వీక్షకులు
- 1,107,622 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- యాజ్ఞవల్క్య గీతా.10 వ భాగం.24.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25. -2
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.73 వ భాగం.24.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.2 వ భాగం.23.12.25.
- శ్రీ ఆర్ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.4 వ భాగం.23.12.25
- యాజ్ఞవల్క్య గీతా.9 వ భాగం.23.12.25.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.72 వ భాగం.23.12.25.
- మా తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు.1 వ భాగం.22.12.25.
- శ్రీ ఆర్.ఎస్.సుదర్శనం గారి నూరు సమీక్షలు.3 వ భాగం.22.12.25.
- యాజ్ఞవల్క్య గీతా.8 వ భాగం.22.12.25.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,554)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: October 2019
అదో పాండిత్య రాజసం
అదో పాండిత్య రాజసం శ్రీ దండి భట్ల విశ్వనాధ శాస్త్రి గారు తెలుగువారే కాని ఎక్కడివారో తెలీదు .అత్తవారిది గోదావరి జిల్లా నేదు నూరు ప్రాంతం .బాగా చిన్నతనం లోనే కాశీకి భార్యతో సహా వెళ్లి స్థిరపడ్డారు .పిల్లా పీచూ జంజాటం లేని కుటుంబం .ఆ రోజుల్లో కాశీలో ఒక అలవాటు ఉండేది … Continue reading
గౌతమీ మహాత్మ్యం-5882-నిమ్న భేదతీర్ధం
పరమధార్మికుడు ఐలుడనే పురూరవరాజు ఊర్వశి ని చేబట్టి,కొద్దిగా నెయ్యిమాత్రమే తాగుతూ తపస్సు చేస్తుండగా ఊర్వశి వచ్చి అతడిని ఉద్రేకపరచి వివస్త్రుడుగా అయ్యాక ,ఆమె పాన్పు పై పడుకోగా అతడు పాన్పు చేరగా ,అతడు నియమోల్ల౦ఘన చేశాడని వెళ్ళిపోయింది ,అతడు నగ్నంగా కనిపించనంతవరకే అతని వద్ద ఉంటానని ఇదివరకే వారిద్దరిమధ్య ఒప్పందం ఉంది .తాను నగ్నంగా ఎందుకయ్యాడో … Continue reading
సర్వ స్వతంత్రులైన ఇద్దరు విశ్వనాథ శాస్త్రులు
శ్రీ పేరి కాశీనాథ శాస్త్రులుగారు అమాయకులు ,అత్మగౌరవ౦ అతి స్వతంత్రం ఉన్న మహా పండితులు .ప్రత్యేకించి ఆనాటి ప్రముఖ సంస్కృత పండితులుశ్రీ తాతా రాయుడు శాస్త్రి గారికి అల్లుడు కూడా .ఆంధ్రప్రదేశ్ పండిత రాజ్యానికి రాయుడు శాస్త్రిగారే ఆనాడు సార్వభౌములు .పండితులకు ఆయన యెంత చెబితే అంత .కాని అల్లుడికి మామగారంటే కంపరం .ఒకరకంగా ఇద్దరికీ … Continue reading
గౌతమీ మహాత్మ్యం-57 80-నారసింహ తీర్ధం
గౌతమీ మహాత్మ్యం-57 గంగ ఉత్తర ఒడ్డునున్న నారసింహ తీర్ధం సర్వ రక్షాకం .హిరణ్య కశిపుడు బలపరాక్రమాలతో దేవతలను జయించి ,హరిభక్తుడైన తనకొడుకు ప్రహ్లాదునిపై ద్వేషం తో స్తంభం లో ఉంటె చూపించమంటే ,ఉన్నాడంటే, గదతో స్తంభాన్ని కొట్ట గా అందులోనుంచి శ్రీహరి నారసింహ రూపం లో ఉద్భవించి ,తన విశ్వాత్మను ఆవిష్కారం చేసి హిరణ్యకశిపుని గోళ్ళతో … Continue reading
ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో కార్తీకమాసం మొదటి మంగళవారం29-10-19 రాత్రి దీపాలంకరణ
ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో కార్తీకమాసం మొదటి మంగళవారం29-10-19 రాత్రి దీపాలంకరణ https://photos.google.com/share/AF1QipMd9ebuvDhFPTSukrcsM4Z9byBliGfr8BHPB8unqbsJB_oLaKTMUw07zI2gCvS8-A/photo/AF1QipMtfbCcYATwh6A3X5dDFuuM07N9TSUQdbK9dPoi?key=U2x3UEJiWmQxR2d6aWFHM2pib1p1R2FYVmxPOGJB
చిట్టి గూడూరులో సంస్కృత కళాశాల ఏర్పడిన విధానం బెట్టిదనిన –
చిట్టి గూడూరులో సంస్కృత కళాశాల ఏర్పడిన విధానం బెట్టిదనిన – చిట్టి గూడూరు అంటే కృష్ణాజిల్లా బందరు దగ్గరున్న గ్రామం .ఆపేరు చెబితే శ్రీ మత్తిరుమల గుదిమెట్ల వరదా చార్యులు అంటే ఎస్ టి జి వరదా చార్యుల వారి పేరే ముందు జ్ఞాపకమొస్తుంది .కారణం అక్కడ సంస్కృత కళాశాల స్థాపించి కృష్ణా గుంటూరు జిల్లాల … Continue reading
గౌతమీ మహాత్మ్యం-56 78-అప్సరోయుగ సంగమ తీర్ధం
గౌతమీ మహాత్మ్యం-56 78-అప్సరోయుగ సంగమ తీర్ధం గౌతమమీనదికి దాక్షిణాన ఉన్న ఈ తీర్ధం ముక్తిదాయకం .వంద్య స్త్రీ భర్తతో మూడు నెలలు ఇక్కడ స్నానం చేస్తే పుత్ర సంతానం ఖాయం .దీని విశేషాలను నారదునికి బ్రహ్మ చెప్పాడు .విశ్వామిత్ర వసిస్ట మహర్షి లమధ్య వైరం మొదటి నుంచి ఉంది .బ్రహ్మర్షి అవాలనే కోరికతో విశ్వామిత్రుడు గంగా … Continue reading
గౌతమీ మాహాత్మ్యం -55 76-మార్కండేయ తీర్థం
గౌతమీ మాహాత్మ్యం -55 76-మార్కండేయ తీర్థం బ్రహ్మ దేవుడు నారదమహర్షికి మార్కండేయ తీర్ధ విశేషాలు తెలియ జేస్తున్నాడు .సర్వక్రతువులకు ఫలం ,సర్వ పాప పరిహారం చేసేది ఈ తీర్ధం .మార్కండేయ ,భరద్వాజ ,వసిష్ట ,అత్రి ,గౌతమ ,యాజ్ఞవల్క్య,జాబాలి మొదలైనమునులు మహా శాస్త్రవేత్తలు ,పురాణ న్యాయమీమాంస విషయాలలో పరిణత బుద్ధులు .ముక్తి విషయంలో ఎవరి అభిప్రాయం వారు … Continue reading
27-10-19ఆదివారం మా ఇంటి దీపావళి జీరో బడ్జెట్ తో (నిరుడు మిగిలిన సరుకు కాల్చి)
27-10-19ఆదివారం మా ఇంటి దీపావళి జీరో బడ్జెట్ తో (నిరుడు మిగిలిన సరుకు కాల్చి) https://photos.google.com/share/AF1QipMbcEa1-fHyZfPI5DXBSHNsYmXIxnq_mVEv_57q579Ssjq3QhteaxZ45wnEPI_9Pw/photo/AF1QipOmnlSgoeM-PXalMDs1iCqw9AX66Ar5_IV-veMe?key=cHh3Vy1RaDZvcTEtSTVlbmlkaThOYkJURUN5ZnZn
‘’గద్య పద్య ధారణా బాల సరస్వతి’’ చిరంజీవి విష్ణుభట్ల కార్తీక్ బందరు ధారణావధానం
‘’గద్య పద్య ధారణా బాల సరస్వతి’’ చిరంజీవి విష్ణుభట్ల కార్తీక్ బందరు ధారణావధానం సన్నగా పీలగా పొడుగ్గా బక్కపలచని యెర్రని రూపం సంప్రదయ పంచకట్టు చొక్కా ,మెడలో జరీ అంచు ఖండువా , నుదుట విభూతి రేఖలపై యెర్రని బొట్టు తో 13ఏడేళ్ళ ఎనిమిదవ తరగతి బుడతడు ,’’అపర బాలమురుగన్’’ గా నిన్న 25-10-19శుక్రవారం సాయంత్రం … Continue reading
దీపావళి శుభాకాంక్షలు
సాహితీ బంధువులకు ఈ రోజు 25-10 -19 శుక్రవారం ధనత్రయోదశి ,రేపు 26-10-19 శనివారం నరక చతుర్దశి ,ఎల్లుండి 27-10-19 ఆదివారం దీపావళి 28-10-19సోమవారం పవిత్ర కార్తీకమాస ప్రారంభ శుభాకాంక్షలు -దుర్గాప్రసాద్
గాంధీజీ –ఆధునికత -6(చివరిభాగం ) కాపిటలిజం పై విమర్శ
గాంధీ కోరాడు .మొదటిది దోపిడీకి సంబంది౦చి౦ది..అధిక వస్తూత్పత్తి పై నాలుగు వాదాలున్నాయి .1-అధిక వస్తూత్పత్తి శ్రామికులను నిర్లక్ష్యం చేస్తుంది 2-మార్కెట్ మీద ఆధారపడుతు౦ది కనుక .మార్కెట్ లేనిదే అస్తిత్వం ఉండదు .అవసరమైనవారికి సరఫరా జరగదు 3-అధికోత్పత్తి అంటేమెషిన్ పై,అధికోత్పత్తిపై గుత్తాధిపత్యం .ఉత్పత్తి పరిశ్రమల యాజమాన్యం చేతిలోనే బందీ అవటం 4-అధికోత్పత్తి వినియోగదారులను ,ఉత్పత్తి ధోరణి లకు అలవాటు పడేట్లు … Continue reading
గాంధీజీ –ఆధునికత -5
గాంధీజీ –ఆధునికత -5 రీజన్ ,సైన్స్ లలో దాగి ఉన్న అవకాశాలను ,యూరప్ దేశాలలో యదార్ధంగా ఈ రెండిటి అమలు ల మధ్య విలక్షణత నుగాంధీజీ గమనించాడు .ఆధునికులు అని చెప్పుకోనేవాళ్ళు గాంధీని సంప్రదాయ౦ లోకి తోసేస్తే ,,నయా ఆధునికత వ్యతిరేకులు ఆయనను ఆధునికతను మొత్తం అపహాస్యం చేస్తున్నాడని ముద్ర వేయటానికి ఉవ్విళ్ళూ రారు . ఇటీవలి … Continue reading
బందరు గురుమహారాజ్ –శ్రీపేర్నేటిగంగాధరరావుగారు
బందరు గురుమహారాజ్ –శ్రీపేర్నేటిగంగాధరరావుగారు నేనుఅడ్డాడహెడ్మాస్టర్గాఉన్నప్పుడుశ్రీపేర్నేటిగంగాధరరావుగారుపామర్రుకునాలుగుకిలోమీటర్లదూరంఅవనిగడ్డదారిలో మెయిన్రోడ్డుకుఎడంవైపుకొంచెందూరంలోఉన్నజమీదగ్గుమిల్లిహెడ్మాస్టర్గాఉన్నారు .ఆయనకుముందుఅక్కడశ్రీఅ౦జయ్యగారుహెచ్.ఎం .ఇద్దరూనాకుఆత్మీయమిత్రులే .గంగాధరరావుగారిదిబందరు ,అ౦జయ్యగారిదిచినముత్తేవిదగ్గర కారకంపాడుగ్రామంమోతుబరిరైతుకూడా . .అ౦జయ్యగారులెక్కలమేష్టారు .రావుగారుసోషల్ . గంగాధరరావుగారుబహుసౌమ్యులు .అతిసాధారణంగాఉంటారు .మొహమాటస్తులు .విధినిర్వహణలోఅత్యంతచురుకు .గ్రామస్తులసాయంతోదగ్గుమిల్లిహైస్కూల్అభివృద్ధికిచాలాకృషిచేశారు .ఆయనంటేగ్రామస్తులకువిపరీతమైనఅభిమానం .అంజయ్య ,రావుగార్లకుముందుఅక్కడపనిచేస్సినహెడ్లందరూకాలందొర్లించుకువెళ్ళినవారేకానివిద్యార్ధులవిషయంలోస్కూల్అభివృద్ధివిషయంలోఅస్సలుపట్టించుకోలేదు .కనుకఆస్కూల్ఒకపనిష్మెంట్స్కూలనేఅభిప్రాయంఉండేది .అ౦జయ్యగారుకొంతచక్కబరిస్తేరావుగారు దాన్నికొనసాగించిదగ్గుమిల్లిస్కూల్ను ఆదర్శవంతంగాతీర్చిదిద్దారు .వనరులసదుపాయంకలిగించారు .ఆస్కూల్లోపనిచేయాలనేకాంక్షఉపాధ్యాయులలోతెచ్చారు .వీరిద్దరివలనఆస్కూల్సర్వతోముఖాభివృద్ధి చెందింది .అడ్డాడహైస్కూల్లోజరిగేప్రతికార్యక్రమానికి వారువారిస్టాఫ్వస్తే ,అక్కడజరిగేవాటికినేనూనాస్టాఫ్తప్పకవెళ్ళేవాళ్ళం .కనుకమాస్కూళ్ళకుఆత్మీయబంధుత్వంఏర్పడింది .అ౦జయ్యగారిరిటైర్మెంట్ను ,ఉపాధ్యాయవిద్యార్ధిబృందంగ్రామస్తులుఘనంగానిర్వహించారు. అలాగేరావుగారిపదవీవిరమణనూచిరస్మరణీయంగాచేసిఋణంతీర్చుకున్నారు .అ౦జయ్యగారుసరదామనిషిజోకులుపేలుస్తూమాట్లాడితేరావుగారుగారుపరమప్రశా౦తమూర్తిగాఉండేవారు . గంగాధరరావుగారికిసాహిత్యప్రవేశంబాగాఉంది .ఎప్పుడూఏదోఒకఉపయుక్తగ్రంథంరాసిప్రచురించేవారు .రిటైరయ్యాకఈవ్యాపకంబాగాహెచ్చిజీవితాన్నిసార్ధకంచేసుకొంటున్నారు .వారిపుస్తకాలునాకుపంపిస్తేమనసరసభారతిపుస్తకాలువారికిపంపటంఆ నాటినుంచిఅలవాటు .వారుచేతలమనిషేతప్పమాటలవారుకాదు .పనియేదైవంఅనిభావించేవారు .దగ్గుమిల్లికిరాకపూర్వంనుంచిపరిచయమున్నా ,అక్కడికివచ్చాకమరీదగ్గరయ్యాం .నాకునచ్చినస్నేహితులాయన .ఆయసద్గుణాలపోగు .నెమ్మదిగాసూటిగామాట్లాడటంఆయననైజం .బ్రహ్మకుమారీసమాజంపైవారికిమక్కువఎక్కువ .రాజస్థాన్లోనిమౌంట్యాబుపైజరిగేకార్యక్రమాలకుక్రమ౦తప్పకుండావెళ్ళేవారు .కనిపించినప్పుడుఆవిశేషాలుతెలిపెవారు .నాకూవెళ్ళాలనేఉ౦డేదికానిఎప్పుడూసాహసించలేదు .ఆసమాజంపైనాకుఅవగాహనాలేకపోవటంఒకకారణం .రిటైరయ్యాకబందరులోసెటిల్అయిస్వగృహంఏర్పరచుకొనితమఆధ్యాత్మిక ,సాహితీవ్యాసంగాన్నికొనసాగిస్తున్నారు . పుంఖానుపుంఖాలుగాపుస్తకాలురాసిప్రచురిస్తున్నారు. అవిసమాజానికి ,వ్యక్తివికాసానికి ఆధ్యాత్మికవికసనానికి దోహదపడేవి . ఈనెల 10 వతేదీశుక్రవారంగంగాధరరావుగారుతాజాగాపంపిన 1-వజ్రకాయం (మూలకణ౦ )అనేయోగరహస్యాలపుస్తకం 2-శ్రీలలితాసహస్రనామాలకుస్వర్గీయశ్రీమల్లాప్రగడశ్రీరంగారావుగారివ్యాఖ్యానానికిరావుగారురాసినసులభవ్యాఖ్యానంఅందాయి .ఈపుస్తకాలపేర్లువింటేనేవారిలోనిదివ్యత్వం ,ఆధ్యాత్మికమార్గదర్శకత్వంగోచరమౌతాయి .బందరుఆధ్యాత్మికగురుమహారాజ్గానాకువారుకనిపిస్తారు .ఎప్పుడూతెల్లనిపైజమాలాల్చీతో, పైనశాలువాతోస్వచ్చతకుస్వచ్చంగాఉంటారు .వాల్మీకి, వ్యాసులలాగాపొడవైనగుబురుతెల్లగడ్డంతోదర్శనమిస్తారు .కనుకవారినిగురుమహరాజ్అన్నాను . ఒక్కసారివారురాసినగ్రందాలవివరాలు తెలుసుకొనివారివిద్వత్ఎట్టిదోగ్రహిద్దాం .1-ఆత్మదర్శనం 3భాగాలుగారాశారు. రెండవదానికిఆత్మికవిజ్ఞానశాస్త్రంఅనిమూడవభాగానికిమృత్యుంజయుడుఅనిసార్ధకనామకరణంచేశారు .అత్యంతగహనమైనవిషయాలనుఅరటిపండువొలిచిచేతిలోపెట్టినట్లుసరళసులభంగాసాగినఆధ్యాత్మికత్రివేణిఇది .4 క్షీరసాగరమధనం 5 కామవేదం ముక్తికిమార్గం 6-ఆధ్యాత్మికరత్నాలు 7-మోడల్పార్లమెంట్ 8-Think it over HOW to become Success ful in Life 9-అష్టోత్తరశతసుందరకాండ 10-యోగవాసిస్టసారం –వచనం 11-ఆరోగ్యసూత్రాలు –యోగమార్గాలు 12-సర్వయోగసమన్వయముమరియుసీక్రెట్డాక్ట్రిన్13-బ్రహ్మజ్ఞానము (దృక్కుదృశ్యమువివేకము )14-వివేకచూడామణి 15-ఫేస్బుక్ (యోగసారం ).పైనచెప్పినరెండిటితోకలిపి 17 అపూర్వగ్రంథాలురాశారన్నమాట . ఇలాంటిగ్రంథాలురాయాలంటేయెంతఆలోచన ,పరిశీలనపరిశోధన ,అనుసరణ ,అభిరుచిఅనుభవం, కావాలోమనకుఅర్ధమౌతుంది .ఇదంతా ఆగంగాధరునిజ్ఞాన ‘’గంగ’’ అనిపిస్తుందినాకు .అలాంటి ‘’మనీషి’’ బందరులోఉన్నారంటేఆపురజనులభాగ్యమేభాగ్యం .ఆయనతనపనేదోతానుచేసుకొంటూపోయేమనీషి .డాబు ,దర్ప౦ ,పటాటోపంఎక్స్పోజింగ్ లేని వారు . సాహిత్యసభలకుతప్పకహాజరౌతారు.శ్రద్ధగావింటారు .స్టేజిపైకిఎప్పుడూరాగానేనుచూడలేదు .వారివిద్వత్తుఅక్కడివారుగ్రహించారోలేదోనాకుతెలియదు .వారినిపిలిచిఎక్కడాసన్మానించినదాఖలాలునాకుపేపర్ ద్వా రాతెలియదు .చేసిఉంటెసంతోషం .చేయకపోతేప్రయత్నించమనికోరిక .ఇంతటిసౌజన్యసహృదయమూర్తినాకుపరమఆత్మీయమిత్రులైనారంటేఅదినాఅదృష్టంగాభావిస్తూ ,వారుమంచిఆరోగ్యంతో మరిన్నిగ్రంథరచనలుచేయమనికోరుతున్నాను .వారినిపరిచయంచేసేభాగ్యంకలిగినందుకుగర్విస్తున్నాను . శ్రావణమాసశుభాకాంక్షలతో మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -12-8-18 –ఉయ్యూరు
గాంధీజీ –ఆధునికత -4
గాంధీజీ –ఆధునికత -4 గాంధీ హేతువు ,సైన్స్ లపై ఆధారమైన వాటిని నమ్మలేదు .అవి కొంతవరకే దారి చూపిస్తాయికాని పూర్తిగా కాదు అన్నాడు .ఈ రెండిటి వలన నైతికత ,మానవీయ గుణాలు దెబ్బతింటాయనిభావించాడు .ఆయుధాలన్నీ హేతువు, సైన్స్ జన్యాలే ,ఫలితాలే .సామూహిక హననం చేసే ఆయుధాలు అనైతికం .ఆయన దృష్టిలో నైతికత ఆధి భౌతికం(మెటాఫిజికల్ )కాదు.అది … Continue reading
బాల ధారణా ధురీణ చి విష్ణు భట్ల కార్తీక్ చే ”గద్య పద్య ధారణా విధానం ;;25-10-19 మచిలీపట్నం
బాల ధారణా ధురీణ చి విష్ణు భట్ల కార్తీక్ చే ”గద్య పద్య ధారణా విధానం ;;25-10-19 మచిలీపట్నం
గాంధీజీ –ఆధునికత -3
గాంధీజీ –ఆధునికత -3 వీటికి మించి ఆధునికత అంతమవటం లేక దాన్ని అధిగమించటం పై గాంధీజీ ఎలా చూశాడు ?ఇప్పుడున్న ఆధునికతను వెనక్కి మరల్చగలమా ?యా౦త్రికతపై ఆయన భావాలు సువిదితమే కాని ఒకసారి పునశ్చరణ చేసుకోవటం అవసరం .యంత్రానికి వ్యతిరేకత ,పరిశ్రమలకు వ్యతిరేకత ,యాంత్రికత పై విముఖత ,ఆధునికతపై వ్యతిరేకత మధ్య ఆయనభావాలున్నాయి .వీటిలో ఆయన … Continue reading
గాంధీజీ –ఆధునికత -2
గాంధీజీ –ఆధునికత -2 సంప్రదాయేతరుడికి ,లేక ఆధునిక వ్యతిరేకికి ఒకదానితో ఒకటి సమంధమున్న రెండు వ్యూహాలు సంప్రదాయ౦పాటించటానికి లేక ఆధునికతలో ఉండటానికి కనిపిస్తాయి .1-మేధోస్థాయిలో ఆధునిక భావజాలం ,విధానాల సంప్రదాయాదిక్యాన్ని గొప్పగా చెప్పుకోవటానికి పనికొస్తుంది .ఆధునికత చట్టబద్ధమైనదని ,సంప్రదాయం అలాకాదని కనుక అందులోని లోపాలను లక్ష్యపెట్టక గుడ్డిగా అనుకరించటం ,సంప్రదాయం అనుస్యూతంగా వచ్చిందని ,దీనికి సాక్ష్యాలు … Continue reading
గాంధీజీ –ఆధునికత
గాంధీజీ –ఆధునికత పాశ్చాత్య నాగరకతపై తరచుగా గాంధీజీ తీవ్రమైన విమర్శ చేసేవాడని అవి బాగా ప్రాచుర్యం చెందాయని మనకు తెలుసు .ఒకసారి వాటిని గుర్తు చేసుకొందాం .వాటిలోంచి సారభూతమైన విషయాన్ని తెలుసుకోవాలి .కాలనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన జీవిత కాలం చేసిన పోరాటం లో పాశ్చాత్య తపై, వారిపెత్తనం పై ఆయన చేసిన విమర్శలన్నీ ఒక … Continue reading
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -14(చివరిభాగం ) 14-నండూరు గుండమంత్రి
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -14(చివరిభాగం ) 14-నండూరు గుండమంత్రి 13వ శతాబ్ది వెలనాటి బ్రాహ్మణుడు నండూరు గుండమంత్రి వెలనాటి రాజేంద్ర చోడుడి మంత్రి .బాపట్లతాలూకా నండూరు వాసి .ఇతనికి శివలెంక మంచన కవి తన కేయూరబాహు చరిత్ర కావ్యం అంకితమిచ్చాడు .ఇతని తాత కు దాత గోవిందన వెలనాటి గొంక భూపతి మంత్రి … Continue reading
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -13 13-గోపాలుని నన్ని(న్న)య భట్టు
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -13 13-గోపాలుని నన్ని(న్న)య భట్టు 11వశతాబ్దికి చెందిన గోపాలుని నన్ని(న్న)య భట్టు రాజరాజేంద్ర నరేంద్రుని ముఖ్యామాత్యుడు ,ఆస్థానకవి .రాజేంద్ర చోళుడు కన్యాకుమారి వరకు దక్షిణ దేశం జయించి ,గొప్ప నౌకాబలంతో సింహళాన్ని వశపరచుకొని ,పశ్చిమ సముద్రం లోని 12వేల దీవులను ఆక్రమించి ,తూర్పునున్న’’ పెగు ‘’రాజ్యాన్ని ,నికోబార్ ,అండమాన్ దీవులతో సహా’’ శ్రీ … Continue reading
మలి సంధ్యలో డా.రాచకొండ శర్మగారు పూయించిన ‘’మైదానంలో సూర్యోదయం ‘’
మలి సంధ్యలో డా.రాచకొండ శర్మగారు పూయించిన ‘’మైదానంలో సూర్యోదయం ‘’ ‘’పంచనవతి వర్ష’’(95) యౌవనులు డా రాచకొండ నరసింహ శర్మగారు తమకున్న ఆంగ్లకవితాభిరుచికి దర్పణంగా తాను చదువుతున్నకాలంలో తనకు అత్యంత ప్రీతికరమైనఅ ఆంగ్ల కవితలను ఎంచుకొని , మరో ఆంగ్లకవితానువాద సంపుటిని సప్తతి(70) కవితల అనువాదంతో ఈ సెప్టెంబర్ లో ‘’మైదానం లో సూర్యోదయం ‘’గా … Continue reading
సాహితీ దిగ్గజాలకు అక్షర నీరాజనం -గబ్బిట దుర్గాప్రసాద్ -రమ్యభారతి-అక్టోబర్
సాహితీ దిగ్గజాలకు అక్షర నీరాజనం -గబ్బిట దుర్గాప్రసాద్ -రమ్యభారతి-అక్టోబర్
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -12 12-పింగళి మాదన్న మంత్రి
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -12 12-పింగళి మాదన్న మంత్రి నియోగిబ్రాహ్మణుడు భారద్వాజ గోత్రీకుడు పింగళి మాదన్న మంత్రి 17వ శతాబ్ది వాడు .తండ్రి భానోజి ,తల్లి భాగ్యమ్మ .చిన్నప్పుడే చదువు బాగా నేర్చి గోల్కొండకు వెళ్లి మీర్ జుమ్లా అనే ఉద్యోగి వద్ద నెలకు 10’’గిల్డరు’’ల జీతం తో గుమాస్తాగా చేరాడు.అన్న అక్కన్న కొంచెం తొందరపాటువాడు,కాని పండితుడు … Continue reading
శ్రీ శార్వరి సరసభారతి ఉగాది వేడుకలలో 3పుస్తకాల ఆవిష్కరణ
శ్రీ శార్వరి సరసభారతి ఉగాది వేడుకలలో 3పుస్తకాల ఆవిష్కరణ సాహితీ బంధువులకు విజయదశమి దసరా శుభాకాంక్షలు – సరసభారతి నిర్వహించే శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో నేను అంతర్జాలం లో రాసిన, సరసభారతి ప్రచురిస్తున్న ఈ క్రింది 3 పుస్తకాలు ఆవిష్కరించాలని భావిస్తున్నాము 1-ఊసుల్లో ఉయ్యూరు -75ఎపిసోడ్ లలో ఉయ్యూరుకు సంబంధించిన సుమారు నా 75 … Continue reading
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -11
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -11 11-రాయూరు యల్లన మంత్రి 12వ శతాబ్ది రాయూరి యల్లన మంత్రి కమ్మనాడు రాయూరు వాస్తవ్యుడు .ఆ పురం అపర అమరావతిగా వైభాగంలో ఉండేదని 1158అమరావతి శాసనం లో ఉన్నది –‘’శ్రీకాంతా నిలయంబు శిష్టజనతాసేవ్యంబు ,శాలీవనానీక ప్రాంత జలాశాయోద్గత లసన్నీరేజ శోభాన్వితం ‘’యల్లన మంత్రి ధిషణ బహుదొడ్డది అవటం వలన 13వ ఏటనే … Continue reading
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -10 10-నండూరు కొమ్మనమంత్రి
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -10 10-నండూరు కొమ్మనమంత్రి తూర్పు చాళుక్యులతర్వాట వేంగి దేశాన్ని వెలనాటి చోడులు 1016నుంచి 1161వరకుపాలించారు .వీరిశాసనాలలో పిఠాపుర శాసనం ముఖ్యమైనది .వీళ్ళను ధర్మరాజు సేవకుడైన ఇంద్ర సేనుడు దగ్గరనుంచి అందర్నీ శూద్రరాజులుగా భావించారు .వీరిది మధ్య ప్రదేశ్ లోని కీర్తిపురం .మల్లవర్మ తెగలో 5వ వాడు మొదటిమల్లవర్మ ‘’షట్సహస్ర దేశాన్ని … Continue reading
సరసభారతి పుస్తక ప్రసాద వినియోగం
సరసభారతి పుస్తక ప్రసాద వినియోగం సెప్టెంబర్ 29 ఆదివారం ఆశ్వయుజమాస శుద్ధ పాడ్యమి నవరాత్రి ప్రారంభం రోజు ఉదయం మా ఇంటికి వచ్చిన కడప జిల్లా ఒంటిమిట్ట డాక్టర్లైన సాహితీ బంధువులసాహిత్యాభిమానానికి ,భగవద్భక్తి కి సంతోషపడి , మూడుకార్లలో వచ్చిన వారందరికీ శ్రీ సువర్చలాన్జనేయ ,శ్రీ సరస్వతీ దేవి ప్రసాదంగా సరసభారతి ప్రచురించిన పుస్తకాలలో 13రకాల సుమారు 350 … Continue reading
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -9 9-ఓరూరు అనంతయ్యమంత్రి
అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -9 9-ఓరూరు అనంతయ్యమంత్రి 14వ శతాబ్దికి చెందినా ఓరూరు అనంతయ్యమంత్రిదక్షిణ దేశం లోని దండకారణ్యం దగ్గర దేవరకొండకు సమీపం లో ఓరూరుఅనే పల్లెలో నందవరీక నియోగి బ్రాహ్మణ కుటుంబం లో పుట్టాడు .తండ్రి ‘’ఢాకరాజు’’.భార్య మేళాంబ.చౌదేశ్వారీ దేవి అనుగ్రహంతో వీరికి చిక్కప్ప పుట్టాడు .పుట్టిన కొద్దికాలానినే తండ్రి మరణం .అయిదేళ్ళ కొడుకును తీసుకొని … Continue reading
గాంధీజీ మహాత్ముడైన విధం -7(చివరిభాగం )
ఈ పోరాటాలలో గాంధి తన నిజాయితీని,వ్యక్తిత్వాన్ని ,సూటి మార్గాన్ని పారదర్శకంగా ప్రదర్శించి మెప్పు పొందాడు .ఆయన పోరాటం బాధితుల, అణగద్రొక్క బడిన వారి కన్నీరు, బాధలు దూరం చేయటానికే .ఇదే ఆయన ముఖ్య సూత్రం గా మారింది .అణగ ద్రొక్కేవారు అణగ ద్రొక్క బడే వారు సహకరించుకోకపోతే అణగద్రొక్కబడంటం అంత౦ కాదు అని విశ్వసి౦చాడు .ఇందులో … Continue reading
గాంధీజీ మహాత్ముడైన విధం -6
గాంధీ పై ఇండియాలో ప్రజాభిప్రాయం బాగా అనుకూలం గానే ఉంది. 1911 ఏప్రిల్ లో బోతా ప్రభుత్వ ఇంటీరియర్ మినిస్టర్ జనరల్ జాన్ స్మట్స్ చివరికి గాంధీ సూత్రాలకు (ఫార్ములా ) ఉత్తరాలద్వారా సూత్రప్రాయంగా అంగీకరింఛగా ఇద్దరిమధ్యా తాత్కాలిక ఒప్పందం కూడా ఉత్తరాలద్వారానే కుదిరింది .28-4-1911న జోహాన్స్ బర్గ్ లో గాంధీ పబ్లిక్ మీటింగ్ లో … Continue reading
గాంధీజీ మహాత్ముడైన విధం -5
గాంధీజీ మహాత్ముడైన విధం -5 ఫోనిక్స్ పరిష్కారం ఈ సమయం లోనే గాంధీ స్నేహితుడు హెచ్ ఎస్ ఎల్ పొలాక్ వీడ్కోలు చెప్పటానికి వచ్చి జాన్ రస్కిన్ రాసిన ‘’అన్ టు ది లాస్ట్ ‘’పుస్తకం ఇచ్చి డర్బాన్ కు జరపబోయే 24 గంటల రైలు ప్రయాణం లో చదవమన్నాడు .అది చదివి విపరీతంగా ప్రభావితుడైనాడు .అందులోని … Continue reading

