వీక్షకులు
- 981,074 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- కళా విశ్వ నాథ దర్శనం -1
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష.27 వ.భాగం.5.2.23.
- అరుణ మంత్రార్థం. 12వ.భాగం.5.2.23.
- ఉయ్యూరులో వీరమ్మతల్లి ఉత్సవాలు పది రోజుల సంబరాలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం -2
- మనమరుపు వెనుక మన వెండి తెరమహానుభావులు -398
- గాంధీజీ కంటే ముందే అస్పృశ్యత ను వ్యతిరేకించి ఆచరించిన –తల్లాప్రగడ విశ్వ సుందరమ్మ (వ్యాసం )-గబ్బిట దుర్గా ప్రసాద్-విహంగ వెబ్ మహిళా మాస పత్రిక -ఫిబ్రవరి
- సరస భారతి శ్రీ శోభ కృత్ ఉగాది వేడుకలు
- పద్మ భూషణ్ కాజి నజ్రుల్ ఇస్లాం
- ఆముక్త మాల్యద సాహిత్య ఆధ్యాత్మిక సమీక్ష. 25వ భాగం 3.2.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,925)
- సమీక్ష (1,280)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (308)
- మహానుభావులు (343)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,069)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (838)
- సమీక్ష (25)
- సరసభారతి (9)
- సరసభారతి ఉయ్యూరు (499)
- సినిమా (362)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: May 12, 2014
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -13 తళుకుల యుగం
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -13 తళుకుల యుగం ఎలిజ బెత్ శకం తరువాత శతాబ్దాల కాలం సురక్షితం గా ఉన్న మనిషి హోదా కుంచించుకు పోయింది .మనిషి అధిక్యతః పై సందేహాలేర్పడ్డాయి .రెండు వేల ఏళ్ళ తర్వాతా మనిషి విలువ ,అవసరం తెలిసి మనిషి లేనిదే ఏ గొప్ప కళ కూడా రాణించదు అనే భావం … Continue reading
”ఆఖరి వచనాన్ని”కవితా గా చెప్పిన ఒమ్మి రామ్ బాబు
1 ఏదో అర్థంకానితనమో గాఢాంధకారమో గంధకధూమంలా నన్నావహించినందున ఊపిరి సలపడం లేదు… పేరు తెలియని మొండిరోగమేదో మొదలును తొలిచే చీడపురుగులా పీడించుకు తింటున్నది నన్నూ లేదా ఈ దేశాన్ని… దేశపు భ్రమణ మతిభ్రమణాల గురించి ఇదమిత్థంగా చెప్పలేనుగానీ నా ఆరోగ్యం మాత్రం రోజురోజుకీ విషమిస్తుందనడానికి వేగంగా కొట్టుకుంటున్న నాడి, జ్వరప్రేలాపనలే ప్రమాణాలు… నాలో లోపల జరిగిన … Continue reading
తనకు ఏ రిగ్రేట్సూ లేవని చెప్పిన ”జ”(ల)గడపాటి
నాకే రిగ్రెట్స్ లేవు…ఇంకో రకంగా సేవ చేస్తా తెలుగు రాష్ట్రం విడిపోకూడదని చివరిక్షణం వరకూ అవిశ్రాంతగా పోరాడిన వ్యక్తి విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. సమైక్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఆయన ఇప్పటికీ రాష్ట్రవిభజన విషయం ప్రస్తావనకు వస్తే కన్నీటి పర్యంతం అవుతారు. ఆంధ్రప్రదేశ్ విడిపోతే రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని శపథం చేసిన రాజగోపాల్ … Continue reading
సంజీవదేవ్ని ఎందుకు చదవాలంటే – బి. లలితానంద ప్రసాద్
సంజీవదేవ్ని ఎందుకు చదవాలంటే – బి. లలితానంద ప్రసాద్ ‘ఆయన బుద్ధి జ్యోతిర్మయం; ఆయన హృదయం రసమయం; ఆయన చేతలు చైతన్యమయం; ఆయన అనుభూతి ఆనందమయం; ఆయన సమీక్షలు సమత్వమయం; ఆయన శైలి సౌందర్యమయం; ఆయన వీటన్నింటిమయం; ఆయన వాస్తవంలో కల్పన చూడగలడు; ఆయన కల్పనలో వాస్తవం చూడగలడు; ఆయన వ్యష్టిలో సమిష్టి వ్యష్టినీ అనుభూతి … Continue reading
మరింత పలుచగా రాస్తే బాగుండుననుకుంటాను (ఆఫ్ ది రికార్డ్) అనుకొన్న రచయిత్రి ఓల్గా
-మనదేశంలోనిదంతా పాశ్చాత్య స్త్రీవాదమే అనడం సరికాదు. మార్క్సిజాన్ని పాశ్చాత్య దేశాల్నించి దిగుమతి అయిందని ఎవరూ అనగా నేను వినలేదు. -పురాణ పాత్రల్ని సబ్వర్డ్ చేసి రాయడం అనేది బ్రాహ్మణిజాన్ని సపోర్టు చేయడం కాదు. సవాల్ చేయడమే. -బొట్టు మత చిహ్నం అనుకోకపోవటం వల్ల కూడా దాన్ని వదులు కోవాలని సీరియస్గా మేమెప్పుడూ ఆలోచించలేదు. అలవాటుగా కొనసాగుతూ … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -12 ఆంగ్ల నాటక పితామహుడు –షేక్స్ పియర్ -3(చివరి భాగం )
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -12 ఆంగ్ల నాటక పితామహుడు –షేక్స్ పియర్ -3(చివరి భాగం ) చనిపోవటానికి కొద్ది కాల ముందు దాకా డబ్బును మదుపు చేశాడు షేక్స్ పియర్ .యాభైల్లో రియల్ ఎస్టేట్ ను బ్లాక్ ఫ్రాయార్స్ లో కొన్నాడు .ముగ్గ్గురు భాగ స్వాములను చేర్చుకొన్నాడు .భార్యకు వీటిపై అధికారం లేకండా చేయటమే … Continue reading
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -11 ఆంగ్ల నాటక పితామహుడు -విలియం షేక్స్పియర్ -2
పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు -11 ఆంగ్ల నాటక పితామహుడు -విలియం షేక్స్పియర్ -2 1592వరకు లండన్ లో షేక్స్ పియర్ ఏమి చేసిందీ తెలియదు .అప్పుడే ‘’ఆరవ హెన్రి ‘’నాటకం మొదటి భాగం అచ్చు అయింది .అప్పటికి ఆయనకు ఇరవై ఎనిమిది .రాబర్ట్ గ్రీన్స్ తాగుడు ,వ్యభిచారం తో సర్వం కోల్పోయి బుద్ధి తెచ్చుకొని తన … Continue reading