Monthly Archives: November 2018

గౌతమీ మాహాత్మ్యం -22 35-విశ్వామిత్రాది తీర్దాలు

గౌతమీ మాహాత్మ్యం -22 35-విశ్వామిత్రాది తీర్దాలు ఇక్ష్వాకు రాజు హరిశ్చంద్రుని దగ్గరకు నారద ,తు౦బురులొచ్చి ,ఆతిధ్యంపొంది అయన అడిగిన ‘’పుత్రులతో ఏం పని ‘’?ప్రశ్నకు సమాధానం ఒకవిధంగా, వందవిదాలుగా, వెయ్యి విధాలుగ ఉందనీ  ,పుత్రుడు లేకపోతె మోక్షం రాదనీ ,పుత్రుని పొందిన తండ్రి స్నానం చేస్తే దశ అశ్వ మేదాలు అవబ్రుధ స్నానం చేసినంత ఫలితం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మా ఇంట్లో శ్రీ మల్లంపల్లి కాళేశ్వరరావు గారు

మా ఇంట్లో శ్రీ మల్లంపల్లి కాళేశ్వరరావు గారు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –.కొరిడెవిశ్వనాథ శర్మ( 20శతాబ్దం)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –.కొరిడెవిశ్వనాథ శర్మ( 20శతాబ్దం) సుప్రసిద్ధ కవిపండిత వంశం లో జన్మించి ,సంస్కృత సాహిత్య మధనం చేసి సాహిత్యవిద్యాప్రవీణులై ,ధర్మ సూరి విరచిత ‘’సాహిత్య రత్నాకరం ‘’ను పరిష్కరించిన నేర్పరియై ,నౌకామంధర సహిత వ్యాఖ్యాతయై , ఎం.వో.ఎల్.,ఆంద్ర ఎం.ఏ.,పొంది ,’’ధ్వని –మనుచరిత్ర ‘’పై పరిశోధన గ్రంథం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 337-వసంత కుసుమాంజలి కర్త –డా.మాడుగుల అనిల్ కుమార్ (1970)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 337-వసంత కుసుమాంజలి కర్త –డా.మాడుగుల అనిల్ కుమార్ (1970) డా.మాడుగుల అనిల్ కుమార్ 1970 జూన్ 3న బ్రహ్మశ్రీ మాడగుల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి ,శ్రీమతి సరోజనమ్మ దంపతులకు అనంతపురం లో జన్మించారు .తండ్రిగారు వేదపండితులు పురోహితులు.  తల్లి  సంస్కృత ఆంధ్రాలో  పండితురాలు ,సంగీత  విద్వాంసురాలు .అనిల్ కుమార్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –డా.కొరిడెవిశ్వనాథ శర్మ( 1958)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –డా.కొరిడెవిశ్వనాథ శర్మ( 1958) 332-శ్రీ ధర్మపురి రామలింగేశ్వర సుప్రభాత కర్త –డా.కొరిడెవిశ్వనాథ శర్మ( 1958) సుప్రసిద్ధ కవిపండిత వంశం లో జన్మించి ,సంస్కృత సాహిత్య మధనం చేసి సాహిత్యవిద్యాప్రవీణులై ,ధర్మ సూరి విరచిత ‘’సాహిత్య రత్నాకరం ‘’ను పరిష్కరించిన నేర్పరియై ,నౌకామంధర సహిత వ్యాఖ్యాతయై … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -20 31-కద్రూ సుపర్ణా సంగమ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -20 31-కద్రూ సుపర్ణా సంగమ తీర్ధం సుపర్ణ(వినత ) ,కద్రూ సంగమ తీర్దాలగురించి బ్రహ్మదేవుడు నారదర్షికి తెలియజేశాడు .ఇక్కడే అగ్ని ,రుద్ర ,విష్ణు ,సూర్య ,చంద్ర ,బ్రహ్మ ,కుమార ,వరుణ కుండాలున్నాయి .అప్సరానదీ సంగమం కూడా ఇక్కడే ఉంది .పూర్వం వాలఖిల్య మహర్షులు ఇంద్రునిచే పీడింపబడి ,కశ్యపమహర్షి దగ్గరకు వెళ్లి తమతపస్సులో సగభాగం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కరగ్రహార యోగి -ఫరీద్ మస్తాన్ ఔలియా –గబ్బిట దుర్గాప్రసాద్ -గురుసాయి స్థాన్ -నవంబర్

‘సిద్ధ యోగి పుంగవులు ”పుస్తకం లోని కరగ్రహారా యోగి మస్తాన్ ఔలియా వ్యాసం ఈ నవంబర్ గురు సాయి స్థాన్  లో ప్రచురితం -దుర్గాప్రసాద్     

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -19 29-అగ్ని తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -19 29-అగ్ని తీర్ధం సర్వక్రతు  ఫలాన్నిచ్చే అగ్ని తీర్ధ విశేషాలు బ్రహ్మ నారదమహర్షికి తెలియ జేశాడు .అగ్ని సోదరుడు జాతవేదసుడు గొప్ప హవ్య వాహనుడు .ఒకసారి ఋషులు గౌతమీ తీరం లో చేసిన యాగ హవ్యాన్ని దేవతలకు తీసుకు వెడుతుంటే ,దితికొడుకు మధువు అనే వాడు నేర్పుగా అందరూ చూస్తుండగానే సంహరించగా దేవతలకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -18 28-పౌలస్త్య తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -18 28-పౌలస్త్య తీర్ధం విశ్రవసువు పెద్దకొడుకు కుబేరుడు సకల సంపదలతో తులతూ,గుతూ ఉత్తర దిశాదిపతిగా ,లంకాధిపతిగా ఉన్నాడు .ఇతని సవతిపుత్రులే రావణ కుంభకర్ణ విభీషణులు .వీళ్ళు రాక్షసస్త్రీ యందు రాక్షసులుగా విశ్వవసువుకు పుట్టారు .బ్రహ్మ ఇచ్చిన విమానం తో ధనదుడు రోజూ వచ్చి బ్రహ్మ దర్శనం చేసుకోనివెళ్ళేవాడు .ఒకరోజు రావణాదులతల్లి ‘’మీ నడవడి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -17 27-ఇంద్రాది సహస్ర తీర్దాలు

గౌతమీ మాహాత్మ్యం -17 27-ఇంద్రాది  సహస్ర తీర్దాలు బ్రహ్మహత్యాపాతకంపోగొట్టే   ఇంద్ర తీర్ధం గురించి నారదునికి బ్రహ్మ వివరించాడు –పూర్వం దేవేంద్రుడు వృత్రాసురసంహారం చేసి బ్రహ్మహత్యాపాతఃకం పొంది ,దాన్ని వదిలించుకోవటానికి అన్ని ప్రదేశాలు తిరిగాడు .ఆపాపం అతని వెంటే వెళ్ళేది .ఒకసరస్సులో దూకి పద్మ౦  యొక్క నాళం లో దూరి అందులో ఒకదారంగా మారి వెయ్యేళ్ళు దాక్కున్నాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -16 26-శుక్ర తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -16 26-శుక్ర తీర్ధం ఆంగీరస ,భ్రుగు మహర్షులు పరమపావనులు .వీరికుమారులు జీవుడు ,కవి బుద్ధి రూప గుణాలలో గొప్పవారు .అంగిరసుడు ఆ ఇద్దరుపిల్లలకు సమబుద్ధి తో విద్యనేర్పిస్తాన౦టే,సరే అన్నాడు భ్రుగువు.కాని అన్నమాట నిలబెట్టుకోకుండా ఇద్దరికీ వేరేవేరే గా నేర్పాడు. కవి అనే శుక్రుడు అలా చేయటం తగదన్నాడు .ఇకచాలు వేరే గురువువద్ద నేర్చుకొంటా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -15 25-శ్వేత తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -15 25-శ్వేత తీర్ధం గౌతమ మిత్రుడు శ్వేతుడు అతిదిపూజలో తరించాడు .శివభక్తి పరాయణుడు.అతన్ని తీసుకుపోవటానికి యమ దూతలు వచ్చారు .కాని ఇంట్లోకి ప్రవేశించలేక పోయారు .వారిలో చిత్రకుడు యమునికి నివేదించగా  మృత్యువే  స్వయంగా వచ్చినా అతనికి  మృత్యువుకాని కాని యమకింకరులు కాని వచ్చినట్లు తెలియదు .స్వేతుని దగ్గరున్న దండధరుడైన పురుషుడు ఎందుకోచ్చావని అడుగగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  గౌతమీ మాహాత్మ్యం -14 3-పాప ప్రణాశన తీర్ధం

  గౌతమీ మాహాత్మ్యం -14 23-పాప ప్రణాశన తీర్ధం ధృతవ్రతుడనే బ్రాహ్మణుడు మహీ అనే సుందరిని పెళ్ళాడి ,సూర్య ప్రతాపం ఉన్న కొడుకు’’సనాజ్జతుడు ‘’ను కనీ చనిపోయాడు .మహి గాలవ మహర్షికి కొడుకునప్పగించి  స్వేచ్చా చారిణిగా మారి తిరుగుతోంది .గాలవుని వద్ద ఉన్న ఆమె కొడుకు కు తల్లిగుణాలబ్బి వేశ్యాలోలుడై నానాజాతులతో ఉండే జన స్థానాకి వెళ్లి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -13 21-గరుడ తీర్ధం

 గౌతమీ మాహాత్మ్యం -13                                   21-గరుడ తీర్ధం ఆది శేషుని కుమారుడు మణినాగుడు గరుత్మంతునికి భయపడి శంకరుని భక్తితో మెప్పించి ,వరం కోరుకోమనగా ,గరుడుని వలన అభయం కోరగా సరే అన్నాడు .ఇక గరుడభయం లేదని క్షీర సముద్ర సమీపంలో గరుడు ఉండే చోటికి వెళ్ళాడు .వాడిని గరుడుడు నాగపాశంతో బంధించి తన ఇంట్లో ఉ౦చేశాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -12 19-జనస్థాన తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -12 19-జనస్థాన తీర్ధం నాలుగు యోజనాల జనస్థాన తీర్ధం స్మరణతోనే ముక్తినిస్తుంది .వైవస్వత మన్వంతరం లోజనకమహారాజు వరుణునిపుత్రికను  పెళ్ళాడాడు .ఆయన తనపురోహితుడు యాజ్ఞ్యవల్క్యుని ‘’భుక్తివలన ,సుఖం వలన ముక్తి ఎలా లభిస్తుంది ?’’అని అడిగాడు .దాని కతడు ఆయనమామగారైన వరుణుని అడగమని సలహా ఇచ్చాడు .ఇద్దరూకలిసి వరుణుని చేరి అడిగారు .వరుణుడు ‘’ముక్తి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ విద్యోపాసకులు, బహు ఆధ్యాత్మిక గ్రంథ కర్త బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు

శ్రీ విద్యోపాసకులు, బహు ఆధ్యాత్మిక గ్రంథ కర్త బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు   జనన విద్యాభ్యాసాలు తొలి తెలుగు చారిత్రక నవలా రచయిత,కవి సమ్రాట్  శ్రీ నోరి నరసింహ శాస్త్రి  ,శ్రీమతి హనుమాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా రేపల్లెలో25-10-1941న బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రిగారు జన్మించారు .కృష్ణా జిల్లా ఉయ్యూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ లొ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 333-మహాకాళీ సుప్రభాత కర్త –ముత్యం పేట గౌరీ శంకర శర్మ(1968 )

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 333-మహాకాళీ సుప్రభాత కర్త –ముత్యం పేట గౌరీ శంకర శర్మ(1968 )    శ్రీ ముత్యం పేట గౌరీశంకర శర్మ తెలంగాణా మెదక్ జిల్లా దుబ్బాకమండలం లచ్చపేట లొ శ్రీ నాగ లింగ శాస్త్రి ,శ్రీమతి రాజ్యలక్ష్మి దంపతులకు జన్మించాడు .ప్రస్తుతం హైదరాబాద్ నాచారం లొ ఉంటున్నాడు .వేములవాడ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -11 18 అధ్యాయం –అహల్యా సంగమ ఇంద్ర తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -11 18 అధ్యాయం –అహల్యా సంగమ ఇంద్ర తీర్ధం బ్రహ్మ అహల్యాసంగమ క్షేత్రాన్ని నారదుని చెబుతూ ‘’ఒకసారి అత్యంత సుందరాంగిని సృష్టించి ,ఆమెను ఎవరు పోషించగలరా అని ఆలోచించి ,అన్నివిధాల శ్రేష్టుడైన గౌతమమహర్షికి ఇచ్చి యవ్వనవతిఅయేదాకా  పోషించి తర్వాత తనకు అప్పగించమని చెప్పాడు .అలాగే పోషించి యవ్వనవతి అయిన ఆమెను బ్రహ్మకు అప్పగించాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నోరి వారింట్లో

8-11-18ఆదివారం సాయంత్రం హైదరాబాద్ హెచ్ ఏం టి నగర్ లో తొలితెలుగు చారిత్రకానవలా రచయిత స్వర్గీయ నోరి నరసింహ శాస్త్రి (రేపల్లె )గారికుమారులుశ్రీ చక్రోపాసకులు ,శ్రీ విద్యా రత్నాకర ,,శ్రీవిద్యానందాది బిరుదాంకితులు బహు ఆధ్యాత్మిక గ్రంధకర్త నోరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ నోరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి స్వగృహం లో నేను

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -10 17-అధ్యాయం -శ్రీ చక్రతీర్ధ౦

గౌతమీ మాహాత్మ్యం -10 17-అధ్యాయం -శ్రీ చక్రతీర్ధ౦ బ్రహ్మ ‘’చక్రతీర్ధం విశేషమైనది .ఇక్కడి స్నానం వైకుంఠ ప్రాప్తి నిస్తుంది .శుక్ల ఏకాదశినాడు గణికా సంగామస్నానం పరమపద హేతువు .పూర్వం విశ్వధరుడనే వైశ్య ధనవంతునికి ముసలితనం లొ ఒక కొడుకు కలిగాడు .సకల సద్గుణరాశి .కాని చిన్నతనం లోనే చనిపోయాడు .ఆ తలి దండ్రుల దుఖం వర్ణనాతీతం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

లైబ్రరీ వారోత్సవం 3 వ రోజు

లైబ్రరీ వారోత్సవం 3 వ రోజు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం -9 15వ అధ్యాయం –పైశాచ తీర్ధం

గౌతమీ మాహాత్మ్యం -9 15వ అధ్యాయం –పైశాచ తీర్ధం బ్రహ్మ ‘’గౌతమీనది దక్షిణ తీరాన ,బ్రహ్మగిరి ప్రక్కన ఉన్న అంజన పర్వతం పై శాపగ్రస్త యైన’’అంజనా ‘’అనే  ఒక అప్సరస ఉంది.ఆమె తలవానర తల .భర్త కేసరి .ఇతనికి ‘’అద్రికా ‘’అనే మరోభార్యకూడా ఉన్నది .ఈమె కూడా శాపగ్రస్త అప్సరసయే .ఈమె కూడా ఇక్కడే ఉంటోంది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  గౌతమీ మాహాత్మ్యం-9 పదకొండవ అధ్యాయం- కుమారతీర్ధం

   గౌతమీ మాహాత్మ్యం-9 పదకొండవ అధ్యాయం- కుమారతీర్ధం బ్రహ్మ నారదునితో  కార్తికేయ తీర్ధ  వివరాలు చెప్పాడు- ‘’తారకాసుర సంహారం జరిగాక స్వర్గం లో మామూలు పరిస్థితులేర్పడి  పార్వతీ దేవి కుమారస్వామితో తండ్రి, తన అనుగ్రహం వలన ముల్లోకాలలో మనసుకు నచ్చినచోట భోగాలను అనుభవించమని చెప్పింది .తల్లి’’ పచ్చ జెండా ‘’ఊపగానే   , దేవ స్త్రీలను,దేవపత్నులను వారి ఇష్టం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

15-11-18గురువారం సరసభారతి 133కార్యక్రంగాలైబ్రరీ లో వారోత్సవాలు రెండవ రోజు ”గ్రంథాలయఉద్యమం” పై ప్రసంగాలు

15-11-18గురువారం సరసభారతి 133కార్యక్రంగాలైబ్రరీ లో వారోత్సవాలు రెండవ రోజు ”గ్రంథాలయఉద్యమం” పై ప్రసంగాలు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

గ్రంథాలయవారోత్సవాల మొదటి రోజు 14-11-18-బుధవారం ఉయ్యూరు కీ.శే.శ్రీ మైనేని వెంకట నరసయ్య శ్రీమతి సౌభాగ్యమ్మ దంపతుల స్మారక ఎ.సి.గ్ర౦థాలయంలో ప్రారంభోత్సవ సభలో శాసన సభ్యులు శ్రీ బోడె ప్రసాద్ గారితో నేనూ

గ్రంథాలయవారోత్సవాల మొదటి రోజు 14-11-18-బుధవారం ఉయ్యూరు కీ.శే.శ్రీ మైనేని వెంకట నరసయ్య శ్రీమతి సౌభాగ్యమ్మ దంపతుల స్మారక ఎ.సి.గ్ర౦థాలయంలో ప్రారంభోత్సవ సభలో శాసన సభ్యులు శ్రీ బోడె ప్రసాద్ గారితో నేనూ

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కోనసీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అద్దిన ఆహితాగ్నులు

కోనసీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అద్దిన ఆహితాగ్నులు   క్రింద శ్రీమాన్ కపిలవాయి యజ్ఞేశ్వర అగ్నిహోత్ర శాస్త్రి గారి కుటుంబ సభ్యుల చిత్రాలను పొందుపరుస్తున్నానండి. చిత్రంలో వరుసగా … శిరస్సునందు కపిలవాయి పెదరామశాస్త్రి { కపిలవాయియజ్ఞేశ్వర అగ్నిహోత్రశాస్త్రి గారి పెద్ద అన్నయ్య } గారు హృదయం లో కపిలవాయియజ్ఞేశ్వర అగ్నిహోత్రశాస్త్రి గారు వామపక్షంలో కపిలవాయి చినరామశాస్త్రి { కపిలవాయియజ్ఞేశ్వర అగ్నిహోత్రశాస్త్రి గారి చిన్న అన్నయ్య} గారు దక్షిణ పక్షంలో కపిలవాయి గణపతిశాస్త్రి గారు పుచ్ఛం (తోక భాగం) లో,  కపిలవాయి వేంకటేశ్వర … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం-8 పదకొండవ అధ్యాయం –కపోత తీర్ధం

       గౌతమీ మాహాత్మ్యం-8 పదకొండవ అధ్యాయం –కపోత తీర్ధం బ్రహ్మ నారదునికి కుశావర్తపు మాహాత్మ్యాన్ని వివరిస్తున్నాడు ‘’గౌతమమహర్షి దర్భాలచే త్రిప్పిన తీర్ధమే కుశావర్తం .ఇందులో స్నాన తర్పణ,దానాలు శ్రేష్టం. బ్రహ్మగిరిలో ఒక కిరాతుడు బ్రాహ్మణ, సాధు ,యతులను, గోవులను ,పక్షి మృగాలను విపరీతంగా హింసించేవాడు .వాడి ఆకారం, మాట భీకరం వికృతాకృతి కలవాడు .వాడిభార్యాపిల్లలూ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం-7 తొమ్మిదవ అధ్యాయం –సగరో పాఖ్యానం- 2

గౌతమీ మాహాత్మ్యం-7 తొమ్మిదవ అధ్యాయం –సగరో పాఖ్యానం- 2 రాక్షసులు కపిలుని ప్రభావం తెలిసి ,మాయతో సగరకుమారులను చంపే ప్రయత్నం చేశారు .గుర్రాన్ని  ఆయన తల భాగానకట్టేసి దూరం వెళ్లి జరుగబోయేది చూశారు .సాగరపుత్రులు రసాతలనం చేరి అక్కడ నిద్రిస్తున్న మనిషిని ప్రక్కనే యాగాశ్వాన్ని చూసి ,తమ క్షాత్ర తేజం చూపాలని పాదాలతో మహర్షిని తన్నారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం-5 ఎనిమిదవ అధ్యాయం –గౌతమీ మహత్వం

       గౌతమీ మాహాత్మ్యం-5 ఎనిమిదవ అధ్యాయం –గౌతమీ మహత్వం మునులమధ్యఉన్న  గౌతముని త్ర్యంబకేశ్వరుడు ‘’తీర్ధాలు రెండు గజముల పొడవున వ్యాపించి ఉంటాయి .అన్నిట్లో నేను ఉండి కోరికలు తీరుస్తాను .గంగా ద్వారం ,ప్రయాగ ,సాగర సంగమం ల వద్ద భాగీరధి పుణ్యం, ముక్తి ఇస్తుంది .యమునానది అమర కంటకం లో సరస్వతీ నడదితోకలిసి అధిక పుణ్యం యిస్తుంది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మను చరిత్ర -7’

ధ్వని కోణం లో మను చరిత్ర –7’ చంద్రుని ఉదయ కాల ఆరోహణాన్నివర్ణించే పద్యం ‘’స్ఫుట సౌగంధిక రాగ రక్త రుచియై బూనె౦ జపాసన్నిధి ‘’పద్యం లో చంద్రునికి ప్రభాతకాల అరుణకాంతి స్వాభావికంకాదు సంక్రమించినదే ,అతని అసలు ధర్మం  తెల్లదనమే అని చెప్పే ‘’ప్రకృతిసచ్చుండైన సన్మార్గిఎన్నటికింగూటమి వంక వచ్చు వికృతిన్ మగ్నుండు గా నేర్చునే ‘’లోస్వభావం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం-5 ఆరవ అధ్యాయం -గౌతముడు కైలాసం చేరటం  

       గౌతమీ మాహాత్మ్యం-5 ఆరవ అధ్యాయం -గౌతముడు కైలాసం చేరటం   గౌతముడు కైలాసం చేరి దర్భలు పరచుకొని వాక్కును నియంత్రించి  శుచియై మహేశ్వర స్తుతి చేయగా పుష్పవర్షం  కురిసింది  .ప్రీతి చెందిన ఉమాపతి పార్వతీ గణేశులతో ప్రమధగణ౦  తో సహా ప్రత్యక్షమై ‘’నీ స్తోత్రానికి పరవశంకలిగింది .ఎలాంటి కష్టమైన కోరికనైనా తీరుస్తాను ‘’అన్నాడు ఆనందబాష్పాలతో గౌతముడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మను చరిత్ర -6

ధ్వని కోణం లో మను చరిత్ర –6 ఈ ప్రబంధం లో పెద్దనకవి ప్రకృతివర్ణనలు తాను చేయకుండా పాత్రలతో చేయించి కావ్యానికి అందాలు చేకూర్చాడు .వరూదినీతో  చెలికత్తె చంద్రాస్తమయాన్నివర్ణిస్తూ –అతనిడికి వరూధిని ముఖాన్నిపోలుస్తూ–‘’దరస్మిత విలాసపు చంద్రిక డొంకి వాడుటం-దేట దొరంగి విన్ననగు నీ మొగమో ?యన మాసి చంద్రుడో పాటలగంధి,వ్రాలె నదె భాను రుచిం దనకందుమీరగన్ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అధ్యయనం డా.శ్రీమతి మంగళగిరి ప్రమీలా దేవి గారి ఆరోప్రాణం

డా మంగళగిరి ప్రమీలాదేవి విశిష్ట విద్వన్మణి ప్రఖ్యాత రచయిత్రి. పద సాహిత్యం ఆమెకు అభిమాన విషయం. అంతేకాదు, పదసాహిత్యం – సంకీర్తనా సౌరభాలను లోతుగా అధ్యయనం చేసిన విదుషీమణి. పద సంగీత సాహిత్యాల సుస్వరూపం తెలిసిన పద సంగీతవేత్త. నిరంతర పరిశోధనాశీలి. ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత భాషలలో పండితులు. గురుముఖతా శాస్ర్తియ సంగీతాన్ని అధ్యయనం చేసిన వీరు సంగీత శాస్త్ర … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

గౌతమీ మాహాత్మ్యం-4 అయిదవ అధ్యాయం –గంగ రెండురూపాలు

గౌతమీ మాహాత్మ్యం-4   అయిదవ అధ్యాయం –గంగ రెండురూపాలు నారదమహర్షి బ్రహ్మ దేవుని గంగ ఎలా భూలోకం చేరిందో వివరించమని కోరగా ఆయన’’శివుని జటలో ఉన్న గంగను గౌతమహర్షి ,భగీరధుడు అనే మహారాజు శివుని ఆరాధించి భూమిమీదకు తెచ్చారు .ఇలా ఇద్దరి ప్రయత్నాలవలన గంగ రెండు రూపాలుగా భూమిని చేరింది .శివ పార్వతీ కళ్యాణం తర్వాత గంగాదేవి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

   గౌతమీ మాహాత్మ్యం-3 నాలుగవ అధ్యాయం –బలిప్రసంశ

         గౌతమీ మాహాత్మ్యం-3 నారదుడు బ్రహ్మను ఆకమండలం లో గంగా దేవి ఎలాచేరింది ,ఈలోకం లోకి ఎలావచ్చింది సవివరంగా తెలియజేయమని కోరాడు .బ్రహ్మ ‘’దేవ శత్రువు బలిరాక్షసుడు ధర్మ వీర ప్రజారక్షణ ,గురుభక్తి సత్య ,వీర్య బల,త్యాగ క్షమా గుణాలతో జగజ్జేత అయ్యాడు.ఇతడిని చూసి దేవతలు అసూయపడి ,అతడిని ఎలా జయించగలం అని మీమా౦స పడ్డారు.ముల్లోకాలలో కల్లోలాలు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మను చరిత్ర -5’

ధ్వని కోణం లో మను చరిత్ర -5’ ఉత్తమ ధ్వనికావ్యం మను చరిత్ర అని ము౦దే చెప్పుకొన్నాం .ఈ ప్రబంధం లో పదాలలో ,పద్యాలలో ,పాత్ర స్వరూప స్వభావ చిత్రణలో ,సంభాషణలలో ,ప్రకృతి వర్ణనలలో ,ఏదో ఒక రసమో, భావమో ,అలంకారమో ,వస్తువో వ్యంగ్య వైభవంగా దర్శనమిస్తుంది అంటారు శ్రీ రాజన్న శాస్త్రి గారు .మొదటి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

  గౌతమీ మాహాత్మ్యం-2 మూడవ అధ్యాయం  -శివ పార్వతీ కళ్యాణ వైభోగం  

   గౌతమీ మాహాత్మ్యం-2 మూడవ అధ్యాయం  -శివ పార్వతీ కళ్యాణ వైభోగం   అనేకరకాలైన రాత్నాలచే వివిధ రంగులు కలిగి ,బహు పక్షి ,వృక్ష ,లతా వ్యాప్తమైన హిమవత్పర్వత౦  నదీ నద సరః ,కూప ,తటాకాదులచేత ,దేవ గ౦ధర్వ యక్ష కిన్నర సిద్ధ చారణ సమూహాలతో ,సహజ పరిశుద్ధవాయువుతో , ఆనందానికి  కారణాలైన మేరు మందార,మైనాకాది పర్వతాలతో … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 గౌతమీ మాహాత్మ్యం-1

    గౌతమీ మాహాత్మ్యం-1     సాహితీ బంధువులకు పవిత్ర  కార్తీకమాస శుభాకాంక్షలు –ప్రతికార్తీకం లో శివపరమైనది ఏదో ఒకటి ధారావాహికగా రాయటమలవాటై, కాశీఖండం, భీమఖండం ,శివానందలహరి శివమహిమ్న స్తోత్రం ,రుభు గీత మొదలైనవి రాసి మీకు అందజేశా. ఈ కార్తీకం లో  డా శ్రీ కొరిడెవిశ్వనాథ శర్మగారు ,డా  వెల్మకంటి హనుమాన్ శర్మగారు కలిసి ఆంద్రీకరించిన  … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కార్తీకమాస శుభాకాంక్షలు

ఈ రోజు 8-11-18 గురువారం నుండి ప్రారంభమయి పవిత్ర కార్తీకమాస శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్ —

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మనుచరిత్ర -4

ధ్వని కోణం లో మనుచరిత్ర –4 స్వరోచి దక్షిణ నాయకత్వం పలు పోకడలు పోయింది .ఆడ లేడి రూపం లో వనదేవత ఆలింగన సౌఖ్యం పొంది ,ఆపని కాగానే స్త్రీగామారి ‘’రాజా !నేను వనదేవతను. సమస్త భూత వన రక్షణాదక్షుడవైన మనువును నీ వలన పొందాలనే కోరికతో నిన్ను చేరాను .నా అనురాగంతో కుమారుని పొంది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

  ధ్వని కోణం లో మనుచరిత్ర -3

  ధ్వని కోణం లో మనుచరిత్ర -3 వరూదినికి ప్రవర సమాగమే లేకపోతే కరుణ రసమే ప్రాధాన్యం పొందేది .ఆమె ప్రత్యాశను ‘’ధరణీసురవరుడరగిన చొప్పరయుట లోనూ’’,చెలులపలుకులతోను ,తొనణికిసలాడేట్లుపెద్దన చేశాడు .గంధర్వకుమారుడికి వరూధిని యెడల రతి ఉండటం ,ప్రవరుడు వరూధినీ మనోగతమైన రతి భావాన్ని తిరస్కరించటం నిజాలే అయినా ,గంధర్వుడు ప్రవర రూపం లో వరూధినికి ప్రేమపాత్రుడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కవనశర్మ

కవనశర్మ వికీపీడియా నుండి Jump to navigationJump to search కవనశర్మగా ప్రసిద్ధి చెందిన కందుల వరాహ నరసింహ శర్మ (జ. సెప్టెంబర్ 23, 1939) స్వస్థలం విశాఖపట్నం. వృత్తిరీత్యా సివిల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు. జలవనరులు ప్రత్యేకత. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగుళూరులో ఆచార్యులుగా పనిచేసి చాల దేశాల్లో ఉపన్యాసకులుగా తిరిగేరు. బెంగుళూరు, విశాఖపట్నంల మధ్య తిరుగుతూ ఉంటారు. తెలుగులో మంచి కథకుడిగా, వ్యాసకర్తగా పేరు సంపాదించుకున్నారు. రచన (మాస పత్రిక)కి సలహాదారులలో ఒకరు. … Continue reading

Posted in సమీక్ష | Tagged | Leave a comment

దీపావళి శుభాకాంక్షలతో

This gallery contains 7 photos.

More Galleries | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మనుచరిత్ర -2

ధ్వని కోణం లో మనుచరిత్ర -2 స్వారోచి నాయనమ్మ వృత్తాంతం మనుచరిత్ర మొదటి మూడు ఆశ్వాసాలలోను ,మిగిలినవాటిలో తండ్రి స్వరోచి వృత్తాంతం  వర్ణించాడు పెద్దనామాత్యుడు .మనోరమ మొదలైన వృత్తాంతాలు స్వరోచి కి సంబంధించినవి .వనదేవతా గర్భం లో స్వారోచి జన్మించటం ,మనుత్వం పొందటం తో ఈ ప్రబంధం పూర్తవుతుంది .తల్లీ తండ్రీ అయిన వనదేవత ,స్వరోచుల … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ధ్వని కోణం లో మనుచరిత్ర

ధ్వని కోణం లో మనుచరిత్ర సంస్కృత సాహిత్య రత్న డా.కొరిడె రాజన్న శాస్త్రి గారు తమ పరిశోధన గ్రంథం గా ‘’ధ్వని –మనుచరిత్ర ‘’రచించి ఉస్మానియా యూని వర్సిటీ నుండి పి.హెచ్ .డి.పొందిన సాహితీ మూర్తి .ఈ గ్రంథం తొమ్మిది ప్రకరణాలుగా ఉంది .ప్రఖ్యాత ఆలంకారికుడు ఆనందవర్ధనుడు ప్రవచించిన ధ్వని సిద్ధాంతాన్ని మొదటి 7ప్రకరణాలలో విపులంగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment