Daily Archives: March 30, 2016

అరణ్య పర్వాన్ని నన్నయ్యే పూర్తిగా రాశాడు

అరణ్య పర్వాన్ని నన్నయ్యే పూర్తిగా రాశాడు అని ప్రముఖకవి శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజిగారి బావగారు,ఆయనకు దీటైన కవిత్వం తో వర్ధిల్లుతున్న శ్రీ కోడూరు  పాండురంగారావు గారు ఏ యూని వర్సిటీ కి పంపని తమ సిద్ధాంత వ్యాసం ‘’ఆదికవి –అరణ్య పర్వం ‘’గ్రంధం లో చాలా స్పష్టంగా ,ఉదాహరణ పూర్వకంగా  తెలియ జేశారు .ఆజన్మ … Continue reading

Posted in రచనలు | Tagged | 1 Comment