సరసభారతి -సాహిత్య సాంస్కృతిక సంస్థ -ఉయ్యూరు
సంగీత సద్గురుశ్రీ త్యాగ రాజస్వామి ఆరోధనోత్సవం
88వ సమావేశం -ఆహ్వానం
పుష్య బహుళ పంచమి 29-1-16 శుక్రవారం సంగీత సద్గురు శ్రీ త్యాగ రాజ స్వామి వారి ఆరాధనోత్సవం సందర్భం గా శ్రీ సువర్చ లాంజ నేయ స్వామి వారి దేవాలయం లో సాయంత్రం 6-30 గం లకు త్యాగరాజ స్వామి వారికీ అష్టోత్తర పూజ నిర్వహింపబడును . రాత్రి 7 గం .లకు ప్రముఖ సంగీత విద్వాంసురాలు ,రేడియో ఆర్టిస్ట్ శ్రీమతి ఎం .శాంతిశ్రీ గారుశ్రీ త్యాగ రాజ స్వామి వారి ”పంచ రత్న కీర్తనలు ”గానం చేస్తారు .సాహిత్య ,సంగీతాభిమానులందరూ విచ్చేసి జయప్రదం చేయ ప్రార్ధన
— గబ్బిట దుర్గాప్రసాద్
-సరసభారతి అధ్యక్షులు