వీక్షకులు
- 996,561 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- స్వాగతం శోభకృత్
- (no title)
- సరసభారతి శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -3(చివరిభాగం )
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.18వ భాగం.1.4.23.
- శ్రీ అనుభవానంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.35వభాగం.మీమాంసా దర్శనం .1.4.23.
- సరసభారతి శ్రీ శోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -2
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.17వ భాగం.31.3.23.
- శ్రీ అనుభవా నంద స్వామి వారి సర్వ సిద్ధాంత సౌరభం.34వ భాగం.31.3.23.
- పద్మ భూషణ్ ఆచార్య మామిడి పూడి వెంకట రంగయ్య గారి జ్ఞాపకాలు.16వ భాగం.30.3.23.
- సరసభారతి శ్రీశోభకృత్ ఉగాది వేడుకలలో నిర్వహించిన కవిసమ్మేళనం లోని కవుల కవితలు -1
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,953)
- సమీక్ష (1,308)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (397)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,072)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (510)
- సినిమా (369)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: July 8, 2015
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 187-కర్నాటక సింహాసన స్థాపనాచార్య ,శంకర విజయ కర్త –శ్రీ విద్యారన్యులు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 187-కర్నాటక సింహాసన స్థాపనాచార్య ,శంకర విజయ కర్త –శ్రీ విద్యారన్యులు మాధవ అనే పేరుగల విద్యారన్యులు శ్రింగేరి పీఠాది పతులు.విజయనగర సామ్రాజ్య సంస్థాపకులుగా కీర్తి గడించారు .హరి హర బ్బుక్క రాయలను ప్రేరేపించి విజయనగర రాజ్య స్థాపన చేసి రాజులను చేశారు .రాజ్య పాలనలో సాలహా లిస్తూ రాజ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 -తిరుపతి వెంకన్న గంట అవతారమే -వేదాంత దేశికులు
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 -తిరుపతి వెంకన్న గంట అవతారమే -వేదాంత దేశికులు వెంకట నాధుడే పూర్ణ ప్రజ్ఞ సంపాదించి వేదాంత దేశికులైనారు .ఈయన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గంట అవతారం గా భావిస్తారు .1268కాలం .నూటపాతిక దాకా గ్రంధాలు రాశారు .శ్రీ వైష్ణవం లో వడిగల శాఖ సంస్థాపకులు వేదాంత దేశికులు … Continue reading
బాపు ఉత్తర” రచన ”8 వ భాగం జులై సంచిక
బాపు ఉత్తర” రచన ”8 వ భాగం జులై సంచిక
నిన్నటి తరం కథ -దాట్ల దేవదానం రాజు 0
నిన్నటి తరం కథ -దాట్ల దేవదానం రాజు 04/07/2015 TAGS: ……. కథల పోటీలో ఎంపికైన రచన ………. కొందరంతే.. సర్దుకుపోరు, విలువల పట్ల రాజీపడరు. అలాగే, తరాల మధ్య తేడాను కొలవలేం. ఇదంతా కాలం తెచ్చిన మార్పేనా? అవును… అంతే అయి వుండాలి. కొన్ని తగవులు ఎన్నటికీ తెగవు. ఇందుకు ఉదాహరణగా రంగారావుని తీసుకుంటే… … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 179- చారిత్రిక ప్రాధాన్య రచన చేసిన -ఉదయ ప్రభ సూరి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2 179- చారిత్రిక ప్రాధాన్య రచన చేసిన -ఉదయ ప్రభ సూరి వస్తుపాల ,తేజపాలకు గురువు ఆచార్యుడు ఉదయ ప్రభ సూరి .కవి సిద్ధాంతకర్త ,ఖగోళ శాస్త్రజ్ఞుడు .అతని ‘’ఆరంభ సిద్ధి ‘’ఖగోళ విషయం పై రాసిందే .’’ఉపదేశ మాలా కార్మిక ‘’ఉపదేశామాలకు రాసిన వ్యాఖ్యానం. ధర్మాభ్యుదయం లేక ‘’సంఘాదిపతి … Continue reading
టిటిడి ,శ్రీశైలం పంచాంగాలను రద్దు చేయాలి -శ్రీనివాస గార్గేయ -గోదావరి పుష్కరాలు 14నుంచే
టిటిడి ,శ్రీశైలం పంచాంగాలను రద్దు చేయాలి -శ్రీనివాస గార్గేయ -గోదావరి పుష్కరాలు 14నుంచే
సమైక్యాంధ్ర నాయకుడు ,శ్రీ మండలి కృష్ణారావు సహచరుడు మాజీ విద్యా మంత్రి శ్రీ భాట్టం శ్రీరామ మూర్తి మరణం
సమైక్యాంధ్ర నాయకుడు ,శ్రీ మండలి కృష్ణారావు సహచరుడు మాజీ విద్యా మంత్రి శ్రీ భాట్టం శ్రీరామ మూర్తి మరణం
గోదావరి పుష్కర పరిచయం -ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
గోదావరి పుష్కర పరిచయం -ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం
గోదావరి పుష్కర శోభా యాత్ర –
గోదావరి పుష్కర శోభా యాత్ర –