వీక్షకులు
- 1,009,491 hits
-
-
ఉసుల గూడు (బ్లాగ్) గువ్వలు (పోస్ట్)
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.3 వ భాగం.3.6.23
- అనేక మలుపులు తిరిగి గమ్యస్థానం చేరిన ‘’అనుకోని ప్రయాణం ‘’.
- గ్రంథాలయోద్యమ పితా మహ శ్రీ అయ్యంకీ వెంకట రమణయ్య గారు.3 వ భాగం.3.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.6 వ భాగం.3.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0.2 వ భాగం.2.6.23.
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
- మురారి అన ర్ఘ రాఘవం.4v వ భాగం.1.6.23.
- గీర్వాణ కవుల కవితా గీర్వాణ0 .1 వ భాగం.1.6.23.
- డా.ఉప్పలధడియం మొలిపించిన హైకూ’’ విత్తనం’’
- గ్రంథాలయోద్యమ పితామహ శ్రీ అయ్యంకి వెంకట రమణ య్య గారు.1 వ భాగం.1.6.23.
Archives
ఉసూల గూటి అరలు
- అనువాదాలు (24)
- అమెరికా లో (206)
- ఆ''పాత''మధురాలు (9)
- ఆరోగ్యం (4)
- ఊసుల్లో ఉయ్యూరు (77)
- కవితలు (147)
- కవి కోకిల స్వరాలు (11)
- దేవాలయం (38)
- నా డైరీ (8)
- నా దారి తీరు (135)
- నేను చూసినవ ప్రదేశాలు (107)
- పద్య రత్నములు (2)
- పుస్తకాలు (2,978)
- సమీక్ష (1,333)
- ప్రవచనం (11)
- ఫేస్బుక్ (505)
- మహానుభావులు (346)
- ముళ్ళపూడి & బాపు (61)
- రచనలు (1,077)
- రాజకీయం (65)
- రేడియో లో (55)
- వార్తా పత్రికలో (2,159)
- సభలు సమావేశాలు (334)
- సమయం – సందర్భం (844)
- సమీక్ష (25)
- సరసభారతి (10)
- సరసభారతి ఉయ్యూరు (516)
- సినిమా (376)
- సేకరణలు (315)
- సైన్స్ (46)
- English (6)
ఊసుల గూడు
Daily Archives: April 7, 2014
‘’జయ ‘’వసంత హే(ఈ)ల
‘’జయ ‘’వసంత హే(ఈ)ల శ్రీ జయ నామ సంవత్సర ఉగాది వేడుకలను సరసభారతి ఉగాదికిఒక రోజు ముందు నిర్వహించిందని మీకు తెలుసు .మా వివాహ యాభై వ వసంతోత్సవం కూడా కలిసి వచ్చినందున మాకు పెద్దగా దానిపై ఆసక్తి లేక పోయినా దానికోసం అమెరికా నుంచి మా అమ్మాయి ఛి సౌ విజయ లక్ష్మి ముందుగానే … Continue reading
స్వర్గీయ” భరాగో’కి బహిరంగ లేఖ – గొరుసు , మూలింటామె – నామిని :
భరాగో గారూ.. మీరు కనిపించక సరిగ్గా నాలుగేళ్లు పూర్తి. సత్యభామగారి జాడ తెలుసుకొస్తానని మమ్మల్ని మభ్యపెట్టి వెళ్లడం వెళ్లడమే.. ఇప్పటికి ఐపు లేరు. ఇలా మమ్మల్ని మధ్యంతరంగా వదిలేసి వెళిపోవడం న్యాయమా చెప్పండి? మొన్న మీ అనుంగు మిత్రులు రామడుగు రాధాకృష్ణమూర్తి నాకు ఫోన్చేసి ‘రామగోపాలంగారి సంగతి యావైనా తెలిసిందా?’ అని కన్నీళ్ళెట్టుకుని అడిగారు. మీ … Continue reading
శ్రీరామాయణ పరమార్ధం
శ్రీరామాయణ పరమార్ధం ‘’భక్త మహాకవి తులసీ దాసు ‘’’సీతారామ మయంబీ జగతి ‘’అన్నా ,భువన మెల్ల నీవై ఉండగా బ్రోవ భారమా ?’’అని త్యాగరాజు ప్రశ్నించినా అందరి అనుభూతిలో ఒకే ఒక విభూతి వెలుగుతున్నట్లు గోచరిస్తుంది.అది లౌకికం గా భవభూతి .,పారమార్ధికం గా ఆత్మ విభూతి ‘.అదే రామాయణ పరమార్ధం బోధించే ఆత్మాను భూతి ‘’అన్నారు … Continue reading