Monthly Archives: September 2019

వేటపాలెం గ్రంథాలయ శతాబ్ది ఉత్సవ ఆహ్వానం

వేటపాలెం గ్రంథాలయ శతాబ్ది ఉత్సవ ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

29-9-19ఆదివారంఉదయం మా ఇంట్లోకడపజిల్లా ఒంటిమిట్ట డాక్టర్లైన సాహితీ బంధువులు

29-9-19ఆదివారంఉదయం మా ఇంట్లోకడపజిల్లా ఒంటిమిట్ట డాక్టర్లైన సాహితీ బంధువులు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గాంధీజీ  మహాత్ముడైన విధం -4

గాంధీజీ  మహాత్ముడైన విధం -4 ప్రభుత్వాధికారులు నౌక ప్రయాణీకులను నిర్బంధించటం లో వచ్చే కష్టనష్టాలు ఆలోచించలేదు .పోర్ట్ కు చేరిన వేలాది తెల్లవారు తమ ఆందోళన సక్సెస్ అని సంబర పడ్డారు .ఇలా నౌకా నిర్బంధంలో భారతీయులను  23 రోజులుంచారు . వలస వాదులను భయపెట్టి దక్షణాఫ్రికాలో ప్రవేశించకుండా చేయవచ్చుననే వ్యూహమూ వాళ్ళ మనసులో ఉంది .తెల్లమూక … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గాంధీజీ మహాత్ముడైన విధం -3

గాంధీజీ మహాత్ముడైన విధం -3 అబ్దుల్లాతో సహా అందరు గాంధీని ఇండియా పర్యటన వాయిదావేసుకోనమని కోరటం ఆయన మనసు మార్చి ఉండటానికి, వారికి  రాబోయే బిల్లును వ్యతిరేకించే పోరాటం లో నాయకత్వం వహించటానికి అంగీకరించాడు .ఆ రోజు రాత్రే ప్రభుత్వానికి టెలిగ్రాం ఇచ్చి తన పర్యటన వాయిదాకుఏర్పాట్లు చేయమని  కోరి ,శాసన సభ్యులకు బహిరంగ లేఖ ద్వారాకూడా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గాంధీజీ మహాత్ముడైన విధం -2 దక్షిణాఫ్రికా అనుభవాలు

గాంధీజీ మహాత్ముడైన విధం -2 దక్షిణాఫ్రికా అనుభవాలు దక్షిణాఫ్రికా డర్బాన్ లోని నటాల్ పోర్ట్ లో గాంధీ 1893మే లో ఒక వాణిజ్య సంస్థకు జూనియర్ కౌన్సెల్ గా వచ్చాడు .40వేల పౌ౦డ్ల సివిల్ కేసు కు టర్మ్ కాంటాక్ట్ పై వాదించటానికి వచ్చాడు .ఈ కేసు నటాల్ కు చెందిన అబ్దుల్లాకు, మ్త్రాన్స్ వాల్ కు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గాంధీజీ మహాత్ముడైన విధం

గాంధీజీ మహాత్ముడైన విధం ’’ప్రజలతో నా ప్రత్యక్ష సంబంధం 1893లో దక్షిణాఫ్రికాలో కల్లోల పరిస్థితులలో  ఏర్పడింది . .మానవుడిగా  భారతీయునిగా నాకు హక్కులు లేవు అని మొదట గ్రహించాను .నేను భారతీయుడై న౦దు వలన నాకు కనీస మానవ హక్కులు కూడా లేవని బాగా అర్ధమైంది ‘’అన్నాడు గాంధీజీ . మహాత్ముడికి పబ్లిక్ తో సంబంధం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

 అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -8 8-చుండి కాళయా మాత్యుడు

         అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -8 8-చుండి కాళయా మాత్యుడు 16వ శతాబ్దికి చెందిన చుండి కాళయామాత్యుడుఆర్వేల నియోగి   ఆపస్తంభ సూత్రుడు ,కౌశిక గోత్రీకుడు చుండి రాజ్య ప్రధానమంత్రి .శివపూజా రతుడు .తల్లి సోమాంబ .తండ్రి రామమంత్రి .       కాళయామాత్యుడు అదీంద్ర ధైర్యుడు ,స్వామి ద్రోహర గండ నవ సమీరబలుడు ,రుద్రాక్ష … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

’ బాబు ‘’నిన్న౦తా బాగా బిజీ

’ బాబు ‘’నిన్న౦తా బాగా బిజీ మూడు రోజులక్రితం పామర్రు పాత విద్యార్ధి సాయి బాబు ఫోన్ చేసి 22ఆదివారం ఉదయం పాత విద్యార్ధుల సమ్మేళనం ఉందని రమ్మని చెప్పాడు. అప్పటికి వార౦ క్రిందనే  గోదావరి రచయితల సంఘం అద్యక్షుడు శ్రీ శిస్టు సత్యరాజేష్  ఫోన్ చేసి అదే రాజు సాయంత్రం బందరులో ‘కవితాసంకల౦ ఆవిష్కరణకు … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

“22-9-19ఆదివారం ఉదయం పామర్రు కన్యకాపరమేశ్వరి సత్రంలో 1984-85టెన్త్ క్లాస్ విద్యార్ధుల అపూర్వ సమ్మేళనం ,

“22-9-19ఆదివారం ఉదయం పామర్రు కన్యకాపరమేశ్వరి సత్రంలో 1984-85టెన్త్ క్లాస్ విద్యార్ధుల అపూర్వ సమ్మేళనం ,అనంతరం సాయంత్రం మచిలీపట్నం లో 83ఏళ్ళ జ్ఞాన వయో వృద్ధురాష్ట్రపతి పురస్కారగ్రహీత మాకు ఫిలాసఫర్ గైడ్ మాజీ ప్రధానోపాధ్యాయులు శ్రీ సోమంచి రామం గారింట వారికి చిరుసత్కారం ,తర్వాత మహతీ ఆడిటోరియం లో 6-30కు గోదావరి రచయితల సంఘం, బందరు సాహితీమిత్రు … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -7 వాణస కందన మంత్రి

-అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -7 7-వాణస కందన మంత్రి ఓరుగల్లు దగ్గర రామగిరి దుర్గాదీశుడు ముప్ప ధరణీపతి మహామాత్యుడు వాణస కందన మంత్రి .ఈయనకు ఆశ్రితుడు మడికి సి౦గన బహు గ్రంథ కర్త .సింగన కందనమంత్రిపేర’’నీతి తారావళి ‘’రాసినట్లు ఉందికాని అలభ్యం .సింగన పద్మపురాణం లో ‘’మంత్రం రక్షణ కళాచాతుర్య ,సాహిత్య గీత రసాస్వాదన లోకమానస సదా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -6 6-పసుదోవ పంపన భట్టు

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -6 6-పసుదోవ పంపన భట్టు   క్రీ శ 902లో వేంగిగిరాజ్యం లో పరాశర గోత్రుడు ,ఆర్వేల నియోగి ,వేద,వేదంగ ,మీమాంస శాస్త్ర పారంగతుడు పసుదోవ గ్రామంలో పంపనభట్టు జన్మించాడు .వాజ్మయ మహోదధిలో ఈదులాడినవాడు .షట్కర్మ నిరతుడు .తండ్రి కేశవ శర్మ సర్వ శాస్త్ర తత్వ విదుడు.తాత పంపన బ్రహ్మ తుల్యుడు   .లక్ష్మీశ్వరం అనే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -5 రాయసము గోవింద దీక్షితులు

 అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -5 5-రాయసము గోవింద దీక్షితులు చెవ్వప్ప నాయకుడు తంజావూరు పాలించేటప్పుడు 1521లో తనకొడుకు అచ్యుతప్ప నాయకునికి యౌవరాజ్య పట్టాభిషేకం చేశాడు .వ్యవహార కుశాలుడవటం వలన పాలన తండ్రిదైనా అచ్యుతప్ప రాజకీయవ్యవహారాలన్నీ చూసి ‘’మహామండలేశ్వర ‘’బిరుదుపొందాడు.ఇతనికాలం ను౦చే,తంజావూరు రాజులు విజయనగర రాజులకు సామంతులుగా ఉండటం ప్రారంభమైంది .ఏడాదికి 40లక్షలకప్పం చెల్లిస్తూ ,యుద్ధం వస్తే తోడ్పడేవారు .ఇతనికాలం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రి గారి నుంచి ఫోన్

నిన్న సాయంత్రం బ్రహ్మశ్రీ అన్నదానం చిదంబర శాస్త్రిగారు చీరాల నుంచి ఫోన్ చేసి ,తాను ఈమధ్య విజయవాడ వెళ్ళినప్పుడు శ్రీ తుమ్మోజు రామలక్ష్మణాచార్యులు ,ఆయనరాసి సరసభారతి ప్రచురించిన ”శ్రీ సువర్చలా వాయు నందన శతకం ”తనకు ఇచ్చారని ,ఇంకా రెండు శతకాలు కూడా రాయించి సరసభారతి ప్రచురించినట్లు దానిని బట్టి తమకు తెలిసిందనీ ,ఉయ్యూరు శ్రీ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -4 తరిగొప్పుల దత్తన మంత్రి  

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -4 4-తరిగొప్పుల దత్తన మంత్రి విజయనగర చక్రవర్తి వీరనరసింహరాయల ప్రధానమంత్రి తరిగొప్పుల దత్తన అని ‘’చంద్రభాను చరిత్ర ‘’లో ఉంది ‘’దత్తనమంత్రి మహా విపక్ష దుర్మద బల మర్మదాభరణ –దురంధర సంగర చాతురీ విశారాదుడగు వెంకట క్షితి పురందరునప్రతిమాన రాజ్య సంపదలు భరి౦పనాకు లిడు భ  వ్యగతి  శ్రితపారిజాతమై  ‘’.వీరనరసింహుడు 1586నుంచి 1614వరకు పాలించాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

ఇవేమి బర్త్ డే ల్రా బాబోయ్ 

ఇవేమి బర్త్ డే ల్రా బాబోయ్ బావా -”నా హేపీ బర్త్ డే అని  పేస్  బుక్ లో వాట్సాప్ లో పెట్టాను  నీ నుంచి స్పందనే లేదు -బామ్మర్ది నన్న కనికరమూ నీకు లేదు”అన్నాడు బామ్మర్ది బ్రహ్మ0 నేను -అది సరేరా . మీరు పంపే  బర్త్ డే లలో ”యు ఆర్ థింకింగ్ ఆఫ్ మై … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

దేవుని బుట్ట నిండా మా చెట్టు పారిజాత పుష్పాలు

Posted in సమయం - సందర్భం | Leave a comment

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -3 3-గోపరాజు రామయమంత్రి

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు -3 3-గోపరాజు రామయమంత్రి కాకతీయ గణపతి దేవుని మంత్రి గోపరాజు రామయమంత్రి .1166నుంచి 1290వరకు గణపతి దేవునికాలం కనుక 13వ శతాబ్దివాడు .ధరణికోట రాజధానిగా రాజుపాలించాడు .1193లో అధికారం లోకి వచ్చినట్లు చిలుకూరి వీరభద్రరావు గారన్నారు .త్రిపురాంతక శాసనం బట్టి 62ఏళ్ళు పాలించాడు .రాజధానిని ధరణికోటనుంచి ఓరుగల్లుకు మార్చి ,శివాలయాలు చెరువులు  భవనాలు కట్టించాడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 3 Comments

గోదావరివారి కృష్ణాతీర సభ

గోదావరివారి కృష్ణాతీర సభ

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు  -2

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు  -2 2-చెల్లకి గంగాధర మంత్రి వేంగి దేశం లో చెల్లకి పురానికి చెందిన చెల్లకి గంగాధర మంత్రి మహామండలేశ్వరుడు రెండవ ప్రోలరాజు మహామాత్యుడు .12వ శతాబ్దివాడు .ఆరువేల నియోగి బ్రాహ్మణుడు .ప్రోలరాజు ఇతనిని మహామంత్రి ని చేసి ,’’యనుకొండ ‘’లో నివాసం ఏర్పాటు చేశాడు .కరీం నగర శాసనం లో ఇతని గురించి వివరంగా … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు  -1

అపూర్వాంధ్ర పూర్వామాత్యులు శీర్షిక చూసి గాబరా పడకండి .రాజరిక వ్యవస్ధలో పేరుపొందిన  గొప్ప తెలుగు మంత్రులు అనిభావం .మంత్రి, అమాత్య, ప్రెగ్గడ పర్యాయపదాలు .సరదాకోసం పై హెడ్డింగ్ పెట్టాను .తమ శేముషితో ,రాజుకు, రాజ్యానికి ,ప్రజలకు విశేష సేవలు అందించిన నాటి మంత్రి పుంగవులలో కొందరిని గురించి తెలియ జెప్పే ప్రయత్నమే ఇది . 1-రావుల … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

నేనురాసిన సిద్ధయోగిపుంగవులు పుస్తకం లోని ”నడయాడే దైవం

నేనురాసిన సిద్ధయోగిపుంగవులు పుస్తకం లోని ”నడయాడే దైవం పరమాచార్య జగద్గురువులు శ్రీ శ్రీ చంద్ర శేఖర యతీంద్రులు ” వ్యాసం సెప్టెంబర్ గురు సాయిస్థాన్  లోపునర్ముద్రితం .ఇందులో ఇంటర్వ్యూ చేసినవాడు పాల్ బ్ర0టన్ అనే బ్రిటిష్ రచయిత-దుర్గాప్రసాద్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగులో మొదటి ప్రింటింగ్ -4(చివరిభాగం )

తెలుగులో మొదటి ప్రింటింగ్ -4(చివరిభాగం ) తెలుగులో ప్రింటింగ్ -2 తెలుగులో మొదటి కరపత్రాలు (ట్రాక్స్)1809,1810లలో ఇక్కడినుంచే వెలువడినాయి .మద్రాస్ బైబిల్ సొసైటీ కోసం ‘’ఓల్డ్ టెస్ట్ మెంట్ ‘’ను ‘’వైజాగపట్నం’’ అని ఆనాడు పిలువబడిన విశాఖ పట్నం నుంచే ముద్రించారు .అందులో ఒక వెర్షన్ ను విశాఖకు 1810లో వచ్చిన , జాన్ గార్డెన్ ,1812లో  వచ్చిన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు 

కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో సరసభారతి ఆవిష్కరించాలని భావించిన 1-ఊసుల్లో ఉయ్యూరు పుస్తకాన్ని మా గురువరేణ్యులు బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గారు శ్రీమతి సీతమ్మ గారు దంపతులకు అంకిత  మివ్వాలని భావిస్తున్నట్లు,అనుమతించమని  గురుపుత్రులకు తెలియ జేయగానే ,, కోట సోదరులు శ్రీ చంద్ర శేఖర శాస్త్రి, శ్రీ రామకృష్ణ ,శ్రీ గాయత్రిప్రసాద్ ,శ్రీ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

తెలుగులో మొదటి ప్రింటింగ్ -3

తెలుగులో మొదటి ప్రింటింగ్ -3 తెలుగులో ప్రింటింగ్ తెలుగు వార్తాపత్రికల క్రమాభి వృద్ధి తెలుసుకోవాలంటే తెలుగులో ప్రింటింగ్ ఎలా ప్రారంభమైందో తెలియాలి .ముందే చెప్పినట్లు ఈస్ట్ ఇందియాకంపెనీ మిషనరీలు తమ పాలన సక్రమంగా జరగటానికి ఉద్యోగులకు స్థానిక భాషలు నేర్చుకోనేట్లు చేశారు .భాషాజ్ఞానం క్రమాభి వృద్ధితోపాటు ప్రింటింగ్ విధానమూ అమలు పరచారు .డేనిష్ మిషనరీ బెంజమిన్ షుల్త్జ్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలుగులో మొదటి ప్రింటింగ్ -2 ఇండియాలో ప్రింటింగ్

తెలుగులో మొదటి ప్రింటింగ్ -2 ఇండియాలో ప్రింటింగ్ దైవవాక్య వ్యాప్తికి ఇండియాలో క్రిస్టియన్ మిషనరీ ప్రవేశించింది .దీనికి బైబిల్ మొదలైన వారి మతగ్రంధాలు బాగా అవసరమయ్యాయి .వారు స్థానిక భాషలు నేరుస్తూ నిఘంటువులు ,వ్యాకరణాలు రాశారు .తర్వాత కాలనీ ప్రభుత్వం సామ్రాజ్య విస్తరణకోసం ప్రవేశించింది .సివిల్ ఉద్యోగులు సమర్ధ పరిపాలనకు స్థానిక భాషలు నేర్వాల్సి వచ్చింది .వీరికీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలుగులో మొదటి ప్రింటింగ్

గురించి తెలుసుకోవాలంటే అసలు అచ్చు యంత్రం చరిత్ర ముందు తెలియాలి .ఆధునిక రవాణా సౌకర్యాలు అంటే రైల్వే ,పోస్ట్ ,టెలిగ్రాఫ్ ,టెలీ కమ్యూని కేషన్లు  లేనికాలం లో భారత దేశం లో వార్తలు ఎలా ఒకచోటునుండి మరో చోటుకు చేరేవో తెలుసుకొంటే ఆశ్చర్యంగా ఉంటుంది .    క్రీ.పూ.మూడవ శతాబ్దం లో పాలించిన మౌర్య సామ్రాధీశుడుడు … Continue reading

Posted in పుస్తకాలు, వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -4

కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -4 తాతగారివద్ద సంస్కృతం ప్రారంభించిన నాలుగు నెలలకు కొడుకు ఎలా ఉన్నాడో చూడటానికి దువ్వూరివారి తండ్రి వచ్చారుకాని ,కొడుకును పలక రించనే లేదు . తలిదంద్రులతో తమ్ముడు మరదలుతో మాట్లాడుతుండగా ఈయన వినటమే .వచ్చిన 10గంటలతర్వాత ‘’ఒరేయ్ ‘’అని కేకేసి పెరట్లో ‘’మామ్మా, తాత నిన్ను కోపపడటం … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

సాహితీ బంధువులకు శుభవార్త

సాహితీ బంధువులకు శుభవార్త సాహితీ బంధువులకు శుభకామనలు – సుమారు వారం క్రితం తమిళనాడు తిరువన్నామలై నుంచిశ్రీ మైలవరపు రామ మోహనరావు గారు ఫోన్ చేసి ,తానూ ఆంధ్రా ప్రాంతం వాడినేనని ఉద్యోగ విరమణ అయ్యాక తిరువన్నామలై లో స్థిరపడ్డానని తెలుగు భాషా సాహిత్యాలపై ఎక్కువ మక్కువ ఉన్న తాను  ఎన్నో బ్లాగులు చూశానని ,కానీ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Leave a comment

ఉగాదికి రెండు పుస్తకాలు

ఉగాదికి రెండు పుస్తకాలు సాహితీ బంధువులకు శుభకామనలు -వచ్చే శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో  నేను అంతర్జాలం లో రాసిన  1-ఊసుల్లో ఉయ్యూరు 2-మేము చేసిన కేరళ ,ఉజ్జయిని ఖజురాహో ,సోమనాథ్,ద్వారక యాత్రా విశేషాల తో ఒక పుస్తకాన్ని సరసభారతి తరఫున ముద్రించి ఆవిష్కరించాలని ఆలోచిస్తున్నాను . కాలక్రమం లో . వివరాలు తెలియ  జేయ గలను … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | 1 Comment

కమనీయం ,’క’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -3

కమనీయం ,’క’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -3 దువ్వూరి వారిఊరంతా  గోదావరి’’ విరుపు ‘’కి గోదారిలో పడిపోయింది .ఈయనున్నప్పటి ఊరు అంటే 1910లో రెండో ఊరు .ఇదీ మరో పదేళ్ళ  తర్వాత నదీ గర్భం లోచేరింది .తర్వాత ఉన్నది మూడవవూరు .నది ఒడ్డు విరుపులలో  వీరి భూములన్నీ గౌతమీ గర్భాన చేరాయి .1910కి వీరికి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -2

కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర -2 బ్రహ్మశ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారు 11ఏళ్ళ వయసువరకు తాళ్ళూరు,జగ్గం పేటలలో ,12,13వయసులో స్వగ్రామం మసకపల్లి (మసక తొలగించి వెలుతురు ని౦పటానికేమో ?)14దాక్షారామ ,15,16కొంకుదురు ,పిఠాపురం ,17-23దాకా ‘’ విజీ’’ నగరం ,24-కొవ్వూరు ,25-43వరకు కృష్ణాజిల్లా చిట్టి గూడూరు ,44లో విశాఖ ,45-48 గుంటూరు ,49-70దాకా వాల్తేరు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

5వ తేదీ గురు పూజోత్సవ0 వార్త 7 వతేదీ” జ్యోతి లో హైపర్ బోలిక్ గా కధనం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

 కమనీయం ,’’రమణీయం ‘’ దువ్వూరివారి స్వీయ చరిత్ర

కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రి గారు తమ జీవిత చరిత్రను అప్పటిదాకా బోధించిన ,రచించిన గ్రాంధిక భాషలో కాక, బాణీ మార్చి,వ్యావహారిక తెలుగులో హృద్యంగా రసవద్యంగా ,కమనీయంగా ,ఆయనే చిన్నయసూరి బాలవ్యాకరణానికి రాసిన ‘’రమణీయం ‘’గా ముగ్ధ మనోహరం గా ఉంది .ఎన్ని సార్లు చదివినా తనివి తీరని తేట తెలుగు గోదావరి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | 2 Comments

సరసభారతి 147వ కార్యక్రమం ఘనంగా గురుపూజోత్సవం

          ఘనంగా గురుపూజోత్సవం సరసభారతి 147వ కార్యక్రమం బ్రహ్మశ్రీ కోట గురు వరేణ్యుల గురుపూజోత్సవం 5-9-19గురువారం సాయంత్రం 4 గం.లకు డా సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ఉపాధ్యాయ దినోత్సవం నాడు అమరవాణి హైస్కూల్ లో ఆ స్కూల్ తో కలిసి సంయుక్తం   గా నిర్వహించాము .సభాధ్యక్షుడిగా నేను సభను నిర్వహించగా ,ఆపాఠశాల … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి 147వ కార్యక్రమం ఉపాధ్యాయ దినోత్సవం ను బ్రహ్మశ్రీ కోటసూర్యనారాయణ శాస్త్రి గురువరేణ్యుల గురుపూజోత్సవంగా 5-9-19గురువారం సాయంత్రం అమరవాణి హైస్కూల్ లో

సరసభారతి 147వ కార్యక్రమంగా సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలోపాల్గొన్న శాసన మండలి సభ్యులు శ్రీ వైవిబి రాజేంద్రప్రసాద్. రాజేంద్రప్రసాద్ తన గురుదేవులను సత్కరించి పేద విద్యార్థులకు సరసభారతి అందించిన పారితోషకాలు అందజేశారు.

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మా ఇంట్లో గురుపూజోత్సవ సత్కారం

5-9-19గురువారం ఉపాధ్యాయ దినోత్సవ గురుపూజోత్సవం నాడు ఉదయం మా ఇంట్లో మా ఇద్దరికీ శాలువాకప్పి సత్కరించిన సరసభారతి కార్యదర్శి శ్రీమతి శివలక్ష్మి శ్రీ శర్మ దంపతులు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 503-అంతర్ధ్వని కావ్యకర్త –ప్రభునాథ ద్వివేది (1947)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 503-అంతర్ధ్వని కావ్యకర్త –ప్రభునాథ ద్వివేది (1947) 25-8-1947న యుపి లో మీర్జాపూర్ జిల్లా భైంసా లో జన్మించిన ప్రభునాథ ద్వివేది ఎంఏ,పిహెచ్ డి.కాశీ విద్యాపీఠంలో సంస్కృత ప్రొఫెసర్ .27గ్రంథాలు రాశాడు .అందులో అంతర్ధ్వని కావ్య౦,శ్రీరామానంద చరిత్రం ,స్వేతదూర్వా ,కథా కౌముది ,మహాకవి హర్షవర్ధన ఉన్నాయి .సంస్కృత మహామహోపాధ్యాయ ,బాణభట్టపురస్కారం ,విక్రమ కాళిదాస … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 502-మమ జనని కర్త – రమా కాంత శుక్లా (1940)

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-4 502-మమ జనని కర్త – రమా కాంత శుక్లా  (1940) ఉత్తర ప్రదేశ్ ఖున్జా సిటిలో 24-12-1940 అంటే క్రిస్మస్ ఈవ్ నాడు జన్మించిన రమాకాంత శుక్లా ,తల్లి తండ్రిసాహిత్యాచార్య బ్రహ్మానంద శుక్లా  ,,ప్రియం వదశుక్లాల వద్ద సంస్కృతం అభ్యసించి ,సాహిత్య ఆచార్య ,సాంఖ్యయోగాచార్య డిగ్రీలు పొందాడు .ఆగ్రా యూనివర్సిటిలో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 501-  వేమన శతకాన్ని  సంస్కృతీకరించిన –ఎస్.యెన్ .శ్రీరామ దేశికన్ (1921)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 501-  వేమన శతకాన్ని  సంస్కృతీకరించిన –ఎస్.యెన్ .శ్రీరామ దేశికన్ (1921) ఎస్.యెన్ .శ్రీరామ దేశికన్21-6-1921తమిళనాడులో జన్మించాడు సంస్కృత తమిళ ఆంగ్లభాషలలో  నిష్ణాతుడైన పండితకవి .లెక్చరర్ గా చేరి ప్రిన్సిపాల్ గా రిటైర్ అయ్యాడు .ఆనాటి తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్ ,దేశికన్ ప్రతిభా పాండిత్యాలు గుర్తించి ,రాష్ట్రప్రభుత్వ ఇండియన్ మెడిసిన్ అండ్ హోమియోపతి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

అమెరికా అణుశక్తి కమిషన్ అధ్యక్షురాలైన -డిక్సీ లీ రే(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్-విహా0గ -సెప్టెంబర్

అమెరికా శాస్త్రవేత్త ,రాజకీయ నాయకురాలు ,వాషింగ్టన్ గవర్నర్ ,అణుశక్తి ని సమర్ధించి,అణుశక్తి కమిషన్ అధ్యక్షురాలైన ధీర వనిత డిక్సీ లీ రే . వాషింగ్టన్ లోని టకోమాలో ‘’మార్గరెట్ రే ‘’గా ఫ్రాన్సిస్ ఆడమ్స్ రే,ఆల్విస్ మారియన్ రే దంపతులకు 1914 సెప్టెంబర్ 3 న జన్మించింది .12వ ఏట నే గర్ల్స్ స్కౌట్ లో … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4   496-శాంతి స్తోత్రం ఏవం మహా ప్రయాణ కావ్యకర్త –కపిల్ దేవ్ ద్వివేది (1919)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 496-శాంతి స్తోత్రం ఏవం మహా ప్రయాణ కావ్యకర్త –కపిల్ దేవ్ ద్వివేది (1919)  16-12-1919లేక 6-12-1918 జన్మించిన కపిల్ దేవ్ ద్వివేది ఉత్తరప్రదేశ్ గాజీపూర్ వాసి .భాదోహి విశ్వభారతి రిసెర్చ్ ఇన్ స్టి ట్యూట్ డైరెక్టర్ ,గురుకుల మహావిద్యాలయ వైస్ చాన్సలర్ .చేదిప్రసాద్ డా హరిదత్త శాస్త్రి గురువులు.శాంతిస్తోత్రం ఏవం మహాప్రయాణం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా ఇంట్లో 2-9-19 సోమవారం వినాయక చవితిపూజ-మేమిద్దరం మనవడు చరణ్ ,మనవరాలు రమ్య

మా ఇంట్లో 2-9-19 సోమవారం వినాయక చవితిపూజ-మేమిద్దరం మనవడు చరణ్ ,మనవరాలు రమ్య

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 488-ప్రాచ్య శిక్షా దర్శన కర్త –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1966)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 488-ప్రాచ్య శిక్షా దర్శన కర్త –దేవీ ప్రసాద్ ద్వివేదీ (1966) 2-7-1966 న ఉత్తరప్రదేశ్ జాన్పూర్ లో జన్మించిన దేవీ ప్రసాద్ ద్వివేదీ లక్నోలోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ సంస్కృత రీడర్ ఆచార్య ,శిక్షా చార్య కూడా .డా.మండన మిశ్ర ప్రొఫెసర్ ఎస్ .డి .వాసిష్ట లు గురువులు . ప్రాచ్య … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చరిత్ర ఆయుష్షు పోస్తుంది –ఆచార్య ముదిగొండ శివ ప్రసాద్అన్నదానికి కవి ”బమ్మెర ”స్పందన

తెలుగు చారిత్రక నవలా సౌధానికి నాలుగో స్తంభం లాంటి వాడు డాక్టర్ ముదిగొండ శివప్రసాద్. విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహ శాస్త్రి, అడవి బాపిరాజు తర్వాత ఆ ప్రక్రియలో అంతటి కృషి చేసిన వారు మరొకరు లేరు. శివప్రసాద్ ఇప్పటిదాకా రాసిన 83 పుస్తకాల్లో 20 చారిత్రక నవలలే. శ్రీపదార్చన, ఆవాహన, పట్టాభి, రెసిడెన్సీ, శ్రీలేఖ, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment