వీక్షకులు
- 1,120,039 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.5 వ భాగం.6.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.110 వ భాగం.6.2.26.
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.4 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.22 వ భాగం.5.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 17 వ భాగం.5.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.109 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.21 వ భాగం.4.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.16 వ భాగం.4.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.108 వ భాగం.4.2.26.
- భారతదేశంలోని అతిపెద్ద ఉచిత గ్రంథాలయ0’’ రెండు మిలియన్లకు’’ పైగా ‘’పుస్తకాల ఇల్లు ‘’ నిర్మించి,పద్మశ్రీ పొందిన75 ఏళ్ళరిటైర్డ్ కర్నాటక బస్ కండక్టర్ –పద్మశ్రీ అంకె గౌడ
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,721)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: December 2018
ఫిన్ లాండ్ దేశం లో విద్యా విధానం -3(చివరిభాగం )
ఫిన్ లాండ్ లో బడులు రోజూ ఒంటిపూట బడులే .ఏడేళ్ళ వయసు నుంచి 16ఏళ్ళ వయసు వచ్చేదాకా తొమ్మిదో గ్రేడ్ దాకా అందరూ చదవాల్సిందే .ఇది నిర్బంధ విద్య అనిపించినా ,తరగతిగది పిల్లల పాలిటి స్వర్గ దామమే .డ్రెస్ కోడ్ అంటే యూనిఫాం బెడద లేదు .హాయిగా ఎంచక్కా రంగురంగుల డ్రెస్ వేసుకొని సీతాకోక చిలుకల్లా … Continue reading
ఫిన్ లాండ్ దేశం లో విద్యా విధానం
ఫిన్ లాండ్ లో ‘’ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో ఆపరేషన్ డెవలప్ మెంట్ ‘’అనే సంస్థ ,మూడేళ్ళ కోసారి ప్రపంచ స్థాయి లెక్కలు ,సైన్స్ మొదలైన అంశాలలో విద్యార్ధుల సామర్ధ్యాన్ని పరీక్షించటానికి పోటీ నిర్వహిస్తుంది .నాలుగేళ్ళ క్రితం భారత్ ఆ పోటీలో పాల్గొని చివరి నుంచి ,రెండో స్థానం పొంది ‘’,సిగ్గుతో చిమిడి ‘’మళ్ళీ పోటీలో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 355-సంస్కృత భాషణ ఉద్యమ నేత ,’’సంస్కృత భారతి’’ స్థాపకుడు –చాము కృష్ణ శాస్త్రి (1956)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 355-సంస్కృత భాషణ ఉద్యమ నేత ,’’సంస్కృత భారతి’’ స్థాపకుడు –చాము కృష్ణ శాస్త్రి (1956) చాము కృష్ణ శాస్త్రి 23-1-1956న కర్ణాటక మంగుళూరు జిల్లా కాదిల గ్రామం లో జన్మించాడు .తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠ్ లో సంస్కృతం నేర్చి, ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా టీనేజ్ … Continue reading
దాసు శ్రీ దాసు శ్రీరాములు గారు
దాసు శ్రీ దాసు శ్రీరాములు గారు నిడుఆంద్ర భారతి ,వాణీ దాసు శ్రీ దాసు శ్రీరాములు గారు —దవోలు వేంకటరావు దాసు శ్రీరాములు గారు – పరిచయము – నిడుదవోలు వేంకటరావుభారతి సరస్వతీ దాసు శ్రీ అద్యతనాంధ్ర సాహిత్య జగత్తులో ప్రసిద్ధులైన కొందఱు కవి పండితుల శతాబ్ది జయంత్యుత్సవములు జరిగినవి. కాని గడచిన శతాబ్దిలో ఘన … Continue reading
శాసనాలై నిలిచిన మహాకవులు
విష్ణుసూరి: ఇతడు అద్వయానంద కృష్ణుని శిష్యుడు. ఈ మహాకవికి సంస్కృతంలో ఉన్న స్ఫూర్తి, పూర్తి సౌలభ్యం క్రీ.శ. 1295 నాటిదైన మగతల శాసనం వల్ల తెలుస్తున్నది. రేపి: క్రీ.శ. 1214 నాటి గణపవర శాసనంలో ఈ కవి ప్రశంస ఉన్నది. వందిసుతుడు, వేణీప్రియా భుజంగుడని, భరద్వాజ గోత్రుడని, సుచరితనిరతుడని, ఇతని కల్పనా శైలి సహృదయంగా అందరికి … Continue reading
మేడవరం రామబ్రహ్మశాస్త్రి
మేడవరం రామబ్రహ్మశాస్త్రి — మేడవరం రామబ్రహ్మశాస్త్రి తెలుగు కవి, పండితుడు. ఆయన ప్రముఖ కవి బలిజేపల్లి లక్ష్మీకాంతం కోరిక మేరకు ఆయన లక్ష్మీకాంతం ప్రారంభించి అసంపూర్తిగా వదిలివేసిన సుందరకాండము కావ్యం పూర్తిచేశారు. ప్రసిద్ధ కవి, పండితుడు వేలూరి శివరామ శాస్త్రికి శిష్యుడైన మేడవరం రామబ్రహ్మశాస్త్రి సంస్కృతాంధ్రాల్లో మంచి పండితునిగా పేరొందారు. మేడవరం రామబ్రహ్మశాస్త్రి సుందరకాండముతో పాటుగా … Continue reading
వేట పాలెం గ్రంథా లయ శత వార్షిక వేడుకలో పాల్గొందాం
సాహితీ బంధువులకు శుభకామనలు -2019 నూతన సంవత్సర శుభా కాక్షలు – ఒంగోలుజిల్లా వేటపాలెం సారస్వత నికేతన్ గ్రంథాలయం స్థాపించి నూరుసంవత్సరాలైంది .ఇదే మనరాష్ట్రం లో అతి ప్రాచీన లైబ్రరీ .దీనిని శ్రీ వివి శ్రేష్ఠిగారు 1918లో స్థాపించగా తర్వాత పోషణ భారాన్ని శ్రీ అడుసుమిల్లి శ్రీనివాసరావు పంతులు గారు చేబట్టి తీర్చి దిద్దారు ఇక్కడ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 352-వాడుక సంస్కృత భాషా ప్రచారకుడు –ఆర్ .రామ చంద్రన్ (1960-)
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 352-వాడుక సంస్కృత భాషా ప్రచారకుడు –ఆర్ .రామ చంద్రన్ (1960-) సంస్కృతం లో మహా పండితుడైన ఆర్ .రామ చంద్రన్ 1960లో తమిళనాడు లో జన్మించాడు చెన్నైలో రామకృష్ణ వివేకానంద సంస్కృత శాఖలో పని చేశాడు .దక్షిణ భారత సంస్కృత భారతికి ఉపాధ్యక్షుడు .గొప్ప సంకీర్తనా చార్యుడైన తండ్రికి … Continue reading
23-12-18 ఆదివారం నన్నయభట్టు సందర్శించ చారిత్రిక దేవాలయం
23-12-18 ఆదివారం మేమిద్దరం .మాకోడలు శ్రీమతి సమత,మనవడు సంకల్ప్ ఉయ్యూరు నుండి కలిదిండి శ్రీ పాతాళ భోగేశ్వరాలయం( క్రీ.శ 1011రాజరాజ నరేంద్రుడు నన్నయభట్టు సందర్శించ చారిత్రిక దేవాలయం ) భీమవరం శీ భీమేశ్వర స్వామి ,మావూళ్ళమ్మ దేవాలయాలు ,అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నృసింహ దేవాలయం ,బీచ్ ,కోనసీమ అందాలకు నిలయమైన కొబ్బరి తోటలు ,పెనుకొండలోసుమారు 3 … Continue reading
అనుకోకుండా అంతర్వేది
సాహితీ బంధువులకు శుభకామనలు -23-12-18 ఆదివారం ఉదయం 8-30 కి ఉయ్యూరు నుండి మేమిద్దరం,మా పెద్దకోడలుశ్రీమతి సమత,మనవడు చి .సంకల్ప్ కారులో బయల్దేరి గుడివాడ మీదుగాముదినే[పల్లి దగ్గర సింగరాయ కొండ లో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య దేవాలయం ,కలిదిండి లోని శ్రీ పాతాళ భోగేశ్వర స్వామి దేవాలయం ,భీమవరం సోమారామం ,భీమేశ్వరాలయం ,మావూళ్ళమ్మ దేవాలయాలు చూసి అంతర్వేది … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 గాయత్రీ వృత్త చందః ప్రకరణ కర్త- అష్టభాషా కవి, గాయకుడు,వాగ్గేయకారుడు –పి.బి .శ్రీనివాస్ (1930-2013)
గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 గాయత్రీ వృత్త చందః ప్రకరణ కర్త- అష్టభాషా కవి, గాయకుడు,వాగ్గేయకారుడు –పి.బి .శ్రీనివాస్ (1930-2013) పి.బి .శ్రీనివాస్ అంటే -ప్రతివాది భయంకర శ్రీనివాస్ 22-9-1930 ఆంద్ర ప్రదేశ్ తూర్పు గోదావరిజిల్లా కాకినాడలో ప్రతివాది భయంకర ఫణీంద్ర స్వామి ,శేషగిరియమ్మ దంపతులకు జన్మించాడు . తండ్రి సివిల్ ఉద్యోగి. తల్లి … Continue reading
ఉయ్యూరు లైబ్రరీకి మైనేనిగోపాలకృష్ణ గారి నూతన గ్రంథ బహూకరణ
ఉయ్యూరు లైబ్రరీకి మైనేనిగోపాలకృష్ణ గారి నూతన గ్రంథ బహూకరణ 2-12-18 శనివారం ఉదయం ఉయ్యూరు ఎసి లైబ్రరీలో సరసభారతి 135వ కార్యక్రమం లో శ్రీ మైనేని గోపాలకృష్ణ గారి పెద్దకుమారుడు శ్రీ కృష్ణ ,మనవరాలు సెరీనా (అమెరికా )పాల్గొని తమ తండ్రిగారి తరఫున సరసభారతి ఆధ్వర్యం లో లైబ్రరీకి నూతన గ్రంథాలు ప్రదానం ,శ్రీ కృష్ణ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4భాగం )–సంపాదకులు -డా.ఇ.ఆర్.కృష్ణారావు-1964 (వెంకటేశ్వర యూని వర్సిటి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4భాగం )–సంపాదకులు -డా.ఇ.ఆర్.కృష్ణారావు-1964 (వెంకటేశ్వర యూని వర్సిటి 350–వేదసమీక్షా -2(చివరి గీర్వాణ కవుల ‘’సామవేదః లౌకికో వ్యవహారశ్చ’’వ్యాసం లో శ్రీ మ.రామ నాథదీక్షితులుగారు ‘’వేదానాం సామ వేదోస్మి ‘’,’అని గీత లో,’సామగాన ప్రియా ‘’అని లలితా రహస్యం లోను ఉన్న సామవేద విశిష్టతను సంస్కృత వచనంలో చక్కగా చెప్పారు .అందులోని బ్రాహ్మణాదులను నిర్వ చించారు .అదృస్టవంతులైన … Continue reading
రాసలీల ఉత్కృస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-5(చివరిభాగం )
రాసలీల ఉత్కృస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-5(చివరిభాగం ) గోపికలకు యెంత వెతికి’’నా భౌతికంగా శ్రీ కృష్ణుడు కనిపించలేదు కాని మానసికంగా ఆయన్నే స్మరిస్తున్నారు,కీర్తిస్తున్నారు .వారి గీతాలన్నీ ‘’గోపికా గీత’’అనే 18శ్లోకాలో భాగవత దశమ స్కంధం లో ఉంది .మనదేశం లో వివాహం కావలసిన కన్యలచేత తలిదండ్రులు దీన్నిభగవంతుని ఆశీర్వాదం కోసం చదివిస్తారు .గోపికా గీతిక జయ … Continue reading
రాసలీల ఉత్కృస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-4
రాసలీల ఉత్కృస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-4 కృష్ణుడు యెంత నచ్చ చెప్పినా గోపికలు వినలేదు .మొదట భర్తకు ,తర్వాత కుటుంబ విధి అని ఆయన చెప్పినదానికి ఆయనే తమ పతి,తమకే కాక ఎల్లలోకాలకు ఆయనే భర్త అని ,కనుక తమ మొదటికర్తవ్యం శ్రీ కృష్ణుని సేవయే అని ‘’మా హృదయాలు ,శరీరాలు కుటుంబం సర్వం నీకే … Continue reading
రాసలీల ఉత్ర్కుస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-3
ఇప్పుడు అసలు కథ లోకి వద్దాం .అప్పటికి కృష్ణుడికి 10ఏళ్ళు లేక కొంచెం తక్కువ మాత్రమే అని మర్చి పోరాదు.బృందావన గోపికలు ‘’కాత్యాయని వ్రతం ‘’ చేస్తున్నారు .శ్రీ కృష్ణుని’’ తమ పతి’’గా చేసుకోవటానికి చేస్తున్న వ్రతం అది .ఇది చాలా నియమాల తోరణం .తెల్లవారు ఝామున యమునా నదిలో స్నానం ,నది ఒడ్డున ఇసుకతో … Continue reading
రాసలీల ఉత్ర్కుస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-2
రాసలీల ఉత్ర్కుస్ట మధురభక్తికి తార్కాణం-అనీబి సెంట్-2 శ్రీ కృష్ణుని దివ్యత్వమే రాసలీల అంటుంది బెసెంట్ సతీమణి .వ్యాసర్షి భాగవత ప్రారంభం లో శ్రీ కృష్ణ జననం వివరిస్తూ శ్రావణ మాసంలో రోహిణీ నక్షత్ర యుక్తబహుళ అష్టమి నాడు కంసుని మధురలోని కారాగారం లో కృష్ణజననం జరిగిందని చెప్పాడు . భాగవత దశమస్కంధం మూడవ అధ్యాయం లో … Continue reading
రాసలీల ఉత్ర్కుస్ట మధురభక్తి కి తార్కాణం-అనీబి సెంట్
బృందావన గోపికలు శ్రీ కృష్ణ పరమాత్మపై చూపిన ఆరాధన అంతామధురభక్తి మాత్రమే .అంటే ప్రేమతో ఆరాధించటం .మధురభక్తి కి చెందిన అనేక రకాల వృత్తాంతాలు ,చిత్రాలలో శిల్పాలలో , భారతదేశమంతా ఉన్నాయి .దీనికి ఉదాహరణగా కవిత్వం లో మనకు మొదట కనబడేది రాదా కృష్ణులమధ్య ఉన్న మధురభక్తి కి చెందిన12వ శాతాబ్దికవి భక్త జయదేవుని గీత … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 349-న్యాయ చంద్రిక కర్త – ఆనంద పూర్ణ ముని (14వశతాబ్దం)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 349-న్యాయ చంద్రిక కర్త – ఆనంద పూర్ణ ముని (14వశతాబ్దం) 14వ శతాబ్దికి చెందిన ఆనంద పూర్ణముని ‘’న్యాయ చంద్రిక ’’రాశాడు .ఇతనికి విద్యాసాగరుడు అనే బిరుదున్నది .ద్రవిడాచార్య బాలకృష్ణానంద తెలియజేసినదాని ప్రకారం పూర్ణానంద సరస్వతే ఆనంద పూర్ణముని .13వశతాబ్దిలో మధ్వాచార్య ‘’బ్రహ్మ సూత్రభాష్య౦ రాసి అద్వైతమతాన్ని ఖండించగా ,శ్రీ … Continue reading
కొత్తకోణం లో వెలమ వంశ చరిత్ర
వాస్తు శిల్పి ,చరిత్ర పరిశోధకులు శ్రీ ఆవాల బుచ్చి రెడ్డి ‘’శాసనాల వెలుగులో తమ వెలమవంశ తొలిచరిత్రను’’ ‘’కొత్త కోణం ‘’లో ఆవిష్కరించారు .123పేజీలతో అందమైన ,అర్ధవంతమైన ముఖ చిత్రం తో ,వ్యాసాలలోనే శాసనాలను కూడా పొందుపరచి తెచ్చిన పరిశోధన గ్రంథం.ఆర్కిటెక్చర్ లో డిప్లోమాపొంది ,అర్బన్ అండ్ మెట్రోపాలిటన్ ప్లానింగ్ లో పిజి డిప్లొమా అందుకొని … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 348-శంకర విజయ కర్త –ఆనందగిరి(8వ శతాబ్దం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 348-శంకర విజయ కర్త –ఆనందగిరి(8వ శతాబ్దం ) ఆది శంకరాచార్య శిష్యుడు ఆనందగిరి .శంకర విజయం ,న్యాయ నిర్ణయం ,తర్క సంగ్రహ గ్రంథాలు రచించాడు .ఇతడినే ఆనంద జ్ఞాన అంటారు . 349-హారలత కర్త –అనిరుద్ధ భట్టు (11వ శతాబ్దం ) బెంగాల్ లో స్మృతి రచనకారులలో ప్రసిద్ధుడు అనిరుద్ధ … Continue reading
గీర్వాణ కవుకవితా గీర్వాణం-4 346-న్యాయముక్తావళి కర్త –అపరార్కాదిత్య(12వ శతాబ్దం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 346-న్యాయముక్తావళి కర్త –అపరార్కాదిత్య(12వ శతాబ్దం ) 12వ శతాబ్దం లో కొంకణ దేశాన్ని పాలించిన అపరార్కాదిత్య మహారాజు ‘’న్యాయముక్తావళి రచించాడు .ఇది యాజ్న్య వల్క్య స్మృతికి వ్యాఖ్యానం .జీమూతవాహనుని వంశం లో విద్యాధర కుటుంబానికి చెందినవాడు యాజ్ఞవల్క్య స్మృతికి అనేక వ్యాఖ్యానాలున్నాయి .అందులో విశ్వరూప విజనేశ్వర ,అపరార్క ,శూలపాణి ల … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 344-న్యాయ సార కర్త –భా సర్వజ్ఞ(9-10 శతాబ్దం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 344-న్యాయ సార కర్త –భా సర్వజ్ఞ(9-10 శతాబ్దం ) క్రీశ 9లేక 10వ శతాబ్దికి చెందిన భా సర్వజ్ఞ’’న్యాయ సారం ‘’రచించాడు .16 విభాగాలుగా ఉన్న న్యాయ శాస్త్రాన్ని ఏకీకృతం చేసిన’’న్యాయ సార శాస్త్రం రాసినవాడు భా సర్వజ్ఞ.ఆయన జనన విషయాలు పెద్దగా తెలియదు .కాశ్మీరానికి చెందినవాడై ఉంటాడని ఊహ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 343- సంస్కృత శబ్ద మంజరికర్త –అభినవ కాళిదాసు -మధ్యమందిర సర్వ మంగళేశ్వర శాస్త్రి
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 343- సంస్కృత శబ్ద మంజరికర్త –అభినవ కాళిదాసు -మధ్యమందిర సర్వ మంగళేశ్వర శాస్త్రి (మరణం -22-9-1952) శబ్దమంజరి చేతపట్టిన ప్రతిఒక్కరికీ సర్వమంగళేశ్వర శాస్త్రి గారి నామం సుపరిచితమే.సంస్కృతం అభ్యసించాలన్న ఆసక్తి గలవారికి ఎలా అభ్యసించాలో తెలియక సరియైన ప్రాథమిక పాఠ్య గ్రంథాలు లేక దారీ తెన్నూ తెలియకుండా ఉన్న అయోమయస్థితిలో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 342- ఆర్యా ముక్తక నీతికావ్య(నీతిద్వి షష్టికా) కర్త –రాజా సుందర పాండ్య ( క్రీ.శ. 600 కు పూర్వం )అదనపు సమాచారం తో –
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 342- ఆర్యా ముక్తక నీతికావ్య(నీతిద్వి షష్టికా) కర్త –రాజా సుందర పాండ్య ( క్రీ.శ. 600 కు పూర్వం )అదనపు సమాచారం తో – దక్షిణ దేశ సుందర పాండ్యుడు చాలా ప్రాచీన సంస్కృత కవి సంస్కృతం లో ఆర్యా ఛందస్సులో ముక్తకాలతో నీతి కావ్యం రాశాడు .114ఆర్యలు ,33అనుబంధ … Continue reading
దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవభాగం
సాహితీ బంధువులకు శుభకామనలు -నేను రాసిన దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -1 మొదటిభాగం 201 ఆంజనేయ దేవాలయాలతో 2015 శ్రీ హనుమజ్జయంతి నాడు ఉయ్యూరు లో మా సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో ఆవిష్కరింపబడిన సంగతి మీకు గుర్తు ఉండే ఉంటుంది . దర్శనీయ ఆంజనేయ దేవాలయాలు -2 రెండవభాగం -241 ఆంజనేయ దేవాలయాలతో వస్తోంది .దీనిలో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 342- ఆర్యా ముక్తక నీతికావ్య కర్త –సుందర పాండ్య (12-13శతాబ్దం )
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 342- ఆర్యా ముక్తక నీతికావ్య కర్త –సుందర పాండ్య (12-13శతాబ్దం ) దక్షిణ దేశ సుందర పాండ్యుడు చాలా ప్రాచీన సంస్కృత కవి సంస్కృతం లో ఆర్యా ఛందస్సులో ముక్తకాలతో నీతి కావ్యం రాశాడు .114ఆర్యలు ,33అనుబంధ ఆర్యలతో ఈ పుస్తకాన్ని శ్రీ వేటూరి ప్రభాకర శాస్స్త్రి శ్రీ … Continue reading
ఆడపిల్లలను కాసే చెట్లు
ప్రపంచం లో ఒక చోట ప్రత్యేకంగా కొన్ని చెట్లు ఆడపిల్లల శరీరం లాంటి పుష్పాలను పూస్తూ ,పండ్లను కాస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయట. వీటిని ‘’నారీ లత పుష్పాలు ‘’అంటున్నారు .పసుపు రంగు పూసుకున్న పచ్చటి అమ్మాయిలు లా చెట్లకు వ్రేలాడు తున్నట్లు ఆపుష్పాలు ఫలాలు కనిపించటం వింత .ఈ వి౦త చెట్లు హిమాలయ పర్వతాలలో … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 341-అక్షర దర్శనానికి లోచన వ్యాఖ్య రచించిన –ఓరుగంటి నీలకంఠ శాస్త్రి (1910-1984)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 341-అక్షర దర్శనానికి లోచన వ్యాఖ్య రచించిన –ఓరుగంటి నీలకంఠ శాస్త్రి (1910-1984) 9-7-1910న శ్రీ ఓరుగంటి నీలకంఠ శాస్త్రిగారు ఓరుగంటి నరసింహ మహోదయ ,అప్పలనరసమ్మ దంపతులకు విజయనగరం లో జన్మించారు .విజయనగర సంస్కృత కళాశాల లో విద్యఅభ్యసించారు .వీరి వ్యాకరణ గురుదేవులు –మహామహోపాధ్యాయ శ్రీ తాతా సుబ్బరాయ శాస్త్రి,మహామహోపాధ్యాయ శ్రీ నౌడూరి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 340- శ్రీ లింగంపల్లి వేణుగో పాల సుప్రభాత కర్త -శ్రీ వెల్మకన్నె హన్మాన్ శర్మ(1951-2012)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 340- శ్రీ లింగంపల్లి వేణుగో పాల సుప్రభాత కర్త -శ్రీ వెల్మకన్నె హన్మాన్ శర్మ(1951-2012) భార ద్వాజస గోత్రీకులైన వెల్మకన్నెవారి మూలపురుషులు గోపాళంగారు మంత్రం శాస్త్ర పారంగతులు .వీరి దత్తపుత్రుడు రామయ్యగారు జ్యోతిష్ శాస్త్రవేత్త .వీరికుమారుడు తాతగారి పేరుతొ నటనా వైదుష్యంతో ‘’వేషాల గోపాల౦ ‘’గా పేరుపొందారు .వీరిపెద్ద … Continue reading
శారదా విపంచి –ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణ గారు
శారదా విపంచి –ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణ గారు శ్రీ మన్నవ వెంకటరామయ్య శ్రీమతి జయమ్మ దంపతులకు ఆచార్య శ్రీ మన్నవ సత్యనారాయణగారు 22-12-1953జన్మించారు .సాహిత్యం లో దిగ్గజాలైన శ్రీ పొన్నకంటి హనుమంతరావు, ఆచార్య శ్రీ ఎస్. వి. జోగారావు మొదలైన వారి వద్ద ఉన్నత విద్య పూర్తి చేసి, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం లో … Continue reading
సమాచార హక్కు చట్ట ఉద్యమ నాయకురాలు –అరుణ్ రాయ్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ డిసెంబర్ సంచిక
సమాచార హక్కు చట్ట ఉద్యమ నాయకురాలు –అరుణ్ రాయ్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ డిసెంబర్ సంచిక సమాచార హక్కు చట్ట ఉద్యమ నాయకురాలు –అరుణ్ రాయ్- గబ్బిట దుర్గాప్రసాద్ సాంఘిక సేవా కార్యకర్త,రైతుకూలీల సంక్షేమం కోసం కిసాన్ మజ్దూర్ శక్తి సంఘటన్ సంఘాన్ని స్థాపించిన నాయకురాలు శ్రీమతి అరుణ్ రాయ్ 26-5-1946 చెన్నైలో జన్మించింది .తండ్రి ప్రభుత్వోద్యోగి … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 339-పూర్ణ మీమా౦సా దర్శనకర్త –శ్రీ విరూపాక్ష పీఠశ్రీ శ్రీ కళ్యాణాన౦ద మహాస్వామి (1889)
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 339-పూర్ణ మీమా౦సా దర్శనకర్త –శ్రీ విరూపాక్ష పీఠశ్రీ శ్రీ కళ్యాణాన౦ద మహాస్వామి (1889) పూర్వాశ్రమం లో శ్రీ గంటి బాలకామేశ్వర శర్మగా చిత్రభాను సంవత్సర వైశాఖ శుద్ధ అష్టమి నాడు శ్రీ గంటి చినకామేశ్వరుడు ,శ్రీమతి పార్వతీ దేవి దంపతులకు జన్మించిన శ్రీ కళ్యాణానంద స్వామి బి ఏ … Continue reading
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 338-మందాక్రాంత సౌందర్యలహరి కర్త –‘’శ్రీ పాదుక ‘’ఆచార్య కొల్లూరు అవతార శర్మ
గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 338-మందాక్రాంత సౌందర్యలహరి కర్త –‘’శ్రీ పాదుక ‘’ఆచార్య కొల్లూరు అవతార శర్మ ఆచార్య శ్రీ కొల్లూరు అవతార శర్మ విజయనగరం లో శ్రీ కొల్లూరు లక్ష్మణ మూర్తి శర్మ ,శ్రీమతి లక్ష్మీ సోమిదేవమ్మలకు జన్మించారు .డిగ్రీ వరకు విజయనగరం మహారాజా వారి విద్యా సంస్థలలో చదివి ,ఆంద్ర విశ్వ … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -29 41-పిప్పల తీర్ధం -2(చివరిభాగం )
గౌతమీ మాహాత్మ్యం -29 41-పిప్పల తీర్ధం -2(చివరిభాగం ) పిప్పలాదుడు గౌతమీ తీరం లో శివునికై ‘’ ఏకాగ్రతతతో సుషుమ్నలో మనసు నిల్పి ,నాభిలో స్వస్తిక రూపం లో హస్తం ఉంచి ,క్రమంగా తీవ్రతరం చేస్తూ ,శివుని మహా తేజస్సును ధ్యానిస్తూ ,యోగ సాధనద్వారా శివుని త్రినేత్రాన్ని దర్శించాడు .చేతులు జోడించి శివ స్తోత్రం చేశాడు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -29 41- పిప్పల తీర్ధం
గౌతమీ మాహాత్మ్యం -29 41- పిప్పల తీర్ధం శివుడు విష్ణువు యెడ ప్రసన్నమైనదే పిప్పల తీర్ధం .ఒకప్పుడు దధీచి మహర్షి అర్ధాంగి,అగస్త్యముని భార్య లోపాముద్రకు సోదరి ఐన గభస్తిని తో భాగీరధీ తీరం లో తపస్సు చేస్తున్నాడు ఈమెకు ‘’వడవా ‘’అనే పేరుకూడా ఉంది .మహర్షి ప్రభావం వలన ఆ ప్రాంతం లో శత్రువులు ,రాక్షసులు … Continue reading
మా దొడ్లో డిసెంబర్ పూల సౌందర్యం ,నేను కోసిన ఆపూలు మా దేవుడి బుట్టలో
మా దొడ్లో డిసెంబర్ పూల సౌందర్యం ,నేను కోసిన ఆపూలు మా దేవుడి బుట్టలో
ధర్మ శాస్త్రాలలో బ్రాహ్మణుడు
ధర్మ శాస్త్రాలలో బ్రాహ్మణుడు విద్యావారిధి డా.శ్రీ నిష్ఠల సుబ్రహ్మణ్య శాస్త్రిగారు సంస్కృతాంధ్రాలలో గొప్పకవి శేఖరులు .30కి పైగా గ్రంథాలు రాశారు .వారి విద్వత్తుకు వెలకట్టటం అసాధ్యం . వేద,శాస్త్ర పురాణాదులలో విస్తృత పరిశోధన బహు గ్రంథాలపరిశీలన చేసి ఇటీవలే ‘’ధర్మ శాస్త్రాలలో బ్రాహ్మణుడు ‘’అనే చిన్నపుస్తకం ప్రచురించి ,నాకు ఆత్మీయంగా నవంబర్ 20 న పంప,వెంటనే … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -28 40చక్ర తీర్ధం –
గౌతమీ మాహాత్మ్యం -28 40చక్ర తీర్ధం – దక్ష ప్రజాపతి చేసిన యజ్ఞానికి దేవతలంతా హాజరవగా ,యజ్ఞ భోక్త శివుని అందరి ముందు దూషించి ద్వేషం పెంచుకొని ,పిలవకపోయినా వచ్చినకూతురు దాక్షాయణి ని అవమాని౦చగా ఆమె కోపోద్రేకం తో తండ్రిని వారించినా ఆ మొండి ఘటం వినకపోతే తనభర్త సర్వలోక శుభంకరుడైన శంభుని తనఎదుటే నిందావాక్యాలు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -27 40-ఇలా తీర్ధం -2
గౌతమీ మాహాత్మ్యం -27 40-ఇలా తీర్ధం -2 బుధుడు తల్లి ఇలాకాంతను ఏమికావాలని అడిగితె పుత్రుని ఇవ్వమని కోరగా లోక ప్రసిద్ధుడైన క్షత్రియ పుత్రుడు జన్మిస్తాడని చెప్పగా కొంతకాలానికి బుధ ,ఇలాకాంత లకు కుమారుడు జన్మించగా స్వర్గ లోకమంతా దిగి వచ్చి ఆశీర్వదించగా ఆబాలుడు గట్టిగా అరవటం చేత అతడికి ‘’పురూరవుడు’’ అని పేరుపెట్టి బుధుడు … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -26
గౌతమీ మాహాత్మ్యం -26 39-ఇలాతీర్ధం బ్రహ్మహత్యాదిపాపాలను తొలగించే ఇలా తీర్ధం గురించి నారదునికి బ్రహ్మ చెప్పాడు .వైవశ్వత మన్వంతరం లో ఇలుడు అనే రాజు సైన్యం తో వేటకు వెళ్ళాడు .అక్కడ మంత్రులతో వాళ్ళందరినీ తనకొడుకు పాలిస్తున్న స్వదేశానికి తిరిగి వెళ్ళి తనకొడుకు రక్షణగా ప్రజాపాలనలో సహకరించమని చెప్పి ,తాను హిమాలయానికి వెళ్లి రత్నాలతో ఉన్న … Continue reading
ఉత్తర సముద్రం అడుగున 8 వేల ఏళ్ళ క్రితంనాటి పీఠభూమి
ఉత్తర సముద్రం అడుగున 8 వేల ఏళ్ళ క్రితంనాటి పీఠభూమి Beneath North Sea 8,000 Years Ago Reveals Its Secrets A vast plateau of land between England and the Netherlands was once full of life before it sank beneath what is now … Continue reading
గౌతమీ మాహాత్మ్యం గౌతమీ తీర్ధం -25 38-వృద్ధాసంగమ తీర్ధం
గౌతమీ తీర్ధం -25 38-వృద్ధాసంగమ తీర్ధం వృద్ధేశ్వర శివుడున్నదే వృద్ధాసంగమ తీర్ధం .వృద్ధ గౌతమమహర్షి కి ముక్కు లేని కొడుకు పుట్టాడు .వాడు వైరాగ్యంతో దేశ సంచారం చేసి ఏ గురువువద్దా చేరకుండా సిగ్గుపడి ,మళ్ళీ తండ్రిని చేరగా ఉపనయనం చేశాడు .బ్రహ్మ సూత్రం మాత్రమె ధరించి బాల గౌతముడు వేదా ధ్యయనం లేకుండా చాలాకాలమున్నాడు … Continue reading
