శ్రీ పాల గుమ్మి పద్మ రాజు గారి శత జయంతి -రమ్య భారతి, సరసభారతి ,మల్లె తీగ ల సౌజన్యం తో 14-9-14

విజయవాడ  టాగూర్ గ్రంధాలయం లో14-9-14  ఆదివారం ఉదయం పది గంటలకు  పై మూడు సంస్థలు నిర్వహిస్తున్న ”గాలి వాన ”కధకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన స్వర్గీయ పాలగుమ్మి పద్మ రాజు గారి శత జయంతి సభ జరుగుతుంది  అందరూ  ఆహ్వానితులే . సరసాభారతికి ఆత్మీయులు ,అమెరికా వాసి శ్రీమైనేని గోపాల కృష్ణ గారు ఏర్పరచిన ”బాపు -రమణ స్మారక నగదు పురస్కారం” 5,000రూపాయలు కదా రచనలో అద్వితీయ సేవ లందిస్తున్న శ్రీ వేదగిరి రాం  బాబు గారికి సరసభారతి ద్వారా ఈ సభలో ప్రదానం చేయ బడుతుందని తెలియ  జేస్తున్నాం –గబ్బిట   దుర్గా ప్రసాద్

PALAGUMMI

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సరసభారతి ఉయ్యూరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.