ధనుర్మాసం లో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవం ప్రత్యక్ష ప్రసారం
సాహితీ బంధువులకు శుభకామనలు .డిసెంబర్ 14 సోమవారం తో శ్రీ శంకరవిజయం ఏడవ సర్గ ప్రత్యక్ష ప్రసారం పూర్తీ చేసి ,మళ్ళీ మాఘమాసం లో మిగిలిన సర్గలు పూర్తీ చేయాలని సంకల్పం .
ఇది వరకే ప్రకటించినట్లు ఈ డిసెంబర్ 15 మంగళవారం నుంచి మాధవమాసమైన మార్గశిరం -ధనుర్మాసం ప్రారంభామౌతుందికనుక ఆ రోజు ఉదయం 10 గంటలనుంచి ”శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవం” ధారావాహికం గా ప్రత్యక్ష ప్రసారం ఫేస్ బుక్ ద్వారా జరుగుతుంది -దుర్గాప్రసాద్
