Daily Archives: December 1, 2014

వితంతు సమస్యల నవలా రచయిత్రి – నిరుపమా దేవి

వితంతు సమస్యల నవలా రచయిత్రి – నిరుపమా దేవి Posted on 01/12/2014 by గబ్బిట దుర్గాప్రసాద్ బెంగాల్ లో సంపన్న కుటుంబం లో 1883లోమే నెల ఏడవ తేదీన బెహ్రంపూర్ లో జన్మించింది .తండ్రి నఫార్ చంద్ర భట్ట ఆలిపూర్ కోర్టు లో సబ్ జడ్జి గా పని చేశాడు .బాల్యం లో నే వివాహం జరిగి పదిహేనవ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -71-

గీర్వాణ కవుల కవితా  గీర్వాణం -71- 109-  స్వాతంత్ర్య సమరయోధ కవి పండితులు- శ్రీ జటావల్లభుల పురుషోత్తం బాల్యం –విద్య –ఉద్యోగం తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయ పురం నివాసి  జటావల్లభుల కృష్ణ సోమయాజులు మహా లక్ష్మమ్మ దంపతులకు జటావల్లభుల పురుషోత్తం గారు 17-2-1906లో మాతామహుని ఇంట నడవ పల్లి లో జన్మించారు .మహా పండిత … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ ఆవుల కవితా గీర్వాణం -70

గీర్వాణ ఆవుల కవితా గీర్వాణం -70 108-ఆంద్ర ఆస్థాన కవి –శ్రీ కాశీ కృష్ణార్యుల వారు బందరు జననం  –గుంటూరు నివాసం 1872లో శ్రీ కాశీ కృష్ణా చార్యుల వారు కృష్ణా జిల్లా మచిలీపట్నం లో జన్మించారు .భారద్వాజస గోత్రీకులు .తండ్రి లక్ష్మణాచార్యులు ,తల్లి అక్కి పిచ్చమాంబ .గుంటూరులోని శ్రీ రామ చంద్రాపురం అగ్రహారం వారైనశ్రీ … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -69

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -69 106-మహా వ్యాఖ్యాన కర్త,శ్రీ సత్యనారాయణ స్వామి ప్రతిష్ట చేసిన  –అద్దేపల్లి కృష్ణ శాస్త్రి దివి సీమ రత్నం కృష్ణా జిల్లా దివితాలూకా టేకు పల్లి లో(ఘంటసాల గారు పుట్టిన ఊరు ) అద్దేపల్లి శివావధాని కుమారులు అద్దేపల్లి కృష్ణ శాస్త్రి 1846లో జన్మించి అరవై ఒక టవ ఏట … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

కథ ప్రియమైన పాపాయికి.. (కథ)

కథ ప్రియమైన పాపాయికి.. (కథ) -ఎం.విజయకుమార్ 29/11/2014 TAGS: కథల పోటీలో ఎంపికైన రచన ………………. ‘‘ఒక్కొక్కళ్ళకి ఇకఇకలు.. పకపకలు.. చదువూ సంధ్యాలేదు.. వేలకు వేలు డబ్బులు పోసి ఇంటి దగ్గరవాళ్ళు పంపితే, ఇక్కడికొచ్చి సోకులు పోవడం…’’ వాక్ ప్రవాహం సాగిపోతోంది.. ఎదురుగా తలలు దించుకొని ఆడపిల్లలు.. నరకానికి మారుపేరైన ఓ కార్పొరేట్ కాలేజీలో ఐఐటి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆశ్రమాలు.. ఆధ్యాత్మిక వేదికలు

ఆశ్రమాలు.. ఆధ్యాత్మిక వేదికలు 01/12/2014 TAGS: శ్రీకాకుళం, నవంబర్ 30: పవిత్ర తపోవనాలు, భక్తి, ముక్తి, బాధ్యతలను ప్రసాదించే అసలైన వేదికలని, ఎందరో మహనీయులు ప్రాచీన కాలంలో ఇలాంటి వన, జ్ఞాన సంపదల నుంచి తపస్సు చేయడం ద్వారా ఆధ్యత్మిక మార్గాలను పామురులకు సైతం అందించగలిగారని రాష్టప్రతి పురస్కార గ్రహీత, సూర్యపీఠం అధిపతి సద్గురు కృష్ణయాజీ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అగ్నిసరస్సులో ఈదాల్సిందే… మదర్ ఇండియా సినిమా పాటలు –

అగ్నిసరస్సులో ఈదాల్సిందే… శ్రమైక జీవన సౌందర్యాన్ని కళ్లకు కట్టినట్లు తీసిన చిత్రం ‘మదర్‌ ఇండియా‘ . నర్గిస్‌ తన అసమాన ప్రతిభను ప్రదర్శించిన ఈ చిత్రం 1957లో విడదల అయ్యింది. ఇందులోని ‘దునియా మే హమ్‌ ఆయేతో జీనా హి పడేగా’ అనే పాట ప్రతి భారతీయ హృదయాన్నీ ఉర్రూతలూపింది. శకీల్‌ బదాయునీ రాసిన ఈ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విరామ చిహ్నం -సతీష్ చందర్ కవిత

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

టి టి డి భారత వ్యాఖ్యానం ప్రామాణి కమైనదెనా?

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అభ్యుదయానికి ఆసరా ఎస్ వి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -68 105-రాయల్ సొసైటీ సభ్యుడు –రాం కరణ్ శర్మ

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -68 105-రాయల్ సొసైటీ సభ్యుడు –రాం కరణ్ శర్మ విద్య –గ్రంధ రచన బీహార్ లోని శరణ జిల్లా శివ పూర్ లో రాం కరణ్ శర్మ 1927లో జన్మించాడు .పాట్నా యూని వర్సిటి నుండి సంస్కృత హిందీ భాషల్లో ఏం ఏ .డిగ్రీ పొందాడు .సాహిత్యాచార్య ,వ్యాకరణ శాస్త్రి … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment