Monthly Archives: October 2018

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 28

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 28 కాకినాడ ఆహితాగ్నుల గురించి తెలుసుకొన్నాం కనుక ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ‘’ఇరగవరం’’ గ్రామ ఆహితాగ్నులగురించి తెలుసుకొందాం                  పశ్చిమ గోదావరి జిల్లా కోనసీమ ఆగ్రహారానికి పశ్చిమాన ,మధ్య డెల్టాకు గోదావరి –వసిష్ట కు తూర్పు సరిహద్దున ,గోదావరి-వైనతేయ (గరుడ )నది అంతమవుతుంది … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

18ఏళ్ళ తర్వాత మళ్ళీ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సందర్శనం

18ఏళ్ళ తర్వాత మళ్ళీ ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సందర్శనం 18ఏళ్ళక్రితం మా మనవడు -మా పెద్దబ్బాయి శాస్త్రి రెండవ కొడుకు ఛి భువన్ హనుమకొండలో పుట్టినప్పుడు వచ్చిన గోదావరి పుష్కారలకు నేను ,మా శ్రీమతి  మా వియ్యపురాలు శ్రీమతి ఆదిలక్ష్మిగారు కలిసి ,హనుమకొండ నుంచి బస్సులోకరీం నగర్ జిల్లా  ధర్మ పురి వెళ్లి ,గోదావరిలో … Continue reading

Posted in నేను చూసినవ ప్రదేశాలు | Tagged | Leave a comment

  కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 27  

  కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 27               శ్రౌత కక్షలు కొన్ని దశాబ్దాలుగా శ్రౌత  కర్మకాండ లలో తమ తండ్రిగారి పై కక్షలున్నాయని కపిలవాయి సోదరులు చెప్పారు   .ఇవి శ్రౌతకర్మలు చేయించటం లో,శ్రౌత పరిజ్ఞాన విషయం లొ ఉండేవి .ఇవి శ్రౌతకర్మకాండలు ఆరంభమైన నాటినుండే ఉండేవట .ముఖ్యంగా దర్శ ,పూర్ణమాస … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 26

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 26 శ్రీ కపిలవాయి రామశాస్త్రి గారు శ్రీ కపిలవాయి యజ్ఞేశ్వర అగ్నిహోత్ర శాస్త్రిగారి రెండవ కుమారుడు సర్వ  స్వతంత్రుడుగా,ఆత్మ విశ్వాసం తో పెరిగారు . చాలా విశాలహృదయులు .అన్నగారితో కలిసి శ్రౌతకార్యాలకు అప్పుడప్పుడు వెళ్ళినా ,అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయ ఆస్థాన  వేదపారాయణ విద్వాంసులుగా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 25

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 25(శ్రీ శశికుమార్ పంపిన సవరణలతో ) శ్రీ కపిలవాయి వెంకటేశ్వర శాస్త్రి గారు కపిలవాయి సోదరులు ఏడవ ఏటనుంచి 12 వ ఏట వరకు తండ్రితో ,మేనమామలతో కలిసి శ్రౌతకార్యాలకు వెళ్ళేవారు. 1953లొ పుట్టిన వెంకటేశ్వర శాస్త్రి   తైత్తిరీయ సంహిత అపస్తంభం తో పాటు నేర్చి12నుంచి 15వ ఏడు వరకు ‘’ఆధ్వర్యవ ‘’,’’హోత్రీయ ‘’,’’ఔద్గాత్రీయ కాండలను0అంగుళాల మ౦ద౦  ఉన్న … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శిష్యుడి ఉత్తరం

శిష్యుడి ఉత్తరం ఆర్ ఎస్ ఎస్ రఘుప్రసాద్ అనే ఆతను నా శిష్యుడనని ఉత్తరం రాస్తూ ”కృష్ణా జిల్లా కవుల”గురించి రాయమని కోరాడు . చాలామంది రాసే ఉన్నారు . నేను మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు . ఎవరి దృస్టి పడనీ వారి గురించే నా తాపత్రయం . అర్ధం చేసుకొంటాడని భావిస్తా అతని … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 24

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 24 బ్రహ్మశ్రీ కపిలవాయి యజ్ఞేశ్వర అగ్ని హోత్ర శాస్త్రి గారు (1909-1983) కాకినాడకు చెందిన కాశ్యప గోత్రీకులు  బ్రహ్మశ్రీ  కపిలవాయి వెంకట సోమ యాజులు ,సుబ్బలక్ష్మీ సోమి దేవమ్మ దంపతులకు అయిగురు పుత్రులు ,ముగ్గురు పుత్రికలు .వీరి పెద్దకుమారుడు పెద్ద రామ శాస్త్రి (1889-1987)గారు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4  331-ఏక వీర –కుమారీయ ద్వ్యర్ధి కావ్యకర్త -కవిశార్దూల కిశోర’ గౌరీభట్ల రామ కృష్ణ శాస్త్రి (1919-2007)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4  331-ఏక వీర –కుమారీయ ద్వ్యర్ధి కావ్యకర్త -కవిశార్దూల కిశోర’ గౌరీభట్ల రామ కృష్ణ శాస్త్రి (1919-2007) డా||జి.ఎం.రామశర్మ అసంఖ్యాక కవులకు, అవధాని పుంగవులకు పుట్టినిల్లయిన ఉమ్మడి మెదకు జిల్లాకు చెందిన సమ్మత సాహితీ కిరణం గౌరీభట్ల రామకృష్ణ శాస్త్రి. తెలంగాణ మాగాణంలో 20వ శతాబ్దికి చెందిన తొలి ద్వ్యర్థి కావ్యకర్త ఆయన భవ్యకీర్తి అజరామరం. కమనీయ శ్లేష … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వైష్ణవకవి శైవకవిగా మారిన -చక్రపాణి రంగనాథుడు

వైష్ణవకవి శైవకవిగా మారిన -చక్రపాణి రంగనాథుడు జీవితం చక్రపాణి రంగనాథుడు తొలి జీవితంలో వైష్ణవుడు. ఇతను మత విషయంలో పాల్కురికి సోమనాథునితో వాదన పడుతుంది. శివుడు కాని వాడిని కంటితో కూడా చూడను అనే నియమం ఉండటం వల్ల తెరచాటున ఉండి సోమనాథుడు, తన కుమారుడయిన చతుర్ముఖ బసవేశ్వరుణ్ణి ముందు ఉంచుకోని వాదనలో పాల్గొంటాడు. ఇద్దరికీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

నిరంతర సాహితీ సేవలో కవి’రత్నం అంబటి పూడి వెంకటరత్నం శాస్త్రి 

నిరంతర సాహితీ సేవలో కవి’రత్నం అంబటి పూడి వెంకటరత్నం శాస్త్రి       తెలుగు సాహిత్యంలో విశేష పరిశ్రమ చేసి అజ్ఞాతంగా పరుగునపడిపోయిన కవులెందరో వున్నారు. వారిలో అంబటిపూడి వెంకటరత్నం శాస్త్రి ఒకరు. వీరికి తెలుగు సాహిత్య క్షేత్రంలో రావలసినంత పేరు ప్రతిష్టలు రాలేదు సరికదా చరిత్రకారులు ఆయనను పూర్తిగా విస్మరించడం గమనార్హం. ఆధునిక యుగాంధ్ర సారస్వత … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సత్యదుర్గేశ్వర కవులు

సత్యదుర్గేశ్వర కవులు సత్యదుర్గేశ్వర కవులు అనే పేరుతో జంటగా రచనలు, శతావధానాలు చేసినవారు వేదుల (ద్వివేది) సత్యనారాయణశాస్త్రి మరియు చెళ్లపిళ్ల దుర్గేశ్వరశాస్త్రి. వీరు 1935-1940 మధ్యకాలంలో జంటగా అనేక అవధానాలు చేశారు[1]. వేదుల(ద్వివేది) సత్యనారాయణశాస్త్రి ఇతడు 1915, జూలై 11వ తేదీన ఫ్రెంచి పాలనలో ఉన్న యానాంలో జన్మించాడు. ఇతని తండ్రి ద్వివేది నారాయణశాస్త్రి పండితకవి. … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 23

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 23 1-బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు  గారు -3(చివరిభాగం పట్టి సీమ శ్రీ వీర భద్ర స్వామి దేవాలయం లో ఒక శివరాత్రి రోజు సుమారు రెండు వ౦దలమంది వేదపండితులు వేద పఠన సమావేశం లో మిత్రనారాయణగారు పాల్గొని ,వారి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 22

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 22 1-బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు  గారు -2 తన’’ సర్వతో ముఖ యాగం ‘’గురించి మిత్రనారాయణ గారు ‘’సర్వతో ముఖ౦ అయ్యాక నాకు శ్రౌతం అంటే విరక్తి కలిగింది .’’అన్నారు .అందుకనే చాలా ఏళ్ళు శ్రౌతాలకు ,,రుత్విక్కులపై  పర్య … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 21

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 21 ఇప్పుడు కాకినాడ లోని ఆహితాగ్నుల గురించి తెలుసుకొందాం 1-బ్రహ్మశ్రీ భమిడిపాటి మిత్రనారాయణ మహాగ్ని చతుర్ సర్వతోముఖ యాజులు  గారు కాకినాడకు చెందిన  బ్రహ్మ శ్రీ భమిడిపాటి మిత్రనారాయణ సర్వ తోముఖ సోమయాజిగారు శాండిల్య గోత్రీకులు .తండ్రిగారు బ్రహ్మశ్రీ భమిడిపాటి శేషాద్రి సోమయాజులుగారు ఆహితాగ్ని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కొల్లాం పార్వతీ వర ప్రసాదరావు ఇక లేరు

వైజాగ్ ప్రసాద్ అసలుపేరు’’ కొల్లాం పార్వతీ వర ప్రసాదరావు’’ .విశాఖపట్నం లోని గోపాలపట్నంలో జన్మించాడు .సంతానం లో చివరివాడు .ముగ్గురు అక్క చెల్లెళ్ళు .తండ్రి స్కూల్ టీచర్. ప్రసాద్ నాటక రంగ నటుడు .స్నేహితులు ‘’వైజాగ్  ప్రసాద్ ‘’అని పిలిచేవారు . బాల్యం లోనే తల్లి చనిపోవటం తో మేనమామ ఇంట్లో పెరిగి  .ఎస్ ఎస్ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ర్వాణ కవుల కవితా గీర్వాణం-4 331-సంస్కృత శతక కర్త –అభిరాజ్ రాజేంద్ర మిశ్ర (1943)

ర్వాణ కవుల కవితా గీర్వాణం-4 331-సంస్కృత శతక కర్త –అభిరాజ్ రాజేంద్ర మిశ్ర (1943) ఆభిరాజ్ రాజేంద్ర మిశ్ర 1943లో ఉత్తరప్రదేశ్ జాన్ పూర్ జిల్లా ద్రోణిపూర్ లో పండిట్ దుర్గా ప్రసాద్ మిశ్ర ,అభిరాజ్ దేవి దంపతులకు జన్మించాడు .ఈయన  దీక్షా గురువు జగద్గురు  రామ భాద్రాచార్య .సిమ్లాలోని హిమాచల్ ప్రదేశ్  యూనివర్సిటి సంస్కృత … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 20

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు – 20 1-బ్రహ్మశ్రీ బులుసు కామేశ్వర సోమయాజి -2    సౌమ్యులైన శ్రీ కామేశ్వర సోమయాజి గారి దంపతులు సంభాషించేటప్పుడు కళ్ళల్లో కాంతులు పెదవులపై చిరునవ్వు దర్శనమిస్తాయి .అందరు ఆహితాగ్నుల భార్యలకంటే సోమయాజిగారి భార్య సావిత్రిగారు శ్రౌత ధర్మం పాటించే వారి జీవితాలలో ఉన్న సూక్ష్మ విషయాలు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

పాండవులకు కలియుగ రహస్యాలు చెప్పిన శ్రీ కృష్ణుడు

పాండవులకు కలియుగ రహస్యాలు చెప్పిన శ్రీ కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ధర్మరాజు హస్తినాపురం సమ్రాట్ గా పట్టాభి షేకం జరిగాక ,ధర్మరాజు కాకుండా మిగిలిన నలుగురు సోదరులు శ్రీ కృష్ణుని సందర్శించి ,రాబోయే కలియుగ విశేషాలు వివరించమని ప్రార్ధించారు .సరే అన్న ఆయన తాను  నాలుగు బాణాలు నాలుగు దిక్కులకు సంధిస్తానని ,వాటిని  వెంబడించి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

‘’నో- నో- స్టాపిట్- స్టాపిట్ ‘’

‘’నో- నో- స్టాపిట్- స్టాపిట్ ‘’ ఒసే సీతా ఓసారి రావే .పక్కింటి మామ్మగారి కేకలాంటి పిలుపు .’’ముసిలీ !సీత అనిపిలవోద్దని లక్షన్నర సార్లు చెప్పా .సీత్ అని పిలవమని లక్షన్నోక్క సార్లు నోరెత్తి మొత్తుకున్నా.అసలెందుకు పిల్చావ్ ? ‘’ఏంటే తెగ రెచ్చిపోతున్నావ్ .సీతమ్మ తల్లి పేరు కావాలని నేను మీ నాన్నతో పెటిస్తే  ఇప్పుడేంటి … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

ఉగాదికి సరసభారతి ప్రచురించే రెండు గ్రంధాల ఆవిష్కరణ

 ఉగాదికి సరసభారతి ప్రచురించే రెండు గ్రంధాల ఆవిష్కరణ సాహితీ బంధువులకు మహర్నవమి విజయ  దశమి  శుభాకాంక్షలు –    శ్రీ వికారి నామసంవత్సర ఉగాది  (6-4-2019 ) కి 6 రోజుల ముందు వచ్చే ఆదివారం అంటే 31-3-2019 సరసభారతి నిర్వహించే ఉగాది వేడుకలలో నేను  రచించిన 20 21 , ,సరసభారతి ప్రచురిస్తున్న 31,32పుస్తకాలను ఆవిష్కరించే … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

సరసభారతి పుస్తక ఆవిష్కరణ

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 329-యతి గీతి శతక కావ్య కర్త  –మన్మోహన ఆచార్య (1967-2013)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 329-యతి గీతి శతక కావ్య కర్త  –మన్మోహన ఆచార్య (1967-2013) ఒరిస్సా జహత్సింగ్ పూర్ జిల్లా లతంగ గ్రామం లో 1967 అక్టోబర్ 20మన్మోహన ఆచార్య జన్మించాడు .మాయాధర ఆచార్య తండ్రి .పార్వతి దేవి తల్లి .అతని కవిత లు –గీతామోహనం ,గీతా భారతం ,గీతా మిలి౦ద౦ ,పాలిపంచాసిక ,సుభాస చరితం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సరసభారతి పుస్తక ఆవిష్కరణ న్యూస్ పేపర్ కటింగ్

సరసభారతి పుస్తక ఆవిష్కరణ న్యూస్ పేపర్ కటింగ్

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అమెరికాలో ”అణుశాస్త్ర వేత్త డా ఆకునూరి రామయ్య ”పుస్తకావిష్కరణ

అమెరికాలో సరసభారతి ఆధ్వర్యంలో గబ్బిట దుర్గాప్రసాద్ రచించిన” అణు శాస్త్రవేత్త డా శ్రీ ఆకునూరు వెంకట రామయ్య ”గ్రంథాన్ని   15-10-18 సోమవారం సాయంత్రం టేనస్సీ రాష్ట్రం నాష్ విల్ లోని  డా రామయ్యగారి స్వగృహం లో  మన శాసన మండలి సభ్యులు వైవిబి రాజేంద్ర ప్రసాద్,ఆవిష్కరించారు .  శాస్త్రవేత్తశ్రీ  వేంకట రామయ్య, దంపతులు, స్పాన్సర్  శ్రీమైనేని గోపాలకృష్ణ  … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఒకేఒక చెట్టుకు 24లక్షల రూపాయల నిరంతర సెక్యూరిటీ   

ఒకేఒక చెట్టుకు 24లక్షల రూపాయల నిరంతర సెక్యూరిటీ –అవునండీ బాబూ  నిజ్జం గా నిజం .ఈ చెట్టు సంరక్షణ బాధ్యత మధ్య ప్రదేశ్ ప్రభుత్వం చేబట్టింది.వి ఐ పి,  వి. వి ఐ పి లకంటే ఘాట్టి భద్రతే అని పిస్తుందికదా .యస్సూఅనుమానమే లేదు సారూ .ఇంతకీ ఈ చెట్టు ఎక్కడుంది ?అంత సెక్యూరిటీ దానికెందుకు ? తెలుసుకొందాం … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

 కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -19

 కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -19 ఇప్పటి వరకు సీతారామ పుర ,కామేశ్వరీ అగ్రహారాలోని ఆహితాగ్నుల గురించి తెలుసుకొన్నాం .ఇప్పుడు వ్యాఘ్రేశ్వర అగ్రహారం లోని వారి గురించి తెలుసుకొందాం . 1-బ్రహ్మశ్రీ బులుసు కామేశ్వర సోమయాజి శ్రీరామపురం లోశ్రీ  బులుసు  చయనులు గారి గూర్చి ముందే ముచ్చటించుకొన్నాం .ఇప్పుడు ఈ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

”అణు శాస్త్ర వేత్త డా. ఆకునూరి వెంకటరామయ్య ”పుస్తకం అమెరికాలో

Posted in అమెరికా లో, సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

అణు  శాస్త్ర వేత్త డా. ఆకునూరి వెంకటరామయ్య ”పుస్తకం అమెరికాలో రెండు చోట్ల ఆవిష్కరణ 

అణు  శాస్త్ర వేత్త డా. ఆకునూరి వెంకటరామయ్య ”పుస్తకం అమెరికాలో రెండు చోట్ల ఆవిష్కరణ సరస భారతి  సాహితీ బంధువులకు దసరా శుభా కాంక్షలు – నేను రాసి, శ్రీ మైనేని గోపాల కృష్ణ శ్రీమతి సత్యవతి దంపతుల ప్రాయోజకత్వం లో ,,సరస భారతి చేత  శ్రీ కర్రీ శివ ప్రసాద్, డా  ద్రోణవల్లి రామమోహన రావు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 శ్రీ లలితా సహస్రనామ రహస్యాలు -2

 శ్రీ లలితా సహస్రనామ రహస్యాలు -2 76-‘’క్షేత్ర స్వరూపా ,క్షేత్రేశీ.క్షేత్ర క్షేత్రజ్న పాలినీ –క్షయ వృద్ధి  వినిర్ముక్తా క్షేత్ర పాల సమర్చితా ‘’‘’   సమయానుకూలంగా  క్షీణించటం శరీర ధర్మం .కాని ఉన్నంతవరకు తను నశిస్తూ ,తనలోని ఆత్మకు అక్షయమైన రక్షణ కల్పి౦చటమే శరీరం పని ..అందుకే దాన్ని’’ క్షేత్రం ‘’అంటారు .నిజానికి ఈ క్షేత్రం … Continue reading

Posted in సమీక్ష, సమీక్ష | Tagged | Leave a comment

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4 గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4 329-పవన దూత కావ్య  కర్త –పవన దోయి –(12వ శతాబ్దం ) 12 వ శతాబ్ద బెంగాల్ సంస్కృత  కవి పవన దోయి .సేనవంశ రాజు లక్ష్మణ సేన  ఆస్థానకవి .ఈనాడు పిలువబడుతున్న బెంగాల్ కు ఆనాడు గౌడ దేశం అనిపేరు కనుక అతడు గౌడరాజు  లక్ష్మణసేనుని ఆస్థానకవి. పవన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ లలితా సహస్ర నామ స్తోత్ర రహస్యాలు -1

లలితా పరాభట్టారిక సచ్చిదాన౦ద స్వరూపం లో విశ్వమంతా ఉండే పరమేశ్వరి .విశ్వం లో విశ్వం బయటా ఉంటుంది .సర్వత్రా ఉన్నా అందరికీ కనిపించదు .మనం మనకళ్ళతో ప్రపంచమంతా చూడగలం కాని అమ్మవారి కళ్ళను చూడలేము .మనవిధాత్రి ,నేత్రి ,సంధాత్రి పాదాల చప్పుడు వింటాం.కాని ఆనవాళ్ళను గుర్తించలేం .చూడాలన్న తపన, దీక్ష  ఉంటే ఆ అడుగుల చప్పుడే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4 326-ప్రేమ ముక్తక కవయిత్రి –భావకా దేవి (12 వ శతాబ్దం )

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4 326-ప్రేమ ముక్తక కవయిత్రి –భావకా దేవి (12 వ శతాబ్దం ) భావకాదేవి లేక  భావా దేవి అని పిలువబడిన ఈ సంస్కృత కవయిత్రి 12వ శతాబ్దం లేక అంతకు పూర్వం ఉండేదని భావిస్తారు .మధ్యకాలపు సంస్కృత కవులు తమ గ్రంథాలలో ఈమెను ఉదాహరించారు .విద్యాకారుని సుభాషిత రత్న కోశం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4 324-శుభాషిత రత్నకోశకర్త –విద్యాకరుడు (1050-1130)

గీర్వాణవుల కవితా గీర్వాణ౦ -4 324-శుభాషిత రత్నకోశకర్త –విద్యాకరుడు (1050-1130) ప్రసిద్ధ బౌద్ధ వేదాంతి .సంస్కృతపండితుడు ,కవి  ,సాహిత్య చరిత్రకారుడు   విద్యాకరుడు 1050-1130కాలం వాడు .’’శుభాషిత రత్న కోశ’’కర్తగా బహు ప్రసిద్ధుడు .ఇది గొప్ప ఆంథాలజి గా ప్రసిద్ధి చెందింది .ఉత్తర బెంగాల్ లోని జగద్దాల విహార బౌద్ధ సన్యాసి అని కోశాంబి తెలిపాడు .రచన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గాంధీజీ 150 వ జయంతి  

గాంధీజీ 150 వ జయంతి 1-గాంధీజీ  –సత్యవాక్కు సత్యం వద ,సత్యమేవ జయతే ,సత్యజ్ఞానమనంతం బ్రహ్మ అని ఋషి ప్రోక్తం .అన్నిటిలో సత్యమే శ్రేష్టమైన ధర్మం .దాన్ని అనుసరించినవారికీ ఈ లోకం లోనేకాదు పరలోకం లోనూ ఎదురులేదు .హరిశ్చంద్రుడు సత్య వాక్కు కోసం సర్వస్వాన్నీ తాత్కాలికంగా కోల్పోయినా అదే ఆయనకు అండగా నిలిచి సర్వం తిరిగి … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

  వే”మురి”కి   చెత్త పలుకు 

  వే”మురి”కి   చెత్త పలుకు ఆంద్ర జ్యోతి ఎడిటర్ ‘ఈ ఆదివారం 7-10-18 తన పేపర్ జ్యోతిలో వే”మురికి”  రాధా కృష్ణ రాసిన ”చెత్త పలుకు”లలో ఆంద్ర ప్రదేశ్ పైనా ముఖ్యమంత్రి చంద్ర బాబు పైనా రాసింది ప్రజల మనోభావాలకు  ముఖ్యమంత్రి గౌరవానికి చాలా అభ్య0తరం గా  ,తెలంగాణా సి ఏం కేసీర్ కు ఆయన గులాబీ పార్టీకి ”మహా … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

  కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -18

  కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -18 ‘’సారీ ‘’తో ఆధార౦ వివరాలు – ‘’ కోన సీమ ఆహితాగ్నులు ‘’ గురించి 17 ఎపిసోడ్ లు రాశాక ,ఇప్పటిదాకా సస్పెన్స్ లో ఉంచి , దీనికి ఆధారం విషయం ఇక భరించలేక ‘’అతి రహస్యం బట్ట బయలు చందం ‘’ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

 కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -17

 కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -17 1—పద్మ భూషణ్ శ్రీ లంకా వెంకటరామ శాస్త్రి గారు -3( చివరి భాగం ) బాబళ్ళ శాస్త్రి గారి లాగానే, లంకా శాస్త్రి గారు కూడా వేద విక్రయాన్ని సమర్ధించలేదు .భర్త మరణానతరం అనసూయ గారిని తమ దంపతులు అగ్ని స్టోమం చేసిన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -16

కోన సీమ అందాలకు వేదపవిత్ర సొబగులు సౌరభాలు అలదిన ఆహితాగ్నులు -16 1–శ్రీ లంకా వెంకటరామ శాస్త్రి గారు -2 శ్రీ వెంకట రామ శాస్త్రి శాస్త్రి గారి భార్య అనసూయగారు ‘’మా అమ్మాయిని ఆదర్శంగా అగ్రహారం లో ఆహి తాగ్ని భార్యగా పెంచాను ‘’.అది బాగా పని చేసింది .మావారు మా ఇద్దరబ్బాయిలకు వేదం … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

వ0దే కాశ్మీర భారతం

డా.ధూళిపాళ రామకృష్ణగారుసంస్కృతం లో  రాసిన ”వ0దే  కాశ్మీర భారతం ”పైనా, వారి గురించి గీర్వాణం -2 లో నేను రాసిన వ్యాసాన్ని అక్టోబర్ ”శ్రీ కళా గౌతమి ”లో ప్రచురించారు -దుర్గాప్రసాద్ 

Posted in రచనలు | Tagged | Leave a comment

విస్మృత రష్యా విప్లవ వీరవనిత –ఇనేస్సా ఆర్మాండ్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -అక్టోబర్ 

విస్మృత రష్యా విప్లవ వీరవనిత –ఇనేస్సా ఆర్మాండ్- గబ్బిట దుర్గాప్రసాద్-విహంగ మహిళా వెబ్ మాసపత్రిక -అక్టోబర్  18/09/2018 గబ్బిట దుర్గాప్రసాద్ పారిస్ లో 8-5-1874 జన్మించిన ఇనేస్సా ఆర్మాండ్ ఫ్రెంచ్ –రష్యన్ కమ్యూనిస్ట్ మహిళ.స్త్రీవాది .బోల్షెవిక్ పార్టీ సభ్యురాలు .ఎక్కువకాలం రష్యాలోనే గడిపింది .తల్లి నతాల్లె వైల్డ్ కమెడియన్ .తండ్రి ధియోడర్ పీచ్ డీ హీర్బాన్ విల్ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 314-గురు వంశ కావ్య నిధి కర్త –శిరిశినగల్ కృష్ణమాచార్యులు (1905-1992)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 314-గురు వంశ కావ్య నిధి కర్త –శిరిశినగల్ కృష్ణమాచార్యులు (1905-1992) శిరశినగల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లాకుచెందిన కవి. వీరికి అభినవ కాళిదాసు అని బిరుదు కలదు.నైజాం రాష్ట్ర ఆద్య శతావధాని గా ప్రసిద్ధిని పొందారు[1]. కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 313 –భైరవ తంత్ర కవి –మ౦థాన భైరవుడు (10 వ శతాబ్దం )

గీర్వాణ కవుల కవితా గీర్వాణ౦ -4 313 –భైరవ తంత్ర కవి –మ౦థాన భైరవుడు (10 వ శతాబ్దం ) తెలంగాణాలోని మహబూబ్ నగరం జిల్లా అలంపురం కు చెందినకవి మ౦థాన భైరవుడు10 వ శతాబ్దం వాడు .పాలమూరు జిల్లా సాహిత్య చరిత్ర ఈయనను ‘’తొలి సంస్కృత కవి’’గా పేర్కొన్నది .జైనకవి .తంత్ర గ్రంథాలు ఎక్కువగా … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

ప్రతీకార పౌరుష పరాక్రమాలతో భగభగ మండే –భగదత్తుడు

ప్రతీకార పౌరుష పరాక్రమాలతో భగభగ మండే –భగదత్తుడు ఎవరీ భగదత్తుడు? ఎవరిమీద అతని ప్రతీకారం ? నరకాసురుని కొడుకు భగదత్తుడు. గొప్ప పరాక్రమ శాలి అర్జునునితో సరి జోడైన యుద్ధ వీరుడు .తండ్రి నరకాసురుడు శ్రీ కృష్ణ సత్యభామ లతో చేసిన యుద్ధం లో చనిపోయాడు. తల్లి భూదేవి రూపమైన సత్యభామ కొడుకు నరకుడు .నరకంటకుడయ్యాడని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

రెండు కొత్త అస్థిర కణాల ఆవిష్కరణ

రెండు కొత్త అస్థిర కణాల ఆవిష్కరణ ప్రపంచం లోనే అతిపెద్ద ఆటం స్మాషర్ లార్జ్ హాడ్రాన్ కొల్లైడర్(ఎల్ హెచ్ సి )తాజాగా కనీసం రెండు కొత్త కణాలను కనిపెట్టింది .జెనీవా సమీపం లో 27 కిలోమీటర్ల అండర్ గ్రౌండ్ రింగ్  ఇటీవలే రెండు బేర్యాన్స్  కనుగొని ,మరోకటి కూడా ఉండవచ్చు నని తెలిపింది . ఎల్ … Continue reading

Posted in సైన్స్ | Tagged | Leave a comment

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 312- సంస్కృత కీర్తనలు రాసిన -భద్రాచల రామదాసు (1620-1680)

గీర్వాణకవుల కవితా గీర్వాణం-4 312- సంస్కృత కీర్తనలు రాసిన -భద్రాచల రామదాసు (1620-1680) భద్రాచల రామదాసు (Ramadasu) గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న (Kancherla Gopanna). 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోలింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించాడు[1]. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసు గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము – ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment