సాహితీ బంధువులకు శుభకామనలు -సరససభారతి 94 వ సమావేశంగా ,సరసభారతి రమ్య భారతి మల్లెతీగ సాహిత్య సంస్థల సంయుక్త ఆధ్వర్యం లో శ్రీ దుర్ముఖి నామ సంవత్సర ఉగాది వేడుకలలో న ”మా అన్నయ్య ”పై నిర్వహించిన ఆత్మీయ కవిసమ్మేళనం కవితా సంకలనాన్ని 17-7-16 ఆదివారం ఉదయం 10 గం లకు విజయవాడ చండ్ర రాజేశ్వర రావు లైబ్రరీ(బందరు రోడ్డులోని పశువుల ఆస్పత్రి కి ఎదురు రోడ్డు లో ) ప్రముఖ కథానికా రచయిత ,న్యాయవాది,విశ్లేషకులు శ్రీ కాటూరి రవీంద్ర త్రివిక్రమ్ గారు ఆవిష్కరిస్తారు . సరసభారతి కార్య వర్గ సభ్యురాలు శ్రీమతి సీతం రాజు మల్లికగారు ఈ పుస్తకానికి స్పాన్సర్ అని మీకు తెలిసిన విషయమే .పూర్తి వివరాలతో కూడిన ఆహ్వాన పత్రం త్వరలోనే అంద జేస్తాము .సాహితీ మిత్రులు అందరూ పాల్గొని జయప్రదం చేయ వలసినదిగా కోరుతున్నాం –
గబ్బిట దుర్గాప్రసాద్ -సరస భారతి అధ్యక్షులు ,చలపాక ప్రకాష్ -రమ్య భారతి అధ్యక్షులు
—
