడు .
శ్రీ సువర్చలాదిస్గ్తిత వామ భాగం -నిరస్త కందర్ప సురూప దర్శనం
భాను ప్రభం రాఘవ కార్య దక్షం -అస్మత్కులేశం శ్రీ హనూమంత మీడే .
. శ్రీ హనుమజ్జయంతి 27 05 -11 సందర్భం గా అందరికి శుభాకాంక్షలు .శ్రీ సువర్చలాన్జనేయ స్వామి వార్ల కృపా కటాక్ష సిద్ధి రస్తు.
మీ
దుర్గా ప్రసాద్
మా కొత్త బ్లాగ్ అదే రోజు ప్రారంభం
Posted in సమయం - సందర్భం
Leave a comment
నిర్ వచనాలు
నిర్ వచనాలు
గురూ గారు అంటూ శిష్యుడు పొద్దున్నే వచ్చాడు నిన్న చెప్పినదానిమీద్ ప్రశ్నలు అడగనా అన్నాను .వద్దండి .రోజు మీరుప్రశ్నలడగటం ,నేను జవాబ్బులు చెప్పటం తప్పు గా చెప్తే నెత్తిన మొట్టటం బుర్ర మీద కంది కాయల్లా అవి తయారవటం రోజు ఉండేదేగా .ఇవాళ నేను జనరల్ knowledge పెంచుకోవటానికి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతా జవాబు చెప్పిన నావిజ్ఞానాన్ని పెంచండి .అన్నాడు . సరే అడుక్కో అన్నా .
గురూజీ !టుజి త్రీజీ అంటున్నారు కదా దాని అర్ధం ఏమిటి?
టు అంతే రెండు త్రీ అంతే మూడు అని తెలుసు కదా .జి ఆంటే jeneration ఆంటే తరాలు ,అని అర్ధం .ప్రభుత్వం లో వుంటూ బొక్కసం లో డబ్బును బొక్కేసి ,నొక్కేసి దోచేసి దాచేసి ,రెండు లేక మూడు తరాలదాక తిన్నా అరిగితరిగి పోకుండా డబ్బును దాచుకునే స్కీములు అని అర్ధం .
అయ్యా !ఈ మధ్య ఒక వారం నుంచి కోవర్ట్ అనే మాట వింటున్నా .దాని లో గుట్టు విప్పండి ?
వెరీ సింపులూ! .ప్రభుత్వ పార్టీ లో అద్దికారం చెలాయిస్తూ ఎప్పుడో ఎవరి ఉప్పో తిన్నందుకు ఇప్పుడు వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వ పార్టీ రహస్యాల్ని వుప్పందిస్తూ తమ పార్టీ వాళ్ళను ఓడించటం లో ఆరి తేరిన వాళ్ళు అని అర్ధం
ఏది సరిగ్గా చెప్పరు కదా అంతా దొంక తిరుగుడే సరే —గిట్టు బాటు ధర ఆంటే ఏమిటి ?
అది గిట్టు బాట ధర .టు కాదు ట .ఆంటే రైతులు, చేనేత వారు తమ శ్రమకు తగిన ధరను నిర్ణయించమని ప్రభుత్వాన్ని కోరుతారు .దీన్ని తేలిగ్గా తీసుకొని ప్రభుత్వం పైరవీలకు లోగ్గి ఏదో ధర నిర్ణయిస్తుంది ..ఆ ధర వారికేమాత్రం చాలక వారు అప్పుల బాధ భరించ లేక ఆత్మ హత్యలు చేసుకుంటారు వాళ్ళు గిట్టటానికి ఆంటే చావటానికి దారి ఆంటే బాట ను చూపే ధర అని అర్ధం
స్వామీ !చిదంబర రహస్యం ఆంటే?
లుంగీ ,సోడాబుడ్డి కళ్ళజోడు వున్నయన క్రితం డిసెంబర్ లో చేసిన ప్రకటన కు తనకే అర్ధం తెలియక జుట్టంతా పీక్కోనో బోల్డు జుట్టు ఊడి బాల్డ్ హెడ్ గా మారినా,కమీషన్లతో ,కమిటీలతో తేలక చివరికి nostra damas ఏమైనా దీన్ని గురించి చెప్పదేమోనని torture కళ్ళతో వెదికినా దొరకంది
బాబోయ్ ! సరే తెలంగానం ఆంటే ఏంటి సారూ ?
తెలంగాణా ఇస్తే కొందరికి లాభం ఇవ్వక పొతే కొందరికి లాభం అందుకని ఇస్తామని చెబుతూ ,ఇవ్వకుండా జ్జో కోట్టతమే తెలంగానం
ఇప్పటి సి .యం .కొనసాగుతారా?
కోన సాగటం ఆయనకు ఇష్టం కోన సాగితే ప్రజలకు నష్టం వుంచతమా ,పీకటమా తేల్చుకోవటం పై వాళ్లకు కష్టం
మీరు చెప్పింది బహు శ్రేష్టం సామాజిక న్యాయం ,నీతి ఆంటే ?
రెండేళ్ళ క్రితం పార్టీ పెట్టి అధికార పార్టీ ని దుమ్మెత్తి పోసి ,వేళ్ళ మీద లెక్కించదగిన సీట్లు మాత్రమే సంపాదించి ,అవీ జారి పోతుంటే దిక్కు తోచక తిట్ట్న పార్టీ లోనే స్వంత పార్టీ ని బొంద పెట్టటం
సిగ్గు ,లజ్జ లేదంటారు ఎలా?
అధికార పార్టీ పై పోటీ చేసి వాళ్ళను పంచలుడా దీసి కొడతామని బీరాలు పలికి చేసేదేమీమీ లేక ఆ పంచ లోనే తల దాచుకోవటం .,
కర్నాటక కిరి కిరి ఏమిటి బాబూ?
రాజభవన్ లో చెడుగుడు ,అసెంబ్లీ లో కబాడీ .వీధుల్లో పోరాటం కోర్టుల్లో మునగటం ,తేలటం
అన్న హజారే ఉద్యమం మీద మీ కామెంట్/
పాపం ముసలాయన ,పెద్దమనిషి ని వీధుల్లోకి లాగి అవునని కాదని అనకుండా చెప్పినట్లే చేస్తామంటూ చెప్పకుండా చేయిస్తూ ,దాటేసే నవీన పంధా
ఇంతకీ రాహుల్ పీ యం అవుతాడా ?
అవాలని ఆయనకు ,చేద్దామని తల్లికి వుంది .ఈయన పోడిచేసిన్దేమీ లేదని పార్టీకి వుంది చేస్తే ఎమవుతాదోనని భయము వుంది .పార్కలాం .
గురూ గారు ! నా తిత్తి తీసారు మీరు .చెప్పే వాడికి అడిగే వాడు లోకువ అని పించేట్లున్నాయి మీ నిర్ వచనాలు .గుడ్ బయ్
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in రచనలు
Leave a comment
మే ఎండలు …. మే ఎండలు …… మే ఎండలు ……….. !!!!!!! ?
మే ఎండలు
మే ఎండలు మెండుగా మండుతున్నాయి
పగటికి రాత్రికి వేడిలో తేడా చాందీ కి —
మే ఎండలు మెండుగా మండుతున్నాయి
పగటికి రాత్రికి వేడిలో తేడా చాందీ కి —
అచ్యతానందన్ కు వున్న అత్యల్ప సీట్ల తేడా అంతే
ఉష్ణోగ్రతలు పెరిగి పోతున్నాయ్
ఉష్ణోగ్రతలు పెరిగి పోతున్నాయ్
జగన్ మెజారిటీ లా గా అందకుండా
రోడ్డు లన్నీ నిర్మానుష్యం గా వున్నాయి
బెంగాల్లో లెఫ్ట్ వాళ్ల సీట్లు లా
మల మల మండి పోతున్నాయి రోడ్లు
వోటమికి ,కూతురు జైలుకు
మండి పోతున్న కరుణ లా
కారం రాచినట్లుంది
నిస్పృహా ,నీరసం తో జనం అల్లాడి పోతున్నారు
కోట్లు గుమ్మరించినా ఫలితం దక్కని అభ్యర్దుల్లా
ఆశించిన ఫలితాలు రాక
నిప్పుల సెగ కక్కుతున్నారు అధినాయకులు
గుక్కెడు తాగు నీళ్ళకు ,కాసింత సాగు నీటికి
కాసేపు కరెంటు కు -మొగం వాచీ, గిట్టుబాటు ధరకు
ఎదురు చూస్తూ రోడ్డు మీదే భైతా ఇస్తుంటే
పదవి వుంటుందో ఊడు తుందో తెలీని
ఉక్కిరి బిక్కిరి వుక్క పోతలో అధికార గణం
గో గాయ్ లా జాయ్ లేదు .మమత లా అంతులేని అధికారం లేదు
జయ లలిత లా వ్యూహం లేదని
కావు వేసిన మామిడి కాయల్లా మగ్గుతున్న ఆంధ్ర నాయక గణం
iఇంకెంత కాలం వచ్చే వచ్చే వానా కాలం
అని మళ్ళీ electionla దాకా చాతక పక్షుల్లా
ఎదురు చూపే మిగిలింది పాపం
శాంతం పాపం .
దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం
1 Comment
ఏపులు మన పూర్వీకులే
ఏపులు మన పూర్వీకులే
డాల్ఫిన్లు మనకజిన్లు అని రాసింది చదివి ఎట కారం గా ఒకావిడ అయితె ఏపులు మన మేనత్తలా అని ప్రశ్నించింది అమాయకం గానే అయినా పాపం యదార్ధమే వక్కాణించిందిఏపులు నూటికి నూరు శాతం మన కు పరిణామ క్రమంగా పూర్వపు చుట్టాలే నని మనందరికీ తెలిసిన విషయమే .అవి విచారం లో కుర్చ్నే బుద్ధుని లాగ కూర్చుంటాయి telusaa ? వాటి కను ర్రేప్పలు దువ్వినట్లు వుండి కళ్ళ అడుగునుంచి మంటలు వ్యాపిస్తున్నట్లు వుండటం ఆశ్చర్యం వేస్తుంది .అయితె చింపాంజీలు .ఇవి మానవులకు మరీ దగ్గర ,ఇవి తక్షొనొమిక్ కుటుంబానికి చెందినవి .కొన్ని మిలియన్ల సంవత్చారాలకు పూర్వం వాటికి మనకూ ఒకే పూర్వీకులుందే వారు .తర్వాత పరిణామ క్రమం లో విభజన జరిగి వేరయ్యాం .మనకున్న అసలైన పూర్వీకులు లేచి నిలబడి నడిచే వారు .వారి మెదడు అభివృద్ధి చెంది మేధస్సు పెరిగింది క్రమం గా .ఆఫ్రికా ,ఆసియా ల లోని ఉష్ణ మాపక అడవుల్లో గ్రేట్ ఏపులు వుంటాయి వాటి సంఖ్య రెండున్నర లశాలుగా తెల్చ్చారు .వీటిలో చింపాంజీలు రుజు రుజు కీ తగ్గి పోతున్నాయట .
egipt దేశం లో బాబూన్స్ అనే కోతి జాతి సూర్య ,చంద్ర నక్షత్రాలకు వారసులు గా భావిస్తారు వాటిని భక్తీ తో కొలుస్తారు .వీళ్ళకు ఏపులు ఆరాధ్య దైవాలే ప్రేమాస్పదులే ..పూర్వం egipt లో ఎపులను కుడా మమ్మీలు గా భద్ర పరచే వారట .2650 బి.సి . లో ప్రారంభమైన పూర్వ రాజరికం లో బాబూన్లను చంద్ర దేవత ,జ్ఞాన దేవతలు గా పూజించే వారు .చంద్రదేవతకు troth అనే పేరుంది ఆ దేవతను మానవ రూపం లో తలకాయ మాత్రం బబూన్ తలతో ఉండేట్లు చేసి ఆరాధించే వారు .ఇప్పుడు సూడాన్ ఈగిప్ట్ లలో వున్న నూబియన్ తెగ వారు ఎపులకు మానవ భాష బాగా అర్ధమవుతుందని నమ్ముతారు ,.మానవ పిల్లల కంటే ఎపుల పిల్లలు భాషను త్వరగా నేర్చి మించిపోతాయని భావిస్తారు .భారత దేశంలో రామాయణం అంతా వానర సమూహం తోనే నడిచింది అన్న సంగతి చారిత్రాత్మక సత్యం రామాయణం తోడు ,.వాల్మీకి పై వొట్టు .కాదంటారా మేడం ??
చినా ,జపాన్ ల లో రాతి యెపును “”SUN -Whiking ” గా భావిస్తారు వడానికి అతీంద్రియ శక్తులుమ్మాయని ,త్వరలో వానర సామ్రాజ్యాధిపతి అవుతాడని విశ్వ సిస్తారు .సన్ whiking కు తాను చిరం జీవి అవుతానని చెప్పాడట మన ఆంజనేయుడు జాంబవంతుడు చిరంజీవులే కదా ?ఆంటే కాదు వచ్చే మన్వంతరం లో ఆంజనేయుడు బ్రహ్మ అవుతాడు అందుకనే అస్తోత్తరం లో””భవిష్యత్ బ్రహ్మ నేనమః ”అని పూజిస్తారు .వ్హికినగ్ జ్ఞానాన్ని సంపాదించ టానికి ప్రపంచం అంతా తిరిగాడు .ఒక toist
రుషి కనపడితే జ్ఞాన భిక్ష పెట్టమన్నాడు .అతను ఇతనికి 72 గత జన్మల రహస్యాన్ని చెప్పాడట .మబ్బుల్లో ఎగిరే విద్య నేర్పించాడు.ఒక మంత్ర దండం తో చాలామందిచెందిరాక్షసులని చంపాడు వీళ్ళు jade సామ్రాట్టు సైనికులే ..అహం తగ్గి చివరకు స్వర్గం చేరాడు .jade కు కోపం వచ్చి ఇతనిపైకి పెద్ద సైన్యాన్ని పంపాడు . ఆ రాతి కోతి చాల శక్తి వంతుదని గ్రహించి బుద్దున్ని సరను కోరాడు .ఇద్దరికీ సంధి చేసాడు ఆయన చాల కాలం స్వర్గ సుఖాలు అనుభవించి jade తో మిత్రత్వం నేరిపాడు .””Buddha victorious against disaster ”అనే బిరుదు పొందాడు ..ఇప్పటికి ఈ రాతి కోతి ని అపురూపం గా భావించి 2008 ఒలింపిక్స్ కు మస్కట్ గా ఏర్పాటు చేసారని విన్నాను .ఇది మాత్రం సబ్జెక్టు to correction
చైనా వాళ్ల కధల్లో సాని దేవత ఎపు shape లో విహరించి వినోదించి నట్లు కధనం ఉందిuravin .పాశ్చాత్య నాగరికత లో ఎపులను చిరంజీవులు గానే గౌరవించినట్లుంది .
మన కజిన్లు అని చెప్పుకున్న దాల్ఫిన్లు తమ జీవితాలను fission అండ్ fusion సంఘాలుగా గడుపుతాయని అంటారు .ఇంతకీ fission ఆంటే ?
స్థానికం గా తమ కు పుట్టిన సంతానం ఆపు లేకుండా విభజింపబడి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి వేరే విధం గా జీవించటం .fusion అంత అవి మళ్ళీ మాత్రు స్థానానికి తిరిగి రావటం నుక్లేఅర్ ర reactions అన్నీ fission and fusion అన్న సంగతి మనకూ తెలిసిందే కదా ?ఇలా సంఘ జీవనం లో మనము ఏపులు డాల్ఫిన్లు దాదాపు ఒకే పద్ధతి నే అనుసరిస్తున్నాము అందుకే అవి మన పూర్వీకులు ,కజిన్లు అన్నాం
అయ్యా !ఇదీ మన వార సత్వ ఆంటే వానరత్వ కదా కమామీషు ,
మీ
దుర్గా ప్రసాద్
Posted in రచనలు
Leave a comment
శామ్యుల్ బెకెట్
samuel బెకెట్
ఫ్రాన్సు దేశానికి చెందిన samuel బెకెట్ గొప్ప నాటక రచయిత .ఎన్నో ప్రయోగాలు చేశాడు .వైవిధ్య మైన పాత్రలను సృష్టించాడు .అతని రంగస్థల ఎన్ని కే తమాషా గా వుంటుంది .అన్నీ ప్రయోగాలే .అతని గురించి చాలా వుంది చెప్పా టానికి .ఇప్పుడు మాత్రం సంగ్రహం గానే పరిచయం చేస్తాను .
ఫ్రాన్సు లో 1906 లో ఏప్రిల్ 13 గుడ్ ఫ్రైడే నాడు జన్మించాడు .ఒకడు డబ్బు ఇవ్వ మని అడిగితె ఇవ్వనందుకు వాడు కత్తితో పొడిస్తే తీవ్ర గాయం అయింది .నాజీలకు వ్యతిరేకం గా పనిచేసాడు .చాలా సార్లు త్రుటి లో అర్రెస్ట్ కాకుండా తప్పించ్కున్నాడు .దేశ దిమ్మరి గా గ్రామాల్లో పని పాట లేకుండా తెగ తిరిగాడు .అది అతనికి గొప్ప వరం అయింది .మనుష్యుల్ని వారి మనస్తత్వాలను పరిశీలించే గొప్ప ఆవ కాశం కల్గింది . సమయాలను బట్టి మనుష్యులు ఏ విధం గా ప్రవర్తిస్తారో కాచి వడ పోసాడు .తన ఒంటరి జీవితం కుడా అతనికి పాఠాలు నేర్పింది .ఏకాకి జీవితం నాది అన్న భావం బలం గా ఎముకలకు పట్టింది అందుకే అతని పాత్రలు ఒంటరి ఏకాంతపు భావం తో కనిపిస్తాయి .తమ అస్తిత్వ నిరూపణ కోసం జీవన పోరాటాన్ని మాటి మాటికి చేస్తూ ,విఫలమయ్యే వ్యధా భరిత వ్యక్తుల్ని పాత్రలు గా సృస్తించాడు .ప్రపంచ వ్యాప్తం గా మహా ప్రతిభా శాలి అయిన సృజనాత్మక నాటక రచయిత గా గొప్ప పేరు సంపాదించాడు .నాటక రచనకు అతను చిరునామా గా మిగిలిపోయాడు .అందుకే బెకెట్ ను “”ది బెకెట్ అఫ్ ది డ్రామా ”అని మురిసి పోతారు .ప్రయోగాతమక నాటకాలు రాసే అన్ని దేశాల నాటక రచయితలకు బెకెట్ ఆదర్శం అయాడు .
. అతని ప్రతిభ ,వ్యుత్పత్తి ప్రయోగం లకు ముగ్ధులై shakespeare ,Moliere రాసిన్ ,ఇస్బెన్ మొదలైన ప్రపంచ ప్రసిద్ధ నాటక రచయితల నాటకాలు బతివున్నంత కాలం బెకెట్ నాటకాలు సజీవం గా ఉంటాయని విమర్శకులు ,విశ్లేష కులు భావిస్తారు .వాళ్ల కేమాత్రం తీసిపోడు అని కదా అర్ధం .
అతని ప్రతిభ సహస్ర దళ పద్మం గా వికసించి విశ్వ వ్యాప్తం గా పరిమళం తో ఆకర్షణ తో శోభిస్తోంది .ఆర్డిన ఎన్నో అవార్డులు ,రివార్డులు వచ్చి మీద పడ్డాయి .వీటికి అన్నిటికి మించింది ఉదైన కౌ కొనేది రచనా జీవన సాఫల్యం గా భావించేది అయిన నోబెల్ పురస్కారం బెకెట్ కు 1969 లో వరించింది .నాటక రచన కు మొట్ట మొదటి సారిగా అమెరి కాకు చెందిన వో. neil కు 1936 లో నోబెల్ పురస్కారం లభించింది .దాన్ని ప్రతిష్టాత్మకం గా అంతా భావించారు అయితె చాలా హుందాగా అంతగా మనసుకు ఇష్టం లేక పోయినా దాన్ని స్వీకరించి దాని గౌరవాన్ని పెంచ్చాడు .బెకెట్ 1989 డిసెంబర్ 22 న మరణించాడు .అతని వర్ధంతి జయన్తులను ప్రపంచ వ్యాప్తం గా నాటక అభిమానులు జరిపీ ఘన నివాళులు అర్పిస్తూనే వున్నారు. అతన్ని చిరస్మరనీయుని గా భావిస్తారు ..
తన నాటకాలలో వస్తువు వెనక ఒక గొప్ప ఆస్కార్యం భయం విభ్రమం ఉంటుందని వస్తువు లో కాదని బెకెట్ అంటాడు .తన పని అంతా ,ఈ ప్రపంచం యొక్క అసం పూర్తిని కని పెట్ట టానికే.అతనికి చాల ఇష్ట మైన మాట ఒకటి వుంది ,దాన్ని పదే పదే చెప్పటం అతని అలవాటు అతని మాటల్లోనే అది వింటే బాగుంటుంది .” II donot know-” ఇంత సంక్షిప్తం గా మానవ ద్వంద్వ భావాలను గురించి ,పూర్వం నుంచి వస్తున్న వాటిని అందులోని విషయాలు నిర్మించ బడిన వైనాన్ని గురించి అతను చెప్పే ఒక్క మాటే అది .అలాగే తన నాటక పాత్రల ద్వారా జీవిత సత్యాలను తన సిద్ధాంతాలను చెప్పించటం అతని పద్ధతి . అతని నాటకం ”End game లో ”
”Nothing is funnier than unhappiness ” అని అనిపిస్తాడు nell అనే పాత్ర ద్వార్ aa . బెకెట్ అంటాడు ”అర్ధం అనే దానిపై ఆశ వదిలించుకొన్న తర్వాతే తన అసలైన సృజనాత్మక రచనలు రాయటం ప్రారంభమైంది అని .నిరాశ పనికి రాదనీ అతని అన్ని రచనల సారాంశం .అందరు పట్టించు కొని అతి చిన్న విషయాలపైనే తనకు రాయటం ఇష్టం అన్నాడు .
విశ్లేషకులు బెకెట్ గురించి ”he is a set of meta -writer who even as he wrote transcended the art of writing ” అన్న మాట యదార్ధమే నని అందరి అభిప్రాయం .”రాస్తేనా?రాయకుండా vuntenaa ? మీకు ఏది బాధాకరం ?”అని అడిగితె రెండూ బాదాకరమైనవే నని అయితె బాధల్లో మాత్రం తేడా ఉంటుందని చెప్పి బాధ కల్గించే మహా నాటక కర్త బెకెట్ .అతనికి bucket ల నిండా అభినందన bouque లు అందిద్దాం
మీ
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in రచనలు
Leave a comment
కళా స్రష్ట విశ్వ నాథ్
కళా స్రష్ట విశ్వ నాథ్
–
–
హిందీ లో ఝనక్ ఝనక్ పాయల్ బాజే ,నవరంగ్ వంటి అద్భుత కళా ఖండాలు సృష్టించి సంగీతానికి ,సాహిత్యానికి భారతీయ కళా వైభవానికి వున్నత మైన స్థానం కల్పించిన వాడు శాంతా రాం .అవి అద్వితీయాలు అనిపించుకున్నాయి అంత ఎత్తుకు ఎవరు చేరలేరని భావించిన రోజులవ హిందీసినిమాలకుదేశమంతట అభిమానులుంటారు .ఆదరిస్తారు .ఆ సిన్మాలకు మంచి మార్కెట్ వుంది .శత దినోత్చ వాలు చేసుకొనేవి .అవి దర్శకుని సృజాత్మక శక్తికి నిదర్శ నాలు .అలాంటి సినిమాలు తెలుగు లో తీయ టానికి సాహసించటం కష్టమే .మరి కొత్త దనం కళాల పట్ల పూర్తి అవగాహనా ,ఆరాధనా వున్న దర్శకులు ఊరుకో లేరు .ప్రయత్నం చేస్తారు .చేసి ప్రతిభను నిరూపిస్తారు
అదిగో ఆ కోవ లోని వాడే మన కాశీ నాధుని విశ్వ నాద్
దిగ్దర్సాకుడు ఆదుర్తి సుబ్బా రావు దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి ,క్రమంగా తనపై పెట్టిన విశ్వాశాన్ని రుజువు చేసు కున్నాడు ఉండమ్మ బొట్టు పెడతలోమన సంస్కృతీ ని ప్రతిబింబించే సన్నీ వేషాలు అతనే తీసాడు అసిస్టెంట్ గానే నే .కృష్ణా జిల్లా మానికొండ లో ఆ సినిమా షూటింగ్ జరిగింది .కడియాల విష్ణు రావు గారు ఆ ఊరిలో ధన వంతులు సంస్కారి స్నేహ పాత్రుడు .సినిమా అంతా వాళ్ల పొలాల్లో నే జరిగింది .ఎంతో పంట నష్ట పోయారు . వల్ల అబ్బాయి తొమ్మిదో తరగతి చడువుందే వాడు ఆ వూరి హై స్కూల్ లో నేను అక్కడ సైన్సు మాస్టర్ గా పని చేస్తున్నాను .నా దగ్గర ప్రైవేటు కుడా చదివే వాడు .అతను మమ్మల్ని తీసుకొని వెళ్లి షూటింగ్ చూపించాడు అచ్తోర్లు అందరికి వూరి లోని ఇల్లాల్ల లోనే బస .కొద్దిమంది బేజ వాడ హోటల్ లో వుండే వారు ..దాదాపు నలభై రోజుల పైనే షూటింగ్ జరిగింది .విశ్వ నాద్ కాకి ప్యాంటు కాకి షర్టు ఇంశిర్ట్ బెల్ట్ తో వుండే వాడు అప్పటికి ,ఇప్పటికి అదే ఆయన దర్శ కత్వ పు డ్రెస్ ..ధూళిపాల ”రావమ్మ మా లక్ష్మి రావమ్మా ”అని సంక్రాంతి దాసరి వేషం లో పాడుతూంటే ఇళ్ళ దగ్గర ముత్యాల్లాంటి ముగ్గులు .బంగారు తల్లుల్లాంటి గొబ్బెమ్మల మధ్య సన్నివశాలు తీయటం నేను చూసాను .అప్పుడు ఆ వూళ్ళో ప్రతి ఇల్లు సంక్రాంతి శోభతో కళా కళా లాడేది ..పొలం లో ”బోర్ వేస్తె జలం భూమి నుంచి చిమ్ముకొని పైకి రావటం ,అప్పుడు పాడే పాట జమున కృష్ణ ల మీద చిత్రీక రించాడు విశ్వనాద్ .కృష్ణ సరిగ్గా నాటించ లేక పోయేవాడు .తకుల కేకులు తెగ తినేవాడు .ఆ రోజున జమున కోపం వచ్చి చెంప మీద కొట్టినంత పని చేసింది .వెంటనే మూడ్ వచ్చి గొప్పగా నటించి అందరి సహనానికి ఫుల్ స్టాప్ పెట్టాడు విశ్వ నాద్ చాలాప్రశంతం గా అరుపులు హదావిదిలేకుమ్డా చిత్రీకరణ చేసాడు .అదే మొదటి సారి అతన్ని చూడటం అయితె ఎందుకో తెలీదు కాని అతని శక్తీ యుక్తుల మీద నమ్మకం వుండేది నాకు .కాని ఇంత గొప్పగా ఎదిగి తెలుగు చిత్ర సీమను మలుపు తిప్పుతాడని అనుకోలేదు .మాణిక్యం మట్టి లో ఉన్నంత వరకే బయటకు వస్తే దాని కాంతికి మనం అప్రతిభుల m avaalsinde .
జీవన జ్యోతి చిత్రం లో వాణిశ్రీ శోభన్ బాబుల చేత అద్భుత నటనను రాబట్టాడు అందులోని ప్రతి మాట ,పాట గుండె తలుపుల్ని తడుతాయి సన్నీ వేషాలతో గుండెను పిండి చేసే మహా గొప్ప చాతుర్యం వుంది విశ్వనాద్ కు .అలాగే అమ్మ మాట సినిమా లో (పేరు కర్రెక్టేనా )/?)సత్యనారాయణ జయంతి ల నటన ల తో మనల్ని మరో లోకం లోకి తీసుకు వెద తాడు .మాత్రుత్వపు మహోన్నత భావాన్ని చాలా ప్రతిభావంతం గా ఆవిష్కరించాడు .నేరము ,శిక్ష లో ఎంతో బాలన్సుడ్ గా emotions ను
కంట్రోల్ చేస్తాడు .ఆత్మ గౌరవం ను సరదాగా జలసాగా తీసి నవ్వులు పూయించాడు జగ్గయ్య రామ రావు ల స్నేహ ధర్మానికి గొప్ప నిర్వచనం చెప్పాడు దీనిలోదేవిక వుంది సినిమా పేరు ఆప్త మిత్రోలని జ్ఞాపకం .ఇలా వొక్కొక్క సినిమాలో ఒక్కొక్క భావానికి తన దిన శైలి లో పట్టం కట్టాడు .
సిరి సిరి మువ్వ ,సీతా మహా లక్ష్మి లతో ఉత్తమ దర్శకుల జాబితాలో చేరాడు ఇక శంకారాభరణం చిత్రంలో విశ్వ నాద్ కళా విశ్వ రూపం చూస్తాము సోమయాజులు మంజు భార్గవి పాత్రలను ఆరాధ్య మైన వాటిగా చూపటం లో సంగేత సాహిత్యాలని ఈ తరానికి కళాత్మకం గా పరిహాయం చేయటం లో ఈ నాటి యువతను మన సంస్కృతీ సామ్ప్రదాయాలవైపు మళ్లించటం లోసిని మాధ్యమం యెంత చేయాలో అంత కంటే ఎక్కువ గా చేసిదిగ్దర్శనం చేశాడు . ఉత్తమోత్తమ దర్శకుడని పించు కున్నాడు .కళామ తల్లికి బంగారు గొడుగు పట్టిన వాడనిపించుకున్నాడు .సప్త పడి చిత్రం లో శంకరాచార్య గారి అద్వైత సిద్ధాంతాన్ని కాలానుగుణ భాష్యం చెప్పి సహ బాష్ అని పించు కున్నాడు ఈ ధోరణి నచ్చని బాపు రమణలు రాదా కల్యాణం తీసి దీన్ని తిప్పి కొట్టారన్నది వేరే విషయం .స్వర్ణ కమలం లో భానుప్రియ లోని నట నాట్య ప్రతిభను కనుల విందుగా కమనీయం గా ఆవిష్కరించిన తీరుకు జోహార్లె .స్వాతి కిరణం లో ముమ్ముట్టి సహజ నటనకు నీరాజనం పట్టించాడు రాధికను అమ్మ తనానికి ప్రతినిధి గా మలచిన తీరు అద్వితీయం .child progidy ని ఈర్చిన తీరు అతని నటనను వెలికి తీసిన విధానం ఈర్ష్య ఎంతపని చేయిస్తుందో చెప్పిన పధ్ధతి చిరస్మరణీయం .శ్రుతి లయలలోమన వారసత్వాన్ని యెంత బాగా జాగ్రత్తగా కాపాడుకోవాలో భవిష్యత్తరాలకు అందించాలో ఎరుకపరచిన విధానం ఒక జగద్గురువు బోధించినంత ఉత్తమం గా వుంది .సుభలేఖ లో కట్నం సమస్యను అతి సున్నితంగా హాష్యం మేళవించి పరిష్కరించిన తీరు మెచ్చతగింది .సూత్ర దారులు చిత్రం లో నాగేశ్వర రావు ,సుజాతల నట నా చాతుర్యాన్ని సంగీత పరం గా ,పల్లె టొల్ల డోలు సన్నాయి లకు పవిత్రతను కల్పించి ఆ వారసత్వాన్ని కాపాడుకోవాలనే తపన జనానికి కల్గించాడు .స్వాతి ముత్యం లో వివాహానికి కొత్త అర్ధం ,మాటలతో కాదు చేతలతో ఆదుకోవాలని స్వాతి ముత్యం లాంటి పాత్రకు జీవం పోయించాడు కమల్ హసన్ తో రాధిక పాత్ర చిత్రణ భేష్ ..
బాలు తీసిన శుభ సంకల్పం లో తెలివి తేటలకు చదువు అక్కర్లేదని నిరూపించాడు .ఆపద్బాన్ధవులు లో స్వయం కృషి లో చిరంజీవి గ్లామర్ను దేగ్లమౌర్ చేసి అతని లోని సహజ నటనను వెలికి తీసాడు జంధ్యాల తో నటింప జేసి చ్నత చిరంజీవిని చేసాడు .శుభోదయం లో సోమరి తనం యెంత అనర్ధ దాయకమో నిరూపించాడు యే చిత్రం లో నైన విలువలకు పట్టం గటతడే కాని విలువల వలువల ఊడ దీయ లేదు .రోజా రమణి దేవదాస్ కనకాలతో తీసిన.మరోసీత కధ లో దంపత్యానికి వున్న విలువ ఏమిటో చూపి మనల్ని దేవదాసుని కంగు తినిపించాడు .రోజా రమణి లోనినటనను చాల . హుందాగా అద్భుతంగా ప్రదర్శింప చేశాడు .ఇలా ఏ సిన్మా తీసినా తన ముద్రను వేసాడు భారతీయ ఆత్మను సంస్కారాన్ని సంస్కృతిని కాపాడే వే తీసాడు తీసి రాష్ట్ర ,దేశ పరువును కాపాడటం కాకుండా మన సాంస్కృతిక ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలకు వ్యాపింపజేసిన మహనీయ దర్శకుడు విశ్వ నాథ్
విస్వనాద్ కు ఇవన్నీ ఎలా సాధ్యం అయాయి? అతను రచయితల్ని ఎంచుకొని వారి పాటవాన్ని గ్రహించి పనిచేయిన్చుకుంటాడు .పాటలు రాయటానికి వేటూరి మాటలకు జంధ్యాల గొప్ప సహకారం అందించారు సంగీతానికి మహా దేవన్ ఇలయ రాజాలు లయ స్వర రాగాలతో రాగ రంజితం చేసారు .అన్ని పాటలు ఆణిముత్యాలేచిరస్మరానా బాణీలే .అదొక స్వర సాగర సంగమం అన్నట్లు విశ్వ నాధుని సాగర సంగమం ,సిరి వెన్నెల ను మరిచి పొతే చరిత్ర క్షమించదు . ఇన్ని సినిమాల్లో నాకు బాగా నచ్చి పరవశింప జేసింది మాత్రం సిరివెన్నెలే పాటలు ,మాటలు భావాలు హృదయ ఆవిష్కరణలు ,సంస్కారం నన్ను పరవశింప జేసాయి .వుయ్యూరు లో ఆ సినిమా మూడు రోజులే ఆడింది రెండు రోజులు వరుసగా చూసాను ..
విశ్వ నాద్ సినిమా లో హాష్యం వింత పోకడలు పోతుంది సున్నితమైన సుతిమెత్తని సందర్భోచిత హాష్యం చిప్పిల జేస్తాడు మొరటు రెండర్దాలుండవు .అమాయకత్వం తో శుచిగా శుభ్రం గా వుంటుంది .చంద్ర మోహన్ సాక్షి రంగా రావు శుభ లేఖ సుధాకర్ తులసి ఆయన సినిమాలలో హాస్యంతో జీవించి తరించారు నటీ నటుల ఎన్నిక విశ్వనాద్ ప్రత్యెక ద్రుష్టి .తో చేయటం గొప్ప గా వుంటుంది .అరుపులు రాద్ధాంతాలు నరాలు తెగే ఉత్కంత వుండవు ప్రేక్షకులను క్రమం గా elivate చేయటం విశ్వ నాద్ ప్రత్యేకత .ఆ వున్నత స్థితి నుంచి కిందికి దిగ టానికి ఇష్టం వుండదింక .వీటి నన్నిటిని మించి విస్వనాద్ చిత్రాలలో ఆర్ద్రత నిండి వుంటుంది .ప్రతి సన్నివేశంఆ అనుభూతి బ్రహ్మానంద సహోదరం గా వుంటుంది రసాత్మకం గా వుంటుంది ఆనందంతో పరవశం కల్గుతుంది తాదాత్మ్య స్థితి లో వుంటాం.ఆ ఆనందం బ్రహ్మానంద సహోదరం గా వుంటుంది ఇదొక్కటే విశ్వనా ద ను మిగిలిన darsakulanunchi వేరు చేసే అతి గొప్ప అనన్య సాధ్య మైన గుణం .భారతీయ ఆత్మను అన్ని కోణాల్లోనూ దర్శింప జేసిన దర్శక విశ్వ నాధుడు .నటింప జేయటం కాదు స్వయం గా నటించీ పాత్రలకు సార్ధకత చేకుర్చటం మరీప్రసంసించ దగిన విషయం .
విస్వనాద్ బృండంశంకరాభారణ విజయోత్చ వాలు చుదతానికిప్రతి ధియేటర్ కు వచ్చారు వుయ్యూరు సాయి మహల్లో ప్రదర్సన చూడ తానికివచ్చినపుడు సోమయాజులు విశ్వనాద్ లకు shake హ్యాండ్ ఇచ్చిసినిమా బాగుందని చెబితే ఇద్దరు సంతోషించారు ఇది రెండవ సారి చూడటం ఇంకముడవ సారి కృష్ణ జిల్లా పెదకల్లె పాలి లో వేటూరి గారింటిలో ఆయన్ను బాలును సబితను దేవదాస్ దంపతుల్ని చూసా .శంకరాభరణం మీద నేను రాసిన notes స్వనాద్ వున్న డైరీ ని చూపివ్స్తే చదివి సంతోషం తో vi స్వనాద్ సంతకం చేసారు
విశ్వనాద్ ,బాలు మా కుటుంబ స్నేహితులు సీతం రాజు వెంకట రావు మల్లి .తరచు కలుస్తారు వాళ్ళంతా kaambalaku దగ్గర బంధువులు తరచూ కలుస్తారు వాళ్ళంతా బాలుని కలిసినపుడు మేముమల్లి కంబ గారి స్నేహితులం అని చెప్తాం ;.
ఇదీ కలా స్రష్ట విశ్వ నాధుని కీర్తి హారం లో ఒక చిన్న పువ్వు .
అమెరికా లో కాలిఫోర్నియా లో ఉంటున్న మా మేనల్లుడు jay వేలూరి నన్ను విశ్వనాద్ గురించి రాయమని అడిగితె ఇంతరాయాల్సి వచ్చింది .
మీ
దుర్గాప్రసాద్
Posted in రచనలు
Leave a comment
డాల్ఫిన్లు మన కజిన్లు
డాల్ఫిన్లు మన కజిన్లు
ఇదేదో ప్రాస కోసం అన్న మాట కాదు .అవి మనకూ చాలా కాలం కిందటి బంధువులు ఇప్పుడు సంబంధాలు తెగినాయి తరాలు విడి పోయినట్లు .అవి మనము క్షీరజాలే అన్న సంగతి మర్చిపోవద్దు .మనం పిల్లల్ని అల్లారు ముద్దు గా పెంచుతాం ;మనకూ జుట్టు వుంది పెద్ద సైజు లో మెదడు వుంది .సంక్లిష్ట సమాజ జీవనం మనది .డాల్ఫిన్లు సముద్ర సామ్రాజ్యం లో విహరిస్తాయి కాంతి చూపు తో కాక వినికిడి శక్తి తో అవి విషయాలను గ్రహిస్తాయి .భూమ్యాకర్షణ శక్తి కంటే తేలడం వల్ల వాటి శరీరం పనిచేస్తుంది .వాటికి వెడల్పైన బాహువులు ఈద టానికి బాగా సహక రిస్తాయి .అవి విజిల్స్ చప్పుడు లతో సంభాషించు కుంటాయి .ఎంతో హుందాగా అందం గా వుండి ఆకర్షిస్తాయి శ రీరనిర్మాన్ చాలా శోభస్కరం గా వుంటుంది .
గ్రీకు సంస్కృతికి దాల్ఫిన్స్ కు గొప్ప సంబంధం వుంది .గ్రీకుల సుర్యాదేవుడిని అపోలో అంటారు .ఒక సారి ఒక శకునం లేక ఆరకిల్ ప్రకారం అపోలో దేవత డాల్ఫిన్ రూపం ధరించాడట. దీని వల్ల ఆర్యన్ ను డాల్ఫిన్ తన బ్భూజాల మీద కూర్చో పెట్టుకొని ఆకాశానికి తీసుకు వెళ్ళాడట .ఇంకో కధ ప్రకారం గ్రీకు దేవత దయానిసాస్ ఆంటే సారాయికి అది దేవత ఒక వోడలో ఇకారియ ద్వీపం నుంచి నక్సా కు ప్రయాణ మైందట ఒక వోడలో . ఆ వొడను నడిపే నావికులంతా సముద్ర దొంగలెనటా ప్రయానీకుల్ని బందీ చేసిబానిసలు గా అమ్మాలనే రహస్య ఆలోచన చేసారట .దయానాస్ దేవత ఈ రహస్యాన్ని కని పెట్టింది .తనకున్న శక్తులతో వొడ తెరచాపను మొక్క శాఖలు గా తెడ్లను పాములుగా ఒక పిల్లన గ్రోవి గా మార్చిందట దీన్ని భరించలేక పైరట్లు ఆంటే సముద్ర దొంగలు సముద్రం లోకి దూకేసారట .అక్కడ సముద్ర దేవత poseidon వాళ్ళను డాల్ఫిన్లు గా మార్చి మానవులకు సేవ చేయమని ఆజ్ఞా పించిందట .
ఒక వందేళ్ళ తర్వాత రోమన్ తత్వ వేత్త ప్లినీ అనే మేధావి ఇంకో కధ చెప్పాడు మన కజిన్ల గురించి .ఆయన్ను ప్లినీ ది ఎల్దర్ అని కుడా అంటారు .కధ వినండి .మధ్యధరా సముద్రం ఒడ్డున ఒక రైతు బిడ్డ వుండే వాడట .అక్కడ ఒకే ఒక డాల్ఫిన్ వుంది దాని పేరు సిమో .వీళ్ళిద్దరూ చాలా స్నేహం గా వుండే వారు .అతన్ని ఆ డాల్ఫిన్ రోజూ తన వీపు మీద కూర్చో పెట్టుకొని ఇంటినుంచి స్కూల్ కు అక్కడ్నించి ఇంటికి చాలా జాగ్రత్త గా తీసుకొని వేల్తుందేదట .ఒక సారి అకస్మాత్తు గా ఆ అబ్బాయికి జబ్బు చేసి చనిపోయాడట .పాపం ఆ డాల్ఫిన్ స్నేహితుడు విచారం గా సముద్రం తీరానికి వచ్చి స్నేహితుడు కనిపించక పోవటం తో నిరాశగా తిరిగి వెళ్లి పోతూండేది .చివరికి ఆ డాల్ఫిన్ కూడా దిగులుతో చనిపోయిందట .ఈ విధం గా దాల్ఫిన్లకు ,పిల్లలకు స్నేహం ఉండేదని చెప్పాడు ప్లినీ .ఈ రక మైన కధలు చాలానే ప్రచారం లో వున్నాయి .
డాల్ఫిన్లు మనుష్యలు వాటిని తాక టానికి అంగీక రించవు .whales ,ను గురించి డాల్ఫిన్ల గురించి పరిశోధన చేసే వాళ్ళను cetologists అంటారు .వీటి వీపు పైన వున్న మొప్పలు ఆంటే ఫిన్స్ వాటి మీద వుండే మచ్చలు గీతలు వల్ల వస్తువుల్ని అద్భుతం గా గుర్తించే నేర్పు వుంది .అది వాటికి వరం .ఒక్కో సారి వాటికి తిక్క రేగుతుంది చాల వింతగా ఊహించని విధం గా ప్రవర్తిస్తాయి .కనుక మన లానే వాటికీ మూడ్స్ వున్న్తాయన్న మాట .మూడ్ ను తెలుసు కోకుండా మనం ప్రవర్తిస్తే మనకు మూడిందే .మెదడు పనిచేయటం లో మానవుల తర్వాతి స్థానం దాల్ఫిన్లదీ apes దీ అని గుర్తిన్చ్చారు శాస్త్ర వేత్తలు .apes సంగతి ప్రస్తావనకు వచ్చింది కనుక ఇంకో సారి apes
కదా కమామీషు తెలుసు కుందాం
మీ
దుర్గా ప్రసాద్
శ్యాం నారాయణ ను హైదరాబాద్ లో కలసిన సంధర్బం
PHOTOS at right angle office of syaam naaraayana at hyderaabaad
syam naaraayana nenu maa peddabbaayi saastry and the camera man sri
Posted in సమయం - సందర్భం
Leave a comment
అనంతత్వం (Infinity)
అనంతత్వం (Infinity)
అనంతత్వం అనేది గణితం లో ఒక రేఖ చిత్రం ఆంటే కర్వ్ అంటారు .దీనికి ఇంకో పేరు lemniscate .ఇన్ఫినిటీ ఒక ప్రత్యెక గుర్తుందని మన అందరికి తెలుసు . ఈ ఈ గుర్తును మొదట Mathematical infinitorium అనే పుస్తకం లో జాన్ walls వాడాడు .తర్వాత అందరు ఉపయోగించటం ప్రారంభించారు .శాస్త్రవేత్తలు ,గణిత శాస్త్రజ్ఞులు అంతా దీన్ని వాడుక లోకి తెచ్చారు .
అనంతత్వం అనేది గణితం లో ఒక రేఖ చిత్రం ఆంటే కర్వ్ అంటారు .దీనికి ఇంకో పేరు lemniscate .ఇన్ఫినిటీ ఒక ప్రత్యెక గుర్తుందని మన అందరికి తెలుసు . ఈ ఈ గుర్తును మొదట Mathematical infinitorium అనే పుస్తకం లో జాన్ walls వాడాడు .తర్వాత అందరు ఉపయోగించటం ప్రారంభించారు .శాస్త్రవేత్తలు ,గణిత శాస్త్రజ్ఞులు అంతా దీన్ని వాడుక లోకి తెచ్చారు .
గ్రీకు భాషలో ఇన్ఫినిటీ ని Apeiron ”అనటం అలవాటు .దీనికి అర్ధం సరిహద్దులు ఆంటే ఎల్లలు లేని అని .అయితె వ్యత్రేకార్ధం లో ఎక్కువ గా వాడె వాళ్ళు .పూర్తిగా విసర్జించ బడింది అని కూడా అర్ధం . ఒక విపత్కర గందర గోళ పరిస్థితి నుంచి ప్రపంచం ఆవిర్భవించింది అన్న దానికి ఉదాహరణ గా దీన్ని వాడే వారు .వంకర గీతకు గుర్తు గానూ వాడటం వుంది .
aristotle సిద్ధాంతం ప్రకారం ఇన్ఫినిటీ ఆంటే ”a privatation not a perfection ”ఇతని దృష్తి లో pythagaras ప్లేటో భావనలో ఇన్ఫినిటీ కి చోటు లేదు . , ప్రపంచం లో చాలా వస్తువులు అనంతం అనిపిస్తాయి అంతరిక్షం ,కాలం అలా ఒక రేఖలో సాగుతూనే వుంటాయి.ఆ రేఖ మీద అనంత బిందు సముదాయం వుంటుంది కనుక నిజం గా ఇన్ఫినిటీ అనేది లేదు అని సిద్ధాంతీకరించాడు aristotle ..Potentially infinite సిద్ధాంతం చెప్పాడు .అంతరిక్ష గోళాల అవతల అనంతత్వం లేదు అన్నాడు .
జెనో అనే శాస్త్రజ్ఞుడు కూడా ఇన్ఫినిటీ అనేది ఒక సమస్యాత్మక విషయం అన్నాడు .ఇతనే మొట్ట మొదట ఈ విశ్వం లోని సమస్యాత్మిక స్వభావాన్ని గురించి చెప్పింది .సహజ జ్ఞానం ఆంటే కామన్ సెన్స్ తో చూసే ప్రతిదీ సత్యమైన రూపం కాదు అన్నాడు జెనో .
ఇంకాస్త ముందుకు వెళ్తే bigbang సిద్ధాంతం ప్రకారం ఒక సారి జరిగింది ఆ ఒక్క సారి మాత్రమే జరిగినందు వల్ల కాదు అదిఅనంతంగా జరిగినందు వల్లనే అంటుంది . దీని గురించి పాస్కాల్ నమ్మకం ఏమిటి అని ఆలోచిస్తే ఆయన పధ్ధతి ప్రకారం “”ఈ అనంత విస్వాన్తరాలాల నిశ్శబ్దం నన్ను భయ పెడ్తోంది ”అని చెప్పి వూరు కున్నాడు .ఇప్పుడు అందర్నీ వేధించే ప్రశ్న ”ఏమీ లేకుండా ఏదో ఒకటి ఎందుకు వుంది ?మనం ఎందుకు ఇక్కడ వున్నాం ?” ఇది నిజంగా అనంత కాలం గా వస్తున్న ప్రశ్నే .దీనికి బదులేది? చివరికి మిగిలేదేమిటి ?.స్వస్తి
మీ
దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం
Leave a comment
ప్రయాణం లో పదనిసలు
ప్రయాణం లో పదనిసలు
27 -10 -2008 -న నేను నా శ్రీమతి ప్రభావతి మూడవ సారి అమెరికా ట్రిప్ ముగించు కొని ఇండియా బయల్దేరే రోజు మిచిగాన్ లోని స్టెర్లింగ్ హెఇఘ్త్స లో అమ్మాయి అవిజయలక్ష్మి ,అల్లుడు అవధాని మనుమలు శ్రికేత్ ,ఆశుతోష్ ,పీయూష్ ల తో ఆరు నెలలు కాల క్షేపం బాగా జరిగింది మూడు త్రిప్పులలో మొత్తం 600 పైగా అన్ని రకాల పుస్త కాలు చదివాను 1200 పజీలకు పైగా నొట్స్ ను నా అనుభవాలను రాసుకున్నాను ఈసారి ఇంకో కొత్త విషయం .వుయ్యూరు నివాసి వుయ్యూరు ఏ సి .లిబరే కి భూరి విరాళం ఇచ్చిన మైనేని గోపాల కృష్ణ గారి తో నిత్యం ఫోన్ లో సంభాషణ మెయిల్ లో పలకరింపులు ఆయన చాలా మంచివి ఖరీదైన పుస్తకాలు నాకు పంపటం టం జరిగింది ఆయన అలబామా లోని హుంత్స్ విల్లి లో వుంటారు అమ్రికాన్ యూనివెర్సిటీ లో లైబ్రరియన్ గా రిటైర్ అయి నలభై య్చిఏళ్ళ నుంచి . అక్కడే వుంటున్నారు వీరిద్వారా సౌత్ కాలిఫోర్నియా లో నలభై ఏళ్ళ కు పైగా వుంటున్నా వుయ్యూరు వాస్తవ్యులు అంతర్జాతీయ ద్రవ్య నిధి లో ముప్ఫై అయిదేళ్లకు పైగా పనిచేసి ప్రపంచ లో గొప్ప ఆర్ధిక వేత్త గా ప్రసిద్ధి చెందిన ఆరికే పూడి ప్రేమ చంద్ గారి తో పరిచయం కలిగింది వారి తో ఫోన్ లో మాట్లాడటం వారు రచించిన వారి జీవిత చారితర పుస్తక మ్ on the fringes of the government గోపాల కృష్ణ గారు నాకు పంపటము నేను వెంటనే చదివి ముప్ఫై పేజీలలో నా భావాలను వారిద్దరికిరాసి పంపటం ఇద్దరు నన్ను అభినందించటం నాకు చిరస్మరణీయం ఆ తర్వాత ఇండియా వచ్చిన తర్వాత ప్రేమ చంద్ గారిని వుయ్యూరు ఆహ్వానించి december 21 న మైనేని గారి sponsorship తో ఘనం గా సంమానించటం మరిచి పోనీ విషయం
ప్రయాణం తో ప్రారంభించి శాఖ చంక్రమణం చేసానా?నా కోసం లాప్ తప ల్ర్దేర్ ఇచ్చాడు అల్లుడు మొన్నే రావాల్సింది రాలేదు కాలు కాలిన పిల్లిలా తిరుగు తున్నాం ఇంకో పావుగంటకు ఎయిర్ పోర్ట్ కు బయల్దేరతామనగా పార్సెల్ వచ్చింది విజ్జి గబా గబా దాన్ని విప్పి మా సూట్ కేసు లో సద్దింది టయోట లో బయల్దేరాం .ఒంటి గంటకు చేరాం .బాగ్గాగే ఇచ్చేసాం .usairwaysf light సామాన్లు హైదరాబాద్ లో తీసుకోవాలి .sharlette కు అయిదింటికి చేరాం .రాత్రి ఎనిమిదికి జర్మనీ లోని frankfurt కు ఫ్లైట్ .అది లేట్ అయింది కంగారు ఎక్కువైంది విజ్జి ఫోన్ చేస్తూనే వుంది frankfurt నుంచి సరాసరి హైదరాబాద్ ఫ్లైట్ అందు తుందో లేదో భయం ఇంతవరకు అన్ని సార్లు హాయిగా వెళ్లి వచ్చాం ,28 ఉదయం ఫ్రంకఫుర్ట్ చేరాం లుఫ్తాన్సా వాళ్ల కౌంటర్ కోసం ఎవరిని అడిగి నా చెప్పటం లేదు హైదరాబాద్ ఫ్లైట్ టైం దగ్గర పడింది భయం ,కంగారు ఆందోళన టు ఎదురుగా వున్నవే కనిపించలేదు చివరికి నానా తిప్పలు పడి కౌంటర్ దగ్గరకు ఇద్దరం చేరాం .వాళ్ళను అడిగితె అమెరికాన్ఫ్లిఘ్ట్ ఆలస్యమవటం వల్ల హైదరాబాద్ ఫ్లైట్ సమయానికే వెళ్లిందని వచ్చి రాని ఇంగ్లీష్ లో చెప్పారు మర్నాటి ఉదయం దాకా వెయిట్ చెయ్యాల్సిందే నని అందరికి అలాగే టికెట్స్ మార్చి ఇచ్చామని కూర్చోమని చేఎవారు ఇంగ్లీష్ మాట్లాడారు అంతా జర్మనీ లోనే మనకూ అది రాదు ఇంతలో మా అదృష్ట వశాత్తు ఇంగ్లిష్ వచ్చిన ఒకతను కనిపించాడు .మా బాధ చెప్పాను ఇక్కడ ఉండలేమని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయ మని అడిగా .పాపం మంచివాడు లోపలి వెళ్లి ఆఫీసుర్లతో మాట్లాడి నా దగ్గరకు వచ్చాడు .
మధ్యాహ్నం రెండింటికి ఏమిరతెస్ ఫ్లైట్ లో దుబాయి అక్కడినుంచి ఇంకో ఫ్లైట్ లో హైదరాబాద్ పంపిస్తాము వెళ్తార అని అడిగాడు మహద్భాగ్యం అన్నాను వెయిటింగ్ తప్పు తుంది తింది బాధ వుండదు కాలక్షేపం అవుతుంది సరే నాన్నను వెంటనే alternate ఏర్పాట్లు చేసి టికెట్స్ మార్చి ఏమిరతెస్ వాలను ఒప్పించి గొప్ప సాయం చేసాడు ఆ రోజు మంగళ వారం మా ఆంజనేయ స్వామి అతని రూపం లో వచ్చాదేమోనని .అందరు మర్నాటి ఉదయం దాకా ఉండాల్సి వస్తుంటే మా ఇద్దరికే యే ఏర్పాట్లు జరగటం మిరచ్లె అని పించింది మా అమ్మాయి విజ్జికి చెప్పాలి ఎలా చెప్పాలో తెలియదు అతని సూచన మీద ఎనిమిది డాలర్ల యూరో కార్డు కొని అతని సలహా మీద టెలిఫోన్ బాక్స్ దగ్గరకు వెళ్లి అతనితో నెంబర్ కొట్టించి మాట్లాడను అది కంగారుపడి పోతోంది ఏమయిందోనని హైదరా బాద్ మర్నాడు ఉదయం చేరతామని చెప్పా మననం .అతను మమ్మల్నిద్దర్నీ ఏమిరాటే కౌంటర్ దగ్గరకు చేర్చి వెళ్ళాడు ..రెండు గంటలకు ఫ్లైట్ బయల్దేరింది.చాలా విశాలం గా అన్ని ఆధునిక సదుపాయాలతో వుంది పింక్ కలర్ డ్రెస్ లతో ఎయిర్ హోస్తేస్స్ చాల మర్యాదగా త్రేఅట్ చేసారు భోజనం బాగుంది మిగత ఎయిర్ లైన్స్ కంటే ఇది వేలరెట్లు బాగుంది రాత్రి పదింటికి దుబాయి చేరాం .అద్భుతం గా వుంది విమానాశ్రయం ఒక దోమే లాగ వుంది సిగరెట్టే తాగటానికి వేరుగా ప్రార్ధాన్ ఆ చేసుకోవతైకి వేరుగా గదులు వున్నాయి క్కడ చుస్తొంస్ డ్యూటీ లేదు అంతా కోట్ల మే౩ద ఎగబడి కావాల్సినవి కొనుక్కున్నారు బంగా రామ్ చవకట నేనేమి కొనలీడు కాకినాడకు చెందిన తెలుగ భార్య భార్తకనిపించారు కబుర్లతోసమయంగాదిచింది తెల్ల వారు jhaa మున మూడింటికి హైదరాబాద్ ఫ్లైట్ ఏకకము సీట్లు అన్నీ ఖాళీ దీపావళి రోజులు మన వాల్ ప్రయాణం చేయరత అందుకనే ఖాళీ లేకపోతె రోజు విపరీతమైన రాద్దిత .ఏమిరాటే ఫ్లిఘ్త్స్ రెండిట్లోనూ హాయిగాముడేసి సీట్లలో పడుకొని ప్రయాణం చేసాం .దుబాయి చూసే ఆవ కాసం frankfurt ఫ్లైట్ తప్పిపోవటం వల్ల తమాషా గాకుదిరింది మర్నాడు ఉదయం ఎనిమిదిన్నరకు హైదరాబాద్ చేరాం లగ్గాగే మాతో వచ్చేసింది . customs లో ఇబ్బంది జరగా లేదు పిల్లలంతా శంషాబాద్ ఐర్పం పాలి కారు అందరం మా రెండో అబ్బాయి వాళ్ళింటికి మియాపూర్ వెళ్ళాం. . కొంచెం ఇబ్బంది పడ్డ కన్ని గంటల ఆలస్యం గా హఎరబడ్చేరతం మాకు తమాషాగా ,వింతగా వుంది .పనిలో పని దుబాయి శీనులం అయాము అన్న ఆనందం కల్గింది. మాతో పాటు మీరు కూడా ప్రయాణం చేసి అలిసి పోయి వుంటారు విశ్రాంతి తీసుకోండి .
మీ
దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం
Leave a comment
తెన్నెస్సే విల్లియమ్స్ (TENNESSE విలియంస్ )
అమెరికా కు చెందిన తెన్నెస్సే విల్లియమ్స్ గొప్ప నాటక రచయిత . దురదృస్తం,కస్టాలు కన్నీళ్లు మున్చేసినా , వెంటాడినా నాటకాలు రాసి మంచి పేరు తెచ్చుకున్నాడు .సాను భూతి తో అతన్ని అర్ధం చేసు కోవాలి అన్ని బాధలు ఎలా తట్టుకున్నాడా అని ఆశ్చర్య పోతాం .అంత గొప్ప సృజన యెట్లా చేయ గలిగాడా అని అబ్బుర పడతాం. ముందుగా అతని జీవితాన్ని సంగ్రహం గా తెలియ జేస్తాను .
— విల్లియియంస్ 1911 లో మార్చ్ 26 న కలుమ్బాస్ రాష్ట్రం లోని మిస్సిసిపి లో పుట్టాడు .చిన్నప్పుడే గుండె జబ్బు వచ్చిన దురదృష్ట వంతుడు .బతకడు అనుకున్నారు అంతా .కాని భూమి మీద గోధుమలు మిగిలాయి .బతికి బట్ట కట్టాడు .హాస్పిటల్ లో వుండగా ఒక అదృశ్య బంగారు కాంతి తనకు కనిపించిందని అన్నాడు .నటి ఎలిజెబెత్ taylor కు కూడా అలాంటి అనుభవమే కలిగిందట . తల్లికి హిస్టీరియా .పిచ్చగా గట్టిగా కేకలు వేసేది .పిల్లలు భయంతో పోరుగిల్లలో తల దాచుకొనే వారు .చుట్టూ పక్కల వారి ఆదరణ ఆ కుటుంబానికి బాగా వుండేది .తల్లికి ఎప్పుడు ఒక గుర్రం కళ్ళ ముందు కన్పిస్తున్నట్లు ఉండేదట. ఇంట్లో ఆ గుర్రం తిరుగు తున్నట్లు అనిపించేది .అందుకని ఆమెకు ఒక గుర్రం బిడ్డ గా పుట్టాలని కోరుకొనేది .ఇంట్లో తల్లి ఈ తీరు .
పాపం వయస్సు వచ్చిన విలియమ్స్ రోజ్ అనే అమ్మాయిని ప్రేమించాడు .ఆమె తాను ఇంగ్లాండ్ మహా రాణి గా ఫీల్ అయేది .తీరని కోరికలు కోరేది .ఇతనికి తీర్చటం అసాధ్యమఎది ఆమెకు మెంటల్ వచ్చి ప్రభుత్వ శరనాలయమ్ లో చేరింది .బీదరికం లో చాలీ చాలని జీతం తో బతుకు బందీ ఈడుస్తున్నాడు ఇతను .1944 లో చికాగో నగరం చేరాడు రాబడి లేక depression కు లోనైనాడు .ఒక కంటికి ఆపరేషన్ జరిగింది సందట్లో సడేమియా laagaa .అప్పటికే మేనగేరీ రాసి పేరు పొందాడు .మెక్షికొ వెళ్లి కొంత సుఖమయ జీవితం గడిపాడు .డాన్సు బాగా చేసేవాడు .రచయిత గా పూర్తిగా మారిన తర్వాత డాన్సు మానేసాడు
పాపం వయస్సు వచ్చిన విలియమ్స్ రోజ్ అనే అమ్మాయిని ప్రేమించాడు .ఆమె తాను ఇంగ్లాండ్ మహా రాణి గా ఫీల్ అయేది .తీరని కోరికలు కోరేది .ఇతనికి తీర్చటం అసాధ్యమఎది ఆమెకు మెంటల్ వచ్చి ప్రభుత్వ శరనాలయమ్ లో చేరింది .బీదరికం లో చాలీ చాలని జీతం తో బతుకు బందీ ఈడుస్తున్నాడు ఇతను .1944 లో చికాగో నగరం చేరాడు రాబడి లేక depression కు లోనైనాడు .ఒక కంటికి ఆపరేషన్ జరిగింది సందట్లో సడేమియా laagaa .అప్పటికే మేనగేరీ రాసి పేరు పొందాడు .మెక్షికొ వెళ్లి కొంత సుఖమయ జీవితం గడిపాడు .డాన్సు బాగా చేసేవాడు .రచయిత గా పూర్తిగా మారిన తర్వాత డాన్సు మానేసాడు
విల్లియమ్స్ రచనా జీవితం పన్నెండవ ఏట నుంచే ప్రారంభమయింది రాయటం నిత్యక్రుత్యమై పోయింది వయసు తో బాటు .బుర్ర తొలిచి చెప్పుల షాప్ పెట్టాడు దివాలా తీసాడని చేప్పక్కరలేదనుకొంటా .రాత్ర్ల్లు మేలుకోనేవాడు నల్ల కాఫీ బాగా తాగేవాడు నిద్రనుదూరంచేసుకో వాటాని kisaareerakamgaa kungi poyaadu naraala balaheenata తో baadhapaddadu .mental hospital lo cheraadu .kitikee daggara kurchuni shoonyam loki choosevaadu .appude street car ane naatakam raasaadu తండ్రి మీద పెద్ద అపవాదు పడింది .ఇతని వుద్యోగం ఊడింది చెల్లెలి పెళ్లి తప్పిపోయింది ఇదంతా సినిమాటిక్ గా జరిగి పోయాయి పాపం .దీనికి ఓడు పోకేర్ ఫిఘ్త్ లో పోరాడుతుంటే ఆయన చెవి తెగింది ఇతని చెవి cartlege nu. కొంతతీసి ఇంకేదో చేసి డాక్టర్లు తండ్రి చెవికి ఆపరేషన్ చేసారు దీనితో ఇతని చెవి సాగి పెద్దది అయింది అది ఎట్లవుందంటే తలకు పక్కగా ఒక కాలిఫ్లవర్ వున్నట్లుగావుందట . ఈ అవతారం చూసి అంతా నవ్వే వారట చెల్లి పెళ్లి కాన్సుల్ అవటానికి ఇదీ ఒక కారణం .
portrait అఫ్ a girl అతనికి నచ్చిన కధ అంటాడు .అతని అభిమాన రచయిత చెకోవ్.లారెన్స్ కూడా ఇష్టమే .తన జీవిత శకలాలు ఒక దానితో ఒకటి కలవవు అంటాడు ,.అతని జీవితం లో హజెల్ అనే అమ్మాయి ప్రవేసిన్చాని సిగ్గుతో ప్రేమను చెప్పా లేకపోయాడు .అరవయవ దశకం లో చాల విచిత్రాలు జరిగాయి డాక్టర్ జాకాబ్సన్ ఆదేశం మీద తాగుడు మానేసాడు .ఆయన injections ఇచ్చే వాడు ఆ బాధ భరించటం మరీ కష్టం గా వుండేది .బాధ మర్చి పోవటానికి మళ్ళీ తాగే వాడు .తాను ఏమి చేస్తున్నాడో తెలిసేది కాదు .ఒక సారి తెలీకుండా కరెంటు స్టవ్ మీద కూర్చున్నాడు కిందంతా కాళి హాస్పిటల్ లో చేరాడు .అయిపొయింది అనుకున్నారు అంతా .మానసిక వార్డ్ లో చేర్న్చారు .అక్కడి జీవితం భరించలేనిది గా వుండేది .షాక్స్ ఇచ్చారు .ఎలా తట్టుకున్నదో తెలీదు .చర్చి జీవితం కొంత ఉపసమనం కల్గించింది .కాతేలిక్ అని ముద్ర పడింది .తన్ను గురించి ఇలా చెప్పుకున్నాడు ”iam apoet వెన్ ఇపుట్ ది poetry ఇన్ ది డ్రామా .ఈ పుట్ ఇట్ ఇన్ శోర్త్స్తోరీస్ ,అండ్ ఇ పుట్ ఇట్ inplays poetry is poetry .ఇట్ దోఎస్ నాట్ have tobe called ఆ poem ”
తాను ఏది రాసినా ప్రతిభా వంతం గానే రాసానన్నాడు రాస్తున్నప్పుడు dialogu లలు బిగ్గరగా బయటికి చెప్పటం అతని అలవాటు .ఇల్లు అద్దె కిచ్చిన వాడు అర్ధ రాత్రి కంగారు పడేవాడు తనను సరైన పంధా లేనివాడిగా ప్రమాదకరమిన్ వాడిగా ముద్ర వేసారని బాధ పదే వాడు .తన మానసిక ఆనందానికి మాత్రమే రాస్తానని ఎవరి కోసమో కాదని తన అంతరాత్మ చెప్పినట్లే రాస్తానని అనే వాడు .తాను రాసిన సంభాషణల నుంచే లేక తనకిష్టమైన కవి హరనే రాసిన కవితల్లోంచో నాటికలకు పేర్లు పెట్టె వాడు .
అయ్యా గారికి గంబ్లింగ్ పిచ్చకుడా వుంది చాలా డబ్బు పోగొట్టుకున్నాడు .తన నాటకం వేసే మొదటి రోజున చాల కంగారు పడేవాడు .గొప్ప నాటక రచయిత వోనేయిల్ గొప్ప రచయిత కాదంటాడు .ఆల్బీన్ గొప్ప రచయిత అంటాడు .ఒకే సారి మూడు ప్రాజెక్ట్ లకు పని చేసే వాడు .అతని జేవితానికి ప్రతిబింబాలే అతని రచన తే ఒప్పుకోడు అవి తన భావావేశాలకు ప్రత్నిధులు అన్నాడు .దేప్రేస్సన్ తగ్గ టానికి ద్రుగ్స్ వాడేవాడు .గునే కూడా బలమైనది కాదు ,బాధలు మర్చిపోవటానికి తాగుడు ఎక్కువ చేసాడు .కుడి కాంతి చూపుకి ఎడమ కాంతి చూపుఅతనికి హెమింగ్వే ఫిట్జెరాల్డ్ ,కాస్ట్రో కెన్నెడీ కార్టర్ ల తో గాఢ పరిచయం వుండేది .రేఅగాన్ జానే వ్య్మన్ ను పెళ్లి చేసుకొన్నప్పుడు “”ముక్కు లేని వాడ్ని పెళ్లి చేసుకోంది ” అన్నాడు .హాలీవుడ్ సినిమాలకు పనిచేసాడు పని లేక పోయినా వారానికి 250 డాలర్లు ఇచ్చే వారు .వయసు మీద పడిన కొద్దీ తనలో హాష్యం పెరిగిందనే వాడు .బ్లక్ఖుమౌర్మరేఇస్తమ్ .యువ రచయితలూ తమ గురించే ఆలోచిస్తున్నారని సమాజం గురించి పట్టించుకోమని కోరాడు .ఆ జి enarshan ను “మీ,మీ మీగే paristhit janaration అన్నాడు .విమర్శకులు రచయితల్ని తమ భావ జాలం తో చంపేస్తున్నారని బాధ పడ్డాడు . పరిస్థితులే మనల్ని ఆ రూపంగా మారుస్తాయి మనం ఏమి చెయ్యాలో నిర్ణయిస్తాయి మంహి మార్గం ఎంచుకోవరం రచయిధ్యత అన్నాడు నిజాయితీగా .నోబెల్ ప్రైజ్ రానందుకు బాధ పడ్డాడు .జబ్బుతో నే చనిపోయాడు ”అయితె ” I have a very strong will .I have got un finished work ”అన్నాడు నిజాయితీగా విల్లియమ్స్
. గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు
1 Comment
చివరికి మిగిలేది
చివరికి మిగిలేది
నమస్తే శ్యాం నారాయణ్ గారు
ఈ నెల పదమూడవ తేది శుక్రవారం అనుకోకుండా మీ రైట్ angle కు వచ్చి మీ ఆతిధ్యం స్వీకరించి మీరిచ్చిన పుస్తకాలు కళ్ళ కద్దుకొని teesukoni ,మీరు పరిచయం చేసిన గీతాంజలి అనువాదకులు మూర్తి గారితో మాట్లాడి ,వారిచ్చిన గీతాంజలిని క్రుతజ్ఞాతాంజలి తో గ్రహించి ,మీరిచ్చిన ఫోన్ నెంబర్ తో నెల్లూరు లోని మధు మురళి రచయిత రమణయ్య గారిని పలకరించి ,మీ సాహిత్య సంగీత విశ్వ రూపాన్ని దిజ్మాత్రం గా దర్శించి ,నా పేరు తో వున్న కామెర మాన్ గారితో ఫోటోలు దిగి హాయిగా గంటకు పైగాకబుర్లతోబుర్రంతా నింపుకొని ఆనందం గా ఇంటికి వచ్చాను .గొప్ప అనుభూతి కలిగించి నందుకు ధన్య వాదాలు
ఇవాళ ఎందుకో మనసు ”చివరికి మిగిలింది ”మీదకు దూకింది .శివరాజు వెంకట సుబ్బారావు అనే బుచ్చి బాబు రాసిన ”చివరికి మిగిలేది”నవల గురించి కాదు .బహుశా 1960 లో విడుదలైన చివరకు మిగిలేది సినిమా గురించి .దాన్ని మచిలీపట్నం లో ముదటి సారి చూసాను .మళ్ళీ చూద్దామను కుంటే సెకండ్ రిలీజ్ అయినట్లు లేదు .గుత్తా రామినీడు దర్శకత్వం గుడిమెట్ల అశ్వథామ సంగీతం వహించిన సినిమా అది .డాక్టర్ ప్రభాకర రెడ్డి ని జయంతిని మొదటి సారి పరిచయం చేసిన సినిమా .సావిత్రి హీరోయిన్ ..మల్లాది రామ కృష్ణ శాస్త్రి గారి పాటలు,ఘంట సాల ,ఏం ఎస్ రామారావుల అద్భుత గానం ఆ సినిమాని వున్నత శిఖరాలమీద నిల్పింది .చాలా క్లాస్సికాల్ సినిమా అది .””సుధవోల్ సుహాసినీ మధువోల్ విలాసినీ ఓహో కామనీ ”పాట ఘంట సాల చాలా హున్టింగ్ గా పాడారు .”చెంగూన అలమీద మిడిసి పడతది మీను ” అని రామా రావు గారు పాడుతుంటే మనసు ఏదో లోకాలకు తేలి పోయేది తొలి పరిచయమే అయినారెడ్డి డాక్టర్ పాత్రను అద్భుతం గా పోషించి నట ప్రభాకరుడు అనిపించాడు ; జయంతి కూడా తన ప్రతిభ ని బాగా ప్రదర్శించింది .మహానటి సావిత్రి నట విశ్వరూపం చివరి ఘట్టం లో అద్భుతం కన్నీళ్లు కారి పోతాయి మనసు లాగి వేసే సందర్భం .న భూతో గా నటించింది .దర్స కత్వ ప్రతిభ సిఖరాయ మానం .సాహిత్యం ,సంగీతం గానం త్రివేణీ సంగమఅయిందిఅయింది నా ద్రుస్తిలో అంత గొప్ప సినిమా తెలుగు లో రాలేదనే .,ఈ సినిమా మీద ఎవరి తోనైనా మాట్లాడ దామంటే చాలా తక్కువ మంది చూసారు ఇంకా తక్కువ మంది దాన్ని గురించి విన్నారు .సెకండ్ రిలీజ్ వచ్చిన జ్ఞాపకం లేదు బందరు సినిమా లకు ఆసిడ్ టెస్టింగ్ place అక్కడ ఒక వారం ఆడితే దేశమంతా శత దినోత్స్చావమే .అక్కడ డబ్బా లేస్తే ఇంకా చూసే దిక్కుండదు . ఈ సినిమా కు మొదటి రోజే జనం లేరు .నేను మా తమ్ముడు పొట్టి రామ కృష్ణ బుద్ధిరాజు వితల్ చిల్లరిగె శ్రీనివాస్ ,ఇప్పటి లలిత సంగీత పాటల రచయిత కలగా కృష్ణ మోహన్ పండు అందరం రోజు secundshow కి వెళ్లి చూసే వాళ్ళం .మాటలు ,పాటలు నటన దర్సకత్వం మ్యూజిక్ గురించి గంటలకు గంటలు మాట్లాడుకొనే వాళ్ళం .అంత picchaga మళ్ళీ చూడలేదు మీ దగ్గర ఆ సినిమా కు ఆ మీ దగ్గర ఆ సినిమాకు నచ్చిన్ a సినిమా adi . mee దగ్గర దానికి సంబంధించిన స్క్రిప్ట్ కానీ ప్పాతల పుస్తకం కాని పాటల రికార్డు కాని వుంటే మెయిల్ లో పెట్టి నాతొ పాటు అందరికి ఆ సినిమా జ్ఞాపకాలు పంచి వినే లేక చూసే మహాద్భాగ్యాన్ని కల్గించండి శ్యాం గారు ప్లీజ్ .
మీ
మీ
దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం
Leave a comment
” ఎర్ర పొద్దు ”గుంకిందా?
|
” ఎర్ర పొద్దు ”గుంకిందా?
మే నెల పదమూడవ తేదీన అయిదు రాష్ట్రాల ఎన్నిక ల ఫలితాలు చూడగానే మనసు ముప్ఫై అయిదు ఏళ్ళు వెనక్కి వెళ్ళింది .అప్పుడు బెంగాల్ లో జరిగిన ఒక సంఘటన కళ్ళల్లో మెదిలింది .అజయ్ కుమార్ ముఖేర్జీ అనేపెద్దమనిషి నిష్కల్మషుడు ,త్యాగి పశ్చిమ బెంగాల్ ముఖ్య మంత్రి గా వున్నాడు .అప్పుడు జ్యోతి బాసు మంత్రీ ,ఉప ముఖ్య మంత్రీ అని జ్ఞాపకం .బసు బాస్ లాగా పెత్తనం చెలాయించి ఆ పెద్దాయనను ఇబ్బంది పెట్టేవాడు .పాపం ఆ పెద్దమనిషి నోరు వాయి లేనివాడు .తన ప్రభుత్వం లో తన మాటకే విలువ లేక పోవటం తో కలకత్తా లో లో నిరాహార్క్ష చేసాడని జ్ఞాపకం .ఒక ముఖ్యమంత్రి నిరాహార దీక్ష చేయటం అదే మొదలు .తర్వాత రాజకీయ సమీకరనాలేవో మారి బాసు ముఖ్య మంత్రి అయాడు .అప్పటినించి పాతికేళ్ళు పాలించాడు .తర్వాత బుద్ధదేవ్ పీఠం ఎక్కాడు మూడో సారి చతికిల పడ్డాడు ఘోరం గా వామ సేన దెబ్బ తింది
ఇంకో సారి ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకుని వెళ్తున్నా.మా చిన్నప్పుడు ఆంటే 1950-౬౦ ప్రాంతం లో ఆంధ్ర రాష్ట్రం లో కమ్మూనిస్ట్ సభలు ఆంటే వెలిగి పోయేవి యెర్ర జండాలు పట్టుకొని అభిమానులు రణదివే జిందా బాద్ అనీ ,జ్యోతి బస్ జిందాబాద్ అనీ .గోపాలనన్ జిందాబాద్ అనీ డాంగే జిందాబాద్ అనీ పుచ్చలపల్లి సుందరయ్య జిందాబాద్ ,అంటూ ,మాకినేనిబసవ పున్నయ్య జిందాబాద్ అంటూ చంద్ర రాజేశ్వర రావు జిందా బాద్ అంటూ పరవశం తో వీధుల్లో నడుస్తుంటే వాల్లెవరో తెలియక పోయినా ఆ రాధనా భావానికి ఆశ్చర్యం కలిగేది .రెండెడ్ల బళ్ళు కట్టుకొని వేలాది జనం కమ్యునిస్ట్ ల సభలకు స్వ చ్చందం గా వచ్చే వారు .చద్ది బువ్వ మూట కట్టుకొని రావటం గుర్తుంది .వుయ్యూరు లోసెంటర్ లోనో వీరమ్మ గుడి దగ్గరో హిఘ్స్చూల్ గ్రౌండ్ లోనో సభలు జరిగేవి సభల్లో నాయకుల ప్రసంగాలకు ముందు నాజర్ బుర్రకధ ప్రజా నాట్య మండలి నాట కాలు జనాన్ని చైతన్యం చేసేవి .వుయ్యోరు నియోజక వర్గం లో కాకాని వెంకట రత్నం గారికి పోటీగా కమ్మూనిస్ట్ అభ్యర్ధి ద్రోణ వల్లి అనసూయ గారిని నిల బెట్టెవారు .ఆమె ఓడిపోయేది జి వరలక్ష్మి అనే సినీ నటి ఉర్రూత లూగించే పాటలతో మాటలతో సభా రంజనం చేసేది .ఒక పాట నాకు బాగా జ్ఞాపకం ”ముగురన్న దమ్ములు ,మోస గాళ్ళు ,దామ్బికు లు ”.కాడి ఎద్దులు ఎకరంనెల ఇస్తామని కంమునిస్తులు వాగ్దానం చేసే వారు .తెల్ల వారే దాకా సభలు జరిగేవి డబ్బు తీసుకొని రావటం అప్పుడు అసలు లేదు ఇప్పుడు ఎవడు చేతిలో డబ్బు పెద్తే జనం కదులున్ తున్నారు .అంత తేడా వచ్చింది పార్టీ ఆంటే ప్రేమ నాయకులంటే ఆరాధన వోట్ ఆంటే పవిత్రం అనుకునే రోజులవి .
వీటికి దీటుగా కాంగ్రెస్ పార్టీ సభలు వుయ్యూరు కాలేజీ గ్రౌండ్స్ లో జరిగేవి .దీన్నే ”చామలి ” అనే వాళ్ళం ఎత్తైన వేదిక నిర్మించే వారు .చుట్టుపక్కల అన్ని గ్రామాలనుంచి జనం రెండెడ్ల బళ్ళు కట్టుకొని భోజనాలతో సహా ఆడ మగా పిల్ల జెల్ల అంత వచ్చేవారు కాంగ్రెస్ జండాలతో ఊరంతా మూడు రంగులతో మారు మోగేది యెర్ర రంగు కంటే మూడు రంగులు సామాన్య జనాన్ని ఆకర్షించేవి ..మహా నాయకులు దేభార్ ,టాండన్ ఎస్.కే పాటిల్ , అతుల్యఘోష్ ,కృపలానీ సంజీవరెడ్డి బ్రహ్మయ్య ,కాకాని వంటి యోధాన యోధులు వచ్చే వారు ఎన్నికల ప్రచారానికి .అదొక తిరనాళ్లు గా జరిగేవి డబ్బు ప్రభావం లేదు అభిమానమే ధనం గా వున్న రోజులవి .తర్వాతంతా కాలం మారి పోచ్చి .బెజవాడలో నెహ్రు మీటింగ్ ఆంటే లక్షలాది మంది వచ్చే వార్టూ ,ఎర్రగా కందిన ముఖం తో స్టేజి ఎక్కుతుంటే జనం పరవశించేవాళ్ళు ఉపన్యాసాన్ని ఆసాంతం వినేవారు .ప్రభావితులయ్యే వారు .ఆ నాయకుల త్యాగ గుణం సేవా భావం ప్రజా సంక్షేమం పై వారి శ్రద్ధ అటువంటివి .అందుకే ప్రజలకు వాళ్ళు ప్రత్యక్ష దేవుళ్ళు అయారు .ఇప్పుడు అంతా సీన్ రేవేర్సు అయింది
ముప్ఫై నాలుగేళ్ల యెర్ర సూర్యుడు బెంగాల్లో కనుమరుగైపోయాడు .ప్రజా వ్యతిరేకత ప్రజాభిప్రాయాని కనిపెట్ట లేని నాయకత్వం ,స్ఫూర్తి నివ్వ గలిగే అది నాయ కత్వం ,దిశా నిర్దేశనం చేయ లేని ప్రతిభా సున్యత వామచారుల్ని ముంచేసింది ఆషా జ్యోతి జ్యోతి బస్ మరణం తో సున్యం ఏర్పడింది ఆయన మరణానంతరం కొద్ది కాలం ఆ కాంతి తో కొట్టుకోచ్చారు .అదీ చీకటి అయింది అధినాయకత్వం అచేతనమయింది చేపకు జబ్బు తలనుంచి మొదలవు తుందట .అట్లాగే కంమీలకు శీర్షం నుంచి పతనం ప్రారంభం అయింది ఇంకా దాని జబ్బు కుదర్చటం కష్టం .నిర్వీర్యత అటు ప్రభుత్వం లో పార్టీ లో నిలువెల్లా చేరింది . పార్లమెంట్ ఎన్నికలలో ,మునిసిపల్ ,పంచాయితీ ఎన్నికలలో జనం ఝలక్ ఇచ్చినా గుర్తించనిగుద్ది నాయ కత్వం .ఎప్పుడు కమ్మీలు సరి అయిన నిర్ణయం తీసుకున్న దాఖలాలు లేవు .భారత్ కు స్వతంత్రం అక్కర్లేదని న్చేప్పి తర్వాత లెంపలు వేసుకున్నారు గాంధీజిని వ్యతిరేకించి మళ్ళీ చెంపలు వాయిన్చుకున్నారు ఇందిరా yamarjency ని సమర్ధించి ఇంకోసారి చెంపలు పగల కొట్టుకున్నారు ;మన్మోహన్ ని సమర్ధించి , అనవోప్పందపై మద్దతు ఉపసంహరించి తప్పుపై తప్పు చేసి ఏమి చెప్పాలో తెలియక తిక మక పడ్డారు నానో కార్ ఫ్యాక్టరీ విషయం లో ప్రజాభీష్టానికి వ్యతిరేకం గా ప్రవర్తించి చేతులు కాల్చుకున్నారు .ఫ్యాక్టరీ పోయింది ,పరువుపోయింది భస్మాసుర హస్తం వాళ్ళే పెట్టు కుంటే ఎవ్వరేం చేయగలరు ఇంతకూ మించి దేశాన్ని పరిపాలించే అరుదైన అదృష్టం జ్యోతి బాసు బుకు లభిస్త్న్తే యెర్ర కోట పై యెర్ర జెండా ఎగరేసే అవకాసం వస్తే కదని వద్దని ఆయనకు లాకేత్వం దాకు కొమ్ము ఇచ్చిన అన్గుస్త మాత్రులు అధినాయకులై చేతులారా అదృష్టాన్ని కాల దన్ను కుంటే ఎవరేమి చేస్తారు చారిత్రత్మక తప్పిదాలతో తమ చరిత్రనే మట్టి పాలు చేసుకున్నారు స్వంత పార్టీ ని కాడర్ను వదిలి ఇందిర పంచెనో సోనియా చెంతనో ,రామా రావు ,బాబు ల దగ్గర చేరితే వోట్ బాంక్ తగ్గి పోతుంటే ఎవరుకాపాడు తారు పార్టీ ని ?స్పీకర్ గా పనిచేసిన తమ పార్టీ పెద్దయన్నే అగౌరవిస్తే ఆ [పార్టీ మీద జనానికి నమ్మకం ఎలా మిగుల్తుంది? మమత యెంత పకడ్బందీగా వ్యూహ రచన చేస్తూ కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ కాదర్ ను ఉత్తేజితం చేస్తూ ప్రతి ఎన్నికలోనూ ఎంతో కొంత ఆధిక్యం సాధిస్తూ ప్రజల్లో మమేకమై తిరుగుతూ అనుకున్నది సాధించింది యెర్ర కోట బద్ద లైంది .కాదు కాదు బద్దలు కొట్టుకున్నారు ,,కాదు కానే కాదు బద్దలు కొట్టారు నాయక మాత్రులు చరిస్మా లేని నాయకత్వం చేష్టలుడిగి క్రాస్ రోడ్స్ లో నిలబడి వుంది పాపం శాంతం .
ఇక కేరళ సంగతి .అత్య్తనందన్ వ్యక్తిత్వం కల నాయకుడు .ఆదిస్థానం వద్దన్నా నిలబడి మొదటి సారి అధికారం లోకి తెస్తే వెనక నించి గోతులు తవ్వతాన్ని సర్వ నాశనం చేయటానికే పనీ చేసింది పార్టీ కాని ఆయనకు ఏ కోశానా మద్దతు ఇవ్వలేదు .ఈ సారి టికెట్ ఇవ్వక పొతే ప్రజా మద్దతు తో సంపాదించి పార్టీని అధికారానికి తెచ్చే విశ్వ ప్రయత్నం చేసస్డు కొద్దిలో తప్పింది కాని లేకుంటే మళ్లి గద్దె నెక్కే వాడే వెన్నుపోtu పొడవటం నేర్చుకున్న పార్టీ వెన్నెముక గా నిలిస్తే పరువు దక్కి వుండేది వీళ్ళకు వ్యక్తిత్వాలు అక్కర్లేదు అనుసరించి ఉండటమే కావాకి తప్పు చేస్తే చెబితే సహించే గుణం లేదు ఇంకా పార్టీ బట్ట కట్టేది ఎలా?ఎంతకాలం ఎవర్నో ఒకర్ని అంతకాగి అధికారం సంపాదిస్తారు? అత్య్న్తానందన్ కుపోలిట్ బురో లో స భ్యత్వం ఇవ్వరా?వీళ్ళ కంటే దేనిలో తీసిపోయాడు ఆయన ?స్వంత గొయ్యి తవ్వుకునే వారిని కూర్చున్న కొమ్మను నరుక్కునే వారిని ఎవరు కాపాడుతారు ? అందుకే పొడిచిన ఎర్రపొద్దు గుంకిపోతోండా అనిపిస్తోంది .తప్పులు సవరించు కొని మళ్లి ప్రగతి మార్గం పట్టి ,ప్రజా సమస్యలను సీజన్లో కో సారి కాకుండా చేబట్టి ప్రజల విస్వాశాన్ని పొంది ప్రజల ఆశయాలకు అవలంబానం గా నిలవాలని వామ భావీయుల్ని కోరుతున్నాను ముందుగా అధినాయకత్వం మార్పుతో సంస్కరణ జరగాలి లేక పొతే ప్రయోజనం లేదు
తమిళనాడులో గుడ్డీ కళ్ళు తెరిచేసరికి అంతా అయి పోయింది ఇదివరకు సన్ స్త్రోకే నే చూసాం ఇప్పుడు daughter స్త్రోకే ను చూసాం మండుటెండల్లో .పుత్ర పుత్రికా ప్రేమ హద్దు మీరి తే ఇలాగె జరుగుతుంది .టు .జి లు త్రీ జి లు కరుణ కొంప ముంచాయి .మేనల్లుడు /నిర్వాకం రాజాలు స్వంత లక్క ఇల్లునే కాల్చుకున్నారు .కేంద్రాన్ని సాశించి పనిచేసుకోవతంతెలిసిన పెద్దమనిషికి స్వంత ఇల్లు తగల పడటం కనిపించలేదు వాగ్దానాలకు వోట్ల వర్షం ఎప్పుడు కురవదు దానికీ ఒక సీజన్లో ఉంటుందని ముసలాయన మరచిపోయాడు పాపం .ఇది జయకు వరం అయింది పదేళ్ళ నిరీక్షణ ఫలించింది కోర్టుల చుట్టూ తిరగటం తగ్గి జనాల కుచేరువయి ఫాలితం సాధించింది అయితె ప్రతీకార ఇచ్చతో రగిలి పోవద్దని అందరి సూచనను పాటిస్తుందని భావిద్దాం .కంచి స్వామినిని పరాభావించాలని చేసిన ప్రయత్నం boomerang అయి అధికారానికి దశాబ్దం దూరం చేసింది .ఏదో ఒక ఫ్రంట్ లో చేరి స్థిరమైన కేంద్ర ప్రభుత్వాన్ని అవినీతి రహిత ప్రభుత్వం రావటానికి ఆమె కృషి చేయాలి .జయ పై జనానికి చాలా ఆసలున్నాయి నెరవేరుస్తుందని ఆశిద్దాం .
అస్సాం లో పాతపాటే పాడారు ఓటర్లు .పాండీ చేరి లోరంగ స్వామ్యం వచ్చింది .ఆంటే అయిదు రాష్ట్రాలలో నాలుగు రాష్ట్రాలలో వున్న ప్రభుత్వాలుకూలి కొత్తవి వచ్చాయి ఇది శుభ సూచకం .వోటరు ఎప్పుడు నాడి గమనిస్తూనే ఉంటాడని నాయకులు మరవరాదు.మనరాస్త్రంలోని ఉప ఎన్నికలలో గెలవాల్సిన వారే గెల్చారు
ఎన్నికలే ప్రాధాన్యం కాదు ప్రజల బాగోగులు ముఖ్యం డబ్బుతో అన్ని ఎన్నికల లోను గెలుపు రాదనీ గ్రహించాలి .దీర్ఘ కాలం పెండింగ్ లో వున్న సమస్యల్ని పరిష్క రించి ప్రజా విశ్వాసాన్ని ప్రభుత్వాలు పొందాలి ప్రజాసేవే పరమావధి అవాలి ప్రజా స్వామ్యం అఖండం గా వర్ధిల్లాలి .
గబ్బిట దుర్గా ప్రసాద్
|
Posted in కవితలు, రాజకీయం
2 Comments
గంగా పుష్కరం
గంగా పుష్కరం
పుష్కర పురుషుడు అనే దేవత ఒక్కొక్క నదిలో ప్రవేశించినపుడు ఆ నదికి పుష్కరం వచ్చింది అంటారు .ఈ సంవత్చరం మే నెల ఎనిమిదవ తేదీన గురుడు ఆంటే బృహస్పతి మేష రాసి లో ప్రావేస్సిమచటం వల్ల గంగా నదికి పుష్కరాలు వచ్చాయి 19– వ తేదీవరకు ఆంటే పన్నెండు రోజులు గంగకు పుష్కర శోభ అన్న మాట .పుష్కర సమయం లో నదీ స్నానం సర్వ పాప హారం అని మన విశ్వాసం .అందులో పరమ పావని అయిన్క గంగా నది పుష్కరాలంటే ఒళ్ళంతా పులకరింతే .గంగా నది పుట్టిన గంగోత్రి నుండి సముద్రం లో కలిసే ఏ ప్రదేశం లో స్నానం చేసినా పుణ్యమే .అయితె కాశి .ప్రయాగ ,హరిద్వార్ ,ఋషీకేశ్ లలో గంగా స్నానం చేసి ముక్తి పొందాలని అందరు భావిస్తారు .పుష్కరుడు సంవత్చారంకాలం గంగా నదిలో ఉంటాడు .సంవత్చరం లో ఎప్పుడు చేసినా పుణ్యమే అయితె మొదటి పన్నెండు రోజులకు వున్న ప్రాధాన్యత మిగిలిన రోజుల్లో ఉండదని అనుకుంటారు . .ఈ సంవత్చర కాలం చివర పన్నెండు రోజులను అంత్య పుష్కరాలు అంటారు అవీ పవిత్ర మైనవే .మధ్యాహ్నం పన్నెండు గంటలకు దేవత లందరూ పుష్కర స్నానం చేయటానికి గంగా నదికి వస్తారట ఆ సమయం లో స్నానం చేస్తే ముక్తే ముక్తి అని మన వారి విశ్వాసం .
గంగా ను త్రిపద గామిని అంటారు ఆంటే స్వర్గ ,మర్త్య పాతాల లోకాలలో ప్రవహించేది .భగీరధుని ప్రయత్నం వల్ల ఆకాశం నుండి శివుని తలమీదకు అక్కడనుండి హిమాలయ పర్వతం మీదకు తర్వాత భూమి మీఅకు చేరి చివరకు పాతాల లోకం చేరింది .హిమాలయ పర్వతాల మీద గంగా మాత ఎన్ని వయ్యారాలు పోయిందో చూస్తే ముచ్చట వేస్తుంది .హిమాలయ సానువులలో పర్వతాలను ఒరుసుకొని ఒద్దనం లాగా మెరుస్తూ ,దుముకుతూ పోతుంది కొన్ని చోట్ల పిల్ల కాలవ లా కొన్ని చోట్ల ఉత్తుంగ తరంగాలతో మరికొన్ని చోట్ల భీకర గర్జనల తో సుళ్ళు తిరుగుతూ ప్ప్రవహిస్తుంటే ఒళ్ళు పులకరిస్తుంది .అవన్నీ దేవ భూములు అక్కడ పవిత్రత ప్రతి అంగుళం లోను కనిపిస్తుంది .కేదార్నాద్ దగ్గర మందాకినీ గా బదరీనాథ్ దగ్గర అలకనంద గా దేవ ప్రయాగ రుద్రా ప్రయాగాలలో సంగమ గంగగా వివిధ రూపాల్లో దర్సన మిస్తుంది ఎక్కడ గంగను చూసినా చేటు లెత్తి నమస్కరించా బుద్ధి కల్గుతుంది ఆ నది జీవనది ,మన నాగరకతకు సాక్షి .ఎన్నెన్నో క్షేత్రాలు అనడీమ తల్లి ఒడ్డున ఏర్పడి భక్తులను ఆకర్షిస్తూ దేశ అఖందతకు సాక్షి గా నిలిచింది .జీవన గంగా గా నీరాజనాలన్డుకోంది .రుశీ కేష్ దాక గంగా ప్రవాహ గమనం అంతా హిమాలయ పర్వతాల మీదనే .అందుకే అంత స్వచ్చత నిర్మలత కన్పిస్తుందిఋషులు తపస్సు చేసుకోవటానికి అనువైన ప్రదేసాలెన్నో వున్నాయి . ఇక్కడి గాలిపీల్చి గంగా జలం తాగి అన్నం తినకుండా రోజులయినా ఉండాలనిపిస్తుంది అన్దోకే యోగులో మహర్షులు మునులు తపస్సుకు రుశీ కేష్ ను ఎన్నుకుంటారు అంత పవిత్రత ఆ గా ప్రదేశం లో వున్నాయి ఋషీకేశ్ లో గంగా స్నానం చేస్తే శరీరంలోకి తమాషా గా విద్యుత్తూ ప్రవహిన్చినట్లు వుంటుంది .కొత్త శక్తి వస్తుంది కలసత దూరమవుతుంది ఆ ఎత్తైన పర్వతాలు నిర్మల గంగా నదీ ప్రవాహం మానసిక ప్రసంతినిస్తాయి . అలాగే కేదార్నాథ్ దగ్గర మందాకినీ లో స్నానం చేయటం ఆంటే ఒళ్ళు జిన్తుంది గడ్డ కట్టే చలి .కాని తమాషా అక్కడ వుష్ణకుండం కూడా వుంది వెచ్చటి నీరు ఆ గుండం లో నిరంతరం వస్తుంటుంది దానిలో స్నానం చేస్తే కేదార్ నాధ్కు పోనీల మీద కాని నడిచి కాని 14 కిలోమీటర్లు గౌరికుండు నుంచి వెళ్ళిన కాళ్ళ నెప్పులు కీళ్ళ నెప్పులు మటుమాయం అవుతాయి దేవుడు నిజం గా ఉన్నదన్న నమ్మకం గాదం అవుతుంది కేదారేశ్వర దర్సనం మొక్క్షప్రడమే సందేహం లేదు గౌరి కుండ్ దగ్గర ఆకాశం అంత ఎత్తులో హిమాలయాలు వాటిపైనుంచి దేకే మందాకినీ నది ని చూస్తుంటే శరీరం గగుర్పొడుస్తుంది పెద్దన కవి మను చరిత్రలో వర్ణించిన “”అటజని కంచె భూమిసురుడంబర చుంబి సిరస్సరజ్ఝారీ పతలధభంగా తరంగా మృదంగ నిస్స్వస్ఫుట ”అన్న పద్యం గుర్తుకొచ్చి ఇంత గొప్పగా అచ్చంగా ఇలా ఎలా చూడకుండా చెప్పాడా? అనిపిస్తుకవులు మనోనేత్రం తో దర్శిస్తారు
బదరీ దర్సనం శుభ ప్రదం ముక్తికరం అక్కడి అలకనందా నది లో స్నానం ఆంటే మంచుగడ్డలు మీద వేసుక్వటమే .ఇక్కడ వున్న వేడి నీతి కుందాం లో స్నానం పరమ అద్భుతం .నారా నారాయణ క్షేత్రం బదరి ..ఇక్కడ బ్రహ్మ కపాలం లో పితృదేవతలకు పిండ ప్రదానం చేసి తరిస్తారు .అంతా మన పధ్ధతి లోనే చేయటం ప్రత్యేకత .దిగి వస్తుంటే జ్యోతి మత వస్తుంది శ్రీ శంకరాచార్య ఇక్కడ పీఠం స్థాపించి హిందూ ధర్మ ఉద్ధరణకు ఆర్ష సంప్రదాయ పరి రక్షణకు ఎంతో కృషి చేసారు ఆయన ఈ ప్రదేశాలు తిరిగి ఉండక పొతే హిందూ ధర్మాన్ని ప్రక్కన వున్న చైనా పాకిస్తాన్లు ఎప్పుడో మింగేసేవి అందుకనే శంకరులు మనకూ చిరస్మరనీయులు
ఇప్పటి దాకా హిమాలయసోభను గంగామాయి పవిత్రతను ఒంపు సొంపుల నడకను చూసాం ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ప్రపంచం లో చాలన్నాయి కాని గంగా జలానికి ఉన్నంత స్వచ్చత ఏ నదీ జలానికి లేదు అందుకే గంగమ్మను చెంబుల్లో నింపుకొని సీల్ వేయించి తెచు కొటారు ఎన్ని ఈలలు అయినా ఆ నీరు చెడదు వాసన రాడుపురుగులు చేరావు అందుకే గంగా గంగా అని ఆరాధిస్తారు .ఇప్పటి దాకా హిమాలయాల పై దూకుతూ పరిగెత్తిన గంగా హరిద్వార్ వాడ భూమి మీఅకు ఆంటే మైదానం మీదకు చేరుతుంది .బహుళార్ధ సాధకం గా ఉపయోగ పడుతుంది హరి ద్వార్ ఆంటే హరి మందిరమైన బద్రీ నాథ్ కు దారి అనీ హర ద్వార్ ఆంటే హరుని మందిరమైన కేదారనాథ్ కు దారి అని రెండు అర్ధాలు .ఇక్కడి నుంచే ఆ రెండు మందిరాలకు వెళ్ళాలి రుద్రా ప్రయాగ వరకు ఇకటే దారి అక్కడ నుంచి చీలి చెరో వైపెల్లాలి హరిద్వార్ లో గంగా ప్రవాహం చాల వోద్ధ్రుతం గా వుంటుంది వెడల్పు కూడా ఎక్కువ చాల జాగ్రత్తగా స్నానం చేయాలి పట్టుకొని స్నానం చేసే ఏర్పాట్లు వుంటాయి .సాయంత్రం ఏడు గంటలకు గంగా దేవికి అందరు భక్తిశ్రద్ధలతో హారతి ఇస్తారు తప్పక చూడ తగిన ది భక్తీ తో పూల కిన్తకల్గుతుంది మన ధర్మాన్ని సంస్కృతిని ఆర్ష విజ్ఞ్ట్లకు తాగునీటిని సాగు నీటిని అందిస్తూ తన మానాన తాను పోతూ మనల్ని తరిమ్పజేస్తోంది గంగా అందుకే అట భక్తీ శ్రద్ధలు మన.జీవన వాహిని అన్నాడు వేటూరి .ఇక్కడినుంచి ఎన్నో ప్రదేశాలకు ప్రవహిస్తూ జన జీవ్తాని ఉద్ధరిస్తు సముద్ర భర్తనూ చేరుకుంటుంది
యాత్రికులు గంగోత్రి యమునోత్రి చార్ ధం యాత్ర మానస సరోవర్ యత్ర ప్రయాగ యత్ర చేసి ఆ క్షేతా స్వాములను సందర్శించి జన్మ చరితార్ధం చేసుకుంటారు ఇంకా కాసి గురించి చెప్పాల్సిన పనే లేదు కాస్యంతు మరణం ముక్తి అని కసి మరణిస్తే మోక్షమే నని నమ్మకం అన్న పూర్ణ విశాలాక్షి విశ్వేశ్వర దర్సనం జీవత సాఫల్యాన్ని ఇస్తాయి ఇక్కడి మణికర్ణిక దసాస్వమేద ఘాట్ లలో స్నానం మరచిపోలేని అనుభవం .మహా స్మశానం అని కాశికిపేరు డుంతి వినాయకుడు ,కాలభైరవుడు అన్న పూర్ణ దేవి అనుగ్రహం పొందితేనే విస్వనాదునికి తృప్తి “”భిక్షాం దేహి కృపాకరీ సుభాకరీ నిత్యాన్న పూర్నేస్వరి ”అని అన్న పూర్నా దేవిని స్మరిస్తే అన్న వుదకాలకు కొదవ వుండదు తల్లి గర్భం లో తొమ్మిది నెలలు ఉన్నట్లే కాశి లో తొమ్మిది రోజులు వుండాలని శాస్త్రం .అన్ని కులాల వారికి ధర్మ సత్రాలు ఉచిత భోజన ఎయికనుక వుందా టానికి ఇబ్బంది వుండదు మనసు వుండాలి అంతే .ఎంతో మంది మహారాజులు చక్రవ్లు మహనీయులు నడచిన నెల ఒక సారి ఆ మట్టిని ముత్తు కుంటే జన్మ తరిస్తుంది
ఇక ప్రయాగ తీర్దానికి చేరుదాం గంగా యమునా అంతర్వాహిని గా సరస్వతి నదుల పవిత్ర సంగమ క్షేత్రమే అలహా బాద్ లోని ప్రయాగ .ప్రకృష్టమైన యాగం కలది అని అర్ధం ఇక్కడి త్రివేణి సంగమం లో స్నానమ్ చేసి పితృదేవతలకు తర్పణాలు వదలి పిండాలు సమర్పించి జన్మ ఋణం తీర్చుకుంటారు భరద్వాజ ఆశ్రమం ,నెహ్రు గారి భవనం ,తరతరాలుగా vardhillo టు వచ్చిన అశ్వత వృక్షం చూడ తగిన ప్రదేశాలు ఇక్కడ హరి ఇంటి పేరు తో వున్న పురోహితుడు చాల ప్రసిద్ధి అనే శాస్త్రోక్తం గా చేయిస్తారుపునిస్త్రీ మహిళలు భర్తతో కలిసి వేణీ పూజ చేయించుకుంటారు ఇది ఇక్కడి ప్రత్యేకత ఇలా భారత జాతి జీవనం లో మమైక్యం గా వుంటూ మనల్ని ఉద్ధరిస్తు ఉత్తమ గతులు కల్పిస్తూ సర్వ శుభాదాయిని అయిన గంగా మాటను ఈ పుష్కర సమయంలో దర్శించి స్నానించి జపించి తపించి పూజించి జన్మ ను చరితార్ధం చేసుకుందాము .శుభం భూయాత్ .
గంగా పుష్కరాల సందర్భం గా ఆ పావన గంగా మాతను స్మరించే మహద్భాగ్యం కల్గినందుకు సంతోషిస్తూ
మీ దుర్గా ప్రసాద్
Posted in కవితలు
2 Comments
Wondering wonders
Wondering wonders
1-Mangolians never get down of their horses .They never take away their feet from their shoes
2-The great philosopher Confusious alwys feared death .He kept weeping at the word death .
Such an impractical phelosopher he was .
3–In future days all the people in America have to settle only in cars .
4-Burning of fire was started 4lack 50thpusands years ago .
5-Human race might have emerged in North Himalayas
6-The emperor of China was Quinn .He got constuctd thousands of army men statues uf clay sto take them along with him to the heaven >He had them buried in deep sand
7-he conquered all the countries and made China un cunquerable .
8-He standardised lawsweights carriage widths ,measures ,money and the mass of written characters .He had built good roads and irrigation canals .razed hills and filled valleys .He built the Great wall of CHina .He made many laws for the cultural renaiscence inChina .
9-He ,at the age of 46 buried 260 confusios scholars alive .Someof them were buried neck deep .Heordered his army to cut their throats with sharp knives .It was the barbarious act in the whole of histiry .
10-He burnt all the books of Confusious in the country but did not touch touch those books in his own library >What a wonderful kinghe was !
11-when The great wall of China was under constuction thousandsof labour died .Sume estmate millions lost their lives .He killed 4lack prisoners .The people belonged to his mother and their relatives and the men opposed him were all killed brutally .That wasw a great massacre in the history .
12-In Russiawhen Stallin was the ruler in the year 1934 to export food grains from Russia Stallin killed ten million farmers .He was such a cruel ruler Thosands of horses were massacred cruelly .
13 in Chinaalso 72 million ppeople were killed for the same purpose .The great Leap policy also was the cause for another 32 million peoples death of hunger ;.
14 –n1994 Rwandan Hutus killed 8 lack Tutesis population in 10 days
all these things were extensively discussed in the book ”For the time Being ”written by Anne Dillard
f .They are facts to the fullest exten or your information the above are facts recorded in history They are neither wonders nor jokes they are facts to the fullest extent .
గబ్బిట దుర్గా ప్రసాద్
Posted in English
Leave a comment
Experiences of Stephen Alter ,A Himalayan pilgrim
Experiences of Stephen Alter ,A Himalayan pilgrim
Stphen Alter was born in The Himalayas in India He made pilgrimage on foot to Gamgotri Yamunotri Kedarnath <Badrinath aand Chardham yatra .He mingled with people came across and understood their culture habits ways of living .aaaaaahe exchanged his views with themand enriched himself .He wrote a book named “”sacred waters-A pilgrimage up the Ganges River -To the Source HIndu culture ”.he defined man;s life very interestingly He said “”A man;s life should be as fresh as a river .It should be the same channel but a new waterevery instant ”QUoting the sacred words of Henry David Thorough ,agreat philosopher and guru of mahatma gandhi .Stephen had known many things duringhis travels .He recorded all in his bok .The book is very interesting to read and to know various things that we donot know .It is a surprising experience .He visited many forgotten temples in The Himalayan Region as no one can dare to reach them .Such was his thrilling experience .He told thaat he had made such yatras bywaljing to search for inner self .A wonderful travellogue he wrote with whole hearted devotion To sacre Himalayas and THe Devabhumi and parama pavani ganga maayi .In every word and sentence hehe expresses these devotional and eternal values .
He cited an experience that pikgrims from Haridvaar take ganga jal with kaavadi having t wo big containers on both sides of the neckTo the Gamgotri which is 300 kilometers away to mix the sacreganga jal there at Gamgotri .Such adevotional pilgrimage pilgrims do atleast one time( once) in their life time The man with kaavadi alongwit the the two containers with Gangjal shold never rest his kavadi on the floor >that means the kavadi should not touch the ground >see how difficult it is!None dan deter one;s strong feelings ,It isup to the person to complete the pilgrimage whole heatedly .Such strong willed people are many in The Himalaayan region the author says .Reading this item we take aback with feaar in our heart .
He brings another interesting story .In Haridvaar and Hrishikesh we come across in the Ganges water golden green coloured fish called ”Masheer ” .each fish weighs 100pounds and 4feet in length.People treat them as sacred fish and offer them eatables like maramaralu .Some devoties adorn the fish with golden rings .such is the faith the have .I soppose tthe golden fish is mathyaava taara of Lord Vishnu .
In rainy season this fish travel to the upper regions and getpregnency deliver the offsprings and hatchthem Then onlythey they come back to the originalplace .
Stephen Alter completes his book with a quotation from The Kathopanishad very aptly “Beyond the senses are their objects ,and beyond the objects is the mind -Beyond mind is pure reason ,and beyond reaason is the spirit of man ”.
A special on the occasio of Ganga Pushka raalu’
Gabbita Durga Prasad
Posted in English
Leave a comment
The greatest Czar emperor
The greatest Czar emperor
Russia was ruled for a long time by Czar emperors .Allmost all of them were arrogant ,adamennt ,and luxurious .They did not care the people .People suffered a lot under their rule .At last their patience came to an end to take reveng e.People succeeded in ending The unbearable Czar rule .but among the them was a great emperor .the only one who looked for the welfare of the people .He was Peter.People called him Peter the great .He brought many revilutionary changes for the benefit of his subjects .Let us know his contribution for the advance ment in Russia .
The first thing in his military revolution was ship building .It was called naval revolution .It paved way for new economic life in that country .Botek that us little boat came into rxistence .War made the state e made the war .Peter introduced secularization .In 1722 he established some systems for the men who aspire The crown .He set up a well organized police state .Absolute monarchy was set.After his death Russia became a full member of the European system of sovereign state .
He introduced new ways of dressdepartment ,communications navigation building gardening gunnery ,drawing ,computions measuring sculpting writing visualisung .He brought many qualitative3 changes in building art .He introduced oil based painting ,naturalism ,Renaissaner art Bizantic tradition ,printed strips ,screw press .All those were revolutionary ,new ideas .By the year 1719 The usage of paper was increased to 8000reams .He could enhance skill in Arithmatic astronomy ,military tacticws .and in navigation .
Peter brought out Arifimetica a mathematics book in printing ,.In the same year he got Vedomosti ,a gazette printed .He also published manuscript bulletins .In the country of russia Gazette was the first printed news paper .
He bought 600 nautical terms from other languages .He enriched vocabulary .He borroed dozens of commercial,industrial words for usageLike book ,bank ,banker book keeper .He adopted names for flowers and fruits also /.
These things paved way for cultural revolution nd historic significance .in Russia .saint Peter ‘s Burg Academy of sciences was the epitome of this verbal revolution .Scientific library and collection of scientific specimen s and instruments were his acts of vision .He manufacture important medicines .So hwas called The ather of Russian Medicine .
Peter wasthe first Russian ruler to learn the rudiments ofmodern medicine and surgery to observe medical procedures first hand /.In1697 he visited Hallang hospital .He had heard medical lectures in The University of Lirden .In 1717 he ordered to get anatomicalcollections of Ruzschis .He recruited 50 surgeons from Holland .He kept dr.Nicholas Bidloo for the construction of hospital in Russia .In peter;s rule Russia was pothecary office in Moscow.
he admitted Europeans in Petersburg academy of sciences .He also established Academy of Fine Arts in `757 .Young people were trained in science and foreign languages .The great city St Peters burg was named after him .In his life time Peterburg academy stood first in the world .THat was The great contributiun Of Peter .So he is still rememberd as Peter The Great .
Peter was born on May 30 in 1672 In 1969 He became sole monarch of his dynasty as all the heirs died .IN 1700 HE ADOPTED eUROPEAN CALENDER(jULIAN )
In 1716hehe proclimedRussia as a military state .In1716 he went for Europe for a second trip .In 1721 heproclaimed him self as Eperor .In 1722 he fought a war with Persia .He completed first Universal census for male .He married Catherene in !1712 andmade her empress in1724 ,Peter breathed his last on January 28 in 1725 .He survived only for fifty three years .Hisworks are still rememberd
Gabbita Durga
Posted in English
Leave a comment
Norbert WEIner
Norbert WEIner
In this essay I want to give some of the predictions of weiner that came true .He was the architect for artficial arms and legs .Bose was the scientist who succes fully completed .Weiner suggested Bose to amputate with high amputatio .Then In boston arm project stared .Boston arm was a coup of cibernetics and a vivid demonstration of the power of science to foster man-machine interactions with tangible benefits for pepples daily lives ..Thus Weiner’smishap of his fall into a victory for the handi capped /.
Weiner had been steeped and tempered in all the world;s scientificn traditions .He had distinguished himself and his country Anericaon the stage of international science In 1964 he was awarded the highest honour ”National Medal Of Science”President Johnson presented the award in the White House .He praised that Weiner;s versatile contri butions were profoundly original ranging within pure and applied mathematics and penetrating boldly into the engineering and biological sciences
Weiner died pn March 18 in 1864 in Sweden On june second his ashes were brought to Boston and memorial service was conducted T M.I T .under the supervisionof svami Sarvagataananda .sanskrit slokas Bhagavadgita were read by allhis admirers.All the saints attended gave tave great trbute for his Uniersal Humanism .
Weiner thought a lot to use cibernetcs for peaceful purposes .He was genious par excellence .He hoped to bring inter isciplinary reserch in the field .He tried hard for cross coltural cooperatinbetween super powers .He sincerely tried for open communications .All the results shold be shared by all the people was his main ambition .
After 1970cibernetics in West slowed .So his name was also in the shadow .he warned the world on many issues.If the countries do not heed him disaster take place .no dobt .In1960 American industry came into the grip of automatic .10 lack people lost jobs .In 1970 micro chip technology came into existence .Stampede was the esult of it .As aresult workerless society came .These are all Weiner;s predictions .
As weiner envisaged many changes occupid in brain sciences .New neuro transmitter molecules came into existence .Blood circulation from brain to the blood streams became easy .From medical cibernetics identification ofdesease became very easy.
Weiner predicted that living materials would by 1984 be used as part of computers -complexnuecleoacids that carry genetic information in living cells would be used in machines .it came true .As per his vision new laser and fiberoptic technologies had made pf optical computing an every day reality .
Weiner predicted that the coming ecade will have mineature computers .He also said solid state devices will replace vacuum tubes .he predicted wireless phones and feedback loops also .He said digitalwill seem a bit dull .The discarded analog paradigm will again be the wave of the future . He also predicted for instantaneou serf organige systems .World Wide Web is Weiner;s dream which we are enjoying a lot .
weiner showed the errors of running an information society on the basis of matter and enrgy principles and economicc values .
Weiner warned that electronic and biological technologies should not go beyond the control of man . so our essential aim should be to build a global society on a univesal base of human values or that they would createa world in which technology will take control by default and human beings as we have known them ,and life itself will” not survive .Weiner is not a mathematical genius but also a social visionary as well .This the world never forget .He is brilliant and muli talented visionary .Weiner isfundamental to an understanding of the inter sectional technology and culture in the tenty first century sayFlo Conway and Siegleman the authors of his biography
Gabbita Durga Prasad
Posted in English
Leave a comment
amercan presidents –their wits
any man who hasthe jobI have and did not have a sense3 of humour would not still be here said President Truman Ambrose Beece defined “‘The grused pig in the field game of American Politics ”
Laughter and liberty go well together -so do homour and perspective especially where human fraulties are concernad sai Lincoln
He also said “”It has been my experience that folks who have no vices generally have very few virtoes ”
He also added ”If I didnot laugh ,I should die and you need this medicine as much as I do ”
Teddy Roose welt defined laoghter as an anti dote to tears .Eisen Hower always says that he is Kansas and that he says ”A chicken may hatch in the oven but still they are not biscuits .”
Abe Lincoln is great humorist ..Once he said ”The only blood I had shed in defence of my country ,I was to mosquitoes ”
Once Lincoln said that tact was the ability to describe others as as they see themselves .
Lincoln saya “‘true patriotism is more holy than false piety ”
Once Lincoln sufferd ”Now I have some thing I can every body ”.
incoln once declared”I do not know who mmy grand father was –i am much more concerned to know what his grandson will be ”
Once a senator asked Lincoln to drop MC Collaan from thepost of millitary general >Then Lincoln asked The senator then who woldlead ‘the senatorrepied””any body ”.then lincoln gave him a strong reply very punjently ”Any body will do for you ,but not for me ..Imust have somebody ”
President Raegan defined “‘an economist is some one who sees some thing happen in practice and wonder if it do not work in theory ”
In raegan”s opinion a communist is some one who reads Marx and Lenin .A non communist is one who undestands Marx and Lenin .
Once in atlete meet an atlete threw hammer and set world record .He was a soviet native .Raegan sai d immediately “”give me your sickle >I will throw it more distance than you did ”That is the enmity between him and Russia .
Once raegan was asked “”what did you think of Tu Tu ?”‘.he said So so ”in short cut .
President Coolidge was miser “”I favour the policy of economy ,not because I wish to save money ,but because I wish to save my people ”
President Truman “‘I have found the best way to give advice to your children —-is to find out what they want and then advise them to do it ”
In olden days In america almost all doctors were barbers ,on this President Wilson commented jocularly “They are really barbanians ”.
President Gari Field “”A pound of pluck is worth a ton of luck ”said about pulling aperson for the top most position un knowing his ability
Once President Jefforson cpmmented ”I have seen no evidence that mens honesty increased with their riches ”
Great novelist and trend setter American literature Mark Twain once declared him self to be a greater man than President Washington ,because Washington could not tell alie and he could .
collected by gabbita durga prasad
Posted in English
Leave a comment
కరుణశ్రీ కి కవితాంజలి
కరుణశ్రీ కి కవితాంజలి
01 -వాగను శాసనుండైన నన్నయ కవితా కలితార్ధ యుక్తి లో నారసి
తిక్క యజ్వ సజీవ పద ప్రయోగ గరువ తనంబు దాల్చి
శ్రీ నాద కవి సార్వ భౌము సీసాల (సి-saw )ల్క ఉయ్యాల లూగి
సహజ పాండితీ విభావుండు బమ్మెర పోతన మందార మకరంద మాధుర్యమును గ్రోలి
దాక్షిణాత్య కవి బృందారకుల తెనుంగు పలుకు బడుల పెట్టు బడుల గూడి
తెలుఉగు తల్లికి అక్షర నీరాజనాల నందించి నీవు
ధన్యత నోన్దినావు పాపాయ శాస్త్రి సత్కవీ
02 – భాగవతంబు రచియించిన పట్టున పోతన పంచదార లో నద్దె ఘంటంబంచు పల్కితివి
మరి నీకీ అమ్రుతోపమా మధుర భక్తీ రసప్రవాహములేచాటి నుండి లభించేనో
నీ ఊట కలమ్ము లో ద్రాక్షా పానకా ఖండ శర్కరాల రసప్రవాహంమే కలదో
నీ పెరటి లోన తేనెల సోన లున్నవో -కలకండ కొండ లున్నవో
ఇక్షు రాశా ధారలున్నవో -కపురంపు గానులున్నవో
అమృతంపు ఝారులున్నవో
ధవళ స్వత్చ్చ గంగా సీకరంములే కలవో ఆశ్చర్య మయ్యెడిన్
03 – జాతీయ భావ లహరీ శీతల గంధ వాహముల భారత భారతిని సేద దీర్చి
రస నిష్యంద మహోన్నత స్ఫూర్తి నిండార ఎద యెదలో రాష్ట్ర ,భాషాభిమానమ్ము కల్గించి
చిర యశస్కు లైనట్టి ”మైధిలీ శరనుండు ”,”సుమిత్ర నందనుడు” ”దినకరుల”
చెంత నీ వున్న తాశనమ్ము పాపాయ కవి చంద్రా -సాంద్ర కీర్తీశ్వరా
04 – అస్తావదాన శతావధాన ఘాతంములచే -చేవ జచ్చి గుద్ది పద్యాల పూలు పూయుచు
త్రపా తప్త ఆంద్ర మాగాణమును ,నీ కమనీయ కవితా మకరంద వృష్టి తనియించి
నూత్న భావనా ప్రవాహంముల గూర్చి ,కరుణా రస వృష్టి తోడ
పూయించి నావు పరిమళ మెసగ ”నవ చంపకోత్పలంముల్”
05 -నీ పదలాలిత్యము ,శౌకుమార్యము ,శైలీ విన్యాసమ్ము
సందర్భోచిత పద ప్రయోగ దక్షతయు ,నీ పద్యాలకున్
లావణ్య శ్రీ కద మేలి ముసుంగు లో తొంగి చూచెడి
ఎలా రాచ కన్నెలు కదా నీ పద్య కన్యామనుల్
06 -”ఉదయశ్రీ”కి అంజలి ఘటించి ”సాంధ్యశ్రీ ”సొగసుల కేతాములెత్తి
”కరుణశ్రీ ”శాక్య ముని చంద్రుని పావనోదార చారితమ్ము
కరుణ చిప్పిల శాంత్యహిమ్సలకు పట్టమ్ము గట్టి
”క్రిప్సు రాయబారమునకు ”యేవగించి ,జాతీయ భావ గరిమ తోడ
” నవ భారత స్వాతంత్రోదయశ్రీ ”ప్రభాత కాంతుల చూడ నువ్విల్లురా
రచియించి నావు ”విజయశ్రీ” సంక్రాన్తికిన్ ,సందేశ ప్రభా వంతమై
సార్ధకత చెందే నీ నామము ”కరుణశ్రీ ”ధన్యు రాలు గద నీ ”మాతృశ్రీ ”
07 -తెరచి యున్చితివి నీ హృదయ కుటీరమ్ము తలుపు లు అలసిపోయిన దేవాది దేవునకు
సర్వ సమతా సుమ కోమల ,మానవాన్తరంగంముల ప్రేమ సూత్రమ్ము గట్టి నావు
కరుణామయి రాధ మానసమ్ములో ప్రఫుల్ల మురళీ రావాలీ రమణీయ భావనలు నిల్పినావు
బ్రహ్మాన్దమేల్ల అద్భుత మఖండ మవ్యక్త ప్రేమ మయ మని ఎరింగి
కవితా కాళిందిలో నవ్య జీవన బృందావన మందు అద్విత ప్రణయ సుందరి
కోమల బాహు బంధముల కోటి స్వర్గాలు రుచి చూచి నావు
08 -నిద్రనామ్మగు జాతికిన్ నవ నవొంమేశంము చేకూర్చి
నిర్నిద్ర స్ఫూర్తి స్వతంత్ర భారత పునర్నిమానా శక్తి తో
జెండా జాతికి జీవ గర్ర ,సమతా చిహ్నంమంచు
అమ్మ పరాయి పంచ బడి అశ్రువు లూడ్చు చుండ -బిడ్డ చిత్తమ్మడి ఆరవ గలదాయంచు
అర్జునునకు నవ భారత శందేశంము విన్పించి నావు
09 – అభిరామాక్రుతులైన నీక్రుతులు నవ్యత్వాభి రామంములై
ప్రభుతంగాన్నవి యావదాంధ్ర హ్రుత్పద్మమ్ములన్
భాను సన్నిభ యుష్మత్కావితారున ప్రభలు నిండెన్ గేహ గేహాల
మా అభి వాదమ్ములు బాష్ప శ్రీ లం గైకొమ్ము
పాపాయ కవీంద్రా -కరుణ యోగీశ్వరా .
రచన
గబ్బిట దుర్గా ప్రసాద్
05 -o7 -92 న కరుణశ్రీ కి శ్రద్ధాంజలి ఘ్హటించిన సందర్భం లో రాసిన పద్యాల్లాంటి వచనాలు .ఇందులో ఛందస్సుండదు .యతి ప్రాసలకు పాకు లాడే పని అసలే లేదని మనవి .ఆయన మాటలతోనే ఆయన కీర్తి తోరణం కట్టాను అంతే
Posted in అనువాదాలు
Leave a comment
కట్ కట్ కట్ (రాంగ్ నంబర్ )
కట్ కట్ కట్ (రాంగ్ నంబర్ ) రచన గబ్బిట దుర్గా ప్రసాద్ 18 -02 – 91
హలో హలో —–నేన్సార్ -సుబ్బా రావు ని -హలో -మీ పీ ఏ సుబ్బారావు ని సర్ .ఎప్పుడొచ్చారు సర్ ?సాయంత్రమేనా? రేపు కదండి మీ schedule arrival పని అయిపోయిందా .success యేనా సార్ తవరు ఎల్తే సక్సెస్ కాకేమున్దండీ /అలిసి పోయారా? ఎక్కడ సార్ .ఓహో గెస్ట్ హుసే లోనా ?ఇంటికి వెళ్ళారా ?రేప్పోద్దునా ?సరే లెండి .engagement సంగతా ?ఈ రాత్రికి ఏమీ లేదు సార్ .మీరు ముందే వచ్చారుగా .ఏంటి సార్ అంత విసుగ్గా వున్నారు ?ఓహో అర్ధమైంది .సర్లెండి మజా ఏర్పాటు నే చూస్తాగా ..హలో హలో హలో .
హలో- హలో -హలో అయ్యా గారేనా ?బతికాన్సార్ .మధ్య లో ఏదో రాంగ్ నంబరు తగలిడిన్దండీ .ఈ ఫోన్లు ఇంతే కదండీ .ఎవరితోనో మాట్లాడు తుంటే ఎవడి తీగో తెగు తుంది దేన్తోనో లాక్కెళ్ళి పోతుంది .దామిట్ సార్ .ఈ డిపార్టుమెంటు వాళ్లకు మరీ బద్ధకం సార్ .ఇంక విసిగించను అన్నీ . చుస్తాన్లెండి .అమృతం కురుస్తుంది లెండి సార్ .గట్టి పార్టీ ఇవాళే తగిలింది సార్ .రేపటికి బుక్ చేసాను .మీరివాళే వచ్చేసారుగా అంతా ఇవాళే క్లోజు .విత్తాని దేముంది సార్ తమ చిత్తం బాగుండాలి కాని .కంట్రాక్టర్ కనకయ్య పొద్దున్నే శునక వేషం వెస్త్ తోక సరి చేసాను .బాగానే ఝాడించాడు లెండి మొత్తం మీకు అప్పగిస్తాను .ఇప్పుదోడ్డంతారా ?అదేంటి సార్ .రేపా .సర్లెండి అసలు విషయం తమకు తెలియని దేముంది పోలీసు riding .ఎక్కు వైంది పిట్టలు దొరకటం లేదు సార్ .ఇదివరకట్లాగా లేదండి పొజిషన్ .ఎట్లాగంటారా? నేనున్నాను కద్సార్ .మీ ఆనందమే మా ఆనందం .definitely చిన్న adjastment సార్ .ఎవరో ఎందు కండీ .మన guest house watchman కూతురుంది ”సుందరి ”నిన్ననే వచ్చిందండీ .అబ్బో పేరుకు తగ్గాట్టె లెండి మొగుడు పోయాట్ట ఆమధ్యన .ఈ ముసలాంని చూట్టానికి వచ్చింది ఫర్లేదు సార్ .ఎమనుకున్ట్టున్దండీ .విధవకు వసంతం వస్తుంటే .కవిత్వం కాద్సార్ .మీ సాహ చర్యం .తొందర పడ కండి .నేను అంతా planned గా చేస్తానని మీకు తెలుసు కదా .ఆ –ఆ -అంతేనండి .రాత్రి తొమ్మిది గంటలకు మీరు రెడీ గా వుండండి .మా కార త్రయంతో ,ద్వంద్వాతీతంగా ,త్వమేవాహం .పైత్యం కాద్సార్ .ఈ మధ్య మా బామ్మర్ది కవిత్వం రాసి చదివి వినిపిస్తుంటే —.అయితె నేను అక్కడికి రాను లెండి .మా లేడీస్ కు ఒంట్లో బాలేదు .రేపు కలుస్తాన్ సార్ .—-అయితె పదింటి దాకా ఇక్కడే వుంటాను .ఆఫీసు వర్క్ మిగిలి పోయింది అవసరం వస్తే మళ్ళీ ఫోన్ చెయ్యండి సార్ .వుంటాన్సార్
హలో -హలో -హలో ఎవరు? watchman ?భీమయ్య? వినపట్టం లేదు .గట్టిగా చెప్పు .అయ్య గారు చచ్చి పడున్నారా?యెట్లా ? తెలీదూ ?నువ్వు డ్యూటీ లో లేవా /ఏమిటీ మా కాంతాన్ని హాస్పిటల్ కు తీసికేల్లావా /నాకు చెప్ప లేదేం .అర్జంటా ?అదేంటి వణుకుతున్నావు ?నాకూ వణుకు వస్తోంది .ఏమిటి విషయం ?అరె .చెప్పు .పర్లేదు .ఈ సంగతి చెప్ప టానికి మా చెల్లి సుందరి గెస్ట్ హుసే కు వెళ్ళిందా /?తోమ్మిదిన్టికా ?ఏమైంది హలో -హలో- హలో-మళ్ళీ రాంగ్ నంబర్ ? ఇదే గొడవ హలో -హలో- హలో అయ్య గారు చూసారా ?ఆ .ఆ హలో హలో హలో అంతా అయి పోయిందా ?చెల్లి ఎక్కడ ?అయ్య గార్ని చంపి తానూ పొడుచుకుని చని పోయిందా ?అయ్యో అయ్యో అయ్యయ్యో .హాస్పటల్ లో కాంతం కూడానా ? హలో -హలో- హలో- కట్ -కట్ -కట్ .
Posted in అనువాదాలు
Leave a comment
సాహితీ సంపెంగలు
సాహితీ సంపెంగలు
01 – విజయ నగర సంస్థానం లో కలిగొట్టు కామ రాజు అనే గొప్ప గాయకుడు వుండేవారు .మహా రాజుబ్రతిమాలినా తనకు తోస్తేనే పాట పాడే వారట అంతటి స్వాతంత్ర్యం ఆయనది
-02 – కొక్కొండ వెంకట రత్న కవి వెండి ,బంగారం మొదలైన లోహాల పేర్లతో కొత్త రకమైన వృత్తాలు కనిపెట్టి రాశారు ఆయన పచ్చి గ్రాంధిక వాది పూజ చేస్తూ ”పలుకు దెయ్యమా (సరస్వతీదేవి) ఇది పాయసమమ్మా ,”బామ్మ దేయ్యపుటిల్లాలా ఇది పానకము త్రాగుమమ్మా ”అని నైవేద్యం పెట్టె వార ట సరస్వతి దేవికి .ఆంధ్ర జాన్సన్ బిరుదు పొందిన ఘనులు ఆయన .౦౩-
-02 – కొక్కొండ వెంకట రత్న కవి వెండి ,బంగారం మొదలైన లోహాల పేర్లతో కొత్త రకమైన వృత్తాలు కనిపెట్టి రాశారు ఆయన పచ్చి గ్రాంధిక వాది పూజ చేస్తూ ”పలుకు దెయ్యమా (సరస్వతీదేవి) ఇది పాయసమమ్మా ,”బామ్మ దేయ్యపుటిల్లాలా ఇది పానకము త్రాగుమమ్మా ”అని నైవేద్యం పెట్టె వార ట సరస్వతి దేవికి .ఆంధ్ర జాన్సన్ బిరుదు పొందిన ఘనులు ఆయన .౦౩-
03 -ఆది భట్ల నారాయణ దాసు సంస్కృతం లో వున్న ”విష్ణు సహస్ర నామ సంకీర్తన ”ను అచ్చ తెలుగులో ”వెన్నుని వేలు పేరుల వెనుకరి ”గా రాశారు .సంగీత ,సాహిత్యాలలో ఉద్దండులైన దాసు గారు ప్రముఖ వాగ్గేయ కారుడు త్యాగయ్య గారి జయంతి రోజున మరణించారు .
04 – వేలూరి శివ రామ శాస్త్రి గారు శతావధాని .ఇంజరం గ్రామం లో శతావధానం చేయ టానికి వెళ్లారు .అంత మంది పృచ్చకులు దొరక రేమో నని ,అభ్యాసం కోసం ,మామిడి తోటలో స్నేహితునితో ప్రశ్నలు కాగితం మీద రాయించి చెట్టు కొమ్మలకు కట్టి శతావధానం ప్రాక్టీసు చేసారట .సభలో ఇది బాగా ఉపయోగ పడి గొప్పగా నిర్వహించి ప్రసంసలనందుకున్నారు .
05 – అభినవాంధ్ర కవి నిర్మాణం లో తల్లవఝాల తలల శివ శంకర శాస్త్రి ఒక యంత్రం అని పించ్కున్నారు .నిష్పాక్షికం గా విమర్శించే వారు .అందుకని ఆయన్ను ”చాకి రేవు ”అని పిలిచే వారట .ఉతికి ఆరేయటం ఆయన పని అన్న మాట .
06 – ”పాకిస్తాన్ ,ద్రావిడ స్తాన్ ,చంపెస్తాన్ -ఖనిల్ ఖనిల్ ,దమ ధామా ” అని 1890 లోనే చిలుకూరి నారాయణ రావు గారు వచన కవిత్వానికి దారి చేసారు
07 – జయంతి రామయ్య గారు ఒక సారి మద్రాసుకు వోడలో వెళ్తూ పొరబాటున సముద్రం లో జారి పడ్డారు .ఆయనకున్న పొడవాటి వెంట్రుకల జుట్టు పట్టుకొని వొడ కాప్టైన్ పైకి లాగి రక్షించాడు ఇలా బతికి బయట పడ్డారు కనుకనే 1200 ల శాసనాలు పరిశీలించి ,పరిష్కరించి వెలువరించి భాషా సేవ చేసారు .
08 – పండిత శివ నాద శాస్త్రి బ్రహ్మ సమాజ వ్యాప్తి చేస్తూ రాజమండ్రి లో ఉపన్యాసం ఇచ్చారు .shorthand సౌకర్యం లేని ఆ కాలం లో జయంతి రామయ్య గారు దాన్ని క్షుణ్ణం గా విని అక్షరం పొల్లు పోకుండా పేపర్ కు రాసి పంపించారట .అది యదా తదం గా పత్రికలో అచ్చు అయింది .అప్పుడు రామయ్య బి.ఏ ..విద్యార్దియే ఇంకా ..”చికిలి కన్నుల వాడేనా ఇది రాసిందీ ”అని ఆశ్చర్య పోయారట .రామయ గారికి కళ్ళు చిట్లించే అలవాటు వుండే దట .
09 – మాడ భూషి వెంకటా చార్య కవి గొప్ప అవధాని .మంచి వినికిడి శక్తి వుండేది .ఒక గదిలో 100 చెంబులు పెట్టి పుల్లతో వాయిస్తే ,గది బయట వున్న ఆచార్యుల వారు విని ఏ ధ్వని ఏ సంఖ్య చెంబులోనుంచి వచ్చిందో ఖచ్చితం గా చెప్పే వారట నూజివీడు సంస్థాన కవిగా ,అభినవ పండిత రాయలు గా ప్రసిద్ధులు
10 – వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు (అమరావతి),నరసరావు పేట జమీందార్ మల్రాజు గుండా రాయుడు ,నూజివీడు ప్రభువు అప్పా రావు ,చల్ల పల్లి జమీందార్ అంకినీడు ఇష్టా గోష్టి చేస్తున్నారు .మల్రాజు సరదాగా ”మనం చస్తే లోకం మనల్ని గురించి ఎమనుకుంటుందో ఆలోచిద్దాం ”అన్నాడట .సరే నన్నరంతా .అప్పుడు మల్రాజే ”నూజివీడు దొర చస్తే బైరాగులేడుస్తారు .నే చస్తే వేస్యలంతా లబో దిబో .వెంకటాద్రి చస్తే అల్లో అని దుఖిస్తారు .అంకి నీడు చస్తే అంతా ఆహా అని ఆనందిస్తారు ”అన్నాడట.అంతా విని నవ్వుకున్నారట భేషజం లేకుండా అదీ స్నేహం ఆంటే .
సేకరణ
గబ్బిట దుర్గా ప్రసాద్
ఈ సంపెంగలు శ్రీ మధునా పంతుల సత్య నారాయణ శాస్రి రచించిన ”ఆంద్ర రచయితలు ”తోట లోనివి .మీ కోసం ఏరి ఈ పేజి పూల సెజ్జ లో పేర్చాను
డుంబు -బుజ్జాయి
డుంబు -బుజ్జాయి
— శ్యాం నారాయణ్ గారు నమస్తే
బుజ్జాయి గారి డుంబు ను చాలఏళ్ళకు మీ ద్వారా చూసాను .ముళ్ళ పూడి వారి బుడుగు కు సైదోడు డుంబు .contemporaties కూడా బుడుగు మాటల పిడుగు ,పోకిరి వేషాల కిలాడీ డుంబు చిలిపి చేష్టల చిన్నోడు .ఒకరకం గా వీడు సిలెంట్ కిల్లర్ .ఇద్దరి సృష్టి కర్తలు మద్రాసు నివాసులే అవటం తమాషా. డుంబు తండ్రి ,తండ్ర్రి చాటు ఆంటే కృష్ణ శాస్త్రి గారి చాటునే చాల కాలం వుంటున్నా ,తన ప్రతిభను చిత్రాల ద్వారా ,పరంపరగా వెలువరించి ,బాలలల మనసు దోచేవాడు .బుడుగు తండ్రి రమణ అప్పటికే ఆరిందా రచయిత .తన వ్యంగ్య హాస్య రచనల తో దేశాన్ని మున్చేసాడు పిల్లల తో పాటు పెద్ద వాళ్ల మనసుల్నీ దోచేసాడు .బుడుక్కి రాత తండ్రి రమణ ,గీత తండ్రి బాపు .కాని డుమ్బుకు రాత ,గీతా అంతా బుజ్జాయే అవటం ప్రత్యేకత .బుజ్జాయి చాలా భిడియస్తుడు.రమణ మాత్రం అప్పటికే ముదురు .బాపు దోస్తీ రమణకు పెద్ద సాహిత్య సాంస్కృతిక ఆస్తి .బుజ్జాయి తండ్రి గారితో రాష్ట్ర మంతటా తిరిగి ,తండ్రి తో సభల్లో పాల్గొని ఎందరో ప్రముఖులతో పరిచయాలు పొందాడు ఇప్పుడు బుజ్జాయి వయసు ఎనభై పైనే .ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చి ఇంటర్ వ్యూ ఇచ్చి తన అభి ప్రాయాలన్నీ చెప్పాడు .ఏదో ఒక గొప్ప ప్రాజెక్ట్ మనసులో వుందని దాన్ని త్వరలో పూర్తి చేస్తానని ఆన్నారు .
భావ కవి గా కృష్ణ శాస్త్రి గారు ప్రసిద్ధులు .ఆయన మద్రాస్ లో త్యాగరాజ నగర్ లో స్వంత ఇంట్లో వుండే వారు రెండస్తుల భవనం .మా పెద్దక్కయ్య లోపాముద్ర మావ గారు గాడే పల్లి పండిట్ రావు గారికి కృష్ణ శాస్త్రి దగ్గర బంధువు .అక్కయ్య వ,బావ కృపానిధి మద్రాస్ షెనొయ్ నగర్ లో వుండే వారు .నేను మద్రాస్ వెళ్ళినప్పుడు నన్ను మా అక్కయ్య కానీ ,మామేనకోడలు కళ కాని మేనల్లుడు శ్రీనివాస్ కాని నన్ను శాస్త్రి గారింటికి తీసుకొని వెళ్తుండే వాళ్ళు .ఆయన ,ఆయన భార్య రాజ హంస గారు .బుజ్జాయి ,ఆయన భార్య మమ్మల్ని చక్కగా ఆహ్వానించి మర్యాదలు చేసే వారు .వారింటిలో కాఫీ అద్భుతం గా వుండేది బుజ్జాయి తో పెద్దగా మాట్లాడిన గుర్తు లేదు .ఆయన కొంచెం దూరం గానే వుండే వారు .కృష్ణ శాస్త్రి గారి దగ్గరే కుర్చుని ఆయన స్క్రిబ్బ్లింగ్ పాడ్ మీద రాసి ప్రస్నిస్తుంటే సమాధానం రాసే వాణ్ని .నేను ప్రశ్నిస్తే ఆయన సంమధానం రాసే వారు .అలా కనీసం గంట పై గా గడిచేది చాల చిన్న పిల్లాడి స్వభావం .అరమరికలు ఉండేవి కావు మా గబ్బిట వారి వంశం లోని పండితుల ,గాయకుల పేర్లు అన్నీ జ్ఞాపకం చేసే వారు .తన పుస్తకాలను సంతకం పెట్టి ఇచ్చే వారు .
ఒక సారి నన్ను నా మేన కోడల్ని తన కారు లో ఎక్కించుకొని tnagar అంతా తిప్పారు .ఎంతో ప్రేమ ,ఆత్మీయత చూపించే వారు వాటిలో మనం కరిగి పోవాల్సిందే .భార్య రాజహంస కూడా అంత ఆప్యాయతను చూపేవారు .టిఫిన్ చేసి తిని పించే వారు .కృష్ణ సాస్త్త్రి గారితో ఇంతటి అనుబంధం నాకు వుందంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది .ఆయనకు రాజ్య లక్ష్మి ఫౌండేషన్ అవార్డ్ ను రమణయ్య రాజా అందించి నప్పుడు అనుకో కుండా నేను మద్రాస్ లో వున్నాను .మా మేన కోడలు కళ అప్పుడు ఆ ఫౌండేషన్ లో పని చేస్తోంది కలది మంచి kanthasvaram .radio లో పాడేది .అంత్యాక్షరి చేసేది .కళను ఆ సభకు ప్రార్ధన గీతం పాడమన్నారట ..నేను వాళ్ళింట్లోనే వున్నాను నన్ను పాట రాయమంది తాను ట్యూన్ కట్టి పాడతానంది .”వాగధీశ్వరీ వాణీ – వీణా పుస్తక ధారిణీ” అని పాట రాసాను .దానికి అద్భుత మైన ట్యూన్ కట్టి ఆ నాటి సన్మాన సభలో ప్రార్ధనా గీతం పాడింది నా మేన కోడలు కళ .చప్పట్లు మారు మోగాయి ఆ సభలో దాశరధి నారాయణ రెడ్డి ,బెజవాడ గోపాలరెడ్డి ,పిలకా గణపతి శాస్త్రి మొదలైన వుడ్డండులున్నారు ..చాలా గొప్ప సన్మానం అది .హాల్ కూడా tnagar లోనే పేరు జ్ఞాపకం లేదు .గొప్ప హాలు నారాయణ రెడ్డి కళను పిలిచి పాట ఎవరు రాసారమ్మా అని అడగటం మా మామయ్యా రాసారని చెప్పటము పాట బాగుంది నీ పాడటము ఇంకా బాగుంది అనటము జరిగింది . కృష్ణ శాస్త్రి గారు ఇంకో పదిహేను రోజుల్లో పోతారనగా నేను మద్రాస్ వెళ్ళాను .అప్పటికి ఆరోగ్యం గానే వున్నారు .స్క్రిబ్బ్లింగ్ పాడ్ మీద మా సంభాషణ గంటకు పైనే జరిగింది .బహుశా అది ఫెబ్రవరి నెల అని జ్ఞాపకం .అదే చివరి సారిగా వారిని దర్శించటంఅవుతుందని అనుకో లేదు వుయ్యూరు తిరిగి వచ్చిన తర్వాత వారి మరణ వార్త విన్నాను ఆ మహా కవికి అక్షరాంజలి ఘాతించటం తప్ప చేయ గలిగిన్దేముంది ?”షెల్లీ మళ్ళీ చనిపోయాడు ”అని శ్రీ శ్రీ అన్న మాట నిత్య సత్యం .నేను అంతకు చాలా ఏళ్ళ ముందు ”భావ కవిత్వానికి మేస్త్రి కృష్ణ శాస్త్రి ”అన్న వ్యాసం రాస్తే ”తెలుగు విద్యార్ధి ”మాస పత్రికలో ప్రచురిత మైంది .ఉషశ్రీ గారు విజయవాడ radio కేంద్రం లో పనిచేస్తున్నప్పుడు ”కృష్ణ శాస్త్రి .-మానవత ”అన్న ప్రసంగం చేసే అదృష్టం కల్గింది
నా చిన్నతనం లో ఆంటే 1950 -53 మధ్య కృష్ణ శాస్త్రి గారు ,కాటూరి వెంకటేశ్వర రావు గారు వుయ్యురులో మా ఇంటికి వచ్చారు .మా పెద్ద బావ (మద్రాస్ )గారి తమ్ముడు కన్నా వివాహం విజయ వాడలో జరుగు తున్న సందర్భం గా మా కుటుంబాన్ని పెళ్ళికి ఆహ్వానించ టానికి వచ్చారు అదే మొదటి సారి వారిద్దరిని చూడటం .పెళ్ళికి బేజ వాడ వెళ్ళాం కుడా .కృష్ణ శాస్త్రి గారికి అప్పటికి గొంతు బాగా వుంది గల గలా మాట్లాడారు .మా అక్కయ్య తో చాలా ఆప్యాయంగా మాట్లాడారు కాటూరి వారు చుట్ట కాలుస్తూ కాల క్షేపం చేసారు ఆయనది మా వుయ్యూరు దగ్గర కాటూరు గ్రామమే ఖద్దరు పంచ లాల్చి ,కోటు తో కాటూరి ,మల్లె పువ్వు లాంటి తెల్లని పైజమా చొక్కా తో కృష్ణ శాస్త్రి గారిని చూసిన జ్ఞాపకం అప్పటికి నా వయసు పదమూడు లోపే .
బుజ్జాయి గురించి మొదలు పెట్టి జ్ఞాపకాలను దొంతరలు గా దొర్లించాను .
దీని ద్వారా బుజ్జాయి గారికి ఒక విన్నపం కృష్ణ శాస్త్రి గారి స్క్రిబ్బ్లింగ్ పాడ్ లో ఎందరో మహానుభావుల పలకరింపులు ,చిలకరింపులు ,ఆప్యాయతలు ఆత్మీయతలు గౌరవ అభినందనలు నిక్షిప్తమై వున్నాయి ఎన్నో ఏళ్ళ నుండి. అవిబుజ్జాయి జాగ్రత్త చేసి ఉంటారని తలుస్తా కొన్నేళ్ళ క్రితం వాటిని అచ్చు రూపం లో తెస్తానని ఆయన అన్నట్లు చదివిన జ్ఞాపకం .అరుదైన ఆ అక్షర సంపదను అవసరం అయితె ఎడిట్ చేసి వెలుగు లోకి తేవాలని కోరు తున్నాను .ఇది నా ఒక్కరి కోరిక మాత్రమే కాదు అందరి అభి ప్రాయము అని భావిస్తున్నాను .
మరొక్క మారు అభినందిస్తూ శ్యాం గారు సెలవ్
మీ దుర్గా ప్రసాద్
Posted in సమయం - సందర్భం
Leave a comment
సాహిత్య సమోసాలు -రెండో వాయి
సాహిత్య సమోసాలు -రెండో వాయి
01 -గురజాడ వారి ”ముత్యాల సరం ;;ఛందస్సు ,సంస్కృతం లోని ”మధుమతి ”ఛందస్సు ఒకటే నని పండితాభిప్రాయం .
02 -పానుగంటి లక్ష్మి నరసింహం ,చిలకమర్తి లక్ష్మి నరసింహం ,కూచి లక్ష్మి నరసింహం గార్లను ”సింహ త్రయం ”అనేవారట నండూరి బంగారయ్య గారు .
౦౩-పానుగంటి వారు గీత పద్యాలు ఎక్కువగా రాసేవారు అందుకని ఆయన్ను ”గీత కవి ‘[‘అనే వారు
౦౪-”కన్ను వోయిన అమ్మకి మతి ఇచ్చాడు ”ఇవి చిలకమర్తి వారి గురించి గుర్రం జాషువా అన్న మాటలు దీని అర్ధం చిలక మర్తి గుడ్డి వారైనా గోప్పరచనలు చేసి తెలుగు భాషకే కళ్ళు ఇచ్చారు అని
05 -వావిలాల వాసుదేవ శాస్త్రి ,వీరేశ లింగం వడ్డాది సుబ్బా రాయుడు లను” ఆధునిక కవి త్రయం ”అనే వారు
06 -వావిలాల వాసుదేవ శాస్త్రి గారు బి .ఏ .పరీక్ష లో (1877 )ఉత్తర సర్కారు లో ఇంగ్లిష్ లో మొదటి మార్కు పొంది macdonaald మెడల్ సాధించారు .ఆంగ్ల నాటకాలను తెలుగు లోకి అనువదించిన మొదటి వాడు ఆయనే .మొదటి తెలుగు స్వతంత్ర నాటకం ”నందక రాజ్యం ”రాసిందీ ఆయనే .
07 -వావిలాల వాసుదేవ శాస్త్రి గారి పేరు ఆటవెలది పద్య పాదానికి సరిపోతుంది యతి తో సహా .వీరి బావ గారు వీరిని ”బావ గారు ఆటవెలది పాదాలలో చిక్కు కున్నారు ”అని వుడికించే వారట. .
08 – వెంకట రామ కృష్ణ కవులలో ఒకరైన శ్రీ ఓలేటి అత్యుత రామ శాస్త్రి పానుగంటి వారి” సాక్షి” వ్యాసాలు లాగా ”పరశు రామ కవి పద్యోపన్యాసాలు ”అని వ్రాసి భారతి మాస పత్రిక లో ప్రచురించే వారట .
09 -ఆచార్య విస్సా అప్ప రావు గారు తమ కుమారుడికి వేటూరి ప్రభాకర శాస్త్రి గారి కుమార్తె తో వివాహం జరిపించారు .విస్సా వారి జీతం అప్పుడు నెలకు ఎనిమిది వందల రూపాయలు .శాస్త్రి గారిది నెలకు యాభయి మాత్రమే .దీన్ని పోలుస్తూ శాస్త్రి గారు ”మీకేన్ని రూపాయల జీతమో మాకు అన్ని అణాలు ”అని చమత్కరించారట. ఒక రూపాయికి పదహారు అణాలు .
10 -ఉత్తరాంధ్ర లోని శ్రీకాకుళానికి చెందిన వాసా సూర్య నారాయణ శాస్త్రి గారు లోకమాన్య బాల గంగాధర తిలకు జీవిత చరిత్రను సంస్కృతం లో వ్రాసిన ఘనులు
వాయి తిరగేసిన వాడు
గబ్బిట దుర్గా ప్రసాద్
శ్రీ టేకుమళ్ళ కామేశ్వర రావు గారి ”నా వాజ్మయ మిత్రులు ”పుస్తకం లోని వాటిని మీ కోసం ఏరి ఈ పేజి పళ్ళెం లో పెట్టాను .
Posted in అనువాదాలు
Leave a comment
ఆలోచనా లోచనం రహస్యం దాగదు
ఆలోచనా లోచనం
రహస్యం దాగదు
సాధారణంగా కొన్నిపనులు బహిరంగం గా అంతే అందరు చూసేట్లు ,కొన్ని రహస్యం గా అంతే ఎవరు లేని సమయం లో,చూడని సమయం లో చేస్తుంటాము .రహస్యం గా చేసే పనిని ఎవ్వరు చూడలేదని ,అది మనకూ మాత్రమే తెలుసునని గర్వ పడటం .తృప్తి చెందుతాం .అది పాపపు పని అయితె మరీ గుంభన గా చేస్తాం .అయితె మన అంతరాత్మ మనకూ సాక్షి అని మర్చి పోతాం .జగస్సాక్షి ఒకడున్నాడని మరిచి పోతాము కూడా .మనం చేసే పని ఎవరికి తెలియదనుకోవటం అవివేకం అని తెలియ జెప్పే ”విపులుడు ”అన్న వాని కధ మహాభారతం లో వుంది .ఆ కధ లోకి ప్రవేసిద్దాం .
పూర్వకాలం లో దేవసర్మ అనే నిష్టా గరిష్ఠుడైన మహర్షి వుండే వాడు .ఆయన భార్య రుచి .అన్యోన్య దంపతులుగా చిరకాలం జీవించారు .ఆయనకు ఆమె పై తగని ప్రేమ దానివల్ల ఆశ్రమం విడిచి ఎక్కడకు వెళ్ళే వాడు కాదు .ఒకసారి ఆయన వేరొక ప్రదేస్సం లో యజ్ఞం చేయాల్సి వచ్చింది .సందిగ్ధం లో పడ్డాడు .”విపులుడు” అనే నమ్మక మైన శిష్యుడిని పిలిచి ,తాను యాగం చేయించ టానికి పొరుగు వూరు వెళ్తున్నాననీ ,పర్ణ శాలలో ఒంటరిగా వుండే గురుపత్నికి ఏ కష్టం రాకుండా చూసుకోమని చెప్పి ,ఇంద్రుడు చాలా మాయావి అనీ ,అతడు ఆశ్రమం లోకి అడుగు పెట్టకుండా జాగ్రత్త వహించమని చెప్పి వెళ్ళాడు .గురువుకు అభయం ఇచ్చి ,కర్తవ్య దీక్షలో వున్నాడు శిష్యుడు విపులుడు .ఇంద్రుడి మాయనుంచి గురు పత్నిని ఎలా తప్పించాలా అని తీవ్రం గా ఆలోచించాడు .ఒక ఉపాయం తట్టింది ఆమె నిద్రపోయే సమయం లో దగ్గరకు వెళ్లి ”అమ్మా !మంచి కధలు చెబుతాను ఊ కొడుతూ నిద్రపోండి ”అని వేడుకున్నాడు .కధలు వరుసగా చెబుతూనే వున్నాడు ..ఆమె ఊ కొడుతూ నిద్ర లోకి జారుకొంది .
విపులుడు తన యోగ మాయ తో ఆమె శరీరం లోకి తన ఆత్మను ప్రవేశ పెట్టాడు .ఆమె చైతన్య రహిత యెట్లు చేసాడు .ఇంద్రుడు రానే వచ్చాడు .విపులుడు నిద్ర పోతున్నాడని భావించి రుచీ దేవికి తన ప్రేమ విషయం చెప్పాడు .ఆమెలో చలనం లేదు కదా !ఆమె శరీరం లోని విపులుడు ”నా దగ్గరకు వస్తే నశిస్తావు ”అని బిగ్గరగా అన్నాడు .భయపడి ,భంగ పడి ఇంద్రుడు పారిపోయాడు .నెమ్మదిగా గురుపత్ని శరీరం లోంచి తన ఆత్మను వుపసంహరించాడు .ఆమె లేచి కూర్చుంది .గురువుదేవశర్మ అప్పుడే తిరిగి వచ్చాడు ..శిష్య్డుదు జరిగిన సంగతంతా గురువుకు నివేదించాడు గురువు చాలా సంతోషించాడు .కాని ఆశ్రమం వెలుపల తనను గురించి చెడు గా మాట్లాడు కుంటున్న వారి మాటలు విన్నాడు . దుక్ఖం ముంచుకొచ్చింది .కస్టపడి దీక్ష తో గురుపత్నిని రక్షిస్తే తనపై నీలాపనిన్దలా ?అనుకున్నాడు .అంతర్మధనం ప్రారంభమైంది .తాను చేసిన తప్పు ఏమిటి అని వితర్కిన్చుకున్నాడు .అప్పుడు తెలిసింది తాను గురుపత్ని శరీరం లో ప్రవేశించిన సంగతి గురువుకు చెప్పలేదని .పశ్చాత్తాప హృదయం తో ఆశ్రమం ముందు వాకిట్లో తలవంచు కొని నిల బడ్డాడు తప్పు చేసిన వాడి లాగ .
శిష్యుడు అలా ఎందుకున్నాడో గురువు ఆలోచించాడు .దివ్య ద్రుష్టి తో జరిగిందంతా తెలుసుకున్నాడు వాత్స్చాల్యం గా శిష్య్ని పిల్చి ”లోకులు ఆడిన మాటలకు నొచ్చు కున్నావా?రుచి శరీరం లో నువ్వు ప్రవేశించిన సంగతి వాళ్లకు తప్పు గా అనిపించా వచ్చు .నాకు మాత్రం నువ్వు ధర్మ బద్ధం గానే ప్రవర్తిమ్చావనిపించింది .నేను అనుమాన పడితే నిన్ను ఆరోజే శపించే వాడిని కదా !.నీకు ఏ పాపం అంటదు .ఏ దుర్గతి రాదు .నమ్ము .ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకో .నిన్ను గురించి చెడు గా మాట్లాడిన స్త్ర్ర్ పురుషులు ఎవరో కాదు రాత్రి పగలు .దారిలో కనిపించిన జూడ గాళ్ళు ఆరుగురూ ఆరు ఋతువులు .అంటే మనం చేసే ప్రతి పనినీ రాత్రిమ్బగల్లు ,ఋతువులూ ఎప్పుడూ చూస్తూనే వుంటాయి .అవి నిఘా నేత్రాలు .అని మర్చి పోరాడు .అనుక్షణం అవి మనల్ని గమనిస్తూనే వుంటాయి అంటే కాదు అతి రహస్యం బట్టబయలు అవుతుందన్న సామెత కూడా వుంది ”అన్నాడు .మనం చేసే ఎంతటి రహస్య కార్య మైనా ఎవరికీ తెలియదను కోవటం అవివేకం మాత్రమే .చివరికి ముని దంపతులు ,శిష్యుడు విపులుడు కుడా పుణ్యలోకాలకు చేరారు .విధి నిర్వహణ అందులో స్త్రీ సంరక్షణ చాల కష్ట తరం .దాన్ని సక్రమంగా నిర్వర్తించి విపులుడు చరితార్దు డైనాడు
గబ్బిట దుర్గా ప్రసాద్
ఆలోచనా లోచనం శీర్షికన ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి 10 – 05 11 న అంటే ఈ రోజ్జే ప్రసార mainadi i
సాహిత్య సమోసాలు
సాహిత్య సమోసాలు
01 -అపర విశ్వామిత్రుడు అని పేరు పొందిన శ్రీ పాద కృష్ణమూర్తి శాస్త్రి గారు కొద్దికాలం శ్రీ కల్లూరి వెంకట రామ శాస్త్రి గారి వద్ద చదువుకున్నారు .ఆ తర్వాత గురు సిష్యులిద్దరికి శాశ్తాస్టకం (పోట్లాట)అయింది .శిష్యుడైన శ్రీ పద మీద కల్లూరి వారు ”హాస్య కుముదాకరం ”అనే అన్యాపదేశ(satire )గ్రంధం రాసారు .అప్పటికి అదే పూర్తీ satire రచన
02 -యుద్ధమల్లుని బెజవాడ ససనం మొదట బయట పెట్టిన గ్రాంధిక భాషాభి మని జయంతి రామయ్య బరంపురం లో పెద్ద lawer ..శాసన ప్రతులను మాములు పుస్తకం చదివినంత తేలిగ్గా చదివేసే వారట .రామయ్య 1200 శాసనాలను పరిష్కరించి ప్రకటించారట.
03 -జయంతి రామయ్య ఆంధ్ర సారస్వత పరిషద్ అద్యక్షు లైనపుడు కవి కానీ రామయ్య అధ్యక్షులేమిటి అని అని కొందరు గునిసారట.అధ్యక్షా పదవి వెంటనే త్యజించి కవిత్వం నేర్చి ఉత్తర రామ చరిత్ర ,ఆంధ్ర చంపు రామాయణం ,అమరుకం మొదలైన కావ్య ,నాటకాలు రాసి శభాష్ రామయ్య అనిపించుకున్నారు .ఆయన ఇంటిపేరు లోనే” జయం ”వున్దిక్కద.చెళ్ళపిళ్ళ వారు తమ ”జయంతి ”గ్రంధాన్ని జయంతి వారికి అన్కితమివ్వటం కొసమెరుపు
04 -వ్యవహారిక బ్భాశోద్యమ శరధి గిడుగు రామ మూర్తి గారికి భాష ప్రయోగాలను అందజేసిన పండితుడు అరసవిల్లి (సూర్యదేవాలయం )నివాసి గోదా నరసయ్య గారు .నరసయ్య గారికి కావ్యాలన్నీ కంటస్తం .ఒకే రకమైన వర్ణనలను వివిధ గ్రంధాలలో నుంచి అలవోకగా అప్పజెప్పే సామర్ధ్యం ఉండేదట. టన్నులకొద్దీ భాష ప్రయోగాలూ వున్న కాగితాలను గిడుక్కి పంపితే ఆయన ఉపయోగించు కున్నట్లు గిడుగే చెప్పుకున్నారు .
05 – గిడుగు వారికి చెవుడు వచ్చింది దానికి కారణం సవర భాష కోసం మన్నెం అడవుల్లో విశ్రాంతి లేకుండా తిరుగుతూ మలేరియ రాకుండా క్వినైన్ ఎక్కువగా వాడటమే .
06 -కసిభాట్టు బ్రహ్మయ్య శాస్త్రి ”తిక్కన్క కవి తిక్కలు”అనే వ్యాసం రాసి సారస్వత సర్వస్వం(1924 )పత్రికలో ప్రచురించారట .
07 – బ్రహ్మయ్య శాస్త్రి చనిపోయినట్లు 1930 సెప్టెంబర్ లో ఒక పుకారు పుట్టింది పత్రికల్లో సంపాదకీయాలు వచ్చేసాయి సానుభూతి సభలు ,సంతాప తీర్మానాలు చేసేసారు .ఇదంతా తెలిసి శాస్త్రి గారే ”ఒరేయ్ ! నేను బతికే వున్నాన్ర బాబోయ్ ”అని పత్రిక ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చిందట .అయితె తన కోసం లోకం యెంత పరితపించిదో కళ్లారా చెవులారా చూసి ,విన్న అదృష్టం మాత్రం దక్కింది పాపం ఆయనకు .
08 – శ్రీ ఆదిభట్ల నారాయణ దాసు హరికధా పితమహులే కాక గొప్ప దేశ భక్తులు అన్న సంగతి చాల మందికి తెలియదు .కాంగ్రెస్ పుట్టిన మొదటి సంవత్స్చారం లోనే ”స్వరాజ్య మిచ్చిన గాని మనకూ పౌరుషజ్ఞానకీర్తులు కలుగ నేరవు -శిరస్సు లేని మొండెము నభ్యంగన (తలంటి)మొనర్చినట్లు స్వాతంత్ర్యము లేని దేశమున సోషల్ కాంఫెరెంసులేల”అని స్వాతంత్ర్ ఇచ్చను ప్రకటించిన జాతీయ కవి .
09 -మానవల్లి రామ కృష్ణ కవి తాను రాసి ప్రచురించు కున్న ”కుమార సంభవం ”ప్రతులను 06 మాత్రమే అమ్ముకోగాలిగారని ఆయనే వాపోతూ రాసుకున్నారు .
10 -శ్రీ చిలకమర్తి గారి గయోపాఖ్యానం నాటకం లక్ష ప్రతులకు పైగా అమ్ముడయాయి చిలక మార్టిని గురజాడ వారు ”హల్కీ కవి”అనే వ్రత అంతే తగినంత పాండిత్యం లేదు అని అర్ధమట .
సేకరణ
గబ్బిట దుర్గాప్రసాద్
Posted in సరసభారతి ఉయ్యూరు
Leave a comment
మచిలీపట్నం మంగినపూడి బీచ్ లో మా ఫామిలీ
మంగినపూడి వేణుగోపాల స్వామి ఆలయం లో పూజ
బీచ్ లోమనుమలు, కోడళ్ళ తో
ప్రభావతి – శ్రీమతి
మృత్యుంజయ శాస్త్రి – పెద్ద అబ్బాయి
ఇందిర , రాణి, మహేశ్వరీ – 2,3,4 కోడళ్ళు
హర్ష, చరణ్- మనుమలు
Posted in సమయం - సందర్భం
1 Comment



























