వీక్షకులు
- 979,965 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- సుప్రకాశ శతకం
- అక్షర ప్రభాకరుడు’’ కూర్చిన వినూత్న’’ అక్షర స్వరం ‘’
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.24 వ భాగం.2.2.23.
- అరుణ మంత్రార్థం. 9వ భాగం.2.2.23.
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -395
- చిద్విలాస శతకం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.23 వ భాగం.1.2.23.
- అరుణ మంత్రార్థం. 8వ భాగం.1.2.23.
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -393
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -391
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,923)
- సమీక్ష (1,278)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (304)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (332)
- సమయం – సందర్భం (837)
- సమీక్ష (24)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (360)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: October 2021
భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -5
భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -5 ప్రజా క్షేమ చట్టం అసెంబ్లీలో ప్రవేశపెట్టటం పై స్పీకర్ విఠల్భాయ్ ఇచ్చిన రూలింగ్ లో జోక్యం చేసుకోవటానికి వైస్రాయ్ వచ్చి ‘’దీనిపై తీర్పుచేప్పే హక్కు స్పీకర్ కు మాత్రమేకాదు నాకూ ఉన్నది .స్పీకర్ చర్యవలన విప్లవాలు ఎక్కువౌతాయి … Continue reading
హాస్యం ఎలాపుట్టి౦చచ్చు
హాస్యం ఎలాపుట్టి౦చచ్చు స్పూనరిజం ఒకడు ఒక అధికారిని కలవాలని వెళ్లి గేటు మూసిఉంటే తీస్తుంటే ఆయనబయటికి వస్తే కంగారుగా ‘’ఐ తీస్ ది గేట్ సర్ .ఇటీజ్ మూస్’’అన్నాడు .ఇలాంటిమాటల్ని ఇంగ్లీష్ లో ‘’స్పూనరిజం ‘’అంటారు అంటే అస్తవ్యస్త పద ప్రయోగం –దీనికి ఇంగ్లీష్ లో నిర్వచనం –‘’A twist of transposing … Continue reading
భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -4
భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -4 స్వరాజ్యపార్టి 1922నాటికి శాసన సభా ప్రవేశం పై కాంగ్రెస్ లో అభిప్రాయ భేదాలు తీవ్ర స్థాయికి చేరగా అధ్యక్షుడు చిత్తరంజన్ దాసు ప్రవేశాన్ని సమర్ధించాడు .కానీ కాంగ్రెస్ తోసేసింది .మనస్తాపంతోదేశాబందు రాజీనామా చేయగా కాంగ్రెస్ అంగీకరించలేదు … Continue reading
భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -3
భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -3 కాంగ్రెస్ కార్యదర్శిగా రెండు సార్లు ఇంగ్లాండ్ వెళ్లి కాంగ్రెస్ ఆశయాలను ప్రచారం చేసిన విఠల్ భాయ్ పటేల్ కృషికి,వీలైనప్పుడల్లా బ్రిటిష్ ప్రభుత్వ దమనకాండను విమర్శించిన నిర్భయతకు భారతీయులందరూ అభినందించారు .స్వపరిపాలన ఆయన ధ్యేయం .మాంట్ ఫర్డ్ … Continue reading
హాస్యం భేదాలు
హాస్యం భేదాలు హాస్యం గురించి చెప్పమంటే ఎదో ఒకపద్యం చదివి ఎంతహాస్యం ఉందొ చూడమంటారు .హాస్య భేదాల గురించి ఏ లక్షణ గ్రంథమూ లేదు .అసలు భేదాలున్నట్లే ఎవరూ గుర్తించనే లేదు .అలంకారాలలో శబ్దాలంకారాలు అర్ధా లంకరాలు ఉన్నాయి .శబ్దాలంకారాలలో యమకం ,అనుప్రాసం ముక్తపద గ్రస్తం అని ఎన్నో రకాలు . అర్ధాలంకారాలు వంద దాకా … Continue reading
శ్రీ నిర్మల్ చేతిలో అందంగా ఎగిరిన రవీంద్రుని ‘’భావ విహంగాలు ‘’
శ్రీ నిర్మల్ చేతిలో అందంగా ఎగిరిన రవీంద్రుని ‘’భావ విహంగాలు ‘’ వారం క్రితం నాకు ‘’భావ విహంగాలు ‘’పుస్తకం వచ్చింది .రచయితతో నాకు బొత్తిగా పరిచయం లేదు .అందులోనినంబర్ కు ఫోన్ చేస్తే కవి గారు మాట్లాడారు .మీరు నాకు పంపిన పుస్తకం అందింది అన్నాను. ఆయనా ఆశ్చర్యపోయారు .ఎవరు పంపి ఉంటారు అని … Continue reading
కవిత్వం –శాశ్వతత్వ౦
కవిత్వం –శాశ్వతత్వ౦ కవిత్వానికైనా ,హాస్యానికైనా ,దృష్టిలో వక్రత ఉండాలి. వస్తువును చూసి సామాన్యుడు అనుకొనే దానికంటే కొత్తగా ఉంటేనే కవిత్వమైనా ,హాస్యమైనా పండుతుంది .గిన్నెలో పోసిన ఎర్రని ద్రాక్ష సారాయి పైభాగాన నురుగుతో అందంగా ఉంది. సారాయి నురుగుకట్టింది అని సామాన్యుడు అనుకొంటాడు . .మధువు సిగ్గుపడి మందహాసం చేసింది అంటాడు కవి .ఎర్రదనాన్ని సిగ్గుగా … Continue reading
కల్లోల’’ కరోనా’’కు అద్దం పట్టిన చలపాక ‘’నానీలు’
కల్లోల’’ కరోనా’’కు అద్దం పట్టిన చలపాక ‘’నానీలు’’ గత రెండేళ్లుగా కరోనా సృష్టించిన కల్లోలం ,మానవ జీవితాలు ఛిద్రమైన విధానం విలువలు మంటగలిసిపోవటం,కరోనాతో చనిపోయిన వారిని పలకరించలేని, కనీసం కడసారి చూసే౦దుకు ,కుటుంబ సభ్యులైనా అంత్యక్రియలలో పాల్గొన వీలులేని దయనీయదుస్థితి , వైద్యానికి లక్షల్లో ఖర్చు తో కుదేలైన ఆర్ధిక పరిస్థితి అన్నిరంగాలలో ఎదురైన మాంద్యం … Continue reading
ఎవరు హాస్యం రాయటానికి అర్హులు ?
ఎవరు హాస్యం రాయటానికి అర్హులు ? రామాయణం రాయటానికిఎలా౦టి ప్రతిభకావాలో ,హాస్య గ్రంథం రాయటానికి అలాంటి ప్రతిభ కావాలి .ఒక అంగ్ల విమర్శకుడి అభిప్రాయం –‘’Mark Twain s ‘’Huckel bury fin ‘’is a great work of art than Kant;s ‘’Critique of reason .Charles Dickens did more for … Continue reading
భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -2
భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ -2 విఠల్ భాయ్ పటేల్ శాసన సభ ను వదిలేసి ఇంపీరియల్ కౌన్సిల్ లో ప్రవేశించి ,అసలైన రాజకీయ జీవితం ప్రారంభించాడు .ఆతడి నేతృత్వం వికాసానికి పునాది కూడా ఏర్పడింది .రాష్ట్రీయ స్వపరిపాలనం ఇంకా రూపు దాల్చకముందే ,రాష్ట్ర … Continue reading
హాస్యానందం
హాస్యానందం 1-ఒక చిత్రకారుడు సుందర స్త్రీని త్రిభంగిమలో చిత్రించి మురిసిపోయి తన డాక్టర్ స్నేహితుడికి చూపిస్తే ‘’అపెండి సైటిస్ ‘’అన్నాట్ట . 2-కలెక్టర్ గారి భార్యను అత్తయ్యగారూ అంటావు ఎలా వచ్చింది ఆ వరుస ? రెండోవాడు –నేను తాసిల్దార్ గారి భార్యను అక్కగారూ అని పిలుస్తా ..తాసీల్దార్ భార్య అక్క అయితే ,కలెక్టర్ గారి … Continue reading
భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్
భారత కేంద్ర శాసన సభ ప్రధమ అనధికార సభాధ్యక్షుడు విఠల్ భాయ్ జవహర్ భాయ్ పటేల్ గారి జీవిత చరిత్రను ‘’ప్రెసిడెంట్ వి.జే,పటేల్ జీవితం’’పేరుతొ శ్రీ పురాణం కుమార రాఘవ శాస్త్రి సంపాదకత్వం లో శ్రీ కంభం మెట్టు సత్యనారాయణ రావు రచించి తండ్రి స్వర్గీయ కంభం మెట్టు బ్రహ్మాజీ రావు గారి పవిత్ర … Continue reading
ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -4(చివరి భాగం )
ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -4(చివరి భాగం ) వలత్తోలళ్ నారాయణ మీనన్ ‘’చిత్రయోగం ‘’అనే పెద్ద కథా కవిత రాశాడు .ఇవికాక ఇంకో నాలుగు రాసినట్లు ముందే చెప్పుకొన్నాం .1914లో అనిరుద్ధన్ ప్రచురింపబడి పెద్దపేరు పొందాడు .నాలుగు చరనాలున్న 73కవితలు ఇవి .నాటకీయత పండించాడు .అనిరుద్ధుడికి కారాగార శిక్ష పడినప్పుడు … Continue reading
Posted in పుస్తకాలు, సమీక్ష
Leave a comment
ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -3
ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -3 తన ప్రతిభకు తగిన పురస్కార గౌరవాలు అందుకొన్నాడు వలత్తోళ్ నారాయణ మీనన్ .1919లో కొచ్చిన్ మహారాజు ‘’కవి తిలక ‘’బిరుదు ప్రదానం చేసి సత్కరించాడు .1948లో మద్రాస్ ప్రభుత్వం నలుగురు ఆస్థానకవులలో ఒకరుగా చేసి గౌరవిన్చింది.కేంద్ర సాహిత్య ఎకాడమి సభ్యుడిగా ,కేరళ సాహిత్య అకాడెమి … Continue reading
ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -2
ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ -2 తిరుచూరు వదిలి వెళ్లేలోపే మీనన్ వాల్మీకి రామాయణ అనువాదం మొదలుపెట్టాడు .ఎంతటి పనిఒత్తిడిలొ ఉన్నా ,రోజుకు కనీసం నలభై శ్లోకాలు అనువది౦చేవాడు .విద్వాంసులు ఆమోదించారు .కొందరు చందా దార్లను పోగేసి ధారావాహికంగా 1907లో ప్రచురించాడు .కావ్యం పూర్తయ్యాక ఎన్నో పునర్ముద్రణలు పొందింది .చివరి … Continue reading
ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్
ఋగ్వేదాన్ని మలయాళం లోకి అనువదించిన వలత్తోళ్ నారాయణ మీనన్ 1878లో జన్మించి 1957లో మరణించిన వలత్తోళ్ నారాయణ మీనన్ మలయాళకవిత్వానికి కొత్త రీతులు చూపిన ప్రముఖులలో ఒకడు .సంప్రదాయబద్ధమైన చదువు చదివి ,సంస్కృతం లో నిష్ణాతుడై వాల్మీకి రామాయణం, ఋగ్వేదం లను మలయాళభాశషలోకి అనువదించిన ప్రజ్ఞాశాలి .బధిరత్వం బాధించినా ,సాహిత్య సేవలో ,కథాకళీ నృత్యాన్ని పునరుద్ధరించటం … Continue reading
లక్ష్మీజనార్దన చరిత్రము
లక్ష్మీజనార్దన చరిత్రము తూగోజి ధవళేశ్వరం పిడబ్ల్యుడి క్లార్క్ శ్రీ బొండాడ సూర్యనారాయణ లక్ష్మీ జనార్దన చరిత్రం, దానికి అనుబంధంగా శ్రీ వెంకటేశ్వర శతకం రాసి ,రాజమండ్రిలోని ఎస్ గున్నేశ్వరరావు బ్రదర్స్ కు చెందిన చింతామణి ప్రెస్ లో 1913లో ముద్రించారు వెల మూడు అణాలు .విజ్ఞాపనం లో కవి ‘’గౌతమీ తటం ధవళగిరి పై వెలసిన … Continue reading
శివపురాణం
విశ్వనాధ కల్ప వృక్షం తర్వాత ”శివపురాణం” ,ఆతర్వాత” బ్రహ్మ వైవర్త మహా పురాణం” ప్రత్యక్ష ప్రసార౦ సాహితీ బంధువులకు శుభ కామనలు .సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసున్న ”విశ్వనాథ కల్ప వృక్ష శిల్పం ”పూర్తికాగానే ,కార్తీకమాస ప్రత్యేక కార్యక్రమంగా ,”శివ పురాణం ”,అది పూర్తయ్యాక ధనుర్మాస ప్రత్యేక కార్యక్రమ౦గా ”బ్రహ్మ వైవర్త మహా … Continue reading
Posted in ఫేస్బుక్
Leave a comment
దీక్షిత శతకం
దీక్షిత శతకం ‘’ శ్రీ నందిరాజు లక్ష్మీ నారాయణ దీక్షిత శతక౦’’ కర్తవఝల సూర్యనారాయణ కవి .ఇది బాపట్లలోని అత్రి –వాణి ప్రెస్ లో 1938లో ముద్రితం .వెల రెండు అణాలు అనబడే’’ బేడ’’ .ముందు తన వంశ చరిత్ర సీసాలలో ఒలికించాడు కవి .కృష్ణానది బంగాళాఖాతం లో సంగమించే హంసల దీవి క్షేత్రంకు దగ్గరలో … Continue reading
పడమట లంక రామ స్తవం -3(చివరి భాగం )
పడమట లంక రామ స్తవం -3(చివరి భాగం ) 9-శ్రీ నోరి హనుమత్సాస్త్రి –గుంటూరు ‘’జడమతి తోడ సోమకుడు చయ్యన వేదములన్ హరించి ,తా –జడనిధి యందు దాగగను జూడ నెరి౦గియు మత్స్య రూపమై కడువడి రాక్షసున్ దునిమి గ్రక్కునదెచ్చితివీవే వేదముల్ –పడమట ‘’ 10-బ్రహ్మశ్రీ నెమ్మలూరి రామమూర్తి –అమృతలూరు ‘’సుడి వడు గాలి చందమున … Continue reading
పడమట లంక రామ స్తవం -2
పడమట లంక రామ స్తవం -2 3-శతావధాని మధ్వశ్రీ కాశీ కృష్ణాచార్య –గుంటూరు ‘’జడుడన సత్యవాది నఘసక్తుడలోక విగర్హ్యవృత్తుడన్ –బిడియములేనివాడ నవివేకిని మూర్ఖుడ మూఢుడన్ స సగర్వుడ నిటులయ్యు నిన్ను ,మదిరూఢిగగొల్చుచునుంటి గాననో – పడమట లంక రామ ,ఆలన సేయవే జానకీ పతీ ‘’ ‘’కడలికి నొక్క సేతువును గట్టి ,కపీ౦ద్రుల చేతబట్టి యా … Continue reading
పడమట లంక రామ స్తవం
’పడమట లంక రామ స్తవం అనే ఈ పద్యకావ్యాన్ని షోడశ కవులు కలిసికట్టుగా రాయగా ,గుంటూరు చంద్రికా ముద్రాక్షర శాలలో 1917లో నాళ్ళ చెరువు రంగారావు గారిచే ప్రచురింపబడింది .ఈ పుస్తకంలవలన లభించే ద్రవ్యాన్ని పడమటలంక ధర్మ వైద్య శాలకు వినియోగిస్తామని ,ఇందులో సాధకులకోసం ఒక ఆశ్రమాన్ని నిర్మిచామనీ మనవి మాటలలో ప్రకాశకులు తెలియ జేశారు … Continue reading
బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాత్మ్యం -2(చివరి భాగం )
బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాత్మ్యం -2(చివరి భాగం ) ద్వితీయాశ్వాసం లో ‘’మొక్కు లిచ్చెడి భక్తుల బ్రోవు తోడ –నికరమైనట్టి మహాత్య్మనియతి తోడ –సుకము కల్గించు మంచి వస్తువుల తోడ –రాజిలు చుండు నా సుబ్బా రాయ షష్టి ‘’.అన్ని రకాల ఆర్తులు బాధలు తొలగిస్తాడు .ఆయనమహిమలనుచాటే కథలు చెప్పారు కవి .మొదటిది విప్రకథ … Continue reading
బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాత్మ్యం -1
బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాత్మ్యం -1 ‘’సుబ్రహ్మణ్యేశ్వరీయం ‘’అనే పేరుతొ బిక్కవోలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహాత్మ్యం ను శతావధాని బ్రహ్మశ్రీ పిశుపాటి చిదంబర శాస్త్రి గారు రచించారు ,దీన్ని కాకినాడ సుజనరంజనీ ముద్రాక్షర శాలలో ప్రోలాప్రగడ బ్రహ్మానంద రావు గారి చేత 1912 కవిగారు ముద్రింప జేశారు .వెల ము౦దు రాసి, తర్వాత … Continue reading
రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -3(చివరి భాగం )
రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -3(చివరి భాగం ) ఆనంద గజపతి మహారాజు ‘’అరబీ ,పారసీ గ్రీకు లాతినుతెలుగా౦గ్ల౦బు గీర్వాణముల్ –పరి పూర్ణముగ నేర్చియన అన్నిటను’’ కావ్యాలు రాశాడు .దీనికి విజయనగర మోతీ మహల్ సాక్ష్యం .హరిశాస్త్రి ,పేరివెంకట శాస్త్రి గార్లు ఆచార్యులై శబ్ద శాస్త్ర రహస్యాలు నేర్పితే మహా పాండిత్యం పొంది ‘’రచనలు చేశాడు … Continue reading
రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -2
రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -2 పాలు, తేనే, ఖండ , దధి స్వ చ్ఛజలం తో ఏ లోటు రాకుండా రుద్రమంత్రాలతో ఏకాదశ వృత్తి గా కాలగ్రీవుని అభిషేకం చేసేవారు లక్ష్మణ శాస్త్రి .ఆ లక్ష్మణ నిగమఖని అర్ధాంగి కామమాంబిక .వీరికి శంకరుడు కుమారుడు .భార్య పార్వతి .వీరికి సూర్యనారాయణ ,పాపన ,పేరి శాస్త్రి కుమారులు … Continue reading
రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -1
రాయుడు శాస్త్రి యశశ్చంద్రిక -1 అ నే పద్యకావ్యాన్ని బ్రాహ్మశ్రీ తాతా సుబ్బారాయుడు శాస్త్రి గారి షష్టి పూర్తిమహోత్సవం నాడు వారి శిష్యులు గురువుగారి పాదపద్మాలకు సమర్పణగా ,ముద్రించినట్లు ఆసంఘ కార్యదర్శి శ్రీ వాసా అన్నప్ప శాస్త్రి గారు 20-4-1935 న తెలిపారు .ఈ కావ్య రచనకు ప్రోత్సాహం శాస్త్రి గారి ప్రధమ శిష్యులు పిఠాపురం … Continue reading
రామయాజి చరిత్ర
రామయాజి చరిత్ర అనే పుస్తకాన్ని రాజమండ్రికి చెందిన బ్రహ్మశ్రీ శ్రీపతి భాస్కర శాస్త్రి రాశారు. వీరు కంచుమర్తి శ్రీ వెంకట సీతారామ చంద్రరావు బహద్దర్ జమీందారు గారి ఇండస్ట్రియల్ జనానా స్కూల్ లో ప్రధాన ఆంధ్ర ఉపాధ్యాయులు .పుస్తకం 1914లో బ్రాసీ ఇండష్ట్రియల్ మిషిన్ ముద్రాక్షర శాలలో ముద్రితం .వెల పావలా. మద్రాస్ మండలం … Continue reading
తిరుపతమ్మ కథ పాట
తిరుపతమ్మ కథ పాట కృష్ణా జిల్లా పెనుగంచి ప్రోలు తిరుపతమ్మ కథ ఇది .దీన్ని కామమ్మ కథపాట మాదిరిగా ఈ కథ పాట రూపం లో రాయబడి ,1927లో తెనాలిలోని రచిత ముద్రాక్షర శాలలో ముద్రింపబడింది .వెల కేవలం రెండు అణాలు . ‘’శుభమమ్మ తిరుపతమ్మ మాయమ్మా తిరుపతమ్మా –అతి పుణ్యనది యైన మునియేటి దరిని … Continue reading
భోగేశ్వర మహాత్మ్యం
భోగేశ్వర మహాత్మ్యం భోగేశ్వర మహత్మ్య ప్రబంధకావ్యాన్ని కృష్ణా జిల్లా బందరు దగ్గర ఉన్న పెడన వాస్తవ్యులు మల్లంపల్లి మల్లికార్జున కవి చే రచింపబడి ,వారి ప్రియ శిష్యుడు శ్రీ దారా సూర్యప్రకాశ లింగ చంద్ర శేఖరస్వామి ద్రవ్య సహాయం తో మచిలీ బందరు భైరవ ముద్రాక్షర శాల లో ముద్రింపబడినది.వెల అర్ధ రూపాయి .సంవత్సరం లేదు … Continue reading
రేపటి నుంచి” విశ్వనాధకల్ప వృక్ష శిల్పం ”ప్రారంభం -చిన్న సవరణ
రేపటి నుంచి” విశ్వనాధకల్ప వృక్ష శిల్పం ”ప్రారంభం -చిన్న సవరణ సాహితీ బంధువులకు శుభ కామనలు .సరసభారతి ఫేస్ బుక్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం అవుతున్న ”మంత్రం మయ వాణి విశ్వనాధ ”ఇవాళ 24వ భాగం తో పూర్తీ అవుతుంది . రేపు 5-10-21 మంగళవారం సాయంత్రం 4గం నుంచి ధారావాహికగా ”విశ్వనాధ కల్ప … Continue reading
పర్యావరణ పరిరక్షకురాలు,’’దిగాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్’’ నవలా రచయిత్రి – అరుంధతీ రాయ్ -(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్.
పర్యావరణ పరిరక్షకురాలు,’’దిగాడ్ ఆఫ్ స్మాల్ ధింగ్స్’’ నవలా రచయిత్రి – అరుంధతీ రాయ్ -(వ్యాసం)-గబ్బిట దుర్గాప్రసాద్. జననం – విద్య – వివాహం: మేఘాలయ రాష్ట్రం షిల్లాంగ్ లో అరుంధతీ రాయ్ 24-11-1961న కేరళకు చెందిన మలయాళీ సిరియన్ క్రిష్టియన్,మహిళా హక్కుల కార్యకర్త అయిన మేరీ రాయ్ ,కలకత్తా లోని బెంగాలీ హిందూ టీ ప్లాంటేషన్ మేనేజర్ … Continue reading
శాంతి వైపు లోతైన అన్వేషణ -3(చివరి భాగం )
శాంతి వైపు లోతైన అన్వేషణ -3(చివరి భాగం ) ‘’ఆలోచించరానిదాన్ని ఆలోచించటం ‘’(థింకింగ్ అబౌట్ అన్ ధింకబుల్)అనేది భవిష్యత్ సంఘటన గురించి ఏర్పడినమాట .భవిష్యత్ సంఘటన అంటే జరగటానికి అవకాశం ఉన్నా ,అది ఊహా జనితమైనదే అని భావం .అదిమాత్రం వర్తమాన విషయంపై ఫోకస్ అయి ఉండాలి .వ్యక్తి సమష్టి తో ప్రపంచవ్యాప్తంగా కలిసిపోవటం .కనుక … Continue reading
సరస భారతి 160 వ కార్యక్రమంగా శ్రీకోటగురువరేణ్యుల స్మారక నగదు పురస్కార ప్రదానం
సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు ‘’అక్షరం లోక రక్షకం ‘’ సరస భారతి 160 వ కార్యక్రమంగా శ్రీకోటగురువరేణ్యుల స్మారక నగదు పురస్కార ప్రదానం సాహితీ బంధువులకు శుభకామనలు ,నవరాత్రి దసరా శుభా కాంక్షలు సరస భారతి 160వ కార్యక్రమంగా 2021లో ఇంటర్ పాసై ,ఎంసెట్ లో అత్యధిక మార్కులు పొందిన పేద ప్రతిభగల … Continue reading
శాంతి వైపు లోతైన అన్వేషణ -2
శాంతి వైపు లోతైన అన్వేషణ -2 నిజంగా మన సంస్కృతి భయపడి ,ఆకాలాన్ని అసహ్యించుకొని దాన్ని , ,దానితాత్కాలిక కారాగారాన్ని పేల్చి వెయ్యాలని అనిపిస్తుంది .అది ఆ జైలును ఆపరిసరాలు జీవులే నే కాదు బయట ఉన్న ప్రపంచ ప్రదేశమంతా ద్వంస౦ చేస్తుంది .ఆ జైలులో ఉన్నబందీలు తప్పించుకొనే ఉపాయం, బయట పడేవారు లెక్కించదగిన సంఖ్యలో … Continue reading