వీక్షకులు
- 1,119,810 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- పంచ సహస్రావధాని బ్రహ్మ శ్రీ జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.4 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.22 వ భాగం.5.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం 17 వ భాగం.5.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.109 వ భాగం.5.2.26.
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.21 వ భాగం.4.2.26.
- పద్మ పురాణా0తర్గత శ్రీ మాఘ మాహాత్మ్యం.16 వ భాగం.4.2.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.108 వ భాగం.4.2.26.
- భారతదేశంలోని అతిపెద్ద ఉచిత గ్రంథాలయ0’’ రెండు మిలియన్లకు’’ పైగా ‘’పుస్తకాల ఇల్లు ‘’ నిర్మించి,పద్మశ్రీ పొందిన75 ఏళ్ళరిటైర్డ్ కర్నాటక బస్ కండక్టర్ –పద్మశ్రీ అంకె గౌడ
- విలియం షేక్స్పియర్ జూలియస్ సీజర్లో, మార్క్ ఆంటోనీఅంత్యక్రియల ప్రసంగం (చట్టం 3, దృశ్యం 2) వాక్చాతుర్యంలో ఒక మాస్టర్ క్లాస్. అతను కుట్రదారులకుమద్దతుగా కనిపించడం ద్వారా ప్రారంభించి, రోమన్ సమూహాన్ని ప్రతీకార అల్లర్లకుప్రేరేపించడం ద్వారా ముగించాడు.A.I. ద్వారా పొందిన అనువాదం
- విద్వాన్ బులుసు వే0క టేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు.20 వ భాగం.3.2.26.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (2,719)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: August 19, 2014
డా శ్రీ రామడుగు వారి స్పందన
డా .స్రీ రామడుగు వెంకటేశ్వర శర్మ గారు రచించిన ”శ్రీ చెంచు లక్ష్మీ కల్యాణం ”చంపూ ప్రబంధ కావ్యం పై నేను ఇంటర్నెట్ లో రాసిన మూడు భాగాల సమీక్షను రా(రస)మడుగు వారికి పంపగా చదివి నాపై ఉన్న అభిమానం తో ప్రతిస్పందన గా వారురాసిన మూడు పద్యాలను ఫోన్ లో చదివి వినిపించి … Continue reading
హ్యూమన్ వైబ్రేషన్స్
హ్యూమన్ వైబ్రేషన్స్ కాన్రాడ్ రిచెర్ అనే అమెరికా రచయిత. ‘’ది సీ ఆఫ్ ది గ్రాస్ ,ది ట్రీస్ ,ది టౌన్ నవలలు రాసి మంచి పేరు తెచ్చుకొన్నాడు .తన తండ్రిపై ‘’ఏ సింపుల్ ఆనరబుల్ మాన్ ‘’అనే పుస్తకం రాశాడు .అతని రచనలన్నీ వేదాంత ధోరణిలో శాస్త్రీయ దృక్పధం తో ఉంటాయి .జీవితాంతం ఒకే … Continue reading
మైనేని వారి గురు భక్తీ
డెబ్భై ఏళ్ళ క్రిందట చిన్నతరగతులకు తనకు చదువు నేర్పిన గురువు గారు స్వర్గీయ కోట సూర్య నారాయణ (ఉయ్యూరు)మాస్టారి స్మారకం గా అమెరికా లో ఉంటున్నవారి ప్రియతమ శిష్యుడు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు సభక్తికం గా 10,000రూపాయల నగదు పురస్కారం ను సరసభారతి ద్వారా నా చేతుల మీదుగా ఉయ్యూరు శాంతి నికేతన్ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్న ఛి … Continue reading
కథల్లో మొలిచిన కొత్త సంగతులు
కథల్లో మొలిచిన కొత్త సంగతులు – నండూరి రాజగోపాల్, 9848132208 కొత్త సాంకేతిక నైపుణ్యాలు, ఉద్యమ ఉద్వేగాలు, అస్తిత్వ నేపథ్యాలు మాత్రమే కాకుండా జీవితం చూపెట్టే అసలు రహస్యాలని కథ తెలుసుకోగలుగుతోంది. గత మూడు నాలుగు సంవత్సరాలుగా, మరీ ముఖ్యంగా సంవత్సరకాలంగా వస్తున్న కథలను గమనిస్తే… జీవితంలోనూ, జీవించడంలోనూ అప్డేట్ కోసం ప్రయత్నిస్తున్న మనుషులు కనపడటం … Continue reading
ధర్మజాగృతికి మార్గం హరికథాగానం
ధర్మజాగృతికి మార్గం హరికథాగానం కళా రూపాల్లో తెలుగునాట వర్థిల్లిన హరికథ ధర్మజాగృతిని కలిగించే విశిష్టమైన కళాప్రక్రియ. నవరసాలను పండిస్తూ భక్తి ప్రధానంగా ఒకే వ్యక్తి ఎన్నో పాత్రలను పోషిస్తూ పండిత పామర జనరంజకంగా చెప్పేదే హరికథ. ధర్మార్థ కామమోక్షములనే నాల్గు పురుషార్థాలను మానవులకు వేదం నిర్దేశించింది. మానవుడు ఆవరించే ధర్మార్థ కామములు భగవంతుడు సృష్టించిన సృష్టిని … Continue reading
జేబులో బ్యాంకు!
జేబులో బ్యాంకు! మనిషి పుట్టుక నుండి డబ్బుతోనే పెరుగుతున్నాడు. డబ్బు తన రూపాన్ని మార్చుకుంటున్నా, మనిషికి దాని అవసరం మాత్రం తీరలేదు. అదో పెను దాహంలా మనిషిని పెనవేసుకుపోతోంది. ఎంత ఆధునికత సంతరించుకున్నా, సౌకర్యాలను కల్పించుకుంటున్నా వాటన్నింటి అంతర్గత రూపం డబ్బు. డబ్బును రక్షించుకునే ఒక ఫైర్వాల్ బ్యాంకు. మనిషికి డబ్బు అవసరం ఎంత పెరిగిందో … Continue reading
పరమేశ్వరి విశ్వ వ్యాపకత్వాన్ని ,విశ్వరూపాన్ని దర్శించిన గణపతి ముని
పరమేశ్వరి విశ్వ వ్యాపకత్వాన్ని ,విశ్వరూపాన్ని దర్శించిన గణపతి ముని శ్రీ కావ్య కంఠ వాసిష్ట గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’చివరిదైన పదవ శతకం నలభై వ స్తబకం లో ‘’పాదాకులక వృత్తం ‘’లో దేవి దివ్య విభూతిని సందర్శించి ,ఆ అనుభూతిని మనకూ అందజేస్తున్నారు .ఈ శ్లోకాలన్నీ పరమ పవిత్రం గా భక్తికి పరాకాష్టగా … Continue reading
