Daily Archives: September 26, 2021

మధ్య పశ్చిమం లో వేదాంతం

మధ్య పశ్చిమం లో వేదాంతం స్వామి వివేకానంద  1893 ప్రపంచ మతసమ్మేళనం లో పాల్గొని ప్రసంగించాక ,భారత దేశానికి స్వాతంత్ర్యం సాధించాలన్న రాజకీయ భావం బలపడింది .అప్పటికే దేశం బ్రిటిష్ వారి సేవలో రెండు శతాబ్దాలు పైగా గడిపింది  .తన మూల సిద్ధాంతాలను ఆదర్శాలను మర్చే పోయింది.సుదీర్ఘ నిద్రలో జోగింది .తన దారి మర్చే పోయింది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

    అప్పయ్య దీక్షితులు

    అప్పయ్య దీక్షితులు పుల్లెల వారి ప్రస్తావనలు లో అప్పయ్య దీక్షితులు రాసిన ‘’సిద్ధాంత లేశ సంగ్రహం ‘’పై మంచి విషయాలు చెప్పారు .మహా పండితుడు అయిన అప్పయ్య దీక్షితులు తమిళ నాడు లోని ఆర్కాట్ జిల్లాలో ‘’అడయప్పాలెం ‘’గ్రామం లో జన్మించారు .1554-1626 కాలంవాడు .మహా వైయ్యాకరణుడు అయిన భట్తోజీ దీక్షితులు వీరి వద్ద వేదాంత … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment