సాహితీ బంధువులకు శుభ కామనలు -ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం మొదటి సారిగా ఏర్పాటు చేసిన ”జ్ఞానజ్యోతి ”పురస్కారం మొట్టమొదటి సారిగా నాకు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విజయవాడ ఠాగూర్ లైబ్రరీలో 15-11-19 శుక్రవారం సాయంత్రం ప్రదానం చేస్తున్నందుకు ,,వారికి కృతజ్ఞతలు తెలియ జేస్తూ ,వినమ్రంగా స్వీకరి0చటానికి అంగీకరిస్తున్నామని సాహితీ బంధువులకు తెలియ జేస్తున్నాను –





Congratulations Durgaprasad Garu.Right award to right person.Vijayasarathi.
LikeLike