Monthly Archives: March 2015

సరసభారతి శ్రీ మన్మధ ఉగాది వేడుకలు -ప్రత్యక్ష ప్రసారం

live link సాహితీ బంధువులు శుభ కామనలు ఱెపు అంటే 15-3-15 ఆదివారం సరసభారతి 76 వ సమావేశం గా నిర్వహించే ”శ్రీ మన్మధ నామ సంవత్సర ఉగాది వేడుక ల ”ను మధ్యాహ్నం 3-30 నుండి మీ కంప్యూటర్లలో  ప్రత్యక్షం గా  వీక్షించటానికి ఏర్పాటు చేశాం .  దూర ప్రాంతాల తెలుగువారు ,విదేశం లో ఉన్న … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

8 – 3 – 2015 ఆదివారం నాడు ఆంధ్రభూమి పత్రికలో మెరుపు పేజిలో సరసభారతి అధ్యక్షుడు గబ్బిట దుర్గాప్రసాద్ రచించిన “దర్సనియ దైవక్షేత్రాలు” రచన పై రమ్యభారతి మాస పత్రిక సంపాదకులు శ్రీ చలపాక ప్రకాష్ గారి సమీక్ష.

  For other Books Download Link

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శంకరంబాడి సుందరాచారి పై -పులికంటి కృష్ణా రెడ్డి -ప్రమిద

శంకరంబాడి సుందరాచారి పై -పులికంటి కృష్ణా రెడ్డి -ప్రమిద

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేర్చుకున్నదిది అన్న పఠాభి -ప్రమిద

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కుమారుడు రాహుల్ తో బుద్ధుడు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కోయజాతి గిరిజనులు సంస్క ృతి సంప్రదాయాలు

కోయజాతి గిరిజనులు సంస్క ృతి సంప్రదాయాలు Added At : Sun, 03/08/2015 – 03:11 భారతదేశంలో కోయజాతిగిరిజనులు ఎక్కువగా కోరాపుట్‌, బస్తర్‌, ఒరిస్సా, మధ్యప్రదేశ్‌,బీహార్‌, ఉత్తరప్రదేశ్‌లతో పాటు తెలుగువారున్న ఆంధ్ర, తెలంగాణాలో రాష్ట్రాలలోనూ ఉన్నారు. 2001 నాటి ఆంధ్రప్రదేశ్‌ జనాభా లెక్కలను బట్టి చూసినట్లైతే ఈ కోయజాతి జనాభా విశాఖ మొదలైన ఉత్తరాంధ్ర జిల్లాలలో 76,895 … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సమాజ హితం – చౌడప్ప శతకం

సమాజ హితం – చౌడప్ప శతకం Added At : Sun, 03/08/2015 – 03:26 వమన, సుమతీ పద్యాలను గురించి తెలిసిన వారికి కవి చౌడప్ప శతకంలోని పద్యాలను గురించి కొంతైన తెలిసి ఉంటుంది. చౌడప్ప పద్యాలు అంటే చాలా మంది వారివన్నీ బూతు పద్యాలేనని అనుకుంటారు. కానీ చౌడప్ప రాసిన పద్యాలు ఎక్కువగా నీతి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తీర్ధ యత్రలకూ సబ్సిడీ ఇవ్వాలి

కేంద్ర ప్రభుత్వం కొన్ని దశాబ్దాలనుండి ముస్లింల మతపరమైన మక్కాకు వెళ్లే హజ్‌ తీర్థయాత్రకు ప్రభుత్వపు సొమ్మును సబ్సిడీగా ఇస్తోంది. గత సంవత్సరం, రూ.1300 కోట్లు ఇలా ఇచ్చింది. ఏటేటా ఈ సబ్సిడీ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు హజ్‌ యాత్రికుల సౌకర్యార్థం, హజ్‌ హౌస్‌ లకై స్థలాన్ని, ధనాన్ని ఇస్తున్నాయి. (హైదరాబాద్‌లో ఒకటి, రెండోది శంషాబాద్‌ విమానాశ్రయం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సీత రాముడికి హితోపదేశం

రామలక్ష్మణులు సీతా సమేతంగా అడవిలో సుతీక్షుణ్ణి కలుసుకుని, ఆయన ఆశీర్వాదాలు పొంది మరలా ప్రయాణం సాగించారు. వారికి ఆ మహర్షి అందరి ఋషులను కలుసుకోమని చెప్పగా, అట్లేనని బయలు దేరారు. దండకారణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. సీతకు ఏదో సంకోచం మనస్సులో వుండిపోయింది. రామచంద్రమూర్తితో ఇలా అన్నది. రామా! ధర్మం అనే పదానికి వేర్వేరు అర్థాలున్నాయి కదా, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శమంతక పంచ తీర్ధం

శమంతక పంచతీర్థం లేదా శమంత పంచక క్షేత్రం అన్నా ఒక్కటే. అతి ప్రాచీన కాలంలో దేవతలు ఈ క్షేత్రానికి తరచుగా వచ్చి వెడుతూ ఉండేవాడు.ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా ఇప్పటికీ విలసిల్లుతూనే ఉంది. కురువంశానికి మూల పురుషుడు అయిన కురు మహారాజు శమంత పంచక క్షేత్రం సందర్శించటం జరిగింది. ఈ క్షేత్రంలో కాలిడగానే కురుమహారాజు అద్వితీయమైన అలౌకిక … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సంక్షేమం పట్టని జైట్లీ బడ్జెట్ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మన స్మృతులు-శ్రీ అరవింద రావు మరియు కంచి ఆలయ జీర్ణోద్ధారణ వివరాలు

మన స్మృతులు మన సంప్రదాయంలో శ్రుతి, స్మృతి అనే మాటలు వింటూంటాం. ఇటీవలే మన ప్రధానమంత్రి ‘భారతరాజ్యాంగం మా యొక్క స్మృతిగ్రంథం’ అన్నారు. ఆ స్మృతులకున్న ప్రాధాన్యం ఏమిటో తెలుసుకుందాం. శ్రవణం అంటే వినడం. కావున శ్రుతి అంటే వినబడినది అని అర్థం. స్మరించడం అంటే గుర్తు తెచ్చుకోవడం. కావున స్మృతి అంటే గుర్తుకు తెచ్చుకోబడినది … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ వారి దర్శనం లో రెండు విభిన్న అనుభూతులు

శ్రీ వారి దర్శనం లో రెండు విభిన్న అనుభూతులు మంచీ మర్యాదా లతో అనుభూతి మేము అంటే గబ్బిట దుర్గాప్రసాద్ ,మా శ్రీమతి ప్రభావతి  మా బావమరది టి వి ఎస్ బి ఆనంద్ ,భార్య రుక్మిణి కలిసి 6-3-15 శుక్రవారం తిరుమలలో శ్రీవారి దర్శనానికి ముందే ఏర్పాట్లు చేసుకోన్నాం .మేమిద్దరం సీనియర్ సిటిజన్ లం … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మదనపల్లి లో శ్రీరామినేని భాస్కరేంద్ర గారి ఇంట్లో మాకు ఆత్మీయ స్వాగతం ఆతిధ్యం ,విందు ,సత్కారాలు .శ్రీ భాస్కర్ గారి ”సరస్వతీమహల్ ”వారి శ్రీమతి శ్రీదేవి గారి” పూజామందిరం ”,సుందరకాండ పారాయణ ,ఇంట్లో అడుగడుగునా ”శ్రీ షిర్డీ సాయి బాబా మహా విభూతి దర్శనం” ,ఒరిజినల్ తిరుమల ”నామాల కొండ ”

7-3-15 శనివారం మధ్యాహ్నం మదనపల్లి లో శ్రీరామినేని భాస్కరేంద్ర గారి ఇంట్లో మాకు ఆత్మీయ స్వాగతం ఆతిధ్యం ,విందు ,సత్కారాలు .శ్రీ భాస్కర్ గారి ”సరస్వతీమహల్ ”వారి శ్రీమతి శ్రీదేవి గారి” పూజామందిరం ”,సుందరకాండ పారాయణ ,ఇంట్లో అడుగడుగునా ”శ్రీ షిర్డీ సాయి బాబా మహా విభూతి దర్శనం” ,వారింటి ఎదురుగా ఒరిజినల్ తిరుమల ”నామాల … Continue reading

Posted in నా డైరీ | Tagged | Leave a comment

7-3-15 శనివారం ఉదయం తిరుపతిలో రాకేశ్ రిసెప్షన్ ,మధ్యాహ్నం మదనపల్లి లో శ్రీ రామినేని భాస్కరేంద్ర గారింట్లో మా కు ఆత్మీయ స్వాగతం ఆతిధ్యం ,విందు ,గౌరవ సత్కారాలు -భాస్కర్ గారి ”సరస్వతీ మహల్ ”మరియు భార్య శ్రీదేవిగారి ”పూజా మందిరం ” సుందరకాండ పారాయణం ,ప్రతి అంగుళం లో ”శ్రీ షిర్డీ సాయి ”దివ్య దర్శనం ,సేకరించినభద్రపరచిన ”కళా నికేతనం ”దృశ్యమాలిక 

7-3-15 శనివారం ఉదయం తిరుపతిలో రాకేశ్ రిసెప్షన్ ,మధ్యాహ్నం  మదనపల్లి లో శ్రీ రామినేని భాస్కరేంద్ర గారింట్లో మా కు ఆత్మీయ స్వాగతం ఆతిధ్యం ,విందు ,గౌరవ సత్కారాలు -భాస్కర్ గారి ”సరస్వతీ మహల్ ”మరియు భార్య శ్రీదేవిగారి ”పూజా మందిరం ” సుందరకాండ పారాయణం ,ప్రతి అంగుళం లో ”శ్రీ షిర్డీ సాయి ”దివ్య … Continue reading

Posted in నా డైరీ | Tagged | Leave a comment

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవాలయం -రాకేశ్ నిఖిల వివాహం ,బాచుపల్లి లో సత్యనారాయణ వ్రతం 10-3-15 మంగళ వారం ఉదయం రాత్రి చట్నీస్ రెస్టారెంట్ లో రిసెప్షన్ దృశ్యాలు 

శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవాలయం -రాకేశ్ నిఖిల వివాహం ,బాచుపల్లి లో సత్యనారాయణ వ్రతం 10-3-15 మంగళ వారం ఉదయం రాత్రి చట్నీస్ రెస్టారెంట్ లో రిసెప్షన్ దృశ్యాలు

Posted in నా డైరీ | Tagged | Leave a comment

5-3-15 గురువారం రాత్రి శ్రీ చలపాక ప్రకాష్ గారింట్లో మేము మరియు 6-3-15 శుక్రవారం రాత్రి తిరుపతిలో రాకేశ్ వివాహ రిసెప్షన్ లో సంగీత ఝరి 

5-3-15 గురువారం రాత్రి శ్రీ చలపాక ప్రకాష్ గారింట్లో మేము మరియు 6-3-15 శుక్రవారం రాత్రి తిరుపతిలో రాకేశ్ వివాహ రిసెప్షన్ లో సంగీత ఝరి

Posted in నా డైరీ | Tagged | Leave a comment

9–3-15 , మా అక్కా బావల ఇంట్లో మేము ,వేదవల్లి గాయత్రిలతో మేము –

This gallery contains 36 photos.

More Galleries | Tagged | Leave a comment

9-3-15 సాయంత్రం హైదరాబాద్ , తమ్ముడు కృష్ణ మోహన్ ఇంట్లో

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మదనపల్లి లో 7-3-15 శనివారం శ్రీ రామినేని భాస్కరేంద్ర గారి కళ్యాణ మండపం ఇంటి ఎదురుగా ఒరిజినల్ తిరుమల నామాల కొండ ,హార్స్లీ హిల్స్ ,రిషీవాలీ తరిగొండలో వెంగమాంబ విగ్రహం నరసింహ స్వామి ,తిరుపతిలో కళ్యాణ వెంకటేశ్వరస్వామి 

మదనపల్లి లో 7-3-15 శనివారం శ్రీ రామినేని భాస్కరేంద్ర గారి కళ్యాణ మండపం ఇంటి ఎదురుగా ఒరిజినల్ తిరుమల నామాల కొండ ,హార్స్లీ హిల్స్ ,రిషీవాలీ  తరిగొండలో వెంగమాంబ విగ్రహం నరసింహ స్వామి ,తిరుపతిలో కళ్యాణ వెంకటేశ్వరస్వామి

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ఆహ్వానం

మార్చ్ 16 సోమవారం సా – Copy

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

పడుగు పేకల మధ్యన జీవితం – శీలా వీర్రాజు

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -20-

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -20- 10-ఫియోడర్ డాస్టో విస్కీ –2 సెమి పాలంట్ నిస్కి  లో మిలిటరీకవాతు చేస్తూ ఖాళీ సమయం లో రచనావ్యాసంగం కొన సాగించాడు .అప్పుడే ఒక పిల్లాడి తల్లి అయిన మేరియా డిమిత్రివాన ఇసఎవను ప్రేమించాడు .ఆమె భర్తను వదిలి రావటం కష్టమైంది .భర్త చనిపోయిన తర్వాత … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నేటి నిజం పత్రిక లో – నా గురించి — ఆధ్యాత్మక సాహిత్యపు “గబ్బిట’ దుర్గ ప్రసాద్

03-04-2015_4   http://www.netinizam.com/default.aspx

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -19

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -19 10-ఫియోడర్ డాస్టో విస్కీ – జీవితం అంతా యుద్ధ రీతి పోరాటమే బాధలే ,అణచివేతలే,లోపలి పీడన బాహిర వేదన ,ఏదో సుదూర స్వప్నాల తీరాలు అందుకొనే ఆరాటం ఆవేదన పోరాటమే  డాస్తో విస్కీ అని పిలువబడే ఫియోడర్ మిఖైలోవిచ్  డాస్తో విస్కీ జీవితం .పగటికలలు .ఆకలల … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నా దారి తీరు -92 చెప్పుల్లో కాళ్ళు–డి.యి.వో. రాక

నా దారి తీరు -92 చెప్పుల్లో కాళ్ళు–డి.యి.వో. రాక సాధారణం గా అప్ లాండ్ అనబడే పశ్చిమ కృష్ణాలో పని చేసే మేస్టార్లు ఉద్యోగులు శనివారం నాడు ఒక గంటా అరగంటా ముందే స్వంత ఊళ్లకు వెళ్ళటానికి హెడ్ మాస్తారినో పై అధికారినో పర్మిషన్ అడిగి లేక రాత పూర్వకం గా కాగితం రాసిచ్చి సిద్ధమై … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -17

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -17 9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్ ఎడ్డీ -1 అమెరికాలో న్యు హాంప్ షైర్ లో బౌ అనే చోట 16-7-1821 న జన్మించిన మేరీ బేకర్ ఎడ్డీ జీవితం పై ఎన్నో అభూతకల్పనలు అసంబద్ధ రాతలు వచ్చాయి .అన్నిటిని ధైర్యం గా ఎదుర్కొని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -18 9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -18 9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్ ఎడ్డీ -2 తన కొత్త మతాన్ని సంస్థాపించటానికి ముందు మేరి బెకర్ ఎన్నో అవరోధాలను ఎదుర్కొన్నది .డాక్టర్ పాటర్సన్ నుండి ఏడాదికి రెండు వందల డాలర్ల పెన్షన్ తప్ప ఇంకే ఆదాయమూ లేదు .ఉండటానికి స్వంత ఇల్లే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -17

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -17 9-క్రిస్టియన్ సైన్స్ ఉద్యమ కారిణి –మేరీ బేకర్ ఎడ్డీ -1 అమెరికాలో న్యు హాంప్ షైర్ లో బౌ అనే చోట 16-7-1821 న జన్మించిన మేరీ బేకర్ ఎడ్డీ జీవితం పై ఎన్నో అభూతకల్పనలు అసంబద్ధ రాతలు వచ్చాయి .అన్నిటిని ధైర్యం గా ఎదుర్కొని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

తెలుగుకు’’ స్టార్డం ‘’మాత్రమే తెచ్చిన సభలు

తెలుగుకు’’ స్టార్డం ‘’మాత్రమే తెచ్చిన సభలురెండవ రోజు 22-2-15 ఆదివారం దృశ్యమాలిక కృష్ణాజిల్లా రచయితల  సంఘం ఫిబ్రవరి 21,22 తేదీలలో విజయవాడలో నిర్వహించిన మూడవ ప్రపంచ తెలుగు రచయితల సభలు దిశా నిర్దేశం చేయలేదనే అభిప్రాయం కలిగించింది .సినీ ప్రముఖులు తనికెళ్ళ ,అశోక్ తేజ ,గొల్లపూడి ,బ్రహ్మానందం లు స్టార్ అట్రాక్షన్ మాత్రమే కలిగించారు .దానివలన … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | 1 Comment

ప్రాచీన గ్రీకు కవయిత్రి సఫో

— ప్రాచీన గ్రీకు కవయిత్రి సఫో Posted on 01/03/2015 by విహంగ మహిళా పత్రిక  జననం –ప్రాచుర్యం –వలస    గ్రీకు దేశానికి చెందిన పాటల కవితల రచయిత్రి సఫో .లెస్బొస్స్ దీవిలో క్రీ పూ  630–612లో జన్మించి, క్రీ పూ.570లో మరణించింది .అలేక్సా౦ డ్రియన్లు.తమ’’ నవ రత్న కవుల’’లో సఫో ను చేర్చి గౌరవించారు .ఆమె రాసిన అనంత … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

భిన్న ధ్రువాల సంకీర్ణం – కవయిత్రి రాజేశ్వరికి ఆర్థిక సాయం విడుదల – మాట మరిచావా మోదీ?

కవయిత్రి రాజేశ్వరికి ఆర్థిక సాయం విడుదల అంగవైకల్యాన్ని అధిగమించి కవయిత్రిగా రాణిస్తున్న రాజేశ్వరికి రూ.10లక్షల ఆర్థికసాయాన్ని తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. నిరుపేద వికలాంగ చేనేత కార్మికురాలైన కవయిత్రి రాజేశ్వరికి ఆర్థికసాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం వన్‌టైమ్‌ గ్రాంట్‌ కింద పదిలక్షలను విడుదల చేస్తూ ఆ శాఖ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గజ గజన్‌!ఏపీకి అన్యాయంపై సర్వత్రా ఆగ్రహం

గజ గజన్‌!ఏపీకి అన్యాయంపై సర్వత్రా ఆగ్రహం ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగ నిరసన ఆందోళనలకు శ్రీకారం చుట్టిన కాంగ్రెస్‌ అయినా, చప్పుడు చేయని జ‘గన్‌’ కేసులకు భయపడేనంటున్న నేతలు అధినేత తీరుపై ఆ పార్టీ నేతల్లోనే ఆగ్రహం హైదరాబాద్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బహిరంగంగానే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కశ్మీరంలో కొత్త చరిత్ర

కశ్మీరంలో కొత్త చరిత్ర కొలువుతీరిన బీజేపీ-పీడీపీ ప్రభుత్వం.. ముఖ్యమంత్రిగా ముఫ్తీ ప్రమాణం.. డిప్యూటీ సీఎంగా నిర్మల్‌ సింగ్‌ మంత్రులుగా 23 మంది.. బీజేపీ కోటాలో మాజీ వేర్పాటువాది లోన్‌కు పదవి.. హాజరైన ప్రధాని, ఆడ్వాణీ, షా పాక్‌ వల్లే ప్రశాంతంగా కశ్మీర్‌ ఎన్నికలు.. ఉగ్రవాదులు కూడా సహకరించారు: ముఫ్తీ పైన్‌ చెట్లకు కుంకుమ పువ్వు పూసినట్లు… … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మూగ రోదన యాతన – ‘మూలింటామె’ మాటలు – చిట్టి

మూగ రోదన యాతన – ‘మూలింటామె’ మాటలు – చిట్టి బర్‌ వన్‌ పుడింగి’ నామిని రాసిన ‘మూలింటామె’లో బూతు పురాణపు సంగతులేవీ లేవు! లేవు!. తిరుపతి పరిసర ప్రాంతపు పల్లెటూళ్ళో ఆడోళ్ళు మాట్లాడే పలుకులను పలికించాడే తప్ప, ఇంకిత జ్ఞానం లేకుండా కావాలని రాసి బిల్డప్‌ కొట్టలేదు మా మిట్టూరబ్బోడు. ఆడవాళ్ళను అనైతికంగా, అభాసుపాలు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నూరేళ్ళుగా ‘ఇంటా బయటా’

నూరేళ్ళుగా ‘ఇంటా బయటా’ రవీంద్రనాథ్‌ టాగోర్‌ నవల ‘ఘర్‌ బాహిరె’ నూరు శరత్తులు పూర్తి చేసుకొని కాల పరీక్షలో నెగ్గింది. టాగోర్‌ 1915లో తూర్పు బెంగాల్‌ (ఇప్పటి బంగ్లాదేశ్‌ ప్రాంతం)లోని సెలియాధా లో ఉంటూ ఈ నవలను పూర్తిచేశారు. టాగోర్‌ రేడికల్‌ మిత్రులు నిర్వహిస్తున్న ‘సబుజపత్ర’ పత్రికలో 1915-16లో ఈ నవల ధారావాహికగా అచ్చయింది. నిఖిలేశ్‌, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అద్భుత మానవతా వాడి గణేష్ పాత్రో -గొల్లపూడి

చిత్రసీమ హైదరాబాద్‌ రావడానికి నేనూ కారణమే- దాసరి ‘‘సినిమా పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలిరావడానికి తానే కారణమని ఒకాయన చెప్పుకున్నాడు. చెప్పింది పెద్దాయన కాబట్టి అందరూ నమ్మారు. స్టూడియోలు కట్టామన్నారు. వాటిని ప్రజల కోసం కట్టారా? వాళ్ల కోసం కట్టుకున్నారు. అంతా తామే చేశామని చెప్పుకునేవారి వల్ల చరిత్ర మరుగునపడిపోతుంది. సినిమా పరిశ్రమ హైదరాబాద్‌కు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రామ నారాయణం-అన్జాట శిల్పి రా పాలెట్-పాంచాలి పుట్టినిల్లు-ఈ మేకప్ వేరయా

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కెసిఆర్ రాజకీయం ఒక పజిల్

కెసిఆర్ రాజకీయం ఒక పజిల్ తెలంగాణ వచ్చేదా? చచ్చేదా? ప్రారంభంలో నిర్లక్ష్యంగా వినిపించిన మాట. కొంత కాలం గడిచిన తరువాత ఆందోళన నిండిన స్వరంతో వస్తుందంటా? అనే మాట వినిపించింది. తీరా వచ్చిన తరువాత సరే సాధించుకున్నారు కదా చూద్దాం ఏం చేస్తారో? భయటకు వినిపించకుండా మనసులోనే అనుకున్న స్వరం. ఒకటిన్నర దశాబ్దాల కాలంలో తెలంగాణ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అన్యాయంగా నిందలు పడ్డ అగ్రనేత

అన్యాయంగా నిందలు పడ్డ అగ్రనేత – కె.శ్యాం ప్రసాద్ syamprasadk56 gmail.com 01/03/2015 TAGS: సైద్ధాంతిక రాజకీయాలకు మారుపేరుగా, రాజకీయ నిబద్ధతకు ఉదాహరణగా నిలిచిన బంగారు లక్ష్మణ్ స్వర్గస్తులై ఒక సంవత్సరం పూర్తయింది. 2014, మార్చి 1న తీవ్ర అస్వస్థతతో భాగ్యనగర్‌లో స్వర్గస్తులయ్యారు. బంగారు లక్ష్మణ్ పేరు చెప్పగానే వారికి సన్నిహితంగా మిగిలిన వ్యక్తుల్లో వున్న … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment