Monthly Archives: May 2014

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -33 ముగ్గురు కవుల ముచ్చట్లు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -33 ముగ్గురు కవుల ముచ్చట్లు కాల్ రిడ్జినెదర్ సస్తో వే లో ఉన్న టాం పూల్ ఉన్న ఊరికి వెళ్ళాడు  .అది బాగా నచ్చింది ఇక్కడే సారాబిడ్డను కన్నది  .నుదిటి నుంచి బుజాలదాకా బాధ ఎక్కువైంది ,ఇప్పటిదాకా వాడుతున్న నల్లమందు డోసుబాగా  పెంచాడు .అయినా తగ్గ లేదు .1797లో రేస్ దౌన్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉయ్యూలోని ‘హిందూ స్మశాన వాటిక అభి వృద్ధికి ”అమెరికా నివాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారి విరాళం

సాహితీ బంధువులకు -శుభకామనలు -ఉయ్యూరు వాసి ,ప్రస్తుతం అమెరికా నివాసి శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఉయ్యూరు లో ”హిందూ స్మశాన వాటిక ‘ను రోటరీక్లబ్ వారు  ఆధునీకరించి అభివృద్ధి చేస్తున్న సందర్భం గా నా ద్వారా విషయం తెలుసుకొని ఉడతా భక్తిగాతానూ భాగస్వామి అవాలనే తలంపు తో ఇరవై అయిదు వేల రూపాయలు విరాళం … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

సరసభారతి సమావేశంలో – ఏకపాత్రాభినయం

This gallery contains 13 photos.

More Galleries | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -32 అంతమైన స్వప్నం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -32 అంతమైన స్వప్నం ఒకరి ప్రతిభతో ఒకరు పోల్చటానికి వీలు లేక పోయినా వర్డ్స్ వర్త్ ,కాల్రిద్జ్ టేలర్ ,సూతే లు కొత్త మార్గాలు తొక్కారు .తిరుగు బాటు చేయక పోయినా వ్యతిరేకించారు .మనిషి సాటి మనిషిపై బాధ్యత గురించి ఆలోచించారు .రాజకీయాల బదులు సాంఘిక నీతి రాజ్యమేలాలని స్వప్నించారు (యుటోపియ).తమ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రాచకీయ ద్విప్లేట్స్ -34(సామాన్యుడు అసామాన్యుడైన వేళ)

                          రాచకీయ ద్విప్లేట్స్ -34(సామాన్యుడు అసామాన్యుడైన వేళ) 1-భారత ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ బతికించాడు ఓటరైన ‘’సామాన్యుడు’’  కుళ్ళిన సమాజాన్ని ,అవినీతి పాలకుల్ని ఏరిపారేసి అనిపించాడు ‘’అసామాన్యుడు ‘’ . 2-ప్రజలు ,సార్క్ దేశాధిపతుల సమక్షం లో ప్రధానిగా పట్టాభిషిక్తుడైన ‘’మోడీ … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

”మహిళా మాణిక్యాలు ‘పుస్తకం పై శ్రీమతి కోపూరి పుష్పాదేవి సమీక్ష -ఆంద్ర భూమి 25-5-14 ఆదివారం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -31 హాలిక కవి –రాబర్ట్ బర్న్స్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -31 హాలిక కవి –రాబర్ట్ బర్న్స్ మరచి పోరాని కవిత్వం రాసి, మేధావిగా కష్టజీవి గా, విఫల రైతుగా ,సహజ పాండిత్యునిగా ,ప్రతీకాత్మక కవి గా ,లిజెండరీ హీరో గా ,సంచార జాతి దేవుడి గా రాబర్ట్ బర్న్స్ సుప్రసిద్ధుడు .’’ది ఫార్మర్స్ ఇంగిల్ ‘’అనే కవిత చాలా సాధికారకం గా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

హనుమజ్జయంతి

ఉయ్యూరు శ్రీ సువర్చలన్జనేయ స్వామి దేవాలయం లో శ్రీ హనుమజ్జయంతి మూడుర్ ఒజుల పాటు  వైభవం గా జరిగింది . మొదటి రోజు 21-5-14బుధవారం ఉదయం అయిదు గంటల నుండి అష్ట   కలశాల శ్రీ స్వామి    స్నపన నిర్వహించాము   అనంతరం ,మన్యుసూక్తం తో అభిషేకం నిర్వహించాము ఆలయ అర్చకులు ఛి వేదాంతం మురళీ కృష్ణ ఈ … Continue reading

Posted in దేవాలయం | Tagged | Leave a comment

సంక్షోభంలో భాషా వికాసం

సంక్షోభంలో భాషా వికాసం రాష్ట్ర విభజన తరువాత సాంస్కృతిక రంగం, భాషా వికాసం వంటివి ఏ రూపం సంతరించుకోబోతున్నాయన్నది అటు తెలంగాణలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ చర్చనీయాంశంగా మారింది. తెలుగుతనానికి ప్రతిరూపంగా ఉండాల్సిన మన ప్రభుత్వ సాంస్కృతిక శాఖ మరో వారం రోజులలో పెనుమార్పులు సంతరించుకోబోతోంది. జూన్ 2 నుంచి 2 రాష్ట్రాలుగా అవతరించనున్న అరవై ఏళ్ళ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహితీ గంధం గంగాధరం

సాహితీ గంధం గంగాధరం 1974లో అరసం మహాసభలు ఒంగోల్లో జరిగినప్పుడు చిరసం నుంచి మధురాంతకం రాజారాం, కలువకొలను సదానంద, ఎస్.మునిసుందరం లాంటి ప్రముఖ సాహితీ మూర్తులతోను, కవి మిత్రులు విజయకుమార్ (సౌభాగ్య), కేఎస్వీల తోను గంగాధరం శిష్యుణ్నిగా ఆయన వెంట వెళ్లడం అదో మరపురాని అనుభూతి! 1975 జనవరిలో అనుకుంటా కడపలో ఆ జిల్లా రచయితల … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవిత్వమై గెలిచిన తెలంగాణ

కవిత్వమై గెలిచిన తెలంగాణ తెలంగాణ మలి దశ ఉద్యమంలో కవులు నిర్వహించిన పాత్ర మరువలేనిది. సాహిత్య పేజీల్లో నిరంతరం కవిత్వం ఊట లాగా వెలువడుతూనే ఉండింది. వేలాది కవితలు, వందలాది సంపుటులు, పదుల సంకలనాలు వెలుగు చూశాయి. ఎన్నో సంస్థలు ఏర్పడి మొదలు కవిత్వం ద్వారానే తెలంగాణ ఆకాంక్షను వ్యక్తపరిచాయి. ఉద్యమం పక్కదారి పట్టినప్పుడల్లా తెలంగాణ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -30 స్వర్గ నరకాల పరిణయం చిత్ర శిల్ప కవి -విలియం బ్లేక్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -30 స్వర్గ నరకాల  పరిణయం చిత్ర శిల్ప కవి -విలియం బ్లేక్ లండన్ లో 28-11-1757న జన్మించిన విలియం బ్లేక్ తండ్రి హోసరీ మర్చంట్ .పుట్టుక నుంచి విజనరీ ద్రుష్టి ఉన్న వాడు .నాలుగేళ్ళప్పుడే భగవంతుడు కనిపించినట్లు అను భూతి పొందాడు .పొలాలలో నడుస్తూ డుస్తూ  దేవతా గణాలతో ఉన్నట్లు వాటికి రెక్కలున్నట్లు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

5-5-14ఆదివారం రోహిణి ప్రవేశం నాడు – శ్రీ కనక దుర్గమ్మ -శ్రీ నృసింహ స్వామి- శ్రీ తిరుపతమ్మ దేవాలయ సందర్శనం

25-5-14ఆదివారం రోహిణి ప్రవేశం నాడు – బెజవాడశ్రీ  కనక దుర్గమ్మ వారు ,వేదాద్రి శ్రీ నృసింహ స్వామి ,పెనుగంచి ప్రోలు శ్రీ తిరుపతమ్మ దేవాలయ సందర్శనం -ఖమ్మం లో మా తోడల్లుడు శ్రీ మూర్తిగారి గృహం ,వత్స వాయిలో నేనుముప్ఫై ఏళ్ళ క్రితం మొదటి సారిగా హెద్మాస్ట ర్  గా పని చేసిన హై స్కూలు … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు-29 ఆలివర్ గోల్డ్ స్మిత్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు-29 ఆలివర్ గోల్డ్ స్మిత్ 10-11-1728లో ఆల్వార్ గోల్డ్ స్మిత్ ఐర్లాండ్ లోని  లాంగ్ గ్ ఫీల్డ్ లోని పల్లాస్ మోర్ లో జన్మించాడు .తండ్రి క్లేర్జిమన్ ట్రినిటి కాలేజి లో చేరి ,చదువు మీద  శ్రద్ధ  పట్టక ,విదూషకుడిగా అల్లరి చేస్తూ గడిపాడు .కర్క్ కు పారిపోయి ఆడామగా పిల్లలకు డాన్స్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -28 విలియం కాలిన్స్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -28 విలియం కాలిన్స్ విలియం కాలిన్స్ విషాద గీతాల కవి .1721నపుట్టి 1759 లో చనిపోయాడు .ఇతని జీవితం కూడా విషాదాంతమే .మతి స్తిమితం కోల్పాయాడు చివర్లో ..చీసేస్టర్ లో టోపీల వ్యాపారి కొడుకు .ఆక్స్ ఫర్డ్ లో మాగ్దలీన్ కాలేజి లో చదివాడు .’పెర్షియన్ కలోగ్స్  ‘’ను డిగ్రీ చదువుతూనే రాశాడు .పదామూడేల్ల … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -27 సోగాసు,లాలిత్యాల పతనం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -27 సోగాసు,లాలిత్యాల పతనం పద్దెనిమిదో శతాబ్ద సాహిత్యం కృత్రిమం ,వక్రం ,పదాడంబరం అనే పేరు తచ్చుకోంది .పోప్ కాలం అంతా వ్యక్తిగత కవిత్వానికే ప్రాధాన్యమై పోయింది .గొడవలు ,మనస్పర్ధలె రాజ్యం చేశాయి .కాని వీటికి విరుద్ధం గా కవిత్వం లో మరో పాయ ప్రవహించింది .గ్రామీణ ఇంగ్లాండ్ పుష్ప ఫల ,భరితమై … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎంత మంది మహత్ములబ్బా! గాంధీపై పటేల్ విసుర్లు -raj mohan gandhi

ఎంత మంది మహత్ములబ్బా! గాంధీపై పటేల్ విసుర్లు Published at: 22-05-2014 00:23 AM భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్‌కు ఒక ప్రత్యేక స్థానముంది. గాంధీ, నెహ్రూ, పటేల్‌ల మధ్య ఉన్న సంక్లిష్టమైన అనుబంధాలు, జాతీయోద్యమంపై వాటి ప్రభావం, సమకాలీన భారతదేశంలో పటేల్ సిద్ధాంతాల ఆవశ్యకతలపై ఇప్పటికీ చర్చ జరుగుతూనే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -26 పోట్టివాడైనా గట్టి వాడు –అనధికార ఆస్థాన కవి -అలేక్సాండర్ పోప్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -26 పోట్టివాడైనా గట్టి వాడు –అనధికార ఆస్థాన కవి -అలేక్సాండర్ పోప్ ‘’  విషం కక్కే సాలీడు ‘’అని సమకాలీనులు అన్నా ,శారీరక వంకర్లున్నా ,,మానసిక వక్రత ఉన్నా ,ఈ నాడు అలేక్సాండద పోప్ కవి ఆరాధింప బడుతూనే ఉన్నాడు .’’కోల్డ్ బ్లడేడ్ టెక్నీషియన్’’ అని పేరు .తెలివిగల వ్యాస కర్త … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల ముచ్చట్లు -25 డచెస్ ఆఫ్ న్యూ కాజిల్ –అందాల రాశి –స్త్రీ వాద రచయిత్రి -మార్గరెట్ లూకాస్ కేవండిష్

పూర్వాంగ్ల ముచ్చట్లు -25 డచెస్ ఆఫ్  న్యూ కాజిల్  –అందాల రాశి –స్త్రీ వాద  రచయిత్రి -మార్గరెట్ లూకాస్ కేవండిష్ ‘’మార్గ రేట్ లూకాస్ ఎంత రొమాంటిక్ లేడీ యో అంత రొమాంటిక్ గా రాసింది ‘’అన్నాడు సామ్యుల్ పెపీస్ .ఈమెతో బాటు దీటుగా రాసిన మరి ఇద్దరు ఆఫ్రా బెన్ ,అన్నే ఫించ్  అనే స్త్రీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మృత్యువును పరిహసించినకార్టూనిస్ట్ -శేఖర్

ఆంధ్రజ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ కన్నుమూత జీర్ణకోశ కేన్సర్‌తో మృతి రెండేళ్లుగా అంపశయ్యపైనే.. తుదిశ్వాస వరకూ కళకే అంకితం ఆ కుంచెకు నవ్వించడమే తెలుసనుకున్నాం. నిప్పులు చిమ్మడమే ఎరుకనుకున్నాం. గుండె లోతుల్లోంచి పిండిన సంవేదనను బొమ్మ కట్టడం చూశాం. కానీ, శిథిలమవుతున్న శరీరాన్ని వేళ్ల మధ్యకు తెచ్చుకొని రోజూ ఒక సూర్యోదయాన్ని చిత్రీకరిస్తున్న విషయం మిత్రులకే చాలాకాలం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

రాచకీయ ద్విప్లేట్స్ -33(ఎలక్షన్ పోస్ట్ మార్టం )

    రాచకీయ ద్విప్లేట్స్ -33(ఎలక్షన్ పోస్ట్ మార్టం ) 1-బి జే.పి రాజకీయ చదరంగం లో సూత్ర దారి ‘’అమిత్ షా’’    దిగిపోయిన పరువును పైకెత్తి ప్రత్యర్ధులకు పెట్టాడు ‘’షా ‘’. 2- గుడ్డిగా కొడుకు కూతురు ,మేనళ్ళుళ్ళను వెనకేసుకొచ్చిన’’ కరుణానిధి ‘’    ‘’జయ’’ చేతిలో కాటా దెబ్బతిని ఒక్క సీటూ  లేక పాలయ్యాడు … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -24 చమత్కార ప్రపంచం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -24 చమత్కార ప్రపంచం డ్రైడేన్ కవికి పోప్ కవికి మధ్య అర్ధ శతాబ్ద కాలం కవిత్వానికి చిన్న రోజులే .రేస్తోరేషన్ తర్వాతాకవిత్వం చాలా కృత్రిమం గా ,తయారైంది .సాహసానికి వీరత్వానికి ప్రాముఖ్యత పెరిగింది .మనస్సాక్షికి అవకాశం వచ్చింది .మెటాఫిజికల్ కవిత్వం ఆదరణ కోల్పోయింది .బుద్ధి చతురత ,హాస్యాలకు మోజు ఎక్కువైంది .సామ్యుల్ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాద స్వరానికి ప్రాణ ప్రతిష్ఠ-

నాద స్వరానికి ప్రాణ ప్రతిష్ఠ Published at: 19-05-2014 08:22 AM మంగళ వాయిద్యరంగంలో సరికొత్త తరం విద్వాంసులు మన సాంస్కృతిక రంగంలో కొత్త అధ్యాయాలు సృష్టిస్తున్నారు. తెలుగు గడ్డ మీదే కాదు, అమెరికా ఆలయాలలో సైతం రసవత్తర స్వరార్చనతో దేవతలతో పాటు భక్తజనులను పరవశింపచేస్తూ ఆశీస్సులు అందుకుంటున్నారు. తెలుగుగడ్డపై నాదస్వర విన్యాసాలలో సరికొత్త రికార్డులు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దా. కొలకలూరి ఇనాక్తొ రాసిన మొదటి దళిత స్త్రీవాద కధ ఊరబావి

తొలి దళిత స్త్రీవాద కధ ఊరబావి Published at: 19-05-2014 03:26 AM ఒక సాహిత్య ఉద్యమం సామాజిక, చారిత్రక కారణాల వల్ల కొంత వాడివేడి తగ్గాక పునర్‌మూల్యాంకనం చేసుకోవడం అవసరం. అప్పటివరకు గుర్తింపుకు రాని రచనలు, రచయితలు, కవులు, కవయిత్రులు ముందుకు వస్తారు. ఈ పనిని ఎక్కువగా విమర్శకులు, రచయితలు చేస్తారు. ఒక్కోసారి వీరిలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సామాన్యుని చేతిలోకి పుస్తకం

సామాన్యుని చేతిలోకి పుస్తకం ఉత్తమ గ్రంథాల ప్రచురణ కోసం, యువజనుల్లో పఠనాసక్తిని పెంపొందించడం కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధీనంలో న్యూఢిల్లీలో 1957లో స్థాపించబడిన సంస్థ నేషనల్ బుక్ ట్రస్ట్ (ఎన్‌బిటి). దీని విభాగాలు మొదట కోల్‌కతా, బొంబాయి, బెంగుళూరులలో ఏర్పాటయ్యాయి. 2009లో జాతీయ అనువర్తిత ఆర్థిక పరిశోధనా మండలి సహకారంతో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వంటింటి సూర్యోదయాలు-మందరపు హైమవతి

వంటింటి సూర్యోదయాలు-మందరపు హైమవతి పొద్దున్నే లేవగానే పొగలు కక్కే కాఫీ తాగుతూ పేపరు చదవాలని నా చిరకాల వాంఛ కలల శాలువా కప్పుకొని నిద్రా దేవత కౌగిలిలో ఇంటిల్లిపాది పరవశిస్తున్న వేళ నేను మాత్రం కళ్ళు నులుముకొంటూ కాలు పెడతాను వంటింట్లోకి నా సుందర సూర్యోదయాలన్నీ వంటింటి ఆకాశంలోనే ప్రతి ప్రభాతం కాఫీరాగం పలికించడానికి శ్రుతి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీమతి మల్లాది సుబ్బమ్మ -నిత్య చైతన్య శీలి అని చెప్పిన -ఓల్గా

నిరంతర చైతన్యశీలి – ఓల్గా సనాతన సంప్రదాయ కుటుంబంలో 1924లో పుట్టి, పదకొండేళ్ళకు పెళ్ళి చేసుకుని, ఐదుగురు పిల్లల్ని కనిపెంచిన ఒక స్త్రీ, ఒక సామాజిక ఉద్యమకారిణిగా, స్త్రీవాదిగా మారిన క్రమమే మల్లాది సుబ్బమ్మగారి జీవితం. ఈ జీవితం ఆమె స్వయంగా నిర్మించుకున్నది. తన నిర్ణయాల ప్రకారం తన జీవితాన్ని నిన్నటి వరకూ కొనసాగించిన మల్లాది … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఓటరు నేర్పిన గుణపాఠం (కొత్త పలుకు) –

ఓటరు నేర్పిన గుణపాఠం (కొత్త పలుకు) – ఆర్కే తెలుగు ప్రజలకు సంబంధించిన రెండు రాష్ట్రాలూ అభివృద్ధి చెందాలంటే ఉభయ ప్రాంతాల ముఖ్యమంత్రుల మధ్య సమన్వయం అవసరం. ఇటు కేసీఆర్, అటు చంద్రబాబు నాయుడు ఆ దిశగా కృషిచేసి తమ ప్రాంతాల ప్రజల మన్ననలు చూరగొంటారని ఆశిద్దాం! ఈ (2014) సార్వత్రిక ఎన్నికలలో పాల్గొన్న ఓటరు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”ఎద్దులే ”వెండి తె ర బంగారాలు

 

Posted in సినిమా | Tagged | Leave a comment

వరంగల్ లో వేయి స్తంభాల గుడి పునర్నిర్మాణం

— 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -23 హేతు వాద యుగం

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -23   హేతు వాద యుగం జాన్ డ్రైడేన్ ‘’ ఆగస్టస్’’ కాలం లో లాటిన్ భాష, సంస్కృతి గొప్ప  సొగసులు సంతరించుకొంది .నాణ్యత పెరిగింది .అంతకు ముందుతరాలలో విజ్రుమ్భించిన రొమాంటిక్ మెటాఫిజికల్ కవిత్వానికి ఆదరణ తగ్గింది .ఇమేజేరి భాషాడంబరం వెగటు పుట్టించాయి .అందం గా నేర్పుగా ,నియంత్రణలో ,ఒక పద్ధతిలో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మోడీ సునామీ

మోడీ సునామీ ‘’మోడీ పెళ్ళాన్నే ఎలుకోలేని వాడు .దేశాన్ని ఎలా పాలిస్తాడు?ఆయన భార్య ఎవరో చెప్పమనండి.ఆయన వస్తే ఇరవై వేల మంది ఊచ కోత తప్పదు .క్రిస్తియన్లు దేశం విడిచిపోవాలేమో?కాషాయం రెపరెప లాడుతుంది .దేశమంతా బాబ్రీ మసీద్ అవుతుంది .గుజరాత్ అల్లల్ర్లనే అదుపు చేయలేక పోయాడు .చాయ్ అమ్ముకొనే వాడు ఈ దేశానికి ప్రధాని అవటం … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -22 స్వేచ్చా స్వాతంత్ర్య పిపాసి – జాన్ మిల్టన్ -2

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -22 స్వేచ్చా స్వాతంత్ర్య పిపాసి – జాన్ మిల్టన్ -2 వివాహ వివాద కాలం లో మిల్టన్ లోపలా బయటా పెద్ద ఒత్తిడికిలోనైనాడు . 1643లో పార్లమెంట్ అసహనం గా అన్నిరకాల వ్యతిరేకతనూ అణచి వేయాలని నిశ్చయించింది .వాక్ రచనా స్వాతంత్రాలపై నిషేధం విదించింది .పుస్తకాలు రాస్తే సెన్సార్ చేయించి ప్రచురించాలనే నియమం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రా’’చ’’ కీయ ద్విప్ల్లెట్స్-32 –మోడీ -చంద్రోదయం తరువాత

రా’’చ’’ కీయ ద్విప్ల్లెట్స్-32 –మోడీ -చంద్రోదయం తరువాత 1-నమో నమో నమో నమో నమహః   విజయం అందింది నభూతో గా ‘’యమహా ‘’ 2-చమటోడ్చి  సాధించాడు  విజయం ‘’బాబు’’    నమ్మకమే గెలిపించి గద్దె పై చేర్చింది మహా ‘’బాగు’’   . 3-సైకిల్ ఎక్కి విజయం సాధించాడు ‘’బుద్ధుడు ‘’   మచ్చ లేని చరిత్రకు ,సంస్కృతికి … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -21 చీకటి తో (లో)వెలుగు జాన్ మిల్టన్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -21 చీకటి తో (లో)వెలుగు జాన్ మిల్టన్ ‘’ఎల్ అలిగ్రో ‘’,పెంసేరోసో 2’’రాసిన కవి ఒకడే అంటే ఆశ్చర్య మేస్తుంది .కళ్ళు లేని కబోదిగా గాజా లో బానిసల మధ్య సామ్సన్ ను దుఖితుడిని చేసిన కవి .దుర్మార్గాన్ని క్రూరత్వాన్ని ఎదిరించిన కుటుంబ రక్తం ప్రవహించిన వాడు. తండ్రి నిర్బంధ పాపిజం కు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -20 కొంటె కవి -రాబర్ట్ హీర్రిక్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -20 కొంటె కవి -రాబర్ట్ హీర్రిక్ కొంటెతనం చిలిపిదనం తో తన తరాన్ని ప్రభావితం చేసిన రాబర్ట్ హీర్రిక్ వాజ్రాల నగిషీ చేసే కంసాలి  కుటుంబం వాడు .లండన్ లో 1591లో పుట్టి కుల వ్రుత్తి లో రాణించాడు .కవితలనూ వజ్రాల్లాగానే సాన బట్టిమేరుగులు తీర్చటం అలవాటైంది .అందుకే కవితలు ధగ దగా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -19 పవిత్రులు –రంద్రాన్వేషకులు

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -19 పవిత్రులు –రంద్రాన్వేషకులు ఇంగ్లాండ్ లో మొదటి చార్లెస్ రాజుకు నియంత క్రూరుడు అయిన క్రాం వెల్ కు మద్య జరిగిన పోరాటం ఇంగ్లాండ్ లో ప్రతి మూలా జరిగింది .1629-నుండి 1640దాకా  పదకొండు ఏళ్ళు  సాగిన ఈ విద్వేషాగ్ని దేశం లో పార్ల మెంటే లేకుండాను ,మరో పదకొండేళ్ళు1649-60 రాజే లేకుండాను పరిపాలన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -18 టెన్నిసన్ కు మార్గ దర్శి -హెన్రి వాఘన్

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -18 టెన్నిసన్ కు మార్గ దర్శి -హెన్రి వాఘన్ దక్షిణ వేల్సు లో సిల్యూరులు అనే తెగ కు చెందినా వాడవటం వలన హెన్రి వాఘన్ ను  ‘’సిల్యూరిస్ట్’’అన్నారు .పురాతన తెగకు చెందినా వాడే ..ఆగిన్ కోర్ట్ లో వాళ్లకు ప్రాతినిధ్యం ఉండేది .తండ్రి సర్ థామస్ వాగ్హన్ ను మూడవ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నాన్సెన్స్ సీరియళ్ళు ఆపండి

నేను కొద్దిగా ఇష్టపడే చానల్ మా చానల్న అందులో  చిన్నారి పెళ్లి కూతురు బాగా ఇష్టం గా చూస్తాను .దానికి ముందు వచ్చేవి మరీ అసహ్యం గా అసహనం గా అతిగా ,నీచ మనస్తత్వాలకు ప్రతిరూపాలుగా ఉంటున్నాయి .రాత్రి ఏడున్నరకు వచ్చే ”కాంచన గంగ ”తలాతోకాలేకుండా పరిగెత్తుతూనే ఉంది . అందులోఅత్తా కోడలు పాత్రలు స్త్రీ లు సిగ్గు … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | 2 Comments

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -17 రిచార్డ్ క్రాషా

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -17 రిచార్డ్ క్రాషా ప్రఖ్యాత ప్యూరిటన్ బోధకుడు విలియం క్రాషా కు రిచర్డ్ క్రాషా1612లో పుట్టాడు .మత బోధన మీదే అభిమానం .రోమన్ చర్చి పై మనసు మళ్ళింది .’’యాంటి పాపిస్ట్’’ అయిన తండ్రికి ఇది వ్యతిరేకం .లండన్ లో పుట్టి పెం బరాక్ లో ,చార్టర్ టన్ లలో చదివి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఉయ్యూరులో ఒక రోజు ముందే ”యుగాది”స్టేట్ లీడర్ పక్ష పత్రిక

         

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -16 పునర్వైభవం తర్వాత

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -16 పునర్వైభవం తర్వాత మరణం లో జీవిస్తూ మృత్యు కవితలు రాస్తూ తార్కిక విశ్లేషణ చేస్తూ అనేక మందిని ప్రభావితం చేసిన జాన్ డోన్నె అనుయాయులు పది హేడవ శతాబ్దిలో ఆది భౌతికత వైపే మొగ్గి ,విరుద్ధతలను ప్రకటిస్తూ గడిపారు .వీళ్ళది ‘’దొన్నె స్కూల్ ‘’అన్నారు .అభిరుచి ,టెక్నిక్ లో వీరు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బుద్ధ పూర్ణిమ శుభా కాంక్షలు

సాహితీ బంధువులకు శుభ కామనలు -వైశాఖ పౌర్ణమి -బుద్ధ జయంతి బుద్ధ పూర్ణిమ శ్రీ అన్నమాచార్య జయంతి ,శ్రీ కూర్మ జయంతి శ్రీ రాధా కృష్ణ జయంతి ,శ్రీ నాద జయంతి శ్రీ చిత్ర గుప్త జయంతి సందర్భం గా అందరికి శుభా కాంక్షలు -దుర్గా ప్రసాద్       

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రసశిల్పి అన్నమయ్య – అంటున్న ఆచార్య ఎస్ గంగప్ప –

రసశిల్పి అన్నమయ్య -ఎస్. గంగప్ప శ్రుతులై, శాస్త్రములై, పురాణ కథలై, సుజ్ఞానసారంబులై/ యతిలోకాగమ వీధులై, వివిధ మంత్రార్థంబులై, నీతులై,/ కృతులై, వేంకట శైల వల్లభ రతిక్రీడా రహస్యంబులై,/ నుతులై తాళుల పాకయన్నయ వచోనూత్న క్రియల్ చెన్నగున్’ – ఈ విధంగా ప్రసిద్ధి పొందిన తాళ్ళపాక అన్నమాచార్యులు (1408-1503) జననంతో తెలుగులో పదకవితావిర్భావ వికాసాలు ప్రారంభమయ్యాయి. అంతకు … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

పూర్వాంగ్లకవుల ముచ్చట్లు -15–జాన్ డో న్నె

  పూర్వాంగ్లకవుల ముచ్చట్లు -15 పది హేడవ శాతాబ్డిద సాహితీ కారులు వస్తువులోను ,ఆంతర్యం లోను పెను మార్పులు తెచ్చారు .కాని ఒక తరం తర్వాత ఈ విధానం పై మక్కువ తీరిపోయింది .మూడు వందల ఏళ్ళు కనీ పించకుండా పోయిన ఈ కవిత్వం ఇరవయ్యవ శతాబ్దిలో నూతన పోకడలు పోయి విశేష ప్రాచుర్యం పొందింది … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment