Monthly Archives: February 2014

కాకతీయుల కళాభిరుచి కూసుమంచి

  ఖమ్మం పట్టణానికి 20 కి.మీ. దూరంలో ఉన్న కూసుమంచిలో ఉన్న శివాలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉంది. తనకు అనేక విజయాలను కట్టబెట్టిన సదాశివుడి పట్ల కృతజ్ఞతాపూర్వకంగా వెయ్యి శివాలయాల నిర్మాణం చేపట్టాడట కాకతీయ ప్రభువైన గణపతిదేవుడు. అందులో భాగంగానే క్రీస్తుశకం 1162 ప్రాంతంలో కూసుమంచిలో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. ఆయన కాలంలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ప్రముఖ కవి జానమద్ది హనుమచ్ఛాస్త్రి కన్నుమూత

  కడప, ఫిబ్రవరి 28 : ప్రముఖ కవి జానమద్ది హనుమచ్ఛాస్త్రి (90) శుక్రవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కడప రిమ్స్ అసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కడపలోని సిపి బ్రౌన్ లైబ్రరీ వ్యవస్థాపక కార్యదర్శిగా సేవలందించిన హనుమచ్ఛాస్త్రి, తెలుగు సాహిత్య రంగానికి విశేష సేవలందించారు. ప్రజల సందర్శనార్థం … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

జీవితాన్ని ప్రవాహమే నడిపిస్తుంది అంటున్న జొన్న విత్తుల

  సినీగీత రచయితగానే ఎక్కువ మందికి తెలిసిన జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రచనా ఖాతాలో 12 శతకాలు కూడా ఉన్నాయన్న విషయం ఎక్కువమందికి తెలియకపోవచ్చు. ‘నైమిశ వేంకటేశ శతకం’, ‘శ్రీరామలింగేశ్వర శతకం’ భక్తి ప్రధానాలైతే, ‘సింగరేణి శతకం’, ‘బతుకమ్మ శతకం’ తెలంగాణ హృదయ ఘోషనూ, సంస్కృతినీ ప్రతిబింబిస్తాయి. సినీగీతాల్లో ‘అందరి బంధువయా- భద్రాచల రామయ్యా’, ‘జగదానంద కారకా- … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

జీన్ జాక్వెస్ రూసో

జీన్ జాక్వెస్ రూసో రూసో 1712 లో జెనీవా లో జన్మించాడు .పద్దెనిమిదేళ్ళ ప్రాయం లో 1730 లో సంగీత పాఠాలు చెప్పాడు .మరుసటి ఏడాది పారిస్ లో ఒపేరా లకు రాశాడు .ఎన్నో ప్రసంగాలు చేశాడు .ఎమిలీ ,పిగ్మాలియన్ రచనలు చేసి ప్రసిద్ధుడయ్యాడు .వివాదాస్పద రచయిత అని పించుకొన్నాడు . రీజన్ నుభూతద్దం లో చూసిన వారిపై తిరగ బడ్డాడు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ప్రముఖ హాస్య నాటక కర్త మోలియర్

            ప్రముఖ హాస్య నాటక కర్త మోలియర్ మోలియర్ అనగానే మనకు గుర్తుకొచ్చేది భ.కా.రా .అంటే భమిడి పాటి కామేశ్వర రావు మేష్టారు .మోలియర్ రచనలు చదివి వంట బట్టించుకొని వాటిని ‘’తెలుగైజ్ ‘’చేసి ఆంద్ర దేశం మీద అచ్చోసి వదిలారు మేష్టారు .మోలియర్ పాత్రలనే తెలుగు దేశపు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

‘తెలుగు వెలుగు’ మార్చి 2014 సంచికలో లంకె బిందెలు గురించిన పుస్తక సమీక్ష కృష్ణ మోహన్

Posted in రచనలు | Tagged | Leave a comment

రా’’చ’’కీయ ద్విప్లేట్స్ –11(శివరాత్రి స్పెషల్ )

 రా’’చ’’కీయ ద్విప్లేట్స్ –11(శివరాత్రి స్పెషల్ ) 1-శివ రాత్రి నాడు’’ చంద్ర శేఖర చంద్ర శేఖర పాహిమాం ‘’   అనకుండా  వెంకటేషాదులు  అంటున్నారు  ‘’చంద్ర బాబూ పాహిమాం ‘’. 2-ఓటు తో గెలవలేని సూడో మేధావి,బాకా  మంత్రి ’’ జై రాం రమేష్ ‘’  సీమాన్ధ్రకు అన్నీ ఇచ్చేశాం మూసుకోండి నోరు అంటున్నాడు ‘’కామోష్ ‘’. … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

పరశురామేశ్వరుడు కేరాఫ్ గుడిమల్లం

        శివరాత్రి రోజు యావత్ భారతదేశం ‘హరోం హరహర… శంభోశంకరా..’ అంటూ శివనామ స్మరణతో మారుమోగిపోతుంది. హిమాలయాల్లోని కేదారనాథ్ మొదలు దక్షిణపు అంచునున్న రామేశ్వరం వరకూ దేశం నలుమూలలా ఉన్న పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో అభిషేకాలు జోరందుకుంటాయి. మన రాష్ట్రంలో ప్రసిద్ధ శైవక్షేత్రాలయిన శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ వంటి ఆలయాల్లోనైతే భక్తుల … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

శివ శంభో అని నినదిస్తున్న శివాలయాలు

  శివరాత్రి ప్రత్యేక కథనాలు మహాశివరాత్రి నాడు కళకళలాడని శైవక్షేత్రాలుంటాయా? శ్రీశైలం వైపు తిరిగి ఓం నమశ్శివాయ అనని శివభక్తులుంటారా! ఆ మల్లికార్జునుడితో పాటు శివరాత్రి నాడు పూజలందుకునే మరి కొన్ని ప్రసిద్ధ శివాలయాల గురించి, వనదుర్గ మాతకు జరిపే జాతర గురించే ఈ కథనాలు.. ఏడుపాయలుగా ఎందుకు… ద్వాపర యుగాంతంలో పాండవ వంశంలో చిట్టచివరి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహా శివ రాత్రి –శత రుద్రీయం

         మహా శివ రాత్రి –శత రుద్రీయం    మాఘ మాసం శివునికి ప్రీతికరమైనది .అందులో మహా శివ రాత్రి మహా పవిత్రమైనది ,రుద్రుడికి అత్యంత ప్రీతికరమైనది .అలాంటి శివుడికి మహాన్యాసం తో కూడిన నమక చమకాతో అభిషేకం చేయాలి ,అభిషేక ప్రియుడు శివుడు .నమకం లో పదకొండు చమకం లో … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment

పాశ్చాత్య దేశ బాల సాహిత్యం

   పాశ్చాత్య దేశ బాల సాహిత్యం 1848లో మొదటి సారిగా ప్రింటింగ్ ప్రెస్ వచ్చిన తర్వాత’’ ఈసప్ నీతి కధ’’లనుబాలల కోసం  ఇంగ్లాండ్ దేశం లో ముద్రించారు .దీని రచయిత విలియం ‘’కాక్ స్టన్’’.1647లో ‘’ఆర్బిస్ పిక్చర్స్ (illustrated world )అనే మొదటి బొమ్మల పుస్తకాన్ని ‘’జోహాన్ ఆమోస్ కమినాస్’’ రాసి ప్రచురించాడు .1691లో నీతి కధలున్న … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ మైనేనిగోపాల కృష్ణ గారి ఉయ్యూరు జ్ఞాపకాల పరిమళాలు – 2

శ్రీ  మైనేనిగోపాల కృష్ణ గారి ఉయ్యూరు  జ్ఞాపకాల పరిమళాలు – 2 కాంగ్రెస్ కు అండగా  మునసబు గా నరసయ్య గారు మైనేని గోపాల కృష్ణ గారి తండ్రి వెంకట నరసయ్య గారు ఉయ్యూరు లో కాంగ్రెస్ పార్టీకి ఆరోజుల్లో పెద్ద దిక్కుగా గొప్ప అండగా నిలిచారు .కాంగ్రెస్ ఆఫీసును ఏర్పరచి చాలా ఏళ్ళు నిర్వహించారు .ఆ సమయం లో ఉయ్యూరుకు … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

‘మహా శివరాత్రి ”ఆధ్యాత్మిక ప్రవచనం

చల్ల పల్లి కె.సి.పి జనరల్ మేనేజర్ గారింట్లో ”ఆధ్యాత్మిక ప్రవచనం” చల్లపల్లి లో కే.సి.పి.ప్లాంట్ మేనేజర్ శ్రీ వెంకటేశ్వర రావు గారింట్లో రోటరీ ,ఇన్నర్ వీల్ సభ్యుల సమా వేశం లో నా ”మహా శివరాత్రి ”ఆధ్యాత్మిక ప్రవచనం  

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కేరళ యాత్రా సంతర్పణ

మల్లికాంబ గారింట్లో కేరళ యాత్రా సంతర్పణ – .మల్లికాంబ గారింటి నుంచి భోజనం  మా మిడి కాయ పప్పు ,వంకాయ చిక్కుడు కూర ఆలూ ఫ్రై ,కొత్త మామిడి ముక్కాల అవకాయి ,మామిడి అల్లం పచ్చడి ,పరవాన్నం ,చిత్రాన్నం ,గారెలు  పులుసు, అదిరే తియ్యటి గడ్డ పెరుగు తో భోజనం.కదుపు నిండా తిని  ఉన్నాం  భవాని  గారు కూడా వచ్చారు మా … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కాంగ్రెస్‌లో విలీనం తగదు

కాంగ్రెస్‌లో విలీనం తగదు – బుద్దా మురళి డెబ్బయవ దశకంలో జరిగిన జై తెలంగాణ, జై ఆంధ్ర ఉద్యమాలు ఏడాది రెండేళ్లకు మించి సాగలేదు. ఎంత ఆవేశంగా వచ్చాయో అంతే చప్పున చల్లారాయి. మలి దశ తెలంగాణ ఉద్యమం రోజు రోజుకు ఉధృతం అవుతూ 13 ఏళ్ల తరువాత కూడా సగర్వంగా తలెత్తుకొని నిలవడానికి ప్రధాన … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

పులిపై స్వారీ ప్రమాదకరం!

పులిపై స్వారీ ప్రమాదకరం! ముదిగొండ శివప్రసాద్ ఫోన్: 040-27425668 ఒక దేశం లేదా జాతి తన అస్తిత్వాన్ని ఒక సాంస్కృతిక సమానత్వంవల్ల కాపాడుకుంటుంది. సమాన సంస్కృ తి ఆ జాతి మూలాలను మూల్యాలను పరిరక్షిస్తుం ది. ఒక్కొక్కప్పుడు ఒక జాతి లేదా రాష్ట్రం డెమోగ్రఫీ మార్పువల్ల తన అస్తిత్వాన్ని ప్రాణశక్తి(విరాట్)ను కోల్పోతుంది. ఉదాహరణకు బంగ్లాదేశ్ నుండి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 2 Comments

భరద్వాజ గారి కార్యక్రమం పై పేపరు సందడి

అమరవాణి హైస్కూల్ లోరావూరి భరద్వాజ గారి అవగాహనా సభ ఒకే రోజు రెండు సభలు స్వర్గీయ రావూరి భరద్వాజ పై అవగాహన సభ

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

రాచకీయ ద్విప్లెట్స్-బాబు పై

Posted in రాజకీయం | Tagged | 2 Comments

సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు- 60వ సమావేశం –శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు

సరస భారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు                             60వ సమావేశం –శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలు                                   ఆహ్వానం తేదీ సమయం –30 -3-2014—ఆదివారం –మధ్యాహ్నం 3-గం లకు వేదిక –         ఉయ్యూరు షుగర్ ఫాక్టరీ దగ్గర ఉన్న రోటరీ క్లబ్ ఆడిటోరియం … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

అమరావాణి హైస్కూల్ లోరావూరి భరద్వాజ గారి అవగాహనా సభ -మరియు పమిడి ముక్కాలా హై స్కూల్ లో మాత్రు భాషా దినోత్సవం -22-2-14

This gallery contains 54 photos.

ఒకే రోజు రెండు సభలు స్వర్గీయ రావూరి భరద్వాజ పై అవగాహన సభ

More Galleries | Tagged | Leave a comment

శివ రాత్రి -ప్రత్యేకం –

Posted in వార్తా పత్రికలో, సేకరణలు | Tagged , | Leave a comment

మూడవ ప్రపంచ రచయితల మహాసభలు వాయిదా

సాహితీ బంధువులకు -రాష్ట్రం లో ఉన్న ప్రత్యెక పరిస్తితుల దృష్ట్యా మార్చి 1,2,3లలో జరగాల్సిన  మూడవ ప్రపంచ రచయితల మహాసభలు వాయిదా పడినాయని కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తి కొండ సుబ్బారావు గారు ఫోన్ లో ఇప్పుడే నాకు తెలియ జేయగా మీకందరికీ తెలియ బరుస్తున్నాను .–దుర్గా ప్రసాద్

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

వెండి తేర బంగారం ఆఅ నాటి విలన్ ఆర్ నాగేశ్వర రావు

Posted in సినిమా | Tagged | Leave a comment

మైనేని గోపాల కృష్ణ గారి ఉయ్యూరు జ్ఞాపక పరిమళాలు

    మైనేని గోపాల కృష్ణ గారి ఉయ్యూరు   జ్ఞాపక పరిమళాలు శ్రీ మైనేని ని గోపాల కృష్ణ గారి స్వగ్రామం కొమ్మ మూరు .ఉయ్యూరుకు నాలుగు కిలో మీటర్లు .వారి తండ్రిగారు వెంకట నరసయ్య గారు. తల్లి గారు సౌభాగ్యమ్మ గారు .తాత గారు తాతయ్య చౌదరి గారు .నాయనమ్మ చిలకమ్మ గారిది ఆ ప్రక్కనే … Continue reading

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

సీకుంతలక్కయ్యా.. సినయ్యగారికి ఫోన్లు? సినీ మాటల రచయిత చింతపల్లి రమణ- మాటల పోగు

లను విడివిడిగా గిన్నెల్లో పోసి.. నీకు ఏదంటే ఇష్టం? అని అడిగితే- గబగబా వాటన్నిటినీ ఒక పెద్ద గిన్నెలో పోసి కలిపి ‘ఇదంటే ఇష్టం’ అనే రకం చింతపల్లి రమణ. లేకపోతే ఆయన ‘నవరస మాటకారి’ అయ్యుండేవారు కాదేమో! జనం నోళ్లలో నానే భాషనే ఏరుకుని.. ఆ మాటలకు చక్కెర పూత పూసి.. సినిమా గొంతుగా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఒకే రోజు రెండు సభలు స్వర్గీయ రావూరి భరద్వాజ పై అవగాహన సభ

ఒకే రోజు రెండు సభలు స్వర్గీయ రావూరి భరద్వాజ పై అవగాహన సభ ఉయ్యూరు లో అమర వాణి హైస్కూల్ లో సరసభారతి జ్ఞాన పీఠపురస్కార గ్రహీత స్వర్గీయ రావూరి భరద్వాజ గారి పై విద్యార్ధులకు అవగాహన సభ నిర్వహించింది అధ్యక్షులు శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ సభాధ్యక్షత వహించగా ప్రముఖ కవి విమర్శకు రాలు … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మలేసియా లో మహా నాగ ద్వయ బుద్ద దేవాలయం -బుద్ధ భూమి

Posted in సేకరణలు | Tagged | Leave a comment

‘జీవననాదాన్ని పలికిన అభినయ వేదం- అక్కినేని’ అన్న కె బి లక్ష్మి -తెలుగు విద్యార్ధి-

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గోల సభలు

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

రా’’చ’’ కీయ ద్విప్లేట్స్ -9

   రా’’చ’’ కీయ ద్విప్లేట్స్ -9 1-అశోకుడి పరాజయం    కిరణుడి నిష్క్రమణం . 2-కే.సి.ఆర్ .దే ఘన విజయం  అనుకొన్నది సాధించిన వైనం . 3-రెండు కళ్ళు పోయే నారాయణా  కుళ్ళబొడి చారయ్య నారాయణా. 4- కమలం లో రేకుల మధ్య వైరం    భలేగా సృష్టించి చేరింది బిల్లు తీరం  . 5- ఆంధ్రులు ఆరంభ శూరులు   అని … Continue reading

Posted in రాజకీయం | Tagged | Leave a comment

రావూరి భరద్వాజ పై అమరావాణి హైస్కూల్ విద్యార్ధులకు అవగాహన సభ -సరసభరతి 59 వ సమావేశం -22-2-14- శనివారం -ఉదయం -11గం లకు

21-2-14ప్రపంచ  మాత్రు భాషా దినోత్సవ శుభా కాంక్షల తో -దుర్గా ప్రసాద్                                  అక్షరం లోక రక్షకం సరసభారతి –సాహిత్య సాంస్కృతిక సంస్థ –ఉయ్యూరు జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత స్వర్గీయ రావూరి భరద్వాజ గారిపై అవగాహన సభ వేదిక –శ్రీ అమరవాణి హైస్కూల్ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

దొరసాని -దాసీ ఇద్దరూ సున్నాలే

  ఒకప్పుడు ఆంధ్రదేశంలో విజయనగరం తర్వాత వెంకటగిరి అతి పెద్ద జమీందారి. 1900 సంవత్సరం నాటికి ఈ జమీందారి రాబడి సాలుకు 15 లక్షల రూపాయలంటే అది ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. ఈ జమీందారీని వెలుగోటి వంశస్తులు దాదాపు మూడు శతాబ్దాలు పాలించారు. ఆ సమయంలో ఈ జమీందారీలో అనేక మార్పులు వచ్చాయి. ఆ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అడుగడుగునా అగ్ని పరీక్షలే

  సాగిపోవాలనుకుంటే సంఘర్షణ గానీ, ఆగిపోవాలనుకుంటే ఏముంది? డాక్టర్ తొడసం చందు ఆగిపోవాలనుకోలేదు కాబట్టి సాగిపోవడానికి అవసరమైన ఘర్షణంతా పడ్డాడు. ఊరి పొలిమేరలు దాటడమే గగనమైపోయి, మూడో తరగతిలోనే చదువు ఆగిపోయి ఎక్కడో పశువుల కాపరిగా ముగిసిపోవాల్సిన జీవితం జిల్లా మెడికల్ ఆఫీసర్ స్థాయికి రావడం ఆశ్చర్యమే కదా మరి! తాను ఒక స్థానానికి చేరుకోవడమే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వైద్య ఈశ్వర (వైదీశ్వర )ఆలయం(చివరి భాగం )

వైద్య ఈశ్వర (వైదీశ్వర )ఆలయం(చివరి భాగం ) తమిళ నాడు లో చిదంబరానికి ఇరవై ఏడు కిలో మీటర్ల దూరం లో వైద్యం చేసే ఏశ్వరుదైఅన వైదీశ్వరాలయం ఉంది .ఈ శివ దర్శనం సకల రోగ హరణం.నవగ్రహ దేవాలయాలలో ఇది అంగారక క్షేత్రం .ఆలయం ప్రక్కనే ఉన్న పుష్కరిణి ‘’అమృత పుష్కరిణి ‘’అంటారు ఇక్కడ స్నానం … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

చిదంబర శ్రీ నట రాజ దేవాలయం

   చిదంబర శ్రీ నట రాజ దేవాలయం తమిళ నాడు  లో చిదంబరం లో సుప్రసిద్ధ నటరాజ స్వామి ఆలయాన్ని జీవితం లో ఒక సారైనా సందర్శించక పోతే జీవితం వృధా .అంత చక్కటి గొప్ప ఆలయం ఇది .శిల్పం పరాకాష్ట స్థాయికి తెచ్చిన ఆలాయ నిర్మాణం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది .దీని శిల్పి ‘’విది  … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

సుచీంద్ర దర్శనం

సుచీంద్ర దర్శనం   తమిళ నాడు కన్యాకుమారి కి పన్నెండు కిలో మీటర్ల దూరం లో సుచీంద్ర క్షేత్రం ఉంది .ఇంద్రుడు శుచి అయిన ప్రదేశం కనుక సుచీన్ద్రం అయింది .ఇక్కడ శివుడు త్రిమూర్తి స్వరూపం లో దర్శన మిస్తాడు . అనసూయాదేవి త్రిమూర్తులను పసి పాపాలను చేసి ఉయ్యాలలో ఊగించి లక్ష్మీ సరస్వతి పార్వతీ … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

శ్రీ అది శంకరాచార్యుల వారి జన్మ క్షేత్రం –కాలడి

  శ్రీ అది శంకరాచార్యుల వారి జన్మ క్షేత్రం –కాలడి కేరళలో గురువాయూర్  కు 75కిలో మీటర్ల దూరం లో కాలడి గ్రామం ఎర్నాకులం జిల్లా లో ఉంది .ఇదే జగద్గురువులు శ్రీ ఆది శంకరాచార్యులు వారు జన్మించిన పవిత్ర క్షేత్రం .ఇక్కడి నుండే కాలి నడకన ఆసేతు హిమాచల పర్యంతం అనేక సార్లు తిరిగి నాలుగు … Continue reading

Posted in అనంత పద్మ నాభుడి నుండి అరుణాచలేశ్వరుని దాకా, నేను చూసినవ ప్రదేశాలు | Tagged | 1 Comment

గురవాయూర్ శ్రీ కృష్ణ మూర్తి

                గురవాయూర్ శ్రీ కృష్ణ మూర్తి దక్షిణ ద్వారక దక్షిణ దేశ ద్వారక గా ,కలియుగ వైకుంఠం గా ప్రసిద్ధి చెందింది గురవాయూర్ .అయినా 108వైష్ణవ దివ్య క్షేత్రాలలో గురవాయూర్ చేరక పోవటం విశేషం .కేరళ రాష్ట్రం మలబార్ తీరం లో గురవాయూర్ శ్రీ కృష్ణ క్షేత్రం … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

ఉయ్యూరు శ్రీ వీరమ్మ తల్లి తిరుణాల సందడి 

తాత మనవడు ,మామ్మ మనవరాలు -ఉయ్యూరు శ్రీ వీరమ్మ తల్లి తిరుణాల సందడి

Posted in ఊసుల్లో ఉయ్యూరు | Tagged | Leave a comment

ఏ జీవితమూ ఒక ఓటమితో ఆగి పోదు అని భరోసా ఇస్తున్న సినీ రచయితా మరుధూరి రాజా-

  ‘మనసు సున్నితం.. రాత నవరసభరితం’ డైలాగ్‌రైటర్ మరుధూరి రాజా మీద మనమొక డైలాగు వేయాలనుకుంటే దీన్ని వేయవచ్చునేమో! ఆయనతో కాసేపు మాట్లాడినా, ఆయన రాసిన సినిమాలను చూసినా ఇదే అభిప్రాయం కలుగుతుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల మనసెరిగి రాయకపోతే – ముప్పయి ఏళ్లపాటు రెండొందల సినిమాలకు రాసుండేవారు కాదేమో! ‘నవభారతం’ నుంచి ఈ మధ్యే … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అత్తుకాల్ భగవతి ఆలయం

అత్తుకాల్ భగవతి ఆలయం కేరళ లో తిరువనంతపురానికి మూడు కిలో మీటర్ల దూరం లో అత్తుకాల్ అనే చోట ఉన్న దేవతనే అత్తుకాల్ భగవతి అమ్మ వారు అంటారు .కాళికాదేవి అంశ మధుర మీనాక్షీ దేవి స్వరూపం ఉన్న దేవి .కన్నగి అనే అమ్మాయిని కోవలం అనే ధనికుడికి ఇచ్చి వివాహం చేశారు .అతను వేశ్యాలోలుడై … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

శిలాక్షరాలలొ స్వరాల నిక్షేపం

Posted in సేకరణలు | Tagged | Leave a comment

తిరువనంత పురం లో శ్రీ అనంత పద్మ నాభ స్వామి

     తిరువనంత పురం లో శ్రీ అనంత పద్మ నాభ స్వామి కేరళ రాష్ట్రం లో తిరువనంత పురం అనే త్రివేండ్రం లో శ్రీ అనంత పద్మ నాభ స్వామి కొలువై ఉన్నారు .ఆయన దర్శనం త్రిమూర్త్యాత్మక దర్శనమే .మేము ‘’రధ సప్తమి’’ రోజున పద్మనాభుడిని దర్శించి తరించాం . ఆ రోజు మేము … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

మూడవ ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు -మార్చ్-1,2,3 తేదీలలో -విజయవాడ ఘంట సాల మ్యూజిక్ కాలేజి లో-కృష్ణా జిల్లా రచయితాల సంఘం ఆధ్వర్యం లో

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ఉత్తరాంధ్ర తన కదా ఏమిటి /అని ప్రశ్నిస్తొన్దన్న బమ్మిడి జగదీశ్వర రావు

తన ‘కథే’ మిటంటున్న ఉత్తరాంధ్ర – బమ్మిడి జగదీశ్వరరావు \ ‘ప్రాంతీయ అస్తిత్వం’ కేంద్రంగా చూసినప్పుడు ఉత్తరాంధ్రలో ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాల స్పృహ లేదనే చెప్పాలి. అయితే ‘ప్రత్యేక తెలంగాణ’ పోరాటాలు ఈ పది పన్నెండేళ్ళుగా ఉధృతమవుతూ రావడం ఉత్తరాంధ్రకూ ఉత్తరాంధ్ర కథకులకూ ప్రేరణగా మారింది. దాంతో అస్తిత్వ స్పృహ యిప్పుడిప్పుడే మొదలై ఆ దిశగా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment