అక్షరం లోక రక్షకం
సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు
జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత స్వర్గీయ రావూరి భరద్వాజ గారిపై అవగాహన సభ
వేదిక –శ్రీ అమరవాణి హైస్కూల్ –ఉయ్యూరు –కాకాని నగర్
తేది ,సమయం –22-2-2014-శనివారం ఉదయం -11గం లకు
విషయం –జ్ఞానపీఠ పురస్కార గ్రహీత స్వర్గీయ రావూరి భరద్వాజ జీవితం –రచనలు
సభాధ్యక్షులు –శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ –సరసభారతి అధ్యక్షులు
సభా నిర్వహణ ,అఆతిధ్యం –శ్రీ పి.వి.నాగ రాజు –ప్రిన్సిపల్ –అమరవాణి హైస్కూల్
ముఖ్య అతిధి –శ్రీమతి మందరపు హైమవతి –ప్రముఖ కవి, కదా రచయిత ,విమార్శ కురాలు
ఆత్మీయ అతిధి –శ్రీ కే .ఆంజనేయ కుమార్ –ప్రసిద్ధ కవి ,విమర్శకులు
సాహిత్యాన్ని సమాజం లోని అందరికి అందజేయాలనే తలంపు తో ఏర్పడిన సరసభారతి- విద్యార్ధులకు రావూరి భరద్వాజ గారి ఆదర్శ జీవితం ,వారి ప్రముఖ రచనలు ,పొందిన పురస్కారాల పై విద్యార్ధులకు అవగాహన కల్పించటానికి ఏర్పాటు చేసిన ఈ సభకు సాహిత్యాభిమానులందరూ ఆహ్వానితులే .విచ్చేసి ,పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన .
జోశ్యుల శ్యామల మాదిరాజు శివలక్ష్మి గబ్బిట వెంకట రమణ గబ్బిట దుర్గా ప్రసాద్
గౌరవాధ్యక్షులు కార్య దర్శి కోశాధికారి అధ్యక్షులు –సరసభారతి
9989066375,08676-232797
అమరవాణి ప్రిన్సిపాల్ శ్రీ నాగ రాజు –ఫోన్ -9440636357
తెలుగులో మాట్లాడటం మన జన్మ హక్కు ,

