Daily Archives: October 12, 2014

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -34

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -34 32- సింహళ రాజ కవి -కుమార దాసు మహా కావ్యం ‘’జానకీ హరణం ‘’రాసిన కుమార దాసు 413-523కాలం లో శ్రీలంకను పాలించిన కుమార సేన మహా రాజు అని భావించారు .కాని కావ్యం చివర లో ఉన్నదాన్ని బట్టి తన తండ్రి కుమారసేనుని సైన్యాధికారి ‘’మానిత’’’అని ,తన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

డా లంకా శివరాం ప్రసాద్ గారి ”టర్కీ ట్రావలోకం ‘

డా లంకా శివరాం ప్రసాద్ గారి ”టర్కీ ట్రావలోకం ‘

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

రేడియో ప్రయోజనంపై” రేడియో నాటకం”రాసిన స్వర్గీయ పైడి తెరేష్ బాబు

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -33

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -33 31-  తొలిశాస్త్ర కావ్య కవి -భట్టి ‘’రావణ వధ ‘’అనే మహా కావ్యాన్ని రాసిన కవి భట్టి .దీనికి ‘’భట్టికావ్యం ‘’అనే పేరుంది .భర్త్రు కావ్యం ,రామ కావ్యం ,రామ చరిత్ర అనేపేర్లూ ఉన్నాయి .ఏడవ శతాబ్దానికి చెందిన కవి భట్టి .సంస్కృత శబ్దం ‘’భర్త్రి ‘’ప్రాకృతం లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

సమసమాజ స్వాప్నికుడు – నశీర్‌ అహమ్మద్‌

సమసమాజ స్వాప్నికుడు – నశీర్‌ అహమ్మద్‌ మాతృభూమి విముక్తి కోసం అటు భారత జాతీయ సైన్యం యోధునిగా ఆంగ్ల సైన్యాలతో తలపడి, ఇటు సామ్యవాదం లక్ష్యంగా ఎంచుకుని సాగుతున్న రాజకీయ పోరాటాలలో నిన్నటి దాకా చురుగ్గా పాల్గొన్న కెప్టెన్‌ అబ్బాస్‌ అలీ 1920 జనవరి 3న ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బులంద్‌షహర్‌ జిల్లా ఖుర్‌జా గ్రామంలోని జమీందారి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఓరుగల్లు తరహాలో వల్లూరు

ఓరుగల్లు తరహాలో వల్లూరు -డు సురేశ్ కళ్యాణీ చాళుక్యులు, వైదుంబులు, కాయస్థులకు క్రీ.శ. 1048 నాటి నుంచే వల్లూరు పట్టణం రాజధానిగా ఓ వెలుగు వెలిగింది. క్రీ.శ. 1304 వరకు దాదాపు 256 సంవత్సరాలపాటు కడప జిల్లాలో రాజధానిగా వల్లూరు విరాజిల్లింది. కాకతీయ ప్రభువుల సామంత రాజులైన అంబదేవుడు, మేనమామ గంగయసాహిణి ‘వల్లూరు’ను రాజధానిగా చేసుకొని … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -32

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -32 30-సూర్య శతక కర్త –మయూరుడు సూర్య శతకాన్ని రాసిన మయూర భట్టు క్రీ శ.606-648కాలం వాడు .హర్షుని ఆస్తానకవులలో  ఒకడు .బాణుడి సమకాలికుడు .మయూరుని వంశస్తులు గొప్ప సూర్యోపాసకులు .అందుకే సూర్య శతకం రచించాడు .సాహిత్యం లో ,ఆధ్యాత్మిక భావాలలో మయూర శతకం విశిష్ట స్థానాన్ని పొందింది .రాజ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -31 29 వేణీసంహార నాటక కర్త -భట్ట నారాయణుడు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -31 29 వేణీసంహార నాటక కర్త -భట్ట నారాయణుడు భట్ట నారాయణుడు ఏడవ శతాబ్దికవి  అంటారు .550-650 అని చెప్పవచ్చు . ఆయన రాసిన ‘’ వేణీసంహార నాటకం ‘’ వీర రస ప్రధానమై గొప్ప పేరుపొందింది .గంభీరమైన రచన తో సాగి ఉత్కంఠ రేకెత్తిస్తుంది .దీన్ని విశాఖ దత్తుని … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment