Monthly Archives: August 2019

14-7-19ఆదివారం హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో నోరి చారిటబుల్ ట్రస్ట్ వారు గురు పౌర్ణమి సందర్భంగా కళాసుబ్బారావు గురు పురస్కారం అందజేసినప్పటి చిత్రాలు

14-7-19ఆదివారం హైదరాబాద్ త్యాగరాజ గాన సభలో నోరి చారిటబుల్ ట్రస్ట్ వారు గురు పౌర్ణమి సందర్భంగా కళాసుబ్బారావు గురు పురస్కారం అందజేసినప్పటి చిత్రాలు

Posted in సభలు సమావేశాలు | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -2

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం -2 బందరులో అప్పన్న శాస్త్రి ఇంట్లో కొంతకాలం గడిపి తర్వాత వారాలు చేసుకొంటూ ,ఇంగువ రామస్వామి శాస్త్రి అనే మంత్రశాస్త్రవేత్త వద్ద మంత్రగ్రంథాలు అధ్యయనం చేసి ,మద్రాస్ ప్రయాణం మానుకోమని అందరూ కోరగా మానేసి ,ఈయన ప్రతిభ అందరికీ తెలిసి వఠెంఅద్వైత పరబ్రహ్మ శాస్త్రి  తనతో వాక్యార్ధ చర్చ చేసి గెలిస్తే  … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

కోరాడ రామకృష్ణయ్యగారి కోవిదత్వం

          కోవిదుల నిలయం కోరాడ వంశం జగమెరిగిన భాషా శాస్త్ర పరిశోధకులు ,సంస్కృత ,ఆంద్ర ,ఆంగ్ల విద్వాంసులు ,తెలుగుభాషను తమిళకన్నడాది దక్షిణభాషలతో తులనాత్మకం గా పరిశీలించిన మార్గదర్శి శ్రీ కోరాడ రామకృష్ణయ్యగారు .వీరి తాతగారు కోరాడ రామచంద్ర శాస్త్రిగారు ‘’ఉపమావళీ’’లఘు సంస్కృతకావ్యం ,’’ఉన్మత్త రాఘవం ‘’సంస్కృత నాటకం రచించిన కవి శ్రేస్టులు..శాస్త్రి గారు తమ కోరాడ … Continue reading

Posted in మహానుభావులు | Tagged | Leave a comment

శ్రీ కృష్ణుడు అమ్మవారిని అర్చి౦చేవాడా ?

శ్రీ కృష్ణుడు అమ్మవారిని అర్చి౦చేవాడా ? ‘’భగవాన్ శ్రీ కృష్ణ దేవిని అర్చించే వాడని  మార్కండేయ  పురాణా౦తర్గత మైన దుర్గా సప్తశతి లో ఉన్నది .అందులోని అర్గళ స్తోత్రం లో ‘’రూపందేహి ,జయం దేహి ,యశో దేహి ,ద్విషో జాహి ‘’అని ఉంది.దీన్ని పఠించినవారికి అది కవచంగా రక్షణ కల్పిస్తుందనీ చెప్పబడింది .’’కృష్ణేన సంస్తుతయ  దేవీ … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

మాఇంట్లో వరలక్ష్మి వ్రతం

This gallery contains 6 photos.

More Galleries | Tagged | Leave a comment

శ్రీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు

శ్రీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు —

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

91ఏళ్ళ రైతుపేద్ధ ,వితరణశీలి ,అభివృద్ధిమాంత్రికుడు శ్రీ మల్లెల అనంత పద్మనాభరావు మృతి .

కృష్ణాజిల్లా ఇబ్రహీం పట్నం (అడ్డరోడ్డు )సర్పంచ్ గా 48ఏళ్ళు సేవ చేసి ,200కోట్ల రూపాయల విలువైన, 76 ఎకరాల భూమిని పేదప్రజల నివేశస్థలాలకు పంచటానికి ప్రభుత్వానికి స్వాధీనం చేసిన వితరణ శీలి ,ఇబ్రహీం పట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రం , రాయనపాడు ,హెవీ మిషనరీ సంస్థ ,గుంటుపల్లి రైల్వే వర్క్ షాప్ ,జాకిర్ హుస్సేన్ కళాశాల స్థాపన … Continue reading

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

అమ్మనుడి ఆగస్టు

అమ్మనుడి ఆగస్టు అర్థతాత్పర్యాలతో మధునాపంతులవారి ”ఆంధ్రపురాణం ”ప్రచురణ జెన్ బోధిధర్ముడు తెలుగువాడే -డా ఈమని శివనాగిరెడ్డి

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

కవిపాదుషా పువ్వాడ కవిత్వం వ్యక్తిత్వం గ్రంధా విష్కరణ సభ -11-8-19సాయంత్రం 5గంకు

కవిపాదుషా పువ్వాడ కవిత్వం వ్యక్తిత్వం గ్రంధా విష్కరణ సభ -11-8-19సాయంత్రం 5గంకు

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

శ్రీ రామకృష్ణప్రభ -ఆగస్టు

దేహం లో శ్రీరాముడు కొలువున్నకనకమ్మగారు -జులై ఆగస్ట్ శ్రీరామ కృష్ణ ప్రభ     తంత్ర్యోద్యమ ధీర బెంగాలీ నారి మాతంగిని హాజ్రా –  

Posted in వార్తా పత్రికలో | Tagged | Leave a comment

ఆలోచనా లోచనం –ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ఈ  రోజు 6-8-19మంగళవారం ఉదయం 7-15 కు ప్రసారమైన నా ప్రసంగం 

ఆలోచనా లోచనం –ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ఈ  రోజు 6-8-19మంగళవారం ఉదయం 7-15 కు ప్రసారమైన నా ప్రసంగం — ఉదార గుణమే ఉన్నతాశయం ‘.’శ్రేయో భూయాత్ సకల జనానాం అయం నిజః, పరో వేది ,గణనా లఘు చేతసాం ఉదార చరితానాం తు పురుషాణా౦ వసుధైక కుటుంబకం ‘’అని సూక్తి ఉంది . … Continue reading

Posted in రేడియో లో | Tagged | Leave a comment

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గుa పూజా మహోత్సవ ఆహ్వానం

బ్రహ్మశ్రీ  కోట గురువరేణ్యుల గుa పూజా మహోత్సవ ఆహ్వానం -సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవాన్ని సుమారు 7 దశాబ్దాల క్రితం శ్రీ మైనేనిగారికి, నాకు ప్రాధమిక విద్య బోధించిన  ”స్వర్గీయ బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గురువరేణ్యులగురుపూజోత్సవం ”గా   5-9-19   సాయంత్రం 3-30 గంటలకు స్థానిక అమరవాణి  హైస్కూల్ లో సరసభారతి ,144 వ కార్యక్రమంగా  ఆపాఠశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నాము ..గురుపుత్రులు ,,ప్రముఖ అతిధులు పాల్గొనే ఈ కార్యక్రమానికి అందరూ … Continue reading

Posted in సరసభారతి ఉయ్యూరు | Tagged | Leave a comment

నా దారి తీరు -131 ధ్వజస్తంభ ప్రతిష్ట

నా దారి తీరు -131            ధ్వజస్తంభ ప్రతిష్ట వసూలు చేసిన డబ్బు అంతా శ్రీ సువర్చలాన్జనేయస్వామి దేవాలయం నిర్మాణం వసతులకల్పనకే ఖర్చై పోవటంతో ధ్వజస్తంభ నిర్మాణం చేపట్టలేకపోయాం .కొంతకాలం ఊపిరి పీల్చుకొని ప్రయత్నిద్దాం అని నిర్ణయించాం. దేనికైనా మళ్ళీ మేము ముగ్గురమే .ధ్వజ స్తంభం కర్ర కొనాలి దానికి ఇత్తడి తొడుగు చేయి౦చాలి దానికీ … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -130 ఎయిత్ వండర్

నా దారి తీరు -130 ఎయిత్ వండర్

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

నా దారి తీరు -129 సువర్చలా౦జనేయ స్వామి దేవాలయ పునరుద్ధరణ

నా దారి తీరు -129 శ్రీసువర్చలా౦జనేయ స్వామి దేవాలయ పునరుద్ధరణ నా జీవితం లో భగవంతుని కరుణా కటాక్షాలతో చేసిన అతి ముఖ్యమైన పని  ఉయ్యూరులో శ్రీసువర్చలా౦జనేయ స్వామి దేవాలయ పునరుద్ధరణ .ఇప్పుడైతే రంగరంగ వైభవంగా వర్ధిల్లుతో౦దికాని ,1960-70దశకం నాటికి ఆలయం పూర్తిగా జీర్ణస్థితికి చేరింది .ఈ దేవాలయ చరిత్ర కొంత తెలియ జేస్తాను .ఉయ్యూరు … Continue reading

Posted in నా దారి తీరు | Tagged | Leave a comment

దేవదాస్ కనకాల కన్నుమూత:

దేవదాస్ కనకాల కన్నుమూత: యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం By Santhosh Kumar Bojja| Updated: Friday, August 2, 2019, 17:50 [IST] యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. రాజీవ్ కనకాల తండ్రి, ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల అనారోగ్యంతో … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

తొలి ప్రముఖ పంజాబీ రచయిత్రి -పద్మ విభూషణ్ అమృతా ప్రీతం(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్

తొలి ప్రముఖ పంజాబీ రచయిత్రి -పద్మ విభూషణ్ అమృతా ప్రీతం(వ్యాసం )-గబ్బిట దుర్గాప్రసాద్  01/08/2019 గబ్బిట దుర్గాప్రసాద్ కవయిత్రి ,నవలా రచయిత, అమృతా ప్రీతం పంజాబ్ తొలి ప్రముఖ రచయిత్రిగా గుర్తింపు పొందింది .1919 ఆగస్ట్ 31నలో ఆ నాటి పంజాబ్ లోని గుర్జన్ వాలాలో అమృత కౌర్ జన్మించింది .తల్లి రాజ్ బీబీ. తండ్రి కర్తార్ … Continue reading

Posted in రచనలు | Tagged | Leave a comment

కవి పాదుషా శ్రీ పువ్వాడ శేషగిరి రావు గారి మహోన్నత వ్యక్తిత్వం

కవి పాదుషా శ్రీ పువ్వాడ శేషగిరి రావు గారి మహోన్నత వ్యక్తిత్వం మిత్రులు ,నా అభిమాని ,సరసభారతికి ఆత్మీయులు ,తనదైన ధోరణలో పద్యరచన చేస్తూ అంతే విలక్షణ ధోరణిలో భావ రాగ యుక్తం గా పద్యాలు  హృద్యాలయేట్లు చదవగలిగిన నేర్పున్న శ్రీ పువ్వాడ తిక్కన సోమయాజి గారు తమ పితృదేవులు కవిపాదుషాశ్రీ పువ్వాడ శేషగిరిరావు మహోదయుల … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

క్షత్ర బంధూపాఖ్యానం-2(చివరిభాగం )

క్షత్ర బంధూపాఖ్యానం-2(చివరిభాగం ) మూడు ఆఖ్యానాలతో విలసిల్లిన ఆసూరి మఱింగంటి నరసింహా చార్యుల వారి ‘’ క్షత్ర బంధూపాఖ్యానం-‘’కావ్యం ,క్షీణ యుగానికి చెందినా ,కొంతవరకు ప్రబంధ లక్షణాలను కాపాడుకొన్నది .కవి ఉత్తమ కోవకు చెందినవారు,సంస్క్తృత ,ఆంధ్రాలలో విశేష పాండిత్యం ఉన్నవారుకనుక స్థాయిలోనే కవిత్వం ఉంది  నిజాం వాసన గుబాళించింది .కవిత్వం లో గుణం కోరుకొనే కవి … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment

మల్లాది వారి  భారత  ప్రవచనం 

మల్లాది వారి  భారత  ప్రవచనం గత కొద్దికాలంగా యూట్యూబ్ లో బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారి మహాభారత ప్రవచనాలు చూస్తున్నాను .హృదయపు లోతుల్లోంచి ,పెల్లుబికే వాక్ గంగా ప్రవాహ సదృశంగా ,వ్యాస హృదయావిష్కారంగా ,ధర్మ మార్గ పథగామినిగా , అవసరమైన తిక్కనగారి పద్య మకరందం కరుణశ్రీ గారి తేనే బిందువులు ,హనుమద్రామాయణ ఉల్లేఖనాలు మనుధర్మశాస్త్ర … Continue reading

Posted in సమయం - సందర్భం | Tagged | Leave a comment

 క్షత్ర బంధూపాఖ్యానం

క్షత్ర బంధూపాఖ్యానం ఈ పేరే మనకు కొత్తగా  అని పిస్తుంది .దీన్ని రచించిన  కవి ఇంటిపేరు కూడా మరీ కొత్తగా ఉంటుంది .ఈ కావ్యం ,కవి వివరాలుపై శ్రీ సర్వా సీతారామ చిదంబర శాస్త్రి గారు పరిశోధన చేసి పిహెచ్ డి అందుకొని2019 ఏప్రిల్ లో  ముద్రించి , అభిమానం తో నాకు పంపించారు .అందులోని … Continue reading

Posted in పుస్తకాలు, సమీక్ష | Tagged | Leave a comment