Daily Archives: April 22, 2019

ప్రొఫెసర్ శ్రీ ఎండ్లూరి సుధాకర్ గారి ఫోన్

సాహితీ బంధువులకు శుభకామనలు -ఇప్పుడే కవి ,విమర్శకులు తెలుగు శాఖాధిపతి ,”విహంగ”మహిళావెబ్ మాసపత్రిక సంపాదకురాలు ఇటీవలే స్వర్గస్తురాలైన  శ్రీమతి డా పుట్ల హేమలత గారి భర్త, ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూని వర్సిటీలో తెలుగు శాఖలో ఉన్న డా ఎండ్లూరి సుధాకర్ గారు ఫోన్ చేసి తాను  రాజమండ్రి ఆదికవి నన్నయ యూని వర్సిటీ నుండి … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment