Monthly Archives: September 2014

పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -7 మంత్రం యోగం

పుట్ట పర్తి వారి   పుట్ట తేనె చినుకులు -7 మంత్రం  యోగం యోగం అంటే సంబంధం .ఒక లక్ష్యం తో సంబంధాన్ని పొందటం .ఇందులో హఠ ,లయ మొదలైన యోగాలున్నాయి .సాధారణం గా అందరూ ద్వైతులే .అద్వైత భావం కలిగేది కొన్ని క్షణాల పాటు మాత్రమె .’’యోగః కర్మ సుకౌశలం ‘’అన్నాడు గీతా  చార్యుడు కృష్ణుడు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీ పాల గుమ్మి పద్మ రాజు గారి శత జయంతి -రమ్య భారతి, సరసభారతి ,మల్లె తీగ ల సౌజన్యం తో 14-9-14

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -5 ’మట్టి బండి ‘’ప్రకరణ కర్త -శూద్రక మహా కవి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం  -5   ‘’మట్టి బండి ‘’ప్రకరణ కర్త  -శూద్రక మహా కవి సూద్రక మహాకవి నాటక నవలా కారుడు .మూడవ శతాబ్దికి చెందిన వాడు .సూద్రకనామం కలం పేరు అసలు పేరు అభీర రాజులలో ఒకడై ఉంటాడని ఊహిస్తున్నారు .ఇంద్రాణి గుప్తుడు లేక ఈశ్వర సేనుని తండ్రి శివ దత్తుడే … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఉర్సు గుట్ట గుండెల్లో గునపం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపుకు కవితా నీరాజనం –

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

శ్రీ సుద్దాల అశోక్ తేజ ,శ్రీ రాఘవేంద్ర రావు లకు డాక్టరేట్లు

డాక్టరేట్‌ వస్తుందని ఆ రోజే ఊహించా… -సుద్దాల అశోక్‌ తేజ తెలుగుచిత్రపరిశ్రమకు సంబంధించి ఇద్దరు ప్రతిభామూర్లులు ఈ రోజు విశాఖపట్నంలో గీతం విశ్వవిద్యాలయం బహూకరించే గౌరవ డాక్టరేట్లు స్వీకరించనున్నారు. జనరంజకమైన సినిమాలతో పాటు ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ వంటి ఆధ్యాత్మిక చిత్రాలను రూపొందించిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఒకరైతే, 1700కు పైగా పాటలు రాసి తెలుగు పాటకు జాతీయ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు-6 ప్రతిమా రాదన ఎప్పటినుంచి ?

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు-6 ప్రతిమా రాదన ఎప్పటినుంచి ? వేదకాలం నుండి ప్రతిమారాదన ఉన్నట్లు తెలుస్తోంది .శ్రుతుల కాలం లో గుర్రం సూర్యుడికి చిహ్నం గా ఉండేది .అగ్నికీ గుర్రమే .రుద్ర ,ఇంద్రులకు ప్రతీక వృషభం .చక్రానికి ఎక్కువ ప్రశస్తి ఉండేది .యజ్న వేదికకు వెనక సూర్యుడికి బదులు చక్రాన్ని ఉంచేవారు .ఇదే … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

పుట్టపర్తి వారి పుట్ట తేనే చినుకులు -5 శ్రీమద్రామాయణం –శ్రీ వైష్ణవం

పుట్టపర్తి వారి పుట్ట తేనే చినుకులు -5 శ్రీమద్రామాయణం –శ్రీ వైష్ణవం శ్రీ వైష్ణవులకు వాల్మీకం పరమ ప్రమాణ గ్రంధం .శరణాగతి కావ్యం .ఇందులోని పాత్రలను వారు పిలుచుకొనే తీరే గమ్మత్తుగా ఉంటుంది .శ్రీరాముడిని ‘’పెరుమాళ్ ‘లేక ‘’తిరుముకన్ ‘’అంటారు లక్ష్మణున్ని ‘’ఇలైయ పెరుమాల్ ,అలాగే భరత శత్రుఘ్నులను భరతాళ్వాన్ ,శత్రుఘ్నాళ్వాన్ అని పిలుచుకొంటారు .నిత్య … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 గద్య మహా కావ్య రచయిత-సుబందు

గీర్వాణ కవుల కవితా గీర్వాణం -4 గద్య మహా కావ్య రచయిత-సుబందు గుప్త చక్ర వర్తుల కాలానికి సంబంధించిన కల్పిత  ఆఖ్యాయికను అంటే కదను సుందర సురుచిర శైలిలో వచనం గా రాసిన కవి ‘’సుబందు ‘’.414-454 కాలపు రాజు కుమార గుప్తుడు 455-467కు చెందిన అతనికొడుకు స్కంద గుప్తుల ఆస్థానం లో సుబందు ఉండేవాడు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

ఏ బి యెన్ ఆంధ్ర జ్యోతి ఏ తప్పో చేయలేదు- కట్జు

కేసీఆర్‌ చెప్పడం వల్లే ఎంఎస్‌వోలు ఇలా చేశారు ఈ మేరకు నాకు సమాచారం ఉంది సీఎం అయితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా? టీవీ 9 క్షమాపణలు చెప్పినా ఇలా చేయడమేంటి? తక్షణం రెండు చానళ్ల ప్రసారాలనూ పునరుద్ధరించాలి మూడు రోజుల్లో చేయకుంటే బృందాన్ని పంపుతాం ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా చైర్మన్‌ జస్టిస్‌ కట్జు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

స్వర్గీయ బాపు కు బాష్పాంజలి

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు – శ్రీశైలం విశేషాలు

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు – శ్రీశైలం విశేషాలు శేశాచలానికి నికి శ్రీశైలం అనే పేరుంది .అహోబిల క్షేత్రం కూడా ఇందులో భాగమే .బౌద్ధ ఆచార్యుడు నాగార్జునుడు వసించిన కొండ శ్రీ పర్వతం .ఈ పేరుతొ శాసనమూ ఉంది .ఇక్కడి మల్లికార్జున స్వామి జగత్సంరక్షకుడు .ఒకరకం గా తూర్పుకనుమలన్నిటినికలిపి శ్రీపర్వతం అనచ్చు నెమో అన్నారు … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

శ్రీ పాల గుమ్మి పద్మ రాజు గారి శత జయంతి -రమ్య భారతి, సరసభారతి ,మల్లె తీగ ల సౌజన్యం తో 14-9-14

విజయవాడ  టాగూర్ గ్రంధాలయం లో14-9-14  ఆదివారం ఉదయం పది గంటలకు  పై మూడు సంస్థలు నిర్వహిస్తున్న ”గాలి వాన ”కధకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన స్వర్గీయ పాలగుమ్మి పద్మ రాజు గారి శత జయంతి సభ జరుగుతుంది  అందరూ  ఆహ్వానితులే . సరసాభారతికి ఆత్మీయులు ,అమెరికా వాసి శ్రీమైనేని గోపాల కృష్ణ గారు ఏర్పరచిన ”బాపు -రమణ స్మారక … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఎజెండా లేని దండగ మారిపాలన

తెలంగాణ తొలి ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు పరిపాలన శత దినం సంపూర్తి చేసుకున్న సంతోషకర సందర్భం. ఇది పరిపరివిధాల చర్చలకూ సందర్భమవడం కూడా సహజమే. అయిదేళ్ల కాలానికి ఎన్నికైన ఒక ప్రభుత్వాన్ని మూడున్నర మాసాలైనా గడవకముందే అంచనా కట్టడంలో చాలా సమస్యలుంటాయి. అయితే ఆరంభంలో ఏర్పడే అభిప్రాయాలకు అత్యధిక ప్రాధాన్యతా వుంటుంది. ఈ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

విశ్వనాధ 120వ జయంతి ఉత్సవాలు-మరియు ”రజనీ” గంధం

విశ్వనాధ 120వ జయంతి ఉత్సవాలు-మరియు ”రజనీ” గంధం 10-9-14కవి సమ్రాట్ ,పద్మభూషణ్ ,కళాప్రపూర్ణ ,జ్ఞాన పీఠ పురస్కృత బ్రహ్మశ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారి 120వ జయంతిఉత్సవం ఉదయం  విజయవాడ మాచవరం లోని వారి స్వగృహం ‘’కల్ప వృక్షం ‘’లోవారి మనుమల చేత , సాయంత్రం శ్రీ ఘంట సాల వెంకటేశ్వరరావు సంగీత నృత్య కళాశాలలో ఆంద్ర … Continue reading

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

విశ్వనాధ 120 వ జయంతి ఉత్సవాలు -కల్ప వృక్ష గృహం లో ,ఘంటసాల సంగీత కళాశాలలో ఆహ్వానాలు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

ముచ్చట్లు ”పై శ్రీ నోరి రామ క్రిష్నయ్య గారు (చెన్నై),శ్రీ వెలగా వెంకటప్పయ్య గారి స్పనదన

purvamgla kavula muchatlu

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

ఇవేం మాటలు -సాల్యూట్ కొడితే నే బతుకు ట -కె సి ఆర్ ఉవాచ

తాను ఏకీభవించని అభిప్రాయాలకైనా వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉండాలని గట్టిగా నమ్మి, ఆ విశ్వాసంతో జీవితాంతం పోరాడిన కాళోజీకి ఆయన శతజయంతి రోజునే అపచారం జరిగింది. కాళోజీ శతజయంతి ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఘనంగా జరిగి ఉండవచ్చు, ఆయన పేరు మీద స్మారక వ్యవస్థలను పాలకులు ప్రకటించి ఉండవచ్చు. తన నేల మీద పుట్టిన ఒక మహనీయుడిని తెలంగాణ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

తమిళ గడ్డపై గాయత్రి వీణ నాదం

ఆరేళ్ల ప్రాయంలోనే సరస్వతీదేవి కటాక్షించింది… తన చేతుల్లోని వీణనే ఆమెకు ఇంటిపేరుగా ప్రసాదించింది.. ఇంకేముందీ !! బాల గాయత్రి అంచెలంచెలుగా ఎదిగి, ‘వీణా’గాయత్రిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఆమే ఈచంపాటి గాయత్రి. నిన్నటి తరం సినీసంగీత ప్రియులను తన మధురబాణీలతో ఉర్రూతలూగించిన సంగీత దిగ్గజం అశ్వత్థామ కుమార్తెగా కన్నా, వీణా గాయత్రిగా సంప్రదాయ సంగీత ప్రపంచంలో … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరసభారతి కార్య దర్శి శ్రీమతి శివలక్ష్మి కుమార్తె బిందు శ్రీ రజని గారి సన్నిధిలో -విజయవాడ

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

Condolence meet for Bapu on 11 09 2014 at 6.30 pm at Telugu University auditorium

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -3 వాల్మీకి –రామాయణం

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు -3 వాల్మీకి –రామాయణం భారతీయులకు రామాయణం అంటే నిత్య దాహం అంటారు పుట్టపర్తి వారు .రామాయణం రాసిన వారిలో చాలా మంది భగవత్ సాక్షాత్కారం పొందారు .మహారాష్ట్రలో పాండు రంగ విభుని సాక్షాత్కరించుకొన్న ఏక నాధుడు ‘’భావార్ధ రామాయణం ‘’రాశాడు .భక్తాగ్రేసరుడు తులసీ దాసు ‘’అవధీ భాష ‘’లో … Continue reading

Posted in పుస్తకాలు | Tagged | Leave a comment

బ్రెయిలీ లిపి దీక్షలో తరిస్తున్న టీచర్ శ్రీమతి యాదేశ్వరి –

ఇప్పటి వరకు గొప్ప పనులు చేసిన వాళ్లు, సాహసవంతులే మనకు కనిపించే హీరోలు. కాని కొందరు ఎవరూ చేయలేని గొప్పకార్యాన్ని భుజం మీద వేసుకున్నా… అంతగా ప్రాచుర్యానికి నోచుకోరు. అలాంటి వాళ్లలో నిజమైన హీరో మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోటలో పనిచేస్తున్న ఈ ఉపాధ్యాయురాలు యాదేశ్వరి. ఈమె చేస్తున్న నిశ్శబ్ధ యజ్ఞ ఫలితం – బ్రెయిలీలో అయిదు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మాండలిక భాషోత్సవ దినం గా కాలోజి జయంతి -చేయాలని జన వాక్యం

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-3

గీర్వాణ కవుల కవితా  గీర్వాణం-3 కవికుల గురువు – కాళిదాస మహా కవి కాళికా దేవి దాసుడిని అని చెప్పుకొనే కాళిదాస మహా కవి గొప్ప సంస్కృత నాటక కర్త ,కావ్య సృజన శీలి ,వ్యాస ,వాల్మీకుల తర్వాతి స్థానాన్ని ఆక్రమించుకొన్న మహా కవి .ఈ మహాను  భావుడి కాలాన్ని కూడా సరిగ్గా ఇప్పటికీ తేల్చలేక … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

శ్రీలంక అనూ రాధ పురం లో బౌద్ధ విహార్ – బుద్ధ భూమి -సెప్టెంబర్

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవి సామ్రాట్ కు 120 ఏళ్ళు -రేపు జయంతి మహోత్సవం -మాచవరం లో స్వగృహం లో

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు పుస్తకం – శ్రీ ఇప్పగుంట సాయి బాబా గారి స్పందన

purvamgla kavula muchatlu

Posted in రచనలు | Tagged | Leave a comment

కాళోజి ప్రజల మనిషి -ఆంధ్రజ్యోతి సంపాదకీయం – ననుమాన స్వామిరాసిన ”తెలంగాణా కీర్తి పతాక ”

అత్యవసర పరిస్థితి విధించిన వెంటనే నల్లచట్టాలు ప్రజాస్వామికవాదులను వేటాడు తున్నప్పుడు, వరంగల్‌ వీధుల్లో ఒకే ఒక వ్యక్తి నోటికి నల్లగుడ్డ చుట్టుకుని ఒంటరి ఊరేగింపు తీశాడు. అతనితో అడుగులు వేయవలసినవారు అప్పటికే నిర్బంధంలో ఉన్నారు. మరికొందరు నిశ్శబ్దంలోకి వెళ్లిపోయారు. ఎవరున్నా లేకపోయినా నియంతృత్వ ప్రభుతకు నిరసన తెలియవలసిందేనని సాహసించిన ఆ వ్యక్తి కాళోజీ నారాయణరావు. మొదటి … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

పూర్వాంగ్ల కవుల ముచ్చట్లు పుస్తకం – విహారి

పూర్వాంగ్ల కవుల  ముచ్చట్లు    పుస్తకం   purvamgla kavula muchatlu   మాన్య మిత్రు   లు శ్రీ   దుర్గా   ప్ర  సాద్ గారూ , నమస్తే  మీరు ఎంతో సౌజన్యంతో పంపిన మీ రచన అందినది . కృతజ్ఞ  తలు .    అపూర్వమూ , అనితర సాధ్యమూ  ఐన … Continue reading

Posted in పుస్తకాలు | Tagged , | Leave a comment

పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -2 శమీ వృక్షం

పుట్ట పర్తి వారి పుట్ట తేనె చినుకులు -2 శమీ వృక్షం ‘’శమీ శమయతే పాపం –శమీ శత్రు వినాశినీ –అర్జునస్య ధనుర్ధారీ –రామస్య ప్రియ దర్శినీ ‘’అని విజయ దశమి నాడు శమీ పూజ చేస్తాం .శమీ పత్రిని అందరికి పంచిపెడతాం .దైవ దర్శనం చేసుకొని ,పెద్దలఆశీర్వాదాన్ని పొందుతాం .పిన్నలను ఆశీర్వదిస్తాం .బ్రాహ్మణులకు దక్షిణ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 2- అలంకార శాస్త్ర కర్త ,వచన పితామహుడు -దండి

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-2 2- అలంకార శాస్త్ర కర్త ,వచన పితామహుడు -దండి 2- అలంకార శాస్త్ర కర్త ,వచన పితామహుడు -దండి దండి కవి కాలాన్ని ఇద మిద్ధం గా చెప్పలేక పోతున్నారు   .కాని ఆరు ,ఏడు శతాబ్ద కాలం వాడని భావిస్తారు .కొందరు భారత దేశం పై ముస్లిం ల దండయాత్రకు … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-1

గీర్వాణ కవుల కవితా గీర్వాణం-1 సాహితీ బంధువులకు శుభ కామనలు-సంస్కృత లేక అమరభాష లేక గీర్వాణ బాషా కవుల సంక్షిప్త జీవితాన్ని వారి కవితా అమరత్వాన్ని ,ప్రతిభా వ్యుత్పత్తులను ఈ తరం వారికి  పరిచయం చేయటానికి  ‘’గీర్వాణ కవుల కవితా  గీర్వాణం’’శీర్షకతో సుమారు యాభై మంది కవుల పరిచయాన్ని చేయటానికి సాహసిస్తున్నానని సవినయం గా మనవి … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

నిజం –కవిత –శ్రీమతి పెళ్లూరి శేష కుమారి

        నిజం –కవిత –శ్రీమతి  పెళ్లూరి శేష కుమారి               నీతి బోధించటం సులభం –ఆచరణకు మాత్రం అసాధ్యం             వాస్తవం లో ఈ నిజం –కనబడుతోంది అనుక్షణం .                            తన తప్పు తప్పు కాదు –ఎదుట మంచి పనికి రాదు                            ఎక్కడైనా తనదే పై చేయి –ఈ … Continue reading

Posted in సేకరణలు | Tagged | Leave a comment

అంటా కాళన్న అడుగు జాడలె -సి నా రే –

ప్రజాకవి కాళోజీ శత జయంతి 09. 09. 2014 ‘ఉదయం కానేకాదనుకోవడం నిరాశ… ఉదయించి అట్లాగే ఉండాలనుకోవడం దురాశ‘ అంటూ మార్గనిర్దేశనం చేసిన ప్రజాకవి. అవనిపై అవకతవకలకు మనసులో కలకలం.. అంకుశం ఆయన కలం. బతుకు దేశానిది. వందేళ్ళ క్రితం పుట్టి వెయ్యేళ్ళకు సరిపడా మెదళ్ళను కదలించిన కాళన్నకు శతకోటి దండాలు, శతజయంతి వందనాలు. కాళన్న … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

నేనెరిగిన బాపు -వేలూరి వెంకటేశ్వర రావు- మరియు ”సారీ బాపూ”-శ్రీమతి చలసాని వసుమతి గారి కవిత

తెలుగులో వేమన పద్యాలు వినని వాళ్ళుండరు. బాపూ బొమ్మలు చూడని వాళ్ళూ లేరు. వేమన పద్యాలు నిజంగా ఎవరు రాశారో తెలియదు. కాని, బాపు బొమ్మలు వేసింది సత్తిరాజు లక్ష్మీనారాయణ అనే ఆయన అని చెప్పితే ఎవరూ నమ్మరు. ఎందుకంటే బాపు అనే పేరే ఆయన నిజం పేరయిపోయింది. వేమన పద్యాలు ఎవరు ఎక్కడ ఏ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు కు సరసభారత నివాళి -ఆంద్ర జ్యోతి వార్త -7-9-14

Posted in ముళ్ళపూడి & బాపు | Tagged | Leave a comment

32వేల మంది గణపతులను పోషిస్తున్న శంకర్

ఇంటినిండా గణపయ్యలే..! మనకు వినాయక చవితి ఏడాదికి ఒకసారే వస్తుంది. కాని సికింద్రాబాద్‌లోని వెస్ట్‌మారేడ్‌పల్లి వాసి పి.శంకర్‌కు రోజూ చవితి పండగే! ఆయన ఇంటి గుమ్మంలోకి అడుగుపెడుతూనే లంబోదరుని లక్ష రూపాలు కనువిందు చేస్తాయి. ఒక ప్రాంతమా? ఒక రాష్ట్రమా? దేశ విదేశాల్లోని గణనాథులంతా అక్కడ కొలువుదీరడం అద్భుతం. ఏళ్లతరబడి శ్రమించి 32 వేల విగ్రహాలను … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

మంగమ్మ గారి మనవడికి ముప్ఫై ఏళ్ళు -కోడి రామకృష్ణ

తెలుగు చిత్రనిర్మాణసంస్థల్లో భార్గవ్‌ ఆర్ట్స్‌ సంస్థకు ఉన్న స్థానం చాలా ప్రత్యేకం. ముఖ్యంగా ఇది నందమూరి బాలకృష్ణకు మాతృసంస్థలాంటిది. భార్గవ్‌ ఆర్‌ ్ట్స సంస్థతో బాలకృష్ణ, ఆయన వల్ల భార్గవ్‌ ఆర్ట్స్‌.. ఇలా ఒకరికొకరు అన్నట్లుగా ఎదిగారు. ఈ సంస్థ నిర్మించిన మూడో చిత్రం ‘మంగమ్మగారి మనవడు’. అంతే కాదు బాలకృష్ణ, కోడి రామకృష్ణ, భార్గవ్‌ … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

యెన్ టిన్ ఆర్ ను నేనే మార్చాను -అన్న దర్శకుడు కె బాపయ్య

టాలీవుడ్‌ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి విజయం సాధించిన దర్శకులు అతి కొద్ది మంది. వారిలో బాపయ్య ప్రథమ స్థానంలో ఉంటారు. ఆయన తీసిన మొత్తం 70 సినిమాల్లో 45 హిందీవే! దాదాపు మూడు దశాబ్దాలు బాలీవుడ్‌లో అప్రతిహతంగా తన హవాను సాగించిన బాపయ్య గురుతులు ఈ వారం.. నేపథ్యం..  మాది కృష్ణాజిల్లా కంకిపాడు సమీపంలోని కోలవెన్ను … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

”కాళ న్న ”యాది

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

బాపు రమణీయం -పెయ్యేటి శ్రీదేవి

‘పొద్దస్తమానూ తిని తొంగుంటే, మడిసికీ గొడ్డుకీ తేడా ఏటుంటది? మడిసన్నాక కాసింత కలాపోసనుండాలి’ / ‘సెక్రె టీ! నీ బుర్ర వట్టి బాత్‌ రూమ్‌’ / ‘ఎలాయినా సావాలత్తది మంచి మనసు. అప్పిస్తావా, అరువిస్తావా?’ / ‘అప్పు సచ్చినా ఇవ్వను’ / ‘ఇదేంటి? పది రూపాయలిచ్చి వందరూపాయలకి సిల్లరిమ్మంటాడు?’ / ‘కళ్ళు ఎర్రగా ఉన్నాయి. గోరింటాకు … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

గొల్ల పూడి – ‘’బహు ‘’మతి-భానుమతి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

సరసభారతి 68వ ప్రత్యెక సమావేశం స్వర్గీయ బాపు కు బాష్పాంజలి

  స్వర్గీయ బాపు కు బాష్పాంజలి సరసభారతి 68వ ప్రత్యెక సమావేశం గా ప్రముఖ చిత్రకారులు ,విఖ్యాత చిత్ర దర్శకులు ,ప్రత్యెక తెలుగు లిపికి సృజన కర్త స్వర్గీయ బాపు గారికి బాష్పాంజలి కార్యక్రమాన్ని ఈ రోజు6-9-14-శనివారం సాయంత్రం 6గం లకు శాఖా గ్రంధాలయం లో నిర్వహించింది . గబ్బిట దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించగా ,శ్రీ … Continue reading

Posted in ముళ్ళపూడి & బాపు, సరసభారతి ఉయ్యూరు | Tagged | 1 Comment

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు- అసామాన్యులు –అప్పయ్య దీక్షితులు

పుట్టపర్తి వారి పుట్ట తేనె చినుకులు అసామాన్యులు –అప్పయ్య దీక్షితులు శ్రీ కృష్ణ దేవరాయలు ఒక సారి కంచి వరదస్వామి దర్శనానికి ఇద్దరు దేవేరులు తిరుమలదేవి చిన్నాదేవిలతో వచ్చాడు .అక్కడ ఉన్న ఒక ఆచార్యు దీక్షితుడు తిరుమల దేవి ని గురించి ఆశువుగా .’’కాన్చిత్కాంచనగౌరాంగీం –వీక్ష్య తన్వీం పురస్తితాం –వరద స్సంశయాపన్నో –వక్షస్థల మవైక్షత’’ అని … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment