సాహితీ బంధువులకు శుభ కామనలు -సరసభారతికి ఆప్తులు ,అమెరికా వాసి ,స్వర్గీయ బాపు రమణ లకు ,వారి కుటుంబ సభ్యులకు అత్యంత సన్నిహితులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు ఏర్పాటు చేసిన ”బాపు -రమణ స్మారక నగదు పురస్కారం ”21-9-14ఆదివారం సాయంత్రం 6గం లకు మచిలీ పట్నం లో హిందూ కాలేజి కి దగ్గర లో ఉన్న ”మహతి ఆడిటోరియం ”లోసరస భారతి 70వ సమావేశం లో ప్రముఖ చిత్రకారులు ,కదా ,నవలా రచయితా ,కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత శ్రీ శీలా వీర్రాజు గారికి సరసభారతి ద్వారా ప్రదానం చేయ బడుతుందని తెలియ జేస్తున్నాను .సాహిత్య ,చిత్రలేఖన అభిమానులందరూ పాల్గొని జయ ప్రదం చేయ ప్రార్ధన .ఈ కార్యక్రమ విజయానికి అహరహం శ్రమించి కృషి చేస్తున్న కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారికి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ బరచుకొంటు న్నాము పూర్తీ వివరాలతో ఆహ్వానం త్వరలో అంద జేస్తాము . దుర్గా ప్రసాద్
