Monthly Archives: November 2019

కార్తీక మాసం రెండవ మంగళవారం5-11-19 రాత్రి ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో దీపాలంకరణ

కార్తీక మాసం రెండవ మంగళవారం5-11-19 రాత్రి ఉయ్యూరు శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం లో దీపాలంకరణ   https://photos.google.com/share/AF1QipOa6wL1TGihlqd-SPl6AbLf2k0Mqf2qIGtOCaF1IysYiCmFuuT7Lx3UppjdE2VHIw/photo/AF1QipO-sdDsGb69E48Hqs_Fw0jRd8egFFT_milPzQKc?key=UWpFQzV2QTI2VkQ4a0pDWTE1dEdXMF9hbTNUMU1R

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం-6392-కుశ తర్పణతీర్ధం

గౌతమీ మహాత్మ్యం-6392-కుశ తర్పణతీర్ధం   ప్రణీతా సంగమ తీర్ధం అనే కుశ తర్పణ తీర్ధం భుక్తి ముక్తి దాయకం .వింధ్యపర్వత దక్షిణ భాగాన సహ్యపర్వతం ఉంది .దీనిపాదాలనుండి గోదా, భీమరథీ నదులుద్భవించినాయి. దగ్గరలో ఏకవీరా, విరజా నదులు  కూడా ఉన్నాయి అని మొదలుపెట్టి బ్రహ్మ కొన్ని రహస్య విషయాలు చెప్పాడు నారదునికి .’’పరమపురుషుడు పరుడు .అవ్యక్తుడు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం-62–90—వంజారా సంగమ తీర్ధం

 కద్రూ కొడుకులైన నాగులకు దాసుడుగా,తల్లి వినత చేసిన పందెం వలన  ఉండాల్సి వచ్చి,భరించలేక ఏకాంతం లో దుఖిస్తూ ‘’ఇతరులకు సేవ చేయనివారు ధన్యులు ,పుణ్యాత్ములు .వారు తమ శరీరాలకు ప్రభువులై సుఖ,ఆనందాలు పొందుతారు  .పరతంత్రులజీవితం దుర్భరం నీచం నింద్యం ‘’అని తల్లిని చేరి ‘’ఎవరి అపరాధం వలన నువ్వు దాసీ అయ్యావు ?కారణం చెప్పు ‘’అని ప్రార్ధించాడు .అరుణుని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం-61 88-కిష్కింధా తీర్ధం  

గౌతమీ మహాత్మ్యం-61 88-కిష్కింధా తీర్ధం శ్రీరాముడు  కిష్కింధలోని సుగ్రీవ వానరసైన్య సాయంతో లంక ప్రవేశించి ,రావణాది సర్వ రాక్షస సంహారం చేసి ,సీతాదేవి తో సహా అందరితోకలిసి అయోధ్యకు పుష్పక విమానం లో బయల్దేరాడు ..దారిలో పరమపావని ,సంతాప నివారిణి గంగానదిని చూసి పులకించి హనుమంతాదులనలను పిలిచి – ‘’అస్యాః ప్రభావాద్ధరయో  యాసౌ మామపితా ప్రభుః-సర్వ … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

అమెరికా స్థాపకులలో ఒకరైన ,మొదటి సెకండ్ లేడీ ,సెకండ్ ఫస్ట్ లేడీ -ఆబిగైల్ ఆడమ్స్ -రచన -గబ్బిట దుర్గాప్రసాద్ -విహంగ -వెబ్ మ్యాగజైన్ -నవంబర్ 

అమెరికా స్థాపకులలో ఒకరైన ,మొదటి సెకండ్ లేడీ ,సెకండ్ ఫస్ట్ లేడీ -ఆబిగైల్ ఆడమ్స్ -రచన -గబ్బిట దుర్గాప్రసాద్ -విహంగ -వెబ్ మ్యాగజైన్ -నవంబర్ క్రీ.శ.1744నవంబర్ 22 న అమెరికా లోని మాసా చూసెట్స్ రాష్ట్రం వేమౌత్ లో నార్త్ కా౦గ్రి గేషన్ చర్చ్ లో విలియం స్మిత్, ఎలిజబెత్ లకు ఆబిగైల్ ఆడమ్స్ జన్మించింది .తల్లి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇద్దరూ ఇద్దరే మహానుభావులు

ఇద్దరూ ఇద్దరే మహానుభావులు శ్రీ దువ్వూరి వేంకట రమణ శాస్త్రిగారి స్వగ్రామం మసకపల్లి లో కాకర్లపూడి నరసరాజుగారు క్షత్రియ కుటుంబాలలో  మర్యాద మన్నన మంచితమున్నవారు .దువ్వూరివారు పుట్టటానికి ఇరవై ఏళ్ళకు ముందే ఆ వూరు వదిలి వెళ్ళిపోయారు .శాస్త్రిగారు విజయనగరం కాలేజి  లో పని చేస్తుండగా ,ఒకరోజు ఆయన స్నేహితుడు సొంఠి లక్ష్మీ నరసింహ శాస్త్రి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం-60 86-కలపిలాతీర్ధం

గౌతమీ మహాత్మ్యం-60 86-కలపిలాతీర్ధం అంగీరస తీర్ధం ,కపిలాతీర్ధం అనే ఈ తీర్ధం గౌతమికి దక్షిణాన ఉన్నది. దీనికే ఆదిత్య ,సైమ్హికేయ తీర్ధలని కూడా పేర్లున్నాయి .అన్గిరసులు ఇక్కడ యజ్ఞం చేసి ,ఆదిత్యులకకు  భూమిని దక్షిణగా ఇచ్చారు .ఈ భూమి సై౦హిక అంటే సింహపుపిల్లలాగా జనుల్ని భక్షిస్తోంది  .తర్వాత అన్గిరసులు తపస్సుకై వెళ్ళారు .జనం భయపడి అన్గిరసులవద్దకు … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

గౌతమీ మహాత్మ్యం-59 84-భావ తీర్థం

గౌతమీ మహాత్మ్యం-59 84-భావ తీర్థం భవుడు వెలసినదే భావతీర్దం..సర్వ ధర్మ పారంగతుడు ప్రాచీన బర్హి మూడున్నర కోట్ల సంవత్సరాలు రాజ్యపాలన చేసిన సూర్య వంశ క్షత్రియ రాజు .వార్ధక్యం లో భార్యా ,పిల్లలు సమస్తం వదిలేస్తాననుకొన్నాడు .ప్రజలు ఆది వ్యాధులు లేకుండా సుభిక్షంగా ఉన్నారు .ఒక సారి పుత్రులకోసం గౌతమీ తీరం లో యజ్ఞం చేస్తే … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment