Monthly Archives: August 2014

చిన్నారి చైనా కతలు -2

చిన్నారి చైనా కతలు -2 తెలివి లేని గాడిద చైనా లోని ఘిజూ ప్రాంతం లో ఒకప్పుడు గాడిదలే ఉండేవికావు .ఎవరో ఒకాయన అక్కడున్న పర్వతం ఎక్కడానికి తన  ఊరు  నుంచి గాడిదమీద ఎక్కి వచ్చాడు .ఆ పర్వతం గాడిద ఎక్కలేదని దానితో ఇక తనకేమీ పని లేదని ,ఆయన దాన్ని పర్వతం దిగువనే వదిలేసి … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

సెల్ఫి కవిత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

లాల్ సలాం చేసిన డా కొండల రావు –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తెలుగు వారి విజ్ఞాన సర్వస్వం -పండితారాధ్య చరిత్ర

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

చిన్నారి చైనా కతలు -1

చిన్నారి చైనా కతలు -1 సరసభారతి బ్లాగ్ లో ఇంతవరకు నేను చిన్నారుల కోసం ఏమీ రాయలేక పోయానే అనే భావం ఉండి పోయింది .ఆ లోటు తీర్చటానికి ఈ రాఖీ పూర్ణిమ సందర్భం గా ‘’చిన్నారి చైనా కతలు ‘’మొదలు పెడుతున్నా .పిల్లలకోసం చైనా వారి కదలని , చిట్టి పొట్టి చైనా కదలని … Continue reading

Posted in కవితలు | Tagged | Leave a comment

జోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా ‘’ రాణి మంగై వేలునాచియార్

‘’జోన్ ఆఫ్ ఆర్క్ ఆఫ్ ఇండియా ‘’ రాణి మంగై వేలునాచియార్ పద్దెనిమిదవ శతాబ్దిలో బ్రిటిష్ వారిపై ఎదురు తిరిగిన రాణి  మంగై వేలునాచియార్ 1730లో మంగై మల్లార్ సెల్ల ముత్తు సేతురామన్ ,రామ నాద పురం రాజ్యానికి రాణి   సాకంది ముతాల్ దంపతులకు జన్మించింది .రాజ వంశానికి ఏకైక గారాల పుత్రిక ఆమె .మగ సంతానం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

జాతీయకవి స్వర్గీయ జాలాది విగ్రహావిష్కరణ

జాతీయకవి స్వర్గీయ జాలాది విగ్రహావిష్కరణ విజయవాడ లో శ్రీక్షేత్రయ్య కళా క్షేత్రం లో ఈ రోజు 9-8-2014ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతి శ్రీ మండలి బుద్ద  ప్రసాద్ గారు స్వంత ఖర్చులతో  జాతీయకవి ,జానపదకవిరాజ శేఖరుడు కళాప్రపూర్ణ స్వర్గీయ జాలాది రాజారావు గారి విగ్రహాన్ని తయారు చేయించి ఆవిష్కరణ   చేశారు  . ఆతర్వాత … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

నైజీరియా రచయిత్రి చినువా అబెదీ –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అఫ్సర్ చెప్పిన యాత్ర కబుర్లు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మట్టి మహిళ ఆత్మగౌరవ జెండా (సంపాదకీయం) – జూపాక సుభద్ర, కృపాకర్‌ మాదిగ

మట్టి మహిళ ఆత్మగౌరవ జెండా (సంపాదకీయం) – జూపాక సుభద్ర, కృపాకర్‌ మాదిగ Published at: 10-08-2014 00:26 AM భారత సమాజంలో అసహాయులైన ఆడవారి మీద మగవారి దురహంకార లైంగిక, హంతక దాడుల యుద్ధం కొనసాగుతోంది. ఆధిపత్య, జెండర్‌, మతం, కుల దురహంకార దాడుల సంస్కృతిలో ప్రజాస్వామిక విలువలు, మానవీయ విలువలు నలిగిపోతున్నాయి. ఆడవాళ్ళు, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కేరళ మహిళా స్వాతంత్ర్య సమర యోధులు -1

కేరళ మహిళా స్వాతంత్ర్య సమర యోధులు -1 ట్రావెన్ కూర్ ఝాన్సి రాణి –అక్కమ్మ చెరియన్ అక్కమ్మ చెరియన్ మంచి విద్యా వంతురాలు .మిడిల్ స్కూల్ టీచర్ గా పని చేసింది .ఆ కాలం లో ‘’బుడత కీచులు ‘’అనబడే పోర్చు గీసు వాళ్ళు ,బ్రిటిష్ వాళ్ళ భారతీయుల యెడ చాలా క్రూరం గా ప్రవర్తించేవారు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

చందమామ జాబిలీ నెల వంకపాటల సమ్మేళనం10-8-14 విజయ వాడ కళా క్షేత్రం సా. 6-30

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

డా జి వి పూర్ణ చంద్ -”ఆరోగ్య వేదం ”పుస్తకావిష్కరణ 16-8-14 హోటల్ ఐలాపురం లో ఉదయం పది గం లకు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

అయో (య్యో )ధ్య

అయో (య్యో )ధ్య పురాణకాలం నుండి అయోధ్య ప్రసిద్ధి చెందింది. సరయూ నదీ తీరాన ఉన్న ఆ పట్టణం ఈ నాటి ఫైజా బాద్ కు దగ్గరలో ఉంది .సరయూ నది అత్యున్నత హిమాలయాలలోని కింద కైలాస పర్వతం వద్ద ఉన్న మానస సరోవరం నుండి జన్మించిందని కధనం .ఒకప్పుడు జన సంద్రం గా ఉన్న … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మా ఇంట్లో శ్రీ వరలక్ష్మీ వ్రతం 8-8-14-శుక్రవారం 

This gallery contains 37 photos.

More Galleries | Tagged | Leave a comment

ఒరిస్సా ‘’చిన్నారి మదర్ తెరిస్సా ‘’,స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు –పార్వతి గిరి

ఒరిస్సా ‘’చిన్నారి మదర్ తెరిస్సా ‘’,స్వాతంత్ర్యోద్యమ నాయకురాలు –పార్వతి గిరి పశ్చిమ ఒరిస్సా కు చిన్నారి  మదర్ తెరిస్సా అని పించుకొన్న పార్వతి (పార్బతి)గిరి ప్రముఖ సాంఘిక సంస్కర్త ,స్వాతంత్ర్య సమర యోధురాలు .ఒరిస్సా లోని సంబల్ పూర్ జిల్లా  బీజాపూర్ దగ్గరున్న సమలైపాదర్ అనేగ్రామం లో 1926లో జన్మించింది .ఈమె జననానికి ముందే స్వాతంత్ర్యోద్యమ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మధ్య ప్రదేశ్ ఆది వాసి స్వాతంత్ర్య యోధుల్ని బందిపోట్లుగా రికార్డ్ చేసిన ప్రభుత్వం

మధ్య ప్రదేశ్ ఆది వాసి స్వాతంత్ర్య  యోధుల్ని బందిపోట్లుగా రికార్డ్ చేసిన ప్రభుత్వం 16-3-1943 న మధ్యప్రదేశ్ లోని సాత్పురా పర్వతాలలోని ఆఖ్రాని కోట దగ్గరున్న ఒక లోయ లో తల దాచుకొంటున్న వందలాది ఆదివాసీ స్త్రీలపైనా  మగవారి పైనా   బ్రిటిష్ సైన్యం , పోలీసులు  ఆకస్మికం గా దాడి చేసి ,చాలామందిని దారుణం గా … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

అస్సాం స్వాతంత్ర్య సమార యోధురాలు –కనక లతా బారువా మరియు అమరజీవి కుశాల్ కొన్వార్

అస్సాం స్వాతంత్ర్య సమార యోధురాలు –కనక లతా బారువా అస్సాం మహిళా సింహం ,అమర జీవి ,ప్రముఖ స్వాతంత్ర్య సమార యోద్దురాలు జాతీయ జెండా ఆవిష్కరిస్తూ ,బ్రిటిష్ వారి తుపాకి గుళ్ళకు అసువులుబాసి వీరమరణం చెందిన సాహసురాలు కనకలతా బారువా .ఈమె కూడా ప్రస్తుతం విస్మృత యోదురాలై పోయింది .ఆమె గురించి వివారాలు తెలుసు కొందాం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

మధ్య భారత జీవన వాహిని -నర్మదా నది

మధ్య భారత జీవన వాహిని -నర్మదా నది నర్మదా నది అందమైన ,ఆహ్లాదమైన నది .నర్మదా మాత అని భక్తులంటారు .మధ్య భారతం లోని ‘’అమర కంట ‘’నర్మదకు జన్మస్థానం .ఇది మైకాల కొండల్లో ఉన్న అరణ్య ప్రాంతం .అక్కడి నుండి పడమటి వైపు ప్రవహించి అరేబియా సముద్రం లో ఉన్న గల్ఫ్ ఆఫ్ కాంబే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

‘పూర్వాంగ్ల కవుల ముచ్చట్లగ్రంధావిష్కరణ సభ ( ఆహ్వాన పత్రం)

ఆహ్వాన పత్రం సరసభారతి ,ఏ జి అండ్ ఎస్.జి.డిగ్రీ కళాశాల ,ఉయ్యూరు ఐ.క్యు.ఏ.సి .మరియు డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇంగ్లీష్ సంయుక్తం గా నిర్వహిస్తున్న శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్ రచించి, డా.శ్రీ రాచకొండ నరసింహ శర్మ,ఏం.డి. గారికి 90వ జన్మ దినోత్సవం నాడు అంకితమిస్తున్న ‘’పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు ‘’(వెయ్యేళ్ళ పూర్వ ఆంగ్ల కవిత్వం … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

మనం మరచిన బీహార్ స్వాతంత్రోద్యమ నాయకులు -1

మనం మరచిన బీహార్ స్వాతంత్రోద్యమ నాయకులు -1 భారత స్వాతంత్ర్య సమరం లో బీహార్ కు ప్రత్యెక త ఉంది .డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ,జయప్రకాష్ నారాయణ వంటి ఎందరో త్యాగ మూర్తులు పుట్టిన గడ్డ అది .వీరితో బాటు సంతాలులు ,ఆదివాసీలు తమ అస్తిత్వ ,పోరాటం లో ,క్రైస్తవ వ్యాప్తిని ఎదుర్కొనటం లో ,,స్వాతంత్ర్య … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | 1 Comment

గణపతి ముని వర్ణించిన అర్ధ నారీశ్వరత్వం

గణపతి ముని వర్ణించిన అర్ధ నారీశ్వరత్వం కావ్య కంఠ ,వాసిష్ట గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’షస్ట శతకం’’ఏక వింశ స్తబకం  ‘’(21) లో ‘’అనుష్టుప్ ‘’వృత్తాలలో పార్వతీ పరమేశ్వరుల అర్ధనారీశ్వరత్వాన్ని మహా వైభవం గా వర్ణించారు .ఆ సొగసు చూడ తరమా –చూద్దాం – ‘’ఇతం పీత్వాకుచం  స్కంధే ప్రసారితకరే తతః –జయతి స్మిత … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

ఎవరు స్థానికులు? -చలసాని శ్రీనివాస్‌

ఎవరు స్థానికులు? -చలసాని శ్రీనివాస్‌ Published at: 05-08-2014 02:41 AM 1953లో ఉమ్మడిమద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయిన తరువాత ఆ రాష్ట్రంలోనే స్థిరపడిన, పుట్టిన తెలుగువారిని స్థానికేతరులే అని జయలలిత అన్నారే అనుకుందాం. మరి, వారి మనవలకీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ నిధులు ఇస్తుందా? 1956 తరువాత తెలంగాణలో స్థిరపడ్డ లక్షలాది తమిళులు, కన్నడిగులు, … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | 1 Comment

తానొవ్వక నొప్పించకగా ఉండే చక్ర పాణి గురించి – సింగీతం చెప్పిన జ్ఞాపకాలు

తానొవ్వక నొప్పించక – సింగీతం చెప్పిన చక్రపాణి జ్ఞాపకాలు… Published at: 05-08-2014 00:55 AM పాపాయికి గోరుముద్ద తినిపించాలంటే వెన్నెల్లో చందమామను పిలవాలి. అదే పాపాయిని జో కొట్టాలంటే అక్షరాల్లో చందమామను వినిపించాలి. ఆ చందమామ అందనిది… ఈ చందమామ అందరిదీ. అందని ఆ చందమామను తన సాహితీకలంతో నేలకి దించి తెలుగు లోగిళ్లలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మహారాష్ట్ర స్త్రీ విముక్తి ఉద్యమ సారధి పండిత రమా బాయి

మహారాష్ట్ర స్త్రీ విముక్తి ఉద్యమ సారధి పండిత రమా బాయి పడమటి మహారాష్ట్రలో అరణ్య ప్రాంత ,మైన గంగా మాల్ లో పండిత రమాబాయి 23-4-1858 న జన్మించింది .తండ్రి అనంత శాస్త్రి గోప్పపండితుడే కాక సంఘ సంస్కర్త కూడా .తొమ్మిదేళ్ళ చిన్న పిల్లను పెళ్లి చేసుకొని ,ఆమె కు విద్య నేర్పాడు .ఊరి బ్రాహ్మణులు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

భారత తొలి కార్మిక నాయకుడు దళితుడు –అయ్యం కాలి

భారత తొలి కార్మిక నాయకుడు దళితుడు –అయ్యం కాలి ఎందరెందరో  త్యాగ ఫలం గానో మనం స్వాతంత్ర్య ఫలాలను అనుభ విస్తున్నాం .వారి స్మరణ మనకు స్పూర్తిదాయకం కావాలి .కేరళ లో చర్మ కార వంశం లో పుట్టి దళిత విముక్తికి  దీక్షగా కృషి చేసిన ‘’అయ్యం కాలి ‘’గురించే మనం ఇప్పుడు తెలుసు కొంటున్నాం … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఫిలాసఫర్ క్వీన్ -రాణి అహల్యా బాయ్ హోల్కార్ -విహంగ ఆగస్ట్ మ హిళా వెబ్ మేగజైన్ లో నా వ్యాసం

ఫిలాసఫర్ క్వీన్ -రాణి అహల్యా బాయ్ హోల్కార్  Posted on 01/08/2014 by గబ్బిట దుర్గాప్రసాద్                   భర్త ,మామ గారు నిరంతరం యుద్దాలో మునిగి ఉండేవారు .ఆ సమయం లో ప్రజాపాలను సమర్ధ వంతం గా నిర్వహించి వారి మరణానంతరం రాజ్య పాలనను ప్రజా సంక్షేమంగా సాగించి చేతికి ఎముక లేని దాన గుణ శీలమున్న మాల్వా రాణి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఉమా దేవి సర్వ వ్యాపకత్వాన్ని తెలిపిన గణపతి ముని

ఉమా దేవి సర్వ వ్యాపకత్వాన్ని తెలిపిన గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’ లోని పంచమ శతకం ఇరవయ్యవ స్తబకం లో ఉమ్మవారి మహాత్మ్యాన్ని బహు భంగిమలలో ‘’నాయన’శ్రీ కావ్య కంఠ గణపతి ముని’’ మణి బంధ వృత్త శ్లోకాలలో తెలియ జేశారు .చదువు తూం టేనే  ఒళ్ళు గగుర్పొడిచే వృత్తం అది .రస చింతామణి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

94 ఏళ్ళ వయసులోనూ ”రజనీ ”గంధమైన గానం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

-చేరా మాస్టార్ని మర్చి పోలేని కోడూరి విజయ కుమార్ -చాసో బాస సేబాసో- సినారె గేయం -సంచలన శీలం

 

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత స్వాతత్రోద్యమం లో ముస్లిం మహిళలు –3-(చివరి భాగం )

భారత స్వాతత్రోద్యమం లో ముస్లిం మహిళలు –3-(చివరి భాగం ) జుబైదా దావూది మౌలానా షఫీ దావూది భార్య అయిన జుబైదా దావూది బ్రిటిష్ వారి తో పోరాడిన దీర వనిత .సహాయ నిరాకరణ ఉద్యమం లో ప్రముఖ పాత్ర వహించింది .భర్త ,బంధువులకు చెందిన విదేశీ వస్త్రాలు సేకరించి బహిరంగం గా కాంగ్రెస్ ఆఫీస్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సామాన్యులలో అసామాన్యుడైన జయ శంకర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

వాణిశ్రీ హెయిర్‌స్టయిల్‌ మర్చిపోలేని కృష్ణం రాజు

ఆమె హెయిర్‌స్టయిల్‌ మర్చిపోలేను Published at: 03-08-2014 00:36 AM ’’ సావిత్రి తర్వాత ఆమె స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారా అని చర్చలు జరుగుతూ ఉండేవి. అలాంటి సమయంలో సావిత్రి స్థానాన్ని వాణిశ్రీ సునాయాసంగా భర్తీ చేసేసింది.., కొందరు ఆమె పొగరుగా ఉంటుందంటారు.. కానీ అది ఆత్మవిశ్వాసమని కొందరికే తెలుసు..’’ అంటారు రెబల్‌ స్టార్‌ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

భారత స్వాతంత్ర్య సమరం లో ముస్లిం మహిళలు -2

‘భారత స్వాతంత్ర్య సమరం లో ముస్లిం మహిళలు -2 ఖిలాఫత్ ఉద్యమానికి ఊపిరులూదిన –   బి అమ్మా అనే ఆబాది బేగం ’బి అమ్మా ‘’అనే ఆబాది బేగం షౌకత్ ఆలి మొహమ్మదాలి సోదరుల తల్లి .అందరూ ఆప్యాయం గా బి అమ్మా(నాయనమ్మా) అని పిలిచేవారు .ఉత్తర ప్రదేశ్ లోని రాం పూర్ లో ఆబాది … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

సముద్ర మధనానికి యోగ శాస్త్రార్ధం చెప్పిన గణ పతి ముని

సముద్ర మధనానికి యోగ శాస్త్రార్ధం చెప్పిన గణ పతి ముని కావ్య కంఠ గణపతి ముని ‘’ఉమా సహస్రం ‘’పంచమ శతకం ,సప్త దశ స్తబకం లో ఉమా దేవి మందహాస వర్ణనను చంపక మాలా వృత్తం లో వర్ణించారు .అందులో క్షీర సాగర మధనం ప్రస్తావన తెచ్చి దానికి యోగ శాస్త్రార్ధాన్ని జోడించి చక్కని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళల పాత్ర -1

భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళల పాత్ర -1 భారత స్వాతంత్ర్య పోరాటం లో ముస్లిం మహిళలు గణ నీయమైన పాత్రనే పోషించారు .పరదా వెనక దాగి కూర్చోలేదు .మగవారితో సమానం గా వీధుల్లోకి వచ్చి పోరాటం చేశారు .మొదటి సారిగా షా అబ్దుల్ అజీజ్ దేహివి  బ్రిటిష్ పాలనకు వ్యతిరేకం గా ‘’జీ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

హిందూస్తాన్ – ఇండియా అంటే ?

హిందూస్తాన్ డయానా  తన పుస్తకం లో హిందూస్తాన్ పదావిష్కరణ గురించి రాసింది .టర్కులు ,ఆఫ్గన్లు ఇండియా ను ‘’అల్ హింద్’’అని మొదటపిలిచారని తరువాత హిందూస్తాన్ గా మారిందని చెప్పింది .పదకొండవ శతాబ్దం లో ఇస్లాం మతం ఇండియా లో ప్రవేశించింది .దీనివలన భౌగోళిక పరిస్తితి మరింత సం క్లిష్టమైంది .మధ్య దేశం గా భావింప బడే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | 2 Comments

42 ఏళ్లుగా కొన సాగుతున్న సంగీత సమారోహం

తబస్తీ వెలుగులు – 5 రచన: ఆర్వీ రామారావుహైదరాబాద్‌లోని మక్కా మసీదు కొలను అంచున రెండు రాళ్లతో కూడిన బెంచీల లాంటివి ఉన్నాయి. సందర్శకులు ఆ రాళ్ల మీద కూర్చుని సేద దీరుతుంటారు. అక్కడ కూర్చున్న వారు మళ్లీ హైదరాబాద్ సందర్శిస్తారన్నది స్థల పురాణంలో భాగం. ఆ మాట ఎలా ఉన్నా హైదరాబాద్‌తో సంబంధం ఏర్పడిన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఇండియా అంటే ?

ఇండియా అంటే ? నా అమెరికా మిత్రులు శ్రీ మైనేని గోపాల కృష్ణ గారు Diana .L.Eck అనే ఆమె రాసిన ‘’India ,A sacred geography పుస్తకాన్ని ఆదరం తో నాకు 5-3-14న అందేట్లు పంపించారు .నేను 500పేజీలున్న దాన్ని 20-3-14నచదవటం ప్రారంభించి తాపీగా చదువుతూ 13-5-14 కు పూర్తీ చేశాను .అందులో నాకు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment