వీక్షకులు
- 1,055,475 hits
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- మహాత్మా గాంధీజీ జాన్సన్ కు బాస్వేల్ ప్యారేలాల్ రాసిన జీవిత చరిత్ర-33
- శ్రీ కోలాచలం శ్రీనివాసరావు గారి ప్రపంచ నాటక చరిత్ర-33
- కళా ప్రపూర్ణ డా మిక్కిలినేని గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర.46 వ భాగం.16.5.24.
- మాన్య శ్రీ దిగ వల్లి వేం కట శివ రావు గారి కథలు గాథలు.20 వ భాగం.26.5.26.
- మాన్య శ్రీ దిగ వల్లి వేం కట శివ రావు గారి కథలు గాథలు.20 వ భాగం.26.5.26.
- భవభూతి ఉత్తర రామ చరిత్ర.18 వ చివరి భాగం.16.5.24
- పదళాలి త్య పండిత కవి దండి రచించిన దశ కుమార చరిత్ర.4 వ భాగం.16.5.24.
- శ్రీ కోలాచలం శ్రీనివాసరావు గారి ప్రపంచనాటక చరిత్ర –32
- మహాత్మా గాంధీ జీ జాన్సన్ కు బాస్వేల్ ప్యారేలాల్ రాసిన జీవిత చరిత్ర –నాలుగవ భాగం-32
- కళా ప్రపూర్ణ డా మిక్కిలినేని గారి ఆంధ్ర నాటక రంగ చరిత్ర.45 వ భాగం.25.5.24.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,311)
- సమీక్ష (1,662)
- ప్రవచనం (14)
- మహానుభావులు (382)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,148)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (335)
- సమయం – సందర్భం (847)
- సమీక్ష (29)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (539)
- సినిమా (378)
- సేకరణలు (317)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (1,588)
- స్వాతంత్ర సమరయోదులు (12)
- English (6)
ఊసుల గూడు
Monthly Archives: January 2014
రాచకీయ ద్విప్లేట్స్-9(శునకానందం స్పెషల్ )
రాచకీయ ద్విప్లేట్స్-9(శునకానందం స్పెషల్ ) 1-అసెంబ్లీ లో బిల్లు వోడిపోతే కే.సి.ఆర్. సీమాంధ్రుల ది అన్నాడు శునకానందం పాపం గత ‘’జన్మ’’స్మృతి ఇంకా వీడక పొండుతున్నాడేమో అను క్షణం రాక్షసానందం 2-అసెంబ్లీ’’ బావి’’ లో అందరూ అయ్యారు కప్పలు బిల్లు తిరస్కరించటానికే ఇంతగా పడ్డారు ఈ తిప్పలు ‘ 3-ఆంద్ర ప్రదేశ్ నుంచి … Continue reading
హోమర్ నుండి జాయిస్ దాకా -2
హోమర్ నుండి జాయిస్ దాకా -2 గ్రీక్ రచయిత Aeschylusరాసిన oresteriaలోనాగరక విధానం లో ఉన్న న్యాయ పద్ధతికి ప్రాధాన్యం కని పిస్తుంది .గ్రీసు దేశం పై పర్శియన్ల్స్ దాడికి వ్యతిరేకించాడు .ఆదేశం తరఫున పోరాడాడు కూడా .విజయాన్ని గర్వం గా అహంకారం గా మార్చవద్దని సలహా ఇచ్చాడు .గర్వాన్ని ఆకలిగా … Continue reading
నీతి నిలబడితేనే మనం నిలబడతాంఅంటున్న కృష్ణా జిల్లా మాజీ ఐ ఏ.ఎస్ అధికారి కాకి మాధవరావు
వ్యవస్థలో మార్పు కోసం శ్రమించే వారిని వ్యక్తులుగా విడదీసి అశక్తులుగా నిలబెట్టాలని చూస్తుంది సమాజంలోని ఒక వర్గం. అదే పనిగా కుతంత్రాలు చేస్తూ, కుంగదీయాలని కూడా చూస్తుంది. వాటిని ఎదిరించే దిశగా అడుగులు వేయలేకపోతే ఎవరైనా నిలువునా కూలిపోవాల్సి వస్తుంది. ఎన్నో అవరోధాల్ని అడుగడుగునా ఎదుర్కొంటూ నీతికీ నిబద్ధతకూ మారుపేరుగా నిలిచిన సీనియర్ ఐఏఎస్ … Continue reading
నా దారి తీరు -71 చెరుకు రైతుగా నేను
నా దారి తీరు -71 చెరుకు రైతుగా నేను మేము హిందూ పురం నుంచి 1951లో ఉయ్యూరు వచ్చాం .మా నాన్న గారే వ్యవసాయాం చస్తూఉండేవారు .మేము ఎప్పుడైనా పొలం వెళ్లి వస్తూన్దేవాళ్ళం .అంతకు మించి మాకే వ్యవహారమూ తెలియదు .ఉయ్యూరు చేను ఫాక్టరీ వెనుకనే ఉంది .సాగునీటికి కాలువ సౌకర్యం ఉంది మింట సత్యం అనే … Continue reading
రాచకీయ ద్విప్లేట్స్ -8
రాచకీయ ద్విప్లేట్స్ -8 1-పెద్దల సభకు సీటిచ్చినా రాముడు ,ఇవ్వక నరసింహుడు ,అవమానం అని రాజూ ఏడుపు నామినేషన్ల ముందే ఇంత జరిగితే ,ఎన్నికప్పుడు కోట్లు పోయి సీట్లూ పోయి లబో దిబో నేనా ముగింపు? 2-బెజవాడలో మోడీ విజయం కోసం సభ పెట్టిన వెంకయ్య బానే … Continue reading
హోమర్ నుండి జేమ్స్ జాయిస్ దాకా -1
హోమర్ నుండి జేమ్స్ జాయిస్ దాకా -1 వాలెస్ గ్రే అనే ఆంగ్ల ప్రొఫెసర్ రాసిన పై పుస్తకం లో ఉన్న అనేక విషయాలు ఆసక్తి కరం గా ఉన్నాయి వీటిని అందించటం నేను చేస్తున్న పని . హోమర్ పరమేశ్వ రుడికి మానవ రూపం ఇవ్వటం అంటే ‘’anthropomorphism ‘’కు హోమర్ విలువ ఇచ్చాడు .దేవతలే … Continue reading
”మహా భారత యుద్ద్దానికి కారణం ఎవరూ కాదు నేనే ”అని ఆవేదన పడ్డ బీష్మ పితామహుడు
భారతంలో భీష్ముడిది ఒక అరుదైన పాత్ర. ఆయన ఒక కఠోరమైన ప్రతిజ్ఞకు కట్టుబడినవాడు. మహా పరాక్రమశీలి. సత్యాన్ని అతిక్రమించనివాడు. అందరి పట్ల ఆదరభావం, సమదృష్టి కలిగిన నాయకుడు. దేశభక్తిని అణువణువునా నింపుకున్నవాడు. తన దేశ సరిహద్దులను రక్షించటానికి ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడిన వాడు. అధికార వాంఛా రహితుడు..ఒక్క మాటలో చెప్పాలంటే- ప్రస్తుతం మన … Continue reading
నేత్రావధానం చేస్తున్న ఏడవ తరగతి విద్యార్ధినులు
నేత్రావధానం చేస్తున్న ఏడవ తరగతి విద్యార్ధినులు కళ్లతో భావాలను పలికి ంచడం ఎంత గొప్పగా ఉంటుంది? దాన్నే మరో మెట్టు పైకి తీసుకెళితే ఏమవుతుంది? నేత్రావధానమవుతుంది. దాన్ని ఏడో తరగతి చదివే ఇద్దరు నిరుపేద విద్యార్థినులు చేస్తే….? అది వారి ప్రతిభకు అద్దమవుతుంది, పదిమంది ప్రశంసలకు అర్హమవుతుంది. అవధాన విద్యే అంతరించిపోతోందనుకుంటే, అందులో … Continue reading
కన్యాశుల్కంనాటకం ఆరోస్సారి-8 గంటల పాటు
‘తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి’ ‘పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్…’ ‘బుద్ధికి అసాధ్యం ఉందేమోగానీ, డబ్బుకి అసాధ్యం లేదు’ ‘డామిట్ కథ అడ్డం తిరిగింది..’ వీటిలో ఒక వాక్యమైనా తెలియని తెలుగువాళ్లుండరేమో! అంతలా జనంలోకి వచ్చేశాయి ‘కన్యాశుల్యం’ డైలాగులు. గురజాడ 150 ఏళ్ల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, ఆయన రాసిన ఈ ప్రసిద్ధ నాటకాన్ని వచ్చే ఆదివారం … Continue reading
గోవిందరాజు చక్రధర్ రాసిన మీడియాసంగతులనే పెద్ద బాల శిక్ష
గోవిందరాజు చక్రధర్ రాసిన మీడియాసంగతులనే పెద్ద బాల శిక్ష గోవింద రాజు చక్రధర్ పేరు తెలియని పత్రికా పాఠకులే లేరు .జర్నలిస్తులకోసం కాలేజి నడుపుతూ తేర్చిదీద్దుతూ అనేక ప్రముఖ పుస్తకాలను కరదీపికలు గా రాసిన సీనియర్ జర్నలిస్ట్ జర్నలిస్ట్ మార్తాండుడు ఆయన .పాత తరం జర్నలిస్టుల … Continue reading
శ్రీ పొన్నాడ సత్య ప్రకాష్ -అద్దెకు జేజేలు
శ్రీ పొన్నాడ సత్య ప్రకాష్ కదా -అద్దెకు జేజేలు
సిమ్లాలో ఆంధ్రా వాలా
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామంలో పుట్టిన పురుషోత్తమరావుది సామాన్య రైతు కుటుంబమే. ఇంటర్తో ఆపేసి వ్యవసాయాన్ని ప్రారంభించిన ఆయన మొదట రంగారెడ్డి జిల్లాలో కొంత భూమిని లీజుకు తీసుకొని కూరగాయలు సాగు చేశారు.1995లో ఉద్యానశాఖ నుంచి జిల్లా ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు. అదే ఏడాది అధిక ఉష్ణోగ్రతను తట్టుకొనే బంగాళదుంప విత్తనాల … Continue reading
దేశ పురస్కారాలలో తెలుగుకు స్థానమే లేదన్న జి ఎల్ యెన్ మూర్తి
భారతరత్నతో సహా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్ఠాత్మక పురస్కారాలలో తెలుగువారికి ప్రాధాన్యం తగ్గిపోతోంది. తెలుగువారి తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించే నాయకులు కూడా కరువయ్యారు. ప్రభుత్వపరమైన ప్రతిభా పురస్కారాలలో తెలుగుతేజం వన్నె నానాటికీ తరిగిపోతోంది. ప్రభుత్వేతర సంస్థలు చిత్రవిచిత్ర పురస్కారాలతో, బిరుదుల పందేరంతో హోరెత్తిస్తున్నాయి. అందులో కొన్ని కేవలం సత్కారాల కోసమే వెలిసినట్టుగా, … Continue reading
నేనెంత కాలం ఉంటాను మీరెన్తకాలమ్ చేస్తారు /అన్న అక్కినేని
“ఇప్పటివరకు బాగా చేశారు. ఇక చాలు. ఈ సంవత్సరంతో ముగిద్దామమ్మా’ అన్నారు. దానికి నేను నవ్వేసి ‘మేము చేస్తాంలెండి’ అన్నాను. ఆ తరువాత మళ్లీ స్టేజి మీద కూడా అదే మాట – ‘ఇంకెంతకాలం చేస్తారు. ఇదే చివరి సంవత్సరం’ అన్నారు.” సెప్టెంబర్ 28, 2013 హైదరాబాద్ రవీంద్రభారతిలో సాయంత్రం వేళ. ‘రాగసప్తస్వర’ అనే … Continue reading
రావూరి భరద్వాజ పై అమరావాణి హైస్కూల్ విద్యార్ధులకు అవగాహన సభ -సరసభరతి 59 వ సమావేశం -22-2-14- శనివారం -ఉదయం -11గం లకు
అక్షరం లోక రక్షకం సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు ఆహ్వానం -59వ సమావేశం జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత స్వర్గీయ రావూరి భరద్వాజ గారిపై అవగాహన సభ వేదిక –శ్రీ అమరవాణి హైస్కూల్ –ఉయ్యూరు –కాకాని నగర్ తేది ,సమయం –22-2-2014-శనివారం ఉదయం -11గం లకు విషయం –జ్ఞానపీఠ పురస్కార గ్రహీత … Continue reading
జగమే మాయ అనే ఎరుక తో మరో ప్రపంచానికి మహా ప్రస్థానం సాగించిన బాటసారి-అక్కినేని
జగమే మాయ అనే ఎరుక తో మరో ప్రపంచానికి మహా ప్రస్థానం సాగించిన బాటసారి-అక్కినేని స్వర్గీయ అంజలీ దేవి ,అక్కినేని లకు సరసభారతి నివాళి -23-1-14 అక్కినేని ని నేను మొదటి సారిగా 1963లో రాజమండ్రి రైల్వే ప్లాట్ ఫాం మీద చూశాను .నేనప్పుడు బి ఇ డి.ట్రయిం గ్ చేస్తున్నాను .మెయిల్ కోసం ఎదురు చూస్తున్నాను … Continue reading
మహిళా మాణిక్యాలు
మహిళా మాణిక్యాలు సాహితీ బంధువులకు –శుభ కామనలు—వివిధ రంగాలలో ప్రపంచ ప్రసిద్ధులైన మహిళల పై ఇంటర్నెట్ లో నేను రాసిన 50ఆర్టికల్స్ ను ‘’మహిళా మాణిక్యాలు ‘’పేరు తో సరసభారతి తరఫున 12వ పుస్తకం గా ముద్రించి శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలలో అంటే 30-3-2014నఆవిష్కరింప జేయాలని సంకల్పం కలిగింది . ఇందులో డొక్కాసీతమ్మ గారు ,డాక్టర్ … Continue reading
సినీ అస్టావధాని ‘’బహు ‘’మతి-భానుమతి
సినీ అస్టావధాని ‘’బహు ‘’మతి-భానుమతి ఆ మాటలో వెటకారం మనసులో నిర్మలత్వం అభినయం లో శిఖరారోహణ హాస్యం లో అద్వితీయం సంగీతం లో సరస్వతీయం ,హాస్య సాహిత్యం లో సమర్ధత్వం, దర్శకత్వం లో అసామాన్యం ,ఆవకాయ పెట్టినా అత్తగార్ని ఝాడించినా అన్నిటా ఆమెకు ఆమే సాటి .జ్యోతిషం ,వేదాంతాల లోతులు తరచింది .బహుముఖీనప్రజ్నకు ‘’బహు’’ మతి … Continue reading
గురువులకు గురువు -దేవీ స్వరూపిణి ఆనందమయీ మా
గురువులకు గురువు -దేవీ స్వరూపిణి ఆనందమయీ మా ఆమె సన్నిధే దైవ సన్నిధి .ఆమె సమక్షం ఆనంద రసప్లావితం .ఆమె వాక్కు పరావాక్కు . ఆమె గురువులకు గురువు అని పించు కొన్న దైవీ … Continue reading
వాయుసేన లో మొదటి మహిళా మార్షల్ -పద్మావతి బందో పాధ్యాయ
వాయుసేన లో మొదటి మహిళా మార్షల్ -పద్మావతి బందో పాధ్యాయ తిరుపతిలో జన్మించి మెడిసిన్ లో డిప్లమా డిఫెన్స్ సైన్స్ లో ఉన్నత విద్యా పొందిన పద్మా గంగోపాధ్యాయ ఏం డి సాధించింది ఆర్మేడ్ ఫోర్స్ మెడికల్ సైన్స్ లో ఉద్యోగం ఆరంభించి,ఆర్కెటిక్ ఖండం పరిశోధనా బృందం లో పరిశోధన చేసింది .బెంగళూర్ యూని వర్సిటి లో … Continue reading
అమ్మ కు నిర్వచనం జిల్లెళ్ళమూడి అమ్మ
అమ్మ కు నిర్వచనం జిల్లెళ్ళమూడి అమ్మ ‘’నీ పిల్లలో ఏమి చూస్తున్నావో అందరిలో దానినే చూడటం బ్రహ్మస్తితి పొందటమే .తిధులు విధిని మార్చలేవు .పెట్టింది కాదు ,జరిగేదే ముహూర్తం .మానవుడి నడక నవగ్రహాల మీద ఆధారపడి లేదు ,రాగ ద్వేషాలు అనే రెండే రెండు గ్రహాలమీదే .జీవితం సమస్యల తోరణం , సమస్యలతో రణం .వైకల్యం … Continue reading
తొలితరం మహిలోద్యమ నాయకురాలు –భండారు అచ్చమాంబ
తొలితరం మహిలోద్యమ నాయకురాలు –భండారు అచ్చమాంబ భారత దేశం లోనే మొదటి మహిళా చరిత్ర రచయితగా ,మన రాష్ట్రం లో తొలితరం మహిళోద్యమ సారధిగా శ్రీమతి భండారు అచ్చమాంబ గుర్తింపు పొందింది .కృష్ణా జిల్లా నందిగామదగ్గర పెనుగంచి ప్రోలు లో ఆమె 1874లో జన్మించింది తండ్రి కొమర్రాజు వెంకటప్పయ్య .కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు గారికి సోదరి … Continue reading
ఎదిరించకపోతే అన్యాయాలదే రాజ్యం
సాఫీగా సాగిపోయే మార్గాన్ని ఎంచుకునేందుకు అనువైౖన జీవన నేపథ్యం ఆయనది. అయినా నిరంతరం పోరాట మార్గాన్నే ఎందుకు ఎంచుకున్నట్లు? ఏ చిన్న బాధకైనా కన్నీటి పర్యంతమైపోయే బొజ్జా తారకం అనుక్షణం తీవ్రమైన సంఘర్షణకు గురిచేసే మార్గంలో ఎందుకు నడిచినట్లు? కులపోరాటాల్ని, వర్గపోరాటాల్ని సమన్వయ పరచనిదే భారతదేశంలో ఏమీ సాధించలేమని నొక్కి పలికే ఆయన అనేక … Continue reading
సంగీత సద్గురు త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవం -21-1-14-పుష్య బహుళ పంచమి
శ్రీ సువ్ర్చలాన్జనేయ స్వామి ఆలయం లో సంగీత సద్గురు త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవం -21-1-14-పుష్య బహుళ పంచమి
కృష్ణా జిల రచయితల సంఘం ఆధ్వర్యం లో3 వ ప్రపంచ తెలుగు రచయతల మహా సభలు
3 వ ప్రపంచ తెలుగు రచయతల మహాసభలు
నాటకానికి ఎసెట్ సామ్యుల్ బెకెట్
నాటకానికి ఎసెట్ సామ్యుల్ బెకెట్ సామ్యూల్ బార్క్లే బెకెట్ 1906ఏప్రిల్ 13న ఐర్లాండ్ లోని డబ్లిన్ లో ఫాక్స్ రాక్ లో జన్మించాడు రచయిత నవలా కారుడు ,నాటక రచయిత డైరెక్టర్ ,కవి .పారిస్ లో ఉండేవాడు .ఇంగ్లీష్ ,ఫ్రెంచ్ భాషల్లో చేయి తిరిగిన రచయిత అని పించుకొన్నాడు .మానవ మనస్తత్వం లోని మొదాంత విషాదాన్తాలకు … Continue reading
చిట్టూర్పు లో ఆచార్య పింగళి వారి జయంతి వర్ధంతి సభ పై పత్రికా స్పందన
ఆచార్య పింగళి లక్ష్మీ కాంత దర్శనం -మూర్తిమత్వం చిట్టూర్పు లో ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారి పై సాహిత్య సభ చిట్టూర్పు -12-1-14
అమెరికా చేరిన మొదటి హిందూ మహిళా డాక్టర్ –ఆనందీ బాయ్ జోషి
అమెరికా చేరిన మొదటి హిందూ మహిళా డాక్టర్ –ఆనందీ బాయ్ జోషి కాదంబినీ గంగూలీతో బాటు మొదటి సారిగా వైద్య పట్టా పొందిన మొదటి తరం మహిళా డాక్టర్ ఆనందీ బాయ్ జోషి .అమెరికా చేరిన తొలి హిందూ మహిళా డాక్టర్ కూడా .1865 మార్చి 31న మహా రాష్ట్ర లోని పూనా లో జన్మించింది .ఆమెది సంపన్న … Continue reading
సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు
అక్షరం లోక రక్షకం సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు సరసభారతి ఆధ్వర్యం లో57 వ సమావేశం గా సంగీత సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి వారి ఆరాధనోత్సవం 21-1-2014 మంగళ వారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీ సువర్చలాంజనెయస్వామి వారి ఆలయం మహిత మందిరం … Continue reading
మురిపించి ముగిసిన వేయిపడగలు
మురిపించి ముగిసిన వేయిపడగలు హైదరాబాద్ ఆకాశ వాణి కేంద్రం నుంచి ఇరవై రెండు వారాలుగా శనివారం ఉదయం ఎడుమ్బావుకు ప్రసారమైన తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వ నాద సత్యనారాయణ గారి వేయిపడగలు నవలకు మలచబడిన రేడియో నాటకం కిందటి వారం తో పూర్తికాగా ఈరోజు దానిపై విశ్లేషణ స్పందన ప్రసారమైంది .ఆచార్య కోవెల … Continue reading