Monthly Archives: October 2014

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -60 83- యశస్ తిలక కర్త-సోమ ప్రభ సూరి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -60 83- యశస్ తిలక కర్త-సోమ ప్రభ సూరి ఆంద్ర ప్రదేశ లో కరీం నగరజిల్లా వేములవాడ రాజ దాని గా  చాళుక్య రాజు రెండవ అరికేసరి పెద్దకొడుకు నాగరాజు ఆస్థానం లో సోమ ప్రభ సూరి కవి ఉన్నాడు .’’యశస్తిలక’’అనే చంపూ కావ్యం రాశాడు ఈ రాజు ఆస్థానం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎక్సరే సాహిత్య సంస్థ 15వ వార్షికోత్సవ ఆహ్వానం 1-11-14- ఘంటసాల మ్యూజిక్ కాలేజి –

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

మహానాయకుడు –సర్దార్ పటేల్

మహానాయకుడు ‘ఉక్కు మనిషి’ అనగానే భారతీయులందరికీ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ గుర్తుకొస్తారు. ఆయన అత్యంత సాహసవంతుడైన రాజకీయ యోధుడు. నిజాం దుష్టపాలన రజాకార్ల దౌర్జన్యాల నుంచి హైదరాబాద్‌ రాష్ర్టానికి విముక్తి కలిగించినవారు పటేల్‌. దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాల్లో జరిగిన అల్లర్లను ధైర్యంగా చాకచక్యంతో అణచివేశారు. నెహ్రూ శాంతికాముకతను కాదని అనేక పర్యాయాలు సైనిక చర్యతో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్వేతను మళ్లీ బతకనివ్వండి.

శ్వేతను మళ్లీ బతకనివ్వండి. ఒకప్పుడు నేషనల్‌ అవార్డు విన్నర్‌, తెలుగులో ప్రముఖ హీరోయిన్‌ అయిన శ్వేతబసు ప్రసాద్‌.. ఊహించని పరిస్థితుల్లో వ్యభిచారం కేసులో అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఆమెను విచారించిన కోర్టు.. ప్రజ్వల రెస్క్యూ హోమ్‌కు పంపింది. కోర్టు విధించిన సమయాన్ని పూర్తి చేసుకుని ఈ మధ్యనే ముంబయికి వెళ్లిపోయింది శ్వేత. ప్రజ్వలహోంలో ఉన్నప్పుడు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నదికి వందనం -చాగంటి

నదికి వందనం కార్తిక మాసంలో నదీస్నానం ప్రత్యేకంగా విధింపబడింది. కార్తికంలో నదీస్నానం చేసి తీరాలి. నదీ స్నానం అన్నపుడు మీరొక మాట గుర్తు పెట్టుకోవాలి. కార్తిక మాసంలో నదీస్నానం చేయడమంటే మీ పక్కన ఉన్న నదిని విడిచిపెట్టి మీరు దూరంగా ఉన్న వేరొక నదిలో స్నానానికి వెళ్లకూడదు. నేను వేదంలో నుంచి చెపుతున్నాను. నేను కాకినాడ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వర్గం – మోక్షం – డాక్టర్‌ కె. అరవిందరావు

స్వర్గం – మోక్షం – డాక్టర్‌ కె. అరవిందరావు కర్మయోగం గూర్చి మరికొంత తెలుసుకోవడానికి ముందు స్వర్గం, మోక్షం అనే పదాల గూర్చి తెలుసుకోవాలి. ఈ పదాలు మనం రోజూ వాడేవే కానీ, కొంత వేదాంతపరిచయం ఉంటేనే ఈ రెంటికీ తేడా తెలుస్తుంది. స్వర్గం గురించి అన్ని మతాలూ చెబుతాయి. మోక్షం అనే పదం కేవలం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -59

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -59 79- ప్రాకృత కావ్య కవి రాజు  -వాక్పతి రాజు వాక్పతి రాజు  భవ భూతి తో బాటు కనోజ్ రాజు యశోవర్మ ఆస్థానకవి .క్షత్రియుడు .వర్మ మంచి కవిపండిత పోషకుడు .రాజు ఇతనికి ‘’కవి రాజ ‘’బిరుదునిచ్చాడు .’’గౌడవహో ‘’అనే మహా రాష్ట్ర ప్రాకృత భాషలో కావ్యం రాశాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మధురగాయిని ఏం ఎస్ సుబ్బలక్ష్మి మంచిమనసు – భమిడి పాటి సుందరిగారి హితోపదేశాలు – రామకృష్ణ ప్రభ -నవంబర్

  భమిడి పాటి సుందరిగారి హితోపదేశాలు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీమతి స్వర్గీయ గుత్తికొండ రామరత్నం చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు ఆహ్వానం

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కార్తీక పున్నమి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పటేల్ మరో ఐదేళ్లు బతికి ఉంటే…!!హెబ్బార్ నాగేశ్వరరావు

పటేల్ మరో ఐదేళ్లు బతికి ఉంటే…! అక్టోబర్ నెలలో సర్దార్ వల్లభబాయి పటేల్ జన్మించాడు. అక్టోబర్ నెలలో చైనా ప్రభుత్వ దళాలు మన దేశంపై పెద్దఎత్తున దురాక్రమణ జరిపాయి! ఒకటి చారిత్రక మహా సంఘటన, మరొకటి చారిత్రక దుర్ఘటన! క్రీస్తుశకం 1875 అక్టోబర్ 31వ తేదీన పటేల్ జన్మించాడు! 1950 డిసెంబర్ 15వ తేదీన ఉదయం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

‘నాతిచరామి’ కాదు.. నరకం చూపిస్తున్నారు!

‘నాతిచరామి’ కాదు.. నరకం చూపిస్తున్నారు! నేటి నాగరిక యుగంలో మహిళలకు బయటే కాదు, ఇళ్లలోనూ హింస తప్పని పరిస్థితి నెలకొంది. మాంగల్య బంధంతో ఒక్కటై, జీవితాంతం కష్టసుఖాల్లో భార్యకు అండగా ఉండాల్సిన భర్తలు ‘పెళ్లినాటి ప్రమాణాల’ను విస్మరించి అకృత్యాలకు పాల్పడుతున్నట్లు తాజా అధ్యయనంలో తేటతెల్లమైంది. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సిఆర్‌బి), జాతీయ కుటుంబ ఆరోగ్య … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆకాశ దీప మహాత్మ్యం -చాగంటి

ఆకాశదీప మహాత్మ్యం కార్తికమాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఏవి ఆకాశదీపాలు. మీరు నేను పెట్టక్కరలేదు. ఆకాశదీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవీ ఆకాశదీపాలు. మరి కార్తికమాసం ప్రారంభం దేంతో మొదలు? ఆకాశదీపంతో ప్రారంభం. ఆకాశదీపం ఎక్కడ వెలిగిస్తారు? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజ స్తంభానికి తాడుకట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నా మరణానికి ముగింపులేదు -రెహనా ఉరి తర్వాత విడుదల చేసిన ఉత్తరం

నా మరణానికి ముగింపులేదు రేప్‌ చేయాలని ప్రయత్నించిన వ్యక్తిని ఆత్మరక్షణలో భాగంగా హతమారిస్తే అది మన దేశంలో నేరం కాదు. కానీ ఇరాన్‌లో అతి పెద్ద నేరం. దానికి శిక్ష ఉరి. ఇలాంటి కేసులో రెహనా జబ్బారీని గత వారం ఇరాన్‌లో ఉరి తీసారు. ఇస్లామిక్‌ షరియత్‌ చట్టాలు అమలులో ఉన్న ఇరాన్‌లో జరిగిన ఈ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -58

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -58 71-కృష్ణ లీలా తరంగిణి కర్త –నారాయణ తీర్ధులు నారాయణ తీర్ధులు పది హేడవ శతాబ్దానికి చెందిన వారు ,ఆంద్ర దేశం తూర్పు గోదావరి జిల్లా కూచిమంచి అగ్రహారం లో జన్మించారు .తరువాత తమిళదేశానికి వెళ్ళారు. శివ రామానంద తీర్ధుల శిష్యులు .’’కృష్ణ లీలా తరంగిణి ‘’ అనే కృతిని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రేవతి రాసిన ”ఒక హిజ్రా ఆత్మకథ” పుస్తకంపై చర్చ-హైదరాబాద్ బుక్ ట్రస్ట్

http://hyderabadbooktrust.blogspot.in/

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

అన్నంపెట్టే చేతులు..

అన్నంపెట్టే చేతులు.. రోజూ బడికి వెళ్లే పిల్లలకు ఒక పూట వండి పెట్టడానికే ఎన్నో అవస్థలు పడతాం. అదే ప్రతి రోజు మధ్యాహ్నం బడి గంట కొట్టగానే – ప్రతి పిల్లాడి ముందు వేడి వేడి భోజనం సిద్ధం చేయడమంటే మాటలు కాదు. ఒక రోజు వండిన వంటను మరుసటి రోజు వండకుండా పద్దెనిమిది రకాల … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

kareem nagar gandhi -vishva bandhu -boyinapalli ramrao

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవితా గీర్వాణం -57 63- స్వభావోక్తికవయిత్రి మురళ

గీర్వాణ కవితా గీర్వాణం -57 63-  స్వభావోక్తికవయిత్రి మురళ మురళ అనే కవయిత్రిపేరు బిల్హనుడి సూక్తి ముక్తావళి లో ,శార్జ్న రాసిన పద్ధతిలో చోటు చేసు కొన్నది .ఒక శ్లోకం లో విరహం ,మరోశ్లోకం లో కలయిక వర్ణించింది సుందర సరళ సులభ శైలి లో కవిత్వం రాసింది .స్వభావోక్తికి పట్టం కట్టింది .ఈ శ్లోకాలను … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సూర్యకాంతం – దత్తపుత్రుడు దిట్టకవి అనంత పద్మనాభ మూర్తి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఏ బి యెన్ పై ఎందుకు నిషేధం ?రాజీవ్ నాగ్ కమిటి -కె సిఆర్ కు ఛివాట్లు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -56

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -56 61- ప్రతాప రుద్ర రాజ కవి ఓరుగల్లు రాజధానిగా పరిపాలించిన కాకతి రాజులో గణపతి దేవుడు ,ఆయన కుమార్తె రాణి రుద్రమ దేవి తర్వాత ప్రముఖ రాజు రెండవ ప్రతాప రుద్రమహా రాజు .రుద్రమదేవి మనుమడు .కూతురు ముంముడాంబ కొడుకు. రుద్రమ దత్తత తీసుకొన్నది .1296-1323కాలం వాడు .రుద్రమ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు – దర్భశయనం శ్రీనివాసాచార్య

రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు – దర్భశయనం శ్రీనివాసాచార్య ‘ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు’ వాక్యం సరిగా లేదు ‘మరొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు’ ఈ వాక్యమూ సరిగా లేదు ‘రైతు ఆత్మహత్య చేసుకుంటూనే వున్నాడు’ వాక్యమిపుడు సరిగ్గా వుంది వాక్యంలో శుచీశుభ్రతాలేదని ఒకరనొచ్చు వాక్యంలో పలుకుబడి లేదని మరొకరనొచ్చు ఎవరి సందర్భాలు వారివి! కానీ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆ ళ్వారుస్వామి రాసిన ప్రేమకథ – కె. శ్రీనివాస్‌

ఆ ళ్వారుస్వామి రాసిన ప్రేమకథ – కె. శ్రీనివాస్‌ ప్రేమకథల పాఠకులకు అలవాటైన ‘అందమైన’ పేర్లు కూడా లేని ఆ ఇద్దరు ఆ ‘అలగా’ పరిసరాలలో చూపులూమాటలూ కలుపుకోవడమే కథ అయితే, ఇంత విశేషం లేకపోయేది. చరిత్ర నడిపించిన మనుషులు వాళ్లు, చరిత్రను నడిపించాలని ప్రయత్నించిన మనుషులు కూడా. ఆధునిక భారతదేశ చరిత్రలోనే అతి ముఖ్యమైన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చాగంటి -కార్తీక మాస విశేషాలు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రాచీన గ్రంథానికి ప్రామాణిక వ్యాఖ్య -ముదిగొండ శివప్రసాద్

ప్రాచీన గ్రంథానికి ప్రామాణిక వ్యాఖ్య -ముదిగొండ శివప్రసాద్ శ్రీ సీతారామాంజనేయ సంవాదము పద్యకృతి- రచన: పరశురామ పంతుల లింగమూర్తి వెల: 350/- ప్రతులకు: బ్రహ్మస్పర్శిని పబ్లికేషన్స్ 21-303 ఎస్-ఎఫ్-ఎస్ వీధి, మురుగేశం కాంపౌండ్- కడప నేటికి మూడువందల సంవత్సరాలకు పూర్వం ఓరుగల్లు వాస్తవ్యుడైన పరశురామ పంతుల లింగమూర్తి గురుమూర్తిగారు పద్యములలో సీతారామాంజనేయ సంవాదము అనే ఆధ్యాత్మిక … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

హాస్యానందాన్నిచ్చే కథలు -కూర చిదంబరం

హాస్యానందాన్నిచ్చే కథలు -కూర చిదంబరం నాకొక శ్రీమతి కావాలి హాస్య కథలు రచన: డా.మంతెన సూర్యనారాయణరాజు పేజీలు: 135, వెల: రూ.120/- కాపీలకు: రచయిత, విశాలాంధ్ర బుక్‌హౌజ్ మరియు నవోదయా బుక్‌హౌజ్‌లు ‘‘నవ్వు నాలుగిందాల చేటు’’ అన్నది పాత నానుడి. ‘నవ్వు నాలుగు విధాల బెస్ట్’’ అని ఇప్పుడు అనుకోవాలి. నవ్వువల్ల ఎంతో మంచి చేకూరుతుంది. … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆన్‌లైన్ సంతలు’ కొత్త పుంతలు!

— ఆన్‌లైన్ సంతలు’ కొత్త పుంతలు! ఖరీదైన సెల్‌ఫోన్లు.. కాంతులీనే టీవీలు.. బ్రాండెడ్ దుస్తులు.. ఠీవి పెంచే చెప్పులు.. కెమెరాలు.. ఒకటని కాదు.. ఇంట్లో నుంచి కాలు కదపకుండానే మనసుకు నచ్చిన వస్తువులను క్షణంలో కొనుగోలు చేస్తున్న రోజులివి. దుకాణాలకు వెళ్లి తీరిగ్గా కొనేందుకు సమయం చిక్కని ఎంతోమందికి ఇపుడు ‘ఆన్‌లైన్ షాపింగ్ సైట్లు’ అనుకూలంగా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కార్తికమాస వైశిష్ట్యం -పి.వి.సీతారామమూర్తి

ఆశ్వయుజ కార్తీకమాసాలు శరదృతువు శోభను, పర్వదిన ప్రాశస్త్యాలను – ఆధ్యాత్మిక శోభలను సంతరించుకొని ఉంటాయి. శరదృతువు ఈ విశ్వమంతటినీ గిలిగింతలు పెడుతూ వుంటుంది. పతనాలనుంచి కాపాడే శశాంక శేఖరుడు పరమ శివుడు. పోషక శక్తి ప్రదాత- అధిష్ఠాత, సమస్త ప్రాణులను సంరక్షించి జీవికను యిచ్చే విష్ణుమూర్తికి అత్యత ప్రీతికర మాసము కార్తీకమాసం. ఈ పవిత్ర మాసం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తోలి తెలుగు పి ్‌ఎచ్ .డి . పొందిన -శ్రీ చిలుకూరి నారాయణ రావు

   

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -54-

-గీర్వాణ కవుల కవితా గీర్వాణం -54- 57-సాహిత్యాంబుధిని ఆపోశన పట్టిన –అగస్త్యుడు ఉత్తర భారతం అంటా మహమ్మదీయ పాలన లో ఉండగా సంస్కృత భాషకు స్థానం లేకుండా పోయింది .దక్షినాన్ధ్రలో తెలుగు కాకతి రాజులు రాజ్యం స్థాపించిన తర్వాతే సంస్కృతానికి ఆదరణ కలిగింది .రెండవ ప్రతాప రుద్రుడు గొప్ప పందితకవిపోషకుడు .విద్యానాధుడు ఆస్థానకవి .అగస్త్యుడు కూడా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బాపు- నది పత్రికలో

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -53

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -53 56-సిద్ధ యోగి పుంగవుడు   –అప్పయ్య దీక్షితులు పౌండరీక ,వాసుదేవాది యజ్ఞయాగాదులను నిరంతరం చేస్తూ వైదిక ధర్మాన్ని అద్వైతమత ప్రచార దీక్షగా జీవితాన్ని గడిపి మూడు అలంకార శాస్త్రాలను రాసి ,బహుముఖ ప్రజ్ఞాశీలి ,అపర శివావతారం అనిపించుకొన్న అప్పయ్య దీక్షితులు 1520-1593కాలం వాడు .తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా (ఉత్తర ఆర్కాడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -52

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -52 52-తంజావూర్ కృష్ణ రాయలు -రఘునాధ రాయలు తంజావూరు పాలకుడు రఘునాధ రాయలు 1663-1673 కాలం రాజు .సంస్కృతం లోను తెలుగులోనూ రచనలు చేశాడు .సంగీతం లో కూడా అసామాన్యుడనిపించాడు .కొడుకు విజయ రాఘవ నాయకుడూ గొప్ప సాహిత్య పోషకుడు కవి ,పండితుడు .తెలుగులోనే రచన చేశాడు .ఈ కాలాన్ని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

మా ఇంట్లో నరక చతుర్దశి ,దీపావళి పండుగ

This gallery contains 29 photos.

More Galleries | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -51

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -51 51- భక్తిరస స్థాపకుడు – రూప గోస్వామి గౌడీయ వైష్ణవ మతానికి చెందిన రూప గోస్వామి 1489-1564కాలానికి చెందిన వాడు .ఆరుగురు గోస్వాములలో పెద్దవాడు .సోదరుడు సనాతన గోస్వామి .వీరందరూ బృందావనం కేంద్రం గా ఉన్న శ్రీ కృష్ణ చైతన్య ప్రభువు శిష్యులు .కలియుగం లో శ్రీకృష్ణుని అవతారమే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తుస్సు టపాసులు

తుస్సు టపాసులు వాలిపోయే అవ్వాయి చువ్వలాగా దూసుకొచ్చాడు మా బామ్మర్ది బ్రాహ్మి ‘’.బావా ఏటపాసులూ పేలటం లేదని అంటున్నారేమిటి  బావా’’అన్నాడు బోల్డు ఆశ్చర పోతూ .’’అదేంటిరా  .తుఫాను వచ్చింది విశాఖ ఇజీనగరం సికాకోలు జిల్లాలకేగా ?మనకేమీ వర్షం లేదు తడిసే పనీ లేదు ఎందుకు పేలవు ?’’అన్నా  అమాయకం గా .’’లేదు బా.ఎప్పుడూ కొనే వాడికోట్లోనే … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -50

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -50 50-  విద్యారన్యుల శిష్యుడు,గద్య కవి  -వామన భట్ట బాణుడు పెదకోమటి వేమా రెడ్డి ఆస్థాన కవి వామన భట్ట బాణుడు .విజయనగర సామ్రాజ్య నిర్మాత విద్యారణ్య స్వామి వారి శిష్యుడు .ఇతనికాలం 1350-1420. శృంగార భూషణం అనే’’ బాణం ‘’అనబడే రూపక భేదాన్ని రాశాడు .దీన్ని పంపా క్షేత్రం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ధన్వంతరి -శివ భక్తీ -ధర్మం

ధన్వంతరి జయంతి ఆశ్వయుజ కృష్ణ ద్వాదశి ధన్వంతరి జయంతి. ఆరోగ్యానికి అధిదేవత ధన్వంతరి. దేవదానవులు కలసి పాలకడలిని మధించినపుడు చిట్టచివరగా శ్రీమ న్నారాయణుడే అమృతకలశంతో ఆవిర్భవించాడు. ఇతణ్ణే విష్ణుమూర్తి అబ్జుడని అన్నాడు. ఆ అబ్జుడే మహావిష్ణువును తనకు యజ్ఞ్భాగాన్నివ్వమని కోరగా ‘‘రెండవ ద్వాపరంలో నీవుశ్రేష్ఠుడిగా పిలువబడుతావు. అపుడే నిన్ను ఉద్దేశించి యజ్ఞకర్తలు చాతుర్మంత్రాలతో వేలుస్తారు.’’అనే వరాన్ని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నరకచతుర్దశి-చోడిశెట్టి శ్రీనివాసరావు

నరకచతుర్దశి భారతీయులు జరుపుకునే పండుగలన్నింటికంటే విలక్షణమైన పండుగ దీపావళి. దీపాలు వెలిగించుకోవడం, టపాసులు కాల్చుకోవడం, కొత్త బట్టలు ధరించడం,పిండి వంటలు భుజించడం ఇవన్నీ ఈ పండుగనాడు మనకు పైకి కనిపించే ఆర్భాటాలైనా ఈ పండుగను అత్యంత వైభవంగా, ఆనందంగా జరుపుకోవడం వెనుక అజ్ఞానపు చీకటులు తొలగి విజ్ఞానపు వెలుగులు సర్వత్రా వ్యాపించడమనే గొప్ప అంతరార్థం ఇమిడి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

దీపావళి కాంతులు.. ఇంటింటా సుఖశాంతులు .సి.శివశంకర శాస్ర్తీ

వేదభూమిగా వినుతికెక్కి ఎనె్నన్నో మతాలకు, పలు కులాలకు పుట్టినిల్లయిన మన భారతావనిలో ఏటా ఎనె్నన్నో పండుగలు వేడుకగా జరుపుకొంటున్నాం. ఇందులో కొన్ని మతాలకు మాత్రమే పరిమితమైనవి కాగా, మరికొన్ని కుల మత వర్గ భేదం లేకుండా అందరూ ఆనందమయంగా జరుపుకునే పండుగలూ ఉన్నాయి. అన్ని వర్గాలకు చెందినవారూ సంబరంగా జరుపుకునే పండుగల్లో దీపావళి అత్యంత ప్రాముఖ్యతను … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పాశ్చాత్యుల ప్రమేయం!

పాశ్చాత్యుల ప్రమేయం! జమ్మూకాశ్మీర్‌ను అంతర్జాతీయం చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం యత్నిస్తుండడం ఆశ్చర్యకరం కాదు. కాశ్మీర్‌లోని భారత వ్యతిరేక విచ్ఛిన్న వాదులు పాకిస్తాన్‌తో కలిసికట్టుగా మనదేశంలోను, విదేశాలలోను విద్రోహకాండ కొనసాగిస్తుండడం కూడ దశాబ్దులుగా నడచిపోతున్న వైపరీత్యం. బ్రిటన్ రాజధాని లండన్‌లో ఈ నెల 26న కాశ్మీర్ యాత్ర నిర్వహించాలని విద్రోహులు భావిస్తుండడం ఈ అంతర్జాతీరుూకరణలో భాగం. కానీ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -49-

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -49- 49- రస గంగాధర కర్త -జగన్నాధ పండిత రాయలు జగన్నాధుడు తూర్పు గోదావరిజిల్ల అమలాపురం తాలూకా ముంగండ గ్రామం లో జన్మించాడు .వేగినాటి బ్రాహ్మణుడు .తండ్రి పేరం భట్టుగొప్ప విద్వాంసుడు . తల్లి లక్ష్మి .ఇంటి పేరు ఉపద్రష్ట వారు .తండ్రి దగ్గరే పండితుడు విద్య నేర్చాడు తండ్రి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -48

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -48 48-ప్రతాప రుద్ర యశోభూషణ కర్త –విద్యానాధుడు విద్యా నాధుడు అసలు పేరు కాదని ,అది అతని విద్వత్తుకు పొందిన బిరుదని తెలుస్తోంది .విద్యా నాధుడు అనగానే గుర్తుకు వచ్చేది ఆయన రాసిన ప్రతాపరుద్ర యశోభూషణం అన బడే ”ప్రతాపరుద్రీయం ”అనే అలంకార శాస్త్రం .ఈయన అసలు పేరు ”అగస్త్యుడు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భ.కారాయమ్ -కె బి లక్ష్మి తెలుగు విద్యార్ధి -సెప్టెంబర్

దీపావళి పై ఆలూరి బైరాగి కవిత -తెలుగు విద్యార్ధి -సెప్టెంబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment