వీక్షకులు
- 1,148,913 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- అగ్నిపర్వతారోహణ(త్రివేణి)
- రెండవ లోక్ సభ స్పీకర్ బహుముఖ ప్రజ్ఞా శాలి, కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం అధ్యక్షులు శ్రీమాన్వమాడాభూషిఅనంతశయనం అయ్యంగార్ జీవిత చరిత్ర.2 వ భాగం.15.5.26.
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ గారి. నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.7 వ భాగం.15.5.26.
- శ్రీ వాసవి కన్యకాదేవి పురాణం.15 వ భాగం.15.5.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య. 196 వ భాగం.15.5.26.
- మొదటి లోక్ సభ డిప్యూటీ స్పీకర్, రెండవ లోక్ సభ స్పీకర్, బహుముఖ ప్రజ్ఞాశాలి, కేంద్రీయ సంస్కృత విద్యా పీఠం అధ్యక్షులు. శ్రీమాన్ మాడభూషి అనంత శయనం అయ్యంగార్ జీవిత చరిత్ర.1 వ భాగం.14.5.26.
- ప్రచార సాహిత్య ప్రవీణ విమర్శన భూషణ శ్రీ గుమ్మలూరి సత్యనారాయణ గారి. నా సహస్రమాస జీవిత యాత్రా చరిత్ర.6 వ భాగం.14.5.26.
- శ్రీ వాసవి కన్యకా దేవి పురాణం.14 వ భాగం.14.5.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడి గారి బాలానందినీ వ్యాఖ్య.195 వ భాగం.14.5.26.
- యమన్ దేశ౦ లో ,‘’వుమెన్ జర్నలిస్ట్ వితౌట్ చైన్స్ “స్థాపించిన మానవహక్కుల ఉద్యమకారిణి , ‘’మానవత్వమే నా జాతి ‘’అనిప్రకటించి, మొదటి నోబెల్ శాంతి బహుమతి పొందిన మహిళ–, తవాకెల్ కర్మన్ (మహిళా మణులు ) – గబ్బిట దుర్గాప్రసాద్
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,006)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Tag Archives: చరిత్రకెక్కని చరితార్ధులు
22-శివరామ లింగరాజు (చివరిభాగం )
22-శివరామ లింగరాజు (చివరిభాగం ) మూడు ఆశ్వాసాల ‘’శైవాచార సంగ్రహం ‘’రాసిన శివరామలింగరాజు భారద్వాజ గోత్రీకుడైన క్షత్రియకవి .తండ్ర్రి హరిరాజు తల్లిసీతమ్మ .గురువు గోకర్ణ మటాధిపతి సోమశేఖరుడు ..కాకతి ,చాళుక్య సీమలలో క్షత్రియ వీర శైవులులేరని,తెలంగాణా లేక రాయలసీమవాడు అయి ఉంటాడని రాజుగారన్నారు .వంశక్రమంలో బర్బర దేశాదీశ్వరుడు శంఖాన్వయుడు మూలపురుషుడు అతడికి అయిదవతర౦ వాడు మనకవి … Continue reading
-21 కుందావఝల గోపాలసూరి
21-కుందావఝల గోపాలసూరి కరీం నగర్ జిల్లా ములకనూరుకి చెందిన కుందావఝల గోపాలసూరి ‘’సంవరణ చరిత్రము ‘’రాశాడు .సుమారు 1850కాలం .బ్రహ్మ వైవర్తపురాణ౦ లోని ‘’శ్రీక్రష్ణజన్మఖండం ‘’కావ్యం కూడారాశాడు కాని అముద్రితం .ములకనూరు హనుమకొండకు దగ్గర .అక్కడ మోతుకూరివారి౦టశ్రీక్రష్ణజన్మఖండం కావ్యాన్ని తానూ చూశానని బిరుదురాజువారువాచ .గోపాలసూరి పండరినాధుడు అనేకవికి సమకాలికుడు . సంవరణ చరిత్ర అంటే తపతీ … Continue reading
20-వేముల రామభట్టు
0-వేముల రామభట్టు మహబూబ్ నగర్ మండలం ‘’మానవతీపురం ‘’అనే మానాజీ పేట ను ‘’తూము ‘’వంశపు రెడ్లు పాలించారు .వీరు స్వయంగా కవులు కావ్యకర్తలేకాక కవి పండితులకు ఆశ్రయమిచ్చారు తూము రామ చంద్రా రెడ్డి మహీపాలుడు ‘’అలమేలు మంగా పరిణయం ‘’కావ్యం రాశాడు .ఇతనికొడుకు పరాశురామ రెడ్ది ‘ఆస్థానంలోని వేముల రామభట్టు ’గౌరీ విలాస ‘’కావ్యం … Continue reading
