వీక్షకులు
- 1,183,011 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- ఆచార్య కోవెల సుప్రసన్న గారి సహృదయ చక్రం.13 వ భాగం.11.8.26.
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.3 వ భాగం.11.8.26.
- శ్రీ మద్రామాయణం. ఉత్తర కాండ. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి వ్యాఖ్య.265 వ భాగం.11.8.26.
- మహాకవి కాళిదాసు రఘు వంశ మహా కావ్యం .3 వ భాగం.11.8.27.
- అమెరికా స్వర్ణయుగ (గిల్డెడ్ ఏజ్ )సాహిత్య కీర్తిపతాక మార్క్ ట్వైన్ జీవిత చరిత్ర -3
- బయోగాస్ ప్లాంట్ లతో గుజరాత్ జకారియాపుర గ్రామ చరిత్రే మారిపోయింది
- ఆధునిక ఆంధ్ర ఇతిహాసం విశ్వనాథ వేయిపడగలు.2 వ భాగం.10.8.26.
- మహాకవి కాళిదాసు రఘువంశ మహా కావ్యం.2 వ భాగం.10.8.26.
- వాల్మీకి మహర్షి కృత శ్రీ మద్రామాయణం. ఉత్తర కాండ. ఆచార్య పుల్లెల శ్రీరామ చంద్రుడు గారి బాలానందినీ వ్యాఖ్య.264 వ భాగం.10.8.26.
- పూర్తిగా నీటిలోనే ఉన్న కేరళలోని 3 వేల ఏళ్ళనాటి శ్రీ నీర్పత్తూర్ శివాలయం, పుత్తూర్
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (81)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (9)
- నా దారి తీరు (136)
- నేను చూసినవ ప్రదేశాలు (108)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (3,475)
- సమీక్ష (1,826)
- ప్రవచనం (15)
- మహానుభావులు (388)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (3,324)
- రాజకీయం (66)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (337)
- సమయం – సందర్భం (852)
- సమీక్ష (33)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (543)
- సినిమా (378)
- సేకరణలు (318)
- సైన్స్ (46)
- సోషల్ మీడియా ఫేస్బుక్ youtube (2,186)
- స్వాతంత్ర సమరయోదులు (20)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: June 29, 2011
ఇది ఆంధ్రజ్యోతి లో వచ్చిన కాలమ్ .
జయశంకర్ గారు ఉర్దూ భాష గురించి అది ఒక సంపన్నమైన భాష అని, మధురమైన భారతీయ భాష అని, దేశంలో మాట్లాడే భాషలన్నీ హిందువుల భాషలని, ఉర్దూ కూడా భారతదేశంలో పుట్టి, విస్తరించి అనేక భారతీయ భాషలను ప్రభావితం చేసి, వాటితో ప్రభావితమైన భాష అని తెలియ చేసారు.
Posted in సేకరణలు
4 Comments
మా కాశీ -మజిలీ- కధ
సాహితీ బంధువులకు శుభ కామనలు .మేమిద్దరం ,మా బావ మరిది కుటుంబం తో ఈ నెల 21 నుంచి కాశి ప్రయాగ యాత్రలు చేసి 25 కు హైదరాబాద్ కు తిరిగి వచ్చాము .ముందు ప్రయాగ చేరి త్రివేణి సంగమ పవిత్ర పుష్కర స్నానం చేసి అక్కడి బడే హనుమాన్ వేణి మాధవ్ స్వామి వార్ల దర్శన౦ చేసి ,నెహ్రు గారి ఆనంద మహల్ చూసి భరద్వాజ మహర్షి ఆశ్రమం చూసి ఆనందం పొందాము. తిధుల ప్రకారం 22 జ్యేష్ట బహుళ సప్తమి నాపుట్టిన రోజూ .ఆ వేడుకను సంగమ స్నానం తర్వాత సంగమ స్థానం లో పడవ మీద జరుపుకున్నాము .ఉయ్యూరునుంచి … Continue reading
Posted in నేను చూసినవ ప్రదేశాలు
Leave a comment
