Monthly Archives: November 2014

సరసభారతి 72వ సమావేశం వక్త శ్రీ నవులూరి రమేష్ బాబు -కార్తీక మాస ధార్మికకార్యక్రమం 

సరసభారతి 72వ సమావేశం -శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం 22-11-14శనివారం సాయంత్రం -వక్త శ్రీ నవులూరి రమేష్ బాబు -రిటైర్డ్ తెలుగు లెక్చరర్ -విషయం -తెలుగు కావ్యాలలో పార్వతీ పరమేశ్వర వర్ణనం కార్తీక  మాస ధార్మికకార్యక్రమం

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

యెర్ర బస్సు గాలి తుస్సు

ఎర్రబస్సు రివ్యూ! (18-Nov-2014) దాదాపు ఐదేళ్ళ క్రితం ‘మేస్త్రి’లో కీలక పాత్ర పోషించిన దాసరి నారాయణరావు ఈ యేడాది ప్రారంభంలో ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో మోహన్ బాబు మావగారికి గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు… మళ్ళీ ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో దాసరి ‘ఎర్రబస్సు’ చిత్రాన్ని రూపొందించారు. మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు, కేథరిన్ జంటగా నటించిన ఈ సినిమాలో … Continue reading

Posted in సినిమా | Tagged | Leave a comment

చరిత్ర సృష్టించిన నేతలు

చరిత్ర సృష్టించిన నేతలు – ఎస్.కె. సిన్హా సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, ఇందిరాగాంధీలు ఇద్దరూ జాతి గుర్తుంచుకోవలసిన గొప్ప నేతలు. వివిధ రంగాల్లో దేశానికి వీరిద్దరూ చేసిన నిరుపమానమైన సేవ ఎన్నటికీ మరువలేనిది. వల్లభ్‌భాయ్ పటేల్ దేశాన్ని సమైక్యం చేయడమే కాకుండా ఏడాదికాలంలో ఉపఖండంగా గుర్తింపు తీసుకొచ్చారు. లేకపోతే దేశం మొత్తం 550 ముక్కలుగా విడిపోయి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నెహ్రూ ఆధ్యాత్మిక జిజ్ఞాస – రామచంద్ర గుహ (16-Nov-2014)

నెహ్రూ ఆధ్యాత్మిక జిజ్ఞాస – రామచంద్ర గుహ (16-Nov-2014) నెహ్రూ తన ఇరవైలు, ముప్పైల్లో భగవద్గీత, తులసీదాస్‌ రామాయణంతో పాటు కొన్ని క్రైస్తవ గ్రంథాల నుంచి స్ఫూర్తి పొందారు. తన డెబ్భైల్లో ఆరోగ్యం అంతకంతకూ దిగజారిపోతూ మరణం ఆసన్నమవుతున్న తరుణంలో ఆయన మరొకసారి మతపరమైన సాంత్వనలకు మళ్ళారు. నెహ్రూ తన ఇరవైలు, ముప్పైల్లో భగవద్గీత, తులసీదాస్‌ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాయని మచ్చ

మాయని మచ్చ ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు కూడా ఆయనలో అవమానాన్నీ, ఆగ్రహాన్నీ కలిగించ లేదట. రాజీనామా చేసేది లేదంటున్నారు. మరో పదిరోజుల్లో పదవీ విరమణ చేస్తున్న ఆయనకు ఇదంతా పరువు తక్కువ వ్యవహారంగా కనిపించకపోవచ్చునేమో కానీ, యాభైయేళ్ల వయసున్న ఓ అత్యున్నత స్థాయి సంస్థకు మాత్రం ఇది పరువుప్రతిష్ఠల సమస్యే. అటువంటి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్మృతులు – నా కవిత – బందా

జయించరాని మరణానికి తలవంచిన మానవత నిర్మించినవే స్మృతులు – అవే సమాధులు! భరించరాని దుర్మార్గం కబళించలేక  మిగిలించినవే  స్మృతులు – అవే శిధిలాలు ! అనంతమైన సంపదలు ఆవిరవగ  అగుపించేవే స్మృతులు – అవే పురాతన భవనాలు ! అన్యోన్యమైన ప్రేమ విఫలమైతే మరణించేవే స్మృతులు – అవే ఎందరో ప్రేమికుల విషాదాంతాలు !  అభాగినుల … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

ఒకే రోజు మూడు క్షేత్రాల సందర్శనం- 2

దర్శనీయ దైవ క్షేత్రాలు శ్రీ త్రికూటేశ్వర స్వామి -కోటప్పకొండ సాహితీ బంధువులకు శుభ కామనలు -నిన్న 20-11-14 గురువారం మేమిద్దరం ,మా కుటుంబ స్నేహితురాలు శ్రీమతి మల్లికాంబ గారు ఉదయం అయిదింటికి ఉయ్యూరులో కారులో బయల్దేరి  విజయవాడ గుంటూరు మీదుగా నరసరావు పేట వెళ్లి ఆడ మా బంధువుల అమ్మాయి తెలుగు లెక్చరర్ అయిన శ్రీమతి … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ఒకే రోజు మూడు క్షేత్రాల సందర్శనం

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

విశేష ప్రతిభావంతుడు సాంఖ్యాయన శర్మ – ద్వా.నా.శాస్ర్తీ,

విశేష ప్రతిభావంతుడు సాంఖ్యాయన శర్మ – ద్వా.నా.శాస్ర్తీ, 9849293376 ఆధునిక సాహిత్యాభివృద్ధికోసం, ప్రాచుర్యం కోసం తొలి నాళ్ళలో ఎందరో శ్రీకారం చుట్టారు. బీజాలు లేనిదే చెట్టు రాదు. అటువంటి బీజాలు వేసిన వారిలో ‘మహోపాధ్యాయ’ శ్రీ ఆచంట వేంకట సాంఖ్యాయనశర్మ ఒకరు. 1864లో ఉత్తరాంధ్రలో జన్మించి పార్వతీపురానికి దగ్గరలో వున్న ‘మేరంగి’ జమీందారీ సంస్థానంలో దివాన్‌గా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విస్మరించలేని సాహిత్య గుణాలు – ఒబ్బిని

విస్మరించలేని సాహిత్య గుణాలు – ఒబ్బిని, 9849558842 ‘‘తాము గడపవలసిన జీవితం, అనునిత్యం తాము ఎదుర్కోవాల్సిన పోరాటాలు తమ కళా రచనలో భాగంగా ఉండకపోతే, అవి దేశానికి ప్రాతినిధ్యం వహించకపోతే, ఆ ప్రజల్లో ఏదో పెద్ద లోపం, ఏదో కుళ్లు ఉందన్నమాట…’’ – కట్టమంచి రామలింగారెడ్డి ఈ వాక్యాలు మనకు సాహిత్యం యొక్క బాధ్యత గురించి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గాంధీ చీపురా? గాడ్గే చీపురా? – మల్లంపల్లి సాంబశివరావు

గాంధీ చీపురా? గాడ్గే చీపురా? – మల్లంపల్లి సాంబశివరావు బ్రూమ్‌ టెక్నిక్‌(చీపురు టెక్నిక్‌)కు ఆద్యుడు గాంధీజీ కాదు. దీనికి ఆద్యుడు సంత్‌గాడ్గే బాబా. ఆ నిరంతర సంచారి ఉదయం ఏదో ఒక ఊరెళ్లి, చీపురుతో ఊడ్చేసి, సాయంత్రం ఏ గుళ్లోనో కీర్తనలను పాడేవాడు.. జనం మస్తిష్కాల్లో, తిష్ఠవేసిన మూఢత్వాలను, మకిలిని కడిగేసేవాడు. మహారాష్ట్రలో సోషలిస్టు భావాలకి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గండిపెతకు గండికొట్టే యత్నం లో ”కల్వ కుంట ”

గండిపేటకు గండం హైదరాబాద్‌లో జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ పరిరక్షణకోసం అమలులో ఉన్న జీవో 111ను మార్చి, పరిసర గ్రామాల్లో భూములకు మంచి విలువ వచ్చేట్టు చేస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చేసిన వ్యాఖ్య అమితాశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఈ జీవో ప్రకారం ఆ రెండు జలాశయాలకు 10కి.మీ. పరిధిలో ఎటువంటి నిర్మాణాలు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మా ఇంటి ఉసిరి మహా(మినీ)ఉసిరి చెట్టు కింద కార్తీకమాసం చివరి సోమవారం కార్తీక వన భోజం

మా ఇంటి ఉసిరి మహా(మినీ)ఉసిరి చెట్టు కింద కార్తీకమాసం చివరి సోమవారం 17-11-14న మా అన్నయ్య గారి మనవడు ఛి కళ్యాణ్ తో కలిసి మహన్యాస పూర్వక శ్రీ రుద్రాభిషేం ,శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ,శ్రీ వెంకటేశ్వర దీపారాధన ,బంధు మిత్రులతో కార్తీక వన  భోజం  దృశ్యమాలిక

Posted in సమయం - సందర్భం | Tagged | 1 Comment

మోడీ” స్వచ్చ భారత్” కోసం శ్రీలంకను” క్లీన్ స్వీప్ ”చేసిన భారత్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవిత్వం నా ప్రతిఘటనా ప్రవ్రుత్తి -అనిసెట్టి రజిత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సాహితీ వజ్రం ఆవంత్స సోమసుందర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరసభారతి 72 వ సమావేశం -కార్తీకం

సరస భారతి -సాహిత్య సంస్క్క్రుతిక సంస్థ -ఉయ్యూరు                      72 వ సమావేశం -ఆహ్వానం సరసభారతి 72 వ సమావేశం శ్రీ సువర్చలాంజ  నేయ స్వామి దేవాలయం మహిత మందిరం లోకార్తీక మాసం చివరి రోజు   22-11-14 శనివారం సాయంత్రం 6-30గం లకు జరుగును … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీజగాదాంబా సమేత సోమేశ్వరాలయం లో 16-11-14ఆదివారం శ్రీ జగదాంబా సమేతసోమేశ్వర బ్రాహ్మణ సేవా సంఘం మొదటి సమావేశం

ఉయ్యూరు శ్రీజగాదాంబా సమేత సోమేశ్వరాలయం లో 16-11-14ఆదివారం శ్రీ జగదాంబా సమేతసోమేశ్వర  బ్రాహ్మణ సేవా సంఘం మొదటి సమావేశం – శ్రీ సత్యనారాయణ వ్రతం ,పెద్దలకు సన్మానం మరియు మొదటి కార్తీక వన భోజనం -విరగ బడి హాజరైన బ్రాహ్మణ్యం

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

నా దారి తీరు .-83 ఆత్కూరు ఉద్యోగం

నా దారి తీరు .-83 ఆత్కూరు ఉద్యోగం ఆత్కూరు కు వెళ్ళా లంటే ఉయ్యూరు నుంచి కంకిపాడు వెళ్లి  ఆక్కడగన్నవరం షటిల్ బస్ లో గన్నవరం చేరి ,అక్కడి నుండి హనుమాన్ జంక్షన్ మీదుగా వెళ్ళే ఏలూరు బస్ ఎక్కి ఆత్కూరు దగ్గర దిగి  అక్కడి నుండి సుమారుకిలో మీటరు నడిచి స్కూల్ కు చేరుకోవాలి … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -62

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -62 96- భాషార్నవ కర్త -నుదురుపాటి వెంకన్న పుదుక్కోట రాజు ఆస్థానం లో ఉన్న తెలుగు కవి నుదురు పాటి వెంకన్న సంస్కృతం తెలుగులలో దిట్టమైన కవి .’’ఆంద్ర భాషార్నవం ‘’అనే తెలుగు నిఘంటువు రాశాడు .తొండమాన్ రాజుల వంశావళి రాశాడు .తండ్రి సీతారామయ్యా గోప్పకవే ‘’.ఉద్దండకవి’’ బిరుదాంకితుడు తండ్రి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రమైక జీవనం -వి.ఛాయాదేవి

శ్రమైక జీవనం కథల పోటీలో ఎంపికైన రచన …………….. ప్రయాణం చేస్తున్నంతసేపూ ఎప్పుడు ఇల్లు వస్తుందా? ఎప్పుడు కూతుర్ని చూద్దామా? అని మనసు కొట్టుకుపోతూనే వున్నది లలితమ్మకి. ‘అమ్మా..! ఒంట్లో అసలు బాగుండటం లేదే! చాలా నీరసంగా ఉంటున్నది. ఏ పనీ చేసుకోలేకపోతున్నాను. నిన్ను చూడాలని వుంది’- అని ఈ మధ్య ఫోన్లమీద ఫోన్లు చేసింది … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

కృష్ణ శాస్త్రి జయంతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శత వసంతాల జస్టిస్ కృష్ణయ్యర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -82 బదిలీకో ఉపాయం

నా దారి తీరు -82 బదిలీకో ఉపాయం ఆ రోజుల్లో ట్రాన్స్ ఫర్ కావాలంటే జిల్లా పరిషత్ ఉ వెళ్లి దానికి సంబంధించిన గుమాస్తాకు ముందే ముట్ట చెప్పాల్సిని ముట్ట చెప్పి కమ్యూటేడ్ లీవ్ ఆయన సలహాపై రెండు నెలలు పెట్టి ఇంట్లో కూర్చోవాలి .పది హీను రోజులు దాటగానే మళ్ళీ వెంటపడి ఆరోగ్యం బాగానే … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

పాల’ పాపాలు!

పాల’ పాపాలు! ఆది కలియుగం అన్న వాస్తవం చాలామందికి తెలియకపోవచ్చు! ఇది కల్తీయుగం అన్నది మాత్రం జగమెరిగిన సత్యం! ఈ కల్తీ గురించి బుధవారం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో జరిగిన గొడవ ‘పాలు తాగితే ప్రమాదమన్న’ భయాందోళనలను సృష్టించింది! హెరిటేజ్ సంస్థ వారు సరఫరా చేస్తున్న పాలలో ప్రాణాంతకమైన కల్తీ పదార్ధాలు కలిసాయా లేదా అన్నది … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దీపాలు వెలిగించటం లో ఏమిటి ఉద్దేశ్యం -సద్గురు

దీపాలు వెలిగించడంలో విశిష్టత ఏమిటి? విద్యుద్దీపాలు ప్రజాదరణ పొందేవరకూ ప్రపంచవ్యాప్తంగా వివిధ సంప్రదాయాలు, సంస్కృతులలో నూనె దీపాలను వాడేవారు. కాని, నేడు వీటి ఉపయోగం కేవలం కొన్ని గృహాలలో అలంకరణగా, అదికూడా నేత్రానందం కలిగించడం వరకే పరిమితమైంది. కార్తికమాసం సందర్భంగా నూనె దీపానికి మన పరిసరాలకు వెలుగు, అందం ఇవ్వడానికి మించిన ప్రయోజనాలు ఉన్నాయని సద్గురు చెబుతున్నారు. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అర్ధ రూపాయకు తాళి బొట్టు అందజేస్తున్న వరద రాజ గ్రామ కుటుంబం

తాళి ‘కట్టు’ శుభవేళ భూలోకమంత పీట – ఆకాశమంత పందిరి వేసి పెళ్లి చేసినా.. ఏ నలుగుర్నో పిలిచి నాలుగు అక్షింతలు వేసుకున్నా పెళ్లి పెళ్లే! అయితే, ఉన్నోళ్లయినా లేనోళ్లయినా పుస్తెలతాడు లేనిదే పెళ్లి చేసుకోలేరు. మెడలో మూడుముళ్లు వేస్తేనే మాంగల్య బంధం. అంత పవిత్రమైన పుస్తెల తాళ్లకు ఒక ఊరు పెట్టింది పేరు. నిత్యకళ్యాణం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దేవుడెలా ఉంటాడో చూపిస్తున్న శ్రీ కె అరవింద రావు

దేవుడెలా ఉంటాడు ? దేవుడెలా ఉంటాడనే ప్రశ్న అనాదిగా మనిషి వేసుకుంటున్నదే. దీనికి మనిషే సమాధానం చెప్పాలి. పోతే.. దేవుడు నాకు చెప్పాడనో, దేవుని తరఫున మరొకరు చెప్పారనో లేదా మా మతగ్రంథం ఇలా చెపుతుందనో చెప్పాలి. లేకుంటే ఇతరులు నమ్మరు. దేవుడు ఆకాశంలోనూ, మనం భూమిపైనా ఉన్నామని సాధారణంగా ఎవరైనా చెప్పగల్గిన విషయమే. దానికి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నడక తో భూములు జయించిన సర్కారీ సాదు -వినోబా భావే

ఆధ్యాత్మిక నడక ‘భూదానోద్యమం’ కోసం, ‘సర్వోదయ’ సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాడిన ఆధ్యాత్మిక జీవి ఆచార్య వినోబా భావే. రవాణా కోసం ధనం ఖర్చుకాకూడదనే నియమంతో ఆయన జీవితమంతా కాలినడకనే సాగిపోయాడు. దేశమంతా తిరుగుతూ, దాతల నుంచి సేకరించి లక్షలాది ఎకరాలు పేదప్రజలకు అందేలా చేశాడు. ‘‘నడిచే సాధువు’ గా పిలవబడే వినోబా తన ప్రతి సామాజిక … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”దొ ర ”నెహ్రూను యెత్తు కెడితే నెహ్రూ దొరను ఎత్తి కుదేశాడు

నెహ్రూ – ఓ జ్ఞాపకం నెహ్రూ గారు నారాయణ దొరగారిని అమాంతం ఎత్తి సోఫాలో కుదేశారు. ఎవరీ నారాయణ దొర గారు? ఆయనకూ నెహ్రూ గారికీ ఏమిటి సంబంధం?  అప్పట్లో కలం కూలీ జి. కృష్ణ గారు ఢిల్లీలో ఆంధ్ర పత్రిక విలేఖరిగా పనిచేస్తుండేవారు. ఆ రోజుల్లో పార్లమెంటు సభ్యులయిన బొడ్డేపల్లి రాజగోపాలరావు నిసావానికి ఈ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత ప్రజాస్వామ్య పితామహుడు

భారత ప్రజాస్వామ్య పితామహుడు పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ- ఆధునిక భారతదేశ పితామహుడు- చర్రితపై చెరగని ముద్ర వేశారు. సార్వకాలిక మహోన్నత రాజనీతిజ్ఞులలో ఆయన ఒకరు. నెహ్రూ ‘ప్రపంచ రాజనీతిజ్ఞులలో ప్రముఖుడు’ అని క్లెమెంట్‌ అట్లీ ప్రశంసించారు. ఫ్రెంచ్‌ మేధావి ఆంద్రే మార్లా దృష్టిలో ఇరవయ్యో శతాబ్ది ముగ్గురు విశిష్ట వ్యక్తులలో నెహ్రూ ఒకరు. వైదేశిక నీతిలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రోహిట్టింగ్ -264

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భద్రాద్రి రామునికి లక్ష కార్తీక దీప శోభ

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -81 బాబు గారింట్లో ఈ బాబు

నా దారి తీరు -81 బాబు గారింట్లో ఈ బాబు మెయిన్ రోడ్ లోనే రోడ్డుమీదనే శ్రీలక్ష్మీ  తిరుపతమ్మ గుడికి వెళ్ళేదారిలో గుడికి సుమారు రెండు ఫర్లాంగుల దూరం విష్ణు భొట్ల శాస్త్రి గారిల్లుంది .వారిని ఊరిలో అందరూ గౌరవం గా ‘’బాబు గారు ‘’అంటారు .కనుక పేరుకంటే బాబు గారనే పేరుతోనే అందరూ పిలుస్తారు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

మొట్ట మొదటి ముస్లిం స్త్రీ వాద రచయిత్రి -రోకియా సఖావత్ హుసేన్

మొట్ట మొదటి ముస్లిం  స్త్రీ వాద రచయిత్రి -రోకియా సఖావత్  హుసేన్ బేగం రోకియాఅని అందరిచేతా పిలువబడే రోకియా సఖావాత్ హుసేన్ బెంగాల్ లో ప్రముఖ స్త్రీ వాద రచయిత్రి మాత్రమె ఆక గొప్ప సాంఘిక సంస్కర్త కూడా . 9-12-1880లో ఈ నాటి బంగ్లా దేశ్ లోని రంగాపూర్ లోని మితాపూర్  దగ్గర పైరా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఇందర్ మల్హోత్రా మనో వేదన -చరిత్రలో నెహ్రు

చరిత్రలో నెహ్రూ – ఇందర్‌ మల్హోత్రా జవహర్‌లాల్‌ నెహ్రూని అభిమానించని వారు వుంటారా? ఉంటారని గత కొన్ని దశాబ్దాలుగా చోటుచేసుకొంటున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. నెహ్రూ వ్యక్తిత్వం, విధానాలపై అడ్డూ, అదుపూ లేని విమర్శలు ఇప్పుడు పరాకాష్ఠ నందుకొంటున్నాయి. యావజ్జీవితమూ దేశ సేవకు అంకితం చేసిన ఆ మహోన్నతుడితో పోల్చదగిన వారు అరుదు. జీవితకాలంలో ఆబాలగోపాలంచే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఎవరూ ఎవరికీ పోటీకాదు – ఎనభై ఏళ్ళ గాన కోకిల సుశీల

ఎవరూ ఎవరికీ పోటీకాదు స్వరబద్ధమైన సంగీతంలోని నాద సౌందర్యమే శ్రావ్యత. నాద శ్రావ్యతకు పాములు కూడా తలలు ఆడిస్తాయని చెబుతారు పెద్దలు. అట్లా, చెవుల్లో అమృతపు చుక్కలు పడ్డట్టుగా గానం చేయగలిగిన గాయని పులిపాక సుశీల. తన తీయని గానంతో కొన్ని తరాల తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సుమధుర గాయనీమణి. 60 ఏళ్లుగా పాడుతున్నా, వన్నె … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా దారి తీరు -80 శ్రీ తిరుపతమ్మ సన్నిధి పెనుగంచిప్రోలులో

నా దారి తీరు -80 శ్రీ తిరుపతమ్మ సన్నిధి పెనుగంచిప్రోలులో ఉయ్యూరు నుంచి పెనుగంచిప్రోలుకు వెళ్ళాలంటే విజయవాడ వెళ్లి ,నందిగామ ,మీదుగా వెళ్ళాలి .లేకపోతె జగ్గయ్య పేట దగ్గర చిల్ల కల్లు అనే హైదరాబాద్ రూట్ లో ఉన్న సెంటర్ నుంచి మక్కపేట మీదుగా వెళ్ళవచ్చు .నేను జాయిన్ అవటానికి వెళ్ళినప్పుడు నందిగామ నుంచే వెళ్లాను … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

”టెలి ట్రాన్స్ పోర్టే షన్”ద్వారా 40 సార్లు కుజుదిమీడకు వెళ్లి వచ్చిన ఇద్దరు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అనుకున్నది సాధించింది ఆటో లక్ష్మి

అనుకున్నది సాధించింది ఆటో లక్ష్మి కష్టాలకు కుంగిపోలేదామె. ఊరంతా అప్పులే అయినా ఏనాడూ ధైర్యం వీడలేదు. ఎన్నోచోట్ల చిన్నాచితక ఉద్యోగాలు చేసినా అవి ఆమె కుటుంబం కడుపునింపలేదు. దీంతో ఆటోడ్రైవర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆమె జ్ఞానాపురం నివాసి సిరిపురపు నర్సలక్ష్మి. ‘నువ్వు ఆటో నడుపుతావా..’ అంటూ కొందరు హేళన చేశారామెను. మరికొందరు ‘నీవల్ల కాదం’టూ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కాశ్మీర్ రాజకీయం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దర్శనీయ దైవ క్షేత్రాలు శ్రీ విద్యా సరస్వతీ దేవి దేవాలయం –వర్గల్

దర్శనీయ దైవ క్షేత్రాలు శ్రీ విద్యా సరస్వతీ దేవి దేవాలయం –వర్గల్ తెలంగాణాలో హైదరాబాద్ కు 48కి.మీ .దూరం లో మెదక్ జిల్లాలోకరీం నగర్ రహదారి లో కొంచెం ప్రక్కగా  వర్గల్ గ్రామం లో  కొండపై ఉన్న శ్రీ విద్యా సరస్వతీ దేవాలయం తప్పక దర్శింప దగిన క్షేత్రం .చుట్టూ లోయ ,ప్రక్కన కొండ తో … Continue reading

Posted in దేవాలయం | Tagged | Leave a comment

కవిత్వంలో ఆత్మకధ రాసుకొన్న మేరీ జాన్ తొత్తం

కవిత్వంలో ఆత్మకధ రాసుకొన్న మేరీ జాన్ తొత్తం మేరీ జాన్ తొత్తం కేరళకు చెందిన కవయిత్రి .మధ్య కేరళలో ఇతికార గ్రామం లో తోత్తాహిల్ కుటుంబం లో 1901లో జన్మించింది .కుటుంబం లో పెద్దమ్మాయి .చిన్నప్పటి నుండే కవిత్వం రాయటం ప్రారంభించింది .మొదటి కవితా సంపుటి ‘’గీతా వళి’’ని 1927లో ప్రచురించింది .ప్రేమలో విఫలమై విరక్తికలిగి … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

నిర్యోస్త్య కావ్య కవి -మరిం గంటి సింగరాచార్య -మూసి -నవంబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తురగా జానకీ రాణి గురించి సుధామ -చినుకు -నవంబర్- చాసో గూర్చి కె బి లక్ష్మి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment